Girl Jumps Off School Building ఒక విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది. బాలిక మృతి గురించి ఆమె కుటుంబానికి స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అయితే స్కూల్ టీచర్ల
Tragedy ఆంధ్రప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానదిలో ఆరుగురు పశువుల కాపర్లు గల్లంతు అయ్యారు.
Man Kills Younger Brother తమ్ముడి నేర ప్రవర్తనను అన్న సహించలేకపోయాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో అతడ్ని హత్య చేశాడు. మృతదేహాన్ని ఒక చెరువులో పడేశారు. అయితే అతడి హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్
స్థిరాస్తి వ్యాపారం కలిసి రాలేదు.. సొమ్మంతా పోయింది.. రుణాలతో వడ్డీలు పెరిగాయి.. కొత్తగా హైదరాబాద్లో కూరగాయల వ్యాపారం చేపట్టినా అప్పులు తీరే మార్గం కనిపించలేదు.
ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ‘‘బొగ్గు మాఫియా’’కు వ్యతిరేకంగా నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల సోదాలు నిర్వహించింది.
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.53 కోట్ల విలువైన గంజాయి, బంగారం, వజ్రాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను డిజిటల్ అరెస్ట్ అంటూ మోసం చేసిన వ్యవహారం ఉత్తర్ప్రదేశ్లోని హోటల్ కేంద్రంగా జరిగినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
తమ కలలకు ప్రతిరూపంగా బాబు జన్మించాడని మురిసిపోయిన ఆ తల్లిదండ్రుల సంతోషం కొన్ని గంటలైనా నిలవలేదు. ఆసుపత్రి సిబ్బంది అజాగ్రత్తతో ఆ కన్నవాళ్లకు పుత్రశోకమే మిగిలింది.
అధిక ఆదాయం ఆశచూపి జనాల్ని నిలువునా ముంచిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్వవస్థాపకురాలు నౌహీరా షేక్కు చెందిన స్థిరాస్తిని రూ.19.64 కోట్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వేలం వేశారు.
బెట్టింగ్ యాప్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ కొనసాగుతోంది. తెలంగాణ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సిట్ శుక్రవారం ముగ్గురు నిందితుల్ని విచారించింది.
పాఠశాలలో వేదిక నిర్మిస్తుండగా.. క్రేన్ బకెట్ ఊడిపడటంతో ఉపాధ్యాయిని ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం ఉన్నత పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం కళా వేదిక నిర్మిస్తున్నారు.
విద్యార్థినులందరూ మధ్యాహ్న భోజనానికి వెళ్లిన సమయంలో పదో తరగతి విద్యార్థిని తరగతి గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతమిది.. ఏలూరు జిల్లా పోలీసుల కథనం..
చిన్నారిపై లైంగిక దాడి కేసులో దోషికి గుంటూరు జిల్లా తెనాలి పోక్సో న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తెనాలి వన్టౌన్ పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు..
ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 500 కిలోల మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.