Jubilee Hills By Poll జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటి చేస్తున్న నిరుద్యోగ యువకుడు కాశీనాథ్తో పాటు ఆయన మద్దతుదారులు, నిరుద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదా
ప్రమాణస్వీకారోత్సవం జరిగే రాజ్భవన్ దర్బార్ హాల్ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్ తదితర ఏర్పాట్లును అధికారులు పరిశీలిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, మజ్లిస్ ఆడుతున్న నాటకాలని ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలో ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని నిలదీశారు. ఒక వర్గం మెప్పు కోసం కాంగ్రెస్ చేసే ప్రయత్నం చట్ట వ్యతిరేకమని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు.
Jubilee Hills By Poll కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్ట్ వర్క్స్ లేక టీ సెంటర్ పెట్టుకొని బతుకుతున్నాం అని ఓ టీ షాప్ నిర్వాహకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్కు తన గోడును వెల్లబోసుకున్నారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. మంత్రి పదవి కోసం ఎదురుచూసిన సుదర్శన్రెడ్డి, ప్రేమ్సాగర్రావుకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కేటాయించింది రేవంత్రెడ్డి సర్కార్.
KTR రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు . హైదరాబాద్లోని పలువురు ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అజారుద్దీన్కు శుభాకాంక్షలు తెలిపి మంత్రివర్గంలోకి ఆహ్వానం పలికారు. ఈ మేరకు.. అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు.. మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు.
Azharudddin కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారని.. తన దేశభక్తిపై తనకు ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్ప�
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. సుదీర్ఘ కాలం అజారుద్దీన్ దేశానికి సేవలు అందించిన వ్యక్తి అని కొనియాడారు.
జూబ్లీహిల్స్లో వెనుకపడిపోయిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ను ఎలాగైనా నిలువరించడానికి ఆపసోపాలు పడుతున్నది. ఖబరస్తాన్కు భూకేటాయింపు బెడసి కొట్టడంతో.. ముస్లిం మైనార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు మాజీ క్రిక�
దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి వద్దకు వచ్చే కొత్త వ్యక్తుల సమాచారం తెలుసుకోవాలని బీఆర్ఎస్ నేత ఐలాపూర్ మాణిక్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఉదయం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్
పెరుగుతున్న టెక్నాలజీ ని ఆహ్వానించాలని... కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందని చిరంజీవి అన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ స్పందించపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించారు.
డీప్ఫేక్ (Deep Fake) అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిదని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని, అయితే దాని వల్ల ముప్పు కూడా ఉందని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని.. రాష్ర్టానికి పూర్వ వైభవం తెచ్చేందుకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుతో శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల ఎత్తుగడలు, అధికార దుర్వినియోగాలను ఎప్పటికప్పుడు గుర్తించి తమకు తెలియజేయాలని మజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. రహ్మత్నగర్ డివిజన్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీల సంక్షేమ, భద్రత కోసం విశేషంగా కృషిచేసి పదేండ్లు అన్ని వర్గాలకు సుపరిపాలన అందించారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు
‘నేను 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న.. అప్పట్లో నాకు 15 ఏండ్లు ఉన్నప్పుడే దొంగ ఓటేసి ఎమ్మెల్యేను గెలిపించుకున్న..’ ఈమాటలు అన్నది ఎవరో కాదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్�
జూబ్లీహిల్స్లో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ వినూత్న తరహాలో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘మాట-ముచ్చట’ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లనున్నది. జనంతో మ�
రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది. కాంగ్రెస్ తరఫున ముస్లిం అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ను ఓడించేందుకు పని చేసింది. ఇప్పుడు
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్ల వారీగా బాధ�
జూబ్లీహిల్స్ విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్రెడ్డి, తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సోమాజీగూడ డివిజన్ అ
మాయమాట లు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎన్నికతో భూస్థాపితం కానున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం రాజేంద్రనగర్ బీఆ�
స్టాక్స్లో పెట్టుబడి పెట్టండి.. అధిక లాభాలు సంపాదించడంటూ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన ప్రకటనను చూసి సైబర్నేరగాళ్ల చేతికి చిక్కిన ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ రూ.72 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.
జూబ్లీహిల్స్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ చేసిన పన్నాగం బూమరాంగ్ అవుతోంది. రాష్ట్ర స్థాయి నేతలతో కలిసి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని చూస్తే.. చివరకు ఆ పార్టీలకే కార్యకర్తలు, ముఖ్య నేతలు ముఖం చ�
తండ్రి దౌర్జన్యాలను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ పునికి పుచ్చుకున్నాడని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎ
పోలీసులకు పట్టుబడ్డ వేల కోట్ల రూపాయల మోసగాడిని రెండుకోట్ల లంచం తీసుకొని వదిలేసి, నిందితుడు పోలీసుల కండ్లు గప్పి పరారయ్యాడంటూ ఉన్నతాధికారుల వద్ద బుకాయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ఫ
రేవంత్ రెడ్డి సర్కార్ అట్టహాసంగా శంకుస్థాపన చేసిన పునాది రాళ్లు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ప్రాజెక్టులను ఇప్పటివరకు ప్రారంభించగా.. రేవంత్ చేతుల మీదుగా శం
కాంగ్రెస్ గెలిస్తే ఐదొందలకే ప్రతి ఇంటికి సిలిండర్ను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఆడబిడ్డలే నిలదీస్తున్నారు. కేంద్రం పంపిణీ చేసే సబ్సిడీతో సంబంధం లేకుండా రూ. 500 మహాలక్ష్మి పథకంలో �
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి.. మిగతావాటికి మొండిచెయ్యి చూపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మున్స�
బీసీలకు రిజర్వేషన్లు రావాలంటే అది పోరాటాలతోనే సాధ్యమవుతుందని వక్తలు అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమితి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ
ఓ నిర్మాణ సంస్థకు టీజీ రెరా విధించిన జరిమానా విషయంలో టీజీ రెరా ట్రిబ్యునల్ షాకిచ్చింది. రియల్ ఎస్టేట్ పరిశ్రమలో కీలకంగా మారిన నేపథ్యంలో..సనాలి హౌసింగ్ ప్రాజెక్టు కంపెనీపై విధించిన జరిమానా మొత్తాన్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా గురువారం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం, ప�
అమాత్యులు వస్తే సమస్యలు చెప్పుకోవచ్చన్న ఆశతో వచ్చిన మహిళలకు నిరాశ ఎదురైంది. మంత్రుల చుట్టూ ఉన్న మందీ మార్బలం సామాన్యులను వారి చెంతకు వెళ్లనిస్తలేరు. మంత్రులైనా తమ కోసం ఎదురుచూస్తున్న వారిని గుర్తించి �
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్పేట్ డివిజన్లో రోడ్షో శుక్రవారం నిర్వహించనున్నారు. దీని కోసం గురువారం మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్
విద్యార్తులల్లో పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను అభివృద్ది చేయడానికి ‘మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్-సీజన్ 6’ కార్యక్రమాన్ని నారాయణ స్కూల్స్ విజయవంతంగా నిర్వహించందని ఆ సంస్ధ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బాబాసైలానీనగర్లో మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా కుమార్తెలు అ
జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ ఓయూ కాలనీలో గురువారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కార్వాన్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ఠాకూర్ జ�
BRS Party ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది.
Hyderabad హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరిలో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నిర్మాణ దారుడు తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రెరా ఛైర్మన్ డా.ఎన్.సత్యనారాయణ సూచించారు. గచ్చిబౌలిలో బుధవారం పశ్చిమ మండల నారెడ్కో బిల్డర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు
సాధారణంగా కిడ్నీ బాధితుల్లో అధిక రక్తపోటు లేదంటే మధుమేహం.. ఇలా ఏదో బయటకు కనిపించే కారణాలు ఉంటాయి. తాజాగా అంతుచిక్కని కారణాలు పలువురిలో కిడ్నీ వైఫల్యాలకు దారితీస్తున్నాయి
ఉప ఎన్నికంటే నలుగురైదుగురు ప్రధాన పార్టీల అభ్యర్థులు... ఐదారుగురు స్వతంత్రులు.. చడీచప్పుడు లేని ప్రచారం ఉంటుంది. అందుకు భిన్నంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హాట్ టాపిక్గా మారింది.
కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ గ్రేటర్ పరిధిలో తొలిమంత్రి కాబోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలైనా మంత్రివర్గంలో రాజధాని నగరానికి ప్రాతినిధ్యం లేదు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చదువుతో పాటు పరిసరాల పరిజ్ఞానాన్ని సరికొత్తగా పరిచయం చేసేందుకు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నగరంలో ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారంగా జింఖానా గ్రౌండ్స్, ప్యారడైజ్ కూడలి నుంచి రెండు పై వంతెనలను ప్రభుత్వం నిర్మించనుంది. జనవరిలో వాటిని ఆరంభించేందుకు రెవెన్యూ అధికారులు ప్రణాళిక రూపొందించారు.
చౌదరిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపహాడ్లో మంగళవారం రాత్రి ఇటుక బట్టీ సమీపంలోని ముళ్ల పొదల నుంచి పసికందు ఏడుపు వినిపిస్తుండటంతో కార్మికులు అక్కడకు వెళ్లి పరిశీలించారు
మలక్పేట యువకుడు వాట్సాప్లో వచ్చిన లింకు మీద క్లిక్ చేయగా డేటింగ్ వెబ్సైట్లోకి తీసుకెళ్లింది. సహజీవనం చేసే యువతి కోసం వెతుకుతూ ఫోన్ నంబరు నమోదు చేశాడు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సినీ కార్మికులకు హామీలిచ్చారని ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకొని ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
విద్యుత్ హైటెన్షన్ తీగ తెగిపడి కారు పాక్షికంగా దగ]్ధమైన ఉదంతం బుధవారం గౌలిపురా ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారతమాత మహంకాళీ దేవాలయం సమీపంలో నివసించే కె.ఆనంద్కుమార్ ఎప్పటిలానే తన ఇంటి ముందు ఆల్టో కె-10 కారు పార్కింగ్ చేసి ఉంచాడు
దేశ వ్యాప్తంగా మహిళల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ అధ్యక్షురాలు పీకే.శ్రీమతి డిమాండ్ చేశారు.
ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక.. ప్రియుడు సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్స్టేషన్ పరిధిలో... సుమారు 48 గంటల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి.
Jubilee Hills by Poll మన బతుకులకు భరోసానిచ్చిన కారు గుర్తుకు ఓటు వేయాలి.. బీఆర్ఎస్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలని బోరబండ డివిజన్ ఇంచార్జ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు.