వారంగా టమోటా ధరలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. 15 కిలోల బాక్సు ధర వారం కిత్రం రూ.500 - రూ.400 వరకు పలికింది. ఈనెల 1న 15 కిలోల బాక్సు రూ.200కు చేరుకుంది.
[01:42] అక్రమ విద్యుత్తు వాడకం పెరిగిందని, దీన్ని అరికట్టేందుకు ఒక్కో ఏఈ నెలకు పది విద్యుత్తు చౌర్యం కేసులు పెట్టాలని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఈ కృష్ణారెడ్డి ఆదేశించారు.
[01:42] గ్రామీణ మండల పరిధిలోని వేపగుంటలోని ఓ ఇంట్లో దొంగలు పడి రూ.6లక్షల విలువైన బంగారం, నగదు, చీరలు ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
[01:42] నలుగురు తెదేపా కార్యకర్తలకు సోమవారం స్థానిక ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి పి.శాంతి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు.
[01:42] అక్రమ కేసులు పెడితే భయపడబోమని ఎమ్మెల్సీ దీపక్రెడ్డి అన్నారు. సోమవారం చిత్తూరులో నారా లోకేశ్ విడిది కేంద్రం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ నాలుగు కేసులు పెట్టారన్నారు.
[01:42] జగనన్న కాలనీల్లో మంజూరైన ఇళ్లు పూర్తిచేయడానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, లేకుంటే అసెంబ్లీ ముట్టడికైనా సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
[01:42] ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ భూముల రీసర్వే కార్యక్రమంలో పొరపాట్లను సరిచేయాలని కోరుతూ గంగవరం మండలం మారేడుపల్లె గ్రామానికి చెందిన రైతులు సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
[01:42] కూలీ బిడ్డలు క్రీడల్లో మెరికలుగా మారారు.. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటుతూ తమ సహచర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు.. ఒకవైపు తల్లిదండ్రులకు పనుల్లో చేదోడువాదోడుగా ఉంటూ.. మరోవైపు చదువుకుంటూ ఇష్టమైన ఆటల్లో కష్టపడి ఫలితాలు సాధిస్తున్నారు.