వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ తీరుపై వినతిపత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో అక్కడికి భారీగా పోలీసులు చేరుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రెండో విడత ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ను రద్దు చేసి, నష్టపోయిన రిజర్వేషన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
స్వయం సహాయక సంఘాల మహిళలకు సకాలంలో రుణాలు అందిస్తున్నామని పాలకులు, అధికారులు చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని సంబంధిత సభ్యులు వాపోతున్నారు.
వెంట్రప్రగడ - కుదరవల్లి(వీకే) ఆర్అండ్బీ ప్రధాన రహదారిలో జనార్దనపురం - నందివాడ మధ్య అర కిలోమీటరు భాగం గుంతలమయంగా మారి వాహన చోదకులు, ప్రయాణికులకు నరకం చూపిస్తోంది.
మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో మరోమారు ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. కుటుంబంలో ఆస్తి తగాదాల నేపథ్యంలో గురువారం పట్టపగలు నడిరోడ్డుపై దంపతులు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది.
సాక్షి, అమరావతి: శాసన సభలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు గూండాలు, సైకోల్లా వ్యవహరించారని వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పారు. వారు...
సాక్షి, అమరావతి: యువత శిక్షణ కోసం భారీగా ఆర్థిక సహాయం అందిస్తామని అప్పటిదాకా నమ్మబలికిన ప్రైవేట్ కంపెనీ ప్లేటు ఫిరాయించింది! భారీ లాభాన్ని వేసుకుని...
సాక్షి, అమరావతి: డిజిటల్ పరికరాల వాడకంతో విద్యార్థుల సమయం దుర్వినియోగం కావడమే కాకుండా వ్యసనంలా మారే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్....