గాంధీ దవాఖాన నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ ఎన్. వాణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో 1981 బ్యాచ్లో ఎంబీబీఎస్, 1990లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశారు. 1993ల�
బీఎన్ఆర్ హిల్స్ సొసైటీలోని ఇండ్ల నుంచి వచ్చే మురుగును రోడ్డు పక్కన ఫుట్పాత్ను ఆనుకొని పైపు ద్వారా బయటకు వదులుతున్నారు. గృహ వ్యర్థాలను బయటకు వదిలేందుకు ఓ పైపును ఏర్పాటు చేసి..మురుగునంతా ఏండ్ల తరబడి
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకురాలు మాగంటి సునీతా గోపీనాథ్ అన్నారు. శుక్రవారం యూసుఫ్గూడ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ పార�
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నగరంలో ఓ చిన్నారి తెరిచిన మ్యాన్హోల్లో పడిపోయి అదృష్టవశత్తూ బతికిబయట పడ్డదని గ�
కూకట్పల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను కోరారు. ఈ మేరకు.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్నన్�
అనుమతులు లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మరింత మెరుగ్గా పని చ�
కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణులపై శీతకన్ను వేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని రామభ్రద క్షేత్రంలో శుక్రవారం క్షేత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ శర్మ ఆధ�