సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం: రాష్ట్ర విద్యుత్ రంగంలో ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్...
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని, 2025 జూన్కు ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించి, రైతులకు ఫలాలను అందించాలని పోలవరం...
మహానాడులో తెదేపా ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక చూసి వైకాపా నాయకులకు భయం పట్టుకుందని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి విమర్శించారు.
వై.ఎస్.ఆర్. రైతు భరోసా, పీఎం కిసాన్ కింద జిల్లాలో మొదటి విడతగా 1,27,954 మంది రైతులకు రూ.95,96,55,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
వేసవి కాలం వచ్చిందంటే చాలు పర్యాటక, చారిత్రక ప్రదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి అటకెక్కింది.
భాజపా ఎంపీ బ్రిజ్భూషణ్ను అరెస్టు చేయాలని, ఎంపీ సభ్యత్వాన్ని బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు.
మచిలీపట్నంలోని ఇంగ్లీష్పాలెంకు చెందిన ముగ్గురు మైనార్టీ యువకులపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చూపకపోవడాన్ని నిరసిస్తూ గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలవాలనుకున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు ఏడు గంటలపాటు గృహ నిర్బంధం చేశారు.
విజయవాడ దుర్గగుడికి తొలిసారి డిప్యూటీ ఈవోను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు రెండేళ్ల కిందట డిప్యూటీ ఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
రాజకీయ పలుకుబడి, ఉత్తరంతోపాటు... దక్షిణ సమర్పించుకున్న వారికి కోరుకున్న స్థానం దక్కింది. నిబంధనలు, మార్గదర్శకాలు బేఖాతరు. ఎవరికి ఇష్టమైన వారిని వారు బదిలీ చేయించుకున్నారు.
ఆయనకు ఎనికేపాడులో ఓ ఇంటి స్థలం ఉంది. కుటుంబ అవసరాల కోసం అమ్మకానికి పెట్టారు. మెట్రోకు భూసేకరణ చేస్తున్నారనీ.. దానికి తీసుకుంటారని ప్రచారం జరగడంతో కొనడానికి ఎవరూ ముందుకురాలేదు.