Preity Zinta ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోర్టును ఆశ్రయించారు. పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్య సంస్థ కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ సహ డైరె�
[12:21] ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్టుల (ENG vs IND) సిరీస్కు టీమ్ఇండియా జట్టును శనివారం ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ ఒకరు జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
[08:51] IPL Toppers List: ఐపీఎల్ 2025 టాపర్స్ జాబితా చూస్తే.. పరుగులు, ఫోర్ల జాబితాలో గుజరాత్ ఆటగాళ్లే టాప్. ఇక సిక్స్ల్లో లఖ్నవూ ప్లేయర్లు ఫస్ట్లో ఉన్నారు. ఇంకా వివరాలు ఇవీ!
Team India ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టును మే 24న (శనివారం) ప్రకటించే అవకాశాలున్నాయి. జూన్ 20న హెడింగ్లీలో సిరీస్తో భారత్ పర్యటనను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్�
గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో కీలక టోర్నీలలో తొలి రౌండ్లలోనే వెనుదిరుగుతున్న ప్రపంచ మాజీ వరల్డ్ నంబర్వన్ కిదాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్లో అదరగొడుతున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్స్లో దుమ్ము�
[03:18] ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్రైజర్స్ హైదరాబాద్, గత మ్యాచ్లో లఖ్నవూ సూపర్జెయింట్స్ను ఇంటిముఖం పట్టిస్తే.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్కు లఖ్నవూ చెక్ పెట్టింది. మరో విజయంతో పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని చూసిన టైటాన్స్కు ఎల్ఎస్జీ షాకిచ్చింది. మిచెల్ మార్ష్ విధ్వంసక శతకానికి మిగతా బ్యాటర్ల మెరుపులూ తోడవడంతో లఖ్నవూ ఏకంగా 235 పరుగులు చేసింది.
[03:13] ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చేరడం ఒకెత్తయితే.. లీగ్ దశలో టాప్-2లో నిలవడం మరో ఎత్తు. తొలి రెండు స్థానాల్లో నిలిస్తే ఒక్క విజయంతో ఫైనల్ చేరొచ్చు, ఒక మ్యాచ్ ఓడినా ఫైనల్ చేరేందుకు మరో అవకాశముంటుంది. అందుకే ఇప్పుడు ప్లేఆఫ్స్ చేరిన జట్లన్నింటి లక్ష్యం.. టాప్-2లో నిలవడమే.
[03:15] వచ్చే నెలలో ఇంగ్లాండ్లో పర్యటించే భారత అండర్-19 జట్టుకు ముంబయి ఆటగాడు ఆయుష్ మాత్రే కెప్టెన్గా నియమితుడయ్యాడు. 14 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు లభించింది. ఐపీఎల్లో చెన్నై తరఫున మాత్రే, రాజస్థాన్ తరఫున వైభవ్ రాణించిన సంగతి తెలిసిందే.
[03:10] ఒక్కరోజులో దాదాపు 500 పరుగులు! టెస్టుల్లో కొన్నేళ్లుగా దూకుడుగా ఆడుతున్న ఇంగ్లాండ్ మరోసారి అదరగొట్టింది. జింబాబ్వేతో ఏకైక టెస్టు తొలిరోజే పరుగుల వరద పారించింది. ముగ్గురు బ్యాటర్లు శతకాలు చేశారు. దీంతో మొదటి ఇన్నింగ్స్లో ఆట చివరికి ఇంగ్లాండ్ 3 వికెట్లకు 498 పరుగులు చేసింది.
[03:12] చాన్నాళ్లుగా ఊరిస్తున్న 90 మీటర్ల మైలురాయిని ఎట్టకేలకు దోహా డైమండ్ లీగ్లో చేరుకున్న భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరో పోరుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం జరిగే ఓర్లెన్ అథ్లెటిక్స్ మీట్లో అతడు పోటీపడనున్నాడు.
[03:09] రాబోయే ఆసియా ఛాంపియన్షిప్లో పసిడి పతకం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలో దిగుతున్నానని తెలుగమ్మాయి, 100 మీటర్ల హర్డిల్స్ జాతీయ ఛాంపియన్ జ్యోతి యర్రాజి చెప్పింది. ఈనెల 27న దక్షిణ కొరియాలో ఈ పోటీలు ఆరంభం కాబోతున్న నేపథ్యంలో ఆమె ఇలా వ్యాఖ్యానించింది.
[03:08] ఐరోపా లీగ్ టైటిల్ను టొటెన్హమ్ కైవసం చేసుకుంది. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ జట్టు ఓ మేజర్ టోర్నీ గెలిచింది. ఫైనల్లో 1-0తో మాంచెస్టర్ యునైటెడ్ను ఓడించింది. 42వ నిమిషంలో గోల్ కొట్టిన బ్రెనెన్ జాన్సన్.. టొటెన్ను విజయపథంలో నడిపించాడు.
[03:07] ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. మహిళల స్కీట్లో రైజా థిల్లాన్ రజతంతో మెరిసింది. 60 షాట్ల ఫైనల్లో ఆమె 51 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారైన వేళ..లీగ్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనుకున్న గుజరాత్ టైటాన్స్ ఆశలు నెరవేరలేదు. గురువారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 33 పరుగుల తేడాతో లక్నో సూపర్జెయింట్స�
కేంద్ర పాలిత ప్రాంతం డామన్-డయ్యూ వేదికగా జరుగుతున్న తొలి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో తెలంగాణ పతక బోణీ కొట్టింది. గురువారం జరిగిన పురుషుల 5కి.మీల ఓపెన్ క్యాటగిరీ స్విమ్మింగ్లో రాష్ర్టానికి చెందిన గుండ
జర్మనీ వేదికగా జూలైలో జరుగనున్న వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్కు హైదరాబాద్కు చెందిన తీర్థ శశాంక్ ఎంపికయ్యాడు. ఇటీవల జైపూర్లో జరిగిన ఆల్ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో రజత పతకం సాధించడం ద్వారా శశాంక్ బ�
ముంబై ఇండియన్స్కు సుదీర్ఘకాలం ఫినిషర్గా బాధ్యతలు నిర్వర్తించిన విండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ నిష్క్రమణ తర్వాత ఆ జట్టుకు లోయరార్డర్లో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే బ్యాటర్ లేక తంటాలు పడింది. కాన�
జింబాబ్వేతో ఏకైక టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ పరుగుల వరద పారిస్తున్నది. టాస్ గెలిచిన జింబాబ్వే..ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తాము తప్పు చేశామని తెలుసుకోవడానికి జింబాబ్వేకు పెద్దగా సమయం పట్టల�
ఐపీఎల్లో ఆడిన తొలి సీజన్లో అంచనాలకు మించి రాణించిన యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రెకు బంపరాఫర్ దక్కింది. త్వరలో ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత అండర్-19 జట్టులో వీరికి చోటు లభించింది. చ�
[00:09] Rishabh Pant: రిషభ్ పంత్ నాయకత్వంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. వ్యక్తిగత ప్రదర్శన కూడా దారుణంగా ఉంది. దీంతో అతడిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ మొదలైంది. దీనిపై తాజాగా స్పందించాడు.
Asain Championships 2025 : ఆసియా ఛాంపియన్షిప్ పోటీలకు సిద్ధమవుతున్న భారత అథ్లెట్లకు గుడ్ న్యూస్. మరో ఐదు రోజుల్లో టోర్నీ ఆరంభం కానుందనగా భారత బృందంలోని 25 మందికి ఎట్టకేలకు దక్షిణ కొరియా (South Korea) ప్రభుత్వం వీసా
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు మరో షాక్. అసలే ఓటమి బాధలో ఉన్న ఆ జట్టు ప్రధాన పేసర్ ముకేశ్ కుమార్ (Mukesh Kumar)కు జరిమానా పడింది.
[16:33] ఆర్సీబీ ఆటగాడు జాకబ్ బెతెల్ ఐపీఎల్ ప్లేఆఫ్స్నకు అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడైన టిమ్ సీఫెర్డ్ బెంగళూరు జట్టులో చేరనున్నాడు.
IND Vs ENG ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో భారత అండర్-19 జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడనున్నది. ఇందులో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో ఒక వార్మప్ మ్యాచ్, ఐదు వన్డేలు, రెండు �