‘దసరా’ విజయం తర్వాత కథానాయకుడు నాని.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న రెండో చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మోహన్బాబు, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం కథానాయికగా ప్రియా భవానీ శంకర్ను రంగంలోకి దించినట్లు సమాచారం.
కథానాయకుడు వెంకటేశ్.. దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక.
మన పనిని పది మంది మెచ్చుకున్నప్పుడు వచ్చే ఎనర్జీనే వేరని అంటోంది బాలీవుడ్ కథానాయిక కృతి సనన్. ఇటీవలే ధనుష్తో కలిసి ‘తేరే ఇష్క్ మే’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిందీమె. ఇందులో ముక్తి పాత్రలో తనదైన నటనతో మెప్పించింది.
దర్శకుడిగా, నటుడిగా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన హీరోగా ‘ఖలీఫా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ చిత్రం ఆఖరి క్షణంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి తననెంతో బాధించిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆదివారం సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
సహాయ నటిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో విభిన్న పాత్రలతో మెప్పించారు ప్రగతి. ఇప్పుడామె క్రీడాకారిణిగానూ అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్నారు. తను తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ - 2025లో నాలుగు పతకాలు సాధించారు.
‘‘పులి పంజా విసరడం ఆలస్యమవుతుందేమో కానీ.. ఈ మార్క్ లేట్ చేయడు’’ అంటూ రంగంలోకి దిగారు కన్నడ నటుడు కిచ్చా సుదీప్. ఇదంతా ఆయన హీరోగా నటిస్తున్న ‘మార్క్’ సినిమా కోసమే. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
నటుడిగానే కాదు, నిర్మాతగానూ రాణించి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు పద్మనాభం (Padmanabham). రూ.60వేల అప్పు చేసి చివరి వరకూ ఇబ్బందులు పడ్డారు. ఫిబ్రవరి 20న పద్మనాభం వర్థంతి సందర్భంగా ఆయన కెరీర్లో చోటు చేసుకున్న సంఘటన..