సాఫ్ట్వేర్ ఉద్యోగులు మంచి విలాస జీవితం అనుభవిస్తున్నారు.. రూ.లక్షల్లో జీతం ఆర్జిస్తున్నారు’ ఇలాంటి మాటలు తరచూ వినిపిస్తుంటాయి. ఆ లగ్జరీ జీవితం అంతా పైపైనే.
శంకర్పల్లి, పటాన్చెరు ప్రాంతాల్లో సేకరించిన 311 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుజరాత్కు లారీలో తరలిస్తుండగా సంగారెడ్డి జిల్లా మాడ్గి చౌరస్తా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నగర శివారు శంకర్పల్లిలో దారి దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. బోల్తాపడ్డ కారు ఆధారంగా యజమానిని, అతని ద్వారా దోపిడీకి పాల్పడ్డ నిందితులు ఆరుగురిని అరెస్టు చేశారు.
ద్విచక్రవాహనం డిక్కీలో నుంచి నగదు ఎత్తుకెళ్లిన ఘటన శంకర్పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శంకర్పల్లి హనుమాన్నగర్లో నివసిస్తున్న ప్రదీప్గౌడ్ వన్ ల్యాబ్లో టెక్నీషియన్గా పని చేస్తున్నాడు.
శంషాబాద్ మున్సిపల్ పరిధి సాతంరాయిలో కబ్జాకు గురైన రూ.500 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని శనివారం హైడ్రా, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.