యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.
యాదాద్రి, వెలుగు: యాదాద్రి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ కోరారు. వలిగొండలోని భీమలింగ
యాదగిరిగుట్ట, వెలుగు: కార్తీకమాసం నేపథ్యంలో యాదగిరిగుట్ట ఆలయానికి ఎంతమంది భక్తులు తరలివచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులకు ఆ
నల్గొండ అర్బన్, వెలుగు: హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్తో మహిళా కాంగ్రెస్&zwnj
యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.. శనివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు ఆయనకు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ వి. సుజాత శనివారం దర్శించుకున్నారు. ఫ్యామిలీత
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
మూడు లక్షల టన్నుల ధాన్యానికి అందుబాటులో 85 వేల టన్నుల స్థలమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆఫీసర్ల ప్లాన్ యాదాద్రి, వెలుగు
పదో తరగతి, ఇంటర్ నుంచే అనేక మంది ధూమపానం, మద్యం తాగడం వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ పాఠ్యాంశాల బోధనకు టీచర్లను నియమించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
మొంథా తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతుల్లో కొందరు పరిహారానికి దూరమవుతున్నారు. పంట నష్టం వివరాల నమోదులో జాప్యమే దీనికి కారణం.
జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అనుమతులు లేకుండానే నిర్వాహకులు యథేచ్ఛగా వీటిని నిర్వహిస్తున్నారు.
ముగ్గురు పిల్లల బాధ్యతను చేపట్టిన తల్లి కష్టం కళ్లారా చూశారు. బాగా చదివి ఉన్నత ఉద్యోగం సాధించి కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాలని భావించారు.
చాలా సందర్భాల్లో వ్యక్తుల మధ్య వివాదాలతో కోర్టు మెట్లెక్కాల్సి వస్తుంది. న్యాయవాది వద్దకెళ్లలేని నిరుపేదలు నిందితులుగా కొన్నాళ్లు జైళ్లోనే గడపాల్సి వస్తుంది.
ఇటీవలి కాలంలో అనేక మంది యువకులతో పాటు పలువురు యువతుల చేతులను గమనిస్తే 95 శాతం మందికి పైగా టాటూలు కనిపిస్తున్నాయి.
తండ్రీకొడుకు రెండు రోజుల వ్యవధిలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకున్న ఘటన భూదాన్పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పురం గ్రామంలో చోటుచేసుకుంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త గనుల కోసం వేట మొదలుకానుంది. దీనికి సంబంధించిన భౌగోళిక స్థితిగతులపై భూగర్భ గనుల శాఖ ఇప్పటికే కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగులో ఇసుక కోసం తెప్పలతో వేట సాగిస్తున్నారు మండలంలోని నర్సింహాపురం మత్స్యకారులు.
రాయరావుపేట శివారులో ఒకటి, కొండమడుగు, బీబీనగర్ శివారులోని రెండు చొప్పున ఉన్న పరిశ్రమలు రసాయన వ్యర్థ జలాలను, విష వాయువులను విచ్చలవిడిగా బయటకు వదులుతుండటంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి.
చరవాణి ద్వారా పోస్టల్ సేవలను వినియోగదారులకు అందించేందుకు కొత్త యాప్ను పోస్టల్ శాఖ సిద్ధం చేసింది.
సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సంఘటితం కావాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి కోరారు.
ప్రమాదవ శాత్తు మూసినదిలో జారిపడి ఓ బాలిక గల్లంతయ్యింది. ఈ ఘటన నేరేడుచర్ల మండలంలోని సోమప్ప దేవాలయం సమీపంలో చోటుచేసుకుంది.
స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో మృగశిర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ పద్మావతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Top