ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు డగ్గుబాటి పురందేశ్వరి, పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, బీజేపీ నాయకులు, చంద్రబాబు నాయుడి వంటి ముఖ్య నాయకుల సహకారంతో జరిగిన ప్రచారంపై ఆమె మాట్లాడారు. "మేము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం చేసాం, చంద్రబాబు నాయుడు గారితో కలిసి మా తెలుగు ప్రజల కోసం ఓ గెలుపు సాధించాం" అని డగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
మహారాష్ట్ర అహ్మద్నగర్లోని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రజల మధ్య అవగాహన పెరిగిందని, ప్రజలు మరింత పరిజ్ఞానం పెంచుకుంటున్నారని తెలిపారు. ప్రజలే సార్వభౌములు అని, వారే సరికొత్త నాయకులను ఎంచుకుంటున్నారని అన్నా హజారే పేర్కొన్నారు. ఆయనను తప్పుగా మారిన మార్గంలో వెళ్ళిపోతున్న ఆర్భింద్ కేజ్రీవాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బీసీ వాగ్ధానాలు చేసింది. "స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నది, బీసీల కోసం లక్ష కోట్ల బడ్జెట్ పెడతామన్నది" అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అలాగే, "బీసీ సబ్ ప్లాన్ తీసుకువస్తామన్నది, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం బీసీలకే ఇస్తామన్నది" అని చెప్పింది. కానీ, 15 నెలలు గడిచినా, బీసీ డిక్లరేషన్ కోసం కనీసం 15 పైసలు కూడా కేటాయించలేదని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతిలో జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఇంటి వద్ద వైసీపీ మహిళా విభాగం నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఆడవాళ్ళ జీవితాలతో పరాచకాలు అడుగుతున్న ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ లీగల్ టీంతో కలిసి తిరుపతి అడిషనల్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేసారు. గత రెండు రోజులుగా తనపై ఆరోపణలకు చేసిన వారి కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ బయటకి తీయాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేసారు.
తిరుపతిలో జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఇంటి వద్ద వైసీపీ మహిళా విభాగం నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఆడవాళ్ళ జీవితాలతో పరాచకాలు అడుగుతున్న ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
MII ఫౌండేషన్ సంస్కృతి బిజినెస్ సొల్యూషన్స్ నిర్వహించిన జలవిహార్ నుండి 3 కిమీ, 5 కిమీ, 7 కిమీల ఆర్థోపెడిక్ వాకథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
టీటీడీ ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూకి గుణాత్మకత మరియు రుచి మెరుగుపరచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అదనపు ఈఓ వెంకయ్య చౌదరి లడ్డూ తయారీ యూనిట్లు, కాన్వేయర్ బెల్ట్ వ్యవస్థ మరియు కౌంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేస్తూ, తనపై సామాజిక మాధ్యమాల్లో లక్ష్మి దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. లక్ష్మి చేసిన ఆరోపణలకు ఆయన "క్రిమినల్ లేడీ" అని సంబోధిస్తూ, ₹1.2 కోట్లు అప్పు ఇచ్చినట్లు ఆమె చేసిన విమర్శలకు సాక్ష్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళ ఘనంగా సాగుతోంది. దేశంలోని కాకుండా విదేశాలకు చెందిన భక్తులు కూడా భారీగా కుంభమేళాకు తరలివస్తున్నారు. ప్రతీ రోజూ కోట్లాది భక్తులు త్రివేణి సంగంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకి శ్రద్ధ శ్రీనాథ్ దర్శించుకున్నారు. అదివారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.