రాంగ్ రూట్లో వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో ట్రాఫిక్ పోలీసులు ఎంతగా హెచ్చరించినా, భారీ జరిమానాలు విధిస్తున్నా, వాహనదారుల్లో మార్పు కనిపించడం లేదు.
కార్తిక మాసం చివరి అమావాస్యను పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వద్ద వేడుకలు నిర్వహించారు.
కోహీర్ కవేలి వద్ద లారీలో మంటలు చెలరేగాయి.
హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: పంట దెబ్బతినడంతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోల
కౌడిపల్లి, వెలుగు: పీఎం శ్రీ స్కీమ్ నిధుల దుర్వినియోగంపై మెదక్ జిల్లా కౌడిపల్లి జెడ్పీ బాలుర హైస్కూల్హెచ్ఎం లలితా దేవిని బుధవారం స్థానికులు ని
దిశ మీటింగ్లో అధికారులపై మెదక్ ఎంపీ ఆగ్రహం మెదక్, వెలుగు: ‘స్కీమ్స్ మా సర్కార్వి, ఫండ్స్ ఇచ్చేది మా సర్కార్.. కానీ అభివృద్ధి ప
మెదక్, వెలుగు: ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను వినియగించుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు. బుధవారం ఇందిరాగాంధీ జయంతి, 57వ జాతీయ గ్ర
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం కలెక్ట
సంగారెడ్డి, వెలుగు: ఇందిరమ్మ చీరల పంపిణీని పారదర్శకంగా జరగాలని, ప్రతీ మహిళకు చీర ఇవ్వాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. బుధవారం ఇందిరమ్మ చీరల పంపిణీపై
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రతీ విద్యార్థి శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ గర్ల
తరచూ ఏసీబీకి పట్టుబడుతున్న వైనం కేసులు పెడుతున్నా.. జైలుకు పోతున్నా మారని తీరు మెదక్/సిద్ద
కళాశాలల్లో ఆటలాడించే సార్లే కరవయ్యారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నా ఒక్క ఫిజికల్ డైరెక్టర్(పీడీ) లేకపోవడం గమనార్హం.
నర్సాపూర్లో యువకుడి హత్య కేసును పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు.
ఐదేళ్లు ప్రేమించుకున్నారు. కుటుంబ పెద్దలు పెళ్లి అంగీకరించకపోవడంతో ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నారు.
గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లడమంటే.. చేతినిండా డబ్బులు సంపాదించి, ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతామని భావిస్తుంటారు.
తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ..
ఇటీవలి వరకు గిర్రున తిరిగిన ఫ్యాన్లు కదలడమే మానేశాయి. ఏసీలు ఎప్పుడో బందయ్యాయి.
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థినులు విదేశీ ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వం జర్మనీ, జపనీస్ నేర్పించేందుకు కార్యాచరణ రూపొందించింది.
సంగారెడ్డిలోని ఓ మెడికల్ షాపులో అబార్షన్ కిట్లు విక్రయిస్తున్నారు. వాటికి అనుమతి లేకపోవడంతో సీజ్ చేశారు.
‘జిల్లాలో శాంతిభద్రతలు మరింత మెరుగుపరుస్తాం.. మద్యం తాగి ప్రమాదాలకు కారణమయ్యే వారిని కట్టడి చేస్తాం..
ఉమ్మడి జిల్లాలోని నేలలు అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేసేందుకు అనువైనవని మహారాష్ట్ర నాగపూర్లోని ఐసీఎఆర్ (కేంద్ర పత్తి పరిశోధన సంస్థ) నిర్ధారించింది.
Top