రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఆటో కిరాయి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గుర్తు తెలియని మరో వ్యక్తి ఎయిర్గన్తో కాల్పులకు పాల్పడ్డాడు.
సఫిల్ గూడ చెరువులో అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయమూర్తి వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేశారు.