Revanth Reddy రాష్ట్రంలో త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేవాళ్లను ఈ ఎన్నికల్లో ఎన్న�
Harish Rao మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామనే డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపేయాలని సీఎం ర�
Madasi Kuruva leaders మదాసి కురువకు, మదారి కురువలకు ఎస్సీ పత్రాలు ఇవ్వకుంటే త్వరలో ముఖ్యమంత్రి జరిపే జిల్లాల పర్యటనలను అడ్డుకుంటామని తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ప్రాణస్నేహితుడు చనిపోవడం ఆ యువకుడిని కలచివేసింది. సొంత ఖర్చుతో హెల్మెట్లు కొనుగోలు చేసి వాహనదారులకు ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Telangana రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు రాక అనేక అవస్థలకు గురవుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి భోజనం పెడుతున్నప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన చెందుతున్నారు.
MP DK Aruna కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఆరోపించారు.
Maoists ఆయుధాలు వదిలేసి, జనజీవన స్రవంతిలో కలవడంపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. కూంబింగ్ ఆపేస్తే ఆయుధాల్లేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు మా�
Local Body Elections స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో ఇవాళ (సోమవారం) జరగాల్సిన విచారణ వాయిదా పడింది. దీనిపై మంగళవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
MP Conspiracy మహబూబాబాద్ పట్టణంలో రూ. 918 కోట్లు విలువగల మెగా మెయింటెనెన్స్ రైల్వే డిపో ప్రాజెక్టును కాజీపేట స్టేషన్ ఘన్పూర్ మధ్య తరలించేందుకు వరంగల్ ఎంపీ కడియం కావ్య కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్సీ తకళ్ళపల్ల
Special Trains తిరుపతి, షిర్డీ వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి-షిర్డీ-తిరుపతి, చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తామని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్స్వామి
పరిశ్రమలకు చెందిన 9,292 ఎకరాల భూములను కన్వర్షన్ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.27ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇండస్ట్రియల్ భూములను ఇకపై మల్టీ పర్పస్ యూజ్డ్ జోన్లుగా ప్రకటించింది.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థుల (Gurukula Student) ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల హాస్టల్లో విద్యార్థి బలవన్మరణం (Suicide) చెంద�
దక్షిణ డిస్కంలో అవినీతి జోరుగా జరుగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి పలు ఘటనలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని ప్రధాన కార్యాలయంలో ఓ అవినీతి ‘సూరీడు చ�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారుకు విధి విధానాల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయో లేదో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను మభ్యపెట్టే కుట్రలకు తెరతీసింది.
సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం జారీచేసిన జీవో46పై బీసీ కులసంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణం ఆ జీవోను ఉపసంహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
సొంత నియోజకవర్గంలో ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) షాకిచ్చారు. కొడంగల్ (Kodangal) నుంచి విద్యా సంస్థల తరలింపునకు నిరసగా ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛంగా బంద్ (Kodangal Bandh) పాటిస్తున్నారు.
ఆయుధాలను వీడటంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలను వదిలే తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
పరోపకారమే పరమావధిగా తన బోధనలు, ఎన్నో సామాజిక కార్యక్రమాలతో భక్తుల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించిన సత్యసాయి ప్రపంచానికే స్ఫూర్తిప్రదాత అని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు ఉన్నది. ఫ్యూచర్సిటీ అంటూ ఊదరగొడుతూ గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములనే గ్లోబల్ సమ్మిట్కు వినియోగించుకుంటున్నది.
మొంథా తుపాను వరద బాధితులను కాంగ్రెస్ సర్కారు మరింత కష్టాలు పెడుతున్నది. హామీలను, సంక్షేమాన్ని వాయిదా వేస్తున్న ప్రభుత్వం.. వరద బాధితులకు అందించే తక్షణ సాయాన్ని ఆలస్యం చేస్తున్నది.
నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం వడ్వాట్లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా
అప్పుల బాధతో వ్యవసాయ కూలీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన డప్పు చంద్రం (50) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున�
రాష్ట్రంలో ఈవెనింగ్ బీటెక్, డిప్లొమా కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నది. ఈ కోర్సుల నిర్వహణకు సాక్షాత్తు రాష్ట్ర సర్కారే అనుమతిని ఇవ్వడం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పర్మిష�
విద్యార్థుల సంఖ్య పెరిగినా, వసతుల కొరత సమస్య పీడిస్తున్నా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) బడ్జెట్ మాత్రం అంతగా పెరగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటికింకా అరకొర నిధులే కేటాయిస్తున్న�
సింగూరు ప్రాజెక్టు భద్రతపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వగా, సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది.
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలకు సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పీపీఏలు) పెద్ద గుదిబండగా మారాయి. 20 ఏండ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో (2005లో) కుదుర్చుకున్న ఈ దీర్ఘకాలిక ఒప్పందాలు డిస్కంల నడ్డివ
రాష్ట్ర ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నది. ముఖ్యంగా గృహ విద్యుత్తు వినియోగదారులపై 300 యూనిట్ల లోపు చార్జీలను పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది.
సింగరేణి యాజమాన్యం ఏటా గణనీయమైన లాభాలు ఆర్జిస్తున్నది. ఆ లాభాలను విశ్రాంత కార్మికుల సంక్షేమానికి వినియోగించడంలో పూర్తిగా విఫలమైంది. ప్రకృతికి విరుద్ధంగా పనిచేసి విరమణ పొందిన కార్మికుల శ్రమ వల్లే నేడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో పోలీసులు కీలక విషయాలు రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీ�
ఆధ్యాత్మిక బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేసి సన్మార్గం వైపు నడిపించిన సత్యసాయి బాబా మానవుడిగా దర్శనమిచ్చిన దైవస్వరూపమని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు.
ప్రస్తుత చలికాలంలో పొగమంచు కారణంగా తెల్లవారుజామున ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపించకపోవడం.. ఎదురుగా ఉన్న వాహనాల దూరాన్ని అంచనా వేయడంలో విఫలం కావడం లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో 503 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 353 జిల్లాలకు, 150 బస్సులు గ్రేటర్ హైదరాబాద్ జోన్కు కేటాయించాలని ఆర్టీసీ నిర్ణయించినట్లు సమాచారం.
రెవెన్యూ సేవలను ప్రతి రైతుకు చేర్చి ప్రజా ప్రభుత్వం ఆశయాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత గ్రామపాలన అధికారులపై ఉందని తెలంగాణ ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించాలని పీవీ నర్సింహారావు సీఎంగా ఉన్నప్పుడు గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు నాంది పలికారని, ఆధునిక గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఆయన స్థాపించిన సర్వేల్ గురుకులం ఓ దిక్సూచిగా నిలుస్తుందని సీఎస్ కె.రామకృష్ణారావు తెలిపారు.
శుభకార్యక్రమాల్లో వితంతువులను దూరం పెట్టడం సాంఘిక దురాచారమని, మూఢనమ్మకాలను అనుసరించవద్దని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
నల్లబంగారంతో కళకళలాడిన సింగరేణి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. నెల నెలా 40,716 మంది ఉద్యోగులకు జీతాలివ్వాలంటే బ్యాంకుల నుంచి ‘ఓవర్డ్రాఫ్ట్’(ఓడీ)పై తాత్కాలిక అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన జీవో 46ను వెంటనే రద్దు చేయాలని, ఈ జీవో బీసీలకు రాజకీయ సమాధి కట్టిందని బీసీ ఐకాస ఛైర్మన్లు ఎంపీ ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్గౌడ్లు మండిపడ్డారు.
నెల రోజుల్లో టిమ్స్ సనత్నగర్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా సీఎం ప్రకటించి నెల దాటినా ఇప్పటికీ అతీగతీ లేదని, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాల పట్ల ప్రచార ఆర్భాటాలు తప్ప పురోగతి కనిపించడం లేదని భారాస మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
స్ట్రాబెర్రీ.. డ్రాగన్ఫ్రూట్.. అవకాడో.. రాంబూటాన్.. బ్లూబెర్రీ.. లాంగన్.. మకాడమియా నట్.. కివీ.. మ్యాంగోస్టీన్.. ఉత్తమ పోషక విలువలు, మార్కెటింగ్ సామర్థ్యం గల ఇలాంటి విదేశీ రకాల ఫలాలను మన దేశంలో సాగు చేయడం రైతులకు లాభదాయకమని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వెల్లడించింది.
ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొంది.. 81 ఏళ్ల వయసులో ఆసుపత్రిలో రోగులకు నిత్యం ఉచితంగా పాలు అందిస్తూ పెద్దమనసు చాటుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన వసంతశర్మ.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఆవరణల్లో విద్యార్థుల ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్లు పెంచుతుండగా.. కరీంనగర్ జిల్లాలో వీటికి విటమిన్ గార్డెన్లని పేరుపెట్టి సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగుచేస్తున్నారు.
పీడీలను, పీఈటీలను కేవలం వ్యాయామ సంబంధిత డ్యూటీలకే పరిమితం చేయాలని, ఇతర బాధ్యతలను అప్పగించవద్దని తెలంగాణ ఎస్సీ గురుకుల సొసైటీ పీడీ, పీఈటీల అసోసియేషన్ డిమాండ్ చేసింది.
మానవ అక్రమ రవాణా నివారణ కోసం మై ఛాయిస్ ఫౌండేషన్ (ఎంసీఎఫ్)తో కలిసి తెలంగాణ మహిళా భద్రత విభాగం చేపట్టిన ‘సేఫ్ విలేజ్ (సురక్షిత గ్రామం)’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో శిక్షకులకు ఇచ్చే శిక్షణను డీజీపీ శివధర్రెడ్డి, ఆ విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా ఆదివారం ప్రారంభించారు.
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ‘ధర్మయుద్ధం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి బాసర వరకు టెంపుల్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.380 కోట్లు మంజూరు చేసినట్లు పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు.
హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని అమల్లోకి తెచ్చింది.
గ్రామపంచాయతీల రిజర్వేషన్లపై సోమవారం అన్ని జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది.
సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి ఓ ప్రయోగానికి వేదికైంది. అక్కడ ప్రతి ఇంటిపై పూర్తి ఉచితంగా సౌరవిద్యుత్ కోసం ఏర్పాట్లు చేశారు.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో తెలంగాణ విద్యాకమిషన్, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుంది.
బహ్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న జీఎఫ్-274 విమానంలో బాంబు ఉన్నట్టు కస్టమర్ ఐడీ పేరుతో వచ్చిన బెదిరింపు మెయిల్ అధికారుల్లో కలకలంరేపింది.
కాలుష్య నివారణే లక్ష్యంగా తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపాలని, వాటి పాలసీలో మార్పు తేవాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చన్నైలో ఆదివారం నిర్వహించ�
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కదం తొక్కారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించిన ధర్మయుద్ధం సభ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా వక్తలు మాట�
‘వాహన డ్రైవర్లు చలికాలంలో జర జాగ్రత్తగా ఉండండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు’ అని పోలీసు శాఖ సూచించింది. ‘అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమంలో భాగంగా చలికాలంలో రహదారి భద్రతపై వాహనదారులకు కీలక �
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీపై రాష్ట్ర సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. నాలుగు నెలలుగా లబ్ధిదారులు ఎదురుచూడటమే గాక, కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాత కార్మిక చట్టాలనే అమలు చేయాలని గొంతెత్తి నినదించారు.
జిల్లా జనరల్ దవాఖానలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు, పీఎఫ్ వెంటనే చెల్లించాలని నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని అప్పు చేసి నిర్మాణం మొదలు పెట్టిన ఓ లబ్ధిదారురాలు ఆనందం అంతలోనే ఆవిరైంది. బేస్మెంట్ పూర్తయి ఖాతాలో పడిన బిల్లు వెనక్కి పోవడంతో లబోదిబోమంటున్నది. ఓ అధికార పార్టీ నేత కక్షసాధిం�
జగిత్యాల నియోజకవర్గంలో సీఎం రేవంత్రెడ్డి పార్టీ ఫిరాయింపుదారులకు మద్దతిస్తున్నారని మాజీ మంత్రి జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాజెంగి నందయ్య అభినందన స�
గ్రామపాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆవిర్భావసభ ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి కమిటీని ప్రకటించారు.
మలక్కా జలసంధి దానికి ఆనుకుని ఉన్న అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ క్రమంలో సోమవారం పశ్చిమ, ఉత్తర దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతంలో దీనికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్
ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల దేశంలో ఏటా లక్ష మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించమే ఇందుకు ప్రధాన కారణమని యశోద హస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు ఆవేద�
ప్రభుత్వ పెద్దల పట్టింపులేనితనం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి పౌరసరఫరాలశాఖకు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్నది. అప్పులతో దినదినగండంగా పాలనను నెట్టుకొస్తున్నామని బీద అరుపులు అరుస్తున్న పాలకులకు
వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు సతీమణి, ప్రముఖ రచయిత్రి తెన్నేటి సుధాదేవి రామరాజు (Tenneti Sudhadevi) (73) ఆదివారం సాయంత్రం నల్లకుంటలోని స్వగృహంలో కన్నుమూశారు.