15 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం గచ్చిబౌలి: బెంగళూరు నుంచి నగరానికి ఎండీఎంఏ డ్రగ్ తెచ్చి అమ్ముతున్న ముగ్గురిని మాదాపూర్ ఎస్ఓటీ
3.50 లక్షల సంఘాలకు, రూ.304 కోట్ల నిధులు విడుదల: డిప్యూటీ సీఎం భట్టి మండల, గ్రామ సమాఖ్యల ప్రతినిధులను ఆహ్వానించాలని సూచన జిల్లా కలెక్టర్ల
న్యాల్కల్, వెలుగు: పత్తి చేనులో మేసిన మేకలు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం మొల&zwn
మహిళా స్వయం సహాయక బృందాలకు మంగళవారం వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..
హైదరాబాద్, వెలుగు: గాంధీ భవన్ లో గురువారం నిర్వహించనున్న మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్లో రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్
అల్వాల్, వెలుగు: యాంటీ కరప్షన్ కమిటీగా చెలామణి అవుతూ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బొల్లారం- – కొంపల్లి మార్గ
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఈ ఎన్నికల్లో సైతం గెలవాలని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.
ఘట్కేసర్, వెలుగు: స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు నేపాల్ యువకులు మృతి చెందారు. నేపాల్కు చెందిన కమల్ టమాటా (20), దామర్
జీడిమెట్ల, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి తమ యూనియన్ నిబద్ధతతో పనిచేస్తోందని టీయూడబ్ల్యూజే – ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. &n
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సందడిగా మారింది. ఈ నెల 22 నుంచి తొమ్మిది రోజులపాటు ‘భారతీయ కళా మహోత్సవం’ జరుగుతుండగా, సందర్శకు
3.50 లక్షల సంఘాలకు, రూ.304 కోట్ల నిధులు విడుదల: డిప్యూటీ సీఎం భట్టి మండల, గ్రామ సమాఖ్యల ప్రతినిధులను ఆహ్వానించాలని సూచన జిల్లా కలెక
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 64 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో మహిళ డెడ్బాడీ ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో మహిళ మృతదేహం
కూకట్పల్లి, వెలుగు: ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. శంషీగూడలో నివసించే దేవరకొండ కిషోర్(30) ఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం ఉదయ
గుండెకు కొద్దిగా పక్కనుంచి దూసుకెళ్లిన బుల్లెట్ తప్పిన ప్రాణాపాయం..అంబర్పేటలో ఘటన అంబర్ పేట, వెలుగు: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల
బషీర్బాగ్, వెలుగు: బెంగళూరులో ఏటీఎంలకు డబ్బును సరఫరా చేసే సీఎంఎస్ కంపెనీ వ్యాన్ను అడ్డగించి రూ.7.1 కోట్లు దోచుకెళ్లిన కేసులో కీలక ముఠా సభ్యులు హైదరా
తండ్రి మృతి.. తల్లికి తీవ్ర గాయాలు జీడిమెట్ల, వెలుగు: కుమార్తెను చూడడానికి వచ్చి తిరిగి వెళ్తుండగా దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన
అల్వాల్, వెలుగు: ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నపడంతో అది అదుపుతప్పి పలు షాపులపైకి దూసుకెళ్లింది. మచ్చు బొల్లారం నుంచి సెలెక్ట్ థియేటర్ వైపునకు సోమవారం
నకిలీ యాప్స్తో ఫోన్ను కంట్రోల్లోకి తీసుకుంటున్న నేరగాళ్లు.. అనుమానం రాకుండా ఓటీపీలతోనూ ఫ్రాడ్ ఆలోచించకుండా నొక్కితే అంతే సంగతి
Top