మరికల్, వెలుగు : అనారోగ్యంతో తమ్ముడు చనిపోయినా, పుట్టెడు దు:ఖంలోనూ అక్క టెన్త్ పరీక్ష రాసింది. మరికల్కు చెందిన కుర్వ రామాంజనేయులు కొడుకు అర్జున్(5)
రాష్ట్రంలో కాంగ్రెస్కు మళ్లీ పాత రోజులు తిరిగివస్తున్నాయి. వివిధ కారణాలతో ఆ పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులంతా.. ఇప్పుడు తిరిగి సొంత
Fire broke శంషాబాద్(Shamshabad) మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం(Fire broke) చోటు చేసుకుంది.
40 తులాల బంగారం, రూ.10 లక్షల క్యాష్ మాయం గద్వాల, వెలుగు : గద్వాల టౌన్లోని లింగం బాగ్కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ దొ
రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. ఫోన్ట్యాపింగ్ను గత బీఆర్ఎస్ సర్కారు తిరుగులే
తెలంగాణాలో గత రెండుమూడు రోజులుగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఐఎండీ రిపోర్ట్ ప్రకారం (మార్చి 28)న నిన్న రాష్ట్రంలోకి వడగాల్పులు ప్రవేశించి.. ఉష్
మద్నూర్/నిజాంసాగర్, వెలుగు: మూడోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమని జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. గురువారం నిజాంస
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. గురువారం డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి షురువయ్యాక ఇదే
ఎల్కతుర్తి, వెలుగు: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా ఎల్కతుర్తి మండలంలోని బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహిస్తు
శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేస
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సిద్దిపేట రూరల్, వెలుగు : వెంకట్రామిరెడ్డి డబ్బు సంచులతో బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కొ
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు : మెదక్ కాంగ్రెస్ఎంపీ అభ్యర్థిగా పార్టీ నీలం మధు ముదిరాజ్న
జోగిపేట,వెలుగు : జోగిపేటలో ఇప్తార్విందులో గురువారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. జోగిపేట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ప్రస్
ఫోన్ ట్యాపింగ్ విషయంలో హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐటీ కారిడార్లో బోర్డు తిప్పేసిన ల్యాబ్ టూ ల్యాండ్’ కంపెనీ సైబరాబాద్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు.. ఇద్దరు డైరెక్టర్లపై కేసు గచ
BRS KTR: బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుతారని బీఆర్ఎస�
గజ్వేల్(వర్గల్), వెలుగు : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గోవిందాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి తాళం వేసిన ఇండ్లలో చోరీ జరిగింది. ఎస్ఐ శివకుమార్
జోగిపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా ఆందోల్ -జోగిపేట పురపాలక సంఘానికి చెందిన అద్దె షాపులను మున్సిపల్ అధికారులు గురువారం సీజ్చేశారు. గాంధీ పార్క్ షాపిం
లోక్సభ ఎన్నికల ముందర.. తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ములుగు, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఆగంచేసే నల్ల చట్టాలను తీసుకువచ్చిందని, కార్పొరేట్కంపెనీలకు రెడ్ కార్పేట్ వేసిందని రాష్ట్ర పంచాయత
జనగామ అర్బన్, వెలుగు: పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డి వి
మంచిర్యాల, వెలుగు : అంజనీపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్ బర్త్ డే వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎండీ పిల్లి
ములుగు, వెలుగు: పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్శాతం నమోదుకు అధికారులు కృషి చేయాలని, రాష్ర్టంలోనే ములుగు నియోజకవర్గం ఫస్ట్ నిలవాలని జిల్లా ఎన్ని
కాగజ్ నగర్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహించే పోలీసులు అలర్ట్గా ఉండాలని ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్
ములుగు, వెలుగు: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలకు లోబడి ఏప్రిల్ 1లోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ములుగు అడిషనల్కలెక్టర్ మహేందర్జ
Top