రాబోయే శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించామని, ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
అలంపూర్ ఆలయాల దర్శనానికి వచ్చే భక్తులు, ఇతర గ్రామాల ప్రజలు, ప్రయాణికులకు రైల్వే గేటు కారణంగా నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. జోగులాంబ రైల్వే హాల్ట్ అలంపూర్ ఆలయాలకు వెళ్లే మార్గం మధ్యలో ఉంది. అలంపూర్ చౌరస్తా నుంచి ఇదే మార్గం గుండా వెళ్లాలి.
ఆన్లైన్ నేరాలకు ఇక అడ్డుకట్ట పడనుంది. సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు నియంత్రించేందుకు ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ బ్యూరో పేరుతో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసింది.
కొన్ని నెలలుగా టీఆర్టీ కోసం సిద్ధమవుతు న్నాం. కానీ ప్రభుత్వం గతంలో ప్రకటించిన పోస్టుల కన్నా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. ఎక్కువ మంది పోటీ...
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు తుది దశకు చేరాయి. రాష్ట్ర ఎకై ్సజ్, క్రీడాశాఖ మంత్రి...
జడ్చర్ల: జడ్చర్ల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. వెంకటేశ్వర కాలనీకి చెందిన...
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నారాయణపేట అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.
ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో వేదపండితులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి దంపతులను ఆశీర్వదించారు.
వనపర్తి మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఈ నెల చివరి వారం లేదా అక్టోబరు మొదటి వారంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
చట్టసభల్లో 33 శాతం స్థానాలను మహిళల కు రిజర్వేషన్లు కల్పించే నారీశక్తి వందన్ అధినియం- 2023కి లోక్సభ ఆమోదం తెలపడంపై మహిళా నేతల్లో పార్టీలకతీతం గా హర్షం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష పంట రుణాలను మా ఫీ చేయడం జరిగిందని, అర్హత ఉన్న రైతులకు వెంటనే కొత్త రుణాలు అందించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ బ్యాంకు అధికారులను ఆదేశించారు.
రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను ఎస్పీ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.