లక్నోవేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. SRH పెట్టిన 232 పరుగుల లక్ష్యాన్ని
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్.ఆదివాసీ బిడ్డలను మా
హైదరాబాద్: తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లెటర్ పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. పార్టీ నాయకుడికి సీక్రెట్ గా రాసిన లెటర్ బయటకు రావడ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్తగా చేరిన సభ్యుల వివరాలను వెల్లడించింది. 2025 మార్చిలో మొత్తం 7.54 లక్షల మంది సభ్యులు చేరినట్లు త
అమెరికా టూర్ ముగించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. నిన్న ( మే 22) మైడియర్ డాడీ అంటూ కవిత రాసిన లేఖ బీఆ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఎమ్మెల్సీ కవితపై లేఖపై ఆమె స్పందించారు.. ఆ లేఖ రాసింది నేను ..అయితే నా తండ్రి, బీఆర్ ఎస్ నేత, మా పార్టీ అధినే
హైదరాబాద్ నగరంలో మొన్నటి దాకా హోటళ్లు,ఐస్ క్రీం పార్లర్లు, బేకరీలపై దాడులు చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు ...తాజాగా హాస్టళ్లు, పీజీలపై దృష్
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీఆర్ ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు నోటీసులు ఇస్తే తప్పేంటని నీటిపారుదల శాఖ
ఐపీఎల్ 2025 లో భాగంగా లక్నో వేదిక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ
ఆ లెటర్ కేటీఆర్, హరీశ్రావు తయారు చేయించి వదిలారు హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత లేఖ ఉత్తదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర
నిన్న కేసీఆర్కు రాసిన లేఖలో సంతకం ఒకలా... ఇవాళ కోమటిరెడ్డికి బర్త్డే విషెస్ చెప్తూ విడుదల చేసిన లేఖలో మరోలా సంతకం హైదరాబాద్: బీఆర్
మహిళను బెదిరించి డబ్బులు చోరీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు కరీంనగర్ పోలీసులు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై దాడి చేసి బెదిరించి నగదు చోరీ చ
కేసీఆర్ ఫ్యామిలీలో వారసత్వ చిచ్చు మరో షర్మిల కాబోతున్న కవిత ఆ లేఖ ఆస్తుల పంచాయితీనా?... రాజకీయ పంచాయితీనా? బీజేపీ ఎంపీ రఘు
కోర్ సిటీలో పాత ఫ్లాట్లకు నో డిమాండ్..భారీగా ఫర్ సేల్ బోర్డులు ప్రధాన ప్రాంతాల్లోనూ భారీగా ఫర్ సేల్ బోర్డులు ఎస్ఎఫ్టీ రూ. 4000 కు
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న కేటీఆర్, హరీశ్, కవిత మాట్లాడేందుకు నిరాకరించిన కేటీఆర్ గతంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ టైం వచ్చినప్
మీరొస్తే ఇంకా అద్భుతాలు చేద్దాం జహీరాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి/జహీరాబాద్: ప్రతిపక్ష రాజకీయ నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని
ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలని కలలు కంటారు. గృహనిర్మాణం ఖర్చు లక్షల్లోనే ఉంది. అయితే దానికి అనుమతులు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు జన
ఇకపై మైసూర్ పాక్ను అలా పిలవొద్దు..మైసూర్ శ్రీ అని పిలవాలి..జైపూర్లో స్వీట్ షాపుల్లో మొత్తం ఇదే బోర్డులు..మైసూర్ పాక్ ఒక్కటే కాదు.. పాక్ అనే పద
ఎన్నికలప్పుడే రాజకీయాలని.. తర్వాత అందరిని కలుపుకొని పోయి.. రాష్ట్ర అభివృద్దికి ... ప్రజాసంక్షేమానికి పాటుపడతామని పస్తాపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అ
గ్యాంగ్ రేప్లో నిందితులు..ఇంకా కేసు ముగియలేదు..బెయిల్ పై మాత్రమే వచ్చారు..అయినా ఏదో ఘనకార్యం సాధించినట్టు సంబరాలు.. కార్లు, బైకులతో ఊరేగింపు..గతేడాది
హైదరాబాద్ సిటీలోని బాయ్స్ అండ్ లేడీస్ ప్రైవేట్ హాస్టల్స్ పై దాడులు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎక్కడపడితే అక్కడ.. ఎలా పడితే అలా నిర్వహిస్తున్న
సూర్యాపేట జిల్లా వైద్యాశాఖాధికారిపై వేటుపడింది. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో DMHO కోటాచలంను విధులనుంచి తొలగించారు. హైదరాబాద్ ప్రజారోగ్య , కుటుంబ సంక
మెదక్ జిల్లాకు ఇందిరమ్మకు విడదీయరాని బంధం ఉందని పస్తాపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ ఎంపీ గానే ఇందిరాగాంధీ అమరులయ్యారన్నారు. &nb
Karnataka: దేశంలో టెక్ రంగానికి కేంద్రంగా ఇండియన్ సిలికాన్ వ్యాలీ అంటూ బెంగళూరుకు వచ్చిన గుర్తింపు కర్ణాటకకు పేరుతెచ్చిపెట్టింది. దీంతో రెండు తెలుగు ర
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి ... నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ. 100 కోట్లతో నిర్మ
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఎల్ అండ్ టీ సంస్థ శుభవార్త తెలిపింది... ఇటీవల పెంచిన టికెట్ ధరలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమ
పులి.. ఈ పేరు వినగానే అమ్మో పులి అంటూ వణుకు వస్తుంది.. పులి కనిపిస్తే భయమేస్తోంది.. పులి అన్న మాటనే భయానికి ఓ సింబల్.. అలాంటి పులి.. అందులోనూ బెంగాల్
హైదరాబాద్: బసవేశ్వరుడి సందేశంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం (మే 23) సీఎం రేవంత్ సంగారెడ్డ జిల్లా జ
వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం భక్తుల తాకిడి ఎక్కువ అయ్యింది. గురువారం (మే 22) రికా
Mega Layoffs: ఐటీ జాబ్ కొట్టడం, అమెరికా వెళ్లి చదువు పూర్తి చేసి అక్కడే సెటిల్ అవ్వటం వంటివి శతాబ్ధం కిందట నిజమైన కలలు. కానీ ప్రస్తుతం 2025లో కొనసాగుత
హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ఎక్కడా తగ్గడం లేదు. అక్రమ నిర్మాణాలను కూల్చేసి హైదరాబాద్ ను భూములను పరిరక్షించడమే లక్ష్యంగా ఏర్పిడిన హైడ్రా.. అదే బాటలో యాక
Bharat Electronics Stock: భారత్ పాక్ ఉగ్రవాద మూకలను మట్టికరిపించేందుకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత్ చాపకింద నీరుల స్వదేశీ ఆయుధాలను, మిలిటరీ టెక్నాలజ
హైదరాబాద్: చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్ రావును సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. రూ.6.50 కోట్లు తీసుకొని తనను మోసం చేశాడని శ్రవణ్ రావు
నైరుతు రుతుపవనాలు ఇంకా ప్రవేశించక ముందే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మే నెలలో రోహిణీ కార్తిలో ఉండాల్సిన ఎండల తీవ్రత తగ్గి వాతావరణం అంతా చల్ల
Gold Price Today: రెండు రోజులుగా వరుస పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పసిడి ధరలు తాజాగా ఊరటను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో వారాంతంలో షాపింగ్ చేయాలన
కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మోగుతున్నాయి. ఒక రెండేళ్ల పాటు జనజీవనాన్ని స్థంభింపజేసిన కోవిడ్-19 వైరస్ మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం (మే 23) రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు.
ఇది హామీల ఉల్లంఘన అంటూ ఆర్టీసీ జేఏసీ నేతల ఫైర్ హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకునేందుకు ఈ నెల 27
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ కేసులో నేషనల్హ్యూమన్రైట్స్కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) మరోసారి పోలీ
అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 38.3 డిగ్రీలు అత్యల్పంగా నాగర్కర్నూల్ జిల్లాలో 32.9 డిగ్రీలు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెంపరేచర్లు దిగ
హైదరాబాద్ సిటీ, వెలుగు: మాన్సున్ లోపు నిర్మాణంలో ఉన్న పనులు పూర్తి చేయాలని చెబుతున్న జీహెచ్ఎంసీ అధికారులు తమ సొంత ఆఫీస్కు సంబంధించిన పనులు మాత్రం సరి
హైదరాబాద్, వెలుగు: పాలకుర్తి నియోజవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి, ఆమె భర్త రాజేందర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేస
పెండింగ్ చార్జీల చెల్లింపుల కోసం ప్రత్యేక మాడ్యూళ్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అనధికార, చట్టవిరుద్ధ లేఔట్ల రెగ్యులరైజేషన్ ప్రక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగా
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పార్ట్ (బీ) డీపీఆర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ డీ
చట్టప్రకారం చర్యలు తీసుకోండి హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని భూ వివాదంలో చట్టాన్ని పాటించా
ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ హైదరాబాద్, వెలుగు: శాంతి చర్చలకు సిద్ధపడిన మావోయిస్టులు నంబాల కేశవరావుతో పాటు మరో 26 మందిన
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్బీనగర్ జోన్లోని పలు ప్రాంతాల్లో గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యటించారు. సరూర్ నగర్లోని వెంకటేశ్వర కాల
ప్రభుత్వం సీరియస్ సూపరింటెండెంట్పై హెల్త్ సెక్రటరీ, కలెక్టర్ ఆగ్రహం హైదరాబాద్, వెలుగు: నీలోఫర్ హాస్పిటల్లో అక్రమంగా
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఇ కార్ రేస్ పెట్టి కోట్ల రూపాయల నష్టం చేస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ వరల్డ్ షి బ్యూటీ రేస్ (మిస్ వ
హైదరాబాద్ సిటీ వెలుగు : కళలకు ఎల్లలు లేవని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నిరూపించారు. మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ శిల్పకళా వేదికగ
సందడి చేసిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇందిరా మహిళా శక్తి బజార్ సందర్శన ఇది బజార్ క
కొనుగోళ్లు స్పీడప్ చేసి వడ్లను వెంటనే తరలించాలి కలెక్టర్లకు సీఎస్రామకృష్ణారావు ఆదేశం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ఫోర్స్లను రంగంలోక
సెకండ్ మిస్ కామెరూన్, థర్డ్ మిస్ ఇటలీ ముగిసిన మిస్ వరల్డ్ టాలెంట్ షో గ్రాండ్ ఫినాలె హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ పోటీలు తుది ద
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు వివరాల సేకరణ బాధ్యతలు సివిల్ సప్లయ్స్ క మిషనర్కు ఇటీవల బల్దియా
బషీర్బాగ్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పర్సనల్ సెక్రటరీనని నమ్మిస్తూ పలువురు బడా వ్యాపారవేత్తల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్
బషీర్బాగ్, వెలుగు: మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ర
ఈ నెల 24న కౌన్సెలింగ్ హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో 6,7,8,9వ తరగతుల బ్యాక్లాగ్ సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడు
విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరిక హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ కు తెలంగాణ ప్రజలే తగిన బ
మార్కెటింగ్ డైరెక్టర్కు మంత్రి తుమ్మల ఆదేశం ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ ఆఫీసుల్లో ఫేస్ రికగ్నిషన్ బయోమెట్రిక్ వ్య
మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నడు: కేటీఆర్ ఒకే అంశంపై రోజుకో మాట మాట్లాడుతున్నడు హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డ
బల్దియా స్టాండింగ్ కమిటీలో నిర్ణయం బంజారాహిల్స్ ఏరియాలో రెండు ఫ్లై ఓవర్ల కోసం రోడ్ల వెడల్పు 14 అంశాలతో పాటు 3 టేబుల్ ఐటమ్స్
బషీర్బాగ్, వెలుగు: అందాల పోటీలు వ్యాపార పోటీలుగా మారాయని పలువురు రచయితలు అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ‘అందాల పోటీలు -వ్యాపార సంస్కృతి&rs
బీఆర్ఎస్లో 4 స్తంభాలాట ముందే చెప్పినం: బీజేఎల్పీ నేత ఏలేటీ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నుంచి కవిత త్వరలోనే బయటకు వెళ్లి కొత్త పార్టీ పె
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గురువారం మార్నింగ్ సెషన్లో ఫస్టియర్ సెకండ్ లాం
విప్ ఆది శ్రీనివాస్ హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖతో బీఆర్ఎస్ లోని లుకలుకలు బయటపడ్డాయని విప్ ఆది శ్రీనివాస్
పాతబస్తీలో అగ్ని ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ హైదరాబాద్ సిటీ, వెలుగు
కేటీఆర్కు పీసీసీ చీఫ్
ఆదివాసీల హక్కులు కాలరాస్తున్నరు: గడ్డం లక్ష్మణ్ ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ట్యాంక్ బండ్, వెలుగు: ఆపరేషన్ కగార్ పేరుతో
మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలి: వామపక్షాలు ముషీరాబాద్, వెలుగు: ఆపరేషన్ కగార్ ఆపేసి.. మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని
అలా చేయకపోయేసరికి ఊహాగానాలు మొదలయ్యాయి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమోనని మన కేడర్ అనుమానిస్తున్నది బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై పాజిటివ్
సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి: కూనంనేని హైదరాబాద్, వెలుగు: చత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు పలువు
వికారాబాద్, వెలుగు: బాల్య వివాహాలపై మారుమూల గ్రామాల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో బాల అదాలత్ కార్యక్రమాన్ని జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్
మేడిపల్లి, వెలుగు: ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కంచ పర్వతాపూర్ శ్మశానవాటికలో అక్రమ లేఅవుట్, నిర్మాణాలను హైడ్
అమృత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా 40 స్టేషన్లను ఆధునీకరిస్తున్నం: కిషన్ రెడ్డి బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవానికి హాజరు వ
తెలంగాణ ఆవిర్భావ దినం రోజే శాంక్షన్ లెటర్స్: డిప్యూటీ సీఎం భట్టి ప్రభుత్వం నుంచి రూ.6,250 కోట్లు సబ్సిడీ లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి
బషీర్బాగ్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ దేశానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. జూన్ 28న న్యూఢిల్లీలో జరిగే పీవీ.
జూన్ 2న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం.. 33 జిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున ఓపెనింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 200 ఇండ్లకు స్లాబ్ పూర్తి ఈన
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండడం, మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉండడంతో ప్రమాదాలు జరగకుండా వాటర్బోర్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోలీసుల బదిలీల పర్వం కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాపంగా ఈ వారం రోజుల వ్యవధిలోనే 107 మంది పోలీసులను ట్రాన్స్&zwn
ఫైలుపై మంత్రి సీతక్క సంతకం హైదరాబాద్, వెలుగు: ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న ఎంపీడీవోల బదిలీలకు లైన్ క్లియర్ అయ్యింది. గురువారం మంత్రి సీత
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నయ్: మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం చేస్తున్నదని ఫైర్ హైదరాబాద్, వెలుగు: ర
10 సార్లు మీటింగ్ జరిగినా.. కేబినెట్ ముందుకు వెళ్లని ఫైల్ మెట్రో విస్తరణ డీపీఆర్లు పెండింగ్ పెద్ద ప్రాజెక్
తాగునీటి అవసరాల పేరిట మళ్లీ అలకేషన్ సాగర్ కుడి కాల్వ నుంచి 5,500 క్యూసెక్కుల చొప్పున డ్రా చేసుకునేందుకు అవకాశం తెలంగాణకు 10.26 టీఎంసీలు కేటాయి
గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన మూడు కేసుల్లో విచారణ సీఎం స్టేట్మెంట్ రికార్డు వచ్చే నెల 12
వృద్ధాప్య సమస్యల వల్ల కొంతకాలంగా షెల్టర్ జోన్లో కేశవరావు ఎదురుకాల్పుల్లో చంపడం అసాధ్యమంటున్న ఎక్స్పర్ట్స్ ఒడిశాలో ఆసుపత్రి నుంచి
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్కేసీఆర్తో హరీశ్రావు మరోసారి భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో కేసీఆర్తో అరగంటక
టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ వెల్లడి హైదరాబాద్, వెలుగు: గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్
ఇంజినీరింగ్ మినిమమ్ ఫీజు 50 వేలు ఈ నెలాఖరులోగా ఖరారయ్యే చాన్స్ కసరత్తు చేస్తున్న టీఏఎఫ్ఆర్సీ అత్యధికంగా 4 కాలేజీల్లో రూ.2 లక్షలకు పైనే
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాన మంత్రి ఈ డ్రైవ్ స్కీం కింద హైదరాబాద్కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం కేటాయించనుంది. ఈ మేరకు గుర
కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రెడీగా ఉన్న ఎన్నికల సంఘం ఆ వెంటనే వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ,మున్సిపాల్టీలకు కూడా.. తాజాగా పంచాయతీలకు రూ