ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కోర్సు ప్రైవేట్ కాలేజీల్లో చదువుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అదే...
ప్రభుత్వానికి రుణపడి ఉన్నాం ఆంజనేయ రైతు నేస్తం సీహెచ్సీ గ్రూపునకు రూ.15 లక్షల విలువ యంత్రపరికరాలు 40 శాతం సబ్సిడీపై లభించాయి. ట్రాక్టరుతో పాటు మూడు...
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కోర్సు ప్రైవేట్ కాలేజీల్లో చదువుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అదే...
ఆత్మకూరు మండలం ముష్టేపల్లి గ్రామ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న జడలయ్య బేస్ క్యాంప్ సమీపంలో గేదెల మందపై పెద్దపులి దాడి చేసినట్లు రైతులు, పశువుల కాపరులు తెలిపారు.
వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద జిల్లాలో 153 గ్రూపులకు రూ.5.45 కోట్ల రాయితీతో 114 ట్రాక్టర్లు, నాలుగు వరి కోత యంత్రాలు అందించినట్లు కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ తెలిపారు.
ప్రజారవాణాసంస్థ మనుగడ సాగిస్తుందంటే దానికి సంస్థ ఉద్యోగులు అందించే సేవలే కారణం అని రవాణా, రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి పి.ఎస్.ప్రద్యుమ్న అన్నారు.
ఉమ్మడి జిల్లాలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలు ప్రహసనంగా మారాయి. సాధారణ విధానంలో కాకుండా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్య లను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధం కావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం పిలు పునిచ్చారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ను పార్లమెంట్ సభ్యత్వం నుంచి తొలగించి అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్ డిమాండ్ చేశారు.
మండలంలోని కోటకందుకూరు గ్రామంలోని వీరభద్ర దేవాలయ నిర్మాణానికి హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు రూ.1,00,116 విరాళాన్ని దేవాలయ కమిటీ నిర్వాహకులకు శుక్రవారం అందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో మార్కెట్గా పేరొందిన ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శిగా రామ్మోహన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక రైల్వే ప్రాజెక్టుకు బీజం పడింది. ఇరు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్...