బాంబుల తయారీ కోసం ఉగ్రవాది అబూబకర్ సిద్ధిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వ్యక్తులను సమీకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల విచారణలో తెలిసింది.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని అశోక్ లేల్యాండ్లో ఉద్యోగాలంటూ నమ్మబలికి, నిరుద్యోగుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు దండుకుంటున్నారు.
హోటల్ మేనేజ్మెంట్ చదివి పాకశాస్త్రాన్ని నేర్చుకోవాల్సిన విద్యార్థులు.. గంజాయి మత్తును వంటబట్టించుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ఆ మత్తును ఆస్వాదిస్తూ కెరీర్, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు.
మహారాష్ట్రలో మరో భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ రూ.200 కోట్ల విలువైన నాలుగెకరాల భూమిని.. రూ.3 కోట్లకే దక్కించుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
రాష్ట్ర రాజధానిలోని చింతల్కు చెందిన భార్గవ్(34) మాదాపూర్లో సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ పేరిట ఓ కంపెనీని స్థాపించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కంపెనీ వెబ్సైట్లో పొందుపరిచాడు. తన కంపెనీకి పలు ప్రాజెక్టులు వచ్చాయని.. ఉద్యోగులు అవసరమంటూ తనను కలిసిన నిరుద్యోగులను మభ్యపెట్టాడు.
Hyderabad క్రషర్ యంత్రానికి వెల్డింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Fake Airline Job Racket ఎయిర్లైన్స్ సంస్థల్లో ఉద్యోగాల పేరుతో చేస్తున్న మోసం బయటపడింది. నకిలీ ఉద్యోగ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఉద్యోగ�
Hyderabad ఉప్పల్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. మల్లికార్జున నగర్ ప్రాంతంలో నివసిస్తున్న శ్రీకాంత్(42).. ఫిలింనగర్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు.
Woman Hit By Speeding Bike ఇద్దరు యువతులు స్కూటీపై ప్రయాణించారు. ఒక రేసింగ్ బైక్ వేగంగా వారిని ఢీకొట్టింది. ఒక యువతిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. మరో మహిళ చికిత్స పొందుతున్నది. ఒక బ
తోటి విద్యార్థుల వేధింపుల వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఇటీవల జైపుర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు.