OU MEd Exams ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
DDMS దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ వొకేషనల్ కోర్స్ సెంటర్లో వివిధ పారామెడికల్ (అలైడ్ హెల్త్ కేర్), వొకేషనల్ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
R. Krishnaiah భారత రాజ్యాంగాన్ని 130 సార్లు సవరణ చేశారని, 56 శాతం జనాభా ఉన్న బీసీల కోసం మరోసారి సవరించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణం అందించే దిశగా సఖి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యత్నిస్తోంది. ఈ క్రమంలోనే గురుకులాల్లో మాసిక వ్యర్థ నిర్వహణను ప్�
MLC Dasoju Sravan జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డికి జీవన్మరణ సమస్యగా ఉండే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. అందుకే బీజేపీ, ఎన్నికల కమిషన్, పోలీసులతో కుమ్మక్కై, ఓవైసీ బ్రదర
MLA Raja Singh గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ మరో 50 ఏళ్ల దాకా అధికారంలోకి రాదు అని ఆయన పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, గుండాయిజం మొదలుపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన ద�
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సభ్యులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ (KTR) ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందన్నారు.
సాధారణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులను నిర్మించ డం, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వాటిని నిర్వహించడం సర్కారు కనీస బాధ్యత. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బాధ్యతను మ రిచి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తు
ఎంఈవోపై ఉపాధ్యాయుడు దాడి చేశాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లెందులో శుక్రవారం చోటుచేసుకున్నది. ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్ కథనం ప్రకారం.. ఇల్లెందు సుభాశ్నగర్లోని జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు �
రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి నుంచి అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న సబ్రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లపై అవినీతి నిరోధకశాఖ కొరడా ఝులిపించింది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు పేరెంట్స్ ఆందోళనకు దిగారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కుమారుడు హిమాన్షు ఫేస్బుక్లో ఆసక్తికర పోస్టు చేశారు. ‘
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి తగినంత బలం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఉన్న ఆయన జూబ్లీహిల్స్ ఫలితాలపై స్పందించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచ
‘ఓటమి తప్పదని తెలిసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేశాం. ఎన్నికలైనందున గతంలో మాదిరిగానే పనితీరును ప్రదర్శించాం’ అని ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ విజయం సాధించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమితో నిరాశ చెందబోమని, మరింత బలంగా పుంజుకుంటామని, బంతిలా వేగంగా దూసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి ‘అభయ హస్తం’ దక్కిందా? కాంగ్రెస్ గెలుపు కోసం అన్నివిధాలా సహకరించిందా? కాంగ్రెస్ నేతల అరాచకాలను, ప్రలోభాలను పట్టించుకోలేదా? బీఆర్ఎస్ ఇ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆ స్తుల కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ స్తంభింపజేసిన ఆయన ఆస్తులను విడుదల చేయరాదంటూ సీబీఐ శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. జగతి పబ్లికేషన్స్, ఇందిర టెలివిజ�
చేనేత కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఈ మేరకు శుక్రవారం చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. అధికారాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేయడం మొదలుపెడితే న్యాయస్థానాలకు ఉన్న అధికారాల సత్తా ఏమిటో చూపాల్సి వస్తుందని హెచ్చరించింది.
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్కుమార్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. అ నంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి రైల్వేట్రాక్పై ఆయన విగతజీవిగా కనిపించారు. పరకామణిలో విదేశీ డాలర్లు దొంగిలించిన కేస�
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవడంతో కార్మికవర్గానికి భవిష్యత్తులో మరిన్ని కష్టాలు వస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా ఓ టీవీ చానల్ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ ఒకరిని ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు.
ఇరిగేషన్శాఖలో ఇటీవల ప్రమోషన్లు కల్పించారన్న మాటేగానీ ఇంకా చాలా స్థానాలు ఖాళీగానే ఉన్నా యి. తొమ్మిది ఇరిగేషన్ సర్కిల్స్కు చీఫ్ ఇంజినీర్లే లేకుండా పోయారు. ఉన్న సీఈలకే అదనపు బాధ్యతలను అప్పగించి ప్రభు
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 8న రెండోవార్షికోత్సవం వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శు�
స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 17న నిర్వహించే క్యాబినెట్ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం ఆయన విలేకరుల సమావేశ
తెలంగాణ సాగునీటి రంగం ఏపీ అధికారుల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయింది. శాఖలోని కీలక స్థానాలన్నీ ఆంధ్రా క్యాడర్ అధికారులతో నిండిపోతున్నాయి. ఒకరిద్దరు తెలంగాణ అధికారులను కీలక స్థానాల్లో కూర్చోబెట్టినా.. �
రాష్ట్రంలో గత మూడేళ్లలో ధాన్యం ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది. ఒక్క 2024-25 సంవత్సరంలోనే 190 లక్షల టన్నుల ధాన్యం, 28 లక్షల టన్నుల పత్తి, 30 లక్షల టన్నుల మక్కలు, 20 లక్షల టన్నుల ఇతర పంటల దిగుబడి వచ్చింది.
‘ఎవరు చేసిన కర్మ.. వారు తిరిగి అనుభవించక తప్పదు(కర్మ హిట్స్ బ్యాక్!!!)’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని.. పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.రామకృష్ణారావు అన్నారు.
తెలంగాణలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గల కిశోర బాలికల సాధికారతే లక్ష్యంగా వారితో రాష్ట్రవ్యాప్తంగా స్నేహ సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పంటల సాగులో నీటి నిర్వహణ, ఇతర ప్రయోజనాల కోసం అధునాతన కాలిక్యులేటర్ను అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ(ఇక్రిశాట్) శాస్త్రవేత్తలు రూపొందించారు.
పత్తి కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పత్తి రైతులకు శాపంగా మారింది. ఇప్పటికే మద్దతు ధర లభించక, పత్తి కొనుగోళ్లు చేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై తాజాగా మరో పి డుగు పడిం�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈసారి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన అభ్యాస దీపిక(స్టడీ మెటీరియల్)లను పంపిణీ చేయనున్నారు.
మహాత్మ జ్యోతిబా ఫులే గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన వ్యవసాయ డిగ్రీ కళాశాలల విలీనం దృష్ట్యా వాటిల్లోని 60 బీఎస్సీ సీట్ల భర్తీకి శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ నిర్వహించింది.
పర్యాటక రంగ అభివృద్ధికిగాను.. గ్రామీణ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, జిల్లా కేంద్రాల్లో హోమ్స్టేల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న ప్రైవేట్ పెట్టుబడిదారులు, వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శుక్రవారం పర్యాటక శాఖ ప్రకటించింది.
రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. బడ్జెట్ ప్రాతిపాదనలకు మించి అప్పులు చేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2025-26) వార్షిక రుణ సమీకరణ లక్ష్యం (రూ.54,009 కోట్ల)లో ఇప్పటికే 98 శా�
ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇలాకాలో రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామ రైతులు సమీపంలోని సాయి హనుమాన్ �
[04:22] జమ్మూకశ్మీర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు సంబంధించి ఇటీవల స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా భారీ విస్పోటనం చోటుచేసుకుంది.
[00:16] Exit polls vs results: బిహార్ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఎగ్జిట్పోల్స్ నిర్వహించిన సర్వే సంస్థలు సఫలమయ్యాయా? ఎప్పటిలానే బిహార్ ఫలితాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యాయా?
తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 60 ఉద్యోగాలకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్ల�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భాజపాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. పోటాపోటీగా జరిగిన ఈ ఉప ఎన్నికలో పార్టీ 17,061 ఓట్లకే పరిమితమైంది. డిపాజిట్ కూడా కోల్పోయింది.
ఎన్నికల్లో వరుసగా ఓటములు భారత రాష్ట్ర సమితిను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత నుంచి పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
రాష్ట్రంలో పత్తి సాగుపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జిల్లాల వారీగా సగటు దిగుబడిపై వెంటనే నివేదికలు ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కలెక్టర్లను ఆదేశించింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న గూడ్సు రైలు కింది నుంచి వెళ్లే క్రమంలో.. ఒక్కసారిగా అది కదలడంతో ఓ ప్రయాణికుడు పట్టాల మధ్యలో పడుకొని తన ప్రాణాలను కాపాడుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ అన్నారు.
గ్రామాలు, పట్టణాల నుంచి బస్సులు కావాలంటూ ఆర్టీసీకి భారీగా వినతులు వస్తున్నాయి. ప్రయాణికుల నుంచే కాకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి కూడా ఉన్నాయి.
ఇథనాల్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తులకు వినియోగిస్తున్న తీపి జొన్న, సజ్జ పంటలను రైతులు భారీ ఎత్తున సాగు చేయాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్) సంచాలకురాలు తారాసత్యవతి సూచించారు.
పంట విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తొలిసారిగా తీసుకొచ్చిన బయోమెట్రిక్ విధానంతో రైతులు పంటను విక్రయించుకోలేకపోతున్నారు.
హైదరాబాద్కు ప్రయాణికులతో టేకాఫ్ తీసుకున్న రెండు అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో బాంబులు పెట్టామని..శంషాబాద్లో ల్యాండింగ్ అయ్యే లోపు పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున ఎయిర్పోర్ట్ ఈ-మెయిల్కు సందేశం పంపించారు.
తెలంగాణ ఆర్టీసీలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు సంబంధించి అక్టోబర్ 8 నుంచి 28వరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తుల గడువు ముగిసి 20 రోజులు కావొస్తున్నా ఎంతమంది దరఖాస్తు చేశారనే విషయాన�
దేశ రాజధాని దిల్లీలో కారు బాంబు పేలుడు నేపథ్యంలో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అభియోగాలు ఎదుర్కొంటున్న వైద్యులు ముజఫర్ అహ్మద్, ఆదిల్ అహ్మద్ రాథర్, ముజమ్మిల్ షకీల్, షాహీన్ సయీద్లను జాతీయ వైద్య రిజిస్టర్ నుంచి తొలగించారు.
దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడుకు కారణమైన కారును నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నిక ఎంతో ఉత్కంఠకు తెరదీయగా ఫలితం తొలి రౌండ్ నుంచి ఏకపక్షంగా సాగింది.
‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు వివిధ దేశాల ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి అధికారుల్ని ఆదేశించారు.
మావోయిస్టు పార్టీకి సంబంధించి మరో భారీ లొంగుబాటు చోటుచేసుకోనుంది. తెలంగాణ రాష్ట్రకమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్ నేతృత్వంలో భారీగా క్యాడర్ లొంగిపోయే అవకాశం కనిపిస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం చూస్తే భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
శాతవాహన యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. రాత్రి 8.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జూనియర్ విద్యార్థులతో సీనియర్లు మీటింగ్లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ నీటి హక్కుల కోసం జీవితాన్ని ధారబోసిన ఆర్ విద్యాసాగర్రావు ‘నీళ్లసారు’ గా కిర్తీగడించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా �
రాష్ట్రవ్యాప్తంగా ఎముకలు కొరికేలా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగజలాడిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పడిపోతుండటంతో పది జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, అరికెపూడి గాంధీ తాము కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయంలో కప్పదాటు సమాధానాలు ఇచ్చి కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) వన్టైం చాన్స్ పరీక్షా తేదీలు ఖరారు అయ్యాయి.