వారసత్వంగా వచ్చిన భూమిని విక్రయించుకుందామంటే తహసీల్దారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఓ రైతు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన గురువారం చోటు చేసుకుంది.
భార్య, ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ వికారాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి డా.సున్నం శ్రీనివాస్రెడ్డి గురువారం సంచలన తీర్పు వెలువరించారు.
ప్రమాదంలో రెండు మీటర్ల ఇనుపచువ్వ గుండె, ఊపిరితిత్తుల మీదుగా చొచ్చుకెళ్లిన ఓ వ్యక్తిని తిరుపతి రుయా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మూడు గంటల పాటు శ్రమించి బతికించారు.
వారసత్వపు ఆస్తిలో వాటా దక్కకుండా చేస్తామని బెదిరించి.. పదమూడేళ్ల బాలికను వివాహం చేసుకున్న కేసులో యువకుడిని, అతని తల్లిదండ్రులను గుంటూరు దక్షిణ డివిజన్ డీఎస్పీ భానోదయ అరెస్టు చేశారు.
Student Suicide Over Hindi-Marathi Row ఒక విద్యార్థి లోకల్ ట్రైన్లో కాలేజీకి బయలుదేరాడు. అతడు హిందీలో మాట్లాడటంపై కొందరు వ్యక్తులు గొడవపడ్డారు. మరాఠీలో మాట్లాడకపోవడంపై ఆ యువకుడిని కొట్టారు. తీవ్ర మనస్థాపం చెందిన ఆ విద్యార్�
Car Collides With Tipper Truck కారు, టిప్పర్ లారీ ఢీకొన్నాయి. కారులో ప్రయాణించిన మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. ధ్వంసమైన కారులో చిక్కుకున్న మృతదేహాలను అతి కష్టంతో బయటకు తీశారు.
School Boy Dies By Suicide స్కూల్లో ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి టీచర్ల వేధింపులు కారణమని సూసైడ్ లెటర్ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
2 brides in a month ఒక వ్యక్తి ఒకే నెలలో ఇద్దరు మహిళలను పెళ్లాడాడు. తొలుత ప్రియురాలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత కుటుంబం కుదిర్చిన మహిళతో అతడికి పెళ్లి జరిగింది. ఏడాది తర్వాత రెండు పెళ్లిళ్ల వి�