సూచిక 
19గంటల క్రితం వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. బంగారుపాళ్యం సమీపంలో జగన్ రోడ్ షో నిర్వహించగా.. వైసీపీ నేత, పలమనేరు మాజ
విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. తొలి పావంచా నుంచి అప్పన్న స్వామి పుష్ప రథం గిరి ప్రదక్షణకు బయలుదేరింది.
రైతుల పరామర్శ పేరుతో విధ్వంసకర ర్యాలీలు చేయడం జగన్కే చెల్లిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ఈ డిసెంబర్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతి క్వార్టర్స్లోనే ఉంటారని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అన్నారు.
వచ్చే నెల రెండో వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 10
Top