అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమల్హాసన్ కలిసి నటించే సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేమికులు. కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న ఈ కలయికలో సినిమాపై కమల్హాసన్ ఇటీవల జరిగిన సైమా వేడుకలో స్పష్టతనిచ్చారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 75వ పుట్టినరోజును చేసుకొన్నారు. అగ్ర కథానాయకులు రజనీకాంత్, చిరంజీవి, మహేశ్బాబు, దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళితోపాటు పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
విజయ్ ఆంటోనీ సినిమాలు తెలుగులో సందడి చేస్తూనే ఉంటాయి. ‘బిచ్చగాడు’ తర్వాత ఆయన తెలుగు కథానాయకుల్లో ఒకరిగా మారిపోయారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘భద్రకాళి’ ఈ శుక్రవారం రానున్న సందర్భంగా విజయ్ ఆంటోనీ బుధవారం విలేకర్లతో ముచ్చటించారు.
హిందీ కథానాయకుడు అభిషేక్ బచ్చన్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారా? ప్రభాస్ సినిమాలో ఆయన నటించనున్నారా? అంటే ఔననే అంటున్నాయి హిందీ చిత్ర పరిశ్రమ వర్గాలు.
సినీ ప్రయాణంలో రోజులు గడుస్తున్న కొద్దీ.. తన పాత్రల ఎంపికలో మార్పు స్పష్టంగా తెలుస్తోందని అంటోంది కథానాయిక మాళవిక మోహనన్. ఇటీవలే ‘హృదయపూర్వం’తో ప్రేక్షకుల్ని పలకరించిందీ తార.
ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’. నిత్యామేనన్ కథానాయిక. సత్యరాజ్, అరుణ్ విజయ్, రాజ్ కిరణ్, షాలినీ పాండే తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకురానుంది.
బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హోమ్బౌండ్’. నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.