గంగాధనెల్లూరు (చిత్తూరు జిల్లా): గంగాధరనెల్లూరు ఆర్వో కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐ శంకర్పై శ్రీరంగరాజపురం టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్...
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’.
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు.
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు.
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు.
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు.
వడదెబ్బకు గురై పుత్తూరు మండలంలో ఓ మహిళ మృతి చెందింది. పరమేశ్వరమంగళం దళితవాడకు చెందిన ఎం.కృష్ణమ్మకు వడదెబ్బ తగలడంతో మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
తిరుపతి రుయాస్పత్రిలో జరుగుతున్న ఆడిట్ తనిఖీల్లో పెద్దఎత్తున అక్రమాలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. కోట్లాది రూపాయల మాయం వెనుక వైసీపీ నేతల ప్రమేయముందన్న ప్రచారం జరుగుతోంది.
వాకాడు మండలంలోని మారుమూల గ్రామమైన పంట్రాంగం కేంద్రంగా కోడిపందేలు, డైమండ్ డబ్బా జోరుగా సాగుతున్నాయి. తడ, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆరంబాకం, శ్రీకాళహస్తి ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు వందల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు.
తిరుపతిలో కొంతమంది వైసీపీ ప్రజాప్రతినిధుల తీరు చూసి నగర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజల అవసరార్థం ఆర్టీసీ బస్టాండుకు ఉత్తరాన యూజ్ అండ్ పే టాయిలెట్ నిర్మించేందుకు విజయవాడకు చెందిన రవీంద్రనాథ్ స్వచ్ఛంద సేవా సంఘం ముందుకొచ్చింది.
మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు ఏనుగుల దాడులతో గజగజలాడుతున్నారు. ఆదివారం రాత్రి నాలుగు ఏనుగులు ఎస్.గొల్లపల్లె గ్రామ సమీప పొలాల్లో స్వైరవిహారం చేశాయి.
వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. వీరు పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నందున పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంది.
కాణిపాకంలో చిత్రా పౌర్ణమి వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రధాన ఆలయంలో మూల విరాట్కు అభిషేకం నిర్వహించారు. స్వామిని సుందరంగా అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నాలుగో రోజైన సోమవారం 44 దాఖలయ్యాయి. ఇందులో పార్లమెంటు స్థానానికి 7, ఏడు అసెంబ్లీ స్థానాలకు 37 నామినేషన్లు అందాయి
తిరుపతి జిల్లావ్యాప్తంగా సోమవారం 42 నామినేషన్లు దాఖలయ్యాయి.తిరుపతి పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్, వైసీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి నామినేషన్లు వేశారు.
ఒకే కుటుంబం నుంచి ఎన్నికల బరిలో ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అసెంబ్లీ, ఒకరు పార్లమెంట్కు పోటీప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో…
ఆ కామాంధుడు.. మాకొద్దు..!సైన్స్ టీచర్ను తొలగించాలని విద్యార్థుల ధర్నాపాఠశాల ఆవరణలో ధర్నా చేస్తున్న విద్యార్థులు, గ్రామస్తులుప్రజాశక్తి- సత్యవేడు : తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు జెడ్పీ…
ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలుప్రజాశక్తి- తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం…
ఇండియా కూటమి విస్తృత ప్రచారంప్రజాశక్తి- తిరుపతి సిటి ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి పి.మురళి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎస్టీవి నగర్, న్యూ ఇందిరానగర్, ఎయిర్…
ప్రజాశక్తి-ఎస్ఆర్పురం : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై 108 వాహనం ఆగింది. మంగళవారం…
ప్రజాశక్తి -ఎస్ఆర్ పురం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలోని కటికపల్లి గ్రామపంచాయతీ కటికపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి శేఖర్కు…
ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ…
చిత్తూరు అర్బన్ : ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేయాల్సిన పదవిని ‘ఆరణి’ తన స్వార్థానికి వినియోగించుకున్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని చెరపట్టారు. ఆయన...