మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీలో విలీనమైన విషయం తెలిసిందే. అధికారులు ఒకవైపు విలీనం అంశాలను చక్కదిద్దే క్రమంలో ఉండగా మరో వైపు ‘సందట్లో సడేమియా’లా అక్రమ నిర్మాణదారులు పనులను మరింత వేగవంతం చేశారు. కొంపల్�
జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో వార్డుల విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. ఈ నేపథ్యంలో విలీనమైన మున్సిపాలిటీ�
జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కల నియంత్రణలో ఒక్కో కుక్కపై రూ.1500ల మేర ఖర్చు చేస్తున్నది. అయితే వీధి కుక్కల నియంత్రణలో అధికారులు ఇంత ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నా.. కుక్క కాట్లు పెరుగుతుండటంపై అనుమానాలు వ�
రోగుల సేవలకే జీవితాన్ని అంకితం చేసే నర్సింగ్ ఉద్యోగుల బాగోగులను ప్రభుత్వం, యాజమాన్యం విస్మరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రతిష్ఠాత్మక నిమ్స్ దవాఖానలో నర్సింగ్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివి. అత్యాధ
అవినీతి ఆరోపణలతో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కుల్సుంపురా ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కుల్సుంపురా ఇన్స్పెక్టర్ వ్యవహ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీలు ఉత్తుత్తివేనా అంటూ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, శామీర్
రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోట చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సిరిసిల్ల పట్టణం, శివానగర్కు చెందిన దాసరి బాస్కర్ కూతురు హాసిన�
Donald Trump హైదరాబాద్ నగరంలోని కీలక రహదారులకు ప్రముఖుల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులెట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్లోని ప్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం ప్రారంభం కానుంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించే ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, అతిథులు హాజరుకానున్నారు.
2023 నవంబర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దాంతో పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ఫుల్ స్టాప్ పడింది. దీంతో అదే ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
ఆధునిక సాంకేతికత ప్రపంచానికి చాటి చెప్పే హైటెక్ సిటీకి కూత వేటు దూరంలో ఉన్న కూకట్పల్లి నియోజకవర్గంలో పరిస్థితి ఇది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారు ఇక్కడ నివసిస్తున్నారు.
ఏడాదంతా వేచి చూసి.. ఏటా ఏప్రిల్ 1న వేలాది ఇంటి నంబర్లు ఇస్తున్నారు. అదే నెలలో.. మిగిలిన 29 రోజులపాటు జారీ అయిన ఇంటి నంబర్లన్నింటినీ కలిపినా వెయ్యికి మించవు.
ప్రస్తుత ఆధునిక కాలంలో.. ఎలాంటి వస్తువులు కావాలన్నా ఒక్క క్లిక్తోనే అవి ఇంటిముందుకు వచ్చి చేరుతాయి. ఎంత ఆన్లైన్ షాపింగ్ చేసినా సరే.. ఆదివారం అంగడిలో వస్తువులు కొంటే ఆ కిక్కే వేరంటున్నారు నగరవాసులు.
విమానాశ్రయం వెళ్లేందుకు ఏసీగార్డ్స్ స్టేజి వద్ద ఉదయం 9 గంటలకు అరగంటకు పైగా వేచి చూడగా.. పుష్పక్ బస్సు అక్కడ ఆగకుండానే వెళ్లిపోయింది. సమయమంతా వృథా కాగా ప్రైవేటు ఆటోను మాట్లాడుకుని ఎయిర్పోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.
‘గ్లోబల్ సమిట్లో తెలంగాణ రాష్ట్రాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీయే ఇందుకు సరైన వేదికని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంపిక చేశారు.
గత 18వ శతాబ్దంలో మానవాళిని వణికించిన మలేరియా మహమ్మారికి కారణమేంటో గుర్తించిన ప్రదేశం బేగంపేట అని మీకు తెలుసా..? మలేరియాకు కారణాన్ని కనుగొనడానికి ఎందరో శాస్త్రవేత్తలు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు చేశారు.
రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని నగర సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. సరైన పత్రాల్లేకుండా వాహనాలు ఉపయోగించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు గుర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
గ్రామపంచాయతీ పోరు జోరందుకుంది. సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థులు తొలి దశ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తమకు కేటాయించిన గుర్తులతో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
చితికిపోయిన పల్లెలను బాగు చేసుకోవడం కర్తవ్యంగా భావించిన యువత ప్రస్తుతం జరిగే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలంలోని 24 పంచాయతీల్లో 43 మంది, సదాశివపేటలో 29 పంచాయతీల్లో 51 మంది యువకులు సర్పంచి పదవులకు పోటీపడుతున్నారు.
ట్రాఫిక్ చలానాలపై 100 శాతం రాయితీ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని రాచకొండ పోలీసులు తెలిపారు. రాయితీకి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ను గద్దె దించే వరకు బీజేపీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.
హైదరాబాద్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాలాగూడ పీఎస్ పరిధి లాలాపేటలో డివైడర్ను కారు అత్యంత వేగంతో వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు యువకులు ఉండగా...
Hyderabad అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక ఓ కుటుంబం మూడు రోజులు మృతదేహంతో నివసించింది. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు జరిపించారు.
తెలంగాణ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ రెండేళ్ల కాలంలో అసెంబ్లీ నిర్వహణలో చోటుచేసుకున్న తీవ్రమైన వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కోకాపేట భూముల వేలంతో ఖజానా నింపుకొన్న సర్కారు.. ఇక బుద్వేల్ లే అవుట్లో మిగిలిన ప్లాట్లకు రంగం సిద్ధం చేస్తున్నది. మూడు దశల్లో కోకాపేట నియోపోలిస్, గోల్డెన్ మైల్ ప్రాజెక్టులోని 7 ప్లాట్ల ద్వారా దాదాపు
తెలంగాణ రాష్ర్టానికే తలమానికమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓయూ గడ్డపై గతంలో ప్రకటించారు. అవసరమైతే రూ. వెయ్యి కోట్లు మంజూరు చేస్త�
మున్సిపాలిటీ అధికారులకు జీహెచ్ఎంసీలో విలీనం కాసులు కురిపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్దియాలో విలీనం తర్వాత నిబంధనలు మారి, పనులు కావని భయపెడుతూ..వినియోగదారుల నుంచి దండుకుంటున్నట్టు విమర్
పేదల ప్రాణదాతగా గుర్తింపు పొందిన నిమ్స్ దవాఖానలో వైద్యుల నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియలో కొందరు పెద్ద�