వికసిత్ భారత్-2047 ధ్యేయం నెరవేర్చడానికి విద్యార్థులు సారథులు కావాలని, తద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని గవర్నరు కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు.
తెలుగు మాధ్యమం విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఓ జిల్లా స్థాయి అధికారిని నియమించాలని ఉత్కళ తెలుగు ఉపాధ్యాయుల సమ్మేళనం ప్రతినిధులు రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనాకు విన్నవించారు.
ఓ మహిళకు గాయనిగా అవకాశమిస్తామని నమ్మబలికి, లాడ్జి గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో రాజధాని పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
మయూర్ భంజ్ జిల్లాలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో మహిళ, ఇద్దరి యువకులను ఆమె బంధువులు స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడ్డారు.