ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పార్టీని వీడినంత మాత్రాన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక నేతల వరకు గంభీర ప్రకటనలు చేశారు.
[02:35] రాష్ట్రంలో రానున్న ఆరు నెలల్లో వంద ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గుంటూరు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
[02:35] వారంతా అక్రమార్కులు.. ఉద్దేశపూర్వకంగా అటవీ భూములకు పట్టాలు పుట్టించిన అవినీతిపరులు.. ఏకంగా 30.44 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల పేర్లపై రికార్డులు సృష్టించిన ఘనులు.
నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల్లో తొలుత చెప్పే పేరు బెజవాడ గోపాల్రెడ్డి(బెగోరె). ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి (1955-56)గా పనిచేసిన ఈయనకు.. 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల నుంచే తిరుగుబాటు ఎదురైంది.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణి, బాలింతలకు సేవలు అందిస్తున్న కార్యకర్తలు, సహాయకులకు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ సిబ్బంది సోమవారం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు.
పారిశ్రామిక వేత్త అదానీ గ్రూప్లలో ఎల్ఐసీ రూ.34 వేల కోట్ల పెట్టుబడుల వెనుక పెద్ద కుంభకోణమే దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్రెడ్డి ఆరోపించారు.
మండలంలోని వరికుంటపాడు, తూర్పుబోయమడగల, జడదేవి రేషన్ దుకాణాలపై సోమవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి విష్ణురావు ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం అందుకున్న అధికారులు తెల్లవారు జామునుంచే ప్రత్యేక నిఘాతో దాడులు చేపట్టి అవినీతి డీ
: పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు మార్చి చివరి నాటికి ఇంటి, ఇతరత్రా పన్నులు నూరుశాతం వసూలు చేయాలని కావలి డీఎల్పీవో ఆదినారాయణ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని శకునాలపల్లి, పుల్లాయపల్లి గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సచివాలయాలను తనిఖీ
సీతారామపురం పంచాయతీలోని సర్వే నెంబరు 1లో గల 431. 29 ఎకరాల మేతపోరంబోకు భూమిని కొందరు ఆక్రమించారు. వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు గతంలో ఆందోళన చేశారు. అయితే అక్రమార్కులపై జిల్లా ఉన్నతాఽధికారులు చర్యలు ఎప్పుడు తీసుకుంటారని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేతపోరం
ఉదయగిరిలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను సోమవారం ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఆంధ్రజ్యోతిలో ఈనె 3న ‘మద్యం దుకాణాల్లో నిబంధనలకు నీళ్లు’ అనే కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆ
ఈ క్రాప్ నమోదును వేగవంతం చేయాలని కలెక్టరు చక్రధర్బాబు తెలిపారు. మండల పరిధిలోని పార్లపల్లి, విడవలూరు, ఊటుకూరు గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ క్రాప్ నమోదుపై రైతులతో, అధికారులతో మా
అగ్గి తెగులును సకాలంలో గుర్తించి, నివారణకు చర్యలు తీసుకోకుంటే వరిపైరుకు నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్కుమార్ తెలిపారు. మండలంలోని వల్లూరులో సోమవారం వరిపొలాలను ఆయ