అది రాజీవ్నగర్లో మండే మార్కెట్.. చిరు వ్యాపారులు, కొనుగోలుదార్లతో ఆ మార్గం కిక్కిరిసి ఉంది... అంతలో ఓ కారు మితిమీరిన వేగంతో వచ్చి స్కూ టీని ఢీకొంది. ఆ ధాటికి వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
కారు ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం...
నిర్బంధాల మధ్య పండుగలు జరపడం సరికాదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆ యన సికింద్రాబాద్ లోని మహంకాళి ఆల య వద్ద పర్యటించారు.
హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఒక యువకుడు చేసిన రీల్ సంచలనంగా మారింది. తాను చేసిన వీడియో వెనుక ఇంతటి దిగ్భ్రాంతికర విషయం ఉందాని ఆ కుర్రాడు షాక్ అయ్యే పరిస్థితి..
Human Skeleton నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగు చూడడం స్థానికంగా కలకలం సృష్టించింది. వీడియో చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. ఇంటి లోపలకి వెళ్లి మనిషి అస్థిపంజరం చూప
బీసీల ఉద్యమాన్ని ఆపాలనే కవిత కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధ్వజమెత్తారు. కవిత, ఆమె ప్రేరేపిత గుండాలు చేసిన అరాచకంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.
తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని నొక్కిచెప్పారు. తమ కార్యకర్తల కళ త్వరలో నెరవేరబోతుందని పేర్కొన్నారు.
Romance on Road ఈ మధ్య కాలంలో కొన్ని ప్రేమ జంటలు (Lovers) విపరీత పోకడలు పోతున్నాయి. ఏ మాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా, అందరూ చూస్తున్నారనే విషయాన్ని పట్టించుకోకుండా బహిరంగ ప్రదేశాల (Public places) లోనే రొమాన్స్ చేస్తున్నాయి.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకంట్ల చంద్రశేఖర్రావుని నందినగర్ నివాసంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావు సోమవారం కలిశారు. ఇరువురు నేతలు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్తో కేటీఆర్, హరీష్రావు చర్చించారు.
KTR Slams Congress Govt: అద్దాలమేడలో ఊరేగుతున్న అబద్దాల కాంగ్రెస్ మూలంగా అంధకారంలో తెలంగాణ రైతన్న ఆందోళన చెందుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. దశాబ్దాల పాలనలో దండగ చేసిన వ్యవసాయాన్ని దశాబ్ద బీఆర్ఎస్ పాలనలో పండగ చేస్తే .. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి దండగ చేశారని విమర్శించారు.
Talasani On Bonalu Festival: పండుగలు, జాతరలు అనేది నిర్బంధనంలో జరగవద్దని.. స్వేచ్ఛ వాతావరణంలో జరగాలని తలసాని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. నాలుగు గంటల పది నిమిషాలకు బ్రహ్మ ముహూర్తం అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరలో ప్రధాన ఘట్టమైన రంగం (Rangam) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత (Matangi Swarnalatha) భవిష్యవాణి (Bhavishyavani) వినిపించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కుర
సీఎం రేవంత్ రెడ్డిని ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఛైర్మన్ ఎస్.మహేంద్ర దేవ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఇంకా..
స్టాక్ బ్రోకింగ్ పేరిట మహిళా వ్యాపారిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. హైదరాబాద్లోని గాంధీనగర్ ఎస్బీఐ కాలనీకి చెందిన మహిళ వ్యాపారి బురిడీ కొట్టించారు. తాను మోసపోయానని గ్రహించిన బాదితురాలు పై బర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
చిరంజీవి నటించిన ‘ముఠామేస్త్రి’లో హోంమంత్రి బంగ్లాగా ఈ భవనం కన్పిస్తుంది. మరో సినిమాలో కలెక్టర్ అధికారిక నివాసం. ఇంకో చిత్రంలో విలన్ల డెన్. అదే బేగంపేటలోని ‘పైగా ప్యాలెస్’.
లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం ఆదివారం సందడిగా మారింది. నగర ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరని తెలిసి ఫిల్మ్నగర్ చిన్నబోయింది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం ఆయన నివాసానికి అభిమానులు పోటెత్తారు. సినీ, రాజకీయ, కళారంగ ప్రముఖులు భారీఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు.
గోరింటాకు.. మహిళలకు భావోద్వేగ బంధం. పిల్లల నుంచి పండు ముదుసలి వరకు చేతులకు మురిపంగా గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇంట్లో ఏ పేరంటం జరిగినా మహిళలందరి చేతులకూ ఎరుపు వర్ణమే దర్శనమిస్తుంది.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ఘనంగా జరిగింది. వేకువజాము నుంచి మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీర్వచనాలకోసం బోనాలతో బారులు తీరారు. అమ్మవారి సన్నిధిలో కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పదో తరగతి చదివే ఓ విద్యార్థి సోదరిని కూర్చోబెట్టుకుని బైక్ నడుపుతుండగా అదుపుతప్పి పడిపోయింది. సోదరి తీవ్ర గాయాలతో మృతిచెందింది. డ్రైవింగ్ చేసిన మైనర్పై కేసు నమోదైంది. మరో ఘటనలో తండ్రిని వెనక కూర్చోబెట్టుకుని 9వ తరగతి విద్యార్థి వాహనం నడుపుతూ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు.
వర్షాకాలం వచ్చిందంటే గ్రేటర్లో ఏటా పిడుగుపాటుతో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఆస్తి, ప్రాణ, పశునష్టాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సాంకేతికత అందుబాటులోకి రావడంతో పిడుగుపడే సమయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు.
క్రికెట్..ఈవెంట్..మారథాన్.. ఫుడ్ఫెస్టివల్ ఏది జరిగినా వేలాది మంది జనం.. ఇలాంటిచోట ఏదైనా తొక్కిసలాట జరిగితే ఊహించని నష్టమే. నగరం జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇస్తోంది. వేలాది మంది హాజరవుతుంటారు.
నగరంలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్ట్లేవీ సకాలంలో పూర్తయిన దాఖలాలు లేవు. రహదారుల విస్తరణ, పైవంతెనలు, మెట్రో, విద్యుత్తు, తాగునీటి, మురుగునీటి, వరద కాల్వ పనులవంటి వసతులకు సంబంధించిన ఏ ప్రాజెక్ట్ చేపట్టినా రైట్ ఆఫ్ వే (పనులు చేపట్టేందుకు కావాల్సిన స్థలం) లేకనే ఆలస్యం అవుతున్నాయి.
మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రత్యేక మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు జలమండలి సిద్ధమైంది. నదికి ఉత్తర, దక్షిణంవైపున 1,837 కి.మీ. మేర ప్రత్యేకంగా మురుగునీటి నెట్వర్క్ను రూపొందించనున్నారు.
కల్తీ కల్లు ఘటనపై సమగ్ర విచారణ జరిపించి పేదల మృతికి కారణమైన యాజమాన్యాలపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి డిమాండ్ చేశారు.
పాశమైలారం సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతులు, గాయపడిన వారి సంఖ్యను, వివరాలను ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని తెలంగాణ పౌర సమాజ నిజనిర్ధారణ బృందం డిమాండ్ చేసింది.
పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచీ ఘటన మరువకముందే మరో పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేగింది. ఫార్మా, ఇతర వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.
పదేళ్ల పాటు భారాస అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీసీలు గుర్తుకు రాలేదా అని బీసీ కుల సంఘాల ఐకాస రాష్ట్ర కన్వీనర్, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఛైర్మన్ బాలగౌని బాల్రాజ్గౌడ్ ప్రశ్నించారు.
Swarnalatha Bhavishya Vani: బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు.
కూకట్పల్లి కల్తీకల్లు (Kalthi Kallu) ఘటనలో మరొకరు చనిపోయారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న గంగమణి మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జలీల్గూడలోని సాయి గణేష్ నగర్ కాలనీలో వెల్డింగ్ దుకాణంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారు జాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి.. మొక్కులు తీర్చుకున్నారు.
గ్రేటర్ పౌరులపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత కొనసాగిస్తున్నది. రోడ్లు, ఖాళీల స్థలాల్లో ఇష్టారీతిన చెత్త వేసే వారిని గుర్తించి వారికి జరిమానాలను విధిస్తున్నది. దీంతో పాటు భవన నిర్మాణ వ్యర్థాలు గుట్టగుట్టలుగ
నిరుపేదలు , బస్తీవాసులకు చేరువలో ఉండే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీహెచ్సీలు) రక్త పరీక్షలతో పాటు, ఇతర డయాగ్నోస్టిక్స్ సేవలు నిలిచిపోయాయి. తీవ్రమైన కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడే రోగుల
ఉదయాన్నే నిద్రలేసి..పిల్లలను మేల్కొల్పి..హుటాహుటినా వారిని స్కూల్ కు రెడీ చేసి.. ఏదో ఒకటి వండేసి బాక్స్ ఇచ్చేస్తే..అంతటితో ఆరోజు గట్టెక్కినట్టేనని చాలా మంది తల్లిదండ్రుల భావన.