సూళ్లూరుపేట (తిరుపతి) : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గ కేంద్రంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిన రైల్వే…
నేడు వర్చువల్ విధానంలో ప్రధాని మోడీ ప్రారంభం ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో: అమత్ భారత్ పథకం కింద దేశంలో ఉన్న రైల్వేస్టేషన్లో కేంద్రరైల్వే శాఖ మరమ్మతులు…
ప్రజాశక్తి- తిరుపతిటౌన్: తిరుపతి నగరాన్ని సంతోషకరమైన నగరంగా శాంతియుతంగా ఉండే నగరంగా తీర్చిదిద్దడానికి కషిచేస్తానని, తుడాలో గత పాలకులు చేసిన తప్పులు అవినీతి తాను చేయబోనని నిజాయితీ…
మృగరాజుపై వేణుగోపాలుడి విహారంప్రజాశక్తి కార్వేటినగరం:కార్వేటినగరం టీటీడీ అనుబంధంలో ఉన్న ప్రముఖ శ్రీవేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం రాత్రి కాళ సర్పంపై నృత్యవేణుగోపాలుడుగా…
యండియు వ్యవస్థను రద్దు చేయెద్దుమరింత మెరుగుపర్చాలి: సిపిఎం జిల్లా కన్వీనర్ వాడ గంగరాజు ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: ప్రజలకు నిత్యావసరాల పంపిణీలో యండియు వ్యవస్థ రద్దు చేయాలనే…
కుప్పం గ్రామదేవత శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ విశ్వరూప దర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరికి పార్టీ నాయకులు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.
పేదలకు సైతం కార్పొరేట్ వైద్యసేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటైన స్విమ్స్లో గత ఐదేళ్లూ వ్యవస్థలు గాడితప్పాయి. సీనియారిటీని పక్కనపెట్టి అయినవారిని అందలం ఎక్కించారు.
అకాల వర్షాలు కురుస్తున్నాయి. త్వరలో నైరుతి రుతుపవనాలు రానున్నాయి. ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురవనున్నాయి. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలకు ఎక్కడిపడితే అక్కడ మురుగు పొంగి రోడ్లపైకి చేరుతోంది.
పంచాయతీ వ్యవస్థను ప్రక్షాళణ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందుచూపు లేకుండా వైకాపా ప్రభుత్వం తెచ్చిన సచివాలయ వ్యవస్థను హేతుబద్ధీకరణతో పాటు జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడ్లు ఇవ్వనున్నారు.
మండలాల్లో అధికారులు సక్రమంగా పనిచేయక పోవడం వల్లే.. కలెక్టర్ నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఫిర్యాదులు భారీగా వస్తున్నాయని, అంత బాధ్యతారాహిత్యమైతే ఎలా, మీరు సక్రమంగా స్పందిస్తే ప్రజలు కలెక్టరేట్ వరకు ఎందుకొస్తారని జడ్పీ సీఈవో రవికుమార్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) అభివృద్ధి ఫలాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని సంస్థ నూతన ఛైర్మన్ సి.దివాకర్రెడ్డి స్పష్టం చేశారు. తుడా ఛైర్మన్గా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రతి సంవత్సరం వైశాఖమాసం బహుళ దశమినాడు ఈ వేడుకలను నిర్వహిస్తోంది.
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మన్గా డాలర్స్ దివాకర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తుడా కార్యాలయంలో వీసీ మౌర్య, కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ బాబు సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
తిరుపతి కపిలతీర్థం సమీపాన శేషాచల కొండకు ఆనుకుని ఈశాన్యంలో ఉండే ఈ ప్రాంతం రాజకీయ నాయకులకు ఓ సెంటిమెంట్. ఎన్నికలు ముంచుకొస్తే రాజకీయ పార్టీలకు జీవకోన గుర్తుకొస్తుంది. ఇక్కడ నుంచే రాజకీయ ప్రచార ఢంకా మోగించేందుకు పోటీపడతారు. కానీ ఎన్నికలైన తర్వాత అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇష్టపడరు.
వాకాడు మండలం దుగరాజపట్నం సముద్రతీరంలో చేపట్టనున్న నౌకా నిర్మాణ కేంద్రానికి తహసీల్దారు రామయ్య, సర్వేయర్ శకుంతల బుధవారం ప్రాథమికంగా స్థల పరిశీలన చేపట్టారు.
యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు అన్నారు.
కళ్లెరుపుజేసి జూస్తే ఎదుట నిలువలేరు. త్రిశూలం ఎక్కుపెట్టి నిలిస్తే.. ఎదుట ఉండలేరు. ఆయమ్మ విరాడ్రూపం భయంకరం. అయినా విశ్వజన సమ్మోహనం. కారణం.. రూపంమాత్రమే ఉగ్రం.. మనసంతా కరుణాతరంగం. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ కుప్పం ఆడబిడ్డ. ఏడాదికోమారు సంపూర్ణ రూపంతో దర్శనమిచ్చి భక్తజనంపై చల్లని ఆశీర్వాదాలు కురిసే భక్తజనవశంకరి ఆమె. గంగమ్మ జాతర మహోత్సవాల చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం బుధవారం వైభవంగా జరిగింది.
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా డాక్టర్ సి డాలర్ దివాకర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్ ఎన్…
ప్రజాశక్తి – తిరుపతి టౌన్ ఉపాధ్యాయుల బదిలీ నిబంధనలు సవరించాలని కోరుతూ 21న బుధవారం చిత్తూరు డిఇఒ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా స్టీరింగ్…
ప్రజాశక్తి-తిరుపతి సిటీ : శ్రీ వేంకట్వేర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) హాస్పిటల్ ఆధ్వర్యంలో 19న సోమవారం నుండి పేషంట్లు వారి సహాయకులకు త్వరిత గతిన సేవలు…
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో రాజకీయాలను శాసించే తిరుపతిలో టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్టు ఖాళీగా ఉంది. ఆశావాహులుగా నలుగురు బరిలో ఉన్నారు. మొన్నటివరకూ ఇన్ఛార్జిగా ఉన్న…
తిరుపతి సిటీ : శ్రీ వేంకట్వేర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) హాస్పిటల్ ఆధ్వర్యంలో 19.05.2025వ తేది సోమవారం నుండి పేషంట్లు వారి సహాయకులకు త్వరిత గతిన…
ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) (కార్యేటినగరం) : కార్వేటినగరం మండలంలో చిన్న శేష వాహనంపై శ్రీవారి ఊరేగింపు జరిగింది. మంగళవారం శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మౌత్సవాలలో భాగంగా రెండవ…
ప్రజాశక్తి-సూళ్లూరుపేట (తిరుపతి) : సూళ్లూరుపేటకు చెందిన వైసిపి నాయకులు పెమ్మారెడ్డి త్రిలోక్ చంద్ర రెడ్డికి మాతృ వియోగం కలిగింది. త్రిలోక్ చంద్ర రెడ్డి మాతృమూర్తి ప్రభావతమ్మ ఆదివారం…
ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : నిరంతరం వైద్య వృత్తిలో ప్రజా సేవ చేస్తూ అందరికి అందుబాటులో వుండే జీడి నెల్లూరు వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ కోలారు…
హంస వాహనంపై వీణాపాణిగా శ్రీవేణుగోపాలుడుప్రజాశక్తి కార్వేటినగరం:కార్వేటినగరంలో వెలసి ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి హంసవాహనంపై సరస్వతీదేవిగా, ఉదయం చిన్నశేషవానంపై వేణుగోపాలుడు…
పలమనేరు లో ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు ప్రజాశక్తి,, పలమనేరుపలమనేర్ మున్సిపాలిటీ టౌన్ లో సిపిఎం కార్యాలయం ముందు ఈరోజు 19వ తేదీ సోమవారం…
సుందరయ్య స్ఫూర్తితోప్రజాసమస్యల పై పోరాటంవర్ధంతి సభలో సిపిఎం జిల్లా కన్వీనర్ వాడ గంగరాజుప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ స్వాతంత్ర సమరయోధుడు ఆదర్శనేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి…
21న కుప్పంలో సిఎం పర్యటనహెలిపాడ్, ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీప్రజాశక్తి చిత్తూరు అర్బన్, గుడిపల్లి: ఈనెల 21న కుప్పంలో ప్రసిద్ధిగాంచిన అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి ప్రసన్న…
మామిడి, టమాటా, వరి పంటలపై దాడి ఆందోళన చెందుతున్న రైతులు ప్రజాశక్తి- సోమల : చిత్తూరు జిల్లా సోమల మండలంలోని అన్నమ్మగారిపల్లి, వేటూరు, పెద్దఉప్పరపల్లి, ఆవులపల్లి పంచాయతీల…