ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
సింగూర్ జలాశయంలో ఈతకు దిగిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే.. శంకర్పల్లి మండలం మీర్జాగూడ గ్రామానికి చెందిన కొందరు తమ కుటుంబ సభ్యుడి అస్థికలను సింగూర్ జలాశయంలో కలిపేందుకు వెళ్లారు.
కోహెడ మండలంలో సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసింది.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
ఉమ్మడి మెదక్లో మూడు జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయమై ఆ పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
వాతావరణ మార్పులతో వ్యాధులు సంభవిస్తాయి. చాలా మంది ఫ్లూ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. ముక్కు కారడం, జలుబు, తేలికపాటి జ్వరం, గొంతు నొప్పి, శ్వాస కోశ వ్యాధులు, వివిధ అలర్జీలు వస్తుంటాయి.
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం అభ్యాస దీపికలు అందించింది.
నిత్యం ఉరుకులు పరుగుల యాంత్రిక జీవితంలో సెలవు రోజు.. అది ప్రకృతిలో మమేకమైతే ఆ ఆనందమే వేరు..
దీపావళి.. కారు చీకట్లని చీల్చి వెలుగులను పంచే వేడుక. అజ్ఞాన అంధకారం తొలగించి.. చెడుపై మంచి సాధించే విజయం.
దీపావళి పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది టపాసులే. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు వీటిని కాల్చడానికి ఇష్టపడతారు.
గతంలో ఉత్తరాలు రాసి బంధువులు, స్నేహితుల యోగ క్షేమాలు తెలుసుకునే వారు. ప్రస్తుతం చరవాణి ద్వారా సమాచారాన్ని పంపుతున్నాం, తెలుసుకుంటున్నాం.
తల్లి అదృశ్యమైందని పది రోజుల క్రితం కేసు పెట్టిన కుమార్తెనే మరో ఇద్దరితో కలిసి హత్య చేసిన నిందితురాలని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇంటి పనులు, పిల్లల పోషణ, ఇతరత్రా బాధ్యతలతో గృహిణులు నిత్యం తీరిక లేకుండా ఉంటున్నారు.
పేదరిక కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యం బారినపడితే ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
వివాహ బంధం.. నూరేళ్ల పంట. ఆధునిక జీవనశైలి, అవగాహన లోపం కారణంగా ఈ పవిత్ర బంధం మధ్యలోనే తెగిపోతోంది.
ఏడాది కాలంలో ఈ దీపావళి వరకు హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కాంతులు విరాజిల్లుతున్నాయి.
సీఎం రేవంత్రెడ్డి రంగనాయకసాగర్ జలాశయం కింద ఉన్న కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
రామాయంపేట, వెలుగు: ఐక్యంగా ఉండి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని టీయూ డబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ చారి సూచించారు. ఆదివారం రా
కౌడిపల్లి, వెలుగు: మండలంలోని మాన్సింగ్ తండాలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో 15 మంది విద్యార్థులు, ఇద్దరు గర్భిణులు, ముగ్గురు బాలింతలు నమోదై ఉన్
వెల్దుర్తి, వెలుగు: అప్పుల బాధ తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిం
సహకరించిన అల్లుడు, అక్క కొడుకు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో దారుణం గజ్వేల్/వర్గల్, వెలుగు: ఇరవై గుంటల భూమి కోసం ఓ మహిళ తన భర్
సిద్దిపేట రూరల్, వెలుగు: జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం శ్రమించాలని కలెక్టర్హైమావతి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలసదనంలో
Top