నైపుణ్య శిక్షణతో ఉద్యోగావకాశాలు స్థానిక యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఉమ్మడి జిల్లాలోని శ్రీసిటిలో...
ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిశ్రమలకు ఖిల్లాగా మారింది. సువిశాలమైన తీరం, భారీ పోర్టు, ప్రత్యేక ఆర్థిక మండళ్లతో పారిశ్రామిక హబ్గా మారింది. దీంతో జిల్లాలో...
ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు పద్నాలుగేళ్ల క్రితం కావలిలో కీలకమైన రైల్వోవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కావలి-పెదపవని రోడ్డులో ఆర్వోబీ నిర్మిస్తే పట్ణణంలో చాలావరకు ట్రాఫిక్ను నియత్రించవచ్చని భావించారు.
మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్ట్కు నిరసనగా 8వ రోజు గురువారం కావలి టీడీపీ కార్యాలయం వద్ద నేతలు దీక్షలు కొనసాగించారు. ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడి ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షల్లో నియోజకవర్గంలోని టీడీపీ ముస్లిం, మైనార్టీ నేతలు, మైనార్టీ విభాగం సభ్యులు కూర్చున్నారు. ఈ సందర్భంగా చం
ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని మండలం ఎంఆర్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో చేపట్టారు. మన్నేటికోట అడ్డరోడ్డు జాతీయ రహ
పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సీట్లు కేటాయించాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్. మల్లి పేర్కొన్నారు. ఆర్డీవో కార్యాలయం వద్ద గురువారం దళిత సంఘాల
కావలి అభివృద్ధి మండలి ఎక్కడ ఎమ్మెల్యే గారూ... ? అని జనసేన నేత సిదుఽ్ధ ప్రశ్నించారు. గురువారం వైకుంఠపురం వద్ద జనసేన నేత సిద్దు నాయకత్వంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు
నిర్ధిష్టమైన మార్గదర్శకాలు లేకుండా భూముల రీసర్వే కొనసాగిస్తుండటం సరికాదని, ఇలాగే రీసర్వే జరిగితే రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఆందోళన వ్యక్తం