సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోయారు. తెలంగాణలోని పలువురు మంత్రుల వాట్సప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఎస్బీఐ కేవేసీ పేరుతో ఏపీకే ఫైల్స్ను సైబర్ నేరగాళ్లు షేర్ చేస్తున్నారు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలని మంత్రులు, జర్నలిస్టులకు ఎస్బీఐ పేరుతో సందేశాలు పంపతున్నారు.
Gas cylinder హైదరాబాద్లోని అమీర్పేట పరిధిలోగల మధురానగర్లో గ్యాస్ సిలిండర్ పేలి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మధ్యాహ్నం సమయంలో సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో సోనూ బాయి అనే 40 ఏళ్�