భారత రాజ్యాంగంతో అందరికి సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన మహత్తర పత్రమని బీసీ ఇంటలెక్చువల్స్ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ అన్నారు.
KTR భూములు ప్రజల సొత్తని.. అబ్బ సొత్తు అన్నట్టు, నీ అత్త సొమ్ము అన్నట్టు’ నువ్వు దానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారా�
KTR ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఆయన అన్నదమ్ములు, అనుయాయులతో కలిసి ఓ అవినీతి అనకొండ మాదిరిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప�
KTR పూర్వ వైభవం కోల్పోయిన వరంగల్కు మళ్లీ టెక్స్టైల్ హబ్ గుర్తింపు వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ బీఆర్ఎస్ నేతలతో కలిసి
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లాలో ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట బుధవారం 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన లకు అనుగుణంగా పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని, ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ ఐక్యత సమగ్రతకు పెద్దపీట సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నా�
Viral Video ఆర్టీసీ బస్సులో మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండకర్ట్పై దాడికి దిగారు. పైగా నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తమ పెద్దన్నా అంటూ రెచ్చిపోయారు. దీనికి
Telangana Police అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన దీక్షల్లో ఉన్న పోలీసులు విధుల్లోకి రావద్దని, డ్యూటీలో ఉన్న సమయంలో ఎలాంటి మతాచారాలు చేయకూడదని స్పష్టమై�
KTR కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా చూపించడంపై ఆయన మండిపడ్డా�
KTR బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం హనుమకొండకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న దీక్షా దివస్తో పాటు స్థాని�
విద్యాహక్కు చట్టం అమలు, ఎన్సీటీఈ నోటిఫికేషన్ కంటే ముందుగా నియామకమైన ఉపాధ్యాయులకు టీజీటెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ కేంద్రాన్ని కోరింది.
ఐబొమ్మ పైరసీ మూవీ వైబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి విచారణకు సహకరించలేదని, మరోసారి కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు రాబడుతామని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
Osmania University శతాధిక వసంతాల ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రతిష్ట అధికారుల అసమంజస నిర్ణయాలతో మసకబారుతున్నది. వందేమాతరం ఉద్యమం మొదలుకుని ఎన్నో సామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలకు వేదికగా నిలి�
నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. మేడ్చల్ మలాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలోని సత్యనారాయణ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతుల మంజూరుపై వివరణ ఇవ్వా�
‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా పాఠశాల భవనాల మరమ్మతులు చేసిన కా ంట్రాక్టర్లకు బిల్లులు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు లేఖ రాశారు.
‘రేవంత్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడ్తున్నారు. గన్నీ బ్యాగుల కోసం గోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి మద్దతు ధర లేక దిగాలు చెందుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆల య ఖజానా ఖాతా లో జమైన రైతు ఏదుల సత్తెమ్మకు చెందిన పత్తి డబ్బులు రూ.2,14,549 ఆలయ అధికారులు తిరిగి ఆమె ఖాతాకు బదిలీ చేయించారు.
బ్రాహ్మణులను కించపరుస్తూ పాటపాడిన జీడి సారయ్యపై, ప్రసారం చేసిన యూట్యూబ్ చానల్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వాన్ని, పోలీసుశాఖను డిమాండ్ చేశాయి.
TGSRTC తెలంగాణ ఆర్టీసీలో బ్రెడ్ విన్నర్ (కారుణ్య నియామకం) ద్వారా ఎంపికైన సుమారు 2 వేల మంది ఉద్యోగులు తమ పోస్టుల రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి తమకు అన్యాయం జరుగుతున్నదన
శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా తితిదే చర్యలు చేపట్టింది.
తెలంగాణ ఉద్యమాన్ని ఉధృ తం చేసిన చారిత్రక ఘట్టం నవంబర్ 29ని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దీక్షా దివస్గా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నిర్ణయించారు.
హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసే దీక్షాదివస్ సన్నాహక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్టు జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.
రాష్ట్రంలో గత సంవత్సరం జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 305 పరిశ్రమలను మూసివేసినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) అధికారులు ఓ ప్�
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక�
పరిశ్రమల భూముల కన్వర్షన్ (హిల్ట్) పాలసీ చేసిన డ్యామేజీని కంట్రోల్ చేసుకునేందుకు మంత్రులు పడిన తిప్పలు అన్నీఇన్నీ కావు. ఒకేసారి ఆరుగురు మంత్రులు వచ్చి వివరణ ఇచ్చుకున్నారంటే డ్యామేజీ ఏ స్థాయి లో ఉన్నద�
కూలిందా? పేల్చిందా? తెల్వదు కానీ కాళేశ్వరంలో ఒక పిల్లరు కుంగితే కాంగ్రెసోళ్లు నానా రభస చేసిండ్రు. గోదావరి నదీగర్భంలో కట్టిన మేడిగడ్డలో మొత్తం 85 పిల్లర్లలో ఒక పిల్లరుకు ఇబ్బంది ఎదురైతే ఎక్కడాలేని ఆరోపణల�
సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశం గరంగరంగా సాగినట్టు తెలిసింది. విద్యుత్తు రంగ సంసరణల్లో భాగంగా మూడో డిసం ఏర్పాటు, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టం, కొత్త �
ఉద్యమాల నుంచే నిజమైన నాయకులు పుడతారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసేవారినే ప్రజలు నాయకులుగా కోరుకుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్లో వంద పడకల దవాఖాన పనులను బీఆర్ఎస్ సర్కార్ 80శాతం పూర్తిచేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా మిగతా 20 శాతం పనులు పూర్తిచేయడం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర�
ప్రజల సంక్షేమం, రాష్ట్రం మేలు కోసమే పారిశ్రామిక భూముల కన్వర్షన్ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు స్పష్ట�
కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్ కుంగిపోవడం వెనుక విధ్వంసపు కుట్ర దాగి ఉన్నదా? స్వప్రయోజనాల కోసం బాంబులు పెట్టి కూల్చాలని పథకం వేశారా? బీఆర్ఎస్ను అభాసుపాలు చేసి, అధికారం కోసం అడ్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భూ స్కామ్ కోసమే హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ)ని తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. కేవలం అధికార పక్షం, వారి రహస్య మిత్రపక్షాల సభ్యులే నిజమైన కార్పొరేటర్లుగా సమావేశం ఆద్యంతం కొనసాగింది
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల-గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యాం కూల్చివేత ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం లేఖ రాశారు.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు విడతల్లో డిసెంబరు 11, 14, 17 తేదీల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది.
స్పష్టమైన ప్రణాళికతో, పకడ్బందీగా కృషి చేస్తే. తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది.. కానీ ఇందుకు సుస్థిరమైన, నిర్మాణాత్మకమైన, కష్టతరమైన సంస్కరణలను ఏళ్ల తరబడి సమన్వయంతో అమలు చేయాల్సి ఉంటుందని హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బి) పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ముసాయిదా నివేదిక పేర్కొంది.
తెలంగాణ బ్రాండింగ్ విశ్వవ్యాప్తమయ్యే విధంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. డిసెంబరు 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న సమిట్కు సంబంధించి బ్రాండింగ్పై జూబ్లీహిల్్్సలోని తన నివాసంలో మంగళవారం రాత్రి సీఎం సమీక్ష నిర్వహించారు.
భవిష్యత్తులో విద్యుత్ కొరత లేకుండా చూసేందుకు భారీ ఎత్తున ప్లాంట్ల నిర్మాణాలతో పాటు, అదనంగా హరిత ఇంధనాన్ని ప్రైవేటు సంస్థల నుంచి సైతం కొనాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ఎన్టీపీసీకి, జెన్కోకు అవకాశం కల్పిస్తారు.
‘పరిశ్రమలకు చెందిన 9,263.71 ఎకరాలను ఇతర అవసరాల వినియోగం(కన్వర్షన్) కోసం అనుమతించి రూ.40 వేల కోట్లు రాబట్టాలని 2022లోనే అప్పటి భారత రాష్ట్ర సమితి మంత్రివర్గ ఉపసంఘమే నిర్ణయించిందని, దాన్నే మేం అమలు చేస్తుంటే కేటీఆర్, హరీశ్రావు తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావులు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులకు ఈసారి తమ వివరాల సవరణకు అవకాశముండదు. పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో విద్యార్థి పేరు, తండ్రి పేరు, గ్రూపు, మాధ్యమం, భాషా సబ్జెక్టులు తదితర వివరాల్లో తప్పులు దొర్లుతుంటాయి.
తెలంగాణ ప్రాసిక్యూషన్ విభాగం మరింత బలోపేతం కానుంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్న జిల్లా డైరెక్టరేట్లను 33కు పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారికి చలానాలు విధిస్తూ.. తరువాత అందులో రాయితీలు ఇవ్వడం.. చట్ట పరిణామాలపై ఉన్న భయాన్ని బలహీనపరచడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ రాయితీలు ఇవ్వడం ట్రాఫిక్ క్రమశిక్షణరాహిత్యాన్ని పెంచుతుందని పేర్కొంది.
నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు పున్న కైలాష్ నేతను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంగళవారం లేఖ రాయడం కలకలం సృష్టించింది.
రాష్ట్రంలో నాసిరకం చెక్డ్యాంల నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. లేఖ ప్రతులను మంగళవారం మీడియాకు విడుదల చేశారు.
వచ్చే నాలుగేళ్లలో పొలాలు, వ్యవసాయ బోర్లకు పెద్దయెత్తున సౌరవిద్యుత్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 29.10 లక్షల వ్యవసాయ బోర్లకు సాధారణ కరెంటు కనెక్షన్లతో ఉచితంగా రోజంతా విద్యుత్ సరఫరా అవుతోంది.
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే మార్చి 18 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కో పరీక్ష మధ్య ఒకటిరెండు రోజుల వ్యవధి ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం, విధులకు ఉపాధ్యాయులు అనధికారికంగా హాజరు కాకపోవడం, పారిశుద్ధ్యం లోపించడం తదితర అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేయనున్న, నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులకు భూసేకరణ అడ్డంకిగా మారుతోంది. టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమవుతున్నా.. కొన్నిచోట్ల భూముల స్వాధీనంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఆమె నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఇంటికి పెద్ద కుమార్తె. తల్లి సంపాదనే జీవనాధారం. అమ్మానాన్నలు ప్రణీత అని నామకరణం చేశారు. పేరుకు తగ్గట్లుగానే ఎన్ని కష్టాలున్నా తల్లి నుంచి ఆమెకు ప్రోత్సాహం లభిస్తోంది.
ఆ గ్రామ పంచాయతీలో ఉప సర్పంచిగా ఎన్నికైన వారికే సర్పంచి పదవి దక్కనుంది. ఏదైనా పంచాయతీకి సర్పంచి పదవికి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం... అక్కడ అదే సామాజికవర్గానికి చెందిన ఓటర్లు లేకుంటే ఉప సర్పంచినే సర్పంచిగా నియమిస్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్లోని బస్ డిపో ప్రాంతంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
సామాజిక న్యాయం పేరుతో తెలంగాణలో చేపట్టిన ఎస్సీ వర్గీకరణ తర్వాత ఎస్సీ గ్రూప్-3లోని మాల, దాని 26 అనుబంధ కులాలకు తీరని అన్యాయం జరుగుతోందని జాతీయ మాలమహానాడు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ, 8 ఈశాన్య రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో ముందుకు సాగాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఆకాంక్షించారు. ‘తెలంగాణ- నార్త్ ఈస్ట్ కనెక్ట్’ టెక్నో-కల్చరల్ ఫెస్టివల్ రెండో దశను మంగళవారం సాయంత్రం రాజ్భవన్లో ఆయన ప్రారంభించి మాట్లాడారు.
పింఛనుదారుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఈపీఎఫ్ సీబీటీ సభ్యుడు కరుమలయన్ పేర్కొన్నారు. పథకాల పేరుతో ఇదివరకున్న వైద్య సౌకర్యాలను కుదించే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తులను సమర్పించిన అభ్యర్థులు..అందులో వివరాలు తప్పుగా ఉంటే సవరించుకోవడానికి డిసెంబరు 1వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు టెట్ ఛైర్మన్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2014లో ఉద్యోగాల్లో చేరిన టీచర్లకు 2013 జూన్లో పోస్టింగ్లు పొందిన వారితో సమానంగా మూలవేతనం ఇచ్చేలా నోషనల్ సర్వీస్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.
అన్ని జిల్లాల కలెక్టర్లు నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లులన్నింటిలోనూ కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల్లో పెద్ద జలాశయం కొమరవెల్లి మల్లన్నసాగర్ కట్టకు 50 నుంచి 100 మీటర్ల దిగువన ఊట ఏర్పడింది. దీంతో మంగళవారం నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్) అంజద్హుస్సేన్ నేతృత్వంలోని బృందం జలాశయాన్ని సందర్శించింది.
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీపై తీసుకొచ్చిన జీవో-27 రద్దు చేసేంతవరకు తాము వెనక్కి తగ్గబోమని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో భాజపా బలపర్చిన అభ్యర్థులు పోటీలో నిలుస్తారని, ఇందుకు తగ్గట్టు కార్యకర్తలు సిద్ధంకావాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పిలుపునిచ్చారు.
భారతీయ సమాజానికి రెండు కళ్లలాంటి దేశ, ధర్మాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని శృంగేరిపీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీస్వామి సూచించారు.
కేంద్ర ప్రభుత్వం సమీకృత శిశు అభివృద్ధి సేవల(ఐసీడీఎస్) వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ టీచర్లు-ఆయాల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధూ మండిపడ్డారు.
సీతమ్మ సాగర్ నిర్మాణానికి ఇప్పటివరకు ఉన్న కీలక అడ్డంకులు తొలగాయి. ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టులపై గతంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును రీకాల్ చేస్తూ త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 18న తీర్పు వెలువరించింది.
పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దేశం నలు మూలల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు మంగళవారం దిల్లీ జంతర్మంతర్లో భారీ ధర్నా నిర్వహించారు.
తెలంగాణ గల్ఫ్ ఎన్నారై పాలసీ రూపకల్పనలో భాగంగా గల్ఫ్ వలసలు, సమస్యలు, పరిష్కారాలపై అధ్యయనం చేసేందుకు డిసెంబరు 3, 4 తేదీల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్, జన్నారం ప్రాంతాల్లో పర్యటిస్తామని నాన్-రెసిడెంట్ ఇండియన్(ఎన్నారై) సలహా కమిటీ ఛైర్మన్ వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డిలు మంగళవారం ఓప్రకటనలో తెలిపారు.
నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన తన అనుచరులను చల్లార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
రాష్ట్రంలో జర్నలిస్టులకు నూతన అక్రెడిటేషన్లు జారీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని, ఈ విషయంలో మీడియా అకాడమీ సైతం బాధ్యతలు మరిచి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని టీయూడబ్ల్యూజ
‘నువ్వు రాసిన కథ చాలా బాగుంది.. నిర్మాణ సంస్థకు నచ్చింది. నీ కథను దాదాపు ఎంపిక చేశారు. కానీ.. నువ్వు కూడా కొంత పెట్టుబడి పెట్టాలి. సినిమా రైట్స్ తీసుకోవడానికి ఖర్చవుతుంది. సినిమాలో హీరో కూడా నువ్వే’ అంటూ ఇద�
దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఎన్పీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన తెలిపారు.
మలేషియా పరిసర ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం దక్షిణ అండమాన్లో వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో హెచ్చరించింది.