యశ్వంత్పూర్కు ఈ నెల10 నుంచి 16 కోచ్లతో నడపాలని నిర్ణయం ఇప్పటికే సికింద్రాబాద్నుంచి పలు ప్రాంతాలకు వందేభారత్ సర్వీసు హైదరాబాద్సిటీ, వెల
హైదరాబాద్, వెలుగు: కోర్టు ధిక్కరణ పిటిషన్లో స్పందించకపోవడంతో సీఎస్ సహా ముగ్గురు ఐఏఎస్ అధికారులపై
దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి మంత్రులకు లేఖలు రాసిన తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాద్, వెలుగు: ఆయిల్ పామ్ రైతులకు జరిగే అన్యాయాన్ని
ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేవుడి హుండీలో ఎంతోకొంత డబ్బులు వేస్తుంటారు భక్తులు. ఇంకొంతమంది భక్తులు బంగారం, వెండి నగల రూపంలో కూడా కానుకలు సమర
తెలంగాణ ప్రజలను మోసం చేసిన దొంగలు కేసీఆర్ కుటుబం సభ్యులని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పేరు పెట్టుకున్నాక తెలంగాణతో మీకు సంబంధం ఏంటని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా13 మంది అడిషనల్ ఎస్పీ(నాన్ కేడర్)లను బదిలీ
Rekha Jhunjhunwala: దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా మంది ఇన్వెస్టర్లు కొందరు దిగ్గజ పెట్టుబడిదారుల పోర్ట్ ఫోలియోలను గమనిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జున్&zw
బొగ్గు రవాణాపై రైల్వే అధికారులతో జెన్కో సీఎండీ సమీక్ష ఈ నెలాఖరులో మరో యూనిట్ ప్రారంభానికి సన్నాహాలు హైదరాబాద్, వెలుగు: యాదాద్రి పవర్
50 శాతం లిమిట్ను ఎత్తివేయాలి: బీసీ నేత జాజుల హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణం ప్రభుత్వం పంపిన బీసీ బిల్లులను
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ల వినతి ‘ట్రస్ట్ బ్యాంక్’ ప్రపోజల్స్పై కమిటీ వేస
Hyderabad హైదరాబాద్ నగరంలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని దుండగుడు ఫోన్ చేసి బెదిరించాడు.
హైదరాబాద్: ‘కేటీఆర్ ముందు నీ డ్రామాలు ఆపేసేయ్’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్కు అసెంబ్లీ అంటే గౌరవం లేదని,
హనుమకొండ జిల్లాలో జాతీయ రహదారిపై బైఠాయించి మహిళల ధర్నా శాయంపేట, వెలుగు: రౌడీయిజం చేస్తున్న యువకుల నుంచి రక్షణ కల్పించాలంటూ గ్రామస్త
జీడిమెట్ల, వెలుగు: అమెరికాలోని డల్లాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. వీరు ప్రయాణ
ఆగస్టులో కౌన్సెలింగ్ నిర్వహణ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్ ఫలితాలు రిలీజ్ అ
దానివల్ల మన రాష్ట్ర మత్స్యకారులకు నష్టం హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్&z
గచ్చిబౌలి, వెలుగు: ప్రైవేటు హాస్టల్ భవనం మీద కూర్చొని మందుతాగిన యువకుడు కిందకు దిగబోయి జారిపడి చనిపోయాడు. గచ్చిబౌలి పోలీసులు త
తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం వేడెక్కింది.. రైతు సంక్షేమంపై చర్చకు రావాలంటూ పీఎం మోడీ, కేసీఆర్ లకు సీఎం రేవంత్ విసిరిన సవాల్ పొలిటికల్ హీట్ పెంచింద
Top