ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు గట్టి భరోసా ఇచ్చింది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. అతివలకు అండగా నిలవనుంది. పేదలకు సొంతగూడు కల్పించేలా నిధులు కేటాయించింది.
ఆరు గ్యారంటీలు.. ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. ప్రజాపాలన, ప్రగతికి పెద్దపీట వేసింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి తొలి పద్దు..
అన్నదాతలు మురిసేలా.. మహిళా సాధికారతకు బాటలు పడేలా.. యువత ఉపాధికి అవకాశాలు మెరుగయ్యేలా.. బడ్జెట్లో అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని జిల్లాప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆరు గ్యారంటీల ఊసే లేదని భాజపా జిల్లా అధ్యక్షురాలు సి.గోదావరి అంజిరెడ్డి విమర్శించారు. జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంటూ సంగారెడ్డి పట్టణ ప్రధాన రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
విద్యార్థి దశ నుంచే ఆటలపై ఆసక్తి పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) పోటీలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి.
వారంతా ఇరవై ఏళ్లకు పైబడిన యువకులు. విధులకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఎదిగిన బిడ్డలు కుటుంబాలకు చేదోడుగా ఉంటారని భావించిన తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చారు.
చదువు భారంగా మారొద్దు.. భావితరానికి బాటలు వేయాలి. కిలోల కొద్దీ బరువుతో కూడిన సంచులు.. విద్యార్థిని ఒకింత ఆందోళనకు గురిచేస్తుంటాయి. శారీరక ఎదుగుదలపై కొంత ప్రభావం చూపుతుంది.
తప్పుడు పత్రాలు సృష్టించి స్థలాన్ని కాజేయాలని చూసిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట వన్టౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం..
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం తున్కిల్లతండా శివారులో సంగారెడ్డి-నాందేడ్ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.
కదులుతున్న రైల్లోకి పరుగెత్తుతూ ఎక్కబోయి పట్టు తప్పి దానికింద పడిపోబోయాడు ఓ ప్రయాణికుడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే రక్షణ దళం పోలీసు వెంటనే స్పందించి అతడిని రక్షించి ఆపద్బాంధవుడిగా మారాడు.
భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లన్న గర్భగుడిలో స్వామికి ఇరువైపులా బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలు కొలువై ఉన్నారు. ఏటా రూ.18 కోట్లకు పైగా వార్షిక ఆదాయం సమకూరుతోంది.
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు.
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
‘దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి పదిరోజుల క్రితం నిత్యం 209 మంది వైద్యపరీక్షల కోసం వచ్చేవారు. శుక్రవారం ఔట్ పేషెంట్ల సంఖ్య 316కు చేరింది. జ్వరాలు, వాంతులు, విరేచనాలతోపాటు కీళ్లనొప్పుల చికిత్సకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంది’