‘మా పిల్లలకు సక్రమంగా మధ్యాహ్నం భోజనం ఎందుకు పెట్టడం లేదు?.’అంటూ వరగాని ఎస్డబ్ల్యూ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం ఆ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.
విజయవాడ పీఎన్బీఎస్లో ముందస్తుగా టిక్కెట్లు ఇచ్చేందుకు 40 మంది బుకింగ్ కండక్టర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది అనర్హులే. ప్రజాప్రతినిధులు, ఆర్టీసీలో అధికారులను ప్రసన్నం చేసుకుని ఏళ్లుగా ఇక్కడే పాగా వేశారు.
వ్యవసాయ భూములు, ఇళ్లు, స్థలాలు.. కొనుగొలు చేయాలన్నా, విక్రయించాలన్నా రిజిస్ట్రేషన్ అవసరం. ఎందుకంటే ఆ భూమి రిజిస్టర్ అయి ఉంటేనే దానికి హక్కుదారులుగా చట్టం పరిగణిస్తుంది.
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ దృష్టి సారించింది. అద్దేపల్లి సోదరుల బ్యాంకు స్టేట్మెంట్లను సేకరించి క్షుణ్నంగా విచారిస్తోంది.
గుంటూరు నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్లే మార్గంలో తాడికొండ నుంచి తుళ్లూరు వరకు రోడ్డు అత్యంత దారుణంగా తయారైంది. ప్రధానంగా పెదపరిమి-తుళ్లూరు మధ్య భారీ గోతులతో కార్లు కూడా వెళ్లలేని పరిస్థితి.
పౌర సరఫరాల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. రేషన్ కార్డులను స్మార్ట్గా ఏటీఎం కార్డు పరిమాణంలో కార్డుదారులకు అందిస్తోంది.
లాస్ ఏంజిల్స్లో 2028లో జరిగే ఒలింపిక్స్లో పతకం సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నానని ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ పసిడి పతక విజేత, ఒలింపియన్ బొమ్మదేవన ధీరజ్ చెప్పారు.