DCP Chaitanya హైదరాబాద్లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై ఓ దొంగ కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన డీసీపీ చైతన్య దొంగపై కాల్పులు జరిపాడు.
Thief Runs Away With Cash Bag ఒక వ్యాపారి టీ తాగేందుకు వేచి ఉన్నాడు. అయితే ఆయనకు చెందిన రూ.75 లక్షలు ఉన్న బ్యాగును ఒక వ్యక్తి ఎత్తుకెళ్లాడు. గమనించిన ఆ వ్యాపారి అతడి వెంట పరుగెత్తినప్పటికీ ఫలితం లేకపోయింది.
పదేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనంగా మారిన అప్పటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసులో ఐదుగురు నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు శుక్రవారం తీర్పు ఇచ్చారు.
భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి తలపై రోకలిబండతో కొట్టి దారుణంగా హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలం విఠల్వాడీతండాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో దాన్ని డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య నడిపాడు. ఇతనిది పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామం.