బ్రహ్మపుర శివారున లంజిపల్లి బైపాస్ కూడలిలోని 16వ నెంబరు జాతీయ రహదారి మృత్యు మార్గంగా మారింది. కూడలికి అవతలివైపున పలు విద్యాసంస్థలు, జనావాసాలు, హోటళ్లు తదితరాలున్నాయి.
స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులతో పోరాడి వీరమరణం పొందిన బిర్సాముండా భరతజాతికి ఆదర్శప్రాయుడని, ఈ గిరిజన యోధుడు యువతకు మార్గదర్శి అని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి అభివర్ణించారు.
శిక్షణ పూర్తిచేసుకున్న ట్రైనీలకు చెల్లించాల్సిన పరిమిత వేతనం (స్టైఫండ్) విడుదల కోసం లంచం తీసుకున్న వస్త్ర పరిశ్రమ సహాయ సంచాలకుడిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.