రాయగడ: ఎన్సీసీ ఒడిశా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జై సురేష్ గురువారం రాయగడలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా కళాశాలలోని ఎన్సీసీ విద్యార్థులతో...
భువనేశ్వర్: స్పీకర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో బిజూ జనతా దళ్ (బీజేడీ) సీనియర్ ఎమ్మెల్యే ప్రమీలా మల్లిక్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఝార్ఖండ్వైపునకు తరలినట్లు గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్ర (ఐఎండీ) అధికారి ఉమాశంకర్ దాస్ గురువారం ‘న్యూస్టుడే’కు చెప్పారు.
ఖండపడ (నయాగఢ్ జిల్లా) ఎమ్మెల్యే సౌమ్యరంజన్ పట్నాయక్, రెమునా (బాలేశ్వర్ జిల్లా) ఎమ్మెల్యే సుధాంశు పరిడలను బిజద నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ అధినేత