నాలుగు, ఐదు తరగతులు చదివే విద్యార్థులు సాధారణంగా..పుస్తకాలతో కుస్తీలు పట్టడం..స్నేహితులతో ఆటలాడడం..చరవాణితో కాలక్షేపం చేయడంతోనే ఎక్కువగా సమయం గడుపుతుంటారు.
ఈనెల 2న జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో 48 ఏళ్ల మల్లయ్య అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
మైదానంలోకి దిగి ఆమె కూతకు వెళితే పాయింట్లు ఒకటీ రెండు మూడు అంటూ లెక్కపెట్టుకోవాలి.ప్రతిష్ఠా త్మక జాతీయ బాలికల కబడ్డీ జట్టుకు సారథిగా బంగారు పతకం అందించారామె.
ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రెండు నెలలుగా భగీరథ నీరు ప్రవహిస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్యాక్స్ కార్యాలయం, కట్టెకోత మిల్లు స్త్రీశక్తి భవనం తదితర ప్రాంతాల్లో పైపుల నుంచి వృథాగా పారుతోంది.
ఏం చేశారు: రూ.13 కోట్లతో వివిధ వార్డుల్లో సీసీ నిర్మాణం, రూ.2 కోట్లతో 19వ వార్డులో బీఎన్ఆర్ పార్కు అభివృద్ధి పనులు, పురపాలిక పరిధిలో 7, 9, 10 వార్డుల్లో రూ.2.5 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన. పురపాలిక పరిధిలోని 1 నుంచి 20వ వార్డుల వరకు రూ.50 లక్షలతో సీసీ, మురుగు కాలువలు, రూ.2 కోట్లతో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్టేడియం అభివృద్ధి.
నాన్నను చూస్తూ..పెరిగిన ఆ అమ్మాయి..ఆయన అడుగు జాడల్లో నడుస్తూ..నాన్నకెంతో ఇష్టమైన ఖోఖోలో అద్భుత ప్రతిభ చాటుతూ దూసుకుపోతోంది. దామరచర్లకు చెందిన నూకల నాగేశ్వరరావు-స్వరూపరాణి దంపతుల కుమార్తె వైశాలి
ఎన్నికలు ఎన్నోన్నో సిత్రాలకు వేదికగా నిలుస్తున్నాయి. గ్రామం ఒక్కటైనా..సరిహద్దు లెక్కల నేపథ్యంలో రెండు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఇళ్లు ఎదురెదురుగా ఉన్నా మండలం, నియోజకవర్గాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. రహదారే వారి సరిహద్దు. ఒక పార్టీ నుంచి ఇద్దరు ప్రచారం చేయడం ఆసక్తి కలిగిస్తోంది.
వందేళ్లు జీవిస్తా.. తుదివరకు ప్రజాసేవలో తరిస్తానంటున్నారు ఈ 95 ఏళ్ల సర్పంచి అభ్యర్థి.. ఈయన మరెవరో కాదు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి.
: గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల సంక్షేమమే భాజపా ధ్యేయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. పట్టణ శివారులోని వివేరా హోటల్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు
ఆత్మకూరు(ఎం), రాజపేట, గుండాల, బీబీనగర్, ఆలేరు, న్యూస్టుడే: మండల కేంద్రాలు, ఇతర గ్రామాల్లో ఉపాధి హామీ, ఇతర నిధులతో దారులు నిర్మిస్తున్నా.. గ్రామాల్లో అంతర్గత రహదారులు పూర్తిస్థాయిలో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి విడత పంచాయతీ పోరు జరగనున్న ఆరు మండలాల్లో రెబెల్స్, స్వతంత్ర అభ్యర్థులు పార్టీలు బలపర్చిన అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు.