తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సెస్ కార్యాలయం వరకు సెస్ కార్మికులు ర్యాలీ తీసి, కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో గందరగోళం నెలకొన్నది. భీమ్గల్ రోడ్డులో నిర్మించిన 48 డబుల్ బెడ్రూం ఇండ్లను సోమవారం అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే బీసీలకు విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టులు, ఎన్నికల్లో 42 శాతం కోటా ఇస్తామని ఊదర గొట్టిన కాంగ్రెస్, ఇప్పుడు అడుగడుగునా ధోకా చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా.. మ హబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు వ్యవహరించారు. జ్వరం వచ్చిందని మహిళ దవాఖానకు వెళ్తే.. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు నమ్మిం
ఎంపీడీవో నిర్లక్ష్యం వల్లే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 11 గ్రామ పంచాయతీల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించలేదని బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం ఎంప�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు మొండి చెయ్యి చూపిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46ను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రివర్గ సమావేశంలో ప్రకటించాలని 100 బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి.
ఇసుక, గ్రానైట్ అక్రమ మై నింగ్ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డికి చెందిన రూ.80.05 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాతాలికంగా జప్తు చేసింది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఒకట్రెండు రోజుల్లోనే నగారా మోగనున్నట్టు తెలుస్తున్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ కొనసాగించనున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9ని విడుదల చేయడంతోపాటు, ఎన్నికల షెడ్యూల్ను సైతం �
‘బిల్లులు ఇచ్చినా, ఇవ్వకపోయినా పిల్లలు పస్తులుండొద్దనిఅప్పు చేసి అన్నం వండి పెడుతున్నం. కానీ పది నెలల బిల్లులు రాకపోతే ఎలా వండిపెట్టాలి’ అంటూ మధ్యాహ్న భోజన కార్మికులు కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించార�
బీసీలను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై ఉద్యమించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మాయమాటలు చెప్పి మొండిచెయ్యి �
భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు చేయడానికి అతడి భార్య నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
గౌరవెల్లి సహా తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ త్వరితగతిన అనుమతులివ్వాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి తన్మయికుమార్ను కోరారు.
విద్యుత్తు సంస్థలు ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున కరెంట్ను కొనుగోళ్లు చేయనున్నాయి. అధికారిక సమాచారం మేరకు ఐదువేల మెగావాట్ల సోలార్ విద్యుత్తును కొనుగోలు చేయనున్నాయి.
ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటున్న మహిళలకు ప్రత్యేకంగా ఐడీ కార్డులు ఇవ్వాలని ఐఎన్టీయూసీ నేతలు సూచించారు. సర్వీసులో ఉన్న కార్మికులు, రిటైర్డ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా చార్టెడ్ విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఎనిమిది నిమిషాల కార్యక్రమానికి వెళ్లిరావడం కోసం రూ.80 లక్ష�
గౌరవెల్లి సహా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి తన్మయ్కుమార్ను కోరారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హెచ్ఐఎల్టీ) పాలసీ పెద్ద కుంభకోణమని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్లో గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మొదటి దశలోనూ నీటిని నిల్వ చేస్తే వెనుక జలాల కారణంగా భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతుందని తెలంగాణ స్పష్టం చేసింది.
‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రాజకీయ అవకాశాలు దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జీవో 46 విడుదల చేయడమే దీనికి నిదర్శనం’ అని బీసీ ఐకాస ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు.
తండ్రి వయసున్న తనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలు ఎవరికి ప్రయోజనం చేకూర్చేందుకని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.
ప్రజల మధ్యలోకి వెళ్లి.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే తనపై మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం తగదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
దేశంలో కోళ్ల పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, మరో రెండు దశాబ్దాల్లో చైనాను అధిగమించి, ప్రథమ స్థానానికి చేరుకుంటుందని శ్రీనివాస ఫార్మ్స్ ఎండీ, వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూఈవో) మాజీ ఛైర్మన్ సురేశ్రాయుడు చిట్టూరి అన్నారు.
ఎయిర్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధీనంలో ఉన్న రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి సర్వే నం.26లోని 9 ఎకరాలను స్వాధీనం చేసుకుంటూ 2008 ఫిబ్రవరి 26న తహసీల్దార్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ చెల్లవని హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమలసాగర్(పీఎన్ఎల్పీ) అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపకల్పనకు టెండరు పిలవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలిసింది.
దేశంలో తొలిసారిగా తెలంగాణలో దివ్యాంగుల స్వయంసహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబరు 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా లాంఛనంగా వీటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈ కళాకారుడి పేరు సాగర్నాయక్ మూలే. గోవాకు చెందిన ప్రముఖ కావి చిత్రకళాకారుడు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న పశ్చిమ రాష్ట్రాల భారతీయ కళా మహోత్సవంలో తన చిత్రాలతో ఈ స్టాల్ను ఏర్పాటు చేశారు.
భారీ నీళ్ల పైపు పగిలి నీరు ఎగజిమ్ముతున్నట్టుంది.. చూద్దాం పదా! అరె.. నీరు కాదే. టోర్నడోనా? అలాంటిదే అయి ఉంటుందా? సుడిగాలి ఏర్పడి నేలపై ఉన్న దుమ్ము ఇలా గాల్లోకి లేచిన ఈ దృశ్యం...
వివాహాలు, గృహప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... సుముహూర్తాల కోసం చూస్తున్నారా... అయితే ఫిబ్రవరి 18 వరకూ వేచిచూడాలంటున్నారు పురోహితులు. శుక్ర మౌఢ్యమియే ఇందుకు కారణమంటున్నారు.
అది అత్యంత రద్దీగా ఉండే దిల్లీ సచివాలయం రోడ్డు. అక్కడ ఓ పెద్ద గుంత ఉంది. దాని కారణంగా వాహనదారులు బాగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడకు కొంతమంది ఏవో కొన్ని బ్యాగ్లు పట్టుకుని వచ్చారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మరిన్ని కోర్సులకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు సాధించడంపై రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ దూకుడు ప్రదర్శిస్తోంది.
రాష్ట్రంలో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది.. వాతావరణ సానుకూలత, పెరిగిన సాగు విస్తీర్ణం, కనీస మద్దతుధరలతో వ్యవసాయమే ఉపాధి మార్గంగా నిలిచింది.. గత మూడు నెలల్లోనే రికార్డుస్థాయిలో నిరుద్యోగ రేటు 6.9 నుంచి 5.7 శాతానికి తగ్గింది..
కార్మికులందరికీ న్యాయం చేసేలా 29 కార్మిక చట్టాలను క్రోడీకరించి నాలుగు కార్మిక కోడ్లుగా తీర్చిదిద్దాలని కేంద్రప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలుగు రాష్ట్రాల కేంద్ర కార్మికశాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వభూషణ్ ప్రుష్ఠి తెలిపారు.
దేశంలోనే మొట్టమొదటి బయోలాజికల్ సింగిల్ యూజ్ స్కేల్ అప్ ఫెసిలిటీగా ‘1 బయో’.. రాష్ట్రంలో లైఫ్సెన్సెస్ రంగ వృద్ధికి చోదకశక్తి కానుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు.
రాష్ట్రంలో మహిళలకు సంక్రమించే క్యాన్సర్ కేసుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. మరోవైపు పెళ్లిళ్లు ఆలస్యం కావడం.. జీవనశైలిలో మార్పుల వల్ల సంతాన సాఫల్యత సమస్యలు పెరిగిపోతున్నాయి.
రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో సిబ్బంది కొరత తీవ్రమవుతోంది. ముఖ్యంగా కండక్టర్ పోస్టుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2,059 మంది కండక్టర్ల కొరత ఉంది.
తెలంగాణ 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణల్లో మరిన్ని పెట్టుబడులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో తీవ్రమైన లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. నిబంధనలు పాటించడంలో పలు ఆసుపత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఏడాది వ్యవధిలో 141 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
అక్రమ మైనింగ్కు సంబంధించిన కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డి యజమానిగా ఉన్న సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై సంస్థకు చెందిన రూ.80.05 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హైదరాబాద్ విభాగం ప్రాథమికంగా జప్తు చేసింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో.. కో అంటే కోట్లు వాలుతున్నాయి. సోమవారం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో కోకాపేటలోని నియోపొలిస్ లేఅవుట్లో నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం రూ.137.25 కోట్ల రికార్డు ధర పలికింది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు, నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది.
ఉపాధి, ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎంవీబీఆర్వై), ఉద్యోగుల నమోదు పథకా(ఈఈఎస్)లను సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగుల భవిష్యనిధి ప్రాంతీయ కమిషనర్ శివకుమార్ ఒక ప్రకటనలో కోరారు.
అధికారం కోసం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట బూటకపు మాటలు చెప్పిన కాంగ్రెస్ బీసీలకు తీరని ద్రోహం చేసిందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అందించాలని కోరుతూ మాజీ సర్పంచ్ నెహ్రూ నాయక్ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం గ్�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వేషన్ల ఖరారులో పూర్తి గందరగోళం నెలకొన్నది. సర్కారు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లాల్లో ఎక్కడికక్కడ అధికారులు ఇష్టా�
దేవాలయం అనగానే దేవుడితోపాటు దైవసన్నిధిలో వినిపించే వేదపారాయణంతోనే ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ఆలయాల్లో అలాంటి వేదపారాయ ణం కరువైంది. పారాయణం చేసేందుకు వేదపం
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నది. వేములవాడ రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాలో ఓ సామాన్య రైతుకు సంబంధించిన నగదు జమ కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం కొట్ట
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమావేశానికి మహిళా సంఘాల సభ్యులు హాజరుకాకపోతే రూ. 500 జరిమానా చెల్లించాలంటూ వెలుగు అధికారులు బెదిరించి కార్యక్రమానికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి,
రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రా..? రియల్ ఎస్టేట్ బ్రోకరా..? అని కోరుట్ల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడి సహజవనరుల�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేసిన పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు విధిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వా�
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. వైద్య విద్య పీజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని ఐదుగురు విద్యార్థులకు అక్రమంగా మార్కులు కలిపి ఉత్తీర్ణులను చేసినట్టు వచ్
సీఎం రేవంత్రెడ్డికి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే నిరసన సెగ తగిలింది. వైద్య, ఇతర కళాశాలలను ఇతర ప్రాంతాలకు తరలించడంపై ఆగ్రహంతో ప్రజలు, జేఏసీ నేతలు సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్వచ్ఛంద బంద్ పా�
తెలంగాణ తొలి ముఖ్యమంతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం తెలిపారు. ఈనెల 29న దీక్షా దివస్ను పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తుల గడువు ఈ నెల 29తో ముగియనున్నది. ఇప్పటి వరకు 1,26,085 దరఖాస్తులు వచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నవీన్ నికోలస్ తెలిపారు.
చీరల పంపిణీకి వచ్చిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ జాటోత్ రామచంద్రునాయక్పై పలువురు మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇంది�
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు�
సినిమా ఇండస్ట్రీలో కేవలం నిర్మాత, హీరో, దర్శకుడు మా త్రమే లాభపడుతున్నారని, వారి కోసమే సినిమాలు తీస్తున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వ్యాఖ్యానించారు.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరుచేసినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనతో ఓ పక్క రాష్ర్టాన్ని లూటీ చేస్తుండగా మరో పక్క కేసీఆర్ అమలు చేసిన పథకాలను నిలిపివేసి ప్రజలను బాధపెడుతున్నదని మా జీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్రెడ్డి ధ్వజమెత్
రాష్ట్రంలో నాటింగ్హామ్ వర్సిటీ ఆఫ్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వర్సిటీ ప్రతినిధి బృందానికి సూచించారు.
తాను రాజీనామా చేయ డం లేదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
విద్యార్థుల్లో ఊబకాయం పెరుగుతుండటం, చిన్నారుల్లోనూ షుగర్ కేసులు బయటపడుతుండటంతో ప్రత్యేకించి స్కూళ్లల్లో ‘షుగర్బోర్డు’లు ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
అప్పుల బాధతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రై తు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం డోర్లి గ్రామానికి చెందిన రైతు జలారపు లింగన్న (22) తన
పీహెచ్డీ పూర్తి చేసేందుకు సాధారణంగా ఐదేండ్ల సమయం పడుతుంది. కానీ ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ కనీసం ఏడెనిమిదేండ్లు ఎదురుచూడాల్సిందే. గైడ్తో సత్ప్రవర�
Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. స్థానికంగా ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్(Gomati Electronics)లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లోని ఒక గదిలో నవజాత శిశువుపై సీలింగ్ ఫ్యాన్ విరిగిపడిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది.
ఉన్న ఊరిలో ఉపాధి కరవై పొట్ట చేత పట్టుకొని దుబాయికి వెళ్లిన భర్త చొక్కాల శ్రీధర్ రెండేళ్లుగా ఫోన్ కలవక, ఆచూకీ దొరక్క భార్య, తల్లి తల్లడిల్లిపోతున్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని మూడేళ్ల కూతురిని అతి కర్కశంగా హతమార్చిన తల్లికి, సహకరించిన మరో వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ వరంగల్ జిల్లా ప్రధాన న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
Jagadish Reddy ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్యనేత
Harish Rao తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర ప్రభుత్వ చరిత్రలో ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
KTR బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహంపై ఆ పార్టీ తీరును ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
మడమ తిప్పడం.. మాట తప్పడం సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర అని మాజీ స్పీకర్ మధుసూదనచారి విమర్శించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని .. బిహార్లో రాహుల్ గాంధీ ప్రచారం చేసుకున్నారని తె�
బీసీలకు అన్ని రాజకీయ అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ అడుగడుగునా బీసీలను మోసం చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎంపీ వద్�
Revanth Reddy రాష్ట్రంలో త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేవాళ్లను ఈ ఎన్నికల్లో ఎన్న�
Harish Rao మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామనే డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపేయాలని సీఎం ర�
Madasi Kuruva leaders మదాసి కురువకు, మదారి కురువలకు ఎస్సీ పత్రాలు ఇవ్వకుంటే త్వరలో ముఖ్యమంత్రి జరిపే జిల్లాల పర్యటనలను అడ్డుకుంటామని తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ప్రాణస్నేహితుడు చనిపోవడం ఆ యువకుడిని కలచివేసింది. సొంత ఖర్చుతో హెల్మెట్లు కొనుగోలు చేసి వాహనదారులకు ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Telangana రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు రాక అనేక అవస్థలకు గురవుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి భోజనం పెడుతున్నప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన చెందుతున్నారు.
MP DK Aruna కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఆరోపించారు.
Maoists ఆయుధాలు వదిలేసి, జనజీవన స్రవంతిలో కలవడంపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. కూంబింగ్ ఆపేస్తే ఆయుధాల్లేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు మా�
Local Body Elections స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో ఇవాళ (సోమవారం) జరగాల్సిన విచారణ వాయిదా పడింది. దీనిపై మంగళవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
MP Conspiracy మహబూబాబాద్ పట్టణంలో రూ. 918 కోట్లు విలువగల మెగా మెయింటెనెన్స్ రైల్వే డిపో ప్రాజెక్టును కాజీపేట స్టేషన్ ఘన్పూర్ మధ్య తరలించేందుకు వరంగల్ ఎంపీ కడియం కావ్య కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్సీ తకళ్ళపల్ల
Special Trains తిరుపతి, షిర్డీ వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి-షిర్డీ-తిరుపతి, చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తామని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్స్వామి
పరిశ్రమలకు చెందిన 9,292 ఎకరాల భూములను కన్వర్షన్ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.27ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇండస్ట్రియల్ భూములను ఇకపై మల్టీ పర్పస్ యూజ్డ్ జోన్లుగా ప్రకటించింది.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థుల (Gurukula Student) ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల హాస్టల్లో విద్యార్థి బలవన్మరణం (Suicide) చెంద�
దక్షిణ డిస్కంలో అవినీతి జోరుగా జరుగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి పలు ఘటనలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని ప్రధాన కార్యాలయంలో ఓ అవినీతి ‘సూరీడు చ�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారుకు విధి విధానాల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయో లేదో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను మభ్యపెట్టే కుట్రలకు తెరతీసింది.
సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం జారీచేసిన జీవో46పై బీసీ కులసంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణం ఆ జీవోను ఉపసంహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
సొంత నియోజకవర్గంలో ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) షాకిచ్చారు. కొడంగల్ (Kodangal) నుంచి విద్యా సంస్థల తరలింపునకు నిరసగా ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛంగా బంద్ (Kodangal Bandh) పాటిస్తున్నారు.
ఆయుధాలను వీడటంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలను వదిలే తేదీని ప్రకటిస్తామని తెలిపారు.