ఎనిమిది మంది మావోయిస్టులు శనివారం ములుగు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్-మహారాష్ట్రకు చెందిన వారికి ప్రభుత్వ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు అందించినట్టు ఎస్పీ తెలిపారు.
సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనుల్లో భాగంగా శనివారం గార్ల-డోర్నకల్ రైల్వే స్టేషన్ల మధ్య ఐసోలైట్ రాడ్ తగిలి ఓహెచ్ఈ (ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ లైన్ ) వైర్ ఎగువ లైన్లో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తెగిపోయి�
‘తటస్థత, నిష్పాక్షికత అనే మాయ నుంచి బయటపడ్డం. తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన రోజుల్లోనే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్)ను ఏర్పాటు చేసుకున్నం. భాష, సాహిత్యంలో వివక్షను బద్దలు కొట్టినం.
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల వద్ద శనివారం భూనిర్వాసిత కుటుంబం ఆందోళనకు దిగింది. సుల్తాన్పూర్ శివారులోని సర్వేనంబర్ 40/ఈ లోని 3.05 ఎకరాల భూమి జేఎన్టీయూ న
భారత్ తరఫున మిస్ వరల్డ్ 2025లో ప్రాతినిధ్యం వహించిన 21 ఏళ్ల నందిని గుప్తాకు ఫైనల్స్లో నిరాశ ఎదురైంది. టాప్ 20 వరకు వెళ్లినా.. ఆ తదుపరి ముందుకు వెళ్లలేకపోయింది.
దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి మే 18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2025 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి.
రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటుచేయాలని.. ఈ మేరకు పూర్తిస్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు భారాస, తెలంగాణ జాగృతి రెండు కళ్లలాంటివని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 4న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడతామని ప్రకటించారు.
నీటి పారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఇన్ఛార్జి సీఈగా కాశీ విశ్వనాథమ్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈఎన్సీ కార్యాలయంలో ఆయన ఎస్ఈగా విధులు నిర్వర్తిస్తున్నారు.
భాజపాలో భారాస కలవబోతుందని కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రపూరిత ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు శాసనమండలి ప్రతిపక్ష నేత, భారాస నాయకుడు సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు.
ఆయిల్పామ్ రైతులకు సరఫరా అవుతున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని తెలంగాణ ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్పామ్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షుడు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు.
రాష్ట్రంలోని పలు ప్రైవేటు వైద్య కళాశాలలు విద్యార్థులను పలు రకాలుగా వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై వెంటనే ఆయా కళాశాలల యాజమాన్యాలు వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఆదేశాలు జారీచేసింది.
రాజన్న సిరిసిల్లలోని వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో శనివారం మరో 5 కోడెలు అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆలయ ఏఈవో శ్రీనివాస్ తెలిపారు.
రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా పీజీ సీట్లు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పీజీ సీట్ల సంఖ్యను కూడా పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కోరారు.
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసుకు పదేండ్లు నిండాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సరిగ్గా పదేండ్ల క్రితం శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ నామిన�
భారత ప్రభుత్వం తనకు అందించిన పద్మశ్రీ పురస్కారాన్ని సమాజానికి అంకితం చేస్తున్నానని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు.
బాధితులిచ్చిన అన్ని ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తే కేసుల సంఖ్య పెరుగుతుందని, ఉన్నతాధికారులు ప్రశ్నిస్తారనే సందేహాలు పెట్టుకోవద్దని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.
అక్రమ మైనింగ్కు పాల్పడి, ప్రజాధనానికి గండి కొట్టిన కేసులో కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలని కోరడంలో ప్రజాసేవ కారణం కాదని.. గాలి జనార్దన్రెడ్డికి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమంటూ సీబీఐ తెలంగాణ హైకోర్టుకు ఇటీవల నివేదించింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ముంబై-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై ఉన్న జహీరాబాద్ ఏరియా దవాఖానలో శుక్రవారం మధ్యాహ్నం కరెంట్ సరఫరా లేకపోవంతో టార్�
ముడి పామాయిల్ దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆయిల్పామ్ సాగు విస్తరణకు విఘాతంగా మారుతుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ శనివారం తమ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేసింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొందరు అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ కేవలం బీఆర్ఎస్ నాయకుడి ఇంటిని కూల్చి వేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
కార్మికుల సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, వాటి మెడలు వంచి ఉద్యమాలతో హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్�
బీఆర్ఎస్పై కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి కుట్రలు ఎన్నటికీ సాగవని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చ�
వేములవాడలోని రాజన్న ఆలయ గోశాలను దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్లు శ్రీనివారావు, కృష్ణప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేములవాడ శివారులోని తిప్పాపురంలో గల ఆలయ గోశాల పరిసరాలు, సంరక్షణకు చర్యలను పరి
ఆయిల్పామ్ రైతులకు కేంద్రం షాకిచ్చింది. సుంకం తగ్గింపు రూపంలో వారి నెత్తిన పిడుగు వేసింది. ప్రస్తుతం 27.5 శాతంగా ఉన్న ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ సుందరి పోటీల్లో విజేతగా నిలిచిన మిస్ థాయ్లాండ్ ఓపల్ సుచాత జీవితం ఇక పూర్తిగా మారిపోనుంది. తక్షణమే రూ.8.5 కోట్ల ప్రైజ్మనీ, వజ్రాలు పొదిగిన కిరీటం ఆమె సొంతమయ్యాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాపు కాస్తడనుకున్నాం... కానీ మమ్మల్ని కాష్టంలో పెట్టే పరిస్థితి తీసుకువస్తున్నడు. తమ ఊరిప్రక్కనే ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే కష్టాల నుంచి బయట పడేస్తడనుకున్నం.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత యుద్ధ విమానం రఫేల్ కూలిపోయినట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు.
మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాత సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్గా ఇథియోపియా భామ హాసెట్ డెరెజే, రెండో రన్నరప్గా మిస్ పోలండ్ మయా క్లైడా, మూడో రన్నరప్గా మార్టినిక్ భామ ఆరేలి జోచిమ్ నిలిచారు.
రాష్ట్రంలోని మహిళా సంఘాలను ఆర్థిక సాధికారత సాధించే దిశగా నడిపించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆయా సంఘాల సభ్యురాళ్లకు కేబుల్ ఆపరేటర్లుగా అవకాశం కల్పించేందుకు వినూత్న నిర్ణయం తీసుకుంది.
బిగ్ సేల్, ఆన్లైన్ కార్నివాల్, ధమాకా సేల్.. అంటూ పండగ సీజన్లు, ప్రాముఖ్య దినాల్లో అనేక సంస్థలు భారీ ఆఫర్లతో కొనుగోళ్లను ‘క్లిక్’ చేసేలా ఊరిస్తుంటాయి.
మందుబాబులపై మరోసారి ధరల పిడుగు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ధరలు పెంచి రెండు వారాలు గడవకముందే మళ్లీ అవే బ్రాండ్ల ధరలు పెంచటానికి రంగం సిద్ధం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. బ్రాందీ, విస
దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లో తెలంగాణ బిడ్డలు సేవలందించడం మనందరికీ గర్వకారణం. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలి. అందుకోసం నా సర్వశక్తులూ ఉపయోగిస్త. పెట్టుబడులను ఆకర్షించ�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు అమెరికా అంతా సిద్ధమైంది. భారీ సభకు ఆ దేశంలోని డాలస్ నగరం ముస్తాబైంది. వైదికైన అక్కడి డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణం గులాబీమయమైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒకవైపు �
వాళ్లు సర్కారు బడుల్లో పనిచేశారు. స్కూళ్లను ఊడ్చి, కడిగి, శుభ్రం చేశారు. ఆఖరికి మూత్రశాలలు, మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా మార్చారు. మొక్కలకు నీళ్లు పోసి, కంటికి రెప్పలా పెంచారు. అలా ఏకంగా 10 నెలల పాటు పనిచేశ�
‘బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి కరీంనగర్ శంఖారావం.. వరంగల్ ప్రగతి నివేదన.. ఎల్కతుర్తి రజతోత్సవ సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయడంతో బీఆర్ఎస్ సభలు దేశ చరిత్రలోనే చిరస్థాయిగా న�
ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులను అధిగమించిన థాయ్లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్శ్రీ (Opal Suchata Chuangsri) 72వ ‘మిస్ వరల్డ్ 2025’ (Miss World 2025) కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె నేపథ్యాన్ని ఓ సారి పరిశీలిస్తే..
Miss World తెలంగాణ పర్యాటక ప్రమోషన్ , సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం కావడంపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర�
Rain Alert తెలంగాణలోని రాబోయే ఐదురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని.. గరిష్ట ఉష్ణోగ్రతలు
BRS Party బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముస్తాబైంది. డల్లాస్ పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని జూన్ 1 డల్లాస్లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరుగనున్న ఈ సంబురాలకు పార్టీ వర్కింగ్
మలక్పేటలోని అక్బర్ప్లాజా వద్ద శుక్రవారం ఉదయం నుంచి డ్రైనేజీ ఉప్పొంగి నీరు ప్రవహిస్తోంది. రోడ్లపైకి మురుగు నీరు ప్రవహించడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
Kaleshwaram కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
RS Praveen Kumar సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు అధఃపాతాళానికి వెళ్తున్నాయని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. సీఎం నిర్లక్ష్యం వల్ల అనేకమంది పేద పిల్లలు రోడ్డున పడాల్సిన పరిస్థిత�
MLC Madusudhana Chary బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది అనే కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు.
KTR దిగ్గజ కార్పోరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలు అందించడం మనందరికీ గర్వకారణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా.. తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతం అన్�
డిగ్రీలు పూర్తికాగానే ఉద్యోగాలు చెయ్యాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అందరూ వెళ్లే దారిలో కాకుండా.. తనే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని భావించింది ప్రియాంక.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు పదేళ్లు నిండాయి. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున ప్రస్తుత ముఖ్యమంత్రి నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి (Revanth Reddy) రూ.50 లక్షల లంచం ఇస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండ�
భారత్లో పెట్టుబడులు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రవాస భారతీయులను, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రభావశీలురకు విజ్ఞప్తి చేశారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణన�
చౌమహల్లా ప్యాలెస్లో జరిగిన విందులో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ పట్ల అతిగా ప్రవర్తించిన అతిథుల గుట్టు దొరికినట్టు తెలిసింది. కాంగ్రెస్ యువ నేతల ఆనవాళ్లను విచారణ కమిటీ గుర్తించినట్టు సమాచారం. వారిద్
నైరుతి రుతుపవనాల (Monsoon) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతోపాటు వాయుగుండం ప్రభావం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది.
Harish Rao రాష్ట్రంలో కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కరెంట్ కోతలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ గోశాలలో కోడెల మరణమృదంగం కొనసాగుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పట్టింపులేమి మూగ జీవాలకు శాపంగా మారింది. సరైన ఆవాసం, ఆహారం లేక తల్లడిల్లతూ తనువు చాలిస్తున్నాయి. శుక్రవారం
తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU) పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి ఆదిలాబాద్ జిల్లా లోని దాస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలోని హా�
అనుకున్నదే జరుగుతున్నది.. తెలంగాణ వైపునకు జలఖడ్గం దూసుకువస్తున్నది.. కృష్ణా జలాల్లో దశాబ్దాల అన్యాయం సరికాకముందే గోదావరిలోనూ ఆశలు గల్లంతవుతున్నాయి. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నట్ట�
ప్రపంచ సుందరి పోటీలు.. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది అందమైన యువతులు, మోడ్రన్ డ్రస్సులు, క్యాట్ వాక్. అయితే ఈ పోటీల వెనుక మహిళల సాధికారత.. వృద్ధి, కరుణ వంటి ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి.