ఒడిశాలోని గంజాం జిల్లా కళ్లికోట పోలీస్ స్టేషన్ పరిధిలోని నువా సాహి (కొత్త వీధిలో) మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అజిత్ మొహంతి మూడు అంతస్తుల ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది.
నువాపడ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న భాజపా, బిజద అభ్యర్థులు ఈ నెల 16న (గురువారం) నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆ పార్టీల అగ్రనేతలంతా పాల్గొననున్నారు.
ఒడిశాలో వేదాంత కంపెనీ ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల అల్యూమినా కర్మాగారం ఏర్పాటుకు సన్నద్ధమైంది. ఈ నిర్మాణం కింద రూ.1.60 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించింది.
పశ్చిమబెంగాల్లోని దుర్గాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థినికి ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి మంగళవారం ఉదయం ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
నకిలీ కుల ధ్రువపత్రాన్ని వినియోగించి సర్కారు నుంచి లబ్ధి పొందుతున్న ఓ సమితి ఉపాధ్యక్షుడిని పోలీసులు అరెస్టు చేశారు. బరగఢ్ జిల్లా పయికామాల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
పూరీకి ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తామని, శ్రీక్షేత్ర వైభవం, సౌకర్యాలు రెట్టింపు చేస్తామని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి చెప్పారు. సోమవారం రాత్రి శ్రీక్షేత్రం సందర్శించిన సీఎం జగన్నాథ సన్నిధిలో పూజలు చేశారు.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచాలన్న ధ్యేయంతో ఉన్న ప్రభుత్వం రానున్న మూడేళ్లలో 45 వేలమంది ఉపాధ్యాయులను నియమిస్తుందని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి చెప్పారు.
రాష్ట్రంలో బిజద ప్రభుత్వ హయాంలో 5టీ కింద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు మెరుగులు దిద్ది, ఆధునిక స్మార్ట్ తరగతి గదులు, ఈ-గ్రంథాలయం, విజ్ఞాన పరీక్షాగారం తదితర సౌకర్యాలు సమకూర్చింది..
రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా గంజాం జిల్లా కాంగ్రెస్ కమిటీ (తూర్పు) ఆధ్వర్యంలో మంగళవారం బ్రహ్మపురలో శాంతియుత ధర్నా నిర్వహించింది.
ఒడిశా-ఝార్ఖండ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు ఓ సెల్టవర్ను పేల్చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. ఛోటానాగర పోలీసుస్టేషన్ పరిధి బహదా గ్రామంలోకి సోమవారం.
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందే రోగుల(ఇన్పేషంట్స్)కు అందిస్తున్న భోజనం ఖర్చును సర్కారు పెంచింది. దీంతో రోగులకు మరింత నాణ్యమైన, పోషకాహారం దక్కనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.