హైదరాబాద్, విశాఖ మధ్య కీలక జంక్షన్ విజయవాడ.. తెల్లవార్లూ బస్సులు, రైళ్లలో వేలాది ప్రయాణికులు నిత్యం వచ్చి పోతుంటారు. వీరికి రాత్రుళ్లు ఆహారం దొరకక ఇబ్బంది పడకూదనే.. ఫుడ్కోర్టులు ఆవిర్భవించాయి.
పేద కుటుంబం.. ముగ్గురు ఆడపిల్లలు.. తండ్రి జీతం పోషణకే చాలని పరిస్థితి. నాన్న యాతన చూసిన ఆమెలో పవర్ లిఫ్టర్గా ఎదగాలన్న స్ఫూర్తి రగిలింది. పేదరికాన్ని జయించాలన్న తపన పెరిగింది.
బెంగళూరు నుంచి తెప్పించిన డ్రగ్స్లో వైకాపా నేత కొండారెడ్డి కొంత సొంతానికి వాడుకుని.. మిగిలింది ఇతరులకు అమ్మేవాడు. ఎక్కడా తన ప్రమేయానికి సంబంధించి ఆధారాల్లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు.
అమరావతి నిర్మాణంలో భాగంగా ఉన్న రాజధాని గ్రామాలకు మహర్దశ పట్టింది. 29 రాజధాని గ్రామాల పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.904 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో కీలకపాత్ర వహిస్తూ రెండో సైన్యంగా గుర్తింపు పొందింది ఎన్సీసీ. పురుషులతోపాటు మహిళలు కూడా ఇందులో చేరి దేహదారుఢ్యం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు.
అయిదేళ్ల ప్రాయంలో విలువిద్యలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు విజయవాడకు చెందిన అంతర్జాతీయ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్. దేశానికి ఒలింపిక్ పతకం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
ఐఆర్సీటీసీ టికెట్ తీసుకునే ప్రయాణికులు కేవలం రూ.0.45 చెల్లించి టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సంస్థ అందించే ప్రయాణ బీమా పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
విజయవాడ, సత్యనారాయణపురంలో సుమారు రూ.5 కోట్ల విలువైన 325 గజాల స్థలాన్ని కబ్జా చేసిన వైకాపా నేత గౌతమ్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు గండూరి ఉమామహేశ్వరశాస్త్రి కోరారు.
సహజీవనం చేస్తున్న మహిళపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయడంతో పాటు ఆమెను ఆసుపత్రిలో చేర్చి.. ఆ నేరాన్ని మరొకరిపై నెట్టే ప్రయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.