‘జుట్టు, గడ్డాలు పెంచుకోవద్దు.. నల్ల బట్టలు వేయొద్దు.. దీక్షలు తీసుకోవాలనుకుంటే సెలవు పెట్టి వెళ్లిపోండి..’ ఇది నగర పోలీసుశాఖ అయ్యప్ప దీక్షాపరులైన పోలీసులకు జారీ చేసిన ఆదేశం. అయ్యప్ప దీక్షాసమయం కావడంతో నగ
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ సర్వ సభ్య సమావేశం జరగనుంది. ఈమేరకు సర్వసభ్య సమావేశంతో పాటు దీక్షా దివస్ ఏర్పాట్లపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
కాలుష్య కారక పరిశ్రమలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మంగళవారం గుమ్మిడిదల తహసీల్ ఎదుట మహాధర్నా చేపట్టారు. కాలుష్య పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్�
Telangana Cabinet జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ చుట్టుపక్కల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది.
హబ్సిగూడలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక (14) ఈరోజు తెల్లవారు జామున ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి చేసి.. దోపిడీకి యత్నించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు సకాలంలో చేరుకోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
రంగారెడ్డి నగర్ డివిజన్లోని గాంధీనగర్ ఎంటీఆర్ కంపెనీ వద్ద ఉన్న విద్యుత్ నియంత్రికకు కార్మికులు హెల్మెట్, లైఫ్ జాకెట్, గ్లౌజులు ధరించకుండా మరమ్మతులు చేస్తున్నారు.
కొంగొత్తగా, ఆనందంగా కొనసాగాల్సిన జీవితం.. పెళ్లయిన మూడు నెలలకే ముగిసిపోయింది. రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాలలో చోటుచేసుకుంది.
గుంతల రోడ్లు, వీధుల్లో మురుగు, వెలగని వీధిదీపాలు, చెత్తకుప్పలు.. నగర ప్రజలను నిత్యం వేధిస్తోన్న సమస్యలివి. ఆయా సమస్యలను పరిష్కరిస్తారనే ఉద్దేశంతో గెలిపించుకున్న కార్పొరేటర్లు సైతం పట్టించుకోలేదు. కొందరు అధికారులతో మాట్లాడి కనీస సౌకర్యాలను మెరుగుపరుస్తుంటే..
విద్యుత్తు పనుల్లో కొందరు గుత్తేదారుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం విజిలెన్స్ విచారణలో బయటపడుతున్నాయి. వినియోగదారుల నుంచి అంచనాల పేరుతో పనుల కోసం అధికంగా డబ్బు వసూలు చేస్తున్నా..
నగరం నడిబొడ్డున ఉన్న కాచిగూడలోని రైల్వే స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. చుట్టూ అనేక బస్తీలు, మురికివాడలు ఉండడంతో కొందరు క్రమేణా రైల్వే స్థలాల్లోకి చొచ్చుకొచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే చాలా స్థలం కబ్జా కోరల్లోకి వెళ్లింది. కొత్తగా భారీ స్థాయిలో ఆక్రమణనకు కబ్జాదారులు తెరలేపారు.
ఏటా మహానగరంలో 3 వేల వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఉంటున్నారు. ప్రమాదాలకు కారణం 80 శాతం మానవ తప్పిదాలనేనని పోలీసులు చెబుతున్నారు.
నగరానికి చెందిన ఓంకార్ వాహిని అనే మహిళ ఓ సంస్థ కొత్తపేట బ్రాంచ్లో బరువు తగ్గించే ప్యాకేజీకి రూ.2,47,800 చెల్లించారు. ఐదు సెషన్ల తర్వాత తీవ్రమైన దురద, ఒళ్లు నొప్పులు, డీహైడ్రేషన్ సమస్యలు ఎదుర్కొన్నారు.సిబ్బంది పట్టించుకోకపోవడంతో శస్త్రచికిత్స అనివార్యమైంది.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొర సిబ్బందితో సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిర్దేశించిన సమయం కన్నా మూడునాలుగు గంటలు ఎక్కువ సమయం తీసుకుంటోంది.
ఓ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక విభాగంలో కొందరు ఇన్స్పెక్టర్లు.. వారి పై అధికారి వసూళ్ల బాగోతం చర్చనీయాంశంగా మారుతోంది. సైబర్ మోసాల్లో కోల్పోయిన డబ్బు ఇప్పించాలంటూ బాధితులు కాళ్లరిగేలా స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే..
సెప్టెంబరులో విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్లో ధారూర్ మండలంలోని ఓ పంచాయతీని బీసీ జనరల్కు కేటాయించారు. దీంతో ఆ గ్రామంలో ప్రధాన పార్టీల తరఫున ఇద్దరు ఆశావహులు ప్రజల మద్దతు పొందేందుకు పోటీపడ్డారు.
పరిగికి చెందిన ఉపాధ్యాయుడు సూర్యఘర్ బిజిలీ యోజనతో గతేడాది మూడు కిలోవాట్ల సౌర ప్లాంటును ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి రూ.78వేల రాయితీ అందింది. నెలకు 200 యూనిట్లను ప్రభుత్వానికి అందజేస్తున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని నగర సీపీ వీసీ సజ్జనార్ రౌడీషీటర్లను హెచ్చరించారు. సౌత్వెస్ట్జోన్ పరిధిలోని లంగర్హౌస్, టోలిచౌకి ప్రాంతాల్లో సీపీ సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ కేంద్రాల్లో కేబుళ్ల దొంగతనాలు అధికారులను కలవరపెడుతున్నాయి. ఉప్పల్, తార్నాక, ఇతరత్రా ప్రాంతాల్లో కలిపి మొత్తం పది చోట్ల ఇప్పటి వరకు దొంగలు కేబుళ్లను లాక్కెళ్లారు. ఘటనలు రోజురోజుకు పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.
హైదరాబాద్తో పాటు పలు నగరాల్లో ఆన్లైన్ స్క్రాప్ కలెక్టింగ్ సంస్థలు ఉన్నాయి. పాత న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, స్టీలు గిన్నెలు, ఇత్తడి సామగ్రి, ఇనుము, అల్యూమినియం పాత్రలు, టైర్లు, వైర్లు, పాత వస్త్రాలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు,
సనత్నగర్లోని ఈఎస్ఐసీ ఆసుపత్రిలో మరమ్మతు పనులు చేపడుతుండగా ఓపెన్ లిఫ్ట్ తెగి కింద ఉన్న కార్మికులపై పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
రైతులు.. పట్టాదారులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం ‘భూధార్’ పేరుతో సంబంధిత యజమానులకు కార్డులివ్వనుంది. ఆధార్ తరహాలో 14 అంకెలున్న భూధార్ కార్డులను యూఎల్ పిన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జారీచేయనుంది.
శాలిబండలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు (40) మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. లాల్దర్వాజ మోడ్ సమీపంలోని గోమతి ఎలక్ట్రానిక్స్ (క్లాక్ టవర్ పక్కన)షోరూం విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి.
వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెలా అందించే ‘చేయూత పింఛన్ల’ డబ్బులను సులభంగా పంపిణీ చేసేందుకు రంగారెడ్డి, మేడ్చల్జిల్లాల సెర్ప్ అధికారులు ముఖ గుర్తింపు ప్రక్రియను అమలు చేయను న్నారు.
9,292ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు రేవంత్ సర్కార్ యత్నిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్పనంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ(మంగళవారం) ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందై రభస మొదలైంది. పారిశ్రామిక వాడల భూములను అమ్మేలా రూపొందించిన పాలసీని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల�
శాలిబండ గోమతి ఎలక్ట్రానిక్స్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కారు డ్రైవర్ మణికంఠ సంచలన విషయాలు బయటపెట్టారు. దీంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
యజమాని ఇంట్లోనే దోపిడీ చేసేందుకు యత్నించిన కాపలాదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఈ ఎన్నికల్లో సైతం గెలవాలని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతుండటం అభినందనీయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేడు జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలం�
సియేట్ మారుతీ హిల్స్ కాలనీ.. ప్రస్తుతం సున్నంచెరువు వద్ద ఏ ఘటన జరిగిన ముందుగా తెరపైకి వస్తున్నది ఈ కాలనీయే. నాలుగు దశాబ్దాల క్రితం కొందరు ఉద్యోగులు సొసైటీ ఏర్పాటు చేసుకుని తద్వారా పట్టాభూములను కొనుగోల
మణికొండ మున్సిపాలిటీలో కమిషనర్ వర్సెస్ మాజీ మున్సిపల్ చైర్మన్ మధ్య కోల్డ్వార్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల మున్సిపాలిటీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన విషయంలో కమిషనర్ ప్రదీప్కుమార్ అధికార పార