సాక్షి, హైదరాబాద్, నల్గొండ: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు నేటి నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మరికాసేపట్లో...
Telangana: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండర్ ఇయర్ ఫలితాలు ఈరోజు (బుధవారం) వచ్చేశాయి. ఈ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. ఇంటర్ ఫలితాల్లో వచ్చేయడంతో ఇక మిగిలింది పదో తరగతి పరీక్షా ఫలితాలు మాత్రమే. ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఎప్పుడో విద్యాశాఖ చెప్పేసింది.
ఇంకా మే నెల రాలేదు కానీ.. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో వడగాలులు వీస్తున్నాయి. తెలంగాణలోనూ...
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారయ్యింది. ఈనెల 30, మే 3, 4 తేదీలలో మోదీ పర్యటించనున్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు(Telangana Inter Results) వచ్చేశాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి రిలీజ్ చేశారు. ఈ ఫలితాలను ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. అలాగే.. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in లో విద్యార్థులు తమ మార్కులను చెక్ చేసుకోవచ్చు.
Telangana: నగరంలో నిన్న (మంగళవారం) హనుమాన్ జయంతి (Hanuman Jayanti) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వీర హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గౌలీగూడలోని రామ మందిరం నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు దాదాపు 13 కిలోమీటర్ల మేర శోభాయాత్ర అశేష భక్తజనసందోహం నడుమ ఉత్సాహంగా సాగింది. జై హనుమాన్, జై శ్రీరామ్ నామ స్మరణలతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫీవర్తో హైదరాబాద్లోని స్టార్ హోటళ్ల గదుల అద్దెలకు రెక్కలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా...
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది...
సాక్షి, హైదరాబాద్: విదేశీ వ్యవహారాల్లో భారత్ను విశ్వబంధుగా తీర్చిదిద్దామని.. ప్రపంచమంతా ఇప్పుడు మన దేశం వైపు చూస్తోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్...
కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి
ప్రపంచ నగరాలకు దీటుగా తాము హైదరాబాద్ నగరాన్ని మలిచి ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా పవర్ ఐలాండ్గా మారిస్తే కాంగ్రెసోళ్లు మాత్రం కరెంటు కోతలతో తెలంగాణ పరువు తీశారని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విమ
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది.
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే.
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది.
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు.
జీవితాంతం నీతోనే ఉంటానంటూ ఓ మహిళను నమ్మించి రూ.1.8 కోట్లు కొట్టేసిన ఘరానా మోసగాన్ని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పెండ్లి పేరుతో చాలా మందిని నమ్మించి, డబ్బు కాజేసినట్టు పోలీ�
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ల కల్పనపై అన్ని పార్టీలు స్పష్టత ఇవ్వాలని నంగారా భేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు రాజేశ్ నాయక్ డిమాండ్ చేశారు.
జలమండలి తీసుకున్న ప్రత్యేక చర్యలతో గ్రేటర్లోని సగానికి పైగా ఫిల్లింగ్ స్టేషన్లలో 24 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేస్తున్నామని ఎండీ సుదర్శన్ రెడ్డి చెప్పారు. తొందరలోనే ట్యాంకర్ డెలివరీ సమయాన్ని 12గం�
పెరుగుతున్న రోగాలు, తగ్గుతున్న వ్యాధి నిరోధకత కారణంగా మొండి వ్యాధులపై సమర్థవంతంగా పనిచేసే ఔషధాలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో రోగ కారకాలపై నేరుగా పనిచేసే డ్రగ్ డిస్కవరీపై సెంటర్ ఫర్ సెల్యూలర్ �
దుండిగల్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. సుమారు 45 ఏండ్ల వయసున్న ఓ మహిళను హత్య చేసి, నీటి సంప్లో పడేశారు. ఈ దారుణానికి కన్న కొడుకే ఒడిగట్టాడా..! ఇతరులెవరైనా చేశారా..! అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న�
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సూరారం ఎస్ఐ నారాయణ సింగ్ సస్పెండ్ అయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో గత జనవరిలో మహిళ(45)అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
సెకండ్ హ్యాండ్ కార్స్ షోరూమ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్దఎత్తున కార్లు కాలి బూడిదయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శృతి చక్రవర్తి రాజస్థాన్, జైపూర్లో జరిగిన మిసెస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచి అందరినీ అలరించారు. భరత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన ఈ బ్యూటీ కాంటెస్ట్లో ప్రతిభావంతులైన మరో 20 మంది కంటెస్టెంట్స్తో పోటీపడిన శృతి చక్రవర్తి.. ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.
Telangana: ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభమైంది. కవిత తరపున న్యాయవాది నితేష్ రానా వాదనలు వినినిస్తుండగా.. ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వాదిస్తున్నారు. సుప్రీంకోర్టులో కవితకు సెప్టెంబర్ 26న 2023న తదుపరి 10 రోజుల వరకు సమన్లు ఇవ్వమని మాత్రమే ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చిందని ఈడీ తరపున్యాయవాది వాదించారు.