iBomma Ravi ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్కు లేఖ రాసింది. కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని కోరింది.
విద్యార్థులు, చిన్నారులు, డీజే దగ్గర డాన్స్ చేస్తున్న యువత, వ్యాయామం చేస్తున్నవారు ఇలా ఎందరో హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటి వరకు నవ్వుతూ కనిపించిన వారు క్షణాల్లో కుప్పకూలుతున్న వైనం చూస్తున్నాం.
Dev Ji మావోయిస్టుల అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ పలువురిన�
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం పేరు మార్చి చేపడుతోందని, ఆ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించామని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.
Mohammad Abdul Shoeb: సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 ఏళ్ల అబ్దుల్ సోహెబ్ మొహమ్మద్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ రోజు రాత్రి అతనికి నిద్రపట్టలేదు. దీంతో అతను సీటు మారి.. డ్రైవర్ పక
తుమ్మల నాగేశ్వరరావు వంటి నాయకుడిని దూరం చేసుకొని భారత రాష్ట్ర సమితి (BRS) తప్పు చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు.
చారిత్రక ఖిలావరంగల్ కోటను సందర్శించే పర్యాటకులు ఇకపై కాకతీయుల చరిత్ర, కోట విశేషాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర పురావస్తుశాఖ కీలక చర్యలు చేపట్టింది.
Bandi Sanjay అల్లూరి జిల్లాలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తుపాకీ ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరని తెలిపారు. తుపాకులు ఉండాల్సింది పోలీసుల చేతు�
Telangana రాష్ట్ర సచివాలయంలో పని చేసే మహిళా ఉద్యోగులకు శుభవార్త. కార్తీక వన భోజనాల నిమిత్తం మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Gas Cylinder Blast సిద్దిపేట జిలో్లాలోని ఆకునూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇళ్లంతా వ్యాపించాయి.
Heart Stroke బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పని చేస్తున్న వంట మనషులకు గత తొమ్మిది నెలల నుంచి జీతాలు అందడం లేదు. దీంతో వారికి బతుకుదెరువు కష్టంగా మారింది
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.
KTR ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి ఆదిలాబాద్ అన్నదాతలు భారీగా తరలి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
KTR ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండ జిన్నింగ్ మిల్లు వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు.
మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, రైతుల సమస్యలను పరిష్కరిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులు అధైర్య పడకూడదని, రైతులకు అండగా బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇ
కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంట దాకా అన్నీ సమస్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సమయానికి ఎరువులందవు, కరెంటు సరిగ్గా రాదు, రైతుబంధు రాదు, రుణమాఫీ లేదు, బోనస్, పంటల బీమా ఊసేలేదని మండ�
కేంద్ర, రాష్ట్ర తప్పుడు విధానాలు, సీసీఐ తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
హైదరాబాద్లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. నగరంలోని ప్రముఖ హోటళ్లయిన పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్లల నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మరో ట్రావెల్స్ బస్సు (Travels Bus) రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై లారీని ఓవర్టేక్ చేస్తుండగా అదుపు తప్పిన బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆంధ్ర�
అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్ చిన్నారులకు రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోజూ 100 ఎంఎల్ పాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని అంగన్వాడీ సెం
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) బాలికల వైద్యంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా టెలిమెడిసిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వైసీపీ అధినేత జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ కరెంట్ ఖాతాల నిర్వహణకు హామీగా సమర్పించిన రేవన్ ఇన్ఫ్రాకు చెందిన స్థిరాస్తి పత్రాలను సంబంధిత బ్యాంకు హామీ తీసుకుని విడుదల చేయాలని హ
ఓ మహిళ బైక్పై వస్తుండగా, చీర కొంగు టైర్లలో ఇరుక్కొని కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. గతంలో భర్త కరోనాతో చనిపోగా, ప్రస్తుతం ఈమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
సౌదీ ఘోర బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం మహమూద్అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని సౌదీ అరేబియాకు పంపాలని నిర్ణయించింది.
ప్రజా తీర్పును పక్కనబెట్టి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా నాన్చివేత ధోరణితో సభాపతి ప్రవర్తించడం ఎంతమాత్రం తగదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదని, సుప్రీంకోర్టు ఫిరాయింపు అంశంపై వారం రోజుల్లోనే తేల్చాలని ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉన్న స్పీకర్ను ఆదేశించిందని సీనియర్ న్యాయవాది మోహిత్రావ
ఉదయమంతా ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో యాత్రికులు అలసిపోయారు. బస్సు ఎక్కగానే నిద్రలోకి జారుకున్నారు. ఒక వ్యక్తి మాత్రం నిద్రపోలేదు. డ్రైవర్ వెనకాలే కూర్చున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు.
సనత్నగర్ ఎస్సార్టీ కాలనీలోని సాయిరాం సేవా సమాజ్ ఆలయంలో మేడిచెట్టు ఇది. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండు అంతస్తులను దాటి టెర్రస్పైకి పెరిగింది. 1960లో తమ నివాస భవనాన్ని అవసరాల శేషగిరిరావు, సత్యవతిదేవిలు ఈ ఆలయం కోసం వితరణగా అందజేశారు.
పూర్వం వరి పంటను కోశాక.. బాగా గింజలున్న కంకులను ఇంటి గుమ్మాల ముందు కట్టేవారు. పిచ్చుకలు, పక్షులు వాటిని ఆహారంగా తీసుకునేవి. వాటి రాకపోకలతో కిలకిలారావాలతో ఇళ్లు కళకళలాడేవి. ప్రస్తుతం పట్టణీకరణ పెరుగుతుండడంతో ఆ పద్ధతులను ఆచరించేవారు కరవవుతున్నారు.
వివిధ కాలాలకు చెందిన నాణేల సేకరణలో తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు వరంగల్ ఎల్లంబజారుకు చెందిన రాగి వైకుంఠాచారి. 30 ఏళ్లుగా ఆయన విలువైన నాణేలు సేకరిస్తున్నారు. శాతవాహనులు, చోళులు, మొగలులు,
ఎక్కడో ఏదో అగ్ని ప్రమాదం జరుగుతుంది. అందరూ దాని గురించి వింటారు, చదువుతారు వదిలేస్తారు. కొందరు మాత్రం అలాంటి ఘటనలతో ప్రభావితం అవుతారు. చిత్రంలో కనిపిస్తున్న శివ రెండో కోవకు చెందిన వ్యక్తి.
అదేంటి ధాన్యపు రాశిపై మైక్ పెట్టారు.. వడ్లు ఆరబెట్టేందుకు ఏమైనా కొత్త పద్ధతి అనుసరిస్తున్నారా అనుకుంటున్నారా! కాదండి. కోతుల బాధలు తప్పించుకునేందుకు నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని మున్యాల్ గ్రామ రైతులు చేసిన ప్రయత్నమిది.
క్యాథలిక్కులకు పవిత్రమైన సెయింట్ పీటర్స్ బసిలికా చర్చి నేడు నాలుగు వందల సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వాటికన్ సిటీలో 1506 ఏప్రిల్ 18న మొదలైన ఈ నిర్మాణం 120 ఏళ్ల పాటు కొనసాగి 1626 నవంబరు 18న భక్తులకు అందుబాటులోకి వచ్చింది.
పట్టణాలు, నగరాల్లో వర్షం కురిసిందంటే రహదారులపై నీళ్లు నిలుస్తాయి. కాలనీలు జలమయమవుతాయి. దీనికి ప్రధాన కారణం.. కాలువల్లో చెత్త, వ్యర్థాలు చేరి వరద సాఫీగా ప్రవహించకపోవడమే. ఈ సమస్య నివారణకు రామగుండం నగరపాలిక అధికారులు నడుం బిగించారు.
ఆయనది వ్యవసాయ కుటుంబం. చిన్ననాటి నుంచి పాడి పశువులంటే ప్రాణం. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగంలో స్థిరపడినప్పటికీ.. 39 ఏళ్లుగా నిరాటంకంగా డెయిరీ నిర్వహిస్తున్నారు. 73 వయస్సులోనూ డెయిరీని నిత్యం సందర్శిస్తూ పశువుల బాగోగులను చూస్తుంటారు.
కాకతీయులు నిర్మించిన ఆలయాలంటే వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయం గుర్తుకువస్తాయి. ఆ కాలంలో కట్టిన.. నిర్మాణం, శిల్పకళపరంగా ఆస్థాయి ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది ఖమ్మం జిల్లా కూసుమంచిలోని చారిత్రక గణపేశ్వరాలయం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 5 వేల మంది ఆటో డ్రైవర్లందరికి రూ.5 లక్షల ప్రమాద బీమా కోసం అవసరమైన ప్రీమియాన్ని తానే చెల్లిస్తానని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఆదర్శ సౌరగ్రామాల పథకం అమలుకు అంచనా వ్యయం తొలుత నిర్దేశించిన దానికంటే భారీగా పెరిగింది. పథకం కింద టెండర్లు పిలవడానికి ముందు రూ.775.01 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేయగా... రూ.168.46 కోట్లు పెరిగి రూ.943.47 కోట్లకు చేరింది.
విశ్రాంత ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే వారికి పీఎఫ్ బకాయిలతో పాటు బెనిఫిట్స్నూ చెల్లించాలన్నారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని, అందువల్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారాస, భాజపా ఓటమి పాలయ్యాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
బిహార్లో ‘ఓట్ చోరీ’తోనే ఎన్డీయే గెలిచిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బిహార్లో ‘ఓట్ చోరీ’ జరిగిందంటూ.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ సోమవారం గాంధీభవన్లో మహా నిరసన సభ నిర్వహించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య, ఆరోగ్య శాఖలో 9,203 పోస్టులను భర్తీ చేసినట్లు ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. మరో 7,267 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పీఎం పోషణ్(మధ్యాహ్న భోజనం) వంట ధర మరోసారి పెరిగింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన సోమవారం జీఓ-189 జారీ చేశారు. ఆ ప్రకారం 1-5 తరగతుల వారికి గత మే 1వ తేదీ నుంచి రూ.6.78, 6-8 తరగతులకు రూ.10.17 చెల్లిస్తారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగిన దాడి దేశంలోని 30 కోట్ల మంది దళితులపై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
విజయ డెయిరీలోని పాలు, పాల ఉత్పత్తులను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అందుబాటులోకి తేవాలని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య నిర్ణయించింది. దీనికోసం ‘మన విజయ-మన తెలంగాణ’ పేరిట కార్యక్రమం చేపట్టింది.
కృష్ణా, గోదావరి నదీ పరీవాహకాల్లో దీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని, కీలకమైన ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు.
సౌదీలో జరిగిన బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ హజ్హౌజ్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ,..
[00:07] Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రగతిలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష పడింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకుందాం..
[00:10] ‘వారణసి’.. ఒక్క మాట లేకుండా తాను తీయబోయే సినిమా స్థాయి ఏంటో యావత్ సినీ ప్రపంచానికి మరోసారి చూపించారు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli). మహేశ్బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది.
[00:04] గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ క్రమంలో ద్విచక్రవాహనదారుడు అదుపుతప్పి కిందపడిపోయాడు.
[00:06] Indian Railways: దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ప్రీమియం బ్రాండ్ కాటరింగ్ ఔట్లెట్స్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, పిజ్జా హట్, బాస్కిన్ రాబిన్స్, బికనీర్వాలా, హల్దీరామ్స్ వంటి ప్రముఖ ఫుడ్ చైన్లు తమ ఔట్లెట్లను ప్రారంభించేదిశగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసిన స్పీకర్ వైఖరిపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు యావత్ తెలంగాణ సమాజం మొత్తానికి బాధకల్గిస్తాయని, అందువల్ల కోర్టు ధిక్కరణ పరిస్థితి రాకుండా ఇప్పటికైనా స్పీకర్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కోరారు.
అనారోగ్యంతో అస్వస్థతకు గురైన గిరిజనుడిని గ్రామస్థులు జోలె కట్టి 12 కిలోమీటర్లు మోసుకెళ్తేగానీ వైద్యం అందని దారుణం ములుగు జిల్లా వెంకటాపురంలో చోటు చేసుకుంది.
మనదేశంలో క్లిష్టమైన అంటువ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్న వైరస్లను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) గుర్తించింది. ఇటువంటి వైరస్ల జాబితాను ఐసీఎంఆర్లోని కమ్యూనికల్ డిసీజెస్ విభాగం తయారు చేసింది.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో జిల్లా వినియోగదారుల కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఒక స్థిరాస్తి రిజిస్ట్రేషన్కు డబ్బులు డిమాండ్ చేశారన్న వ్యవహారంలో హైకోర్టులో కొనసాగుతున్న కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ సబ్ రిజిస్ట్రార్ శ్రీలతను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా సస్పెండ్ చేసింది.
రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ఎన్హెచ్ఏఐ చేపట్టదలచిన నాలుగు జాతీయ రహదారులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఆర్మూర్-జగిత్యాల, జగిత్యాల-కరీంనగర్, జగిత్యాల-మంచిర్యాల జాతీయ రహదారులకు తాజాగా టెండర్లను ఆహ్వానించింది.
రాష్ట్ర చరిత్రలో తొలిసారి రెండు చోట్ల ‘బాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ (బెస్)ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. గ్రేటర్ హైదరాబాద్ నగరానికి నిరంతర కరెంటు సరఫరా లక్ష్యంతోనే వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.
కర్మాగారాల్లో రోజువారీ కార్మికుల పనిగంటల్ని గరిష్ఠంగా పదికి పెంచుతూ ప్రభుత్వం కర్మాగారాల చట్టానికి సవరణలు చేసింది. కార్మికులు రోజుకు కనీసం అరగంట విరామం లేకుండా ఆరు గంటలకు మించి పనిచేయడానికి వీల్లేదని తెలిపింది.
రాష్ట్రంలో కొత్త విద్యుత్కేంద్రాల నిర్మాణంపై మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 5 వేల మెగావాట్ల సౌరవిద్యుత్, రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు,
ఔటర్ రింగ్ రోడ్డు లోపల, సమీపంలోని పాత పారిశ్రామికవాడలు.. ఇప్పుడు హైదరాబాద్ నగరం మధ్యలో చిక్కుకున్నాయి. బాలానగర్, కూకట్పల్లి, కాటేదాన్ వంటి ప్రాంతాల్లో 50-60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో వందల యూనిట్లు వివిధ కారణాల వల్ల మూతపడ్డాయి.
సాయంత్రం అయిందంటే చాలు.. రాష్ట్రం చలితో గజగజా వణికిపోతోంది. ఉదయం 9 గంటలైనా ఆ ప్రభావం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.
తాత్కాలిక ఉద్యోగాల్లో పనిచేసినవారిని క్రమబద్ధీకరించిన (రెగ్యులరైజేషన్) తర్వాత.. పాత సర్వీసును కూడా లెక్కించి పింఛన్ ఇవ్వాలని అడగడం కుదరదని రాష్ట్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఉద్యోగ నియామకాలు, సర్వీసుల హేతుబద్ధీకరణ,
హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లిన వారిలో 45 మంది సౌదీలో మృతిచెందారన్న సమాచారం సోమవారం ఉదయం నగరాన్ని కుదిపేసింది. పాతబస్తీతోపాటు అనేక ప్రాంతాల నుంచి ఉమ్రాకు వెళ్లిన కుటుంబాల బంధువులు ఉదయాన్నే ట్రావెల్ ఏజెన్సీలకు పరుగుతీశారు.
హజ్, ఉమ్రా యాత్రకు మన దేశం నుంచి ఏటా భారీ సంఖ్యలో వెళ్తున్నారు. హజ్కు సంబంధించిన ప్రత్యేక కోటాను హజ్ కమిటీ ఆఫ్ ఇండియా రాష్ట్రాల వారీగా నిర్ణయిస్తుంది. కొవిడ్ సమయంలో 2020, 2021 సంవత్సరాల్లో హజ్ యాత్ర రద్దు చేశారు.
సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు వెళ్లాలంటే 450 కి.మీ. దూరం ప్రయాణించాలి. మక్కాలో ప్రార్థనలు ముగించుకున్న యాత్రికులు రాత్రి మదీనాకు పయనమయ్యారు. మరో 25 కి.మీ. ప్రయాణిస్తే మదీనాకు చేరుకుంటామనగా అగ్ని ప్రమాదం..
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణవాసులు మృతి చెందడంపై ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
సౌదీ బస్సు ప్రమాదంలో టప్పాచబుత్ర ఠాణా పరిధిలోని జిర్రా నటరాజ్నగర్కు చెందిన కార్పెంటర్ అబ్దుల్ ఖదీర్, భార్య గౌసియాబేగం, మామ మహ్మద్ మౌలానా మృత్యువాత పడ్డారు. ఖదీర్ కుమారుడు అబ్దుల్ షోయబ్ గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
పాతబస్తీ మిస్రీగంజ్ సమీపంలోని చందులాల్ బారాదరికి చెందిన మహ్మద్ సలీంఖాన్(42)తోపాటు ఆయన తల్లి సారాబేగం(60) సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ముస్లింలకు మక్కా, మదీనా పవిత్ర స్థలాలు. వాటిని తమ పిల్లలకు పరిచయం చేయాలనేది సంప్రదాయంగా వస్తోంది. అందుకే చాలామంది తల్లిదండ్రులు... పిల్లలను ఉమ్రా యాత్రకు తీసుకెళతారు. ఇలా కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన చిన్నారులు నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు.
ఒక్క ప్రమాదం... మొత్తం మూడు తరాలను తుడిచిపెట్టింది. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదం హైదరాబాద్లోని విద్యానగర్కు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబానికి అంతులేని విషాదం మిగిల్చింది.
దమ్ముంటే పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకే సవాల్ విసిరిన నెలకే కటకటాల పాలైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మనస్తత్వాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. కళాశాల వయసు నుంచి వివాహం వరకు చవిచూసిన అవమానాలతో డబ్బే లక్ష్యంగా అడుగేశాడు.
రాష్ట్రంలో డిసెంబరు రెండో వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు వెలువడే అవకాశం ఉంది. అదే నెలాఖరులోపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసే వీలుంది. డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రిమండలి నిర్ణయం
రాష్ట్రంలో గిగ్వర్కర్లను గుర్తించడంతో పాటు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది. కార్మికులకు ఉద్యోగభద్రత, రక్షణ, సామాజిక భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్లాట్ఫాం ఆధారిత గిగ్వర్కర్ల (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు -2025కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని, రెండు వారాల ఉమ్రా యాత్రకు వెళ్లి మక్కా, మదీనాలను సందర్శించాలని ప్రణాళికలు వేసుకుంటారు. ఉమ్రా యాత్ర హజ్ యాత్రకు భిన్నం.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడి... పూర్తి వివరాలు తెలుసుకోవాలని, తగిన సహాయ చర్యలు అందించడానికి తక్షణమే రంగంలోకి దిగాలని సీఎస్కు,
పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి.. గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పంచాయతీలకు వచ్చే ఏడాది మార్చి ఆఖరులోగా ఎన్నికలు నిర్వహించకపోతే.. 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్లు నిలిచిపోయే ప్రమాదమున్నందువల్ల...
పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు నిర్ణయం వెలువరించాలని సుప్రీంకోర్టు చెప్పినా దానిపై ఇంతవరకు తెలంగాణ స్పీకర్ నిర్ణయం వెలువరించకపోవడం పూర్తిగా కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
హాంకాంగ్లోని ఇండియన్ ప్రొఫెషనల్స్ ఫోరం అధ్యక్షుడు గౌతమ్ బార్డోలోయ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హాంకాంగ్, చైనా ప్రధాన భూభాగంలో భారతీయ సంతతికి చెందిన ప్రజలకు ఉన్న అవకాశాలు,
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నెలనెలా మంత్రి పొంగులేటికి చెల్లించే కాంట్రాక్టు బిల్లుల్లో ఒక నెల బిల్లును ఫీజు రీయింబర్స్మెంట్ కింద విడుదల చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల విద్యార్థులు, అధ్యాపకు�
ఆటోడ్రైవర్లను కాంగ్రెస్ దగా చేసిందని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని నమ్మించి రోడ్డున పడేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారంలో వచ్చిన తర్వాత ఏడాదిక�
ఓ కేసులో అదుపులోకి తీసుకున్న అనుమానితుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించగా అతడు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
అధికార యంత్రాంగం నిరుపేదల గుడిసెలపై దాడి చేసింది. నిద్రిస్తున్న సమయంలో జేసీబీలు, పోలీస్ బలగాలతో వచ్చిన అధికారులు నిర్ధాక్షిణ్యంగా కూల్చివేతలు చేపట్టారు. అడ్డుకున్న పేదలను పక్కకు నెట్టేసి మరీ వారి గుడ
వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకుని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
జూబ్లీహి ల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో చివరిదవుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో సోమవారం మీడియాతో ఆమె మాట్లాడారు. జూబ
పాలమూరు ఎమ్మెల్యే రూటే సపరేటు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.25 కోట్లు ప్రతి సెగ్మెంట్కు ఇవ్వాలని డిమాండ్ చేసి సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చ�
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట శివారులోని కడెం ప్రధాన కాల్వ-42డీకి సమీపంలోని 42 మత్తడికి వారం క్రితం గండి పడగా, సమీపంలోని పంట పొలాలన్నీ నీట మునిగాయి.
‘దివాలా తీసిన కంపెనీగా సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కు రాష్ట్ర సర్కారు సుమారు వెయ్యి కోట్ల కాంట్రాక్ట్లు కట్టబెట్టడంలో అంతర్యమేమిటి? సస్పెన్షన్ వేటు పడ్డ వ్యక�
పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు.
గోపన్పల్లి స్థలాల విషయంలో ఉద్యోగులకు న్యాయం జరిగేవరకు పోరాటం అపేదిలేదని ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధమని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు.
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ క్రమంగా తన పంతాను మార్చుకుంటున్నది. లగ్జరీ కార్లతోపాటు విద్యుత్తో నడిచే వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని వాహనా�
రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా మారిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్టు పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది. ఉద్యోగుల జేఏసీ సర్కార్కు తొత్తులా మారిందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేయ
పైరసీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి భారీ నష్టాన్ని తీసుకొచ్చిన ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేయడంతో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హిరో చిరంజీవి, నాగార్జున, డైరెక్టర్ రాజమౌళి, నిర్మాతల�
విడుదలైన సినిమాలను వెంటనే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తూ.. ఎట్టకేలకు చిక్కిన ఇమ్మడి రవి కేసుకు సంబంధించిన కీలక విషయాలను, నివ్వెరపచ్చే నిజాలను పోలీసులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్
పండించిన పంట కొనే దిక్కులేక, పట్టించుకొనే నాథుడు లేక సంక్షోభంలో చిక్కుకున్న రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మద్దతు ధర అం దక దగాపడ్డ రైతులకు భరోసా ఇచ్చేందుకు పోరుబాట పట్టేం�
సీసీఐ, దళారులు కలిసి పత్తి రైతును దగా చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. పత్తి కొనుగోళ్లు నిలిచిపోతే ఎంపీలు, వ్యవసాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్�
ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు తమ పంటను అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సోయాబిన్ను క్వింటాల్కు మద్దతు ధర రూ.5,328తో సేకరిస్తున్నారు.
ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కేవలం సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. మరో రెండ్రోజులు తీవ్రమైన చలి ఉంటుందని, ఉష్ణోగ్రతలు 6డిగ్రీలకు పడిపోయే పరిస్థితులు�
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణలో వాదనలకు అవకాశం ఇస్తూ షెడ్యూల్ను ప్రకటించారు.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయానికి మరోసారి మంచి స్పందన వచ్చింది. ఓఆర్ఆర్ సమీపంలోని తొర్రూర్, కుర్మల్గూడ, బహదూర్పల్లి ప్రాంతాల్లోని 163 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించారు.