పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలోని పౌరులకు భద్రత కల్పించడంతో పాటు వారికి సరైన సేవలందించేందుకు కొత్తగా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. జూబ్లీహిల్స్ సబ్ డ�
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వాడుకుంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మ�
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో టీఎస్ఐపాస్ కింద 4,089 పరిశ్రమలు ఏర్పడి.. రూ. 10 వేల 169 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీంతో లక్షా80 వేల మందికి ఉపాధి లభించిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డ�
తెలంగాణ రాష్ట్రం సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం కల్పించి న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్ అన్నారు.
పోడు భూములకు పట్టాలను అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే సమస్య పరిష్కారానికి కసరత్తు పూర్తిచేసింది.
జిల్లాలో మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు వ్యక్తిగతంగా అందించే స్త్రీనిధి రుణాల లక్ష్యాన్ని పాతిక శాతం పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.15 కోట్లు అదనంగా అందించనున్నారు.
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు స్టార్టప్లతోనే పరిష్కారం దొరుకుతుందని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రామేశ్వర్ రావు అన్నారు.
CM KCR తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూపొందించిన టీఎస్ఐపాస్ చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనివల్ల పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు సులభతరమ
CM KCR విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరం ఒక మినీయేచర్ ఆఫ్ ఇండియా అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్�
Hyderabad హైదరాబాద్ : కిందిస్థాయి గాలులు వాయువ్య, పడమర దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ వేసవి కాలంలో శుక్రవారం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ�
శంషాబాద్ ఎయిర్పోర్టు (Shamshabad airport) రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్ను (Divider) ఢీకొట్టి పల్టీలుకొట్టింది (Car accident). అయితే సమయానికి ఎయిర్ బెలూన్లు (
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో బ్రాహ్మణ సదన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణులకు వరాల జల్లు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్లా �
రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకొనేందుకు గ్రేటర్ ముస్తాబైంది. నేటి నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
గ్రేటర్ హైదరాబాద్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడంలో జీహెచ్ఎంసీ ఉత్తమ పనితీరును ప్రదర్శించింది. వీధి వ్యాపారులకు రుణాల అందజేతలో ప్రతి విడతల్లో మెరుగైన ప�
గ్రేటర్ హైదరాబాద్లోని ఫ్లై ఓవర్లు పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నాయి. కాలుష్యాన్ని నియంత్రించడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం చర్యలు తీస�
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించాలని హైదరాబాద్ జిల్లా మెజిస్ట్రేట్కు సీబీఐ కోర్టు సిఫార్సు చేసింది...
బాలానగర్ నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పెట్రోల్ బంకు సమీపంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన బాలానగర్ ఐడీపీఎల్ వద్ద జరిగింది.
హైదరాబాద్ బాలానగర్లో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే పెట్రోల్ బంక్ ఎదురుగానే బస్సు తగులబడుతూ వుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాలానగర్కి ఇరువైపులా ట్రాఫిక్ను నిలిపివేశారు అధికారులు.
Telangana assembly election: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో మరోసారి తెలంగాణలో అధికారం చేపడతామని ఐటీ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. 90 నుంచి 100 స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఏం పదవి చేపడతారని అన్నారు.
ఎంతోమంది పోరాటయోధుల ప్రాణ త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. అలాంటి త్యాగధనులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు.
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగరంలో ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్దఎత్తున మౌలిక వసతులు సమకూరాయి. గాంధీ, ఉస్మానియాలో రూ.కోట్లతో కొత్త పరికరాలు కొనుగోలు చేశారు.
మరో 20 నిమిషాల్లో స్వగ్రామానికి చేరుకుంటారు.. కుటుంబ సభ్యులతో అప్యాయంగా ఉండాల్సిన వారు రోడ్డుపై విగత జీవులుగా మారారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుదామని వస్తున్నా వారిని లారీలు మృత్యుపాశలై కబలించాయి.
ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారం నుంచి మే చివరివరకూ రాజధానిలో రోజూ సగటున 30కిపైగా దొంగతనాలు జరిగినట్లు నేర విభాగం అధికారులు చెబుతున్నారు. ఇందులో సాధారణ చోరీలతో(సెల్ఫోన్లు, వాహనాలు)పాటు, తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలు ఉన్నాయి.
ఖరీదైన కార్లలో గుట్టుగా గంజాయి తరలిస్తోన్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హయత్నగర్ పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు, ఏపీలోని రంపచోడవరం నుంచి మహారాష్ట్రకు ఈ ముఠా తరచూ సరకు చేరవేస్తోంది.
వారంలో మూడు రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడే.. కొన్నిసార్లు నాలుగు రోజుల వరకు కరంట్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. 2014 జూన్ 2 తెలంగాణ ఏర్పడే నాటికి నగరంలో కరెంట్కు కటకటలాడే దుస్థితి.
కారులో ఔటర్ రింగురోడ్డుపై వెళ్తున్నారా.. ఫాస్ట్టాగ్తో టోల్ఛార్జీలు చెల్లిస్తున్నారా... అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే జేబుకు చిల్లే. ఫాస్ట్టాగ్ వినియోగంలో కొంతమంది అవగాహన లోపంతో ప్రయాణించిన దూరం కంటే ఎక్కువ ఛార్జీలు చెల్లిస్తున్నారు.
బన్సీలాల్పేట్: రాంగ్రూట్లో వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్...