సూచిక 
12గంటల క్రితం వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.
హైదరాబాద్
జహీరాబాద్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ అంటే భారతీయ జనతాపార్టీ కాదు.. బ్రిటీష్ జనతా పార్టీ అని వి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.