రాష్ట్రం రెండేళ్లలో సాధించిన ప్రగతి, భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Minister Jupally ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
KTR జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందో రేవంత్రెడ్డి అంతరాత్మకు తెలుసునని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జూబ్లీహి
MLA Sanjay Kumar పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను బీఆర్ఎస్ కార్యకర్త నిలదీశాడు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే గులాబీ కండువా కప్పుకోవాలని డిమాండ్ చేస్తూ సంజయ్ కార్యక్రమానికి
బతికున్నప్పుడు తింటి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను అని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో స్మశా�
Thippiri Tirupathi మావోయిస్టు పార్టీకి ఇటీవల జనరల్ సెక్రటరీగా ఎన్నికైన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడా? ఏపీలో పట్టుబడిన వారిలోని నలుగురు కీలక నేతల్లో అతను కూడా ఉన్నట్లు అనుమానాల�
Kalyana Lakshmi కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద పేదింటి ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాడు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆశలు కల్పించి, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండేలా చూడాలనుకోవడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నార
బీసీలకు ఇచ్చిన హామీ ముఖ్యమా? కేంద్రం ఇచ్చే రూ.మూడు వేల కోట్లు ముఖ్యమా? అనేది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చుకోవాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని బీసీ సంఘాల జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృ�
రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయం బీసీ సమాజం కించపరిచే చర్యగా అభివర్ణిస్తూ, ప్రభుత్వం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ (బీపీఎఫ్) డిమాండ్ చేసింది.
బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలుచేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు.
ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టగా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆస్తులు జప్తుకు ఆదేశాల మేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీవో కా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలు, భారత పత్తి సంస్థ(సీసీఐ) తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
న్యాయస్థానం తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలే కేంద్రంగా.. వారి సౌలభ్యమే లక్ష్యంగా పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన మెరుగైన పరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
తెలంగాణ ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన 18 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలుచేసిన అఫిడవిట్లో సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉన్న ఎస్ఎల్పీ గురించి ప్రస్తావించకపోవడంపై మంగళవారం...
బరువెక్కిన హృదయాలు... ఉబికివస్తున్న కన్నీళ్లు... ఏ ఇంటికి వెళ్లినా వేదనే... ఎవరిని కదిలించినా అంతులేని ఆవేదనే... సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతి చెందిన 45 మంది కుటుంబాల్లో పరిస్థితి ఇది.
‘అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో ఉంటూ కుటుంబ సభ్యులతో జల్సాలు చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడబెట్టుకొని కార్లలో తిరుగుతున్నారు.
సరైన తిండి లేక అనారోగ్యానికి గురై దివ్యాంగుడైన కుమారుడు మృతిచెందాడు.. అతన్ని ఖననం చేయడానికి తండ్రి చేతిలో చిల్లిగవ్వ లేదు.. మృతదేహాన్ని భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లాడు..
తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతలను వదులుకోవడంతోనే భారత రాష్ట్ర సమితి గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిందని.. సీనియర్ నాయకులను కాదనుకొని కేసీఆర్ తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు 2026 జనవరి 31న ఎన్నికలు జరుగుతాయని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, దిల్లీ, త్రిపుర తదితర రాష్ట్రాల్లో ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు ఉంటాయని తెలిపింది.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చలికి వణికిపోతోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఈ జిల్లాలోని సిర్పూర్(యు) మండలంలో 6.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాల కారణంగా రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్న రైతులకు తీరని నష్టం జరుగుతోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు.
సుప్రీంకోర్టు విధించిన స్టేకి విరుద్ధంగా కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపును, ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు నూతన స్వరూపాన్ని అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కోరినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు.
వైద్యుల సూచన లేకుండానే మందుల దుకాణానికి వెళ్లి యాంటీ బయాటిక్ మందులు కొనుక్కొని వాడితే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లేనని, తరచూ వీటి వినియోగంతో శరీరానికి నిజంగా అవసరమైన రోజు అవి పనిచేయకుండా పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మహిళా పాత్రికేయులకు ఎదురవుతున్న అసభ్యకర ట్రోలింగ్, బెదిరింపులు, ద్వేషపూరిత ప్రచారాలు, దాడులను అరికట్టి... రక్షణ కల్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ను మహిళా జర్నలిస్టుల బృందం కోరింది.
పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాల్సిన బాధ్యత మంత్రులకే అప్పగించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. జిల్లా మంత్రితోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య ఇన్ఛార్జి మంత్రి సమన్వయకర్తలా వ్యవహరించాలని సూచించింది.
నీటిని సమర్థంగా ఉపయోగించుకోవడం ఇప్పుడు ప్రపంచ ప్రాధాన్య అంశంగా మారిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. మంగళవారం దిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగిన కార్యక్రమంలో 6వ జాతీయ జల అవార్డులను ఆమె ప్రదానం చేశారు.
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్రెడ్డి, అరెకపూడి గాంధీలను మరోసారి విచారించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ నిర్ణయించారు.
మావోయిస్టు పార్టీలో మద్వి హిడ్మా(51) 36 ఏళ్ల ప్రస్థానం ఆద్యంతం సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచింది. దళసభ్యుడిగా చేరి.. దండకారణ్య దళపతిగా ఎదగడం వెనక ఆయన చేసిన భారీ ఆపరేషన్లు కీలకంగా నిలిచాయి.
నిర్ణీత వ్యవధిలోగా పూర్తిచేసే పేరుతో ఈపీసీ పద్ధతిలో గుత్తేదారులకు ప్రభుత్వం పనులు అప్పగించింది. కానీ ఏళ్లపాటు పనులు నత్తనడకన సాగుతుండటంతో ఖజనాపై భారీగా భారం పడుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయాన్ని చెరి సగం భరించి హైదరాబాద్ మెట్రోరైల్ను పూర్తి చేసే దిశగా ఆలోచిస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ పేర్కొన్నారు.
‘రేవంత్రెడ్డి వచ్చిండు. చిప్ప మా చేతికిచ్చిండు’ అని మొగిలిచర్ల మహిళా రైతు శోభ దుమ్మెత్తి పోసింది. బీఆర్ఎస్ పార్టీ ‘మార్కెట్ బాటలో భాగంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డును సందర్శించిన అనంతరం పరకా
‘రేవంత్ రెడ్డీ.. జూబ్లీహిల్స్ ప్యాలెస్ ను వదిలి పంట పొలాలు, వ్యవసాయ మా ర్కెట్లలోకి రా. ఇకడ రైతుల కన్నీళ్లు, కష్టాలు మీకు అర్థమవుతయి..’ అని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మా ర్కెట్ బా�
పత్తి రైతుల కష్టాలపై బీఆర్ఎస్ పోరుబాటకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. బీఆర్ఎస్ డిమాండ్ నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వం మంగళవారం చర్చలు జరిపింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి త�
పత్తి రైతులకు మద్దతు ధర చెల్లించి కొనుగోళ్లను చేపట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో రైతులు, శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 8మంది బీజేపీ ఎ
మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... వరి కోత యంత్రానికి సంబంధిం చి బ్యాటరీ చోరీ కేసు మాఫీకి ఓ �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. మంత్రుల భిన్న ప్రకటనలతో ఈ విషయం తేటతెల్లమైంది. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభు�
సీఎం రేవంత్ చెప్తున్న మాటలు, చేస్తు న్న పనులు చూస్తుంటే ఆయన కాంగ్రెస్ ము ఖ్యమంత్రా? లేక బీజేపీ ముఖ్యమంత్రా? అనే సందేహం కాంగ్రెస్ శ్రేణుల్లో కలుగుతున్నది. ఇప్పటికే అనేకమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా బ�
ఐబొమ్మ పేరుతో సిని మా పైరసీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు నిర్వహిస్తున్న ఇమ్మడి రవి దేశ డిజిటల్ భద్రతకు హానికరమని పోలీసులు పేర్కొన్నారు. రవి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు.
రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 1 తర్వాత పదవీ విరమణ పొందిన వారే కాదు.. పది పదిహేనేండ్ల క్రితం రిటైర్డ్ అయిన వారికి కష్టాలు తప్పడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షనర్లనే కాదు.. పాత పెన్షనర్లను ఇబ్బందులు పెడుతు�
వేతనం రాక వైద్యం చేయించుకోలేని స్థితిలో వంట కార్మికురాలు గండెపోటుతో కుప్పకూలిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో 18 మంది మహిళలు అవుట్ �
డిసెంబర్ 1నుంచి 9వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది.
అంగన్వాడీ కేంద్రాలకు ప్రతినెలా మూడుసార్లు కోడిగుడ్లు సరఫ రా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం రెండు నెలలు తిరగకముందే వెనక్కి త గ్గింది. వచ్చే నెల నుంచి రెండుసార్లు మా త్రమే సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగ
బతుకమ్మ చీరల పథకాన్ని ఇందిర మ్మ చీరలుగా మార్చింది సర్కారు. ఏటా సద్దుల పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు పంపిణీ చేయాల్సిన చీరలను ఇందిరమ్మ జ యంతి రోజున పంపిణీ చేయాలని నిర్ణయించింది.
మీ-సేవ కేంద్రాల్లో లభించే సే వలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వ చ్చాయి. మెటా, మీ-సేవ సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్'ను మంగ�
‘పోలవరం-బనకచర్ల’ పనులను టర్మినల్ ఫేజ్, ప్రాజెక్టు పేరు మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర జల్�