బాగలకోట జిల్లా ముధోళ తాలూకా శిరోల గ్రామంలో 2,700 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. పంపుసెట్లను పని చేయించేందుకు కావలసిన త్రీఫేజ్ విద్యుత్తు సరఫరాలో నాణ్యత లేకపోవడంతో పలుసార్లు మోటార్లు, కాలిపోయేవి.
రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ, మంత్ర సర్ఫ్ క్లబ్ నేతృత్వంలో నాలుగో భారతీయ జాతీయ ఓపెన్ సర్ఫింగ్ పోటీల్లో కర్ణాటకకు చెందిన సించనగౌడ, ప్రదీప్పూజార్తో పాటు తమిళనాడు సాహసికులు తమ ప్రతిభా సామర్థ్యాలతో దూసుకెళ్లారు.
ఆ యువకుడికి మరో 15 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. శనివారం మంచి మాటలకు కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమయ్యారు. మృత్య రూపంలో పిడుగు కాటు వేయడంతో యువకుడు అనంతలోకాలకు చేరుకున్న ఘటన గురువారం రాత్రి బళ్లారి తాలూకాలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని మొగల్లు నుంచి వ్యవసాయం కోసం మాన్వి తాలూకాకు వచ్చిన ఆయన కాలక్రమేణా రాజీకయం వైపునకు దృష్టి మళ్లించారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుగా పేరొందారు.
విద్యార్థులలోని నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి పేర్కొన్నారు.
వీరశైవ లింగాయత సముదాయానికి రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చర్యలు తీసుకోవాలని ఆ సముదాయానికి చెందిన మఠాధిపతులు డిమాండు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వాతావరణంలో పెను మార్పులు భయపెడుతున్నాయి. గురు, శుక్రవారాలలో వర్ష ప్రభావం లేకపోవడంతో బెస్కాం, బెంగళూరు పాలికె అధికారులు ఊపిరి పీల్చుకున్నా.. ఉక్కపోతతో నగర జనం హడలిపోయారు.
అధికారిక ‘కావేరి నివాసం’ నుంచి తను కట్టించుకున్న ‘ధవళగిరి’ నివాసానికి మారిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో తాజా మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం సమావేశమయ్యారు.
ప్రభుత్వం ఏర్పాటై రెండు వారాలు గడుస్తున్నా ఉచిత గ్యారెంటీ పథకాలు అమలు చేయలేదన్న ఆరోపణలు, ఆక్షేపణలు, ప్రతిపక్షాల విమర్శలకు సిద్ధరామయ్య సర్కారు ఏకకాలంలో జవాబిచ్చింది.
తుమకూరు : జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. గాలివానకు పలు గ్రామాల్లో చెట్లు...
దొడ్డబళ్లాపురం: మొదటిసారిగా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేందుకు బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి శుక్రవారం టెంపుల్ రన్ చేపట్టారు. కనకపుర పట్టణంలో నూతనంగా...
రాయచూరు రూరల్: జిల్లాలోని ఏడు తాలూకాల్లో జల జీవన్ మిషన్(జేజేఎం) పథకంలో రూ.2500 కోట్ల నిధులను అధికారులు వృథా చేశారని మాన్వి టీపీ సభ్యుడు శివశరణప్ప...
హోసూరు: ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సూళగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు... హోసూరుకు...
బెల్లం పాకం తయారు చేస్తున్న దృశ్యంగౌరిబిదనూరు: తీయటి పదార్థం తింటే నోటికే కాదు మనస్సుకు సంతృప్తి ఉంటుంది. తీపి లేకుండా మన జీవితాన్ని ఊహించలేము. ఎంతో...