ప్రభుత్వ దవాఖానలో మందుల కొరతతో ప్రజలను ఇబ్బందులు పెడితే సహించేది లేదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హెచ్చరించారు. బుధవారం వనస్థలిపురం ఏరియా దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు సరైన మంద
శీతాకాలంలో చలితీవ్రత, పొగమంచు కారణంగా వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. చీకటి వేళల్లో పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ఆ సమయంలో దగ్గరి దగ్గరి వాహనాలే కన్పించవు.. ఒక వాహనా న�
ఎవ్వరూ అధైర్య పడొద్దు, భవిష్యత్ బీఆర్ఎస్దే, రానున్న అన్ని ఎన్నికల్లో గెలిచి చూపిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. బుధవారం మాజీ మంత్రి మల్లారెడ్
నగరంలో రెండు నెలల తర్వాత వచ్చే మున్సిపల్/ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని, బీఆర్ఎస్ పార్టీ పవర్ చూపిస్తామని ఆ పార్టీ కార్యకర్తలు శపథం చేశారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గాని�
ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి గుండె ఆరోగ్యం అత్యంత ప్రధానమైనదని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ రాష్ట్ర ఐటీ విభాగాధిపతి నితిజ్ఞ హర్కారా అన్నారు. బుధవారం రెనోవా దవాఖాన సౌజన్యంతో ఆల్ ఇండ�
అబ్ధుల్లాపూర్ మెట్ పోలీస్స్టేషన్ పరిధి, బాటసింగారంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో అక్టోబర్ 9 అర్ధరాత్రి జరిగిన భారీ నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు అంతర్రాష్
ఎస్ఎన్డీపీ పనులు ఎందుకు నత్తనడకన నడుస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని నబిల్ కాలనీ, షాహిన్న�
Kaveri Travels రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ ఫ్లై ఓవర్పై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నబస్సును పెద్ద అంబర్పేట్ వద్దనే డ్రైవర్ నిలిపివేశాడు.
నల్లకుంట ఫీవర్ దవాఖానలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది ఉద్యోగం మానేసే పరిస్థితులు దాపురించాయి. వివిధ విభాగాల్లో మొత్తం 78 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బం�
బేగంపేట్ కట్టమైసమ్మ దేవాలయం ప్రాంతంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా వాహనాలు ధ్వంసం,ప్రాణ నష్టం వాటిల్లుతున్నది. అయినా ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఏ మాత్రం సేఫ్టీ పరిక�
ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థా�
Cyber Crimes నగరానికి చెందిన 38 ఏండ్ల నుంచి 68సంవత్సరాల వరకు గల ఐదుగురు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఏపీకే ఫైల్స్ తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. నగరానికి చెందిన 62ఏళ్ల వ్యక్త�
జీహెచ్ఎంసీ పాలకమండలికి కౌంట్డౌన్ మొదలైంది. మరో 84 రోజులు మాత్రమే మిగిలి ఉంది..2020 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార గులాబీ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది. బంజారాహిల్�
BRS Party హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
BRS బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ మందగడ్డ విమల్కుమార్, ఇతర కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరారు. వా
బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేస్తూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓ యువకుడిపై కేసు నమోదైన సంఘటన బుధవారం నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నో పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసిన బైక్ను ఫొటో తీశాడన్న కోపంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంగన్వాడీ కేంద్రాలు ఆగమవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ మాతాశిశు సంరక్షణలో కీలక భూమిక పోషించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యం అవుతు