బెంగళూరులో శనివారం నిర్వహించిన సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలే పోటీలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ సోమవారం తన పదవికి రాజీనామా చేస్తారని సమాచారం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ రోపణలు ఎదురొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో 8 మంది విచారణ ముగిసింది.
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న డెడికేటెడ్ కమిషన్ను ఇప్పటికీ గోప్యంగా దాచిపెడుతున్నది.
అప్పులపై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతినెల అప్పుల వడ్డీ రూ పంలో రూ.2,300 కోట్లు మాత్రమే కడు తూ రూ.7 వేల కోట్లు చెల్లిస్తున్న
కన్న కొడుకులు తనను పట్టించుకోకపోవడంతో కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని ఓ తండ్రి రద్దు చేశాడు. నల్లగొండ జిల్లా రాజుపేటకి చెందిన లోకాని కొండయ్య ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి 1.17 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి సేల్�
రాష్ట్రంలో అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన అబ్బెంగుల ర�
బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి ఆరు రోజులకే అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్లో డీల్ కుదుర్చుకొని కరీంనగర్లో సేల్ చేస్తుండగా, అధికారులు పట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే నోట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట రావడం, అన్నదాతల మనసుల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచారంటూ ఆయనే స్వయంగా గుర్తుచేయడం వంటి మాటలు సభికుల్లో ఉత్సాహాన్ని నింపిన ఘటన భద్రా
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న ‘దీక్షా దివస్'ను ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడ
ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని పోలీసులు వరుసగా మూడోరోజు శనివారం కూడా ప్రశ్నించారు. సైబర్క్రైమ్ కార్యాలయంలో జరుగుతున్న ఈ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్�
సరైన వైద్యం అందక ఓ బాలుడి ప్రాణం పోయింది. 16 గంటల పాటు మూడు పెద్ద దవాఖానలు తిరిగినా ఆ తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది. సీఎం సొంత జిల్లాలోనే జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల దుస్థితికి అద్దం పడు�
రాష్ర్టాన్ని కాంగ్రెస్ సర్కారు అప్పుల కుప్పగా మార్చేస్తున్నది. సగటున రోజుకు రూ.252.10 కోట్లు అప్పులు తెస్తున్నది. అలా ఏడాదిలో సమీకరించాల్సిన రుణాలను కేవలం 7 నెలల్లోనే తీసుకున్నది.
రాష్ట్ర దేవాదాయ శాఖలో అధికారుల బదిలీలపై రచ్చ జరుగుతున్నది. ఏడీసీలు, డీసీల బదిలీలు ఇంకా మొదలవకముందే ఈ ప్రక్రియలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీచేసిన జీవో 46లోని మార్గదర్శకాలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయన్న ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘రిటైర్డ్ ఉద్యోగుల కన్నీళ్లు.. ఆవేదన కనిపించడం లేదా రేవంత్' అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక కలత చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి మాట్లాడిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేస్తూ
సినిమాల పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్, చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సర్కారు బడులపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు నత్తను తలపిస్తున్నది. సర్కారు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా పట్టాలెక్కలేదు. ఈ రెండేండ్లలో ఒక్కటంటే ఒక్క ముందడుగు పడలేదు.
రాష్ట్రంలో 2024 అక్టోబర్ నెలలో స్పోర్ట్స్ కోటా టీచర్స్ రిక్రూట్మెంట్లో అనేక అక్రమాలు జరిగాయి. మొదట సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరపకుండానే ఉద్యోగాలను భర్తీచేశారు.
విలువైన పారిశ్రామిక వాడల భూములను తనవారికి అప్పనంగా కట్టబెట్టాలనే ముఖ్యనేత ప్రతిపాదన మంత్రివర్గంలో మంటలు రేపిందా? ఈ విషయంలో మంత్రులు రెండుగా చీలిపోయారా?
వైద్యారోగ్య శాఖలోని డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ విభాగాల్లో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను �
గ్రేడ్-2 ఫార్మాసిస్ట్ నియామకాలపై సందిగ్ధం నెలకొన్నది. పరీక్ష నిర్వహించి ఈ నెలాఖరుతో ఏడాది కావస్తున్నా వెయిటేజ్ మార్కుల విషయం ఎటూతేలకపోవడం ఆశావహులకు నిరాశ కలిగిస్తున్నది.
‘కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఫ్యామిలీ పాలసీ’ అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమం
బెస్ట్ అవలైబుల్ స్కూల్స్ స్కీమ్ బకాయిలు విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నెల రోజులు గడచినా రూపాయి విడుదల చేయని దుస్థితి. బెస్ట్ అవలైబుల్ స్కీం కింద రాష్ట్రవ్యాప్తంగా 230 ప్రైవేట్ పాఠశాలల్లో
సింగూరు ప్రాజెక్టు ఆనకట్టకు మరమ్మతుల నేపథ్యంలో జలాశయంలోని నీటిని ఒకేసారి ఖాళీ చేయబోమని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) జనరల్ అంజద్ హుస్సేన్ తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కోరింది.
తాపేశ్వరం కాజా.. ఆత్రేయపురం పూతరేకులంటే తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. ఇదే తరహాలో మేడ్చల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులు తయారు చేస్తున్న తినుబండారాల బ్రాండింగ్ కోసం గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కృషిచేస్తున్నారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసీ నాయకుడు హిడ్మాను పోలీసులు అంతమొందించి.. ఎన్కౌంటర్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తున్నారని పౌరహక్కుల సంఘం నాయకులు ఆరోపించారు.
ఒకటి నుంచి ఇంటర్ వరకు పాఠ్య పుస్తకాల కవర్ పేజీ(ముఖచిత్రం) ఇక చిరిగిపోదు. అందుకు అవసరమైన నాన్ టియరబుల్ పేపర్ను వాడాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒకరకంగా ఇది ప్లాస్టిక్ మాదిరిగా ఉంటుంది.
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నగరవాసులకు శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. మదీనాలో మహమ్మద్ ప్రవక్త సహచరులు, ఆయన కుటుంబసభ్యులను ఖననం చేసిన జన్నతుల్ బాకీ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరిగాయి.
రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కార్యదర్శి ఇలంబర్తి తెలిపారు.
రాష్ట్రంలోని పలు పురపాలికల పరిధిలోని చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. చెరువు శిఖం, బఫర్జోన్ భూములను ఎట్టి పరిస్థితుల్లో పూడ్చేయకూడదని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేదని న్యాయస్థానాల మార్గదర్శకాలు ఉన్నా అక్రమార్కులకు అవేమీ అడ్డే లేకుండాపోయింది.
రాష్ట్రంలో ఐటీఐల తరహాలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను సైతం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లుగా మార్చాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మాది ముమ్మూటికీ బూటకపు ఎన్కౌంటర్ అని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, సహ�
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఎంపీహెచ్ఏ) నియామకాల్లో తాత్కాలిక/కాంట్రాక్ట్ సర్వీసులో ఉన్నవారికి ఇచ్చే వెయిటేజీ పాయింట్లు 20 నుంచి 30కి పెంచడం చెల్లదని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది.
రాష్ట్రంలో పలు ప్రైవేటు నర్సింగ్ పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. విద్యార్థులకు సరిగ్గా బోధించడం లేదంటూ ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని అనేక నర్సింగ్ స్కూళ్లపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఔషధాలు వేసుకున్నాక అవి శరీరానికి పడకపోతే (రియాక్షన్) ఫిర్యాదు చేసేందుకు అన్ని ఔషధ దుకాణాల వద్ద క్యూఆర్ కోడ్, టోల్ఫ్రీ నంబరు ఇక నుంచి తప్పనిసరిగా ఉండాల్సిందేనని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) శనివారం ఆదేశాలు జారీ చేసింది.
వేళాపాళా లేని నిద్రాహారాలు.. కాలు కదపని కొలువులు.. నిత్యం ఒత్తిడితో సతమతమయ్యే జీవనశైలి.. వెరసి ఈతరం స్థూలకాయం బారిన పడుతోంది. ఆడామగా అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదో ఎడతెగని సమస్యలా మారింది.
కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ఈ స్టేషన్లో ఆధునిక సౌకర్యాలు ఉంటాయన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వం చేసిన అప్పులపై పదేపదే చెబుతున్న కాకిలెక్కల డొల్లతనం కాగ్ నివేదిక ద్వారా మరోసారి బట్టబయలైందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పారిశ్రామిక భూములను లాక్కొని బడాబాబులకు కట్టబెట్టేందుకు భారీ భూ కుంభకోణానికి తెరతీస్తున్నారని భాజపా ఎంపీ కె.లక్ష్మణ్ ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది.
రాష్ట్రానికి తొలి సైనిక్ స్కూల్ మంజూరు కానుంది. వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని దుద్యాల మండలం హకీంపేటలోని ఎడ్యుకేషన్ హబ్లో సైనిక్ స్కూల్ ఏర్పాటు కానుంది.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్టప్)పై శాసనసభలో చర్చించాలని భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని శాసన సభాపతి ప్రసాద్కుమార్ను ఎమ్మెల్యేలు దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ఘన్పూర్) కోరుతున్నారు.
రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణల ప్రకారం గ్రామపంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలతో శనివారం ఉత్తర్వులు (జీవో నం. 46) జారీ చేసింది.
ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ను రెండేళ్ల విజయోత్సవాలుగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
బడుగువర్గాలకు పెద్దపీట వేస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)లకు కొత్త అధ్యక్షులను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 36 మంది డీసీసీ అధ్యక్షుల పేర్లను ప్రకటించగా... వీరిలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక కార్పొరేషన్ ఛైర్మన్ ఉన్నారు.
నాటి నిజాం నవాబుల నుంచి ఇటీవలి తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు కవులు, కళాకారులు ముఖ్యమైన భూమిక పోషించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాచరికం, ఆధిపత్యం హద్దు దాటితే.. ఈ నేలను చెరబట్టాలని ప్రయత్నిస్తే.. కవులు, కళాకారులంతా ఏకమై పోరాటాలు చేసి, తరిమేసిన చరిత్ర తెలంగాణ సొంతమని తెలిపారు.
మావోయిస్టు పార్టీ చరిత్రలో మరో భారీ లొంగుబాటు ఇది. పార్టీకి మూలస్తంభాలుగా ఉన్న అగ్రనేతలు పలువురు ఈ ఏడాదే ఎన్కౌంటర్లలో మరణించగా.. తాజాగా పలువురు నేతలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న ‘దీక్షా దివస్'ను ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడ
కన్న కొడుకులు తనను పట్టించుకోకపోవడంతో కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని ఓ తండ్రి రద్దు చేశాడు. నల్లగొండ జిల్లా రాజుపేటకి చెందిన లోకాని కొండయ్య ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి 1.17 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి సేల్�
తాగు, సాగునీటి అవసరాల కోసం కరీంనగర్-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ మానేరు నదిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మించిన చెక్డ్యామ్ కూల్చివేతకు గురైంది.
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటికి బదులు 4 లేబర్ కోడ్లను అమలుచేస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి ప్రకటించడాన్ని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ)రాష్ట్ర అధ్యక్షుడు �
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారంలో బెల్ట్షాపులు మూసివేయాలని శనివారం మహిళలు ఆందోళనకు దిగారు. భర్తలు తాగి వచ్చి కొడుతున్నారని, సంసారాలు నాశనం అవుతున్నాయని పురుగు మందు డబ్బాలు పట్టుకొని గ్రామప�
కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక కోడ్లను ఏకపక్షంగా అమలు చేయటం పత్రికా స్వేచ్ఛపై నేరుగా దాడి చేయటమేనని, ప్రజాస్వామ్యంలో మీడియా పోషించే కీలక పాత్రను బలహీనపరచటమేనని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్
KTR అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, మంత్రులు, కాంగ�
DCC తెలంగాణ డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. 36 మందితో జ
Dasoju Sravan స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విరుచుకుపడ్డారు.
IBomma Ravi సినిమాల పైరసీ కేసులో ఐ బొమ్మ ఇమంది రవి పోలీసుల విచారణ శనివారం మూడో రోజు ముగిసింది. ఐదు రోజుల కస్టడీలో భాగంగా పైరసీ ఇమంది రవికి ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశా�
Transfers తెలంగాణలో తొమ్మిది మంది నాన్ క్యాడర్ ఎస్పీలను ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీలుగా పీ కరుణాకర్,
Kakatiya University మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరో ప్రస్థానం. అత్యంత కీలకమైన రోజు. యావత్తు తెలంగాణ జాగృతమైన దినం. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు. కాకతీయ యూనివర్సిటీలో నవంబర్ 23, 2009 నా
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Azad మేం పార్టీకి చెప్పే లొంగిపోయామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తుందని పేర్కొన్నారు. స్టేట�
Maoists మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్ట�
TG Weather తెలంగాణలో రాగల రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మలక్కా జలసంధిలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం ఉదయం 8.30 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రంలో అ�
Harish Rao ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడ
Local Body Elections స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించేలా మార్గదర్శకాలను జారీ చేసింది.
KTR ఈ నెల 29న దీక్షా దివస్ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్ 'తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో' అ�
GP Reservations గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదలు చేసింది. సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది.
Bomb Threat దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు (Rajiv Gandhi International Airport) మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి.