సూచిక 
8గంటల క్రితం వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.
హైదరాబాద్
నగరంలో పలుచోట్ల ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు.
తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవనమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్ లోపభూయిష్ట విధానాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
మన్సూరాబాద్, హయత్నగర్ డివిజన్ల పరిధిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
బైక్పై వెళ్తుండగా చెట్టు కూలి ఒకరు మృతి చెందిన ఘటన ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సికింద్రాబాద్ సమీపంలోని అల్వాల్లో దారుణం చోటు చేసుకుంది. బైక్పై ర్యాష్గా వెళ్లొద్దని చెప్పినందుకు ఆంజనేయులు అనే వృద్ధుడిపై ఓ యువకుడు దాడి చేశాడు.