ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్కు అండగా నిలవాలని ఓటర్లకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
భారత విమానాయాన మార్కెట్లో 60 శాతం వాటా కలిగి ఉన్న ఎయిర్ ఇండియా(Air India) 2030నాటికి దాని సామర్థ్యాన్ని రెట్టింపు చేసి.. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వైట్బాడీ ఎయిర్క్రాఫ్ట్లను తొలిసారి కొనుగోలు చేస్తోంది. తాజాగా ఇండిగో A350-900 జెట్లను ఆర్డర్ చేసింది. 30 విమానాల కొనుగోలుతో పాటు, 70 అదనపు A350 విమానాల కొనుగోలు హక్కుల కోసం ఇండిగో సైన్ అప్ చేసింది.
[19:01] India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది.