ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించాలనే ఉద్దేశంతో ఆరేళ్ల క్రితం ప్రారంభమైన టి-ఫైబర్ ప్రాజెక్టుకు బడ్జెట్లో మళ్లీ మొండిచెయ్యే దక్కింది. 33 జిల్లాల్లోని 83.58 లక్షల గృహాలు, ప్రభుత్వ ఆఫీసు లకు ఇంటర్నెట్ అందించాలనేదే ప్రాజెక్టు ధ్యేయం.
[04:06] ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ రద్దవుతుందని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి చేస్తున్నది గాలి ప్రచారమని రాష్ట్ర పశువర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు.
[04:06] ‘తప్పులు చేశాను.. సరిదిద్దుకోలేకపోతున్నాను.. నేను సరైన కొడుకుని కాదు.. తమ్ముడిని బాగా చూసుకోండి’ అంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
[04:06] బూట్లు కొనుగోలు చేసి మూడు నెలలైనా కాలేదు.. అప్పుడే చిరిగిపోయాయి.. నాసిరకం అంటగట్టడంతోపాటు వారంటీ నిబంధనలకు విరుద్ధంగా డబ్బు తిరిగి ఇవ్వకుండా, కొత్త బూట్లు ఇవ్వకుండా సేవల్లో లోపం కలిగించారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించారు.
[04:06] కేంద్ర బడ్జెట్ పారిశ్రామిక విప్లవానికి ఊతమిస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.
[04:06] నాలుగు రోజుల పాటు సాగిన 12వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. మిక్స్డ్ డబుల్ విభాగం ఫైనల్లో గాయత్రి, చంద్రశేఖర్ జోడి, హరికృష్ణ, శశికళ జోడిపై 8-4తో విజయాన్ని సాధించి టైటిల్ను సొంతం చేసుకున్నారు.
[04:06] ‘చట్టాలు కార్మికులకు అనుకూలంగానే ఉంటాయి. చాలామందికి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. వందమంది కార్మికులుంటే ఆ సంస్థలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం.
[04:06] గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కనీస సౌకర్యాల కల్పనకు అభివృద్ధి పనులు చేస్తున్నారు.
[04:06] ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వంద శాతం అందుబాటులో ఉంటానని.. మీరూ ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
[04:06] అంతర్జాతీయ స్థాయి ఫార్ములా-ఈ పోటీలకు నగరం సిద్ధమైంది. ఈనెల 11న జరగనున్న రేస్ కోసం హుస్సేన్సాగర్ చుట్టూ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.
[04:06] పథకాలకు పెద్దపీట వేస్తూ.. సొంతింటి కల నెరవేర్చేందుకు ముందుకు సాగుతూ.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి బాటలు పరుస్తూ.. మెట్రో ప్రాజెక్ట్లకు ఊతమిస్తూ.. తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్కు అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.
గత ప్రభుత్వాల హయంలో నిధుల కేటాయింపులో నిరాదరణకు గురయిన జలమండలి.. స్వరాష్ట్రంలో మాత్రం ఆత్మగౌరవంతో నిలుస్తున్నది. ప్రతి ఇంటికి సమృద్ధిగా తాగునీరు, వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యం
నగర శివారులోని మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు షేక్పేట్లోని పలు ప్రాంతాలకు బుధవారం తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనున్నట్లు వాటర్బోర్డు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర ప్రరభుత్వం రాజకీయ కుట్రలతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా నకిలీ కేసులు బనాయించి చార్జిషీట్ను దాఖలు చేయిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్ ఆరోపించారు.
అదానిపై చర్యలు తీసుకోవాలి చిక్కడపల్లి : దా‘రుణాలకు’ పాల్పడిన అదానిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు పుస్తకాల కవిత డిమాండ్ చేశారు. గన్ఫౌండ్రిలోని ఎస్బీఐ ఎదుట కాంగ్రెస్ నిర్వహించిన ఽధర్నాలో గాంధీనగర్ డివిజన్నుంచి కవిత పాల్గొన్నారు. దివాళా తీసిన ఆదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్లు నష్టపోయిన అదానీ రుణాల మాఫీకి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు అనిల్యాదవ్, రోహిణ్రెడ్డి, సంగపాక వెంకట్, అభిషేక్కెనడీ, లత, అనిత పాల్గొన్నారు.
సరూర్నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న నిర్వహించే మెగా జాబ్మేళా కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతున్న ఎండు గంజాయిని బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 41 కిలోల గంజాయి, ఒక కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
మల్కాజిగిరి మండల పరిధిలో జీఓ 59 కింద క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన లబ్ధిదారులు మార్చి చివరి వరకు డబ్బులు చెల్లించి రెగ్యులర్రైజ్ చేసుకోవాలని తాసీల్దార్ వెంకటేశ్వర్లు సూచించారు.
నిత్య వ్యాయామంతో ఆరోగ్యం చేకూరుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. మాదాపూర్లోని పత్రికనగర్ కాలనీ అసోసియేషన్
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని సాగర్ సొసైటీ సిగ్నల్ వద్ద నుంచి కృష్ణానగర్ ప్రధాన రహదారిపై ఉన్న గ్రీన్ బావార్చీ హోటల్దాకా కొత్తగా బీటీ రోడ్డు వేశారు.
ఎల్బీ స్టేడియంలో జరిగిన 3వ నేషనల్ ఓపెన్ కరాటే కుంగ్ ఫూ ఛాంపియన్షిప్ 20 23 సీఎం కేసీఆర్ మెగా కప్లో బాలాజీనగర్కు చెందిన క్రీడాకారులు సత్తాచాటి బంగారు, రజిత పతకాలను సాధించారు.
కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం నల్లకుంట డివిజన్లోని ఇస్తరాకుల గల్లీ, పాత రామాలయం
పాదచారులు నడిచేందుకు ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఫుట్పాత్లను అక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిపై ఎఫ్ఐఆర్
ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో డివిజన్ కార్పొరేటర్ ఆ�
అశోక్నగర్ మీదుగా వెళ్లే 40 నంబర్ ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అధికారులను ఆదేశించారు. 40 నంబర్ బస్సును దారి మళ్లించడంతో అశోక్నగర్, చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు
సెల్ఫోన్ చూడొద్దంటూ తల్లి మందలించిందన్న కోపంతో.. ఏకంగా ప్రాణాలే తీసుకుంది ఓ కూతురు. ఈ ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
[12:31] తెలంగాణ బడ్జెట్(Telangana Budget)ను శాసనసభలో ఆర్థికమంత్రి హరీశ్రావు (Harish rao) ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 ఏడాదికి గానూ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మంత్రి హరీశ్ నాలుగోసారి అసెంబ్లీలో...
రాజ్ పుష్ప, ముప్పా సంస్థల్లో ఐటీ సోదాలు ఇవాళ ముగిశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసం, ఆయన కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
మేడ్చల్ జిల్లా ఉద్దెమర్రిలో వైన్స్ షాపు వద్ద రూ. 2 లక్షలను దోపీడీ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ముఠాలో ముగ్గురు సభ్యులున్నారని పోలీసులు తెలిపారు.
Updates.. ► జూబీహిల్స్ టీటీడీ ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్రావు. బడ్జెట్ కాపీలతో ఆలయానికి వెళ్లిన హరీశ్. కాగా, శ్రీవారి ఆలయం నుంచి నేరుగా హరీశ్...