అహ్మదాబాద్కు 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను బుధవారం అధికారికంగా కట్టబెట్టారు. కామన్వెల్త్ స్పోర్ట్ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత్లో టెస్టు సిరీస్ అనగానే విదేశీ జట్లు జావగారిపోయేవి ఒకప్పుడు. మన జట్టు ఎంత తేడాతో గెలుస్తుందనే చూసేవాళ్లు. భారత్లో భారత్ను ఓడించడాన్ని ప్రత్యర్థి జట్లు గొప్ప ఘనతలా భావించేవి.
దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు లభిస్తుందని భావిస్తున్నట్లు భారత అగ్రశ్రేణి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తెలిపింది.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా అయిదో స్థానానికి పడింది. 9 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించిన భారత జట్టు 4 మ్యాచ్ల్లో ఓడింది.
అద్భుతాలేమీ జరుగలేదు! సొంతగడ్డపై 13 నెలల వ్యవధిలో రెండో వైట్వాష్ను తప్పించుకోవాలని చూసిన భారత ప్రయత్నాలేవీ ఫలించలేదు. రికార్డు ఛేదన (549)లో మరోసారి పేలవమైన బ్యాటింగ్తో టీమ్ఇండియా తమ టెస్టు క్రికెట్ చ�
భారత యువ ప్యాడ్లర్లు సత్తాచాటడంతో రొమానియా లో జరుగుతున్న ఐటీటీఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్షిప్స్లో భారత్కు రెండు పతకాలు దక్కాయి. అండర్-19 బాయ్స్ విభాగంలో రన్నరప్గా నిలిచిన భారత్..
భారత్ మరో మెగా క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా 2030 ఈ పోటీలు జరగనున�
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. గతవారం టాప్లో నిలిచిన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ (766) రెండో ర్యాంక్కు పడిపోయాడు.
basketball player dies బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ సందర్భంగా పోల్ విరిగింది. జాతీయ స్థాయి క్రీడాకారుడిపై అది పడింది. ఈ నేపథ్యంలో యువ క్రీడాకారుడు మరణించాడు. సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడి�
WTC Points Table గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరిగి రెండో టెస్టులో భారత జట్టు ఘోర ఓటమిపాలైంది. సొంతగడ్డపై భారత్ 0-2 తేడాతో వైట్వాష్కు గురైంది. దాంతో ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో స్థానం దిగజారింది
IND Vs SA స్వదేశంలో భారత జట్టు మరోసారి ఘోర పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భారత్ 2-0 తేడాతో ఓడించింది. కోల్కతా టెస్టును 30 పరుగుల తేడాతో.. తాజాగా గౌహతి టెస్ట్ను 408 పరుగుల తేడాతో గెల�
ICC Rankings ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నెంబర్ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ రాడిల్ మిచెల్ను అధిగమించి నెంబర్ వన్ బ్యాట్స్మ�
అంతర్జాతీయ క్రికెట్లో ఏ పెద్ద జట్టయినా ఒక ముఖ్యమైన టోర్నీలో లేదా సిరీస్లో ఘోర పరాభవం చవిచూస్తే.. దానికి బాధ్యత ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆ దేశ క్రికెట్ బోర్డు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. కొందరిపై వేటు వేస్తుంది. బీసీసీఐ (BCC) కూడా కొన్నిసార్లు అలాంటి నిర్ణయాలు తీసుకుంది.
Gautam Gambhir: తన భవిష్యత్తును బీసీసీఐ నిర్ణయిస్తుందని టీమిండియా కోచ్ గంభీర్ అన్నారు. అయితే తన హయాంలో భారత జట్టు సాధించిన విజయాలను కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు. రెండు టెస్టుల సిరీస్ను సౌతాఫ్రికా �
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా హెడ్ కోచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కోచ్గా కొనసాగాలా.. వద్దా..? అనే విషయంలో బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుందన్నాడు. ఇండియన్ క్రికెట్కే ప్రాధాన్యమని, వ్యక్తులకు కాదని చెప్పాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా (Team India) ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. న్యూజిలాండ్తో స్వదేశంలో ఓటమి తర్వాత.. వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల సిరీస్ నెగ్గి దారిలోపడ్డట్టే కనిపించారు. అంతకు ముందు ఇంగ్లాండ్ గడ్డ మీద పోరాట పటిమతో సిరీస్ను సమం చేసుకుని ఫర్వాలేదనిపించుకున్నారు. కానీ భారత జట్టు మళ్లీ గాడి తప్పింది. దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్ను కోల్పోయింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టు సిరీస్లో భారత్ ‘తెల్ల’ మొహం వేసింది. 0-2తో పర్యాటక జట్టుకు సిరీస్ను వైట్ వాష్గా సమర్పించుకుంది. దీనికి కారణమెవరు? సమస్య ఎక్కడుంది? ఓసారి విశ్లేషించుకుంటే టీమ్ ఇండియా తప్పుల చిట్టా కనిపిస్తోంది. అందులో ముఖ్యమైన 5 అంశాల గురించి చూద్దాం.
INDvSA: దక్షిణాఫ్రికా చేతిలో భారత్కు పరాభవం ఎదురైంది. టెస్టు సిరీస్ను 2-0 తేడాతో కోల్పోయింది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో భారత్పై 408 రన్స్ తేడాతో సఫారీలు విజయం సాధించారు.
టీ20 వరల్డ్కప్ 2026 ఫైనల్ మ్యాచ్ను అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు నిన్న (మంగళవారం) విడుదలైన షెడ్యూల్లో ప్రకటించారు. అయితే దీన్ని శివసేన నేత ఆదిత్య ఠాక్రే తప్పు పడుతున్నారు. దీన్ని పక్షపాత చర్యగా ఆయన అభివర్ణించారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన ప్రశ్నించారు.
Aiden Markram: గౌహతి టెస్టులో ఇప్పటి వరకు 8 క్యాచ్లు పట్టేశాడు మార్క్రమ్. ఇదో రికార్డు. గతంలో భారత ఫీల్డర్ రహానే కూడా ఓ టెస్టులో 8 క్యాచ్లు అందుకున్నాడు. ఆ రికార్డును మార్క్రమ్ సమం చేశాడు.
INDvSA: ఇండియా గెలవాలంటే ఇంకా 459 రన్స్ చేయాలి. సౌతాఫ్రికా గెలవాలంటే మరో 5 వికెట్లు తీయాలి. గౌహతి టెస్టులో ఇండియా అయిదో రోజు టీ బ్రేక్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 90 రన్స్ చేసింది.
గువాహటి టెస్ట్లో టీమ్ఇండియా ఓటమి అంచున ఉంది. 27/2 ఓవర్నైట్ స్కోర్తో అయిదో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా చకచకా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టీ బ్రేక్ సమయానికి 47 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది.
Smriti Mandhana భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం గుండెపోటు లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్పించారు.
గువాహటి వేదికగా టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్లో తలపడుతున్నాయి. 27/2 ఓవర్నైట్ స్కోర్తో టీమ్ఇండియా అయిదో రోజు ఆటను ప్రారంభించింది. 31.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్ (8*), రవీంద్ర జడేజా (0*) ఉన్నారు.
INDvSA: ఇండియా ఎదురీదుతున్నది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో ఓటమి దిశగా వెళ్తున్నది. అయిదో రోజు తొలి సెషన్లో ఒకే ఓవర్లో ఇండియా రెండు వికెట్లు కోల్పో్యింది.
భారత మహిళల క్రికెట్ జట్టు (Team India) సభ్యురాలు స్మృతి మంధాన (Smriti Mandhana) తండ్రి శ్రీనివాస్ ఆదివారం గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ సందడి మొదలవ్వనుంది. మన దేశంలోని ముంబై, కోల్కతా, చెన్నై. అహ్మదాబాద్ నగరాలు వేదికలుగా ఎంపికయ్యారు. ఒకప్పుడు ఐసీసీ టోర్నీల మ్యాచ్లతో హోరెత్తిపోయిన హైదరాబాద్ ఉప్పల్ (Uppal) స్
టీమ్ఇండియా (Team India) ఇప్పటికే కోల్కతా టెస్ట్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవిచూసింది. ఈ సిరీస్లో 0-1తో వెనుకబడి ఉంది. ప్రస్తుతం గువాహటి టెస్ట్లోనూ ఓటమి అంచున ప్రయాణిస్తోంది. ఇంతకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్కు గురైంది. ఈ నేపథ్యంలో కోచ్గా గౌతమ్ గంభీర్ను (Gautam Gambhir) తప్పించాలనే వాదనలు ఊపందుకున్నాయి. అయితే టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.. (Suresh Raina) గౌతమ్ గంభీర్కు మద్దతుగా నిలిచాడు. అతడు కోచ్గా తన పని తాను చేస్తున్నాడన్నాడు.