YS Sharmila ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన షర్మిల..
Chandrababu టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులు 39 శాతం పెరిగాయి. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి కలిపి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని నామినేషన్ సమయంలో ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్ల�
AP News మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డికి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను కాంగ్రెస్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ కాళ్లనే మొక్కలేదని.. అలాంటిది కిరణ్కుమార్ రెడ్డి కా
AP CM Jagan ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వా్నిదేనని , పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటేస్తే పథకాలన్నీ రద్దు అవుతాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.