వరంగల్ జిల్లా నర్సంపేట, నెక్కొండలో ఆదివారం కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. నర్సంపేట నుంచి మల్లంపల్లి, భాంజీపేట, వరంగల్కు వెళ్లే ప్రధాన రహదారులకు ఇరువైపులా ఆరబోసిన మక్కలు వర్షపు నీటిలో కొట్ట
రాష్ట్రంలో 5,566 కి.మీ.మేర రోడ్ల అభివృద్ధి లక్ష్యం.. రూ.10,547 కోట్ల వ్యయం.. 32 ప్యాకేజీలుగా పను లు.. తొలుత 10 ప్యాకేజీ పనులకు ఆమోదం.. ఒక్కో ప్యాకేజీకి సుమారు రూ.300 కోట్లకు పైగా మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపులు.. ఇదీ హ్�
జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మౌలా నా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ (78) అనారోగ్యం కారణంగా ఆదివారం కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఆరుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
కాంగ్రెస్ అరాచక పాలన నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని, రైతులను, కాళేశ్వరం ప్రాజెక్టును, హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పిలుపునిచ్చారు. బీ�
మెగా డీఎస్సీ నిర్వహిస్తామని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఆర్భాటంగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది. టీచర్ ఎలిజ
దీపావళి పండుగ కోసమని తన తమ్ముడు, ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింటికి బయలు దేరింది ఆ మహిళ. అందరూ కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. �
ప్రాథమిక పాఠశాల బాలికలపై వికృత చేష్టలు చేస్తూ తరచూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్లుగా ఉన్న 1995వ బ్యాచ్కు చెందిన వీవీ శ్రీనివాసరావు, స్వాతిలక్రా, మహేశ్ భగవత్లకు డైరెక్టర్ జనరల్(డీజీ) హోదాకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.