విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో జరిగింది.
సత్య సాయి స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో ముందుండాలని అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కొక్కొండ - కొత్తూరు రహదారిపై ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. మృతుడిని బస్వాపూర్కు చెందిన సందీప్గా గుర్తించారు.
ఆ పల్లెలకంటూ ఓ ప్రత్యేకత ఉంది. గ్రామస్థుల్లో అత్యధికంగా ఒకే రంగాన్ని ఉపాధిగా మలుచుకున్నారు. ఏళ్ల కిందట ఇటుగా అడుగేసి.. ఇప్పటికీ దాన్నే నమ్ముకొని ఆదాయం ఆర్జిస్తున్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్లతో ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లోని కార్మికుల్లో నూతన ఆశలు చిగురిస్తున్నాయి.
కాంగ్రెస్ జిల్లా రథసారథులు ఎవరవుతారోనని.. దాదాపు మూడు నెలలుగా ఎదురుచూసిన ఆ పార్టీ శ్రేణుల ఉత్కంఠకు తెరదించినట్లయింది.
మెదక్ వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో వరి అధికంగా సాగు చేస్తారు. ఘనపూర్ ఆనకట్ట, హల్దీ ప్రాజెక్ట్, చెక్డ్యాంలు ఉండటం కలిసొస్తోంది.
ఎన్సీసీ.. సాధారణ విద్యార్థిని అసాధారణంగా మారుస్తుంది. సమాజ, దేశ సేవలో భాగస్వాములను చేస్తుంది. సమగ్రతకు బాటలు వేసేలా..
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి.. ముద్దులొలికే బిడ్డ మరణించడాన్ని జీర్ణించుకోలేక తల్లి.. గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయిలో చోటుచేసుకుంది.
కుమార్తె పుట్టినరోజు వేడుకకు కేకు తీసుకొచ్చేందుకు వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన మద్దూరులో చోటుచేసుకుంది.
విశ్రాంత ఉద్యోగులు.. తమ జీవన ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి సమర్పించాల్సిన సమయం ఆసన్నమైంది.
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టి భర్త హత్యచేసిన ఘటన కుకునూరుపల్లి మండలం చిన్నకిష్టాపూర్ గ్రామంలో శనివారం జరిగింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి మినహా తక్కిన రెండు చోట్ల డీసీసీ అధ్యక్ష పీఠాలు ఖరారయ్యాయి. తొలుత దరఖాస్తులు ఆహ్వానించగా..
గ్రామాల్లో మద్యం గొలుసు దుకాణాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
వికారాబాద్: తెల్లారితే కూతురు పెళ్లి.. బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. వివాహ ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. సున్నం వేసి, రంగులు అద్దిన ఇంటి ఎదుట టెంట
మెదక్, వెలుగు: మెదక్ పట్టణ శివారు పిల్లికొటాల్లోని జర్నలిస్ట్ కాలనీలో శుక్రవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. శ్రీధర్ ఇంటి మెయిన్ డోర్ గొళ్లం వి
మెదక్, వెలుగు: చేగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించి యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఎంపీ రఘునందన్ రావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్ట
హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ జూనియర్ సివిల్ కోర్టును అటవీ ప్రాంతానికి తరలించే ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చ
మెదక్/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లాలు ఉండగా మెదక్, సిద్దిపేట జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను ఏఐసీసీ
హైదరాబాద్: తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం (నవంబర్ 23) సిద్దిపేట జిల్లా కోహెడ
హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: గ్రామంలో బెల్టుషాపులను నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ మహిళలు పురుగుమందు డబ్బాలతో నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన
బషీర్బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 45 లక్షల తాటి, ఈత మొక్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నదని, వాటి పెంపకానికి కల్లు గీత సంఘాలు ముందుకు రావాలని బీసీ సంక
డిసెంబర్లో రిపేర్ పనులు స్టార్ట్ తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం ఈఎన్సీ ఆఫీసర్ల టీమ్ ప్రకటన స
గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా.. పథకాలు అమలు చేస్తున్నం: మంత్రి వివేక్ మహిళలు తలుచుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారు భవిష్యత్తులో
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఓటర్ల జాబితా సవరణతో పాటు, ఒక కుటుంబ
Top