[06:22] ఈ రోజుల్లో విద్యుత్తు లేకుండా ఏ రంగం పురోగతి సాధించే పరిస్థితి లేదు. ప్రతి రంగంలోనూ ఎలక్ట్రికల్ వస్తువులు ఎక్కువయ్యాయి. రోజురోజుకూ వాడకం ఎక్కువైపోతోంది.
[06:22] భువనగిరి పట్టణంలో ప్రయోగాత్మకంగా నిర్మించాలనుకున్న అధునాతన జంతు వధశాల ప్రతిపాదన అటకెక్కింది. నూతన కలెక్టరేట్ భవన సముదాయం సమీపంలో 1.20 ఎకరాల భూమిని ప్రభుత్వం 18 నెలల క్రితం కేటాయించింది.
[06:22] న్యాయసేవాధికార సంస్థ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు వి.బాలభాస్కరరావు అన్నారు.
[06:22] న్యాయసేవలు పొందలేక ఏ ఒక్కరూ అన్యాయానికి గురి కాకూడదనే దృక్పథంతో న్యాయ సహాయ రక్షణ న్యాయవాద వ్యవస్థను ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.గౌతంప్రసాద్ అన్నారు.
[06:22] సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న దురాజ్పల్లి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరలో రెండో రోజు గట్టుతో పాటు పరిసర ప్రాంతాలు మొత్తం భక్తజనంతో నిండిపోయాయి.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సినిమాటోగ్రఫీ, పశువర్థక మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ అన్నారు. సోమవారం కోదాడకు వచ్చిన ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్తో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాత గుట్ట లక్ష్మీనృసింహుడి దేవాలయ తిరుక ల్యాణబ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో పరిసమాప్తమయ్యాయి.
అర్వపల్లి శ్రీయోగానందలక్ష్మినర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అమ్మవార్ల కల్యాణమహోత్సవాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాయని డీసీసీ మాజీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 24వవార్డులో హాత సే హాత జోడో అభియాన పాదయాత్రను ప్రారంభించి, మాట్లాడారు.