ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు దక్కింది. బుధవారం జరిగిన కీలక పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ముంబై..ఢిల్లీన�
ఐపీఎల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ట్రోఫీ నెగ్గిన విజేతలే మళ్లీ మళ్లీ కప్ కొట్టడాన్ని చూసి అభిమానులకు బోర్ కొట్టిందా? 18వ సీజన్లో వాళ్లు కొత్త విజేతను చూడాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్త�
త్వరలో మొదలుకాబోయే ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్కు ముందు నిర్వహిస్తున్న అర్హత పోటీలలో భారత్కు చుక్కెదురైంది. సింగిల్స్ విభాగంలో భారత ఆశలు మోస్తున్న సుమిత్ నాగల్.. మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపో�
[02:55] ఐపీఎల్-18లో ప్లేఆఫ్స్ రేసు ముగిసింది. ఉత్కంఠకు తెర దించుతూ ముంబయి ఇండియన్స్ చివరి బెర్తును కైవసం చేసుకుంది. దిల్లీ క్యాపిటల్స్తో చావో రేవో అనదగ్గ మ్యాచ్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా హార్దిక్ సేన తగ్గలేదు. సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు మెరుగైన స్కోరునందిస్తే.. బౌలర్లు సమష్టిగా విజృంభించి దిల్లీ కథ ముగించారు.
హైదరాబాద్కు చెందిన కరాటే మాస్టర్ హన్శి శాస్వత్కుమార్ కృషి ఫలించింది. మార్షల్ ఆర్ట్స్లో డాక్టరేట్ పొందిన 36 ఏండ్ల శాస్వత్కుమార్ పలు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. 10 సెకన్ల వ్యవధిలో 112 బ్య�
మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, కరుణాకరన్, ఆయుష్ శెట్టి రెండో రౌండ్కు ముందుంజ వేయగా.. �
జర్మనీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్పిస్టల్ ఈవెంట్లో కనక్ పసిడి పతకంతో మెరిసింది.
టెస్టులలో భారత క్రికెట్ జట్టును నడిపించే కొత్త నాయకుడెవరో ఈనెల 24న తేలనుంది. రోహిత్శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో టెస్టులకు కొత్త సారథిని రాబోయే శనివారం ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది.
[02:52] ఐపీఎల్ లీగ్ దశలో అనివార్య కారణాలతో ఆటకు అంతరాయం ఏర్పడితే పూర్తిగా మ్యాచ్ నిర్వహించడానికి ఉన్న అదనపు సమయానికి ఒక గంట పొడిగించడాన్ని కోల్కతా నైట్రైడర్స్ తప్పుబట్టింది. 60 నిమిషాలుగా ఉన్న అదనపు సమయాన్ని బీసీసీఐ రెండు గంటలకు పెంచిన సంగతి తెలిసిందే.
[02:49] ప్రస్తుత ఐపీఎల్ తన జీవితాన్ని మార్చేసిందని దిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ అన్నాడు. గొప్ప ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని తెలిపాడు. ‘‘జీవితంలో చాలా మార్పులు వచ్చాయి.
[02:47] భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైశి మంగళవారం ఈస్పోర్ట్స్ ప్రపంచకప్ 2025కు అర్హత సాధించిన తొలి భారత చెస్ ఆటగాడిగా నిలిచాడు. ఛాంపియన్స్ చెస్ టూర్ (సీసీటీ)లో టాప్-12లో నిలవడం ద్వారా అతడికి అర్హత లభించింది.
[02:48] ఐపీఎల్-18లో పేలవ ప్రదర్శనతో అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్కు దూరమైంది చెన్నై సూపర్కింగ్స్. 13 మ్యాచ్ల్లో కేవలం 6 పాయింట్లే సాధించిన ఆ జట్టు పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. తాము ఆడిన దాని ప్రకారం ఆ స్థానంలో ఉండడం సరైందే అని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యాఖ్యానించాడు.
[02:49] భారత బాక్సర్ సిమ్రన్జిత్ కౌర్ ప్రొఫెషనల్ బాక్సర్గా మారింది. ప్రపంచ ఛాంపియన్షిప్ మాజీ కాంస్య పతక విజేత అయిన 29 ఏళ్ల సిమ్రన్.. అమెరికాకు చెందిన మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ రాయ్ జోన్స్ జూనియర్, భారత ప్రొఫెషనల్ బాక్సర్ మన్దీప్ జంగ్రాలతో ఒప్పందం కుదుర్చుకుంది.
[02:50] భారత్ ‘ఎ’తో రెండు.. నాలుగు రోజుల మ్యాచ్ల్లో తలపడే ఇంగ్లాండ్ లయన్స్ జట్టులో మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్కు చోటు దక్కింది. తిరిగి ఫిట్నెస్ సాధించిన ఫాస్ట్బౌలర్ క్రిస్ వోక్స్, లెగ్స్పిన్నర్ రేహాన్ అహ్మద్ కూడా ఈ జట్టులో ఉన్నారు.
IPL 2025 : ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను చిత్తు చేసి చివరి బెర్తును కైవసం చేసుకుంది.
IPL 2025 : వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. ఛేదనలో దూకుడగా ఆడే క్రమంలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అయినా సరే ఆల్రౌండర్ విప్రజ్ నిగమ్(20 నాటౌట్) ఒత్తిడికి లోనవ్వకుండా ఆడున్నాడు.
Malaysia Open : మలేషియా మాస్టర్స్లో భారత స్టార్ షట్లర్లు అదరగొట్టారు. ఫేవరెట్లు హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy), కిడాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth)లతో పాటు కరుణాకరన్, ఆయుశ్ శెట్టిలు ముందంజ వేశారు.
కొన్నేళ్లుగా ఐపీఎల్ ప్రారంభమైన ప్రతిసారీ ధోని రిటైర్మెంట్పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయమై కొన్ని రోజుల క్రితమే ధోని తన మనసులోని మాటను బయటపెట్టాడు.
Digvesh Rathi - IPL 2025: వికెట్ తీసినప్పుడు చేస్తున్న సంబరాలు కారణంగా లఖ్నవూ బౌలర్ దిగ్వేశ్ రాఠీపై వివాదాల ముద్ర పడింది. ఇది కెరీర్కు ఇబ్బంది కలిగించేదే.
ప్లే ఆఫ్స్ కోసం తీసుకున్న ముంబయి ఇండియన్స్ ముంబయి : ఇంగ్లాండ్ క్రికెటర్, వేలంలో అమ్ముడుపోని ఆటగాడు జానీ బెయిర్స్టో గరిష్టంగా నాలుగు మ్యాచులకు రూ.5.25 కోట్లు…
ఆసియా కప్పై బోర్డులో చర్చ జరుగలేదు బిసిసిఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ముంబయి : ఆసియా కప్ నుంచి భారత్ వైదొలిగిందని వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం…
ముల్లాన్పూర్లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్ సన్రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ వేదిక మార్పు ఊహించినదే జరిగింది. ఈడెన్ గార్డెన్స్, ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచులకు ఆతిథ్యం అందించే…
క్రీడలు : ”మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికావొద్దు” అని యువ క్రికెటర్లకు ఎంఎస్ ధోని సూచనలిచ్చారు. ఐపిఎల్ 2025 సీజన్లో భాగంగా మంగళవారం చెన్నై…
[12:50] ఈ రోజు జరగాల్సిన ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ప్లేఆఫ్స్నకు అంచున ఉన్నందున దిల్లీకి ప్రతి మ్యాచూ కీలకమే. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.