తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలయింది. నవంబర్ 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులు స్వీకరణకు తుది గడువు నవంబర్ 29వ తేదీతో ముగియనుంది.
గత 23 నెలల కాలంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం హైదరాబాద్లో ఉందని తెలిపారు.
బిహార్లో స్వాతహాగా బీజేపీ 92 స్థానాల్లో గెలిచిందన్నారు. ఇక బిహార్లో కాంగ్రెస్ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పని అయిపోయిందని.. ఇక ఆయన పబ్జి ఆడుకోవాలంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్ని ఓటములు వచ్చినా .. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య మనుగడ సాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Jubilee Hills By Poll జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచినట్లు ఎన్నికల అబ్జర్వర్, రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ ధృవీకర�
KTR ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పాత్రను ప్రజలు గమనించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తామని ఆశించామని.. కానీ ఓడిపోయామని తెలిపారు. ఓడిపోయామని త�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని కామెంట్స్ చేశారు.
KTR జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నయం బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు స్పష్టంగా �
Kishan Reddy జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. దీనిపై కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందించారు. జూబ్లీహిల్స్లో మా ప్రయత్నం మేం చేశామని తెలిపారు. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే కాంగ్రెస�
Maganti Sunitha జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్, రౌడీయిజం గెలిచాయని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ అన్నారు. ప్రతిచోట రిగ్గింగ్ చేయడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. కాంగ్రెస్ది గెలుప�
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ గెలుపుకు కారణమని అన్నారు.
Jubilee Hills By Election జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మూడో రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. బీఆర్ఎస్కు 12,503 ఓట్లు రాగా కాంగ్రెస్కు 12,292 ఓట్లు వచ్చాయి. అంటే మూడో రౌండ్లో బీఆర్ఎస్ 211 ఓట్ల మెజారిటీ సాధించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు (Jubilee Hills Results) కొనసాగుతున్నది. రెండు రౌండ్లు పూర్తయి, మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మూడో రౌండ్లో వెంగళరావునగర్, సోమాజిగూడ ఓట్లు లెక్కిస్తున్నారు.
Jubilee Hills By Election జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలోనే ఉంది
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు (Jubilee Hills Bypoll Results) కొనసాగుతున్నది. ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. ముందుగా షేక్పేట డివిజన్లోని ఓట్లను �
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు (Jubilee Hills Results) ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 101 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. అనంతరం షేక్పేట డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు.
జూబ్లీహిల్స్ విజేత ఎవరో (Jubilee Hills Results)మరికొన్ని గంటల్లో తేలనుంది. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో (Jubilee Hills By-Election Results) ప్రారంభం కానుంది. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటల
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను యంత్రాంగం పూర్తి చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నిక రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
ఈ తరం విద్యార్థులు క్రీడలను భవిష్యత్తు లక్ష్యాలుగా ఎంచుకుని రాణింస్తున్నారు. తల్లిదండ్రులూ పిల్లలను చదువంటూ ఒత్తిడి చేయకుండా క్రీడలవైపు ప్రోత్సహిస్తున్నారు.
కాచిగూడ పరిధిలో.. జాతీయ రహదారి-163పై ట్రాఫిక్కు అడ్డుగా కారును వదిలిపెట్టి వెళ్లడం కలకలం సృష్టించింది. దిల్లీలో బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో.. కాచిగూడ పోలీసులు అప్రమత్తమయ్యారు.
చలి తీవ్రతతో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రెస్పిరేటరీ సెన్సిటియల్ వైరస్(ఆర్ఎస్వీ), ఇన్ఫ్లూయింజా వైరస్లు పంజా విసురుతున్నాయి. చాలామంది చిన్నారుల్లో ఇవి న్యూమోనియాకు కారణమవుతున్నాయి.
రైతులకు సేవలందించే సహకార సంఘంలో నిధులు పక్కదారి పట్టాయి. సభ్యుల్లో కొందరు పొదుపు చేసుకున్న సొమ్మును ఇచ్చేందుకు డబ్బుల్లేవు. డిపాజిట్ల గడువు పూర్తయి నా చెల్లించలేక వాయిదాలు వేస్తున్నారు.
తమ్ముడితో కలిసి ఆనందంగా ఆడుకుంటున్న ఆ బాలుడిని ఇనుప గేటు కబళించింది. దుండిగల్ ఎస్సై రామ్మోహన్రెడ్డి, బాధితుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరుకు చెందిన డి.నవీన్, మీనా దంపతులు పదేళ్లక్రితం వచ్చి బౌరంపేటలో ఉంటున్నారు.
కుమార్తె వద్దకు వచ్చి తిరిగి వెళుతున్న తండ్రి.. లిఫ్ట్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ గోపి వివరాల ప్రకారం.. అబ్దుల్లా బిన్ సయీద్ యాఫై(70) చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్ కాలనీలో నివసిస్తున్నారు.
బాల్యం అపురూపం.. తిరిగిరానిది. దేశ భవితవ్యం నేటి పిల్లలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారిని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉంది. వారు ఉత్తమ మార్గంలో ఎదిగేందుకు బాటలు వేయడానికి వివిధ దశల్లో తోడ్పాటు అందించాలి.
తాండూరు పట్టణంలో వాహనాల రద్దీ, దుమ్ము కాలుష్యం తగ్గించేందుకు బైపాస్ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రెండు వరసల్లో రహదారి నిర్మించి మూడేళ్లు గడిచినా, వినియోగంలోకి రాలేదు. కొంతమంది రైతులకు పరిహారం చెల్లించని కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.
ప్రజలను తమతమ గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆర్టీసీ బస్సులు అంత్యంత ప్రజాదరణను చూరగొన్నాయి. ఇందుకు కారణం ప్రతిరోజూ బస్సుల సామర్థ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడమే. డిపోకు వచ్చిన వెంటనే మెకానిక్ షెడ్లో అన్ని విభాగాలు నిశిత పరిశీలన అనంతరమే రోడ్డెక్కుతాయి.
తాండూరు సబ్డివిజన్ పరిధిలో గుట్టుగా నేరాలు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణం, మండలాల్లో వ్యాపార, వాణిజ్యం పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ నేరాలతోపాటు, ఇతర ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు, ప్రజలు కలవరపడుతున్నారు.
మహిళా సంఘాలను బలోపేతం చేసి, పొదుపు సంఘాల అభివృద్ధే లక్ష్యంగా సీఆర్పీ(కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్)ల ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలకు సెర్ప్ శ్రీకారం చుట్టింది. అతివల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల నిర్వహణ జరుగుతోంది.
నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న 8 మందిని సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం మెహిదీపట్నం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు డీసీపీ శ్రీకృష్ణగౌడ్ వివరాలు వెల్లడించారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు, రూ.22 వేల జరిమానా విధించింది. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలానికి చెందిన కాటురి ఎల్లేశ్ అలియాస్ సతీష్(25) ఎల్బీనగర్లో ఉంటూ మినరల్ నీటి క్యాన్లు సరఫరా చేసేవాడు.
మేడ్చల్మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థికి రూ.50లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం లభించింది. ఐటీ విభాగంలో చదువుతున్న కె.రామక్రిష్ణ, కె.రఘుసాయిలు లాజిస్టిక్స్ రంగంలో వినూత్న వ్యాపార నమూనాను (స్టార్టప్) రూపొందించారు.
గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు కాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీఎల్)తో పాటు వెంకటసాయి గ్యాస్ ఏజెన్సీ(మాదాపూర్)కు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-3 భారీ జరిమానా విధించింది.
హైటెక్సిటీ, పరిసర ప్రాంతాల్లో నివసించే వారికి ద.మ.రైల్వే తీపికబురు అందించింది. సంక్రాంతి సమయంలో దూరప్రాంత ప్రయాణాలకు రైళ్ల కోసం సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్లకు వెళ్లాల్సిన వ్యయప్రయాసలు ఉండవు.
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో గ్రేటర్వాసులను చలి గజగజా వణికిస్తోంది.
ఉప ఎన్నిక కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇ�
ఉస్మానియా దవాఖానలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్ ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో రెండవ రోజు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు గురువారం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్ సోర్�
ఫ్లైవుడ్, హార్డ్వేర్ ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాప్రా సర్కిల్, హెచ్బీకాలనీ డివిజన్ పరి�
డ్రగ్స్, గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.50కిలోల గంజాయి, రెండు గ్రాముల ఎండీఎంఏ
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనోవ్ ఏఎన్-124 రుస్లాన్ కార్గో విమానం గురువారం ఉదయం శ్రీలంక దేశంలోని బండారినాయకే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరు
జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని జోరుగా బెట్టింగ్ జరుగుతున్నది. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలన, రెండేండ్ల్ల ప్రస్తుత కాంగ్రెస్ పాలనను పోల్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బీఆర�
భవన యజమాని నిర్లక్ష్యం కారణంగా ఏడేండ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా వెళ్దుర్తి మండలం కుకునూరు గ్రామానికి చెందిన వీణ, నవీన్ దంపతుల గత కొన్నెండ్లుగ
నకిలీ కరెన్సీ కేసుల్లో జైలుకు వెళ్లివచ్చినా బుద్ధి మారని ఓ దొంగ తన పాత పంథాను కొనసాగిస్తూ నకిలీ నోట్లు చలామణి చేస్తూ పట్టుబడ్డాడు. ఇతడితో పాటు మరో ఏడుమందిని మెహిదీపట్నం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి ర
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి రహ్మత్నగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లు కీలకంగా మారాయి. నియోజకవర్గం మొత్తం మీద 48.79శాతం మాత్రమే ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గ మొత్తం మీద �
కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుని మంటలు చెలరేగాయి. సర్కిల్ కార్యాలయం మొదటి అంతస్తు నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న జ�
మున్సిపాలిటీల్లో కీలక భూమిక పోషిస్తున్న టౌన్ప్లానింగ్ అధికారుల అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న టౌన్ప్లానింగ్ అధికారుల్లో కొందరు మినహా.. మిగతావారంతా వివిధ జిల్లాల నుం�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్పై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టిపెట్టింది. గురువారం తెలంగాణ భవన్లో కౌంటింగ్ ఏజెంట్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సమావేశమయ్యార�
చలికాలం తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టింది. రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు వస్తున్నాయి. ఈ రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కు పడిపోనున్నాయని..
అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ఫలితం మరో 24 గంటల్లో తేలనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ (BRS), ఎలాగైనా జూబ్లీహిల్స్పై (Jubilee Hills) జెండా ఎగ�
Adibatla మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ సోదాలు చేశారు.
కాసులు కురిపించిన కోకాపేట్ భూములపై ఇప్పుడు హెచ్ఎండీఏ గంపెడాశలు పెట్టుకున్నది. కాంగ్రెస్ సర్కార్కు నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల సర్దుబాటులో ఈ వెంచర్ కీలకంగా మారింది. దీంతోపాటు హె�
Begum Bazar రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బేగంబజార్లో వ్యాపారులను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. ఉండేదే ఇరుకు రోడ్లు అంటే.. అక్కడక్కడ విస్తరణ చేపట్టడం, పాత రోడ్డును తొలగించి కొత్త న�
హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ ఆగమాగమైంది. ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం దేవుడెరుగు.. కనీస మౌలిక వసతులు కల్పించడమే కష్టంగా మారింది. మెట్రో సంస్థ నిర్లక్ష్యంతో నిర్వహణ గాలికొదిలేసినట్లుగా మారింది
నగరంలో కీలకమైన ఆ రెండు జోన్లలో పనిచేసే పోలీసు ఉన్నతాధికారుల తీరు తీవ్ర చర్చకు దారితీస్తున్నది. ఫిర్యాదుదారులే లక్ష్యంగా ఆ ఇద్దరు అధికారులు ఎవరి ైస్టెల్లో వారు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ప్రజ�
ప్రభుత్వ, పార్కు స్థలాల కబ్జాపై చట్టపరమైన చర్యలు తప్పవని టౌన్ ప్లానింగ్ అధికారి కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్ఎంఆర్ కాలనీలో ఉన్న పార్కు స్థలం కబ్జ
Jubilee Hills By Poll జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్న కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద పోలీసుల
Hyderabad హైదరాబాద్ నగరంలోని నేరెడ్మెట్లో బుధవారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఓ బాడీ మసాజ్ సెంటర్పై దాడి చేయగా.. పోలీసులకు షాకింగ్ ఘటన ఎదురైంది.
Chandrababu ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి హైదరాబాద్పై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని అన్నివిధాల అభివృద్ధి చేశానని పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో ఉన్న ముస్లింలంతా కోటీశ్వరులు, లక్షాధికారులు
East Zone DCP: కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలోని అండర్ బ్రిడ్జి వద్ద ఒక కారును నిలిపి ఉంచడం కలకలం రేపింది. విషయం తెలిసిన వెంటనే తన బృందంతో కలిసి అక్కడికి చేరుకున్నఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి.. అనుమ�
దుండిగల్ (Dundigal) పరిధిలోని బౌరంపేటలో (Bowrampet) విషాదం చోటుచేసుకున్నది. అమ్మమ్మ తాత వద్దకు వచ్చిన బాలుడు నిర్మాణంలో ఉన్న భవనం ముందున్న గేటు మీదపటడంతో మృతిచెందాడు.
ఢిల్లీ పేలుళ్లు ఘటన తర్వాత హైదరాబాద్ నగరానికి హైఅలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నగరవ్యాప్తంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే..