నరసరావుపేట : వైసిపి నాయకులు తనకు అన్యాయం చేసి కుటుంబాన్ని రోడ్డున పడేసారని ఆరోపిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఓ బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
విశాఖపట్నం : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ''యువగళం'' పాదయాత్రకు వైసిపి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ గండి బాబ్జీ ఆరోపించారు.