IND Vs SA స్వదేశంలో భారత జట్టు మరోసారి ఘోర పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భారత్ 2-0 తేడాతో ఓడించింది. కోల్కతా టెస్టును 30 పరుగుల తేడాతో.. తాజాగా గౌహతి టెస్ట్ను 408 పరుగుల తేడాతో గెల�
ICC Rankings ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నెంబర్ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ రాడిల్ మిచెల్ను అధిగమించి నెంబర్ వన్ బ్యాట్స్మ�
అంతర్జాతీయ క్రికెట్లో ఏ పెద్ద జట్టయినా ఒక ముఖ్యమైన టోర్నీలో లేదా సిరీస్లో ఘోర పరాభవం చవిచూస్తే.. దానికి బాధ్యత ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆ దేశ క్రికెట్ బోర్డు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. కొందరిపై వేటు వేస్తుంది. బీసీసీఐ (BCC) కూడా కొన్నిసార్లు అలాంటి నిర్ణయాలు తీసుకుంది.
Gautam Gambhir: తన భవిష్యత్తును బీసీసీఐ నిర్ణయిస్తుందని టీమిండియా కోచ్ గంభీర్ అన్నారు. అయితే తన హయాంలో భారత జట్టు సాధించిన విజయాలను కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు. రెండు టెస్టుల సిరీస్ను సౌతాఫ్రికా �
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా హెడ్ కోచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కోచ్గా కొనసాగాలా.. వద్దా..? అనే విషయంలో బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుందన్నాడు. ఇండియన్ క్రికెట్కే ప్రాధాన్యమని, వ్యక్తులకు కాదని చెప్పాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా (Team India) ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. న్యూజిలాండ్తో స్వదేశంలో ఓటమి తర్వాత.. వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల సిరీస్ నెగ్గి దారిలోపడ్డట్టే కనిపించారు. అంతకు ముందు ఇంగ్లాండ్ గడ్డ మీద పోరాట పటిమతో సిరీస్ను సమం చేసుకుని ఫర్వాలేదనిపించుకున్నారు. కానీ భారత జట్టు మళ్లీ గాడి తప్పింది. దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్ను కోల్పోయింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టు సిరీస్లో భారత్ ‘తెల్ల’ మొహం వేసింది. 0-2తో పర్యాటక జట్టుకు సిరీస్ను వైట్ వాష్గా సమర్పించుకుంది. దీనికి కారణమెవరు? సమస్య ఎక్కడుంది? ఓసారి విశ్లేషించుకుంటే టీమ్ ఇండియా తప్పుల చిట్టా కనిపిస్తోంది. అందులో ముఖ్యమైన 5 అంశాల గురించి చూద్దాం.
INDvSA: దక్షిణాఫ్రికా చేతిలో భారత్కు పరాభవం ఎదురైంది. టెస్టు సిరీస్ను 2-0 తేడాతో కోల్పోయింది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో భారత్పై 408 రన్స్ తేడాతో సఫారీలు విజయం సాధించారు.
టీ20 వరల్డ్కప్ 2026 ఫైనల్ మ్యాచ్ను అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు నిన్న (మంగళవారం) విడుదలైన షెడ్యూల్లో ప్రకటించారు. అయితే దీన్ని శివసేన నేత ఆదిత్య ఠాక్రే తప్పు పడుతున్నారు. దీన్ని పక్షపాత చర్యగా ఆయన అభివర్ణించారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన ప్రశ్నించారు.
Aiden Markram: గౌహతి టెస్టులో ఇప్పటి వరకు 8 క్యాచ్లు పట్టేశాడు మార్క్రమ్. ఇదో రికార్డు. గతంలో భారత ఫీల్డర్ రహానే కూడా ఓ టెస్టులో 8 క్యాచ్లు అందుకున్నాడు. ఆ రికార్డును మార్క్రమ్ సమం చేశాడు.
INDvSA: ఇండియా గెలవాలంటే ఇంకా 459 రన్స్ చేయాలి. సౌతాఫ్రికా గెలవాలంటే మరో 5 వికెట్లు తీయాలి. గౌహతి టెస్టులో ఇండియా అయిదో రోజు టీ బ్రేక్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 90 రన్స్ చేసింది.
గువాహటి టెస్ట్లో టీమ్ఇండియా ఓటమి అంచున ఉంది. 27/2 ఓవర్నైట్ స్కోర్తో అయిదో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా చకచకా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టీ బ్రేక్ సమయానికి 47 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది.
Smriti Mandhana భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం గుండెపోటు లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్పించారు.
గువాహటి వేదికగా టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్లో తలపడుతున్నాయి. 27/2 ఓవర్నైట్ స్కోర్తో టీమ్ఇండియా అయిదో రోజు ఆటను ప్రారంభించింది. 31.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్ (8*), రవీంద్ర జడేజా (0*) ఉన్నారు.
INDvSA: ఇండియా ఎదురీదుతున్నది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో ఓటమి దిశగా వెళ్తున్నది. అయిదో రోజు తొలి సెషన్లో ఒకే ఓవర్లో ఇండియా రెండు వికెట్లు కోల్పో్యింది.
భారత మహిళల క్రికెట్ జట్టు (Team India) సభ్యురాలు స్మృతి మంధాన (Smriti Mandhana) తండ్రి శ్రీనివాస్ ఆదివారం గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ సందడి మొదలవ్వనుంది. మన దేశంలోని ముంబై, కోల్కతా, చెన్నై. అహ్మదాబాద్ నగరాలు వేదికలుగా ఎంపికయ్యారు. ఒకప్పుడు ఐసీసీ టోర్నీల మ్యాచ్లతో హోరెత్తిపోయిన హైదరాబాద్ ఉప్పల్ (Uppal) స్
టీమ్ఇండియా (Team India) ఇప్పటికే కోల్కతా టెస్ట్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవిచూసింది. ఈ సిరీస్లో 0-1తో వెనుకబడి ఉంది. ప్రస్తుతం గువాహటి టెస్ట్లోనూ ఓటమి అంచున ప్రయాణిస్తోంది. ఇంతకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్కు గురైంది. ఈ నేపథ్యంలో కోచ్గా గౌతమ్ గంభీర్ను (Gautam Gambhir) తప్పించాలనే వాదనలు ఊపందుకున్నాయి. అయితే టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.. (Suresh Raina) గౌతమ్ గంభీర్కు మద్దతుగా నిలిచాడు. అతడు కోచ్గా తన పని తాను చేస్తున్నాడన్నాడు.
సిరీస్ పోతుందని ముందే తేలిపోయింది. టీమ్ఇండియా కనీసం వైట్వాష్ అయినా తప్పించుకుంటుందేమో అని చూస్తే.. అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. డ్రా చేసుకోవడానికి ప్రత్యర్థే అవకాశమిచ్చినా.. మన బ్యాటర్లు ఉపయోగించుకుంటేనా?
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరో సమరానికి సిద్ధమవుతున్నాయి. 2026 టీ20 ప్రపంచకప్లో గ్రూప్-ఎలో ఉన్న ఈ జట్లు ఫిబ్రవరి 15న తలపడతాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ షెడ్యూలును మంగళవారం ఐసీసీ ప్రకటించింది.
ఐటీటీఎఫ్ ప్రపంచ యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ(రొమేనియా)లో తొలిసారిగా భారత అండర్-19 జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది.
భారత్కు 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ హక్కులు నెల కిందే దాదాపు ఖాయమైన సంగతి తెలిసిందే. భారత్ బిడ్ను బుధవారం గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ స్పోర్ట్ వార్షిక సర్వసభ్య సమావేశంలో లాంఛనంగా ధ్రువీకరించనున్నారు.
దక్షిణాఫ్రికాతో గువహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత జట్టు ఓటమి దిశగా పయనిస్తున్నది. మెన్ ఇన్ బ్లూ ఎదుట సఫారీలు 549 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిలుపగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్లిద�
అమ్మాయిలు అద్భుతం చేశారు! మనసు పెట్టి ఆడితే సాధించలేనిది ఏది లేదని చేతల్లో చూపెట్టారు. తాము ఎవరికి తీసిపోమన్న రీతిలో అరంగేట్రం అంధుల టీ20 క్రికెట్ ప్రపంచకప్లో కొత్త చరిత్ర లిఖించారు.
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్నకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం ముంబైలో షెడ్యూల్ను ప్రకటించింది.
KSCA : కర్నాటక క్రికెట్ సంఘం తదుపరి అధ్యక్షుడిగా భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) ఖరారైనట్టే. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 7న జరగాల్సిన ఎన్నికలకు ముందే ప్రసాద్ విజయం ఖాయమైంది.
T20 World Cup 2026 : భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు అరుదైన గౌరవం లభించింది. నిరుడు టీమిండియాకు పొట్టి వరల్డ్ కప్ అందించిన హిట్మ్యాన్ను ఐసీసీ అంబాసిడర్గా నియమించింది.
T20 World Cup 2026 : క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పురుషుల పొట్టి ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే ఇరుదేశాల్లో వేదికలు ఖరారు చేసిన అంతర్జాతీయ �
Guwahati Test : సిరీస్లో కీలకమైన గువాహటి టెస్టు (Guwahati Test) ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఓపెనర్లు నిరాశపరిచిన వేళ డ్రా కూడా అసాధ్యమనిపిస్తోంది. అయితే.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మాట్లాడుతూ తాము ఈ టెస్టు డ్రా చేసుకున్నా సరే గెలి�
IPL 2026 : ఐపీఎల్ కొత్త సీజన్ ముందే లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) తమ కోచింగ్ బలాన్ని పెంచుకుంటోంది. తాజాగా స్పిన్ బౌలింగ్ కోచ్ను నియమించింది.
టీమ్ఇండియాకు శుభవార్త. గాయం బారినపడిన బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడంపై దృష్టిసారించాడు. అతను జిమ్లో నెమ్మదిగా కసరత్తులు చేయడం ప్రారంభించాడు.
Virat Kohli : భారత మాజీ కెప్టె్న్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి మైదానంలోకి దిగనున్నాడు. దక్షిణాఫ్రికా(South Africa)తో మూడు వన్డేల సిరీస్ స్క్వాడ్లో ఒకడైన కోహ్లీ ముంబై చేరుకున్నాడు.
Graham Thorpe's Widow : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ఫ్(Graham Thorpe) ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. నిరుడు ప్రాణాలొదిన థోర్ప్ గురించి అతడి భార్య అమంద (Amanda) సంచలన వ్యాఖ్యలు చేసింది.
Guwahati Test : గువాహటి టెస్టులో సమిష్టి వైఫల్యంతో భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకునేలా ఉంది. విజయంపై ఆశలు ఆవిరైన వేళ.. కనీసం డ్రా కూడా అసాధ్యం అనిపిస్తోంది. మన బ్యాటర్లు కుప్పకూలిన చోట.. దక్షిణాఫ్రికా భారీ స్కోర�
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న (IND vs SA) రెండో టెస్టులో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. 26/0 ఓవర్నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన సఫారీల జట్టు 260/5 వద్ద డిక్లేర్ చేసింది.