కాన్పు కోసం ప్రైవేట్ దవాఖాన కెళ్తే సిజేరియన్లు చేస్తున్నారు. కాసుల కోసం అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేస్తూ వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూరగాయల ధరలు కొండెక్కడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఏ కూరగాయ ధర చూసినా భగ్గుమంటున్నది. దీంతో కొన లేం.. తినలేం అన్నట్లుగా పరిస్థితి మారింది. కొద్దిరోజులుగా జిల్లాలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించకపోవడంతో.. ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వేసారిన ఓ రైతు, కాంగ్రెస్ కార్యకర్త వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నాడు.
పంటలు కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలకు నిరసనగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ వద్ద హైదరాబాద్- నాగ్పూర్ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల పెద్ద ఎత్తున ఆందోళ
‘బాంచెన్.. మీ కాల్మొక్తా.. ఎలాగైనా మా పత్తి కొనండి సారూ’ అంటూ ఓ పత్తి రైతు అధికారి కాళ్లపై పడి వేడుకున్నాడు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్కు చెందిన రైతు మల్లేశ్ స్లాట్ బుక్ చేసుకొని గురువారం 90 క్వింట�
రాష్ట్రంలోని రూ.5 లక్షల కోట్ల విలువైన భూములు కాజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఠా కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు.
ఫార్ములా- ఈ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు వెనక భారీ కుట్ర దాగి ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టంచేశారు.
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ) కింద పారిశ్రామిక భూముల కన్వర్షన్తో ప్రభుత్వానికి రూ.4-5 వేల కోట్ల లాభం ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్
తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని రెండు ప్రధాన దేవాలయాల్లో ఆమె పనిచేసిన సమయంలో ఆ కార్యనిర్వాహణాధికారిదే హవా! తన హయాంలో పనిచేసిన సూపరింటెండెంట్లు ఎంత పెద్ద తప్పు చేసినా.. వారిని కాచి �
నిషేధిత మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మద్వి హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని ఆ పార్టీ కేంద్ర కమిటీ ఆరోపించింది
రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వంట కార్మికుల పెండింగ్ వేతనాలు, కోడిగుడ్ల బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ క
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం కోటా ఇస్తామని ధోకా చేసిన కాంగ్రెస్ సర్కారుపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగం
పేద విద్యార్థులు చదువుకునే గురుకులం సమస్యల వలయంగా మారింది. అసలు విద్యార్థులు ఉండలేని దుస్థితి నెలకొన్నది. చుట్టూ ముసిరిన సమస్యలతో ఆ చిన్నారులు సహవాసం చే యాల్సి వస్తున్నది.
మన దేశ సంస్కృతీ సంప్రదాయాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్నదని.. మన ప్రత్యేకతలు, కళా సంపద, సంప్రదాయాలను యువత తెలుసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ను నిర్వహిస్తున్న కేసులో అరెస్టయిన ఇమ్మడి రవిని ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న సైబర్క్రైమ్ పోలీసులు రెండోరోజైన శుక్రవారం కీలక విషయాలను గుర్తించారని తెలిసింది.
మార్చిలోగా మావోయిస్టులను అంతం చేస్తామని శపథం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్షా దమ్ముంటే.. దేశంలోని అవినీతిని, తీవ్రవాదాన్ని అంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో మార్చి 9 నుంచి 20 వరకు జరుగనున్న ‘కమిషన్ ఆఫ్ స్టేటస్ ఉమెన్'లో పాల్గొనేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయా(జేఎన్టీయూ)న్ని ప్రపంచ ఆర్థికాభివృద్ధికి చోదకశక్తిగా మార్చేందుకు అందరం కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఊచకోతకు పాల్పడుతుంటే.. సుప్రీంకోర్టు మౌనంగా ఉండటం అత్యంత బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
నిలువ నీడ లేక మరుగుదొడ్డిలో జీవిస్తున్న మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పెరుగు లింగయ్యకు దాతల సాయంతో ఎట్టకేలకు నీడ దొరికింది.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లోనూ వృద్ధి సాధిస్తోందని, ‘ఆత్మనిర్భర్ భారత్’తో అద్భుతాలు సాధిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టంచేశారు.
రాష్ట్రంలో రెండు చోట్ల కొత్తగా బస్డిపోలు, పలు ప్రాంతాల్లో ఆధునిక బస్డిపోల నిర్మా ణంతోపాటు పాత బస్స్టేషన్ల పునర్నిర్మాణం, విస్తరణ, ఆధుని కీకరణ పనులపై ఆర్టీసీ దృష్టి సారించింది.
దండకారణ్యంలో పార్టీని దూకుడుగా నడిపించిన మావోయిస్టు టాప్ కమాండర్ మద్వి హిడ్మా మరణం తర్వాత ఆ స్థానంలో మరో కీలక కమాండర్ కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగానే ఇవ్వాలే తప్ప.. కాంగ్రెస్ పార్టీ పరంగా అక్కర్లేదని బీసీ జేఏసీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రోడ్ల నిర్మాణానికే రూ.లక్ష కోట్లను ఖర్చు చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
ఆహార భద్రతను బలోపేతం చేస్తూ 3.31 కోట్ల మందికి ప్రతి నెలా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. జాతీయ ఆహార భద్రతాకార్డు(ఎన్ఎఫ్ఎస్ఏ) లబ్ధిదారులకు అదనంగా ఒక కిలో చొప్పున బియ్యాన్ని ఇస్తోంది.
వచ్చే జనవరిలో ప్రారంభమయ్యే ఇంటర్ ప్రాక్టికల్స్, ఫిబ్రవరిలో మొదలయ్యే వార్షిక పరీక్షల్లో ఎటువంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు అధికారులను సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి ఆదేశించారు.
విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ నెల 25న రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుందని సాధారణ పరిపాలనాశాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది.
రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం తెలిపిన అంచనాల మేరకు ఆదాయం రాకపోవడంతో ఆర్థిక ద్రవ్యలోటు పెరుగుతోంది. దాన్ని పూడ్చుకునేందుకు సర్కారు కొత్త రుణాలు సేకరిస్తోంది.
ప్రైవేట్, అన్ ఎయిడెడ్, మైనారిటీ, నాన్మైనారిటీ కళాశాలల్లో పీజీ వైద్య విద్య (మెడికల్, డెంటల్)లో స్థానిక కోటా రిజర్వేషన్లు ప్రస్తుత ప్రవేశాలకు వర్తించవంటూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పారిశ్రామిక అవసరాల కోసం 50-60 ఏళ్ల కిందట కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేస్తున్నది. గ్రామ పంచాయతీ(జీపీ)లు, వార్డు స్థానాల రిజర్వేషన్లకు సంబంధించిన విధివిధానాలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ఆర్డీ) ఇప�
బోర్డు నిర్వహణకు నిధులు లేవని, నిధులు కేటాయించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రభుత్వాలను కోరింది. లేకపోతే టెలిమెట్రీల ఏర్పాటు కోసం కేటాయించిన ని�
యాంటీబయాటిక్స్ను విచ్చలవిడిగా వాడితే పెను ముప్పు తప్పదని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) తన తాజా అధ్యయనంలో హెచ్చరించింది. దేశంలో ప్రతి 10 మందిలో ఎనిమిది మంది యాంటీబయాటిక్ రెసిస�
‘తనకు మత్స్య శాఖ మంత్రి పదవి ఇచ్చారు.. కానీ సరైన బడ్జెట్ ఇవ్వలేదు’ అంటూ మంత్రి శ్రీహరి అన్నారు. బడ్జెట్ కోసం తాను ప్రభుత్వ పెద్దలతోనే గట్టిగానే మాట్లాడి రూ.122 కోట్లను కేటాయించే విధంగా చూసినట్టు తెలిపారు.
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్
రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన నోటీసులు జారీ చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులకు భూనిర్వాసితుల నుంచి నిరసన సెగ ఎదురైంది. భూమికి భూమి లేదా ఎకరాకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని డిమాం�
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 3 ట్రిలియన్ డాలర్�
కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని, హత్యలు కూడా జరుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ఇటీవల హత్యకు గురైన శ్రావణి కుటుంబాన్ని పరామర్శిం�
రాష్ట్రంలో తొలిసారిగా జాతీయస్థాయిలో చారిత్రక నాణేల సదస్సును డిసెంబర్ 11,12 తేదీల్లో ఎంసీఆర్హెచ్ఆర్డీలో రాష్ట్ర వారసత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను శుక్ర
ఫిరాయింపు చట్టం ప్రయోగించక ముందే తాను రాజీనామా చేస్తానని, కానీ ఉపఎన్నికల్లో మళ్లీ పోటీ చేయబోనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుదారుడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి �
హిందీ మహావిద్యాలయ అటానమస్, గుర్తింపు రద్దు వివాదం నేపథ్యంలో అడ్మిషన్ల నిమిత్తం అధికారిక వెబ్సైట్లో కాలేజీ పేరును చేర్చాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్కు హైకోర�
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించనున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రకటించింది. శనివారం నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్రంలోని ఎంపీలందరి�
విద్యుత్తు బిల్లుల భారం నుంచి సర్కార్ బడులను బయటపడేసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 9,937 బడులను సోలార్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది.
రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్(1-10 తరగతులు) సిలబస్ మార్పు ఆలస్యం కానున్నది. దీనిపై విద్యాశాఖ కసరత్తు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. పరిస్థితిని బట్టి చూస్తే 2027-28లోనే కొత్త పుస్తకాలు అందుబాటులోకి రానున్న
Ponnam Prabhakar రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ వేగవంతం చేయడానికి ఇటీవల రవాణా శాఖలో 33 జిల్లా
Harish Rao పిల్లల్లో ఉన్న ఆలోచనలకు ఒక రూపం కల్పించేది సైన్స్ ఫెయిర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. ఈ రోజుల్లో ప్రపంచం అంతా స్టార్టప్ యుగం నడుస్తుందని తెలిపారు.
Harish Rao సిద్దిపేట ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను మాజీ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. నిజానికి ఇందిరానగర్ పాఠశాల అంటే ఉత్సాహంగా ఉండే విద్యార్థులు గుర్తుకొస్తారు.. నేనెప్పుడూ ఈ స్కూల్�
ఏలూరుకు చెందిన దంపతులకు వివాహమై 16 ఏళ్లు అవుతోంది. పిల్లల కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోయింది. నల్గొండకు చెందిన ఓ దళారి అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఉందని.. తల్లిదండ్రులు పెంచలేమంటున్నారంటూ ఆ చిన్నారిని ఇటీవల వారికి విక్రయించారు.
Kollapur కొల్లాపూర్ పట్టణంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ఫ్లెక్సీ కలకలం సృష్టించింది.
Koppula Eshwar అనునిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ సర్కారు కక్ష సాధిస్తున్నది అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
మావోయిస్టు పార్టీ(Maoist Party) కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, (Hidma)అతని సహచరి రాజే, మరికొందరిని ఈనెల 15న విజయవాడలో చికిత్స తీసుకుంటుండగా పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.
Minister Seethakka కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై ఉక్కుపాదం మోపుతూనే ఉంది. వరిధాన్యం కొనుగోళ్లు చేయండి.. బోనస్ ఇవ్వండి అని అడిగిన పాపానికి రైతులకు పార్టీలు అంటగట్టి మంత్రి సీతక్క అక్రమ కేసులు పెట్టించ�
Telangana Cabinet ఈ నెల 25వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది.
RS Praveen Kumar రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న రహదారులు నాసిరకంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రజలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇలాకాలో కూడా రోడ్ల నిర్మాణం నాసిరకంగా ఉంది.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు. ఈ నెల 23 లోపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కలిశారు.
Harish Rao "ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు. రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం” అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన రేవంత్ రెడ్డికి మీ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల వద్ద, తహసిల్దార్ కార్య�
KTR ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ టోర్నీలో (World Boxing Cup Finals) పసిడి పతకం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపా�
KTR తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నన్ను అరెస్టు చేసే ధైర్యం చేయరు అని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR రాష్ట్రంలో భారీ భూకుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏకంగా నాలుగు లక్షల కోట్ల విలువచేసే భూమిని కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముఠా కుట్ర చేస్తున్నదని
ఫార్ములా-ఈ కార్ కేసులో మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అనుమతించిన విషయం తెలిసిందే.
అభద్రతా భావంతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై (KTR) రేవంత్ రెడ్డి కేసు పెట్టారని ఆ పార్టీ నేత మన్న క్రిశాంక్ (Manne Krishank) విమర్శించారు. ఫార్ములా ఈ-కార్ రేస్ అంటే ఒక ఈవెంట్ మాత్రమే కాదని, దాని�
ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల డీజీపీ బీ. శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ డీఎస్పీ నిఖత్ జరీన్ను అభినందిం