ప్రేమకథ చిత్రం‘ మూరనె కృష్ణప్ప’ చిత్రం మెలోడి పాటలను విడుదల చేశారు. నవీన్రెడ్డి దర్శకత్వంలో ఆనేకల్ ప్రాంతంలో జరిగిన ప్రేమికుల యధార్థ కథ ఆధారంగా చిత్రం చిత్రీకరణ సాగుతోంది
కృత్రిమ మేధస్సు (ఏఐ)..వర్తమాన సాంకేతిక విప్లవంలో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న ప్రక్రియ. వైద్య, విద్య, సమాచార, సాంకేతిక, ఆటోమొబైల్..ఇలా ప్రతి రంగంలోనూ ఏఐ సాంకేతికత ఆ సేవల్లో వేగాన్ని అంతే స్థాయిలో కచ్చితత్వాన్ని అందించగలదు.
సముద్రం అలలు, జోరుగా వీచే గాలుల మధ్య సముద్రం నీటిలో నడిస్తే అనుభూతి వేరుగా ఉంటుంది. అలాంటి సముద్రంలో తేలియాడే వంతెన ఉత్తర కన్నడ జిల్లా మురుడేశ్వర అరేబియా సముద్రం తీరంలో ఏర్పాటు చేశారు
నగర నడిబోడ్డున ఉన్న గ్రామ దేవతగా కొలిచే బళ్లారి కనక దుర్గమ్మ దేవస్థానం కూడలి అభివృద్ధికి పునాది రాయి పడింది. రహదారి విస్తరణ, భూగర్భమురుగు కాలువ, ఓపెన్ డ్రైనేజీ, ఫుట్పాత్ తదితర పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి
ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో భాగంగా గత గురువారం సర్కారు ప్రవేశపెట్టిన ఖర్చుల నివేదికలో ఈ వివరాలు స్పష్టపరిచింది. గ్యారంటీ పథకాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూనే అభివృద్ధిని విస్మరించలేదని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇప్పటికే కరవు పరిహారం కోసం కేంద్రానికి పలుమార్లు లేఖ రాసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య..రాష్ట్రం నుంచి వసూలు చేసే జీఎస్టీ ప్రమాణంలో కేంద్రం ఇచ్చే పరిహారంలో ప్రతి నెలా కోత పడుతోంది.
లోక్సభ ఎన్నికల అనంతరం యాభై మంది ఎమ్మెల్యేలను భాజపాలోకి తీసుకు వస్తానని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కేంద్రంలోని అధికార పార్టీ నేతలకు హామీ ఇచ్చారంటూ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొత్త బాంబు పేల్చారు
నమ్మ జానపద కళలు అంతరించి పోకుండా సంరక్షించుకోవల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. నమ్మ సంస్కృతి, జానపద సంస్కృతిని సంరక్షించుకోవడంతో పాటు నగరవాసులకు పరిచయం చేసేందుకు ఆదివారం ఇక్కడ విధానసౌధ నుంచి రవీంద్ర కళాక్షేత్ర వరకు నమ్మ జాతర సాంస్కృతిక ర్యాలీని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జెండా ఊపి ప్రారంభించారు.
పోలీసు ఠాణాల్లో వేలం వేసే వాహనాలను తక్కువ ధరలకు ఇప్పిస్తానంటూ వంచనలకు పాల్పడుతున్న నకిలీ పోలీసు కె.లూర్దనాథన్ (53)ను బేగూరు ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.
మండ్య: మండ్య నగరంలోని స్వర్ణసంద్ర దగ్గర ఫైర్ స్టేషన్ ముందు శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్దూరు తాలూకాలోని గెజ్జలగెరెకి చెందిన రాజు (29)...
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకాలో బైక్ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. సింధనూరు తాలూకా...
రాయచూరు రూరల్: అధోపతనం వైపు పయనిస్తున్న ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి ప్రాముఖ్యతనివ్వాలని నగరసభ సభ్యుడు జయన్న వెల్లడించారు. ఆదివారం ప్రైవేట్ హోటల్...
మండ్య: బీజేపీ, జేడీఎస్ల కలయిక వల్ల ఎన్డీఏ బలోపేతమవుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అక్రమ పరిపాలన పైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్...