ప్రభుత్వ ఉద్యోగాల పోటీపరీక్షలకు దేశవ్యాప్తంగా సబ్జెక్టు నిపుణుల కమిటీ, న్యాయ సమస్యల పరిష్కార కమిటీల ఏర్పాటులో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం యూనివర్సిటీల వీసీలతో సమావేశం నిర్వహించింది.
నైరుతి బంగాళాఖాతం లో ఉపరితల చక్రవాత ఆవర్తనం బుధవారం బలహీనపడింది. దీని ప్రభావంతో రాబోయే ఆరు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
కాలం కలిసి రాక.. అప్పులు తీర్చలేక మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన రైతు మడిపల్లి శ్రీన
గ్రూప్-1లో విజయం సా ధించని కొందరు , కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా వదంతులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేస్తున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఇలాంటి ప్రచారాన్ని నమ్మెద్దని కమి
BRS ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో భారీగా అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. ఇది దేశ విద్యావ్యవస్థలోనే అతిపెద్ద స్కామ్ అని అన్నారు. మొత్తం 21,093 మంది గ�
అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో పండించే ఓజీ కుష్ అనే డ్రగ్స్తో పాటు విదేశీ మద్యం బాటిళ్లను తెలంగాణ ఎస్టీఎఫ్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు.
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల వన్ టైం చాన్స్ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Smita Sabarwal తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న స్మితా సబర్వాల్కు గచ్చిబౌలి పోలీసులు జారీ చేసినట్లు సమాచ
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Rain Alert తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మ�
Adilabad ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంక్లో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్ర
Supreme Court కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్ సర్కార్పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు �
Harish Rao వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల భూగర్భజలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస పడితే.. ఇప్పుడు తాగు నీ�
వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి (రాజ్ కసిరెడ్డి)..దోచుకున్న నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టారు.
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలన్నింటికీ విద్య, ఉద్యోగాల్లో సమాన, న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
రెండు రోజుల క్రితం గాలివాన సృష్టించిన బీభత్సం ఎన్నో కుటుంబాలను అగాథంలోకి నెట్టింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం
కాంగ్రెస్ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ‘పాత సీసాలో కొత్త సారా..’ లాగానే ఉన్నది. రైతుల భూముల పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన ధరణిని తిట్టిపోసిన కాంగ్రెస్కు, ఇప్పుడు ఆ ధర
ఆరు గ్యారెంటీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆరు నెలలుగా లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ డబ్బులు జమకావడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ల
కోనోకార్పస్ వృక్షాలతో బహుళ ప్రయోజనాలు ఉన్నట్టు పలు పరిశోధన పత్రాలు స్పష్టం చేస్తున్నాయని వక్తలు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంల�
కంచ గచ్చిబౌలి భూముల వీడియోలు, ఫొటోల విషయంలో నమోదైన కేసులో బీఆర్ఎస్ నాయకుడు, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ రెండోసారి గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 12 గంటల నుంచి రాత్రి 8 �
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. తమ పోస్టులను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్తో బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చినట్టు తెలంగాణ
నాగర్కర్నూల్ జిల్లా నాగనూలు కస్తూర్బా విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. తమను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇంగ్లిష్ టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెను సస్పెండ్ చేస్తేనే తాము భోజనం చేస�
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై ఆరోపణల నేపథ్యంలో టీజీపీఎస్సీ స్పందించింది. పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజమని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న వారిలో వీ హన్మంతరావు ఒకరే తనకన్నా సీనియర్ అని, జానారెడ్డి కూడా తన తర్వాత నాలుగేండ్లకు పార్టీలో చేరినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఏ విధంగా పంటలు నష్టపోయినా రైతాంగానికి ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మం
నాడు ఓట్ల కోసం అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు, నేడు అలవోకగా అబద్ధాలు చెప్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. హామీల అమల్లో విఫలమైన సర్కారు ఎంచుకున్న �
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అనుమతులు లేని, అనుమతులను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం, జీహెచ్ఎంసీలు అమలు చేస్తున్న క్రమబద్ధీకరణ విధానం అక్రమ నిర్మాణాలకు ప్రోత్సాహం ఇస్తున్నట్లుందని హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది.
రేవంత్ సర్కారును కూల్చాల్సిన అగత్యం బీఆర్ఎస్కు లేదని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు కాంగ్రెస్ నుంచే అంతర్గతంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. �
పోలీసుశాఖ పనితీరులో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానం సాధించింది. ప్రజలకు న్యాయం అందించే విషయంలో కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఈ ఘనత సాధించింది.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆయన
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వివాదాస్పదమైన ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ ముగ్గురు మంత్రిపదవులు ఆశించడం, ఆ తరువాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వ�
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), యూనివర్సిటీ ప్రమాణాలు పాటించిన ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్లు(అనుబంధ కాలేజీలుగా) ఇచ్చేందుకు జేఎన్టీయూ అధికారులు సిద్ధమయ్యారు.
హైదరాబాద్ నగరాన్ని జీసీసీలకు హబ్గా మార్చడం.. 2030 నాటికి 20 కోట్ల చదరపు అడుగుల గ్రేడ్-ఏ కమర్షియల్ స్పేస్ (కార్యాలయాల అద్దె స్థలం) అందుబాటులోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు.
కాళేశ్వరంపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్.. క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసిన ఇద్దరు ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించడానికి నీటిపారుదల శాఖ సిద్ధమైనట్లు తెలిసింది.
పోలవరం ప్రాజెక్టు నుంచి కేటాయింపుల కన్నా అదనంగా నీటిని మళ్లించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను నిర్మిస్తోందని కృష్ణా నదీ జలాల వివాదాల ట్రైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-2) ఎదుట తెలంగాణ వాదించింది.
తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా అండగా నిలిచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు బొల్లెద్దుల బా�
బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 27న ఎల్కత�
‘రజతోత్సవ సభకు వెళ్లొద్దని భారాస కార్యకర్తలను కొందరు బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఎవరెవరు బెదిరిస్తున్నారో వారి పేర్లు పింక్బుక్లో రాసుకుంటాం, ఎవరినీ వదిలిపెట్టేది లేదు’ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్-2025 తేదీలు సమీపిస్తున్నాయి.
ఇప్పటివరకు నగర, పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలకు పరిమితమైన పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికార సంస్థ(ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ-ఐలా)లు ఇకపై పల్లెల్లోనూ ఏర్పాటు కానున్నాయి.
గ్రూప్-1లో విజయం సాధించని కొందరు అభ్యర్థులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు/వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వదంతులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నారని టీజీపీఎస్సీ తెలిపింది.
తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్.. జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్స్రాజ్ జి.ఆహిర్ను కోరింది.
ఫోన్ట్యాపింగ్ కేసులో అమెరికా నుంచి వచ్చి దర్యాప్తు అధికారులకు విచారణలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ప్రభాకర్రావు హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జె.శ్రీనివాసరావు మంగళవారం విచారణ చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా 325 ప్రభుత్వ బీసీ కళాశాల హాస్టళ్లలో ఉంటున్న 45 వేల మంది విద్యార్థుల 5 నెలల మెస్, ఏడాది విద్యుత్ బిల్లులు, 3 సంవత్సరాల సంక్షేమ భవనాల అద్దె బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వాటిని మూసివేసే దిశగా సంక్షోభం నెలకొందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం కేంద్ర విద్యుత్ మండలి(సీఈఏ) తరఫున పూర్తి సహకారాన్ని అందజేస్తామని సంస్థ ఛైర్మన్ ఘన్శ్యాం ప్రసాద్ హామీ ఇచ్చారు.
సింగరేణి సంస్థ 13 దశాబ్దాల చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఎన్నో ఏళ్లుగా ఈ సంస్థ ఎదురుచూసిన ఒడిశా రాష్ట్రం నైనీ ప్రాంతంలో కొత్త గనిలో బొగ్గు తవ్వకాలను బుధవారం ప్రారంభిస్తోంది.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ కదలిరావాలని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్ద
ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సభ విజయవంతానికి హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామా�
వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్ని తానై వ్యవహరించిన కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి (రాజ్ కసిరెడ్డి) కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలు, మద్యం కుంభకోణం సొత్తును పెట్టుబడులుగా పెట్టిన సంస్థలు, వాటి డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో వరుసగా రెండో రోజైన మంగళవారమూ సిట్ సోదాలు కొనసాగాయి.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అప్పిలేట్ అథారిటీ ఛైర్మన్గా జస్టిస్ సాంబశివరావు నాయుడు పేరు ఖరారైంది. అయితే అథారిటీలో మరో ఇద్దరు సభ్యులను నియమించాల్సి ఉండగా.. ఓ సభ్యుడి విషయంలో వివాదం తలెత్తింది.
తెలంగాణ, దిల్లీ, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మార్చి నెలలో అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది. దేశవ్యాప్తంగా సగటున 3.34% నమోదు కాగా.. తెలంగాణలో 1.06%, ఏపీలో 2.50 శాతానికి పరిమితమైంది.
హామీల అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం అలవోకగా అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం తమదేనని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు.
వ్యవసాయ రంగానికి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల (జూన్-సెప్టెంబరు) కాలంలో దేశ వ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జపాన్ దేశంలో పర్యటించనున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఎల్కతుర్తి సభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని తెలిపారు.
సామాన్యుడు ఒక్క నిబంధనను ఉల్లంఘించినా ప్రభుత్వ యం త్రాంగం విరుచుకుపడుతుంది! క్షణాల్లో అతడి ఆశల సౌధాన్ని నేలమట్టం చేస్తుంది! చివరికి అధికారులే బాధ్యులైనా శిక్ష సామాన్యుడికే విధిస్తుంది. ఏడాదిన్నరగా రా�
బెదిరింపులకు భయపడేదే లేదు.. అలాంటి వారు రాజకీయ నేతలైనా, అధికారులైనా వారి పేర్లను పింక్ బుక్లో రాస్తున్నాం.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవ�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భారీ బహిరంగ సభల నిర్వహణలో రికార్డులున్న బీఆర్ఎస్.. ఎల్కతుర్తి సభను అదే స్థాయిలో నిర్వహించేం
ఆలస్య రుసుం లేకుండా లాసెట్కు దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారమే ముగియగా.. దాన్ని ఈ నెల 30 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ఆచార్య బి.విజయలక్ష్మి తెలిపారు.
మామిడిపల్లి రైతుల వెత ఇప్పుడు చర్చనీయాంశమైంది. వారి గోడును వెలుగులోకి తెచ్చిన ‘నమస్తే తెలంగాణ’ కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహేశ్వరం నియోజకవర్గంలో ఎవరి నోట విన్నా ఆ కథనం గురించి, మామిడి�