Miss World 2025: ఇందిర మహిళా శక్తి బజార్లో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా ప్రభుత్వ చేయూతతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్న తీరును మిస్ వరల్డ్ పోటీదారులకు మంత్రి సీతక్క వివరించారు.
PM Modi: తెలంగాణాలో మూడు రైల్వే స్టేషన్లను ప్రదాని మోదీ ప్రారంభించనున్నారు. వర్చువల్ విధానంలో ఈ రైల్వే స్టేషన్లను ఆయన ప్రారంభించనున్నారు. హైదరాాబాద్లోని బేగంపేటతోపాటు వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. అందుకోసం రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది.
Rain ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్లో రాత్రి వాన దంచికొట్టింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చార్మినార్ సమీపంలోని గుల్జార్హౌజ్ చౌరస్తాలో ఓ ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం 17 మంది ఆయువు తీసింది. అదేరోజు మైలార్దేవులపల్లిలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి 50 మంది త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
సమీప బంధువుల ఇంట్లో శుభకార్యం. అందరూ కలిసి సంతోషంగా వేడుకకు వెళ్లి వచ్చారు. ఇంటికి వచ్చిన బిడ్డలు దుస్తులు మార్చుకొని అరగంటలో వస్తామని అమ్మానాన్నలకు చెప్పి వెళ్లారు.
జిల్లాలో అనేక దేవాలయాలు నిరాదరణకు గురవుతున్నాయి. స్వామి వారికి కోట్లాది ఆస్తులు ఉన్నా కొందరు అక్రమార్కులు స్వాహా చేస్తున్నారు. వాటిపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఏటికేడు వాటి సంఖ్య పెరిగిపోతోంది.
నగరంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్తు అంతరాయాలు ఏర్పడ్డాయి.
‘‘మా పిల్లాడు చిన్నపాటి శబ్దానికే ఉలిక్కిపడతాడు. పెద్దగా కేకలు వినిపిస్తే గడపదాటడు’’. ‘‘మా అమ్మాయి ప్రవర్తనలో మార్పు చూస్తే భయమేస్తుంది. ఎవరితో కలవదు. అడిగితే నోరు మెదపదు’’.
నగరంలోని కాచిగూడ ఠాణా పరిధిలో నివసించే పారిశ్రామికవేత్త హేమ్రాజ్ నివాసంలో భారీ చోరీకి పాల్పడిన నేపాలీ ముఠా కోసం ముంబయి, బెంగళూరు నగరాలలో పోలీసుల గాలింపు కొనసాగుతోంది.
కొత్తగా ఏర్పాటైన టోలిచౌకి పోలీస్స్టేషన్లో బుధవారం నుంచి కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మొదటి ఎఫ్ఐఆర్ ప్రతిని ఫిర్యాదుదారుకు అందజేశారు.
ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి పనుల్లో వేగం పెంచాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డా.క్రిస్టీనా చొంగ్తు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ చార్మినార్ ప్రాంతం గుల్జార్హౌజ్ చౌరస్తా సమీపంలో భవన అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు ముందు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై వివరాలు సేకరిస్తున్నారు.
నగరంలో కన్నడ భాషాభివృద్ధి, సాహిత్య విస్తరణ చాటే లక్ష్యంతో నిజాం హయాంలో ఏర్పాటైన కర్ణాటక సాహిత్య మందిర్ తొమ్మిది దశాబ్దాలుగా విశేష సేవలందిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం గోపన్పల్లి రంగనాథ నగర్ లేఅవుట్ను సందర్శించారు. ఆ లేవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు ప్రజావాణిలో కమిషనర్ను కలిసి పలువురు రియల్టర్లు తమ ప్లాట్లను ఆక్రమించారని ఫిర్యాదు చేశారు.
ఆంగ్ల భాష, సమాచార నైపుణ్యాలను సులభంగా నేర్పించేందుకు, భిన్నమైన కృత్యాలను(అప్లికేషన్లు) ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అవగాహన చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారిలో కొందరిని ఉత్తమ ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించనుంది.
వరద నాలాల్లో పూడిక, రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు వంటి పదుల కొద్దీ ఇంజినీరింగ్ పనుల్లో జవాబుదారీతనం, నాణ్యతను తీసుకొచ్చేందుకు కమిషనర్ ఆర్.వి.కర్ణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
IPL హైదరాబాద్లో జరుగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఎందుకు రద్దయ్యాయి..? విజయనగరంలో బయటపడ్డ బాంబు పేలుళ్ల కుట్రకు ఈ ఐపీఎల్ మ్యాచ్ల రద్దుకు ఏమైనా సంబంధాలున్నాయా?
దేశంలో జరిగే ఎన్నికలు బ్యాలెట్ విధానంతో నిర్వహిస్తేనే పారదర్శకంగా ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు. దలీప్ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిం�
ఇక్కడ బండ్లు ఎవడు పెట్టుకోమన్నాడు. ఇది మీడియా పాయింట్ అయితే ఏంది.... తీసేయ్ అంటూ జర్నలిస్టులపై ఓ ట్రాఫిక్ సీఐ బెదిరింపులకు దిగాడు. ప్రభుత్వం అధికారికంగా మీడియా కోసం కేటాయించిన స్థలంలోనే వాహనాలు పెట్టు�
కుంట్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హయత్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కుంట్లూరుకు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రీనాథ్రెడ్డి (24),
చత్తీస్గఢ్, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని మాడ్ సమీపంలో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేయడంపై తెలంగాణ పౌర హక్కుల సంఘం విచారణ వ్యక్తం చేసింది.
Hyderabad న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ కోసం అనేకసార్లు చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేకుండా చూసేందుకు ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ అందించేలా చూడాలని వెస్ట్జోన్ డీసీపీ ఆదేశించారు.
నగరంలో జరిగే అగ్ని ప్రమాదాల్లో చాలా వరకు షార్ట్ సర్క్యూట్తోనే జరుగుతున్నాయని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. భవనాల్లో వాడే విద్యుత్ పరికరాలు నాణ్యతగా లేకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్
జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ఫ్లస్ ఫ్లస్) నగరంగా హైదరాబాద్క
ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడంలేదన్న విషయం తేటతెల్లమైంది. జిల్లాలోని 14 సర్వీస్ సెంటర్లు, ఓ జిల్లా ఆసుపత్రిలో ప్రసవాలు జరగాల్సి ఉండగా, వాటిలో కేవల�
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు ఎల్లప్పుడూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సులభతరమైన పోలీసింగ్ అందించడంలో భాగంగా నగరంలో 72వ పోలీస్ స్టేషన్గా టోలిచౌకి పోలీస్ స్టేషన్న
Metro Phase-2 హైదరాబాద్లోని నార్త్ సిటీ ప్రాంతానికి కీలకమైన మెట్రో మార్గంపై సందిగ్ధత నెలకొంది. ఈ ప్రాంతాన్ని పార్ట్-బీలో చేర్చి డీపీఆర్ రూపకల్పన చేస్తామని మెట్రో సంస్థ ప్రకటించగా... గడిచిన 4 నెలలుగా ఈ ప్రక్ర�
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి సమస్యలను పరిశీలించారు. శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలోని రంగనాథనగర్ను సందర్శించిన రంగనాథ
ఇంజనీరింగ్ విద్యలో బీసీ విద్యార్థులకు 10వేల ర్యాంకు నిబంధనను ఎత్తివేయడంతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవ
భారతదేశంలో సుప్రసిద్ధమైన ఆభరణాల సంస్థ జోస్ ఆలుక్కాస్ వివాహ వేడుకల కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లతో శుభమాంగళ్యం వివాహ ఆభరణాల ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.
Hyderabad ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు.. పెండ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకున్నాడు ఓ యువకుడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చడంతో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మూడుసార్లు అబార్షన్ చేయించాడు.
HarishRao: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్రెడ్డి విఫలం అయ్యారని హరీష్రావు మండిపడ్డారు.
Minister Ponnam Prabhakar: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ట్యాంకులు నడిపిస్తే చర్యలు తప్పవని బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి హెచ్చరించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో అక్రమంగా నీటి రవాణా చేస్తున్న వాటర్ ట
Secretariat ఇక్కడ బండ్లు ఎవడు పెట్టుకోమన్నాడు.. ఇది మీడియా పాయింట్ అయితే ఏందీ.. తీసేయ్ అంటూ జర్నలిస్టులపై ఓ ట్రాఫిక్ సీఐ బెదిరింపులకు దిగాడు. ప్రభుత్వం అధికారికంగా మీడియా కోసం కేటాయించిన స్థలంలోనే వాహనాలు పె
BFA తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే బీఎఫ్ఏ శిల్పకళ, చిత్రలేఖనం కోర్సుల్లో చేరడానికి ఆసక్తి గల విద్యార్థులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్ర
CM Revanth Reddy: తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులతో ముఖ్క్ష్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్క్ష్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
KTR Reacts: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమిషన్లు లేనిదే పనులు జరుగడంలేదు అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తోందని ప్రజల పాలన కాదని మాజీ మంత్రి అన్నారు.
CM Revanth Reddy: భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్థంతి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి.. ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.