గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్)తేల్చిచెబుతున్నది. ఇటీవల చేపట్టిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో
ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు పారదర్శకంగా అందాల్సిన వైద్యం పక్కదారి పడుతున్నది. ప్రభుత్వం సరఫరా చేసే హార్ట్ స్టెంట్లు నాణ్యంగా ఉండవని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ బుకాయిస్తూ వసూళ్ల దందాకు తెరలే�
నీటిపారుదల ప్రాజెక్టుల్లో పూడికతీతను ఆర్భాటంగా చేపట్టిన ప్రభుత్వం... ఏడాది గడవకముందే అటకెక్కించిందని తెలుస్తున్నది. పలుచోట్ల పూడికతీత పనులు ప్రారంభమేకాకపోగా, చేపట్టిన చోట అడుగు ముందుకుపడని దుస్థితి న�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రెండేండ్లు పూర్తవుతున్నదని, వచ్చే మూడేండ్లలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. నిజామాబాద్లో ఆదివారం పర్యటించ�
ఇండ్ల బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి ఆదివారం ప్రచారానికి వచ్చిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని గృహలక్ష్మి లబ్ధిదారులు నిలదీశారు.
‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువనా?’ అన్నట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. అసలే రేవంత్రెడ్డి! ఆపై ముఖ్యమంత్రి! ఇప్పుడాయన చిన్ననాటి కోరికలన్నింటినీ తీర్చుకోడానికి తెలంగాణ సొత్తును, రా�
సొంత ఇలాకాలో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఆదివారం ఆమె ప్రచారం చేసి వెళ్తుండగా, మహిళలు తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్�
ఓ మహిళ మూడు చోట్ల పోటీచేస్తున్నది. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు స్థానానికి, మరో మండలంలో వార్డు స్థానానికి నామినేషన్ వేసిన విచిత్ర ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. మహబూబాబాద్ మండల�
రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులపాటు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం తెలి
రాష్ట్రంలోని రైతులను వానకాలం సీజన్లో యూరియా కొరత ఎంతగా వేధించిందో చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే యాసంగిలోనూ యూరియా సంక్షోభం మళ్లీ ముంచుకొస్తున్నది. ఇక వరినాట్లు ప్రారంభమయ్యాక పరిస�
కాంగ్రెస్ చెప్తున్నట్టు రెండళ్లలో ‘తెలంగాణ రైజింగ్' కాదని, భూములు అమ్మడంలో సీఎం రేవంత్రెడ్డి రైజింగ్లో ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. హైడ్రా నుంచి హిల్ట్ వరకు అన్నీ భూ దందాలే తప�
పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ ఊర్లో చూసినా సర్పంచ్, వార్డు అభ్యర్థులు తమ హామీలను బాండ్ పేపర్పై రాసిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్లలో సర్పంచ్ పదవ
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ ప్రచారవాహనంతోపాటు డ్రైవర్పైనా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ బలపర్
హైదరాబాద్ను అన్ని విధాలా ధ్వంసం చేసి కేంద్రానికి అప్పగించేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం సందడిగా సాగుతున్నది. రెండో విడత 415 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. తొలి విడత ఎన్నికలకు మంగళవారంతో ప్రచారం ముగియనున్నది. ఆఖరి విడత ఎన్నికలకు మంగళవారమే నామినేషన్ల ఉప�
కష్టకాలంలో ప్రజలతో నిలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఈదులకుంట తండా, భోజ్య తండా, పెద్దమంగ్య తండా, హచ్చ�
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన లేబర్ కోడ్లపై బీఆర్ఎస్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు.
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఓ ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గొల్లపల్లిలోని కేసీఆర్ డబుల్బెడ్రూం కాలనీకి �
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను రాత్రికి రాత్రే మార్చేశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో జాబితాలో మొదటి పేరుగా ఉన్న బీఆర్ఎస్ మద్దత�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ముద్రకోల రాజు గ్ర
మధుమేహంతో బాధపడేవారి రక్తంలో చక్కెర స్థాయిని తెలుసుకోవడం కోసం వేళ్లపై నొప్పి పుట్టించే ప్రక్రియ ఇక అవసరం ఉండదు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు బ్లడ్ షుగర్ మానిటర్ను అభివృద�
కాకతీయ విశ్వవిద్యాలయం కామన్ మెస్లో ఆదివారం ఉదయం ఉప్మాలో పురుగులు వచ్చాయి. దీంతో హాస్టల్ డైరెక్టర్ను తొలగించాలని మెస్ ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు.
తెలంగాణ హోంగార్డులు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డ్స్ రైజింగ్ డే ఘనంగా జరగడంతో తమలో నూతన ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం �
SCR ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. పైలట్ల కొరత, చలికాలం, సాంకేతిక సమస్యలు, సిబ్బంది రోస్టర్ రూల్స్ నేపథ్యంలో ఇండిగో సంక్షోభంలోకి వెళ్లింది. దాంతో పెద్ద సంఖ్యలో విమాన�
కాంగ్రెస్ పాలనలో నాణ్యమైన ఆహారం అందక గురుకుల విద్యార్థులు దవాఖానాల పాలవుతున్నారు. ఆహార కలుషితంతో అనారోగ్యాల పాలవుతున్నారు. రెండేండ్లలో దాదాపు 150గురుకులాల్లో ఫుడ్పాయిజన్ కేసులు నమోదు కాగా, 2వేల మందిక
Harish Rao మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు నాడు చేసిన సాయంతో ఓ యువతి నేడు డాక్టర్ అయ్యింది. ఈ విషయాన్ని హరీశ్రావుకు చెప్పడానికి దాదాపు 20 కి.మీ. ఆయన కారును చేజ్ చేసి వెళ్లి మరీ తన ఆనందాన్ని పంచుకుంది
‘రెండేండ్లకాలంలో రాష్ట్ర అసెంబ్లీ హౌస్ కమిటీలను ఏర్పాటు చేయనేలేదు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా, కమి�
Harish Rao సీఎం రేవంత్ రెడ్డివి అన్ని అబద్ధాలు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు అన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలని హితవుపలికారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్
Harish Rao ఎంబీబీఎస్ సీటు సాధించిన ఓ పేదింటి ఆడబిడ్డకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అండగా నిలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన పెర్క శ్రీజకు మొదటి సంవత్
KTR బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) సోషల్ మీడియా (Social Media) లో చేసిన ఆసక్తికరమైన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన
సేవా దాతృత్వ కార్యక్రమాల్లో ముందంజలో ఉండే విద్యుత్తు ఉద్యోగి పాపకంటి అంజయ్య మరో అవార్డు అందుకున్నారు. ఆదివారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో సినీనటులు రాజేంద్రప్రసాద్, అలీ చేతుల మీదుగా ఆయన సైమా సోషల్
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో లైంగిక వేధింపుల వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలి పట్ల ఓ పోలీసు అధికారి అనుచితంగా మాట్లాడుతున్నారంటూ ఆరోపణలు వస్తున్న వ్యవహారం ఆ శాఖలో ప్రకంపనలు సృష్టిస్
వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, పోలీసులు అత్యుత్సాహం చూపించారు. బీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకుని డ్రైవర్ను వేధింపులకు గురిచేశారు.
Donald Trump హైదరాబాద్ నగరంలోని కీలక రహదారులకు ప్రముఖుల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులెట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
సాగర్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువే. కొలతలు వేసినట్లు ఆహారం తీసుకుంటారు. రోజూ వ్యాయామం చేస్తారు. బీపీ, షుగర్, బరువు చూసుకునే డిజిటల్ పరికరాలు కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు.
వంటగది ఆకలి తీర్చడమేకాదు.. ఔషధగనిగా ఆరోగ్యాన్నీ కాపాడుతుంది. దీని శుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తే.. సర్వరోగాలకు ముఖద్వారమవుతుంది. మరి మీ ఇంట్లో దీని పరిశుభ్రతెంతో పోల్చుకోండి.
తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ దీక్ష ఫలించిన డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ‘విజయ్ దివస్’ వేడుకలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి (Tangallapalli) మేజర్ గ్రామపంచాయతీలో (Panchayathi Elections) సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను రాత్రికి రాత్రే ఎన్నికల అధికారులు మార్చేశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో జాబితాలో మొదటి
తెలంగాణ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండేళ్ల కాలంలో అసెంబ్లీ �
కాంగ్రెస్ ప్రభు త్వం ‘రెండేండ్ల పాలన-విజయాలు-వైఫల్యాలు’ అనే అంశంపై ఆదివారం రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ నాలెడ్జ్ క్రియేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ గోసుల శ్రీని�
మహారాష్ట్ర నుంచి 1956 తర్వాత వలసొచ్చిన ఎస్టీలు లంబాడీ క్యాటగిరీ కిందికి రాబోరని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు సింగిల్జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్లు, దందాలు చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డదారిలో అవకాశాలు సృష్టిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చిందన్న అనుమాన
వేధిస్తున్నాడు, న్యాయం చేయండని వేడుకున్న మహిళకు ఇదో కొత్తరకం వేధింపులు. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న అధికారి మరీ నీచపు పనికి దిగజారిన దుస్థితి. ఒంటరి మహిళ అని కూడా చూడకుండా, మానసికంగా కుంగిపోతున్న ఆమె దయనీ�
హిల్ట్ పాలసీలో ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అనేలా వ్యవహరిస్తున్నది. పారిశ్రామికవాడల నుంచి అన్ని పరిశ్రమల తొలగింపు పూర్తయ్యేవరకు ల్యాండ్ కన్వర్షన్ చేపట్టబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇవ్వడం
ఏదైనా విషయాన్ని అవతలి వ్యక్తికి చెప్పేటప్పుడు కేవలం నోటితోనే చెప్పడం కన్నా దానికి సంజ్ఞలు జోడిస్తే మరింత ప్రేరణగా, అనునయ పూర్వకంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
కేంద్ర విత్తన చట్టం ముసాయిదాలో సవరణలు చేయాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, రైతు సంఘాల నాయకులు కేంద్రానికి సూచనలు చేయాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ.అల్దాస్ జానయ్య పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇస్తామని బీసీలను తీవ్రంగా మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం నేతలు విమర్శించారు. బీసీల రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని ఆత్మహత్య చేసుకున్న సాయిఈశ్వర్ చారి అంత్యక్రియలను వారు శనివారం జగద్గిరిగుట్టలో నిర్వహించారు.
రైతులకు యూరియా కొరత రాకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని, సీఎం రైతు వ్యతిరేక విధానాలతో రైతన్నలు నరకం చూస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.
వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ వారంలో ప్రారంభిస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె.రమేశ్రెడ్డి తెలిపారు.
తెలంగాణ పోలీస్శాఖకు హోంగార్డులు వెన్నెముకలా నిలుస్తున్నారని..పెద్దగా ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తున్నారని డీజీపీ బి.శివధర్రెడ్డి ప్రశంసించారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న అంశాలతో త్వరలోనే వారు శుభవార్త వింటారని పేర్కొన్నారు.
నిర్ణీత సమయానికి రావాల్సిన ఆర్టీసీ బస్సు రాలేదా? దూరప్రాంత బస్సు బాగా ఆలస్యంగా వెళుతుందా? లోపల సీట్లు సౌకర్యంగా, పరిశుభ్రంగా లేవా? వర్షం నీరు లోపలకు వస్తుందా? డ్రైవర్, కండక్టర్ దురుసుగా వ్యవహరిస్తున్నారా? మీరు ఎక్కాల్సిన స్టాప్లో బస్సు ఆపలేదా? ఇలాంటి సమస్యలు ప్రయాణికులకు ఎదురవుతూనే ఉంటాయి.
ఒక పల్లె నుంచి ఒకరు ఇద్దరు కాదు.. 29 మంది దేశ సరిహద్దు రక్షణ విభాగాల్లో పనిచేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామం ప్రత్యేకత ఇది.
‘సర్కారు కళాశాలల్లో అధ్యాపకులుండరు.. మౌలిక వసతులుండవు.. అనేది ఒకప్పటి మాట. గత రెండేళ్లలో చేపట్టిన సంస్కరణలతో ప్రభుత్వ కళాశాలల్లో ఊహించని మార్పులొచ్చాయి. రూ.వందల కోట్లతో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అధ్యాపక ఖాళీల భర్తీ, కొత్త వర్సిటీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం శరవేగంగా పురోగమిస్తోంది’ అని ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, రోప్వేలకు మార్గం సుగమమైందని... వరంగల్, ఆదిలాబాద్, రామగుండంలలో కొత్త విమానాశ్రయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వం పేర్కొంది.
దేవాదాయ, ధర్మాదాయశాఖలో పేరుకుపోతున్న దస్ర్తాలు, టెండర్ల ఆమోదం, మతపరమైన ఉద్యోగ నియామకాల్లో గందరగోళంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం ఆ శాఖలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
బీసీలకు సీఎం రేవంత్రెడ్డి చేసిన మోసంతోనే సాయిఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బీఆర్ఎస్ నేతలు, బీసీ సంఘం నాయకులు ఆరోపించారు.
గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికలకు మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. సర్పంచి, వార్డు పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు స్థానికంగా ఇంటింటికీ ప్రచారం చేస్తూనే.. మరోవైపు గ్రామంలో ఓటుండీ.. పట్టణాలు, నగరాల్లో నివసించే ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం (బీకే), వంగురోనిపల్లె, కల్ములోనిపల్లె, ప్రశాంత్నగర్ పంచాయతీలకు మూడో విడతలో నిర్వహించే ఎన్నికలను ప్రజలు బహిష్కరించారు.
గ్రామపంచాయతీ ఎన్నికల మూడో దశలో పోటీకి ఆశావహులు భారీ సంఖ్యలో ముందుకొచ్చారు. మూడో విడతలో 4,158 గ్రామపంచాయతీల్లోని సర్పంచి పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా... 27,277 నామినేషన్లు దాఖలయ్యాయి.
రాష్ట్రానికి సంబంధించి 2024-25 రబీ సీజన్ బాయిల్డ్ రైస్ కేటాయింపులు పెంచాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ)ను పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డ్డి కోరారు.
ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మళ్లీ ర్యాగింగ్ రాజుకుంటోంది. సీనియర్ల వేధింపులతో జూనియర్లు సతమతమవుతున్నారు. ఏటా యూజీ, పీజీ వైద్య విద్య కోర్సులు ప్రారంభంకాగానే ర్యాగింగ్ ఉదంతాలు ఎక్కువగా బయటపడుతున్నాయి.
తెలంగాణ పల్లెసీమల్లో అభివృద్ధి పను లు పడకేశాయి. బీఆర్ఎస్ పాలనలో పల్లె ప్రగ తి కార్యక్రమంతో అభివృద్ధి పథాన పరుగులు పెట్టిన గ్రామాలు ఇప్పుడు నిధుల్లేక నిర్వీర్యమవుతున్నాయి.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందేందుకు సర్పంచి అభ్యర్థులు ఎడాపెడా గుప్పిస్తున్న హామీల తీరు ఇది.. కానీ, కొన్ని గ్రామాల ఓటర్లు మాత్రం ఇలాంటి వాగ్దానాలకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈనెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ -2047 గ్లోబల్ సమిట్’కు హరియాణా ముఖ్యమంత్రి నాయబ్సింగ్ సైనీని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు.
గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ అదే బుద్ధి చాటుకున్నారు. ఆ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొంతకాలంగా నోరు అదుపులో పెట్టుకున్నట్టుగా కని�
హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని అడిగిన ప్రజలపైనే అధికార పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా పెంబిలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా పోటీచేస్తున�
కొత్త లేబర్ కోడ్లపై రాష్ట్రం నుంచే పోరాటాన్ని మొదలుపెడతామని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. వీటి అమలును ఆపేదాకా అసెంబ్లీ, మండలి సమావేశాలను స్తంభింపజేస్తామని చెప్పారు.
దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం(2026-27)లో ప్రతిష్ఠాత్మక న్యాయవిద్య విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్-2026) ఆదివారం జరగనుంది.
వ్యక్తిగత పనుల మీద వెళ్తున్న నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్రెడ్డిని నల్లగొండ టూటౌన్ పోలీసులు వెంబడించడం, మూడు గంటలపాటు కదలనీయకుండా నిర్బంధించడం వివాదాస్పదమైంది.
ఇటీవల ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు అవినీతి బాగోతం భారీగానే ఉన్నట్టు తెలుస్తున్నది.
కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదన్నట్టుగా రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం, బుద్ధి మార్చుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ�
సీఎం రేవంత్ తన వికృత చేష్టలతో హోంగార్డులను అవమానిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అ మలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డికి తమ ఉసురు తగిలిందని గ్రీన్ఫీల్డ్ హైవే రైతు లు పేర్కొన్నారు. వెంకట్రెడ్డి శుక్రవారం ఏసీబీకి పట్టుబడటంతో శనివారం హనుమకొండ కలెక్టరేట్ వద్ద పటాకులు కాల�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘గ్లోబల్ సమిట్-2047’ ప్రాంగణం వద్ద వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుకానున్న స్టాళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల వివరాలను ఆడియోవీడియో(ఏవీ) తెరల(స్క్రీన్లు)పై ప్రదర్శించనున్నారు.
ఏపీ చేపడుతున్న పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు(పీఎన్ఎల్పీ)ను అడ్డుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
ఒకేసారి నాలుగు సమావేశమందిరాల్లో 4 సెషన్స్ జరుగుతాయి. మొదటి దాంట్లో ‘ది జస్ట్ ట్రాన్సిషన్ ఇన్ టూ 2047- పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్’ అనే అంశంపై చర్చలు.
ఇండిగో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం ప్రయాణికుల పాలిట సంకటంగా మారింది. సాంకేతిక కారణాలు, ప్రతికూల వాతావరణం అంటూ చెప్పిందే చెబుతూ ఇండిగో సంస్థ పదుల సంఖ్యలో విమానాలను రద్దు చేస్తుండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠ్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్కు విశ్వనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సోమ, మంగళవారాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న రెండు రోజుల సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో సమిట్ ప్రాంగణంతోపాటు నగరాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు.
ఈ చిత్రంలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఫొటో దిగినట్లు ఉంది కదా. అయితే, అందులో ప్రత్యేకతేముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం. వారందరూ ఫొటో దిగడం లేదు.. ఓ విద్యార్థి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు.
సంక్షేమ పథకాలు అందించడంలో ఇప్పటికే రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్గా చేశామని.. రానున్న పదేళ్లలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ నమూనాగా నిలిచేలా అభివృధ్ధి పథకాలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు యువత వెళ్లి చదువుకోవడం సర్వసాధారణం. అందుకు భిన్నంగా హైదరాబాద్లోని పలు వర్సిటీలు, కళాశాలల్లో సీనియర్ సిటిజన్లు కనిపిస్తున్నారు.
తెలంగాణ భవిత కోసం పెట్టుబడులు ఆకర్షించేందుకు గ్లోబల్ సమిట్ను నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ సమిట్కు మొత్తం ఆరు ఖండాలకు చెందిన 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు( అమెరికా నుంచి 46) వస్తున్నారన్నారు. అధిక సంఖ్యలో దేశంలోని ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు.
మహారాష్ట్ర నుంచి నాటి ఉమ్మడి ఏపీకి 1956లో వలస వచ్చిన లంబాడీ కుటుంబానికి జారీ చేసిన ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాల రద్దు నిర్ణయం సబబేనని హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తేవాలని ఇరిగేషన్శాఖ అధికారులను సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఆయన శనివారం సెక్రటేరియట�
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలలో సర్కార్ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ షెడ్యూల్ను ఖరారు చేయడంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ షెడ్యూల్కు సీఎం రేవంత్రెడ్డి ఆమో�