247/6తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన దక్షిణాఫ్రికాతో 489 చేసిన అనంతరం గువాహటి వికెట్ గురించి భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేసిన వ్యాఖ్య ఇది. ప్రత్యర్థి జట్టు టెయిలెండర్లు చెలరేగిపోవడంలో తమ తప్పేమీ లేదని, లోపమంతా పిచ్దే అని తేల్చేశాడు కుల్దీప్!
ప్రపంచ వేదికపై భారత మహిళల కబడ్డీ జట్టు సత్తా చాటింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ప్రపంచకప్ను గెలుచుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 35-28తో చైనీస్ తైపీని ఓడించింది.
కోల్కతాలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన అనూహ్య ఓటమికి గువాహటిలో టీమ్ఇండియా బదులు తీర్చుకుంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు భారత అభిమానులు. తొలి రోజు ఆట ఆ ఆశలను మరింత పెంచింది.
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఒక సందర్భంలో తనను ఆశ్చర్యపరిచారని.. తన కలను నిజం చేశారని స్టార్ బాక్సర్ అమిత్ పంగాల్ చెప్పాడు. ధర్మేంద్ర మరణించిన నేపథ్యంలో ఆయనతో తనకున్న జ్ఞాపకాన్ని అతడు పంచుకున్నాడు.
అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో పోటీని తట్టుకోవాలంటే భారత క్రీడాకారులు ఫిట్నెస్ మెరుగవ్వాలని భారత దిగ్గజ షట్లర్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడింది. ‘‘భారత షట్లర్లు మునుపటిలా నిలకడగా సత్తాచాటాలి.
డెఫ్లింపిక్స్లో భారత షూటర్ ప్రాంజలి ధూమల్ మహిళల 25మీ పిస్టల్ స్వర్ణం గెలుచుకుంది. ఈ క్రీడల్లో ఆమెకు ఇది మూడో పతకం. ఇంతకుముందు ఆమె మిక్స్డ్ పిస్టల్ ఈవెంట్లో అభినవ్తో కలిసి పసిడి.
స్వదేశంలో భారత జట్టుకు మరో ఘోర పరాభవం తప్పేలా లేదు! గెలిచే అవకాశమున్న ఈడెన్గార్డెన్స్లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన టీమ్ఇండియా.. రెండో టెస్టులోనూ అదే బాటలో పయనిస్తున్నది. ప్రత్యర్థి బ్యాటర్లు భారీ స్క�
ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీల్లో భారత అమ్మాయిల విజయపరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది అండర్-19 వరల్డ్కప్ విజయంతో మొదలైన భారత ప్రస్థానం అప్రతిహతంగా సాగుతున్నది. తాజాగా అంధుల మహిళల ప్రపంచకప�
దేశంలోనే తొలి సింగిల్యూజ్ బయోప్రాసెస్ డిజైన్, సేల్అప్ సౌకర్యం కలిగిన బయోఫార్మా హబ్ను మంత్రి డి శ్రీధర్ బాబు సోమవారం శామీర్పేట్లోని జీనోమ్ వ్యాలీలో ప్రారంభించారు. థర్మో ఫిషర్ సైంటిఫిక్ భా�
భారత యువ షూటర్ ప్రాంజలి ప్రశాంత్ ధుమాల్ టోక్యోలో జరుగుతున్న డెఫ్లింపిక్స్లో మూడో పతకం గెలిచింది. ఇప్పటికే స్వర్ణం, రజతం గెలిచిన ఆమె.. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ పసిడి గురిపెట్
టెన్నిస్లో ప్రతిష్టాత్మక డేవిస్ కప్ను ఇటలీ వరుసగా మూడో ఏడాదీ నిలబెట్టుకుంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ యానిక్ సిన్నర్ గైర్హాజరీలోనూ ఇటలీ.. 2-0తో ఆరుసార్లు చాంపియన్ స్పెయిన్ను చిత్తుచేసి జయకేతనం ఎగ�
స్వదేశంలో భారత జట్టు దారుణంగా తడబడుతుండటంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమిని ఎదుర్కున్న భారత్.. తాజాగా దక్షిణాఫ్రికాతోనూ అదే బాటలో వెళ్తుండటంతో హెడ్కోచ్
భారత క్రికెటర్ స్మృతి మంధాన కుటుంబానికి మరో ఇబ్బంది! ఇప్పటికే తండ్రి గుండెపోటుతో పెండ్లి నిరవధికంగా వాయిదా పడగా, తాజాగా మంధాన కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ అస్వస్థతకు గురయ్యాడు. వైరల్ ఇన్ఫెక్షన్కు తోడ�
Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర (Dharmendra) మృతిపట్ల సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సినీ వెటరన్తో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్లు విఫలమ్యారు. తొలి ఇన్నింగ్స్లో సఫారీలు 489 పరుగుల భారీ స్కోరు చేయగా.. టీమ్ఇండియా బ్యాటర్లు మాత్రం పరుగులు చేయడంలో తడబడ్డారు.
WTL 2025 : భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న(Rohan Bopnna) మళ్లీ రాకెట్ పడుతున్నాడు. ఇటీవలే వీడ్కోలు పలికిన బోపన్న వరల్డ్ టెన్నిస్ లీగ్(WTL 2025)లో బరిలోకి దిగుతున్నాడు.
Kabaddi World Cup : క్రికెట్లోనే కాదు కబడ్డీలోనూ భారత మహిళలు జగజ్జేతలుగా నిలిచారు. కబడ్డీ ప్రపంచకప్(Kabaddi World Cup)లో తమకు తిరుగులేదని చాటుతూ వరుసగా రెండో ఏడాది టైటిల్ కొల్లగొట్టారు.
Cristiano Ronaldo : ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ఇప్పటికీ కుర్రాడిని తలపిస్తున్నాడు. మైదానంలో దిగితే గోల్స్ పండగే అన్నట్టుగా ఆడుతున్నాడీ సాకర్ వెటరన్.
Gautam Gambhir : గ్రెగ్ ఛాపెల్.. ఈ పేరు వింటే చాలు భారత క్రికెట్ పాలిట విలన్ అని చెబుతారు చాలామంది. కెప్టెన్ సౌరవ్ గంగూలీతో విభేదాలు.. డ్రెస్సింగ్ రూమ్లో గొడవలకు కారణమైన ఛాపెల్ టీమిండియాను నాశనం పట్టించాడు. చూస్తుం�
Ravi Shastri : స్వదేశంలో చెలరేగి ఆడే భారత క్రికెటర్లు మరోసారి తడబడ్డారు. కోల్కతాలో విఫమైన స్టార్ ప్లేయర్లు గువాహటి టెస్టులో(Guwahati Test)నూ 'మేము ఆడలేమంటూ' చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్లో కుప్పకూలిన టీమిండియాపై మాజ�
ఆట అన్నాక గాయాలు కావడం సహజం. క్రికెట్ కూడా అందుకు మినహాయింపు కాదు. అంతర్జాతీయ క్రికెట్లో గాయాల పాలు కాని ఆటగాళ్లు అరుదు. కానీ భారత జట్టు (Team India)కు కొన్నేళ్ల నుంచి గాయాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి.
Guwahati Test : కోల్కతా టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన భారత జట్టు ఏమాత్రం మెరుగవ్వలేదు. ఆ ఓటమి నుంచి తేరుకొని పుంజుకోవాల్సిన టీమిండియా మళ్లీ చతికిలబడింది. దక్షిణాఫ్రికా(South Africa) బ్యాటర్లు గంటలకొద్దీ క్రీజులో నిలిచి�
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పూర్తిగా పట్టుబిగించింది. ఇటు బంతితో, అటు బ్యాట్తో విఫలమైన టీమ్ఇండియా ఈ మ్యాచ్లో గెలుపు ఆశలను దాదాపు వదులకున్నట్లే!
Smriti Mandhana: భారత క్రికెటర్ స్మృతి మధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె తన ఇన్స్టాలో పెళ్లికి సంబంధించిన పోస్టులు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 201 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో 9/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది.
భారత యువ బ్యాటర్ తిలక్ వర్మను (Tilak Varma) వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడించాలని టీమ్ఇండియా (Team India) మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) అన్నాడు.
గువాహటి టెస్ట్లో టీమ్ఇండియా లంచ్ సమయానికి 7 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. ఇంకా 315 పరుగుల వెనకంజలో ఉంది. ఫాలోఆన్ గండం తప్పాలంటే మరో 116 రన్స్ చేయాలి. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ (33*), కుల్దీప్ యాదవ్ (14 *) ఉన్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు 141 బంతుల్లో 52 పరుగులు జత చేశారు.
INDvSA: మార్క్రమ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి బ్యాట్ హెడ్జ్ తీసుకున్న బంతి.. స్లిప్స్ దిశగా వెళ్లింది. అయితే మూడోవ స్లిప్ స్థానంలో ఉన్న మార్క్రమ్.. తన కుడి వైపు పరుగు తీస్తూ ఆ బ
Dubai Air Show: తేజస్ యుద్ధ విమానం కూలిన ఘటనలో వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫైటర్ పైలట్కు రష్యాకు చెందిన నైట్స్ ఏరోబాటిక్స్ బృందం ప్రత్యేకంగా మిస్సింగ్ మ్యాన్ వ�
గువాహటి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. 9/0 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు తన ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమ్ఇండియా టీ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. టీమ్ ఇండియా ఇంకా 387 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో రిషభ్ పంత్ (6*), రవీంద్ర జడేజా (0) ఉన్నారు.
టీమ్ఇండియా (Team India) కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) కోల్కతా టెస్ట్లో గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు రెండో టెస్ట్ మ్యాచ్తో పాటు, వన్డే సిరీస్కు దూరమయ్యాడు. దీంతో గువాహటి టెస్ట్కు రిషభ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అలాగే దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేలకు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.