తెలంగాణ ప్రభుత్వం వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా ఫించన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమకు కూడా ఫించన్లు అందించాలని తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది... ఇంకా వాళ్లు ఏమేం డిమాండ్లు చేస్తున్నారంటే....
High court judges హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో మంగళవారం వారితో ప్రధాన న్యాయమూర్తి జస్�
రాష్ట్రంలోని లైబ్రేరియన్ పోస్టులు, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) ఉద్యోగాల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెల
ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంగానీ, సీఎం రేవంత్రె
బీఆర్ఎస్ను మోసం చేసిన రంజిత్రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మ హేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రజల కు పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్�
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్కు వెళ్తున్న �
KCR తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. కేసీఆర్ ట్వీట్చేసిన 24 గంటల్లోపే వర్సిటీ హాస్టళ్లు తెరిచే ఉంచుతామని ప్రకటించింది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్�
పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 135 మంది విద్యార్థులు 10 జీపీఏ, 139 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 113 మంది విద్యార్థులు 9.7 జీపీఏ సాధించారు.