మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నా యని, నిందితులు ఎంతటివారైనా చట్టపర మైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాల ని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్కుమార్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం మహిళా స్వయం స హాయక సంఘాలకు ఇస్తున్న రుణాలను సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఫలితం గా మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు, ఆర్థి కంగా ఎదిగేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు.
త్వరలోనే కొడంగల్ ప్రజలు రైలు కూతను వినబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుందన్నారు. మరో తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ ఏర్పాటు పనులు ప్రారంభంకానున్నాయన్నారు.
చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేర శ్రీశైలం తిరుగు జలాలు. పదెకరాల్లో కృష్ణానది చుట్టూ నీరు ఉన్న నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం సమీపంలోని ఐలాండ్ ప్రత్యేకత సంతరించుకొంది.
అసలే చలికాలం. ఈ కాలంలో జనాలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్తుంటారు. గ్రామీణ ప్రాంతాల వారయితే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే చికిత్స చేయించుకుంటారు. అక్కడికివచ్చే వారంతా పేదలే. సౌకర్యాలు అంతగా లేవు.
జూరాల ఎడమ విభాగంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు మూడు దశాబ్దాలుగా ముందుకు పడటం లేదు. ఉమ్మడి జిల్లా మత్స్యకారులకు చేప పిల్లల అవసరాలు తీర్చే ఈ కేంద్రం ప్రతిపాదనలకే పరిమితమైంది.
అక్షయప్రాత ద్వారా నియోజకవర్గంలోని 28 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాల్లో నిర్వహించనున్న అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శిలాఫలకాలు ప్రారంభించారు.
ఇసుక కొరత కారణంగా జిల్లాలో భవన నిర్మాణాలు ఇతర పనులు నెమ్మదించాయి. ఇళ్ల నిర్మాణదారులు కొంతమందికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఆన్లైన్లో బుక్ చేసుకొని నెలలు గడుస్తున్నా ఇసుక అందటం లేదని సమాచారం.
జిల్లాలో మైనింగ్శాఖ, రెవెన్యూశాఖల మధ్య సమన్వయ లేమి, పర్యవేక్షణ లోపాల వల్ల సహజసంపద కనుమరుగవుతోంది. ప్రకృతి వనరుల్ని కొంతమంది కొల్లగొట్టి ఎనలేని నష్టాన్ని తెస్తున్నారు.
చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేర శ్రీశైలం తిరుగు జలాలు. పదెకరాల్లో కృష్ణానది మధ్యలో ఉన్న దీవికి మహర్దశ పట్టనుంది నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం సమీపంలోని ఐలాండ్ ప్రత్యేకత సంతరించుకొంది.
దేశంలో ఆదివాసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తెలిపారు. ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సాముండా 150వ జయంత్యుత్సవాల్లో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని భౌరాపూర్ (భౌరమ్మ)..
సన్న ధాన్యం విక్రయాల తర్వాత బోనస్ వస్తుందో? లేదో? అనే సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు రోజులుగా నగదు రైతుల ఖాతాల్లో పడుతోంది.
భక్తిభావం, సేవాతత్వానికి ఉమ్మడి పాలమూరు జిల్లా వేదిక అవుతోంది. సమన్వయకర్తల కృషి ఫలితంగా ప్రతి నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఆలయాల్లో పలు రకాల సేవలు చేసేందుకు మహిళలు బృందాలుగా వెళ్తున్నారు.
జిల్లా కేంద్రం మేనకా థియేటర్ ఎదుట ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం సాయంత్రం చికిత్స పొందుతూ లలిత (35) మృతి చెందిన విషయం తెలిసిందే. మహబూబ్నగర్ గ్రామీణ మండలం కోడూరు స్వయం సహాయక సంఘాల బుక్కీపర్గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు.