ఉగాది సమీపిస్తుండటంతో కన్నడ భక్తులు పాదయాత్రగా శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళుతున్నారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వందల కి.మీ.లు పాదయాత్ర చేస్తూ శ్రీశైలానికి చేరుకుంటున్నారు.
అప్పులబాధతో రాష్ట్రంలో శుక్రవారం ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పత్తి పంట దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చేదారి లేక ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించారని చెప్పి జనం చూడకుండా విగ్రహం గేటుకు తాళం వేయటం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నిలదీశారు.
దేవాదుల పంప్హౌస్ మోటర్లను శనివారం లోగా ఆన్ చేసి ధర్మసాగర్ నుంచి స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్కు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వానకు వరి నేలవాలింది. వడగండ్లకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి, తుంగతుర్తి, ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్, గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుక్రవారం ఎర్రవెల్లిలోన�
న్యాయవాదుల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లతో ఏర్పాటుచేసిన సంక్షేమ నిధికి అదనంగా, కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.100 కోట్లు జోడించాలని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్రెడ్డి కోరారు.
నాగార్జునసాగర్లో అడుగంటిన నీటి నిల్వలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వానలు పడినప్పటికీ, నవంబర్ చివరి దాకా సాగర్ డ్యామ్లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పటికీ, గత ఐదేండ్లలో ఎన్నడూ
తెలంగాణ రాష్ట్రం గత పదేండ్లలో గణనీయంగా అభివృద్ధి చెందిందని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు. అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్పై జరిగిన చర్చలో ఒవైసీ పాల్గొంటూ.. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపో�
తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థిని పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాసిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. కన్నెపల్లి మండలం ముత్తాపూర్కు చెందిన మంచర్�
గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల ను రీ వాల్యుయేషన్ చేయించాల్సిందేనని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు. లోపభూయిష్టంగా ఉన్న మెయిన్స్ ఆన్సర్షీట్లను రీ వాల్యుయేష న్ చే
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలుచేయలేకపోతున్నదని, ప్రస్తుతం కేసీఆర్ పథకాలనే కొనసాగిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు జీవన్రెడ్డి స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయబోతున్నదా? వివిధ శాఖల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డీబీఏలను (డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్) తొలగింపులకు రంగం సిద్ధం చేసిందా?
ఒక ప్రశ్నపత్రానికి బదులు మరో ప్రశ్నపత్రం పంపిణీ చేయడంతో పదో తరగతి తెలుగు పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా జరిగిన ఘటన మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వ తాజా బడ్జెట్ గారడీ మాటలు, గాలిమేడలు అన్నట్టుగా సాగిందని బీఆర్ఎస్ విరుచుకుపడింది. అంకెలు చూస్తే ఆర్భాటంలా.. పనులు చూస్తే డొల్లతనంలా కనిపిస్తున్నదని ధ్వజమెత్తింది.
వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే ఎర్త్ అవర్కు నేడు(శనివారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం లో గంటపాటు లైట్లు ఆఫ్ చేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లు చెల్లదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడు తూ.. వర్గీకరణ అంటే దళితుల్లో ఉన్న ఆ�
బడ్జెట్లో కేటాయింపులకు, ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు పొంతన కుదరడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మండలిలో బడ్జెట్పై చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్�
తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాత్రను నా మమాత్రం చేసేందుకు ప్రయత్నించిన మంత్రులు జూపల్లి కృష్ణారా వు, సీతక్క తీరుపై బీఆర్ఎస్ ఎ మ్మెల్సీలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తంచేశా ర�
వచ్చే ఆర్థిక సంవత్సరం(2025-26) ఏ కేటగిరీ వినియోగదారులకూ కరెంటు ఛార్జీలను పెంచట్లేదని, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఏర్పడే ఆర్థికలోటు తీర్చేందుకు అవసరమైన నిధులు బడ్జెట్ ద్వారా సమకూరుస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి ప్రభుత్వం తెలిపింది.
చట్టాలు రూపొందించే శాసనసభలోనే నిబంధనలు అమలు కావడం లేదు. అసెంబ్లీ క్యాంటీన్లో వంటలు చేసేందుకు కమర్షియల్ వంట గ్యాస్ వినియోగించాల్సి ఉండగా.. డొమెస్టిక్(గృహ వినియోగ) గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు.
‘‘కేసీఆర్ కుటుంబానికి దేవుడు నోరిచ్చాడు.. అబద్ధాలను అద్భుతంగా చెప్పగలిగే వరం ఇచ్చాడు. దాంతో వారు ప్రజల్ని నమ్మించేలా అబద్ధాలను అలవోకగా చెబుతున్నారు’’ అని కాంగ్రెస్ సభ్యుడు బాలూనాయక్ వ్యాఖ్యానించారు.
మహిళా శక్తి బస్సులు ఆర్టీసీ డిపోలకు చేరుతున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న నిర్వహించిన కార్యక్రమంలో వీటిని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.
‘మన తెలుగు సంబరం.. జరుపుదాం కలిసి అందరం’ అనే నినాదంతో జులై 4 నుంచి 6వ తేదీ వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఆధ్వర్యంలో 8వ అమెరికా సంబరాలు జరగనున్నాయి.
కృత్రిమ మేధ(ఏఐ) వంటి అధునాతన సాంకేతికతను వ్యవసాయానికి అనుసంధానించి.. సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
భారాస పార్టీ రజతోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సన్నాహక సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో..పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు జగదీశ్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, గ్యాదరి కిశోర్కుమార్, గొంగిడి సునీత తదితరులు కలిశారు.
సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు తమ వ్యక్తిగత సంపాదన కోసం యువతను నాశనం చేసే బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయడం, సమాజాన్ని చెడగొట్టే వ్యాపారాలకు ప్రకటనలను ఇవ్వడం మానుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హితవు పలికారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇక ప్రభుత్వ చలివేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం రాష్ట్రపతి భవన్లో తెలంగాణతో పాటు దిల్లీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, గోవా, తమిళనాడు రాష్ట్రాల ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో ఈ నెల 31వ తేదీ లోగా వందశాతం పురోగతి సాధించాలని రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో శుక్రవారం భారాస ఎమ్మెల్యేలు హరీశ్రావు, పద్మారావు కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎంకు వినతిపత్రాన్ని అందజేశారు.
వేసవిలో మిషన్ భగీరథ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి వారి సమన్వయంతో తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.
గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకుందని.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మూసీ ప్రక్షాళనను ఏటీఎంలా చేసుకోవాలనుకుంటోందని భాజపా శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.
‘కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు.. రాష్ట్రం పరువు తీసింది భారాసనే’ అని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా భారాస సభ్యురాలు కల్వకుంట్ల కవిత ‘అవినీతి కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది’ అని ఆరోపించారు.
రాష్ట్రంలో హ్యామ్(హైబ్రిడ్ యూన్యుటీ మోడల్) విధానంలో నిర్మించనున్న రహదారులకు టోల్ట్యాక్స్ విధించే ప్రసక్తే లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చే నివేదిక ఆధారంగానే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను ఉంచడమా.. తీసేయడమా.. అనే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు.
‘‘త్రిభాషా సూత్రం ఆరు దశాబ్దాల క్రితం చాలా మంచిది. కానీ దేశంలో వలసలు, పట్టణీకరణ పెరిగిన ప్రస్తుత తరుణంలో బహు భాషల్లో విద్యాబోధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
తెలంగాణకు గ్రామీణ మౌలిక వసతుల నిధి(ఆర్ఐడీఎఫ్) కింద తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని నాబార్డు (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) ఛైర్మన్ కేవీ షాజీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు.
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుంచి మూడేళ్ల బ్లాక్ పిరియడ్ కోసం కొత్త ట్యూషన్ ఫీజుల ఖరారు ప్రక్రియను తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) వేగవంతం చేసింది.
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని సబ్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో చందాపూర్కు చెందిన మహేశ్ విద్యుత్ కాంట్రాక్టర్ వద్�
గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలపై వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయం నుంచి గ్రామీణాభివృద్ధి, పంచా�
పదో తరగతి పరీక్ష తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం జరిగిన ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్కు 4.95లక్షల మంది విద్యార్థులు(99.67 శాతం) హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
వేలాడే తీగలు.. తెగిపడ్డ కేబుళ్లు.. స్తంబాలకు విద్యుత్తు సరఫరా.. వర్షాలు, గాలులు.. పంట రక్షణ కంచెలు.. ఇలా పలురకాలుగా కరెంటు మనుషులు, పశువుల ప్రాణాలను కబళిస్తున్నది. దక్షిణ తెలంగాణ డిస్కమ్ పరిధిలోనే 2019 నుంచి 2025 �
కాంగ్రెస్ సర్కారుపై బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం ఎప్పుడు వస్తుం దా? అప్పులు ఎప్పుడు తెద్దామా? అని ఎదురుచూస్తున్నదని మండిపడ్డారు. ఆర్బీఐ వద్ద అప్పుల చేస్తూ రాష్�
కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియడంలేదని, ట్రాన్స్పార్మర్లు కాలిపోతే డీడీలు కట్టి నెలలు గడిచినా ఇచ్చే పరిస్థితే లేదని వివిధ జిల్లాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ కల్యా
‘అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను భూమి మీదికి సురక్షితంగా రప్పించిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నేటి తరుణంలో.. కాళేశ్వరం మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లక�
కూరగాయలు, పండ్లు ఎకువ కాలం తాజాగా నిల్వ ఉండేందుకు అవసరమైన బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్పై పరిశోధనలు అవసరం ఉన్నాయని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్కేఎల్టీఎస్హెచ్యూ) వైస్ చాన�
తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్న సంకల్పం తో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన అపర భగీరథుడు కేసీఆర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ‘గ
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్
బెట్టింగ్ యాప్స్ విశృంఖలత్వంపై తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టకేలకు అప్రమత్తమైంది. 15 మం ది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం నేపథ్యంలోనే చట్టపరమైన చ ర్యలు చేపడుతున్నారు.
సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)వ్యవస్థాపక మాజీ సభ్యుడు, మావోయిస్టు, రచయిత మహ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్ శుక్రవారం హైదరాబాద్లోని చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో యువత చిత్తవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశతో లక్షలాది రూపాయలు పెట్టి, అప్పుల పాలై నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
గుండెపోటును జయించిన ఓ మహిళకు లిఫ్ట్ రూపంలో మృత్యువు కబళించింది. గుండెకు స్టెంట్ వేసి.. వార్డుకు తరలిస్తున్న సమయంలో లిఫ్ట్లో ప్రమాదం జరిగి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
KCR బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు ఫైళ్లశేఖర్రెడ్డి, గాదరి కిశోర్, గొంగిడి సునీతామహేందర్రెడ్డిలు శుక్రవారం ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో క�
OU Colleges తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీపీడీపీజీఎంఏ) రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. తమకు రావలసిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, లేనిపక్షంలో వచ్చే నెలలో
Srisailam ఉగాది మహోత్సవాలకు శ్రీశైలంలో విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మార్చి 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే ఉగాది మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందన
OU JAC ఉస్మానియా యూనివర్సిటీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని పలు చోట్ల ఉరుములు మెరుపులు, వడగళ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ వర్షానికి నిజామాబాద్లోని ధర్పల్లి మండలంలో వరి ధాన్యం తడిసిపోయింది.
మాజీ మంత్రి హరీశ్రావు.. బుద్ధిమాంద్యం అన్న వ్యాఖ్యలపై శాసనసభలో వివాదం చోటు చేసుకుంది. హరీశ్రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుండా.. మాజీమంత్రి జగదీశ్రెడ్డి తరహాలో వ్యవహరిస్తున్నారంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Notifications రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించ�
Harish Rao కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లు 100 శాతం రుణమాఫీ కాలేదని, ఇంకా చాలా మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
Harish Rao కాంగ్రెస్ పాలన పంచతంత్రంలో నీలిరంగు పూసుకున్న నక్క లాంటిది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. పది సంవత్సరాలు పరుగులు తీసిన ప్రగతి రథానికి రేవంత్ మార్క్ ప్రజాపాలన స్పీ�
Harish Rao సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి మంచి వక్త.. మంచి కళాకారుడు అధ్యక్షా.. అంటూ ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను హరీశ్
Harish Rao తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో ఆర్థిక క్షీణతకు అసలు కారణాలను హరీశ్రావు వివరించారు.
కాంగ్రెస్ 15 నెలల పాలనలో సాగునీరు, తాగు నీరు ఇవ్వకుండా అటు రైతులను, ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కన
ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను ఏమార్చరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారని, ఇప్పుడేమో �
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యమని, ఆ రెండు పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధి, ఆకాంక్షలు పట్టవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కొత్త పరిశ్రమలు కావా�
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను పెద్దనాగారం స్టేజి సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో 17 మంది గాయపడ్డారు. వా�