స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ.1,72,10,021 ఆదాయం లభించింది. శుక్రవారం ఆలయ ఆస్థాన మండపంలో ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో స్వామి కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు.
తిరుమలలో ఈనెల 16న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది.
అల్లరి చేస్తున్నారని విద్యార్థులను చితకబాదిన వైనం తల్లిదండ్రుల ఆందోళన, పోలీసుల విచారణ వైస్ ప్రిన్సిపాల్, మరో టీచర్ సస్పెన్షన్
జిల్లా ఏర్పాటై మూడున్నరేళ్లవుతున్నా సమకూరని సదుపాయాలు
అమాయకుల బ్యాంకు అకౌంట్లకు సైబర్ వల రూ.కోట్ల మేర క్రైం మనీతో లావాదేవీలు కేసుల్లో చిక్కుకుంటున్న సామాన్యులు తాజాగా చిత్తూరులో బయటపడ్డ వైనం
ప్రజల్లోకి వెళ్లరెందుకు? టీడీపీ శ్రేణులపై సీఎం చంద్రబాబు అసహనం
తితిదే అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందింది.
చిల్లకూరు జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.
వెంకటగిరి టిడ్కో గృహాల సర్కిల్ వద్ద ఆదివారం స్థానిక సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధికి రూ.82 కోట్లు ఉన్నా వినియోగించడం లేదు.
జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రభుత్వం మత్స్య సహకార సంఘాల సభ్యులకు చేప పిల్లలు, వలలు, బోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది.
పెండింగ్ కేసుల పరిష్కారంలో పురోగతితో ముందుకెళ్లి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ఆదేశించారు.
ఏపీ సీడ్స్ నిర్లక్ష్యం రైతన్నలకు శాపంగా మారింది. నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేసి చేతులు దులుపుకొంది.
తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న 4వ బాలల సైన్స్ ఫెస్టివల్లో విద్యార్థుల ప్రదర్శనలు ఆలోజింపజేశాయి.
ఆవులు లేని వారికి గోకులం షెడ్లు ఇస్తారు.. ఉన్నవారికి లేవని చెబుతారు.. ఇదేమని అడిగితే రాజకీయ పార్టీల ముసుగువేస్తారు..
ఒకప్పుడు ఆదివారం వచ్చిందంటే చాలు.. బ్యాటు, బంతి పట్టుకుని వీధి చివరో, ఖాళీ స్థలంలోనో, స్కూల్ గ్రౌండ్లోనో వాలిపోయేవాళ్లు.
ఆపరేషన్ స్వర్ణలో భాగంగా తిరుపతి గ్రామీణ మండలం పరిధిలో 14 కి.మీ మేర స్వర్ణముఖి హద్దులు నిర్ణయించేందుకు తుడా పాలకమండలి నిర్ణయించింది.
ఇండిగో సంక్షోభం నుంచి ప్రయాణికులు ఇంకా కోలుకోలేదు. మూడు రోజులుగా ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే.
శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారణ భక్తులకు ఆర్టీసీ, రైల్వే సేవలు అందిస్తున్నాయి. వారి సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.
తిరుపతి క్షేత్రానికి బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. పాకిస్థాన్ తీవ్రవాదిని తమిళనాడులో శిక్షించారంటూ కొంత కాలంగా తిరుపతికి వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి.
సామాన్యుల నుంచి నిరుద్యోగ యువత వరకు ఎంతోమందికి విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి.
Top