ప్రజల సొమ్ములనే నెల నెలా జీతాల రూపంలో పుష్కలంగా అందుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆ జనాలకే చుక్కలు చూపిస్తున్నారు. నెలకు ఠంచనుగా జీతాలు అందుకుంటూనే లంచాలు ఆశిస్తూ ప్రజలకు ముందు నవ్వులపాలవుతున్నారు.
జిల్లాలో కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరిగింది. అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇక వసతిగృహాల్లో విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. కిటికీలు దెబ్బతినడం, తలుపులు సరిగా లేకపోవడంతో పాటు ఉదయం.
వయసులో మార్పులు.. చేర్పులు, సంక్షేమ పథకాలు తదితర ఏ అవసరానికైనా ఆధార్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో పలువురు జనన ధ్రువీకరణ పత్రాల కోసం పంచాయతీ, రెవెన్యూ, పురపాలక సంఘాల కార్యాలయాల వద్దకు పరుగెడుతున్నారు.
ప్రభుత్వం స్థానిక ఎన్నికలను డిసెంబరు చివరి వారంలో నిర్వహించాలని నిర్ణయించడంతో పల్లెల్లో రిజర్వేషన్లపై చర్చ మొదలైంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రిమండలి ఆమోదం.
రాష్ట్ర రాజధాని నగరానికి సమీపంలోనే సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలున్నాయి. ఈ ప్రాంతాల్లో భూముల ధరలు చుక్కలనంటాయి. ఇదే అదనుగా.. ధనార్జనే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు చేసిన మోసాలు బయటపడుతున్నాయి.
ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూనే పౌర సేవలకు వెల కట్టి, అవినీతికి పాల్పడుతూ సొమ్ముచేసుకుంటున్న వారిపై ఉన్నతాధికారులు నిఘా ముమ్మరం చేశారు. ఇందిరమ్మ ఇల్లు, భూ పంచాయతీ.