Tirumala:వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖల్ని రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.
ISRO: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి రీశాట్-1బీ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఆదివారం ఉదయం శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సీ61 ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇందు కోసం కౌంట్డౌన్ శనివారం ఉదయం ప్రారంభైంది.
దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి. పదవి ఉన్నప్పుడే సంపాదించుకోవాలన్నట్లు.. వైకాపా అధికారంలో ఉన్న అయిదేళ్లు పేట్రేగిపోయిన ఆ పార్టీ నాయకులు... ఇప్పుడూ అదే పంథాను అనుసరిస్తున్నారు.
సంగం బ్యారేజీ నుంచి బెజవాడ పాపిరెడ్డికాలువకు సాగునీటి సరఫరాను ఈనెల 15 ప్రారంభించగా, 16వతేదీ నాలుగు గంటలకు చినక్రాక బ్యాలెన్సింగు రిజర్వాయర్కు నీరు చేరడం ప్రారంభమైంది.
ఇది చామదల చెరువులోకి వరద నీరు సరఫరా చేసే వాగుపై నిర్మించిన వంతెన. దీనిపై నిత్యం చామదల, వేణుగోపాలపురం, ఆదిరెడ్డిపాలెం తదితర గ్రామాల నుంచి జలదంకి, కావలి, బిట్రగుంటకు ఆర్టీసీ బస్సులతో పాటు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రూ. 41 కోట్లతో చేపట్టిన 339 అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్కు వివరించారు. ఒకే రోజు 105 పనులకు ప్రజలతో శంకుస్థాపనలు చేయించామని అన్నారు. తర్వాత వివిధ పనులను చేపట్టామని చెప్పారు.
Minister Anam Ramanarayana Reddy: టీడీపీ కార్యకర్తలకు అండగా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆత్మకూరులో సీఎం చంద్రబాబు రెండుసార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.