2012లో పోక్సో చట్టం ప్రవేశపెట్టారు. పద్దెనిమిదేళ్లలోపు ఉన్న బాలబాలికలపై జరిగే దాడులు ఈ చట్టం కిందకు వస్తాయి. నేరం రుజువైతే జీవితఖైదు విధించే అవకాశం ఉంది.
నేటి కాలంలో స్వచ్ఛమైన మంచినీరు లభించడమే గగనమైంది. ప్రభుత్వం మిషన్ భగరీథ పథకం ద్వారా ఇంటింటికీ ఉచితంగా నీరు అందిస్తున్నా ప్రజలు మాత్రం ఆర్వో ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు.
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలు టోల్ప్లాజా దాటాలంటే రుసుము తప్పనిసరి చెల్లించాల్సిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారులున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో బోనాలకు విశిష్టస్థానం ఉంది. ఆషాఢమాసం వచ్చిందంటే పల్లెలన్నీ బోనాలతో సందడి చేస్తాయి. ‘అమ్మవారి సేవకు మాత్రం ఆషాఢ మాసమైతేనేం’ అని.. తీరొక్క పేర్లతో పిలుచుకుంటూ ఆరాధిస్తారు.
ఓటింగ్ వ్యవస్థను మరింత సరళీకృతం, పటిష్ఠం చేసేందుకు ఎన్నికల అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా యువతను ఓటు వేసే దిశగా అడుగులు వేయించేందుకు అధికారులు పలు సంస్కరణలు చేస్తున్నారు.
వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉం దా.. పెట్టుబడికి రు ణం పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. ఇలాంటి సమస్యల పరిష్కారానికి పీఎంఈజీపీ (ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
సైబర్ నేరాలు జిల్లాలో ఇటీవల పెరిగాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఖమ్మం జిల్లా భద్రాచలం ఈవో రమా దేవి,దేవాదాయ, దేవస్థానం సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ దేవాలయాల జేఏసీ చైర్మన గజ్వేల్లి రమే్షబాబు డిమాండ్ చేశారు.