ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుతో టీచర్లు ఉలిక్కి పడ్డారు. ఐదేళ్ల పైబడి సర్వీస్ ఉన్న ఇన్ సర్వీ్సలో గల ఏపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్టు) అర్హత పరీక్షరాసి ఉత్తీర్ణులు కావాలని, లేదంటే ఉద్యోగం వదులుకోవాల్సిందేనని ఈ తీర్పు స్పష్టం చే స్తోంది.
విద్యార్థులు అప్రమత్తంగా ఉండేలా ఉపాధ్యాయులు అన్ని విషయాలను తెలియజేయలని డీఈవో ప్రవీణ్కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేం ద్రంలోని మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో బాలికల సంరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై ప్రజ్వల ప్రాజెక్టు ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు.
ప్రజా పాలనలో పాలమూరు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
నారాయణపేట జిల్లాలో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామ పంచాయతీలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
డ్రాగన్ఫ్రూట్ ధరలు ఢమాల్ అయ్యాయి. వారం కిందట కిలో రూ.100 నుంచి రూ.120 పకలగా.. ప్రస్తుతం రూ.60కి పడిపోయింది. ఒకప్పుడు ఇది ఖరీదైన పండు కావడంతో ఉమ్మడి జిల్లా రైతులు సాగుకు ఆసక్తి చూపారు.
అల్ప్రాజోలం తదితర మత్తు పదార్థాలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతాయనే భావన ఉండేది. హైదరాబాద్లోనే తయారు చేస్తున్నారని ఇటీవలి ఘటనతో వెలుగుచూసింది. ఇందులోని సూత్రధారులు మన ప్రాంతం వాసులు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తెలంగాణ విమోచన ఉద్యమ ప్రస్థానంలో పాలమూరు తూర్పుకమాన్ కీలక పాత్ర పోషించింది. దీని పక్కనే ఉన్న హనుమత్ దేవాలయ ప్రాంగణంలో వందేళ్ల కిందటే సీతారామాంజనేయ భక్తసమాజం పురుడుపోసుకుంది.
‘నాకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉంది. నా ఫోన్ యూపీఐ పని చేయడం లేదు. రూ.55 వేలు వేయండి.. మళ్లీ రెండు గంటల్లో తిరిగి ఇచ్చేస్తా.. నా నంబరుకు గూగుల్పే చేయండి’.
నగరంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. పాలమూరు చుట్టూ ఉన్న గుట్టల్ని నేలమట్టం చేస్తూ రాత్రిళ్లు టిప్పర్లలో మట్టి తరలిస్తూ రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చట్టవ్యతిరేక పనులు నిర్భయంగా కొనసాగిస్తున్నా రెవెన్యూ.
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులను శిక్షించేందుకు నాటి బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవుల్లో కాలాపాని జైలును నిర్మించింది. అదే తరహాలో తెలంగాణను పాలించిన ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్.
బాలికా విద్యను ప్రోత్సహించేందుకు అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ చేయూతను అందిస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా కోర్సును బాలికలు పూర్తి చేసేందుకు ఏడాదికి రూ.30 వేల ఉపకార వేతనాన్ని రెండు విడతలుగా చెల్లించనుంది.
విద్యార్థుల ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...
అసలు ఇల్లు కట్టలేదు. కానీ ప్రభుత్వ గృహనిర్మాణ శాఖ రికార్డుల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసి బిల్లు తీసుకున్నట్లు నమోదై ఉండటంతో లబ్ధిదారుడు లబోదిబోమంటున్నారు.
ఇసుక రీచ్ల అనుమతి పేరుతో కొంతమంది అక్రమార్కులు ఇసుకను తరలించి డంపు చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
రెండు పడక గదులకు నివాసం ఉంటున్న వారు నిత్యం సమస్యలతో ఏదోక సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు, నేతలకు తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకొనే నాథుడే లేడని నివాసితులు వాపోతున్నారు.