కుమారుడిని చూడకుండా ఓ తల్లి ఎన్ని రోజులని ఉండగలదు? ఆ తల్లి ఏకంగా మూడున్నరేళ్లు కొడుకును కనీసం చూడలేదు. భర్తతో గొడవపడి, కుమారుడిని కట్టుకున్నోడి వద్దే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె అడిగినప్పుడల్లా... ‘కొడుకు బాగున్నాడు’ అని చెబుతూ వచ్చాడా భర్త!! విషయం ఏమిటంటే.. ఓ నాటు వైద్యుడి మందుల కారణంగా ఆ బాలుడు ఈ లోకాన్ని వీడి మూడేళ్లు దాటిపోయింది. ఈ ఘోరం కన్నతండ్రిగా తనకు తెలిసినా కూడా అతడు భార్యకు చెప్పలేదు. పైగా...
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది.
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది.
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది.
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఆదిలాబాద్రూరల్: సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రాజలింగు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు...
కుభీర్: మండలంలోని పార్డి(బి) గ్రామంలో బెల్ట్షాపులో నిల్వ ఉంచిన మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై పి.రవీందర్ తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మినట్లు అందిన...
ఖానాపూర్: పిడుగుపాటుతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని సింగాపూర్తండాలో చోటు చేసుకుంది. కడెం ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తండాకు...
విద్యతోనే మహిళా సాధికారత, అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. గురువారం శ్రీపతినగర్లోని వయోజన విద్యాశాఖ, లయన్స్ క్లబ్, సఖీ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ఇస్తున్న శిక్షణ బాగుందని, విద్య ద్వారానే మహిళలు అభివృద్ధి చెందుతారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో అన్ని వర్గాల ప్రజలు, రైతులు కష్టాల కడలిలో చిక్కుకున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘనాథ్ అన్నారు. గురువారం మ్యాదరి పేట, చింతపల్లి గ్రామల్లో పార్టీ శ్రేణులతో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి గోమాస శ్రీని వాస్ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేప ట్టారు.
పార్లమెంట్ ఎన్నికలకు సం బంధించి గురువారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నలుగురు స్వతంత్ర అభ్య ర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికలకు సంబంధించి గత నెల 16న కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయగా, ప్రధాన పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 18: సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావు బీజేపీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరినట్టయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 18: లోక్సభ ఎన్నికల నేప థ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయక పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
కాగజ్నగర్ టౌన్, ఏప్రిల్ 18: మంత్రి సీతక్కపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ రావి శ్రీనివాస్ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధిని మరిచి మంత్రి, మాజీ ఎమ్మెల్యే కోనప్పతోపాటు తనపై నిరా ధార ఆరోపణలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పరువు నష్టం దావా కూడా వేయనున్నట్టు తెలిపారు.
చింతలమానేపల్లి, ఏప్రిల్ 18: గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ప్రత్యేక పాలనకు జిల్లాలో సరిపడా గెజిటెడ్ అధికారుల కొరత ఉండడంతో ఒక్కో అధికారికి నాలుగైదు గ్రామపంచాయతీల బాధ్యతలు అప్పగించారు.
కాగజ్నగర్, ఏప్రిల్ 18 : జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పేరిట సిర్పూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు ఆరోపించారు. గురువారం తన నివాసంలో ఆయన మాట్లాడారు.
రెబ్బెన, ఏప్రిల్ 18: రెబ్బెన మండలం పాసిగాం గ్రామంలోని ఓఆశ్రమం వెనకాల గురువారం పోలీ సులు ఓ బాలుడి అస్తికలను వెలికితీయడం కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు డీఎస్పీ సదయ్య కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజున ప్రజలకు అసౌకర్యం కలగకుండా కేంద్రా లను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ రాహుల్ పేర్కొన్నారు. గురువారం ప్రజల సౌకర్యార్ధం చేపడు తున్న పోలింగ్ కేంద్రాల మార్పు ప్రక్రియను పరిశీ లించారు.