ఒడిశా కొందమాల్ జిల్లాలో బలిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానోజియాబొ అడవుల్లో సోమవారం మధ్యాహ్నం గాలింపు కొనసాగుతోన్న సమయంలో జిల్లా స్వచ్ఛంద బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.
ఒడిశా గంజాం జిల్లా చమాఖండి పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథపూర్ రైలు లెవల్ క్రాసింగ్ సమీపంలో సోమవారం మినీ వ్యాన్ ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు.
భువనేశ్వర్: ఒడిశాలో భారీ వర్షాలతో వరద పరిస్థితి నెలకొంది. బాలేశ్వర్, మయూర్బంజ్ జిల్లాల్లో సువర్ణరేఖ, జలక, బుదాబిలంగా నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.
‘రథయాత్రలో ఈసారి అపశ్రుతులు చోటుచేసుకోవు. పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేశాం. భక్తులు ఎక్కువమంది వస్తారన్న ఉద్దేశంతో భారీగా పోలీసులను రిక్రూట్ చేస్తున్నాం.
కొరాపుట్ జిల్లాకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులను జిల్లా యంత్రాంగం ప్రోత్సహిస్తోంది. వీరికి ఉపాధి కల్పించడంతోపాటు గర్భిణులకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేసింది.
ఆషాఢమాసం శుక్లపక్షమి చతుర్థి తిథిని పురస్కరించుకుని ఆదివారం పూరీలోని గుండిచా ఆలయం పరిధిలో నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలపై కొలువుదీరి ఉన్న జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల (చతుర్థామూర్తులు) సన్నిధిలో ప్రత్యేక సేవలు జరిగాయి.
బంగాళాఖాతంలో ఉత్తర, పశ్చిమ దిశలో ఆదివారం అల్పపీడనం ఏర్పడినట్లు గోపాల్పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్.మూర్తి సాయంత్రం ‘న్యూస్టుడే’కు చెప్పారు.