ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఎస్టీయు జిల్లా కమిటీలో ఆదోని పట్టణ నాయకులకు చోటు దక్కడం హర్షనీయమని పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రవి, ఎస్.భీమరాజు అన్నారు. సోమవారం ఆదోనిలోని…
కర్నూలు జిల్లాలోని పశ్చిమ పల్లెలను కరవు వెంటాడుతోంది. తీవ్ర వర్షాభావంతో పంటలు పండక, పల్లెల్లో పనులు లేక జనం వలసబాట పడుతున్నారు. ఆదోని మండలంలో రోజురోజుకు వలసలు తీవ్రమవుతున్నాయి.
ఇది ఆదోని ప్రధాన రహదారిలోని దుకాణ సముదాయం. ఒక్కో దుకాణాన్ని రూ.12 వేల నుంచి రూ.15 వేలకు దక్కించుకున్న వ్యక్తులు.. బినామీలకు ఒక్కోదానిని రూ.30 వేలకుపైగా బాడుగకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.
గ్రామం పంచాయతీల్లో నగదు రహిత లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వివిధ రకాల పన్నులను నగదు రూపంలో కాకుండా ఆన్లైన్ విధానంలో చెల్లించేలా చర్యలు చేపట్టింది.
కర్నూలు వైద్యకళాశాల వసతిగృహంలో గతనెల 17, 18వ తేదీల్లో డిప్యూటీ, అసిస్టెంట్ వార్డెన్ల తనిఖీల్లో మద్యం, గంజాయి తాగుతూ కొందరు విద్యార్థులు పట్టుబడిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆదోని డివిజన్ ప్రాంతంలో ఇటీవల చిరుతల సంచారం అధికమైంది. ఆదోని పరిధిలోని అటవీ శాఖ రేంజ్ పరిధిలోని ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల ప్రాంతాల్లోని కొండల ప్రాంతాల్లో చిరుతల సంచారం అధికంగా ఉంది.
నందికొట్కూరు పుర ప్రజలకు శుద్ధ జలాలు కలగానే మిగిలాయి. పట్టణంలో ఇంటింటికీ శుద్ధ జలాలు అందించే లక్ష్యంతో తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.109.18 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
వైకాపా పాలనలో గ్రామ పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పోయిందని సర్పంచుల హక్కుల సాధనకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామ సర్పంచి, ఏపీ గ్రామ సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.లెనిన్బాబు పిలుపునిచ్చారు.
శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం భక్తుల రద్దీతో కిక్కిరిసింది. కార్తికమాసం ముగియనుండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న దర్శనం కోసం తరలివచ్చారు.
కర్నూలు మండలం మునగాలపాడులో ఎక్కడ చూసినా ఇసుక నిల్వలే దర్శనమిస్తున్నాయి. తుంగభద్ర నది మధ్యలోకి వెళ్లి ఎద్దులబండ్లపై ఇసుకను తరలించి ఒడ్డున నిల్వ చేస్తున్నారు.
బేతంచెర్ల: పట్టణంలోని బనగానపల్లె రైల్వే గేట్ల వద్ద రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. సంజీవనగర్ కాలనీకి చెందిన నాగరాజు (60) ఆదివారం డోన్ క్రాస్...
చాగలమర్రి గ్రామంలోని పట్టాభిరామ ఆలయం, శివరామానంద ఆశ్రమంలో ఆదివారం అయోద్య శ్రీరామ ఆలయం నుంచి తెచ్చిన అక్షింతలకు వేద పండితుడు పెద్దశాస్త్రి ఆధ్వర్యంలో ముందుగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్రంలో ఏకైక జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రమైన కొలనుభారతి అమ్మవారిని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ రెడ్డి దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.