పది నిమిషాలు దాటితే వాళ్లు బుక్కు చేసుకున్న హోటల్ చేరుకొని ప్రాణాలు కాపాడుకునే వాళ్లేమో.. అంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని అగ్నికి ఆహుతులయ్యారు. ఇద్దరు సాఫ్ట్వేర్ దంపతులతో పాటు తమ పిల్లలకు
పళ్లైన ప్రతి జంట తమకు పండంటి పిల్లలు కలగాలని ఆశపడుతుంటారు. కానీ పలు అనారోగ్య కారణాల మూలంగా సంతానం కలగకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్లలో అమ్మ అనే పిలుపుకోసం ఎంతో మంది తల్లులు ఆశతో ఎదురుచూస్తుం
‘అతడి పేరు ప్రమోద్. ర్యాష్ డ్రైవింగ్లో పోలీసుల నిఘా నేత్రానికి మూడు సార్లు చిక్కాడు. మరో చోట డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు. వాహన నంబర్ తనిఖీ చేయగా ర్యాష్ డ్రైవింగ్ చిట్ట బయటపడింది. ఎటువంటి జ�
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, హైదరాబాద్ నగరాన్ని అందంగా ఉంచడంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ వర్కర్లదే కీలక పాత్ర అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బంజారాహిల్స్ కొమురం భీం భవన్లో జీహెచ్ఎంసీ శా
వలపుల వలతో వృద్ధులను లక్ష్యంగా చేసుకొని ముగ్గురు పాత నేరస్తులైన మహిళలు ట్రాప్ చేస్తుంటారు... వారి హానీట్రాప్లో చిక్కుకున్న వారిలో కొందరు పోలీసులను ఆశ్రయిస్తే కేసులు నమోదు చేస్తుండగా..
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటూ వెంటనే చలాన్ కట్టాలని ఏపీకే ఫైల్ పంపి డబ్బులు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నగరానికి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్కు ఈ నెల 6వ తేదీన వాట్సాప్లో ఈ-పరివాహన్.ఏపీ�
కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన భూ బకాసురులు కోట్లకు పడగలెత్తారు. వాటిని కొనుగోలు చేసిన అమాయకులు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. గాజులరామారం రెవెన్యూ పరిధిలోని సర్�
రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. నాగారం నుంచి యంనంపేట్ వరకు, చర్లపల్లి నుంచి కరీంగ�
పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ నలందానగర్ లో మంగళవారం కూల్చివేతలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసు�
ఆరేండ్ల చిన్నారిని గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసిన సంఘటన మంగళవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సీఐ బాలరాజు తెలిపిన ప్రకారం..
రేషన్ కార్డుల పంపిణీలో దళారుల రాజ్యం నడుస్తున్నది. మధ్య దళారులు, పౌర సరఫరాల సిబ్బంది కుమ్మక్కై అర్హుల నుంచి ఇష్టారీతిన వసూళ్లకు తెర తీశారు. ఏకంగా అసిస్టెంట్ సప్లయి ఆఫీస్లోనే దుకాణాలు తెరిచారు. రాజేంద
నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. రాజ్భవన్, పాతబస్తీలోని సిటీ సివిల్కోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్ల�
ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కీసర పోలీసుల కథనం ప్రకారం.. నారపల్లికి చెందిన షేక్ బాసవత్ టెంట్ హ
పదో తరగతి బ్యాచ్మెట్స్ అందరూ రీ యూనియన్ పార్టీ చేసుకున్నారు. పాఠశాల నాటి గుర్తులను నెమరేసుకున్నారు. ఇందులో పాత స్నేహితులు ఫోన్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. అందరికీ పెండ్లిళ్లయ్యాయి.
తెలంగాణలో సమగ్ర సాంస్కృతిక విధానం తీసుకురావాలని పలువరు వక్తలు పిలుపునిచ్చారు. సంస్కృతిని నిర్మించేది ముగ్గురు వ్యక్తులు శాస్త్రజ్ఞుడు, కళాకారుడు, శ్రామికుడని పలువురు వక్తలు పేర్కొన్నారు.
'అంధకారంతో ఆగమాగం' శీర్షికన శనివారం నమస్తే తెలంగాణ పత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. కాగా ఆ కథనానికి స్పందించిన సంబంధిత అధికారులు బీఎన్రెడ్డినగర్ డివిజన్లోని వైదేహినగర్, విజయపురి కాలనీ ప్రధ�
Cantonment కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకపోతే బోర్డు కార్యాలయంతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఇండ్లను ముట్టడిస్తామని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి హెచ్చరించారు.
Amberpet అంబర్పేట్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
తనతో చర్చకు రాకుండా సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి పారిపోయారని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు గుప్పించారు. చర్చకు వచ్చే సత్తా లేనప్పుడు.. రేవంత్రెడ్డి మరోసారి సవాల్ చేయొద్దని హితవు పలికారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసిన దొంగలు కేసీఆర్ కుటుబం సభ్యులని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పేరు పెట్టుకున్నాక తెలంగాణతో మీకు సంబంధం ఏంటని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.
Hyderabad హైదరాబాద్ నగరంలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని దుండగుడు ఫోన్ చేసి బెదిరించాడు.
దేశంలో తెలంగాణను ముందుంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక్కడున్న వ్యాపారస్తులను, పత్రికల యాజమాన్యాలను బీఆర్ఎస్ నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
దశాబ్దాలుగా భూమిని నమ్ముకుని.. సాగు చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న రైతులకు ప్రభుత్వం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. రైతులకు బువ్వ పెట్టే భూమిని ప్రభుత్వం అప్పనంగా తీసుకునే ప్రయత్నం చేస్తూ రైతులను
రాజేంద్రనగర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేయడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి స్థానికులు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్క్ స్థలం కబ్జా చేయడంతోనే కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు.
కంటోన్మెంట్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. రూ.960 కోట్లతో పనులు చేపట్టేందుకు రక్షణ శాఖ, బల్దియా మధ్య సయోధ్య కుదిరింది. బల్దియా కమిషనర్ ఆర్వీ.కర్ణన్ అధ్యక్షతన సోమవారం ఆయన కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ.
సికింద్రాబాద్, కాప్రా, కార్వాన్, పేట్బషీరాబాద్, అమీర్పేట్, న్యూస్టుడే: పేదలకు వ్యాధి నిర్ధారణ పరీక్షల భారం తగ్గించాలని గ్రేటర్లో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ మినీహబ్ల్లో అరకొర సేవలే అందుతున్నాయి.
మహానగరంలో వనమహోత్సవానికి హెచ్ఎండీఏ సర్వం సిద్ధం చేసింది. రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గ్రామాలు లేని జిల్లాగా రూపు మార్చుకున్న మేడ్చల్ జిల్లాను గ్రేటర్లో విలీనం చేసేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వేగంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు.
ఆటవిడుపే ఆ బాలికకు యమపాశమైంది. విద్యుత్ సరఫరా లేని సమయంలో సరదాగా ఫ్యానుకు కండువ కట్టి ఊయలలా ఆడుకుందామనుకుంది. అకస్మాత్తుగా కరెంట్ రావడంతో ఫ్యాన్ తిరిగి మెడకు చుట్టుకుని ఊపిరాడక చనిపోయింది.
ఫార్మాసిటీ భూసేకరణ నిర్వాసితులకు సోమవారం లాటరీ ద్వారా హెచ్ఎండీఏ లేఅవుట్లోని ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి మీర్ఖాన్పేటలో ప్రారంభించారు.
పెరుగుతున్న ఆకాశహార్మ్యాలు.... అవుటర్చుట్టూ విస్తరిస్తున్న వాణిజ్య కేంద్రాలు... ప్రాంతీయ వలయ రహదారి వరకు విద్యాసంస్థలు, పరిశ్రమలు, డేటా కేంద్రాలు, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలతో వేగంగా నగరం విస్తరిస్తోంది.
షేక్స్పియర్ జ్ఞానం, అతని అభిప్రాయాలు నేటి తరానికి ఎంతో ముఖ్యమైనవని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మాజీ కార్యదర్శి వి.ఎస్.రవి రాసిన ‘కన్ఫెషన్ ఆఫ్ ఏ షేక్స్పియర్ అడిక్ట్’ పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరించారు.
కర్మాగారాల్లో భద్రత అనేది యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని కర్మాగారాల శాఖ డైరెక్టర్, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ఛైర్మన్ బి.రాజగోపాలరావు అన్నారు. సోమవారం రెడ్హిల్స్లోని ఎఫ్టీసీసీఐ కేఎన్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో రాష్ట్ర కర్మాగారాల శాఖ.
రాబోయే కాలమంతా మధ్యవర్తిత్వానిదేనని, ప్రజలు ఎలాంటి సమస్యలు వచ్చినా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమయం వచ్చిందని సుప్రీంకోర్టు మధ్యవర్తుల అసోసియేషన్ అధ్యక్షుడు సంతాన కృష్ణన్ అన్నారు.
కొలకలూరి ఇనాక్ సాహితాన్ని దేశంలోని వివిధ భాషల్లోకి సైతం అనువదించాలని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు అన్నారు. త్యాగరాయగానసభ నిర్వహణలో శ్రీ వేంకటేశ్వర వర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ ‘సాహితీ సప్తాహం’లో భాగంగా..
ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రజలు, ప్రజాస్వామ్య వాదుల సహకారం మరవలేనిదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఆయన జన్మదిన వేడుకలను బేగంపేట డివిజన్లోని శ్యామ్లాల్ బస్తీలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
వీసా గడువు ముగిసినా నకిలీ పేర్లతో ఏమార్చుతూ అక్రమంగా నగరంలో ఉండి చీకటి కార్యకలాపాలు చేస్తున్న సూడాన్, టాంజానియా, నైజీరియాలకు చెందిన ఇద్దరు మహిళలతో సహా నలుగురు విదేశీయులను డిపోర్టేషన్ (స్వదేశానికి బలవంతంగా తిప్పి పంపడం) చేసినట్టు.
ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్(ఐడీపీ) నాలుగు కోర్సులకు జేఎన్టీయూ మంగళం పాడింది. ఏఐసీటీఈ అనుమతి రానందున వీటిని రద్దుచేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఫోర్జరీ పత్రాలు, సంతకాలతో హైదరాబాద్లోని ఎస్సార్నగర్ ఏపీ రాజరాజేశ్వరి మహిళా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో సొంత ఉద్యోగులు రూ.1.50కోట్లు కాజేశారు. ఆ బ్యాంకు ఎండీ,సీఈవో ఇచ్చిన ఫిర్యాదుతో సోమవారం నగర సీసీఎస్లో కేసు నమోదైంది.
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా సోమవారం రాత్రి కన్నుమూశారు. విజయేంద్రప్రసాద్కు సోదరుడు అయిన శివశక్తి పలు సినిమాలకు రైటర్గా వర్క్ చేశారు.