IND Vs AUS T20 కాన్బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా తొలి 20టీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మ్యాచ్ను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు వెల్లడించారు. ఈ మ్యాచ్�
ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన టీమ్ఇండియా ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తొలి మూడు టీ20ల్లో ఆడడని మేనేజ్మెంట్ చెప్పింది.
Abhishek Sharma : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో ఇండియన్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఔటయ్యాడు. 14 బంతుల్లో అతను 19 రన్స్ చేశాడు. దాంట్లో నాలుగు బౌండరీలు ఉన్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ
AUSvIND : ఆసీస్తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇండియన్ టీమ్లో కుల్దీప్ ఉన్నాడు.
భారత జట్టులో రోహిత్, విరాట్ కోహ్లీ ఇప్పుడున్న స్టార్లు. సీనియర్లైనా వీరిద్దరికీ మరో అరుదైన ఘనత దక్కింది. ఆసీస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్గ్రాత్ తయారుచేసిన అత్యుత్తమ భారత వన్డే బ్యాటర్ల జాబితాలో చోటు లభించింది.
శ్రేయస్ అయ్యర్ ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో అతడిని ఐసీయూలో జాయిన్ చేసిన సంగతి తెలిసిందే. అతడి కోలుకునే విధానం చాలా బాగుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
మహిళల వన్డే ప్రపంచకప్లో కీలక సమరానికి వేళైంది. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా బుధవారం ఇక్కడ ఇంగ్లాండ్ను ఢీకొంటుంది. నాలుగుసార్లు ఛాంపియన్ ఇంగ్లాండ్ను అడ్డుకోవడం ఆ జట్టుకు పెద్ద సవాలే.
రంజీ ట్రోఫీలో పేసర్ మహ్మద్ షమి (5/38) అదరగొట్టాడు. అద్భుతమైన బౌలింగ్తో బెంగాల్కు విజయాన్ని అందించాడు. మంగళవారం ముగిసిన ఎలైట్ గ్రూపు-సి మ్యాచ్లో బెంగాల్ 141 పరుగుల తేడాతో గుజరాత్ను ఓడించింది.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో వరుసగా మూడో పతకం గెలవాలన్న ఆశను నెరవేర్చుకోలేకపోయిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్.. మరో కీలక టోర్నీకి సిద్ధమవుతోంది.
డబ్ల్యూటీటీ ఫైనల్స్ టోర్నీకి దియా చితాలె, మనుష్ షా జంట అర్హత సాధించింది. డిసెంబర్ 10న ఆరంభమయ్యే ఈ పోటీల్లో మిక్స్డ్ డబుల్స్లో దియా జంట పోటీపడనుంది.
బీసీసీఐపై ఐసీసీ మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తాను రిఫరీగా ఉన్న కాలంలో టీమ్ఇండియాను జరిమానాల నుంచి కాపాడేందుకు రాజకీయ పలుకుబడిని ఉపయోగించారని అన్నాడు.
ఆసీస్తో మూడో వన్డే సందర్భంగా తీవ్రంగా గాయపడ్డ టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కోలుకుంటున్నాడు. సిడ్నీలోని ఆసుపత్రిలో అత్యవసర విభాగం నుంచి అతణ్ని బయటికి తీసుకొచ్చారని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రపంచ బాక్సింగ్కప్ ఫైనల్స్ టోర్నీకి భారత్ ఆతిత్యమివ్వనుంది. నవంబర్ 14 నుంచి 21 వరకు గ్రేటర్ నోయిడాలో ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. మొత్తం 18 దేశాల నుంచి 140 మందికి పైగా అగ్రశ్రేణి బాక్సర్లు ఈ టోర్నీలో పోటీప�
గిరిజన యువత క్రీడల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన, సాంఘిక, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, తెలంగాణ రాష్ట్ర గిరిజన �
ఇటీవల ఫిట్నెస్, ఫామ్ లేమితో భారత జట్టులో చోటు కోల్పోయిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ దేశవాళీలో మాత్రం అదరగొడుతున్నాడు. దులీప్ ట్రోఫీలో రాణించిన షమీ.. తాజాగా రంజీ సీజన్ రెండో మ్యాచ్లో ఫైఫర్తో సత్తాచ�
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ దుమ్మురేపుతున్నది. లీగ్లో టైటిల్కు మరో రెండడుగుల దూరంలో నిలిచింది. మంగళవారం హోరాహోరీగా సాగిన పోరులో టైటాన్స్ 46-39తో పట్నా పైరేట్స్పై అద్భుత విజయం సాధించ
నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరింది. గ్రూప్ దశ ముగియడంతో ఈ టోర్నీలో ఇక మిగిలినవి మూడు మ్యాచ్లే. నాకౌట్ దశలో భాగంగా నేడు నాలుగు సార్లు చాంపియన్ ఇంగ్
ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు ఇక ధనాధన్ సమరంలో కంగారూలతో అమీతుమీకి సిద్ధమైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 దాకా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడ్డ అతడు.. రెండ్రోజుల పాటు ఐసీయూలో ఉన్న విషయం విదితమే.
భారత టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ జోడీ మానుష్ షా, దివ్య చితలె కొత్త చరిత్ర సృష్టించారు. ఈ జంట ఈ ఏడాది ఆఖర్లో జరుగబోయే వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) స్టార్ కంటెండర్ ఫైనల్స్కు అర్హత స
Rizwan : ఆటతో కంటే వివాదాలతోనే వార్తల్లో నిలిచే పాకిస్థాన్ క్రికెట్ జట్టు వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ఇటీవల ఆ దేశ బోర్డు ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ను మాజీ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) తిరస్కరి
James Anderson : ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson)కు అరుదైన గౌరవం లభించింది. ఫాస్ట్ బౌలర్గా జాతీయ జట్టుకు 21 ఏళ్లు విశేష సేవలందించిందుకు 'నైట్హుడ్' (Knighthood) బిరుదును స్వీకరించాడీ లెజెండ్.
Lionel Messi : సాకర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్లో.. లియోనల్ మెస్సీ (Lionel Messi) ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. వయసురీత్యా అతడు ఆడకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే..ఇప్పటికీ మైదానంలో చురుకుగా �
D Gukesh :'చెస్ ఛాంపియన్స్ షోడౌన్ 2025'లో గొప్పగా రాణిస్తున్న అతడు.. ఇటీవల తనపై విజయం సాధించి అతి చేసిన అమెరికా గ్రాండ్మాస్టర్ హికరు నకమురా(Hikaru Nakamura)పై ప్రతీకారం తీర్చుకున్నాడు.