డాబాగార్డెన్స్: నగరంలో చిత్రమైన దృశ్యం ఆవిష్కృతమైంది. కొన్ని రోజులుగా ఎండలు మండుతున్న వేళ.. శుక్రవారం ఉదయం మంచు కురిసి ఆహ్లాదం పంచింది. ఉదయం 7 నుంచి...
సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు సంతకాల సమస్య తీరింది. జీకేవీధి ఎంపీడీవో అత్యవసరంగా సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలు ఎవరూ చూడక కార్యకలాపాలు నిలిచిపోయాయి.
మహానాడు కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ప్రకటించిన పలు సంక్షేమ పథకాలు సరికొత్త అభివృద్ధికి నాంది పలకనున్నాయని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే,
అరకు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గత మూడు నెలలుగా పాల సరఫరా నిలిచిపోయింది. ఇటీవల పాల ప్యాకెట్లు అందించారు. అవి కూడా మే 13తో వినియోగానికి గడువు ముగిసినవి సరఫరా చేశారు.
జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో రోడ్డు విస్తరణకు సంబంధించి అధికారుల్లో సమన్వయ లోపం కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. గత వారం రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్థానిక వ్యాపారులను కలవరానికి గురి చేస్తున్నాయి.
ఎండలు మండుతున్న నేపథ్యంలో సమతుల్యమైన జీవనశైలితో అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం నుంచి ఆహారం వరకు అన్నిట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
అనకాపల్లి, చోడవరం, బుచ్చెయ్యపేట మా ర్గాల్లో ఆటోల్లో ప్రయాణం సాగిస్తూ మహిళల మెడల్లో బంగారాలను అపహరిస్తున్న ఒక మహిళతోపాటు మరొకరిని స్థానిక సుంకరమెట్ట జంక్షన్ వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ వి.సుబ్బరాజు చెప్పారు.
ప్రజా సమస్యలపై సభ్యుల ప్రశ్నలు.. సమాధానం చెప్పాల్సిన వారికంటే ముందే సంబంధం లేని వ్యక్తులు లోపలికి చొరబడి ఎదురుదాడి.. ప్రేక్షక పాత్ర పోషించిన అధికారులు.. సమర్థవంతంగా తిప్పికొట్టిన ప్రతిపక్ష వర్గం.. వెరసి మాకవరపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది.
రాష్ట్రంలో మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఇటీవల జరిగిన ‘మహానాడు’తో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని తెదేపా మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.
ప్రభుత్వం ప్రత్యేక సవరణ (స్పెషల్ రివిజన్) పేరుతో పెంచిన భూముల మార్కెట్ విలువలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఆయా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దాదాపు 30 శాతం నివాస, వాణిజ్య ప్రాంతాల్లో విలువలు పెంచారు.
సమస్యలు తీర్చమంటే నవ్వే సమాధానమా అంటూ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును ఏఎస్పేట గ్రామస్థులు ప్రశ్నించారు. కోటవురట్ల మండలంలోని ఆక్సాహెబ్పేటలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక రైల్వే ప్రాజెక్టుకు బీజం పడింది. ఇరు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్...