Group-2 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం ఊరటనిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, 2015-16లో నిర్వహించిన గ్�
Panchayat Elections తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
Road Accident మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇథనాల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టింది. హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద 167వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ట్యాంకర్ని లారీ ఢీకొట్టడంతో ఒ�
Nizamabad నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లోని తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఏసీలతో పాటు విలువైన పత్రాలన్నీ కాలి బూడిదయ్యాయి.
పంచాయతీ ఎన్నికల్లో విధి విధానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు స్థానానికి పోటీ చేసే అభ్యర్థి వయసు 21 ఏండ్లకు తక్కువగా ఉండరాదు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది స్కాముల సర్కారుగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నిన్న దేశంలోనే అతిపెద్ద భూ స్కాం బయటపడితే.. నేడు మరో రూ.50 వేల కోట్ల పవర్ స్కాం వెలుగుచూసి
బాడీగార్డులుగా ఇద్దరు మాజీ సైనికులు.. వారి చేతిలో వాకీటాకీలు.. పోలీస్ సైరన్తో వాహనం.. ఆ హంగామా చూస్తే అతడు పెద్ద హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారి అని నమ్మాల్సిందే.
యాసంగి సీజన్ రైతుబంధు శాటిలైట్ సర్వే ఆధారంగా పంట వేసిన భూములకే రైతుబంధు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
హిల్ట్ పాలసీపై పెద్ద ఎత్తున దుమారం రేగడం, అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మథనం మొదలైనట్టు విశ్వసనీ
ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవటమే లక్ష్యంగా అమల్లోకి తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీని రేవంత్రెడ్డి ప్రభుత్వం మభ్యపెట్టి మారేడు కాయ అని చెప్పే ప్�
ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ భూములను అగ్గువ సగ్గువ ధరకే అప్పనంగా బడాబాబులకు అంటగడుతున్న ప్రభుత్వం.. మరోవైపు రైతుల సొంత భూమిని మాత్రం పదో పరకో ఇచ్చి బలవంతంగా గుంజుకుంటున్నది.
తిరుమల శ్రీవారికి మంతెన రామలింగరాజు మరోసారి తన భక్తిని చాటుకున్నాడు. ఈ మేరకు స్వామివారికి రామలింగరాజు తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట తిరుమలలోని పీఏసీ 1,2,3 భవనాల ఆధునీకరణకు రూ.9 కోట్ల విరాళాన్ని ఇచ్చ�
సాంకేతిక సలహా కమిటీ అనుమతి పొందని ప్రాజెక్టులే కొత్త ప్రాజెక్టులని, ఆ విధంగా ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఆమోదం పొందినవేనని ఏపీ ప్రభుత్వం పేర్కొన్నది.
రాజ్యాంగంలో పేర్కొన్న అంతర్గత తనిఖీలు, సమతుల్యత, పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుత పాలనను అందజేసేందుకు రాజ్యాంగం దోహదపడుతున్నదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు.
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా పది ప్రధాన కార్మిక సంఘాలతోపాటు పలు రైతు సంఘాల వేదిక సంయుక్త కిసాన్ మోర్చా, ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) సభ్యులు ఋధవారం దేశవ్యాప్తంగా నిరసనల ప్రదర్శనలు నిర్వహించారు.
ఇటీవల జరిగిన ఉపఎన్నికలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన నవీన్యాదవ్తో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించారు.
రాష్ట్రంలోని ప్రధాన అటవీ ప్రాంతాలన్నింటినీ ఒకేచోట నుంచి పర్యవేక్షించే టైగర్ ప్రొటెక్షన్ మానిటరింగ్ సెల్ హైదరాబాద్లోని అరణ్యభవన్లో అందుబాటులోకి వచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో అన్ని గ్రామాల్లో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించి అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి వైద్య సహకారం కావాలన్నా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్నెస్పీ) కాల్వల కోసం సేకరించిన భూములవి. రాజకీయ నేతల ప్రోద్బలంతో అన్యాక్రాంతమయ్యాయి.
తీవ్రమైన అనారోగ్యంతో కాలేయం దెబ్బతిన్నా.. దాన్ని పునరుజ్జీవింపజేసే మందును హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆస్పైర్ బయోనెస్ట్, తులసి థెరప్యూటిక్స్ అంకురసంస్థ, నిమ్స్ ఆసుపత్రి వైద్యనిపుణులు, పరిశోధకులు కనుగొన్నారు.
పాఠశాల విద్యార్థులకు భారత రాజ్యాంగ రూపకల్పనపై అవగాహన కల్పించే లక్ష్యంతో మెదక్ జిల్లా చేగుంటలోని పీఎంశ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో వినూత్న ప్రయత్నం చేశారు.
వృద్ధులకు ఆసరాగా నిలిచేందుకు వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సర్కారు ఇప్పటికే సాంకేతికతను వినియోగించుకుంటుండగా.. మరో వైపు అనుభవపూర్వక విద్యను అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఎనిమిదేళ్ల బాలుడికి వైద్యులు శస్త్రచికిత్స చేసి మూత్రపిండంలోని రాళ్లను తొలగించినట్లు హైదరాబాద్లోని ఏఐఎన్యూ (ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ) ఆసుపత్రి వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి.
నిర్మల్ డీఈఓ రామారావు గత ఆగస్టులో వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇటీవల మహబూబాబాద్ ఇన్ఛార్జి డీఈఓ దక్షిణామూర్తి, మెదక్ ఇన్ఛార్జి డీఈఓ రాధాకృష్ణలు వీఆర్ఎస్కు అనుమతించాలని సంచాలకుడికి దరఖాస్తు చేశారు.
ప్రభుత్వం వచ్చే నెల 8, 9 తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2025’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు.
వందశాతం విద్యుత్తు బస్సులు.. ఎనిమిది చోట్ల ఇంటర్సిటీ బస్ టెర్మినళ్లు.. బస్సుల రాకపోకలకు 12 మార్గాల్లో ప్రత్యేక కారిడార్లు.. నిత్యం కోటి మందికిపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం.. కొత్తగా 134 బస్డిపోలు, బస్టాండ్ల నిర్మాణం.. 60 వేల ఉద్యోగాల సృష్టి వంటి లక్ష్యాలతో రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) తెలంగాణ రైజింగ్ విజన్-2047లో తమ వంతు భాగస్వామ్యాన్ని అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నందిని దంపతుల పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య-సాక్షిల వివాహ నిశ్చితార్థ వేడుక బుధవారం రాత్రి ప్రజాభవన్లో ఘనంగా జరిగింది.
ప్రతి భారతీయుడు.. ముఖ్యంగా యువత రాజ్యాంగ సూత్రాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని.. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ప్రభుత్వ సంస్థలు, పౌరసమాజం సమష్టిగా రాజ్యాంగాన్ని యువత దరికి చేర్చేందుకు కృషిచేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు.
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో నిజాలు బయటపడతాయని, జరిగిన అవినీతిలో శిక్ష పడుతుందనే భయంతోనే భారత రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగ మార్గాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో మంత్రివర్గం సానుకూల నిర్ణయం తీసుకున్నా... నిర్మాణ సంస్థ రోజుకో డిమాండ్ను ముందుకు తెస్తుండటంతో అడుగు ముందుకు పడటం లేదు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లి - పెద్దపల్లి జిల్లా గుంపుల మధ్య ఉన్న చెక్డ్యాంను ఎవరైనా పేల్చివేసినట్లు ఎమ్మెల్యే హరీశ్రావు ఆధారాలతో నిరూపిస్తే తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి తప్పుకొంటానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సవాల్ చేశారు.
బీసీలకు చట్టసభల్లో 42 శాతం వాటా కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కేవలం 17 శాతమే రిజర్వేషన్లు కల్పించి తడిగుడ్డతో గొంతుకోస్తూ మోసం చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు.
‘‘భారత్ కలలు కనడంతోనే ఆగిపోలేదు. వాటిని నిజం చేస్తోంది. సులభతర వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇక్కడికి వస్తున్న విదేశీ సంస్థలను వికసిత్ భారత్లో భాగస్వాములుగా చూస్తోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
తెలంగాణ పారిశ్రామిక విధానాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నాయని, అందుకే అనేక విదేశీ సంస్థలు హైదరాబాద్ను తమ రెండో కేంద్రంగా ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి తెలిపారు.
తెలంగాణ పల్లెల్లో గురువారం నుంచి పంచాయతీ ఎన్నికల పోరు మొదలవుతోంది. మొదటి దశలో 189 మండలాల్లోని 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) మళ్లీ మొదలైంది. 2024-25 రబీ సీజన్ సీఎంఆర్ డెలివరీ ఇచ్చే గడువు 2026 ఫిబ్రవరి 28 వరకు కేంద్రం పొడిగించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాల్లో సందడి నెలకొన్నది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత ఎన్నికలకు ఎస్ఈసీ అధికారులు గురువారం నోటిఫికేషన్ జారీచేయన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే సీఎం రేవంత్రెడ్డి జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను విలీనం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
‘పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ తోడేస్తున్నది.. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారు.. ఇదంతా అధికారుల అండలోనే కొనసాగుతున్నది’.. అంటూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు
తెలంగాణ ఉద్యమ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి సభను డిసెంబర్ 1న గన్పార్క్ వద్ద నిర్వహిస్తామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండా ప్రకాశ్ ముదిరాజ్ తెలిపారు.
ఇసుక అక్రమ దందా కోసమే కాంగ్రెస్ గూండాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల చెక్డ్యాంను పేల్చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనుగుల చెక్డ్యాం బ్లాస్ట్ అయ�
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ వైద్య విద్య పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను దిద్ది, ఓ విద్యార్థిని పాస్ చే యించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదంలో తాజాగా లైంగిక వేధి�
కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేబర్కోడ్ల నోటిఫికేషన్లను వెనక్కి తీసుకోవాలని, రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించాలని, ప్రజా వ్యతిరేక �
ఈ నెల 29న దీక్షా దివస్ను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలక�
సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణను సంక్షేమ బాటలో పరుగులు పెట్టించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. దీర్ఘకాలిక లక్ష్యాలతో చేపట్టిన మహత్తరమైన ప్రాజెక్�
ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బీసీ జేఏసీ వ
పంచాయతీ రిజర్వేషన్లపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు కేటాయించారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను
ఏండ్ల తరబడిగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇచ్చేదిలేదని రైతులు తేల్చి చెప్పారు. రంగారెడ్డిజిల్లా షాబాద్ మండలం మక్తగూడ, రేగడిదోస్వాడ, వెంకమ్మగూడ గ్రా మాల్�
పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీవో 46ను వెంటనే రద్దు చేయాలని, 42 శాతం బీసీ కోటాతోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భారత రాజ్యాంగంతో అందరికి సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన మహత్తర పత్రమని బీసీ ఇంటలెక్చువల్స్ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ అన్నారు.
KTR భూములు ప్రజల సొత్తని.. అబ్బ సొత్తు అన్నట్టు, నీ అత్త సొమ్ము అన్నట్టు’ నువ్వు దానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారా�
KTR ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఆయన అన్నదమ్ములు, అనుయాయులతో కలిసి ఓ అవినీతి అనకొండ మాదిరిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప�
KTR పూర్వ వైభవం కోల్పోయిన వరంగల్కు మళ్లీ టెక్స్టైల్ హబ్ గుర్తింపు వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ బీఆర్ఎస్ నేతలతో కలిసి
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లాలో ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట బుధవారం 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన లకు అనుగుణంగా పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని, ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ ఐక్యత సమగ్రతకు పెద్దపీట సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నా�