ఇంటర్నెట్ లేకపోయినా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ను ఇతరులకు ఆఫ్లైన్లోనే షేర్ చేసే సదుపాయాన్ని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ఫీచర్ ద్వారా ఇకపై నెట్వర్క
సాక్షి, హైదరాబాద్: విదేశీ వ్యవహారాల్లో భారత్ను విశ్వబంధుగా తీర్చిదిద్దామని.. ప్రపంచమంతా ఇప్పుడు మన దేశం వైపు చూస్తోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్...
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు.
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు.
‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఎస్సీ, ఎస్టీలకు ఒరిగిందేంలేదు.. కేవలం ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నయ్.. గిరిజనుల అభ్యున్నతి ఒక్క బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది’ అని బీఆర్ఎస్ మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి
‘జనగామల ఓ మహిళ బాంచెన్.. కాల్మొక్తా ధాన్యం కొనుండ్రని పోలీసుల కాళ్లు మొక్కుతోంది. దీన్ని దొరలపాలన అంటరా.. దర్జాగా కాలు మీదకాలేసుకొని రైతు నడింట్ల ఉండుడు దొరలపాలనా? ప్రపంచంలోనే ఎక్కడాలేని దళితబంధు తెచ్చ�
తెలంగాణలో బీఆర్ఎస్ వైబ్రంట్ (క్రియాశీలకం)గా ఉన్నదని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.