తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి విస్తీర్ణం చాలా తక్కువ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి వసతులు పెరగటం వల్ల 2014 వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 లక్షల 18 వేల ఎకరాల విస్తీర్ణం 2022-23 నాటి�
పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి అద నపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు హైదరా బాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాల య్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు వరంలా మారిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం మ
కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగిందని, ఈ వానకాలంలో 3 లక్షల 76వేల 220 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక, పాడిప
జిల్లాలోని 76 రైతు వేదికల వద్ద రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రావతరణ వేడుకల అనంతరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ల
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలోని ఆయా శాఖల్లో పని చేస్తున్న అధికారులకు అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
తాను ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకున్నట్లు తెలిపారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాను చేరబోయే పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mulugu ములుగు : ఇద్దరు మావోయిస్టు కొరియర్లను ములుగు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు.
Alampur అలంపూర్ : రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం అలంపూర్ క్షేత్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను జరి�
బాలానగర్ నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పెట్రోల్ బంకు సమీపంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన బాలానగర్ ఐడీపీఎల్ వద్ద జరిగింది.
హైదరాబాద్ బాలానగర్లో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే పెట్రోల్ బంక్ ఎదురుగానే బస్సు తగులబడుతూ వుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాలానగర్కి ఇరువైపులా ట్రాఫిక్ను నిలిపివేశారు అధికారులు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించాలని సీబీఐ కోర్టు సిఫార్సు చేసింది.
ఇంగ్లిష్ మీడియం చదువులు.. గురుకులాలు.. గ్రంథాలయాలు.. బోధన, బోధనేతర పోస్టులకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు.. మహిళా వర్సిటీ.. సంస్కృత వర్సిటీ.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం ఒక స్టడీ గ్యారేజ్ అని అనా
గూగుల్కు గుండెకాయ.. అమెజాన్కు ఆయువుపట్టు. నాడు బ్యాక్ ఆఫీస్.. నేడు బ్యాక్ బోన్. తెలంగాణలో ఐటీ గురించి ఆ మధ్య మంత్రి కేటీఆర్ అన్న మాటలివి. ఏదో ప్రాస కొద్దీ అన్న వ్యాఖ్యలు కావివి.. తొమ్మిదేండ్ల శ్రమకు ప�
Telangana హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలు శుక్రవారం కన్నుల పండువగా కొనసాగాయి. ఈ సందర్భంగా నూతన సచివాలయం ప్రజా ప్రతినిథులు, ఆహ్వానితుల�
TSRTC వరంగల్ : ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో వరంగల్ రోడ్లపై త్వరలోనే పరుగులు తీయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్
CM KCR ‘మానవీయ దృక్పథం లేని ప్రగతి నిరర్థకమని నేను నమ్ముతాను. పేదల కన్నీరు తుడవని, కడుపు నింపని పాలన.. పాలన అనిపించుకోదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధితో పాటు, ప్రజా సంక్షేమానికి కూడా సింహభాగం నిధులను ఖర
షిర్డీ వెడుతున్నానని భార్యకు చెప్పి.. స్నేహితుడి వైఫ్ ను తీసుకుని వెళ్లిపోయాడో వ్యాపారి. తనను వెతకొద్దని తామిద్దరం వెడుతున్న సంగతి స్నేహితుడికి కూడా తెలుసునని ఉత్తరం కూడా రాసి పెట్టాడు.
సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, యజ్ఞయాగాదులను చేపట్టిన నిజమైన ధార్మికుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని వేద పండితులు, అర్చకులు, ధార్మికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ ప్రణాళికాబద్ధంగా ఆలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన యాదగ�
ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వైద్యారోగ్య రంగం స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే దేశానికి ఆదర్శంగా ఎదిగింది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలు ప్రజ�
Telangana Decade Celebrations నాడు బీడు భూములు.. నేడు పచ్చని భూములు, నాడు కరెంటు కోతలు.. నేడు నిరంతర వెలుగులు, నాడు క్షామం.. నేడు క్షేమం. ఇదీ తెలంగాణ సాధించిన విజయం, తెలంగాణ రైతన్న గడించిన ఘనవిజయం. రెండు కోట్ల ఎకరాల మాగాణం అని గర
తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని శాపాలు.. విద్యుత్తు వ్యవస్థలు కుప్పకూలిపోతాయని జోస్యాలు.. ఆ శాపం పనిచేయలే, ఆ జోస్యం నిజం కాలే. తెలంగాణ వచ్చింది.. విద్యుత్తు వెలుగులు తెచ్చింది. కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే గృహ
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మానసపుత్రికగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకుంటున్నది. హరితహారం ద్వారా ఇప్పటి వరకు 273.33 కోట్ల మొక్కలను నాటారు.
స్వరాష్ట్రం దశాబ్దాల కల.. వందలాది మంది అమరవీరుల స్వప్నం.. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ.. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ అన్న నినాదంతో మొదలైన ఉద్యమం నిప్పు కణికలా రగిలింది.. ఉద్యమ నేత కేసీఆర్ ప్రజలను చైతన్యపరుస్తూ
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త అధ్యాయానికి నాంది పలికారని బ్రాహ్మణ సమాజం కొనియాడుతున్నది. విప్రహిత బ్రాహ్మణ సదనం నిర్మాణం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్లో విచారణకు సహకరిస్తున్నప్పటికీ మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సీహెచ్.శైలజకు వ్యతిరేకంగా లుక్ ఔట్ నోటీసు జారీ చేశారని, దాన్ని సస్పెండ్ చేయాలని మార్గదర్శి తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మాటిండ్ల గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా మంత్రి హరీశ్రావు భోజనం చేస్తూ.. నాంపల్లి కిషన్ అనే వ్యక్తితో చిట్చాట్ చేశారు. ‘ఏం కిషనన్నా.. మేం మంచిగా
మానకొండూర్ చెరువు శిఖం భూమిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అనుచరుడికి కన్నుపడింది. ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించాడు. దీనికి బండి సంజయ్ అండదం�
సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల కోసం ఈ నెల 13న సమావేశం నిర్వహించనున్నా రు. ప్రస్తుత గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ కాలపరిమితి ఇప్పటికే ముగిసింది. ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార
లోక్సభ స్థానాల పునర్విభజన విధానం లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంటు స్థానాల పెంపునకు జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకొంటే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు తీరన
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఏరియా దవాఖాన అరుదైన అవార్డును సాధించింది. ఎకో ఫ్రెండ్లీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, కాయకల్ప అవార్డులో మూడో స్థానంలో నిలిచిందని దవాఖాన సూపరింటె
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ర్టాన్ని.. ఎన్నో కుట్రలు, మరెన్నో కుతంత్రాలను చేదించి అత్యద్భుత తెలంగాణగా ఆవిష్కరించుకొన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర�
బీజేపీ ప్రభుత్వ హయాంలో వేధింపుల పర్వం న్యాయ కోవిదులను చేరింది. భారత న్యాయవ్యవస్థను కాపాడే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు కూడా కమలదళం నుంచి ట్రోలింగ్స్ తప్పడం లేద�
రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి బలహీనపడి నైరుతి దిశ నుంచి తెలంగాణ వైపునకు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట�
ఆంధ్రప్రదేశ్లోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఏపీ బీఆర్ఎస్లో చేరారు. గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారికి ఏపీ నాయకుడు మెండా కిరణ్ కండువా కప్పి పార్ట�
మండు వేసవిలో చెరువుల మత్తళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. 9 ఏండ్లలోనే తెలంగాణ జలమాగాణం అయ్యింది. కారణం.. సీఎం కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి.
ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిబాఫూలే వారసుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఎంబీసీ కో కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో కొనియాడారు. కేసీఆర్ నేతృత్వంలోని �
తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖ అద్వితీయమైన విజయాలను నమోదు చేసింది. తొమ్మిదేండ్లలోనే 102లక్షల చదరపు అడుగుల మేర భవనాలు, 8,578 కిలోమీటర్లమేర రోడ్లు, 382 వంతెనలను నిర్మించి తనకు మరే రాష్ట్రమూ సాటిరాదని నిరూపించింది.
దేశానికి రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. దేశానికి కావలసింది ఫ్రంట్లు.. టెంట్లు కాదని, ఒకరిని ఓడించటం.. మరొకరిని గద్దెమీద కూర్చొబెట్టం బీఆర్ఎస్ సిద్ధాం తం క
రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పులిమామిడి నారాయణకు శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి మల్లారెడ్డి. చిత్రంలో బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, బీఆర్ఎస్ ర
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలపై చర్చకు అంతర్జాతీయస్థాయి సమావేశం వేదిక అయ్యింది. మన పథకాల గురించి తెలుసుకొనేందుకు వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆసక్తి చూపించారు. గుర�
తెలంగాణ దశాబ్ది ప్రారంభ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం అవతరించాక అభివృద్ధి, సంక్షేమంతో సహా వివిధ రంగాల్లో అమలు చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారి భాగస్వామ్యంతో ఉత్సవాలను 21 రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది.
దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో ఏ-7గా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ పెనక శరత్చంద్రారెడ్డి (వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు) అప్రూవర్గా మారారు.
తొమ్మిదేళ్ల క్రితం 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ... అనుమానాలను పటాపంచలు చేస్తూ బాలారిష్టాలను దాటుకుని, అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు.
హైడ్రోజన్ను వాహనాలకు ఇంధనంగా ఉపయోగించే స్వదేశీ పరిజ్ఞానం ఆవిష్కృతమైంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగిస్తుండగా భారత్లో ఇప్పటివరకు ఆ సాంకేతికత వినియోగంలో లేదు.
రాష్ట్రంలో లింగ నిర్ధారణ పరీక్షల పట్ల కఠినంగా వ్యవహరించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆడపిల్లల భ్రూణహత్యలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో తనిఖీలు విస్తృతం చేయడంతోపాటు పట్టుబడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
భారాస తన ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన రెడ్డి కార్పొరేషన్ హమీని అక్టోబరులోగా నిలబెట్టుకోవాలని రెడ్డి సంఘాల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎంబీఏ తర్వాత లా చదివేందుకు తాతయ్య, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తనకు స్ఫూర్తి అని ఆయన మనవడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నచ్చరాజు వెంకట శ్రవణ్కుమార్ అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ముమ్మాటికీ మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు తేల్చి చెప్పారు. �
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించి సీఎం కేసీఆర్కు సమర్పించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు వేతన సవరణ చేయకుండా డీఏ ప్రకటించడం పట్ల ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసే వారిని కఠినంగా శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్రావు డిమాండ్ చేశారు.
కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశంలో తీసుకొన్న నిర్ణయం మేరకు నీటి వాటాలకు సంబంధించిన అంశాన్ని వెంటనే కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖకు నివేదించాలని నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) మురళీధర్ బోర్డు ఛైర్మన్కు గురువారం లేఖ రాశారు.
పీజీ మెడికల్ తుది సంవత్సరం విద్యార్థులందరికీ ఈ ఏడాది జూన్లో పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు జాతీయ వైద్య మండలి పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బెయిల్ మంజూరైన 14 మంది నిందితులు సిట్ కార్యాలయానికి హాజరుకావాల్సిందేనని 12వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆదేశించారు. గురువారం వారంతా కోర్టుకు �
దేశంలో ఐదో పెద్ద నగరం.. నాలుగు జిల్లాల పరిధి.. ఐదు పార్లమెంట్ స్థానాలు.. 25 అసెంబ్లీ నియోజకవర్గాలు.. కోటికిపైగా జనాభా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపమిది. ఇంతటి మహానగరానికి మౌలిక సదుపాయ�
రాష్ట్రంలో ఈసారి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్తోపాటు నోట్బుక్స్, వర్క్బుక్స్ కూడా అందజేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకు ముమ్మర కసరత్తు జరుగుతున్నది. ఇందుకోసం ఇప్పటికే ఓ �
పరిశ్రమలు వర్ధిల్లాలి.. ఉపాధి పెరగాలి.. తెలంగాణ పచ్చబడాలి.. ఇదే మన ధ్యేయం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎప్పుడూ చెప్తుంటారు. అన్నట్టుగానే ప్రపంచంలోనే నంబర్వన్ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ త�