సూచిక 
ప్రముఖ మాధ్యమాల నుండి వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.
నెల్లూరు
CID వేసిన పిటీషన్పై లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై రాత పూర్వక వాదనలు, వాటికి సంబంధించిన తీర్పులను కోర్టుకు అందజేయాలని ఇరు పక్షాలను ఆదేశించింది.
కావలి పట్టణంలో స్టాంప్ రైటర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు.
2020 నవంబరులో వచ్చిన తుపాన్ కారణంగా కావలి వద్ద జాతీయ రహదారిపై అయిదారు అడుగుల నీటిమట్టం చేరింది.
వైకాపా ప్రభుత్వంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి కుంటుపడింది. కాలనీల్లో మౌలిక వసతులకు సంబంధించి కనీసం నిధులు విడుదల చేసిన దాఖలాల్లేవు.
నెల్లూరుకు చెందిన 8 మంది యువకులు నేపాల్ పర్యటనకు వెళ్లగా.. కూటమి ప్రభుత్వ చొరవతో తిరిగి నగరానికి చేరుకున్నారు.
కూటమి ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ ద్వారా రాజముద్ర, క్యూఆర్కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్కార్డులను పంపిణీ చేస్తోంది.
జిల్లా అందాలన్నీ ఇక సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టనున్నాయి.. ఇప్పటి వరకు ఎవరూ చూడని ప్రకృతి వాతావరణం ఇన్స్టా, యూట్యూబ్లో చూడొచ్చు..
జలాశయాలు, ఇతర వనరుల కారణంగా జిల్లాలో 150 టీఎంసీల నీటి నిల్వ సామర్థ ఉందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
‘జిల్లాలో 853 చెరువులు ఉన్నాయి. వీటిలో 220 రెండేళ్లుగా పూడికతీతకు నోచుకోక నీటినిల్వ సామర్థ్యం తగ్గినట్లు గుర్తించాం.
వేరుసెనగ ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి.మద్దతు ధర సంగతి అటుంచితే పంటకు అయిన పెట్టుబడి ఖర్చు సైతం వచ్చేలా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Top