● మల్లాం పోస్టాఫీసులో టీడీపీ స్టిక్కర్లతో ప్రచారం ● అధికారులకు పలువురు ఫిర్యాదుబుచ్చెయ్యపేట: బుచ్చెయ్యపేట మండలం మల్లాం గ్రామ పోస్టాఫీసులో తెలుగుదేశం...
చంద్రబాబు పంపితేనే అనకాపల్లి వచ్చా.. ఉత్తరాంధ్ర టీడీపీకి ఒకప్పుడు ఎర్రన్నాయుడు పెద్దదిక్కుగా ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని నేను భర్తీ చేస్తా.. అంటూ...
సాక్షి,పాడేరు: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండడంతో నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి...
గోపాలపట్నం: ఆయన ఓ ఉన్నతాధికారి. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ విధి నిర్వహణలో ఆదర్శంగా నిలవాలి. కానీ ఆయన మాత్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే...
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది.
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు.
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు.
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు.
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు.
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు.
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు.
అరకులోయలో అసెంబ్లీ వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు వైకాపా నాయకుడు వంతల రామన్న తెలిపారు. అరకులోయలో బుధవారం తన మద్దతుదారులు, వైకాపా నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది.
తెదేపా, భాజపా, జనసేన కూటమి విజయాన్ని కాంక్షిస్తూ పల్నాడు జిల్లాకు చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని ప్రత్తిపాటి నాగ బాలాజీ బైక్పై రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సీపీఎస్ను రద్దు చేస్తామని చెప్పి, ఆ తరువాత నాలుక మడతేసిన సీఎం జగన్మోహన్రెడ్డి పోలీస్ సిబ్బందికి ఇచ్చిన మాట కూడా తప్పారు.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తరువాత నిర్వహించిన తొలి సార్వత్రిక ఎన్నికలలో పద్మనాభం మండలం రేవిడి గ్రామం శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా ఉండేది.
ఆంధ్రాఊటీ అరకులోయ పరిస్థితి.. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న మాదిరిగా ఉంది. ఈ పట్టణంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో సుమారు 10 వేల మంది జనాభా ఉన్నారు.
మారేడుమిల్లిలోని పంపు హౌస్లో మోటార్కు మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. సత్యసాయి రక్షిత తాగునీటి పథకం ద్వారా నిర్మించిన మినీ ట్యాంక్లకు నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి.
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మరో ఘట్టం ప్రారంభం కానున్నది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల కమిషన్ గతంలో విడుదల చేసిన షెడ్యూల్, ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్శెట్టి ఆధ్వర్యంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అధినేత చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం స్వయంగా బండారుకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో బండారు సత్యనారాయణమూర్తి, ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే బండారు పేరును ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.
పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ (ఎఫ్ఎల్సీ) నిర్మాణం కలగానే మిగిలిపోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజయ్యపేట వద్ద సముద్ర తీరంలో ఎఫ్ఎల్సీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి ఇరవై నెలలు దాటినప్పటికీ ఇంతవరకు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు.
మన్యంలో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. కొయ్యూరులో బుధవారం 40.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో సైతం ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై తొమ్మిది గంటల తరువాత తీవ్రత అధికమవుతున్నది. మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై సంచరించేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గుతున్నప్పటికీ ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతున్నది. తాజా వేడి వాతావరణానికి ఏజెన్సీ వాసులు అవస్థలు పడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన గ్రామ సచివాలయాలకు మండలంలో సొంత గూడు లేకుండాపోయింది. మండలంలో 16 సచివాలయ భవనాలు నిర్మించాలని నిర్దేశించగా ఒక్కటి మాత్రమే పూర్తయింది. మిగతావన్నీ అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులు నిలిపివేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని గిరిజనులు కాఫీ, మిరియాలతో పాటు కూరగాయాలు, పసుపు పంటలపై దృష్టి సారిస్తున్నారు.ప్రత్యేకంగా పసుపు పంటపై గిరిజనులు ఆశక్తి చూపి సాగు చేస్తూ ఆర్థికంగా పురోగతిని సాధిస్తున్నారు.ఈ…
ప్రజాశక్తి-ముంచంగిపుట్టు :ఓటు హక్కును అందరు సద్వినియోగం చేసుకోవాలని జి.మాడుగుల సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రలు కోరారు. మండలంలోని పనసపుట్టు పంచాయితీలో వారు పర్యటించారు.…
ప్రజాశక్తి-పాడేరు టౌన్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన కెజిబివి విద్యార్థిని హరిప్రియను డిఇఒ వి.బ్రహ్మాజీరావు బుధవారం సన్మానించారు. విద్యార్థిని పాడేరు కస్తూర్బా గాంధీ…
ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈనెల 18న గురువారం నుంచి మొదలవుతోంది. జిల్లాలో అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎన్నికల బరిలో నిలిచే…
ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను తూ.చ. తప్పక పాటించడం ఆయా శాఖల విధి. అందుకే పంచాయతీ అధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఎన్నికల సమయాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. సదరు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంటారు. కానీ మాడుగుల మండలంలో పలుచోట్ల భిన్నంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను నమ్మించి తీరని అన్యాయం చేశారని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆరోపించారు.
ఉపమాక మెరకవీధి రామాలయం వద్ద బుధవారం ఉదయం జరిగిన సీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు.