వైద్యారోగ్య శాఖలోని ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న ఓ డిప్యూటీ డైరెక్టర్కు ప్రభుత్వం నుంచి చార్జ్ మెమోలు జారీ అయినప్పటికీ, జాయింట్ డైరెక్టర్గా పదోన్నతి కల్పించడం చర్చనీయాంశంగా మారింది.
Road Accident కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బీదర్లో కారు, వ్యాను ఢీ కొన్నాయి. ఈ ఘటనలో తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు.
Tiger Estimation అటవీ, జంతు ప్రేమికులకు శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పులులను లెక్కించేందుకు తమతో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర అటవీ శాఖ పిలుపునిచ్చింది. అఖిల భారత పులుల లెక్కింపు 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు �
Hyderabad - Vijayawada Highway హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్లేవారికి గుడ్న్యూస్.. నాలుగు లేన్లుగా ఉన్న ఈ రహదారి ఇప్పుడు ఆరు లేన్లుగా మారనుంది. ఈ మేరకు 65వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వైఖరిని నిరసిస్తూ బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ నగేష్ ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింద
Balka Suman జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మద్దతుతోనే ఆయన బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ బెదిరింపు�
Bus Accident పటాన్ చెరు, నవంబర్ 5: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. కారును తప్పించబోయి ఓ బస్సు అదుపుతప్పి డివైడర్ ఎక్కి, కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. హైదరాబాద్ శివారు పటాన్చెరు సమీపంలో బుధవారం ఉదయం ఈ �
Ghazala Hashmi వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ (Virginias New Lieutenant Governor)గా భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థిని గజాలా హాష్మీ (Ghazala Hashmi) విజయం సాధించారు.
Azharuddin బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే తాను ఇంకెప్పుడూ మీ దగ్గరకు రానని కొత్త మంత్రి అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం రహమత్నగర్ డివిజన్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్ర
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) విమర్శించారు.
కార్తిక పౌర్ణమి సందర్భంగా హనుమకొండ జిల్లా వేయి స్తంభాలగుడికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వెలుపల కార్తిక దీపాలు వెలిగించారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
రాష్ట్రంలో వెయ్యి మందికిపైగా విద్యార్థులున్న సర్కారు బడులు ఎన్ని అంటే భూతద్దంపెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. కేవలం 15 సర్కారు బడుల్లోనే వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఉన్నారు.
కేసీఆర్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏ ఒక్క నిరుపేదకూ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులు పదేపదే అబద్ధాన్ని ప్రచారాన్ని చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పగలంతా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ.. సాయంత్రానికి మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నది.
రాష్ట్ర క్యాబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయని, జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం ఏ క్షణమైనా మంత్రివర్గంలో మార్పులు సంభవిస్తాయని, మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘సౌత్ఫస�
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మంగళవారం మావోయిస్టులకు చెందిన ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీని డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) బలగాలు ధ్వంసం చేశాయి.
మద్య కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.3,151 కోట్లు వెంటనే చెల్లించాలని, లేకుంటే రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి, సరఫరాను నిలిపివేస్తామని లిక్కర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశాయి.
ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్టు స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విచారణను ఆరో తేదీన నిర్వహ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎల్ఎల్బీసీ చరిత్ర తెలియదని మాజీమంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన నోటి విలువ, నీటి విలువ తెలియదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెండేండ్ల క్రితం బ్రిడ్జి కూలిపోగా, ప్రత్యామ్నాయ రోడ్డు ఇటీవలే తెగిపోయింది. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఏకంగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన గ్రామస్థులపై పోలీసులు కేసు నమోద
ప్రిన్సిపాల్ చితక బాదడంతో మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారు దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ఆయా జిల్లాల్లోని మంత్రుల ఇండ్లను ముట్టడించారు.
ఇటీవల మంత్రిగా ప్రమా ణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు రాష్ట్ర ప్రభుత్వం రెండు శాఖలు కేటాయించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దగ్గర ఉన్న ప్రభుత్వరంగ సంస్థలతోపాటు మంత్రి అడ్లూర�
మంత్రులు, ఎమ్మెల్యేల వంటివారు కనిపించినప్పుడు విలేకరులు మాట కలపడం, వివిధ కోణాల్లో ప్రశ్నలు అడగడం, తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీ�
రానున్న శాసనమండలి సమావేశాలను అసెంబ్లీ పక్కనే ఉన్న భవనంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదని, అందుకు అనుగుణంగా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ర
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడులో 54 మంది మృతి చెందిన సంఘటనపై దర్యాప్తు పురోగతి నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కారణంగా ఓ విద్యార్థిని నాలుగు నెలలుగా చదువుకు దూరమైంది. గురుకులంలో తనకు పాము కాటు వేసిందని చెప్పడంతో పాఠశాల నుంచి గెంటేసినట్టు విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ఆవేదన �
కమీషన్లు దండుకోవడానికే ఎస్ఎల్బీసీ పనులను తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, తెదేపాల హయాంలోనే ఎస్ఎల్బీసీకి నష్టం జరిగింది.
రాష్ట్రంలోని 6 వేల కళాశాలల్లో చదువుతున్న 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల రూ. 8 వేల కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో రెండు రోజులుగా కళాశాలలు మూసివేసినా ప్రభుత్వం పట్టించుకోదా అని ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు.
బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లి.. అక్కడ మృతిచెందిన జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన శ్రీపాద నరేశ్ మృతదేహానికి ఐదేండ్ల తర్వాత అక్కడే అంత్యక్రియలు జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
రాష్ట్రంలో ఉన్నత విద్యా కళాశాలల బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఆర్థిక, విద్య, సంక్షేమ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం సాయంత్రం చర్చించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్ రెండోరోజు మంగళవారం కొనసాగింది. కళాశాలలు మూతపడటంతో మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన బీఫార్మసీ పరీక్షలు అధిక శాతం విద్యాసంస్థల్లో జరగలేదు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ నోటీసులను సవాలు చేస్తూ బీజేపీ నేత బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్ వెల్లపల్లిలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
పంటలు చేతికొచ్చి కోతలు మొదలైన వేళ హఠాత్తు వర్షాలు అన్నదాతలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. మంగళవారం కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సిట్ జారీ చేసిన సీఆర్పీసీ 41ఏ నోటీసును సవాల్ చేస్తూ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తోపాటు జగ్గుస్వామి, తుషార్ వెల్లపల్లిలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు మూసివేసింది.
క్రషర్ల నుంచి అతివేగంగా, మితిమీరిన సామర్థ్యంతో వస్తున్న టిప్పర్లతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆగ్రహించిన ప్రజలు రహదారిపై గుంతలు తవ్వి వాహనాలను నిలిపివేసిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లక్డారంలో మంగళవారం జరిగింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనపై జరుగుతున్న దర్యాప్తు పురోగతి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి�
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను ఎకరాకు ఏడు క్వింటాళ్లకే పరిమితం చేస్తూ సీసీఐ తెచ్చిన కొత్త నిబంధనను వెంటనే ఎత్తివేయించేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్లు చొరవ చూపాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
ధరణి పోర్టల్ వేదికగా జరిగిన అనుమానిత ఈ-లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖ ఫోరెన్సిక్ ఆడిట్ చేయించనుంది. రెండు నెలలుగా రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో కేరళకు చెందిన ఆడిట్ సంస్థ ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను నిర్వహించింది.
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 10 నుంచి 22వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రక్షణ పౌరసంబంధాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారంటూ 2017లో పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ పోలీస్ స్
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి బీజేపీ నేత బండి సంజయ్పై మాల్ప్రాక్టీస్ చట్టం కింద నమోదు చేసిన కేసుకు చట్టబద్ధత ఏమిటో చెప్పాలని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది.
రాష్ట్రంలోని కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి నిధుల సమీకరణపై ప్రత్యామ్నాయ మార్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు గత నెల 28న జీఓ-19 జారీ చేశారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న రోడ్డు గత ఏడాది కొత్తగా నిర్మించగా.. వరదల ఉద్ధృతికి ఇలా ఛిద్రమైంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వంతెన వద్ద గోదావరి నది పోటెత్తింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాజపాకు జనసేన మద్దతు ప్రకటించింది. మంగళవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావులతో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ హైదరాబాద్లోని సాగర్ సొసైటీలో భేటీ అయ్యారు.
బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వారంలోగా విడుదల చేయాలని, లేదంటే తమ సంఘం ఆధ్వర్యంలో సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు�
‘వందేమాతరం’ 150 సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందని జార్ఖండ్, ఒడిశా, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలకు తాను ఇన్ఛార్జ్గా నియామకమవ్వడం ఆనందంగా ఉందని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ తెలిపారు.
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో చేపట్టిన శాసనమండలి భవన పునర్నిర్మాణ పనులను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే ఆ భవన ప్రారంభోత్సవం జరగనుందని ఆయన పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలైన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(ఎస్హెచ్ఆర్సీ) సుమోటోగా కేసు విచారణ చేపట్టింది.
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా, భారత రాష్ట్ర సమితిలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
స్థిరాస్తి వ్యాపారుల కోసం హైదరాబాద్-బీజాపూర్ హైవేకు భూసేకరణ చేయకుండా నిర్లక్ష్యం చేసింది భారత రాష్ట్ర సమితి సర్కారేనని, చేవెళ్ల ప్రమాద ఘటనకు ప్రధాన కారణం భారత రాష్ట్ర సమితియేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు.
ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, నగరపాలక, పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించే ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఆమోదం తెలిపారు. సంబంధిత దస్త్రంపై ఆయన మంగళవారం సంతకం చేశారు.
తెలంగాణలో మద్దతు ధరలతో మొక్కజొన్న కొనుగోలు పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా 125 కేంద్రాల్లో 23,131 టన్నుల మక్కలను కొనుగోలు చేశారు.
మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలోని బయోమార్కర్లను పరిశీలించడం ద్వారా వారికి మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చని బాంబే ఐఐటీ పరిశోధక బృందం తేల్చింది.
ఇటీవల రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమ్మద్ అజారుద్దీన్కు ప్రభుత్వం శాఖలను కేటాయించింది. మైనారిటీ సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఉద్యోగ జీవితంలో బిజీబిజీగా గడిపే వారు... వారాంతం వచ్చిందంటే.. విశ్రాంతి తీసుకోవడమో.. కుటుంబంతో సరదాగా ట్రిప్లు వేయడమో చేస్తుంటారు. హైదరాబాద్లో నివాసముండే లోకేంద్రసింగ్ అందుకు భిన్నం.
నిత్యం పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులు మల్లఖంబ్ విన్యాసాలతో అదరగొట్టారు. యోగా, జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్ల కలయికతో కూడిన ఈ ప్రాచీన యుద్ధ క్రీడలో తమ ప్రావీణ్యం ప్రదర్శించి ఔరా అనిపించారు.
కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి రైతులు ఆగమాగమయ్యారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల వద్ద నిల్వ చేసిన ధాన్యం తడిసిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు.
‘కాంగ్రెస్ మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టి అమలు చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసులపై పోరాడుతూనే ఉంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని అధికారికంగా వ్యతిరేకించిన తొలి రాష్ట్రం తెలంగాణ’ అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ యాజమాన్యం గ్రేడ్-4 ఆర్టిజన్ల నియామకానికి నిర్వహించిన పరీక్షను రద్దు చేసింది. ఈ విషయాన్ని అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది.
ఈడబ్ల్యూఎస్ పటిష్ఠ అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని పలువురు రెడ్డి, ఓసీ సంఘాల ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ‘రెడ్ల నిరసన దీక్ష’ చేపట్టారు.
పత్తి కొనుగోళ్లను ఎకరానికి ఏడు క్వింటాళ్లకు పరిమితం చేస్తూ సీసీఐ జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్ర రైతుల పాలిట అశనిపాతంలా మారాయి. రాష్ట్రంలో సీజన్ ఆరంభంలో వర్షాభావం... ఆ తర్వాత భారీ వర్షాలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పదేళ్ల కేసీఆర్ అభివృద్ధి పాలన బాగుందో.. రెండేళ్ల రేవంత్ విధ్వంస పరిపాలన బాగుందో.. బాగా ఆలోచించి 11వ తేదీన తీర్పు చెప్పాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ను కాపాడుకోవాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితిలను ఓడించాలని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలు మజ్లిస్ను పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయానికి కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, భాజపాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారడంతో నిత్యం సర్వేలు చేస్తూ, కిందిస్థాయి నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నాయి.
హైదరాబాద్లో, తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి... అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
‘‘భాజపా, భారత రాష్ట్ర సమితిల మధ్య చీకటి ఒప్పందం ఉంది. పగలు తిట్టుకుంటారు.. రాత్రి కలుసుకుంటారు’’ అని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం రహ్మత్నగర్ డివిజన్లో నిర్వహించిన రోడ్షోలో సీఎం పాల్గొన్నారు.
విద్యుత్ కాంట్రాక్టర్లు, ఉద్యోగులు కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారు. కొత్త కరెంటు కనెక్షన్లు, మీటర్ల కేటాయింపు, పాత కనెక్షన్లకు లోడు పెంపు పనుల్లో ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడుతున్నారు.
గురునానక్ ప్రకాశ్ ఉత్సవ్(జయంతి) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో భిన్నత్వంలో ఏకత్వమనే అద్భుతమైన స్ఫూర్తికి గురునానక్ నిదర్శనమని ఒక ప్రకటనలో కొనియాడారు.
ఓ గుమస్తా చిన్న కిరాణా దుకాణానికి ఓనరు కావాలనుకుంటడు.. ఓ కార్మికుడు ఎన్నటికైనా మేస్త్రీ కావాలనుకుంటడు.. ఆటో డ్రైవర్ ఆటో యజమాని కావాలనుకుంటడు.. కానీ రెండు ఆటోలున్న యజమాని చివరికి దినసరి కూలీలెక్క ఆటో డ్రై
రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్కు షాక్ తగలనున్నదా?? అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా.. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైలేజీ కోసం మైన�
రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్దే గెలుపు అని ఇప్పటికే పలు ప్రఖ్యాత సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. ఈ క్రమంలో ‘మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్' పేరిట ఎస్
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే తాను ఇంకెప్పుడూ మీ దగ్గరకు రానని కొత్త మంత్రి అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం రహమత్నగర్ డివిజన్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్రెడ్డ�
టీవల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు హోంగార్డులు ఇమ్మాడి రఘుపతి, ఎన్ సింహాచలం కుటుంబాలకు అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.
రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్�
చేవేళ్ల రోడ్డు ప్రమాదంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి వింత వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రోడ్లు కరాబ్ ఉంటేనే యాక్సిడెంట్లు కావని, బండ్లు మెల్లగా వెళ్తాయని.. రోడ్లు బాగుంటేనే ఎక్కువ యాక్సిడెంట్ల�
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే రేషన్కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్సు రద్దయి పోతాయంటూ సీఎం రేవంత్రెడ్డి పరోక్షంగా ఓటర్లను భయపెట్టారు. పదేండ్లు పాలించిన వాళ్లు పేదలకు ఒక రేష
ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ షేక్పేటలో ప్రచారం చేస్తున్న నిరుద్యోగ యువకుడు టేకుల దినేశ్పై కేసు పెట్టడాన్ని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ �
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తగిన గుణపాఠం నేర్పాలని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఉద్యోగ సంఘాల జేఏసీ నేత దేవ
రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారై వరుస ప్రమాదాలు జరుగుతున్నా సర్కారు మొద్దునిద్ర వీడడంలేదు. మరమ్మతులకు కూడా చేయించడంలేదు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించిన అధికారులు వాటి
‘మనిషికి మనిషి తోడు..’ ‘ఆపదలో ఆదుకునే సాటి మనిషే దేవుడు’ అని పెద్దలు చెప్తుంటారు. ఇది నిజమేనని తెలిపే ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఘటనలు ఉన్నాయి. ప్రాణాలకు తెగించి మరీ ఇతరుల ప్రాణాలను కాపాడిన ఆదర్శమూర్తులను చూ�
రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్గా స్పందించింది. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోన�
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ను ఢీకొట్టడంతో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీస�
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా ఉండటం, పెద్దఎత్తున గుంతలు ఏర్పడటంతో తరచూ ప్రమాదాలు జరిగి, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ ప్రజలు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రజా�
వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.