ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ మిస్టరీ- కామెడీ మూవీ ‘డిటెక్టివ్ ఉజ్వలన్’. ‘నెట్ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే?
‘‘కెరీర్ను మంచి స్థాయికి తీసుకొచ్చి.. నాకు మొదటి విజయాన్ని అందించింది తెలుగు చిత్రపరిశ్రమ’’ అని అంటోంది శ్రుతిహాసన్. నటిగా తెరపై సందడి చేస్తూనే.. మరోవైపు గాయకురాలిగా కూడా సత్తా చాటిన కథానాయికీమె.
ఇంట్లో సమస్య వస్తే...దాని కోసం సమాధిని తవ్వి తీయాల్సి వస్తే..అమ్మో అని భయపడిపోతాం. కానీ ఓ కుటుంబం ఆ సాహసం చేస్తుంది. పూర్వీకుల ఆత్మను శాంతింప జేయడానికి సమాధిని తవ్వుతుంది.
కథానాయకుడు పవన్ కల్యాణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఓజీ’ పూర్తయింది. ‘‘ఫినిష్డ్ ఫైరింగ్’’ అంటూ ఈ విషయాన్ని ఆ చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
‘కూలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు నటి శ్రుతి హాసన్. తాజాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.