Woman Raped In Moving Train కదులుతున్న రైలులోని టాయిలెట్లో మహిళపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. (Woman Raped In Moving Train) అనంతరం టాయిలెట్ లోపల లాక్ వేసుకున్నాడు. తప్పించుకున్న బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా రై
సాక్షి, కామారెడ్డి: పదవుల మీద వ్యామోహంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన వాళ్లలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో బీపీ, షుగర్ వంటి...
పద్మనాభం: మండలంలోని పాండ్రంగి పంచాయతీ కురపల్లి చెక్ డ్యామ్ వద్ద ఆదివారం స్నానానికి దిగిన ఇంటర్ విద్యార్థి గల్లంతైనట్టు ఎస్ఐ జె.సురేష్ తెలిపారు....
చింతపల్లి: పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కిన భూ వివాదం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నల్లగొండ జిల్లా చింతపల్లిలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనపై...
[05:55] సీఎం జగన్ మీద ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనం అయ్యిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాసిన లేఖ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
[06:39] ఉత్తర్ప్రదేశ్లోని బరేలిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి తిరిగివస్తున్న కారును ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో కారులº మంటలు చెలరేగి ఓ చిన్నారి సహా 8 మంది సజీవ దహనం అయ్యారు.
భోపాల్: అటుఇటు తిరుగుతూ తన వద్దకు వచి్చన కుక్కపిల్లను ఓ వ్యక్తి అత్యంత నిర్దయగా నేలకేసి కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో జరిగిన ఈ దారుణం...
గురుగ్రామ్: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది....
[05:29] కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర బైపాస్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రేవా కళాశాలకు చెందిన విద్యార్థులు ఠాగూర్ (21), పవన్ (22), ఆర్యన్ (22), వసంత్ (21) మృతి చెందారు.
[05:29] సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కోసం తీసుకున్న భూములకు పరిహారం చెల్లించాలని అడిగినందుకు పోలీసులు..తన కుటుంబ సభ్యులపై అన్యాయంగా దాడిచేసి, స్టేషన్కు తరలించారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు.
[05:28] రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. భర్తతో కలిసి కూలి పనులు చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళపై ఓ వైకాపా నేత కన్నేశాడు.
[05:05] కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర బైపాస్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రేవా కళాశాలకు చెందిన విద్యార్థులు ఠాగూర్ (21), పవన్ (22), ఆర్యన్ (22), వసంత్ (21) మృతి చెందారు.
[04:07] ఉత్తర్ప్రదేశ్లోని సీతాపుర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ కుమారుడు ఆస్తి వివాదంతో తల్లిని హత్య చేశాడు. అనంతరం నరికిన ఆమె తలను తీసుకొని పరారయ్యాడు.