ప్రజాశక్తి – క్యాంపస్ (తిరుపతి) : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో రిజిస్ట్రారుగా విధులు నిర్వహిస్తున్న సాంఖ్యక శాస్త్రం డిడిఈ ఆచార్యుల భూపతి నాయుడు పైన చర్యలు తీసుకోవాలని,…
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్.టి.వి.నగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మంగళవారం ఉదయం ఆరోగ్య శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో కలసి కమిషనర్…
ప్రజాశక్తి-నారాయణవనం (చిత్తూరు) : చిత్తూరులో మంగళవారం జరిగిన ఎస్సీ ఉప కులాల వర్గీకరణ సమావేశానికి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…
జమ్మూ కాశ్మీర్లో సోమవారం చోటు చేసుకున్న ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కు చెందిన వీర జవాన్ కార్తీక్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, బంగారువాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి వీరమరణం చెందారు.
బంగారుపాళ్యం (చిత్తూరు) : జమ్మూ కాశ్మీర్ లోని సోపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశకు చెందిన ఒక జవాను ప్రాణాలను కోల్పోయారు. ఆదివారం జలూర గుజ్జర్పటి…
జమ్మూ కాశ్మీర్, సోపోర్లోని, జలూర గుజ్జార్పట్టి ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామం బంగారువాండ్లపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రకృతిని సంస్కృతిని గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాటి ద్వారా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వం ఉద్దేశమని జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
సింగిల్ విండోలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేలకు ఈ విషయమై సూచనలందడంతో.. త్రిసభ్య కమిటీకి అర్హుల పేర్లతో తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు.
పంటలపై ఏనుగుల దాడిని నివారించడానికి, వాటిని అడవుల్లోకి మళ్లించడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామని జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ తెలిపారు.
బంగారుపాళ్యెం (చిత్తూరు) : బంగారుపాళ్యెం మండలం మొగిలి యానాదుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి…
చిత్తూరు : ఉమ్మడి జిల్లాలో ఉన్న పంచాయతీ కార్మికులకు హైకోర్టు ఆర్డర్ ప్రకారం … అందర్నీ కొనసాగించే విధంగా అమలు చేయాలని సోమవారం కలెక్టరేట్ వద్ద సిఐటియు…
ప్రజాశక్తి-రేణిగుంట : తిరుపతి జిల్లా రేణిగుంట-కడప ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరుమల శ్రీవారి దర్శించుకుని హైదరాబాద్ వెళ్తుండగా…