Gadwala ‘సామాన్యులకు అండగా ఉంటాం.. ఫ్రెండ్లీగా ఉంటాం.. వారికి న్యాయం చేయడమే మా విద్యుక్త ధర్మం’ లాంటి మాటలు పోలీసుల నోటి వెంట తరచూ వింటూ ఉంటాం. కానీ స్టేషను మెట్లు ఎక్కాలంటే సామాన్యులకే కాదు, విద్యావంతులకు కూడ�
జూన్లో శ్రీవారిని భక్తులు పెద్దఎత్తున దర్శించుకున్నారు. నూతనంగా తీసుకొచ్చిన క్యూలైన్ మేనేజ్మెంట్ సిస్టమ్తో ఎంత మంది వచ్చినా.. అత్యంత కచ్చితత్వంతో వేగంగా దర్శనాలకు వెళ్లే అవకాశం కలిగింది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అశోక్నగర్లోని కేంద్ర గ్రంథాలయం ఆవరణలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు.
‘అవి పోలీస్స్టేషన్లు కావు.. సెటిల్మెంట్ అడ్డాలు. చట్టం, కోర్టులు, కోర్టు ఆర్డర్లతో వాటికి పనిలేదు. చట్టాన్ని చుట్టంలాగా చాప చుట్టేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా పోలీసులే సెటిల్మెంట్ పెద్దలుగా అవతారం
వన్యప్రాణులు, పర్యావరణ భద్రత, అటవీ సంరక్షణ చట్టం సవరణ బిల్లు (ఎఫ్సీఏఏ)-2023కు సంబంధించి నమోదైన కేసుల్లో కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సలహాలను అనుమతించవద్దని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్కు 60 మంది మాజీ అధికారులు లేఖ రాశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
ఉత్సాహం ఉరకలెత్తే వయసు.. కానీ ఎందుకో ఎక్కడలేని చికాకు.. ప్రతి క్షణం సంతోషంగా సాగిపోవాల్సిన సమయం.. కానీ ఆనందమంతా ఆవిరైన భావన.. కొండల్ని పిండిచేసే యవ్వనం.. కానీ శరీరాన్ని ఆవహించిన నిస్సత్తువ.. నేటి యువతలో కనిపిస్తోన్న లక్షణాలివి!
వందలకొద్దీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... ఏడాదిన్నర పాలనలో అనేక అంశాల్లో ప్రజల్ని మోసం చేసిందని, తన పరిపాలన వైఫల్యాల్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు విమర్శించారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో వల్లె వేసిన అబద్ధాలనే మళ్లీ ప్రచారం చేస్తున్నారని భారాస సీనియర్ నేత హరీశ్రావు విమర్శించారు.
సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన నేపథ్యంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అప్రమత్తమైంది. గ్యాస్, రసాయనాలు, వాయువుల లీకేజీలను గుర్తించి, సరిచేసే పరీక్షలను ఆరు నెలలకోసారి చేయాలని అన్ని పరిశ్రమలను మంగళవారం ఆదేశించింది.
కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో బూత్ స్థాయి అధికారుల(బీఎల్వోల) వ్యవస్థ ప్రక్షాళనకు జిల్లా ఎన్నికల అధికారి అయిన జీహెచ్ఎంసీ కమిషనర్ నడుం బిగించారు. అందులో భాగంగా బీఎల్వోలుగా పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు.
కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యాసంవత్సరానికి బీఎస్సీ (ఉద్యాన, అటవీ), ఎమ్మెస్సీ (ఉద్యాన) కోర్సుల్లో మొత్తం 13 బంగారు పతకాలకు గానూ.. విద్యార్థినులు 12 పతకాలను కైవసం చేసుకున్నారు.
భూముల సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత భూయజమానులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారులు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్- 2047’ లక్ష్యం దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు..విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.
తెలంగాణలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ(వ్యవసాయ, ఉద్యాన), బీవీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు.
తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో అభివృద్ధి పనులకు రాష్ట్ర బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించగా.. వాటిని ఏ అవసరాలకు ఖర్చు చేస్తారు..? న్యాక్ గ్రేడ్ ఎలా పెరుగుతుంది..? అని సాంకేతిక విద్యాశాఖ.. వర్సిటీలను అడుగుతోంది.
రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలపై విధించిన జరిమానాల చెల్లింపునకు ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)కు మైనింగ్ లీజుదారుల నుంచి స్పందన కొరవడుతోంది.
రాష్ట్ర మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ప్రధాన అధికారి హరిసింగ్కు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్(భారాస) ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు కరీంనగర్ జిల్లా విద్యావిభాగం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు ఆశించిన స్థాయిలో లేదని, మొక్కల పెంపకం మందకొడిగా కనిపిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేసీఆర్, జగన్ల మధ్య జరిగిన చర్చల అనంతరమే గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నిర్ణయం జరిగిందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
పదేళ్ల భారాస పరిపాలనలో.. నదీజలాల్లో తెలంగాణ హక్కులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, రాష్ట్రానికి కేసీఆర్ దగా చేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపాకు అధికారమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తానని భాజపా రాష్ట్ర నూతన సారథి ఎన్.రామచందర్రావు అన్నారు. విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేశానన్నారు.
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ధాటికి మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, కర్మాగారం యాజమాన్యం సమన్వయంతో రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో భూదాన్ భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టరాదన్న ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రతివాదులైన ఐఏఎస్, ఐపీఎస్, వారి బంధువులు, ఇతర ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన నిర్మాణాలపై నివేదిక సమర్పించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జూరాల జలాశయం దిగువన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇటీవల జూరాల గేట్ల సమస్యపై పరిశీలనకు వచ్చిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి స్థానిక నాయకులు సమస్యను వివరించడంతో వంతెన మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లాలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో స్ప్రే డ్రయ్యర్ పేలడం వల్లనే మరణాల సంఖ్య భారీగా ఉందని నిపుణులు చెప్తున్నారు. గతంలోనూ కెమికల్ ఫ్యాక్టరీల్లో పేలుళ్లు సంభవించాయని, అయితే ఇక్కడ మాత్రమ�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ప్రమాదం జరిగిన సిగాచి కంపెనీలో శిథిలాల తొలగింపులో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఘటన జరిగి రెండు రోజులైనా ఎక్కడి శిథిలాలు అక్కడే ద
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించిన యువకుడిని పోలీసులు రాత్రివేళ ఇంట్లోకి చొరబడి అరాచకం సృష్టించి అరెస్ట్ చేయడం దు�
పాశమైలారం ఫార్మా కంపెనీ పేలుడు ఘటన తరహాలోనే మేడ్చల్ పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్ ఫార్మా కంపెనీలో మంగళవారం బాయిలర్ పేలిన ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో షాపూర్కు చెందిన కార్మికుడు మూల శ్రీనివాస�
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం.. అధికారుల మామూళ్ల మత్తు.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించకపోవడం, ఈ అంశాన్ని ప్రశ్నించేనాథుడే లేకుండా పోవడంతో ప
అండగా ఉంటాం.. అధైర్య పడొద్దని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త కుటుంబానికి ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ సంజయ్, నేతలు భరోసా ఇచ్చారు.
‘కేసీఆర్ సీఎంగా ఉంటే మాకు న్యాయం జరిగేది. సీఎం రేవంత్.. నీకు పాలన చేతకాదు. పక్కకు తప్పుకో’.. అంటూ తమవారి ఆచూకీ కోసం వచ్చిన కార్మికుల కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ప
బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్రావు.. ఒక జాక్పాట్ అధ్యక్షుడు అని, ఆయనకు అనుకోకుండా వచ్చిన పదవి అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు.
పీఆర్టీయూ టీఎస్ నుంచి బీసీ ఉపాధ్యాయులను తొలగించడం దారుణమని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) విధానంలో రోడ్ల అభివృద్ధికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. హ్యామ్ రోడ్లకు సంబంధించిన డీపీఆర్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్రావు నియామకమయ్యారు. రాంచందర్రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయటంతో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో తెగేలా లేదు. పంచాయితీ రోజు రోజుకు రాజుకుంటున్నది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(శాట్స్), పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒకరిపై మరొకరు నెపం నెడుతున
దశాబ్దాల క్రితం నల్లగొండ మున్సిపాలిటీ, నిడమనూరు మండలంలోని 80 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించిన ముప్పారం మంచినీటి పథకం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది.
కొన్ని టీవీ చానళ్లలో పథకం ప్రకారం కథనాలు, థంబ్ నెయిల్స్ ప్రసారం చేస్తూ తెలంగాణ అస్థిత్వంపై దాడికి తెగబడుతున్నారని సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రూప్-1 మెయిన్ పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇందుకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. అయినవాళ్లకు, కొందరికి లబ్ధి చేకూరేలా టీజీపీఎస�
రాష్ట్రంలో తీవ్రమవుతున్న యూ రియా కొరతను అధిగమించేందుకు సర్కారు బెదిరింపుల దారిని ఎంచుకున్నది. రోజుకు ఐదు టన్నులకు మంచి యూరియాను అమ్మిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కార్యదర్శులను జైలుక�
అందాల పోటీలపై శ్రద్ధ చూపిన ప్రభుత్వం యూరియా సరఫరాపై అశ్రద్ధ చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి ఉలుకూపలుకూ లేదని మంగళవారం ఎక్స్వేద�
వ్యవసాయ సీజన్ వచ్చిందంటే చాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల గోస వర్ణనాతీతం. లాఠీదెబ్బలు తింటే తప్ప యూరియా బస్తా దొరికేది కాదు. షాపుల ముందు చెప్పుల క్యూలైన్లు, పోలీస్స్టేషన్లలో ఎరువుల అమ్మకాలు... ఇ
ప్రభుత్వ కార్యాలయాలకు పని మీద వెళ్లిన ప్రజలను లంచగొండులు జలగల్లా రక్తం పీల్చుతున్నారు. చాలామంది ఉద్యోగులు, అధికారులు చేతులు తడిపితేగానీ పనులు చేయడంలేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది. మంగళవారం పలు పీఏసీఎస్ల ముందు రైతులు బారులుతీరారు. వర్షంలోనూ గంటల తరబడి నిరీక్షించారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేం ద్రంలో రైతులు యూర�
‘ఓరి దేవుడా.. మా బిడ్డలెక్కడ? పొట్టకూటి కోసం వస్తే శవాలను చేశావు కదయ్యా’ అంటూ కార్మికుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలతో పటాన్చెరు ఏరియా దవాఖానలో విషాదం అలుముకున్నది. పుట్టినగడ్డపై ఉపాధి కరువై.. పొట్�
రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. తాజాగా రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి మరో రూ.1,500 కోట్లు అప్పు తెచ్చింది. మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ �
రాష్టంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో నూతన కామన్ డైట్ను తప్పక పాటించాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మానేని రామారావు సిగాచి పరిశ్రమపై కేసు నమోదు చేయాలని జాతీ�
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మంగళవారం సుమోటోగా స్వీకరించింది.
ప్రేమవివాహం చేసుకున్న దంపతులిద్దరూ సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్రెడ్డి ఇటీవలే మద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీర�
నిత్యం ప్రజల కోసం పరితపించిన ఎంసీపీఐ(యూ) వ్యవస్థాపక నేత మద్దికాయల ఓంకార్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ సూచించారు.
సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సీనియర్ కెమిస్ట్గా నాలుగేండ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్న జీ వెంకటేశ్ ఈనెల 6న తన స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లా జీ సిగడం మండలం జగన్నాథపురం గ్రామానికి వెళ్లాల్సి ఉన్నది. �
ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారును మొద్దునిద్ర లేపింది బీఆర్ఎస్ పార్టీయేనని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అనుమతుల�
శ్రీశైలం డ్యామ్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి నుంచి 30,722 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల నుంచి 60,075 క్కూసెక్కులు విడుదలై మంగళవారం సాయంత్రానికి 90,797 క్యూసెక్కులు శ్రీశైలం జలాశ�
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాదంలో బాధితులకు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన పరిహారం ‘అశ్వథ్థామ హతః.. కుంజరహాః’ అన్నట్టుగా తయారైంది. మృతుల కుటుంబాలకు కోటి, తీవ్రంగా గాయపడిన వారికి �
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా బందయ్యే వరకు తమ పోరాటం ఆగదని, తెలంగాణ ప్రయోజనాల కోసం, రైతు సమస్యలు తీర్చడం కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచే�
నేత కార్మికుల రుణమాఫీ పథకానికి రూ.33 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
గోదావరి జలాలను పెన్నా బేసిన్కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆగబోదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. కేంద్రం ప్రభుత్వం ఏపీకి మద్దతుగా ఉంటుందని అన్నారు.
పొలంలో విత్తనాలు వేసే సమయంలో తన తండ్రి పడే కష్టాన్ని చూసిన ఆ యవకుడు విత్తనాలు నాటే యంత్రాన్ని ఆవిష్కరించి ఔరా అనిపించాడు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన రణధీర్ హెదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీ�
ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ జాతీయ కౌన్సిల్ స�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణులకు మొండిచెయ్యి చూపింది. బ్రాహ్మణ పరిషత్కు విడుదల చేసిన నిధులను వెనక్కి లాగేసుకుంది. గత సంవత్సరం బడ్జెట్లో బ్రాహ్మణ పరిషత్కు రూ.50 కోట్లు కేటాయించిన ప్రభు�
రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర మహిళా పెన్షనర్ల సంఘం చైర్పర్సన్ ఉమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లా�
Pharma City : హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో సుమారు 19,400 ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని
Pashamylaram : హైదరాబాద్/ సంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదం తెలుగు రాష్ర్టాల్లో విషాదం నింపింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇ�
ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ మొద్దునిద్రను లేపింది, ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరగని పోరాటం చేసింది.. భారాసనేనని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
Harish Rao పంట బీమా అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదర గొట్టిన సీఎం రేవంత్ నాలుగు సీజన్లుగా పంట బీమా అమలు చేయకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. మాటలు కోటలు దాటితే.. సీఎం రేవంత్ �
హైదరాబాద్: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. హైదరాబాద్లో సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగానూ పట్టాభిరామ్ ప్రసిద్ధి. పట్టాభిరామ్ భార్య కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా పేరు పొందారు. కాకినాడలో ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి నుంచి ఆ విద్యను నేర్చుకున్నారు. 1970 దశకం నాటికి స్వతంత్రంగా రెండుమూడు గంటలపాటు ప్రేక్షకులను కదలనీయకుండా ఇంద్రజాలం ప్రదర్శించే స్థాయికి పట్టాభిరామ్ ఎదిగారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పట్టాభిరామ్ ఫొటోలు మీకోసం..
Harish Rao ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్ సర్కారును మొద్దునిద్ర నుంచి లేపింది.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీయే�
Srisailam Temple శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులకు భక్తులకు గుడ్న్యూస్ చెప్పారు. మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం భాగ్యాన్ని ఉచితంగానే భక్తులకు కల్పిస్తున్నట్లు ఈవో శ్రీన
Heavy Rains తెలంగాణలో రాబోయే ఐదురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మ�
తెలంగాణలో భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తుపై సమగ్ర పరిశీలన ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు.
పోలవరం-బనకచర్లపై కేంద్రానికి మన అభ్యంతరాలను తెలిపామని తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్ ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమని వాదించామన్నారు.
Medigadda Barrage జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ వరద ప్రవాహం పెరుగుతోంది.
DNA tests పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 45కు పెరిగింది. వారిలో కొందరి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భాజపా తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్.రామచందర్రావు ఎన్నికైనట్టు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్రమంత్రి శోభాకరంద్లాజే అధికారికంగా ప్రకటించారు.
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు, జోగిని శ్యామల అమ్మవారి కల్యాణానికి తలంబ్రాలు సమర్పించారు.
CM Revanth సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించి 45 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతటి ఘోర ప్రమాదం తెలంగాణలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటిదాకా జరగలేదన్నారు.
Couple died సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దాడి కేసులో బెయిల్పై బయటకు వచ్చిన కొంతమంది వ్యక్తులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో హంగామా చేశారు. ఫిర్యాదు చేసిన బాధితుడు ఇంటి సమీపంలో బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అంతు చూస్తామంటూ హెచ్చర�
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను మంగళవారం సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఇరు రాష్ట్రాల అధికారులు తెరిచారు.
Rains రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు (మంగళ, బుధ వారాల్లో) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. కమిటీలో కొత్తవాళ్లకు చోటు కల్పించాలని, ఈ ఘటనపై ఇప్పటికే నివేదిక ఇచ్చినవాళ్లు కమిటీలో ఉండకూడదని స్�
ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు (Babli Project) గేట్లను అధికారులు ఎత్తివేశారు. మొత్తం 14 గేట్లు ఉండగా అన్నింటిని పైకి ఎత్తి బ్యారేజీలో �
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ కంపెనీలో (Sigachi Industries) జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. రియాక్టర్ పేలుడుతో ఇప్పటివరకు 42 మంది మరణించారు. వివిధ దవాఖానల్లో మ�
పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర ధరలతో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) నిర్మాణ దారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణాలు గాడిన పడుతున్న తరుణంలోనే సామాగ్రి రేట్లు అధికం కావటం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కంకర, �