శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రమాద సంఘటన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పాఠం నేర్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు నిపుణులతో కాక�
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా భూతాన్ని సృష్టించి, ఇండ్ల మీదకి పంపి పేదలకు నిలువనీడ లేకుండా చేస్తున్నదని కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్కు ఫిర్యాదు చేశారు.