Kaveri Travels రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ ఫ్లై ఓవర్పై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నబస్సును పెద్ద అంబర్పేట్ వద్దనే డ్రైవర్ నిలిపివేశాడు.
ధాన్యం విక్రయించినట్లు నకిలీ రైతుల వివరాలు నమోదు చేసి.. రూ.2 కోట్లు కాజేసేందుకు సహకరించినట్లు కేసు నమోదైన ముగ్గురు వ్యవసాయాధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
రైల్లో ఏసీ బోగీల్లో బెడ్ రోలర్గా పనిచేస్తూ రాత్రి సమయాల్లో ప్రయాణికుల సెల్ఫోన్లను దొంగిలిస్తున్న వ్యక్తిని విజయవాడ రైల్వే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
తల్లి లేని ఇద్దరు బాలికలను మభ్యపెట్టి.. బాగా చూసుకుంటామని నమ్మించి.. వారితో వ్యభిచారం చేయించిన భార్యాభర్తలకు పోక్సో న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగారవాసం, రూ.23 వేల జరిమానా విధించింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరానికి చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను గోదావరిలోకి తోసేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
Crime news ఎవరైనా తమ పిల్లలు సన్మార్గంలో నడవాలని, విద్యాబుద్ధులు నేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ తల్లి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. తన రెండో భర్తతో కలిసి క�
Suicide ప్రియుడు వదిలేసి వెళ్లాడని ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని అరుమనై సమీపంలోని పున్నియం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Hyderabad హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో రూ. 1.07 కోట్ల నగదు చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నెల రోజుల తర్వాత ముగ్గురు దొంగలు పట్టుబడ్డారు.