విద్యుత్శాఖలో ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి, డిప్యూటీ అధికారుల ఫోర్జరీ సంతకాలతో కనెక్షన్లు తీసుకున్న వైనంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం సంచలనం రేపుతుంది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్న�
ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ వ్యాఖ్యలు అడ్డగోలుగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. కన్వర్శన్కు... భూమికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ అండ్ కో తెలంగాణకు మంచి చేయరని... తాము చేస్తుంటే అడ్డుకుంటుంన్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ వ్యాపారవేత్తలను బెదిరించారని... ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుందని నిలదీశారు.
వికారాబాద్ జిల్లా చెంగోల్లో శుక్రవారం డీసీఎంఎస్ మేనేజర్ సలాం, అధికారులు చిన్నయ్య, భాస్కర్ చౌదరి అధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
మియాపూర్ ప్రాంతం శివనామ స్మరణతో మార్మోగింది. స్థానిక మాతృశ్రీనగర్ కమ్యూనిటీ గ్రౌండ్లో గురువారం ‘ఈటీవీ’ తెలంగాణ, ‘ఈటీవీ’ ఆంధ్రప్రదేశ్, ‘ఈటీవీ’ లైఫ్ ఛానళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక దీపోత్సవానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై.. దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటారు.
నగరాభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు పెద్ద ఎత్తున ఆమోదం పొందాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన స్థాయీ సమావేశంలో మొత్తం 24 తీర్మానాలకు సభ్యులు పచ్చజెండా ఊపారు.
నగరమంతా ఒక ఎత్తు.. నానల్నగర్ చౌరస్తా మరో ఎత్తు. వానలు, వరదలు, ధర్నాలు, రాస్తారోకోలతో సంబంధం లేకుండా.. సంవత్సరానికి 365 రోజులు.. రోజుకు 24గంటలు.. అక్కడ వాహన రద్దీ ఉంటుంది. మెహిదీపట్నం నుంచి హైటెక్సిటి మార్గంలోని ఈ నానల్నగర్ కూడలి దాటాలంటే వాహనదారులు గంటపాటు పడిగాపులు కాయాల్సిందే.
ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)లోపల చెరువులకు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయి. ఇందుకోసం పూర్తి నీటి నిల్వ స్థాయి (ఎఫ్టీఎల్) నిర్ధారిస్తూ ప్రాథమిక, శాశ్వత నోటిఫికేషన్ల జారీకి 222 చెరువుల వివరాలను హెచ్ఎండీఏ హైడ్రాకు పంపింది.
మెట్రోరైలుకు రాబోయే మార్చి నెల కీలకంగా మారనుంది. మొదటిదశ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను మార్చి 31లోగా పూర్తి చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.
‘రాజధాని నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది..నగరం నలుమూలలా ఆర్టీసీ బస్సులు నడుపుతాం. శివారు ప్రాంతాల్లో ఉంటున్నవారు, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు బస్సులు వేయనున్నాం..
ఖైరతాబాద్కు చెందిన బాలికకు.. ఇన్స్టాగ్రామ్లో యువతి పరిచయమైంది. తరచూ ఇద్దరు చాటింగ్ చేస్తూ స్నేహం పెంచుకున్నారు. ఒకరి ఫొటోలు ఒకరు పంపించుకున్నారు. నెల తర్వాత అకస్మాత్తుగా బెదిరింపులు.. పరిచయమైన యువతి బాలిక ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతోంది. సైబర్ నేరగాళ్లు ఈ పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది.
‘‘ఫలక్నుమా- లింగంపల్లి మార్గంలో నడిచే ఒక్కో ఎంఎంటీఎస్ రైలులో నిత్యం 3 వేల నుంచి 4 వేల మంది ప్రయాణిస్తుంటారు. ఇంత డిమాండ్ ఉన్నా ఆయా మార్గాల్లో రైళ్లు నడపకపోవడంతో అనేక మంది ప్రత్యామ్నాయాలను ఎంచుకొని ట్రాఫిక్ నరకం అనుభవిస్తున్నారు.’’
అనుమతి లేని క్లినిక్లు, ల్యాబ్లు, ఇళ్లలో చికిత్స తీసుకునే వ్యక్తుల వల్ల బయోమెడికల్ వ్యర్థాలు సాధారణ చెత్తలో కలుస్తున్నాయని పీసీబీ పరిశీలనలో వెల్లడైంది.
కిశోర బాలికల ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు ఆరోగ్య విషయాలపై అంతగా అవగాహన లేకపోవడంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు.
జనన, మరణాలు నమోదు చేసేందుకు యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్(యూబీడీ) వెబ్సైట్ తెరుచుకోవడం లేదు. రోజువారీగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది
తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రోడ్డుకు రహదారులు, భవనాల శాఖ అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. తాండూరులో ప్రారంభంలోనే 2 కి.మీ. పొడవున తారు తొలగిపోయి కంకర లేచిన రహదారిని సిమెంటు రోడ్డుగా మారుస్తున్నారు
భూమి ఉన్న ప్రతి అన్నదాతలకు ఆధార్ తరహాలో 11 అంకెల విశిష్ట గుర్తింపు కార్డు జారీకి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు(ఫార్మర్ రిజిస్ట్రీ) జిల్లాలో నెమ్మదిగా కొనసాగుతోంది.
గనుల ఖిల్లాగా పేరొందిన గ్రామంలో ఇతర జిల్లాలు.. పొరుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరికి పని ప్రదేశంలో గాయాలైనా, అనారోగ్యం బారిన పడినా.. చెంతనే వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇటీవల బెట్టింగ్ యాప్ల బారిన పడి పలువురు యువకులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ప్రముఖులను సీఐడీ సిట్ అధికారులు వరుసగా విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
భారతదేశంలో విదేశీ వస్తువుల వినియోగం పెరిగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరి మీద భారతదేశం ఆధారపడే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
జేఎన్టీయూ హైదరాబాద్ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజును పూర్తి స్థాయిలో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.
హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలకు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు షాకిచ్చారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు పూర్తి స్థాయిలో చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు.
సౌదీ బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు భరోసా ఇచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన ముషీరాబాద్ ప్రాంత కుటుంబ సభ్యులను ఆయన గురువారం పరామర్శ�
హైదరాబాద్పై అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు గురిపెట్టాయి.. గతంలో హైదరాబాద్ వైపు చూడాలంటేనే భయపడే ఈ ముఠాలు... ఇప్పుడు నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నాయి. పెట్రోలింగ్ వ్యవస్థ అస్త
హైడ్రా అధికారులు చట్టవిరుద్ధంగా చేపడుతున్న చర్యల వల్ల అనేక మంది పేద ప్రజలు రోడ్డున పడ్డారని హైడ్రా బాధితులు పేర్కొన్నారు. మాదాపూర్లోని సియేట్ మారుతి హిల్స్ కాలనీలోని సర్వే నంబర్ 12, 12ఏ, 13 లో 15.4 ఎకరాల స్�
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ విధుల్లో మంచి పనితీరు కనబరిచే సిబ్బందికి గుర్తింపు ఇస్తూ.. రోడ్లపై అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమి�
ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు ఎదుట ఉన్న 4 చిల్లీస్ రెస్టారెంట్లో బిర్యానీలో కోడి ఈకలు వచ్చాయి. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినేందుకు రెస్టారెంట్కు వెళ్లారు. బిర�
నెలల తరబడి జీతాలు లేక ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వర్తించే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలతో చాలీచాలని వేతనాలతో బతుకు�
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్లో నిర్మాణం చేపడుతున్న అర్బన్ హెల్త్ సెంటర్ వివాదాస్పదంగా మారింది. గురువారం పనులు చేయకుండా ఆక్రమణదారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులకు, ఆక
గాంధీ దవాఖానలో తొలిసారిగా ఏడేండ్ల బాలుడికి లాపరోస్కోపిక్ స్ప్లీనెక్టమి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని పీడియాట్రిక్ సర్జరీ విభాగం హెచ్ఓడీ, ప్రొఫెసర్ కె.నాగార్జున తెలిపారు. వరంగల్ జిల్
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 18 ఎజెండా అంశాలతోపాటు ఆరు టేబుల్ ఐటమ్లకు కమిటీ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎం�
నగరంలో బహుళ అంతస్తుల భవనాలకు విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలంటే లోడ్ను బట్టి వాటికి విద్యుత్ తనిఖీ అధికారుల ధ్రువీకరణ కావాలి. ఇటీవల కొన్ని నెలల పాటు తనిఖీ అధికారులు లేకపోవడంతో పాత అధికారుల సంతకాలతో క�
చలిగాలులు గ్రేటర్ వాసులను వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకి సాధారణ స్థాయికంటే తక్కువకు క్షీణిస్తుండటంతో చలితీవ్రత పెరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాత్రి ఉష్ణోగ్�
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆక్రమణలు, కబ్జాలపై ఏండ్ల తరబడిగా సీఈవోలు నోటీసులిచ్చి వెనక్కి తగ్గుతున్నారు. ఆక్రమణదారులు, కబ్జాకోరుల ప్రలోభాలకు తలొగ్గి ఎంత వేగంగా నోటీసులిస్తున్నారో అంతే వేగంగా వెనక్