జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్-1 తుది కీని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. తొలి విడత పరీక్షలు ఈనెల 1న ముగిసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పైసా ఖర్చు లేని పటిష్ఠమైన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) ప్రకటించింది.
రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రకటించిన లక్ష మోటారు సైకిళ్ల పథకం కార్యరూపం దాల్చలేదు. కార్మికులకు మోటారు సైకిళ్లు ఇవ్వాలన్న 2022-23 ఏడాది బడ్జెట్లోని ఆలోచన ప్రతిపాదనలకే పరిమితమైంది.
రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చింది. గతంలో మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల, ఇతర లింకు రోడ్ల నిర్మాణాలు చేపట్టగా చాలాచోట్ల గుంతలు పడ్డాయి.
సాక్షి,ములుగు: ‘రాసుకోండి.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. గత 75 ఏళ్లలో ఏ నేత చేయనివిధంగా...
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో పల్లెకు పట్టాభిషేకం చేశారు. అత్యధిక కేటాయింపులు చేసి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అగ్రతాంబూలం ఇచ్చారు. మొత్తం...
ఉద్యోగ అభద్రత, శ్రమదోపిడీకి నిలువెత్తు నిదర్శనమైన కాంట్రాక్ట్ వ్యవస్థకు చరమగీతం పాడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏప్రిల్ నెల నుంచి క్రమబద్ధీక
రాష్ట్రంలో స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు వార్షిక బడ్జెట్లో రాష్టప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి స్థానిక సంస్థలకు ప్రభుత్వం నుంచి విడుదల చేసే నిధులను నేరుగా ఆయా సంస్థల బ్యాంకు �
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని మరోసారి చాటుకుంది. వ్యవసాయానికి అత్యంత కీలకమైన సాగునీటికి భారీగా నిధులు కేటాయించే పరంపరను కొనసాగించింది.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జాప్యం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎన్టైటిల్మెంట్ పాయింట్ల ఆధారంగా ఉపాధ్యాయ బదిలీలకు సీనియారిటీ జాబితా, పదోన్నతుల కోసం తాత్కాలిక సీనియారిటీ జాబితాలను మంగళవారం వెల్లడించాల్సి ఉంది.
పట్టణాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.11,372 కోట్లు ఇచ్చారు. నిర్వహణ పద్దుకు రూ.3,906 కోట్లు, మిగిలిన మొత్తాన్ని ప్రగతి పద్దుకు ప్రతిపాదించారు. పట్టణ ప్రగతికి రూ.1,474 కోట్లు ఇవ్వగా.. ఇది నిరుటి కంటే 80 కోట్లు అధికం. పట్టణాభ�
రాష్ట్రంలోని రహదారులు ఇక అద్దంలా మెరువనున్నాయి. వీటికి గతం లో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభు త్వం 2023 -24 వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.3,210 కోట్లు కేటాయించింది.
విద్యుత్తు రంగానికి బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. రూ.12,715.20 కోట్లను కేటాయించింది. ఇది నిరుటి బడ్జెట్ కంటే రూ.516.5 కోట్లు అదనం. రైతులకు 24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్తును అందిస్తున్న ప్రభుత్వం..
‘అభివృద్ధి-సంక్షేమం, గ్రామాలు-పట్టణాలు, ఐటీ-వ్యవసాయం ఒకేసారి అభివృద్ధి సాధించే అరుదైన ప్రాంతం తెలంగాణ. ఒకవైపు పరిశ్రమల స్థాపన, మరోవైపు పర్యావరణ పరిరక్షణ తెలంగాణలోనే సాధ్యం.
తెలుగు యువకుడికి అరుదైన ఘనత దక్కింది. ఫోర్బ్స్ టాప్-30 యువ సాధకుల జాబితాలో ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామానికి చెందిన యువకుడు శివతేజ చోటు దక్కించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఏప్రిల్ నుంచి పేస్కేల్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రా�
నూతన సచివాలయంలో విద్యుత్తు సరఫరా కోసం ఏర్పాటుచేసిన 11 కేవీ సామర్థ్యం గల సబ్స్టేషన్ను ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం ప్రారంభించారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహించనున్న శ్రీరామ నవమి-పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవాల వివరాలను ఈవో శివాజీ సోమవారం వెల్లడించారు.
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జీవో 317 కింద కొత్త జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు బదిలీల్లో ఉమ్మడి జిల్లాలోని సర్వీసుకు పాయింట్లు కేటాయించాలంటూ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఆయిల్పామ్ సాగులో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందని వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఈ ఏడాది 68,440 ఎకరాలు సాగు అయిందని తెలిపారు.
‘తెలంగాణ ఏర్పడ్డాక 1,41,735 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరో 91,142 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించాం. అందులో 80,039 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో
ఇంటి స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకొనేందుకు వ్యక్తిగత గృహ నిర్మాణ పథకం (బెనిఫిషరీ-లెడ్ ఇండివిడ్యువల్ హౌస్ కన్స్ట్రక్షన్- బీఎల్సీ) కింద రూ. మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయి
రైలు ప్రయాణికులకు ఆహారాన్ని అందించేందుకు ఐఆర్సీటీసీ మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైలు ప్రయాణికులు వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేస్తే వారి బెర్త్ల వద్దకే ఆహారాన్ని అందించనుంది.
గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్తహీనత లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. గత ఏడాది 9 జిల్లాల్లో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ఈ ఏడాది అన్ని జిల్లాలకు విస్తరించింది.
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు పూనుకున్నది.
దళితుల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించారు. పథ కం ద్వారా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 44 వేల ద ళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందగా, ప్రభుత్వం రూ.4,40
నెల్లూరు రూరల్ వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లో చేరే విషయమై ఆలోచిస్తున్నారని తెలిసింది. బీఆర్ఎస్లో ఇప్పటికే ఏపీ ముఖ్య నేతలు ఎందరో చేరడంతోపాటు అక్కడ రాజకీ�
వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ చెరో 25 సీట్లకే పరిమితమవుతాయని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. సోమవారం తిరుపతిలో జరిగిన నిర�
రాష్ట్ర బడ్జెట్లో అర్చకులు, ఉద్యోగుల వేతనాలకు రూ.130 కోట్లు కేటాయించారు. దేవాదాయ శాఖకు మొత్తం రూ.618 కోట్లు కేటాయించగా, దేవాలయాలకు సహాయం కింద రూ.250 కోట్లు, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీకి మరో రూ.200 కోట్లు క
హైదరాబాద్లో నిఘాను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ట్రై కమిషనరేట్ల పరిధిలో 7 లక్షల కెమెరాలుండగా..
మండలంలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. సోమవారం మండలంలోని గున్గల్లో 123 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 15 మందికి సమస్యలున్నట్లు గుర్తించారు.
డ్రగ్స్ విక్రయించేందుకు ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్కు వస్తున్న స్మగ్లర్లపై హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) పోలీసులు నిఘా పెట్టా రు.
పంటల సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత సూచించారు. సోమవారం మండల పరిధిలోని చరికొండ గ్రామంలో రైతులు సాగు చేసిన వరి, వేరుశనగ పంటలను ఏవో శ్రీలతతో కలిసి ఆమె పరిశీలించారు.
రైలు కూత వినే భాగ్యానికి కం దనూలు ప్రజలు నోచుకోవడంలేదు. జిల్లా ప్రజలు దశాబ్దాలుగా రైలు రాక కోసం నిరీక్షిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం లో ఎక్కడైనా తమ జిల్లా గురించి ప్రస్తావన వస్తుందా అని
వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా ప్రకటించి ఐదేండ్లు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రైతులు ఢోకా లేకుండా సాగు చేస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది గంటల కరెంట్ కోసం రైతులు ఎదురుచూసే రోజుల నుంచి.. న�
విద్యార్థుల్లోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు రాష్ట్రవిద్యాశాఖ సీసీఈ విధానాన్ని అమలు చేస్తున్నది. పరీక్షలు నిర్వహించి మేథస్సును పరీక్షిస్తున్నది. పాఠశాల స్థాయిలో పదోతరగతి విద్యార్థులకు ఇంట�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు - మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఈనెల 1న జిల్లావ్యాప్తంగ�
ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని బిక్యాతండాలోని తిరుపతమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి కల్యాణాన్ని నిర్వహించారు.
భద్రాద్రి జిల్లాలో మామిడి తోటలు సీజన్కు ముందే విరబూశాయి. గడిచిన మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా తోటల్లో పూత కనిపిస్తున్నది. దీంతో రైతులు అధిక దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారు.
సింగరేణి సం స్థ వ్యాప్తంగా మూడు రీజియన్లలో కొత్తగూడెం రీజియన్ బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉంది. 40 శాతానికి పైగా కొత్తగూడెం రీజియన్ నుంచే బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది.
నిజాం నవాబు నూర్ఉస్మాన్అలిఖాన్ 90 సంవత్సరాల క్రితం నిర్మించిన వైరా రిజర్వాయర్ అత్యంత సుందరంగా మారుతున్నది. వైరా ప్రాంత రైతుల కలలను సీఎం కేసీఆర్ నిజం చేశారు. రిజర్వాయర్ కింద ఒకప్పుడు ఒక్క పంట మాత్ర�
Minister Gangula kamalakar ఇచ్చిన మాట మేరకు యాదాద్రికి బస్సు సర్వీసును ప్రారంభించామని, ప్రజలంతా ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
పార్లమెంట్ (Parliament)లో చర్చ జరిగితే అదానీ (Adani) షేర్లు మరింత పడిపోతాయని భాజపా ప్రభుత్వం భయపడుతోందని భారాస ఎంపీ కేశవరావు విమర్శించారు. వివిధ పోర్టులను టెండర్లు లేకుండా బెదిరింపులకు పాల్పడి అదానీకి అప్పగించారని ఆరోపించారు.
టీ.కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు గుడివాడ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆహ్వానం అందిందన్నారు. అయితే అది ఏ పార్టీ నుంచి అనేది మాత్రం ఆమె చెప్పకపోవడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
నాలుగోసారి కూడా విజయం నాదే అంటున్నారాయన. సీఎల్పీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా భట్టి విక్రమార్క నియోజకవర్గంలో మంచి మార్కులు...
అసెంబ్లీ ఆవరణలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. దీనిపై శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తమ మధ్య ఫ్రెండ్లీగానే సమావేశం జరిగిందని, రాజకీయాలు మాట్లాడలేదని ఆయన చెప్పారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ�
Basti Dawakhana బస్తీల్లో సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘బస్తీ దవాఖానలు’ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు
Sri Rama Navami భద్రాద్రి సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ వైదిక కమిటీ శ్రీరామనవమి ముహూర్తాన్ని ఖరారు చేసింది.
Telangana Budget నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్ జెన్ కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరిదశకు వచ్చాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్
రాజధాని అమరావతి అంశంపై దాఖలైన పిటిషన్లను ఈనెల 23న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం వెల్లడించింది.
Budget 2023-24 రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడుతున్న ప్రభుత్వం.. ఆ భోజనం తయారు చేసే వంటవాళ్ల పారితోషికాన్ని పెంచింది.
Telangana Budget నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది అని హరీశ్రావు స్పష్టం చేశారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తున్నద�
ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లకు గతేడాదికంటే రూ.272 కోట్లు అధికంగా కేటాయించింది. గత బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు రూ,11,728 కోట్లు కేటాయించగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తాన్ని రూ.12000 కోట్లకు పెంచింది.
Telangana Budget 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్థానిక సంస్థలకు శుభవార్త వినిపించారు.
Telangana Budget తెలంగాణ పోలీసింగ్ ఇతర రాష్ట్రాల పోలీసులకు రోల్ మోడల్గా మారిదని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో హోంశాఖకు రూ. 9,599 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
Telangana Budget రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక మంత్రి హరీశ్రావు శుభవార్త వినిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తున్నట్ల�
ఒకప్పుడు సంక్షోభంలో కూరుకుని అల్లాడిన తెలంగాణ వ్యవసానికి తిరిగి జవజీవాలను అందించడంలో, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభ�
రాజ్ పుష్ప, ముప్పా సంస్థల్లో ఐటీ సోదాలు ఇవాళ ముగిశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసం, ఆయన కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు.