Harish Rao పిల్లల్లో ఉన్న ఆలోచనలకు ఒక రూపం కల్పించేది సైన్స్ ఫెయిర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. ఈ రోజుల్లో ప్రపంచం అంతా స్టార్టప్ యుగం నడుస్తుందని తెలిపారు.
Harish Rao సిద్దిపేట ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను మాజీ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. నిజానికి ఇందిరానగర్ పాఠశాల అంటే ఉత్సాహంగా ఉండే విద్యార్థులు గుర్తుకొస్తారు.. నేనెప్పుడూ ఈ స్కూల్�
ఏలూరుకు చెందిన దంపతులకు వివాహమై 16 ఏళ్లు అవుతోంది. పిల్లల కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోయింది. నల్గొండకు చెందిన ఓ దళారి అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఉందని.. తల్లిదండ్రులు పెంచలేమంటున్నారంటూ ఆ చిన్నారిని ఇటీవల వారికి విక్రయించారు.
Kollapur కొల్లాపూర్ పట్టణంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ఫ్లెక్సీ కలకలం సృష్టించింది.
Koppula Eshwar అనునిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ సర్కారు కక్ష సాధిస్తున్నది అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
మావోయిస్టు పార్టీ(Maoist Party) కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, (Hidma)అతని సహచరి రాజే, మరికొందరిని ఈనెల 15న విజయవాడలో చికిత్స తీసుకుంటుండగా పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.
Minister Seethakka కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై ఉక్కుపాదం మోపుతూనే ఉంది. వరిధాన్యం కొనుగోళ్లు చేయండి.. బోనస్ ఇవ్వండి అని అడిగిన పాపానికి రైతులకు పార్టీలు అంటగట్టి మంత్రి సీతక్క అక్రమ కేసులు పెట్టించ�
Telangana Cabinet ఈ నెల 25వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది.
RS Praveen Kumar రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న రహదారులు నాసిరకంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రజలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇలాకాలో కూడా రోడ్ల నిర్మాణం నాసిరకంగా ఉంది.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు. ఈ నెల 23 లోపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కలిశారు.
Harish Rao "ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు. రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం” అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన రేవంత్ రెడ్డికి మీ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల వద్ద, తహసిల్దార్ కార్య�
KTR ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ టోర్నీలో (World Boxing Cup Finals) పసిడి పతకం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపా�
KTR తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నన్ను అరెస్టు చేసే ధైర్యం చేయరు అని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR రాష్ట్రంలో భారీ భూకుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏకంగా నాలుగు లక్షల కోట్ల విలువచేసే భూమిని కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముఠా కుట్ర చేస్తున్నదని
ఫార్ములా-ఈ కార్ కేసులో మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అనుమతించిన విషయం తెలిసిందే.
అభద్రతా భావంతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై (KTR) రేవంత్ రెడ్డి కేసు పెట్టారని ఆ పార్టీ నేత మన్న క్రిశాంక్ (Manne Krishank) విమర్శించారు. ఫార్ములా ఈ-కార్ రేస్ అంటే ఒక ఈవెంట్ మాత్రమే కాదని, దాని�
ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల డీజీపీ బీ. శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ డీఎస్పీ నిఖత్ జరీన్ను అభినందిం
సీఐడీ విభాగంలో నేర విశ్లేషణ, సాంకేతికత కోసం క్రైమ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎనాలసిస్ పేరుతో ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు.
ఓఆర్ఎస్ బ్రాండ్ల పేరిట విక్రయాలను వెంటనే నిలిపేయాలని ఫుడ్సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అన్ని రాష్ర్టాలు, యూనియన్ టెరిటరీలకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
తన పెండ్లికి సాయం చేయాలని కోరిన యువతికి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపే ట మండలం గోరంటాలకు చెందిన దానవేణి లక్ష్మణ్-విజయ దంపతులకు ఇద్దరు కూ�
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య జీవితం ఎందరికో ప్రేరణ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ముందు తరాలకు కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని పేర్కొన్నారు.
కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 20: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పీఎల్జీఏ చీఫ్ హిడ్మా దంపతుల అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో గురువారం నిర్వహించారు.
రాష్ట్రంలో 26,326 చెరువుల్లో పంపిణీ చేయాల్సిన 84.62 కోట్ల ఉచిత చేపపిల్లల పంపిణీ గాను ఇప్పటివరకు 26 జిల్లాల్లో 11.31 కోట్ల చేపపిల్లలను విడుదల చేసినట్లు మత్స్యశాఖ పేర్కొంది.
‘మావోయిస్టులు చేసేది హింస అయితే, వారిని చంపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ప్రతి హింసే కదా! తుపాకీకి తుపాకీ పరిషారం కాదు. మనుషులను చంపే అధికారం చట్టం ఎవ్వరికీ ఇవ్వలేదు’ అని పలువురు వక్తలు స్పష్టంచేశ
హిడ్మా దారుణ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు కీలక నేతలు లొంగుబాట పట్టారు. మరో రెండురోజుల్లో పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు రాజిరెడ్డి, ఆజాద్ సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు �
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతున్నది. ఈ నెల 25 లేదా 26వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రాబడి తిరోగమనంలో పయనిస్తున్నది. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టి రెండేండ్లయినా.. రాష్ట్ర ఆదాయ వనరులు పెరగడం లేదు.
దేశంలో జనాభా దామాషాకు అనుగుణంగా రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అది అనివార్యం కూడా. బీసీలకు సంబంధించి అమలు చేస్తున్న రిజర్వేషన్ కేవలం ఉద్యోగ, ఉపాధి రంగాలక�
రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజల పక్షపాతిగా బలపడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు పేరిట బలహీనపర్చాలని పాలకపక్షాలు కుట్రలు చేస్తున్నాయని బీఆర్�
ఈ-రేస్ తెచ్చి హైదరాబాద్ ఇమేజ్ పెంచిన కేటీఆర్ను కేసులతో వేధించాలని చూడటం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడం బీజేపీ, కాంగ్రె�
దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రూ.2985 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆల్కహాల్ బేవరేజెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం లేఖ రాసింది.
సంక్షేమశాఖలో ఆయనొక జిల్లా స్థాయి రిటైర్డ్ అధికారి. దశాబ్దాలుగా లక్షలాది మందికి సంక్షేమ ఫలాలను అందించడంలో వారధిగా నిలిచారు. ఆపన్నహస్తం అందించి ఆసరాగా నిలిచారు.
ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ-కార్ రేస్లో విచారణకు ఏసీబీ అనుమతి ఇస్తూ గవర్నర్ ఆమోదం తెలుపడంతో బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయనేది తేటతెల్లమైందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్�
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావుపై సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు గురువారం కొట్టివేసింది.
దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని దశాబ్దాలుగా నడిపించిన కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా అంత్యక్రియలు ముగిశాయి. ఏపీలోని రంపచోడవరం నుంచి గురువారం ఉదయం హిడ్మా, ఆయన భార్య మడకం రాజే మృతదేహాలను స్వగ్రామం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తికి తీసుకువచ్చారు.
తెలంగాణలో ప్రజాప్రభుత్వం దృఢసంకల్పంతో అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తోందని... సంక్షోభ సమయాల్లోనే కాదు, వారి అభివృద్ధి పయనంలో తోడుగా ఉంటున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్రంలో విద్యారంగం ఉన్నతికి రేవంత్రెడ్డి సర్కారు ప్రాధాన్యం ఇస్తోందని... చుక్కా రామయ్య స్ఫూర్తితో విద్యా విధానంలో మరిన్ని మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
వేళాపాళా లేని నిద్రాహారాలు.. కాలు కదపని కొలువులు.. నిత్యం ఒత్తిడితో సతమతమయ్యే జీవనశైలి.. వెరసి ఈతరం స్థూలకాయం బారిన పడుతోంది. ఆడామగా అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదో ఎడతెగని సమస్యలా మారింది.
మేము పొరుగు రాష్ట్రాలతో కాదు.. న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ నగరాలతో పోటీపడుతున్నామని, రైజింగ్ తెలంగాణ-2047 పేరుతో హైదరాబాద్ను చైనా+1 నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
బూటకపు ఎన్కౌంటర్లతో మావోయిస్టులను చంపే హక్కు ఎవరికీ లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గతంలో జరిగిన ఎన్కౌంటర్లన్నీ బూటకమేనని అనిపిస్తోందన్నారు.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతించారు. ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్పై తదుపరి చ�
ఆపరేషన్ కగార్ విషయంలో పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు బాధ్యతారాహిత్యమని, తీవ్రంగా ఖండిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేటీఆర్పై అక్రమంగా బనాయించిన ఫార్ములా-ఈ కేసు.. కాంగ్రెస్ పార్టీకి సెల్ఫ్గోల్ అవుతుందని భారత రాష్ట్ర సమితి ఎంపీలు కె.ఆర్.సురేశ్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
దేశంలో గనుల కేటాయింపునకు వేలం విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు 500కిపైగా గనులకు వేలం నిర్వహించామని... పారదర్శకత పెరగడంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం ఏర్పడిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు.
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయని మాజీ మంత్రి హరీశ్రావు ఒక ప్రకటనలో విమర్శించారు.
రెండు నెలల వేతన బకాయిలను చెల్లించాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు కృత్రిమమేధ వినియోగంపై విధానాలను రూపొందించుకున్నాయని, మన దేశానికీ అది అవసరమని కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ దిగ్విజయ్సింగ్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎంపిక చేసిన జిల్లాల్లో ‘సేఫ్ విలేజ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీజీపీ బత్తుల శివధర్రెడ్డి వెల్లడించారు. సీఐడీలో నేర విశ్లేషణకు క్రైమ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎనాలిసిస్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
చిత్రం.. భళారే విచిత్రం అంటారు కదా! అలాంటిదే ఇది. బస్సు టైర్లు బైనాక్యులర్ లెన్సులుగా భ్రమ కల్పిస్తూ వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తోందీ చిత్రం. ఓ వ్యక్తి బైనాక్యులర్ లెన్స్లో నుంచి చూస్తున్నట్లుగా అనిపించేలా.
అసలు హైడ్రా అధికారాలు ఏమిటి? ఇష్టానుసారంగా వ్యవహరిస్తే దాని చర్యలను నియంత్రించాల్సి వస్తుందని హైకోర్టు మరోమారు హెచ్చరించింది. కొన్ని నెలలుగా హైడ్రాకు సంబంధించిన కేసులను వింటున్నామని, ఒకో కేసు ఒకో రకంగ
బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై 2023లో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్కు సంబంధించి హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు గురు�
గోల్డెన్ జూబ్లీహిల్స్ హోటల్ ప్రై వేట్ లిమిటెడ్ (ట్రైడెంట్) దివాలా ప్రక్రియ వివాదం కోర్టుల్లో తేలినా మళ్లీ అదే అంశంపై పిటిషన్ దాఖలు చేసిన మహా హోటల్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీరును హై�
పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులకు సమాధానాలు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు.
సిగాచీ ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని, పరిశ్రమ, కార్మికుల భద్రతను గాలికొదిలేయడంతోనే భారీ ప్రాణనష్టం సంభవించిందని ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.
దశాబ్దంన్నర కాలంగా అమ్మకోసం వేచిచూసి వారి కళ్లు కాయలు కాచాయి. మానసిక స్థితి సరిగా లేని అమ్మ ఇంట్లోంచి వెళ్లిపోవడంతో తల్లి ఎక్కడోచోట క్షేమంగానే ఉందనే వారి ఆశలు నిజమయ్యే సరికి పట్టరాని సంతోషంలో ఉన్నారు.
పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో తన పట్ల నాటి భారత రాష్ట్ర సమితి సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని.. ఆ పాపం ఊరికే పోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పదుల సంఖ్యలో మహిళలు, పురుషులు గురువారం జగిత్యాలలోని ఎమ్మెల్యే సంజయ్కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలు రూ.161 కోట్లను చెల్లించాల్సి ఉందని అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకొచ్చారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి 25 వరకు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది.
ఆక్రమణల తొలగింపు పేరుతో హైడ్రా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే దాని చర్యలను కేవలం నీటి వనరులు, నాలాల పరిరక్షణకే పరిమితం చేయాల్సి ఉంటుందని హైకోర్టు గురువారం హెచ్చరించింది.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును గురువారం హైకోర్టు కొట్టివేసింది.
అన్ని శాఖల పనితీరు, ప్రస్తుత ప్రగతి, ప్రధాన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, నిర్దేశిత లక్ష్యాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సమీక్షకు సిద్ధమైంది. అన్ని అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 24 నుంచి వరుస సమీక్షలు నిర్వహించనున్నారు.
ఫార్ములా-ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్పై అనిశా విచారణ జరిగేలా డీఓపీటీని ఒప్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డిలు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, అలా చేసి ఉంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్రావు ఇప్పటికే జైలులో ఉండేవారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు.
గోల్డెన్ జూబ్లీ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్(ట్రైడెంట్)ను బీఆర్ఈపీ ఏసియా-2 ఇండియా హోల్డింగ్ కంపెనీ(బ్లాక్ స్టోన్)కి అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మహా హోటల్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం హైకోర్టు రూ.10 లక్షల జరిమానాతో కొట్టివేసింది. పిటిషనర్ కంపెనీ ఇప్పటికే ఎన్సీఎల్టీ నుంచి సుప్రీంకోర్టు దాకా వివిధ ఫోరంలను ఆశ్రయించి కేసును కోల్పోయినా.. మళ్లీ వివాదాన్ని మొదలుపెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
యాదగిరిగుట్ట పంచనారసింహుల క్షేత్రంలో కార్తిక మాసం సంబరాలు గురువారం ముగిశాయి. వివిధ విభాగాల నుంచి రూ.17,62,33,331 ఆదాయం చేకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.
రాబోయే రోజుల్లో మైనింగ్లో క్రిటికల్ మినరల్స్(అరుదైన ఖనిజాలు) రంగం కీలకంగా మారనుంది. ఇంధనం, ఎలక్ట్రానిక్స్, రవాణా, టెలికమ్యూనికేషన్స్, రక్షణ, అంతరిక్షం వంటి రంగాల్లో ముడిపదార్థాల సరఫరా అరుదైన ఖనిజాల నుంచే చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ... ఆన్ స్క్రీన్ మూల్యాంకనం, ఓపెన్ బుక్ పరీక్ష విధానాలను అమలు చేస్తున్న సాంకేతిక విద్యాశాఖ మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
ఆసుపత్రుల్లో రోగులకు ఔషధాలను సక్రమంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ-ఔషధి’ పథకాన్ని ఇథియోపియా దేశం నుంచి వచ్చిన ఉన్నతస్థాయి బృందం అధ్యయనం చేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విత్తన చట్టం-2025 ముసాయిదా విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
మక్కల విక్రయాలు సరిగా జరడం లేదని మక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మక్కలను కొనుగోలు చేయడానికి సర్కార్ నిబంధనల పేరిట కొర్రీలు పెడుతున్నదని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గుర�
ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అనుమతించారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు.
రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆయా దేశాల్లోని తెలంగాణ ప్రవాసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
సాగర్, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణాన్ని ఈ నెల 22 నుంచి ప్రారంభిస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ వాటర్ ఫ్లీట్ జనరల్ మేనేజర్ మాన్వీ గురువారం తెలిపారు.
తూకం వేసిన ధాన్యంలో మిల్లర్లు, నిర్వాహకులు కోత పెడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు రైతులు, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత గుర్రం రాజలింగంగౌడ్ కొనుగోలు కేంద్రంలో గురువా రం ఆంద�
దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఫలితంగా పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని మఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను డిసెంబరు మూడోవారం కంటే ముందే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఈ నెల 25 లేదా 26 తేదీల్లో షెడ్యూలు ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది.
రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రోత్సాహకాలు ఇచ్చి సాగుకు అండగా నిలవాల్సింది పోయి ఉన్న పంట పొలాలను కూడా లాక్కునేందుకు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలతో అన్�
యూరప్ పర్యటనకు అనుమతి ఇస్తూ విధించిన షరతుల్లో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టులో మందీమార్బలంతో హాజరయ్యారు.
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్కు సంబంధించి ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్పై హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసుస్టేషన్లో 2023లో నమోదైన కేసును గురువారం హైకోర్టు కొట్టివేసింది.
నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మావోయిస్టు (అప్పటి పీపుల్స్ వార్) ఉద్యమం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతోంది. వరుస ఎన్కౌంటర్లు... లొంగుబాట్లతో సతమతమవుతున్న పార్టీలో అగ్రనేతలే ఉద్యమపథం వీడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న బంజారా సామాజిక వర్గాన్ని ఎస్టీల్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ..మాజీ ఎంపీ రవీంద్రనాయక్ నేతృత్వంలో అఖిల భారతీయ బంజారా మహాసేవా సంఘ్ గురువారం దిల్లీలోని జంతర్మంతర్లో ధర్నా నిర్వహించింది.
కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క.. రైతులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సకాలంలో బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేసిన అన్నదాతలను.. ‘అసలు మీరు రైతులేనా?’ అంటూ అవహేళన చే
తెలంగాణలో గత ప్రభుత్వం ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు ఒక్క సీజన్కే హైదరాబాద్లో రూ.700 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిర్వాహకుల అ
ఎంతో మంది అత్యద్భుతమైన గొప్ప గొప్ప ఇంజినీర్లు, సైంటిస్టులను దేశానికి అందించిన విద్యావేత్త చుక్కా రామయ్య అని మాజీ మంత్రి హరీశ్రావు కొనియాడారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య 100వ జన్మదినోత్సవం సందర్భంగా గ�
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. గురువారం ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓద�
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు 5 నెలల నుంచి వేతనాలు రావడంలేదని గురువారం జిల్లా జనరల్ దవాఖాన ఎదుట ధర్నా నిర్వహించారు. మె�
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో గురువారం జరిగింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లికి చెందిన బాలబోయిన మల్లయ్య(60) మండలంలోని �
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఫిజికల్ డైరెక్టర్ పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని రిజర్వేషన్స్ ప్రొటెక్షన్స్ స్ట్రగుల్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్య�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో రెండురోజుల పర్యటనకు శుక్రవారం రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆమెకు రాష్ట్ర గవర్నర్తో పాటు సీఎం, మంత్రులు,అధిక
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈ నెల 28 నుంచి 30 వరకు అన్ని రాష్ర్టాల డీజీపీల సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్షా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అన్ని రాష్�
Sabarimala : కేరళలోని శబరిమలకు వెళ్లిన ఓ భక్తుడి జీవితం విషాదాంతమైంది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన తెలంగాణలోని శంకర్పల్లికి చెందిన మల్లికార్జున్ రెడ్డి (Mallikharjun Reddy) గురువారం హఠాత్తుగా మరణించాడు.
TGSRTC Bus : ఇటీవల ప్రైవేట్ ట్రావెస్ బస్సులు, ఆర్టీసీ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవ్వడం ప్రయాణికుల్లో వణుకు పుట్టిస్తోంది. చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని మరవకముందే మరొక ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు తృటిలో ప్రమ�
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Cold Wave రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను చలిగాలుల తీవ్రత వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి.