[22:12] జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలిక గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడో దుండగుడు.
తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ వ్యక్తిని హతమార్చారు. ఈ ఘటన NTR జ
కంత్రీగాళ్లు.. కారు అమ్మినట్టే అమ్మి.. మళ్లీ పేపర్స్ చేతుల్లో పట్టుకుని మోà°
[21:18] వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సర్పన్పల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు.
చెప్పేవి శ్రీరంగనీతులు... దూరేవి దొంగ గుడిసెలు అన్నట్టుంది అతగాడి యవ్వారం
పరువు హత్యలు ఆగడం లేదు. గతంలో ఎవరైనా ప్రేమ జంట.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరà±
ప్రియుడితో మాట్లాడొద్దని హెచ్చరించినందుకు ఏకంగా భర్తను హతమార్చిందో భారà±
[20:53] దాదాపు నలభై ఏళ్ల క్రితం రెండు హత్యలు చేశానని పేర్కొంటూఒక వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయాడు.
[18:15] రాయచోటి ఉగ్రవాదుల ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ హెచ్చరించారు.
Suicide డెమో రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
[19:29] విశాఖ నగరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. 25 గ్రాముల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Wife Kills Husband: భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగాయి. అక్రమ సంబà
Woman, Lover Arrested భర్త, పిల్లలకు విషం ఇచ్చి చంపేందుకు భార్య, ఆమె ప్రియుడు ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో భర్తను కత్తితో పొడిచి చంపేందుకు యత్నించారు. తప్పించుకున్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భార్య, ఆమ�
[16:41] నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు పిల్లలు శనివారం మృతి చెందిన దుర్ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
Rajasthan: రాజస్థాన్ బిల్వారా జిల్లాలోని జహాజ్పూర్లో శుక్రవారం సాయంత్రం చిన్
[15:38] అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఎదురుదాడికి దిగారు.
[15:15] నగరంలోని అమీర్పేటకు చెందిన 77 ఏళ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 53 లక్షలు కాజేశారు.
[15:11] క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ హైదరాబాద్లోని షేక్పేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసగించారు.
Hyderabad స్నేహితుడిని కలిసి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన సంఘటన శనివారం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
[14:06] ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆదోనీలో 16 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన పూర్తి వివరà°
[13:28] కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు.
[13:20] నగరంలోని బాచుపల్లిలో భర్తను భార్య హత్య చేసింది (Crime News). గత నెల 22న భర్త మృతదేహాన్ని సొంతూరుకి తీసుకెళ్లింది.
[11:26] ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది.
Coal Mine Collapses జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గు గని కూలింది (Coal Mine Collapses).
[11:21] అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రమూలాలపై దర్యాప్తు కొనసాగుతోంది (Crime News). అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీ ఇళ్లలో పోలీసులు మరోసారి తనిఖీలు చేశారు.
[10:23] కడప జిల్లా కమలాపురం మండల పరిధిలోని చదిపిరాళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాట్నాలో జరిగిన రాజకీయ హత్య తీవ్ర సంచలనంà°
[08:55] Bihar Murder: ప్రముఖ వ్యాపారవేత్త, భాజపా నేత గోపాల్ ఖేమ్కాను గుర్తుతెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు.
[08:46] ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్లలో దారుణం (Crime News) చోటు చేసుకుంది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ప్రత్యర్థులు గొడ్డలితో నరికి చంపారు.
Suryapet Horror: ఆస్తి రిజిస్ట్రేషన్ చేయలేదని తండ్రిపై కొడుకు కొపం పెంచుకున్నాడు. కన్న తండ్రిని దారికాచీ మరీ దారుణంగా హత
Son Kills Father: మనిషి కాదు వాడు? నరరూప రాక్షసుడు! కన్నతండ్రినే కిరాతకంగా హతమార్చాడు ఓ కిరాతక కొడుకు. సర్ప్రైజ్ చేస్త
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ క్యాబిన్లో మంటలు చెలరేగి ముగ్గురు సంజీవ దహనమయ్యాà°
Cheating Trade: విజయవాడలో ట్రేడింగ్ పేరుతో బోర్డు తిప్పేసిన అద్వికా ట్రేడింగ్ కంపెనీ బాధితులు రోజురోజుకి పెరుగుతున్నా
UP News: ఆహారంలో ఉప్పు ఎక్కువైందని ఓ వ్యక్తి తన భార్య పట్ల అమానుషంగా వ్యవహరించాడు. భార్య 5 నెలల గర్భిణి అని చూడకుండా ద
Crime: పోలీసుగా నటిస్తూ మహిళల్ని మోసం చేస్తున్న వ్యక్తిని ఉత్తర్ప్రదేశ్ ముజఫర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాన
చెన్నైలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న ఉదయం 6
[05:35] మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.
[05:34] అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారంలో శుక్రవారం చోటు చేసుకుంది.
[05:33] ప్యాంట్ జేబులో పెట్టుకున్న సెల్ఫోన్ ఉన్నట్టుండి పేలడంతో ఓ వ్యక్తికి గాయాలైన ఘటన హైదరాబాద్లోని అత్తాపూర్లో చోటు చేసుకుంది.
[04:34] తన చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడన్న అక్కసుతో ఓ యువకుడిని ఆ బాలిక సోదరుడు మరొకరితో కలిసి గొంతు నులిమి హత్యచేసిన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని బ్రహ్మానందపురంలో చోటుచేసుకుంది.
[04:32] మత్తుకు అలవాటు పడి, గంజాయి కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు యువకులు తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులకు చిక్కారు.
[04:32] మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్ కెసిరెడ్డి ప్రధాన అనుచరుడు, దోపిడీలో పాత్రధారైన పురుషోత్తం వరుణ్కుమార్ను 40వ నిందితుడిగా చేరుస్తూ సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో శుక్రవారం మెమో దాఖలు చేశారు.
[04:33] మొదటి రోజు పాప బడికెళ్లడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఇంకొన్ని క్షణాల్లో ఇంటికొస్తుందని ఎదురుచూస్తున్నారు.
Top