సైబరాబాద్ పరిధిలో స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గతంలో మహిళలనే టార్గెట్ చేసి స్నాచింగ్లకే పాల్పడే దుండగులు ఇప్పుడు పురుషులను కూడా వదలడం లేదు. స్నాచింగ్ల కోసం ప్రాణాలు తీస్తున్నారు. పగలు, రాత్రి తేడా ల�
ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 121గజాల స్థలాన్ని కేటాయించింది. మండలంలోని ముచ్చర్ల, మీర్ఖాన్పేట్, పంజగూడ, సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన ల
నగరంలోని ట్రాన్స్జెండర్ గ్రూపుల మధ్య జరిగిన వివాదంలో న్యాయం చేయాలంటూ పలువురు హిజ్రాలు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటన సోమవారం బోరబండలో చోటుచేసుకుంది. ఇటీవల ఒక బర్త్డే పార్టీలో ట్రాన్స్
గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ సమీపంలో చేపడుతున్న పలు అక్రమ నిర్మాణాలను సోమవారం హైడ్రా కూల్చివేసింది. సంధ్య శ్రీధర్రావు చేపట్టిన భారీ నిర్మాణాలు, రేకులు షెడ్లు, కంటైయినర్లు, ఫుడ్కోర్డులను నేలమట్టం చే