[04:51] మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు విజేందర్ చౌహాన్ ఆరేళ్ల మేనల్లుడు హర్షసింగ్ చౌహాన్ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి హత్య చేశారు.
[04:16] అప్పుల బాధతో మహిళా రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనిది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడుకు చెందిన షేక్ సైదాబి (51) తమకున్న 4 ఎకరాలతో పాటు మరో 21 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు.
[04:16] విజయనగరం జిల్లా భామిని మండలంలో ఏనుగుల గుంపు కదలికలను గమనిస్తూ.. వాటిని దూరంగా తరిమే విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ (26) అనే ట్రాకర్ దురదృష్టవశాత్తు వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
సెల్ఫోన్ చూడొద్దంటూ తల్లి మందలించిందన్న కోపంతో.. ఏకంగా ప్రాణాలే తీసుకుంది ఓ కూతురు. ఈ ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
Man Shot At By Cops రద్దీ మార్కెట్లో ఓ యువకుడు కత్తిలో హల్చల్ చేశాడు. జీన్స్ ప్యాంట్, నల్లటి బనియన్ ధరించి ఉన్న అతడు కత్తితో మార్కెట్ మధ్యలోకి దూసుకొచ్చాడు. చంపేస్తానని స్థానికులను బెదిరించడం మొదలుపెట్టాడు