ప్రజాశక్తి – గూడూరు టౌన్ (తిరుపతి) : మిచౌంగ్ తుఫాను వలన గూడూరు మండల పరిధిలోనీ గ్రామాల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి…
చిత్తూరు జిల్లా కుప్పానికి ఏనుగుల ప్రమాదం పొంచి ఉంది. తమిళనాడు రాష్ట్రం హోసూర్ నుంచి కుప్పం వైపు 70 ఏనుగుల గుంపు తరలివస్తోంది. రాత్రి తమిళనాడు హోసూరు సరిహద్దులో 70 ఏనుగుల గుంపు హల్చల్ చేసింది.
అధికారమే అండగా ఓ వైకాపా మండల నాయకుడు మల్లానూరులో చెలరేగిపోతున్నారు. మండల స్థాయిలోని కీలక పదవులను ఆ కుటుంబ సభ్యులే అనుభవిస్తుండటంతో ఆయన ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది.
ప్రభుత్వాలు తీసుకువచ్చే చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమైతే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని హిమాచల్ప్రదేశ్ పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్.రావు పేర్కొన్నారు
జిల్లాలో రబీ సీజన్ ప్రారంభమై రెండు నెలలు పూర్తవుతోంది.. అయినప్పటికీ పొలాల్లో హలాల సవ్వడి అంతగా కనిపించడం లేదు.. చూసేందుకు పంటలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి..
జిల్లా కేంద్రానికి అత్యంత సమీపం, రెండు జాతీయ రహదారులున్న మండలం పూతలపట్టు.. చిత్తూరు-కర్నూలు ఎన్హెచ్-40, చిత్తూరు-నాయుడుపేట ఎన్హెచ్-140 రహదారులు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
అకాల వర్షం అన్నదాతను కుదేలు చేసింది.. కనీసం ఊపిరి పీల్చుకోవడానికీ అవకాశం ఇవ్వలేదు.. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి తుపాను రూపంలో మింగేసింది..
ఏకాంబరకుప్పం రైల్వేగేటు ట్రాఫిక్ పద్మప్యూహానికి ముఖద్వారంగా పేరు.. గేటు పడితే చాలు గంటల తరబడి నిరీక్షించాల్సిందే.. నగరి నియోజకవర్గం నుంచి చిత్తూరు వెళ్లాలంటే ఇదొక్కటే రోడ్డు మార్గం..
మిగ్జాం వీడినా గ్రామాలను నీటి ఎద్దడి పరిస్థితులు వీడటం లేదు. నదీతీర ప్రాంతాలతోపాటు చెరువులు, వాగు సమీప ప్రాంతాల్లోని తాగునీటి పథకాలు, నియంత్రికలు దెబ్బతిన్నాయి.
ఓజిలి మండలం మానవాలి, మానమాల, కురుగొండ, పరిసర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ఇంతవరకూ పరిహారం అందించక పోవడంతో ఆయా రైతులు లబోదిబోమంటున్నారు.
జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంగమ్మ దర్శనానికి భక్తులు తరలిరావడంతో బోయకొండ కిక్కిరిసిపోయింది.చిత్తూరు జిల్లా ఆరోగ్యశ్రీ సర్జరీ వివరాలు సంవత్సరం...
చిత్తూరు రూరల్ : మిషన్ ఇంద్ర ధనస్సు కార్యక్రమాన్ని ఈనెల 11 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ రవిరాజు ఆదివారం ఓ ప్రకటనలో...
సోమల మండలం 81 చిన్నఉప్పరపల్లె పంచాయతీ కమ్మపల్లెలో శనివారం రాత్రి జరిగిన గొడవలో పోలీసులు తెలుగుదేశంపార్టీ వర్గీయులపై హత్యాయత్నం కేసు, వైసీపీ వర్గీయులపై బెయిలబుల్ కేసులు ఆదివారం రాత్రి నమోదు చేశారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ ప్రజాశక్తి- తిరుపతి టౌన్: ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అలిపిరి డిపోలో ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్ల సమస్యలు…
సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యంఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిప్రజాశక్తి-శ్రీకాళహస్తి: కత్రిమ మందుల వాడకం ద్వారా వచ్చే దిగుబడి కంటే సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చే పంట ఆదాయం అధికమనీ,…
తిరుపతి అబ్బాయి.. యుకె అమ్మాయి…ఖండాంతరాలు దాటిన ప్రేమపెళ్లిప్రజాశక్తి- తిరుపతి టౌన్: ఇటీవల ప్రేమ పెళ్లిళ్లు ఖండాంతరాలు దాటుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళుత్తున్న మన తెలుగు కుర్రాళ్లు..…
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా జెసి బాలాజీ బదిలీ ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా జాయింట్…
మండలంలోని కొట్టాలు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమిళనాడు సరిహద్దులో అడుసుని ట్రాక్టర్తో దున్నుతుండగా ఆ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో ఆవ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
స్వర్ణముఖి నదీ హారతులకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన మంగళవారం కార్తీక మాసం అమావాస్య పరిష్కరించుకుని స్వర్ణముఖి నది హారతులు శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు.
వర్షాలు ఆగి నాలుగు రోజులైనా వరద తీవ్రత తగ్గడం లేదు. విజయపురం మండలంలోని గొల్లకండ్రిగ వద్ద తిరుత్తణి- నాగలాపురం రోడ్డులో నూతనంగా రోడ్డు నిర్మాణం జరిగినప్పుడు తూము పూడిపోయింది.
రాయలసీమ సమగ్రాభివద్ధికై ఉద్యమిద్దాం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో, తిరుపతి టౌన్: వెనుకబాటు తనానికి మారుపేరుగా నిలిచిన రాయలసీమ సమగ్రాభివద్ధికై…
దర్జాగా మఠం ఆస్తి కబ్జాశ్రీ మఠం హెచ్చరిక బోర్డును పీకేసిన వైనంశ్రీ మఠం అధికారులు.. ఒత్తిళ్లతో తలోగ్గుతున్నారా..?ప్రజాశకి-తిరుపతి (మంగళం) : పది కోట్లు విలువ చేసే భూమి.…
పాలన అంటే ప్రత్యర్థులను దెబ్బకొట్టడమేనా జగన్రెడ్డి ( JAGAN REDDY ) అని జన చైతన్య వేదిక నేత లక్ష్మణరెడ్డి ( Lakshmana Reddy ) అన్నారు. ఆదివారం నాడు సిటీజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం సదస్సు నిర్వహించారు.
ఏపీ ప్రభుత్వం ( AP Govt )పై విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరంకుశత్వం, హింస, అసహనంతో ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచి ఆంధ్రప్రదేశ్కు చెడ్డపేరు తేవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సూచించారు.