దేశానికి రాజైనా తల్లికి కొడుకేననే నానుడు మరోసారి రుజువైంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు జరుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఎన్నికల ర్యాలీలో తన తల్లి హీరాబెన్ ఫోటో చూసి భావోద్వాగానికి గురయ్యారు. తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపేశారు.
Lalrin Puia లోక్సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒక అపశృతి చోటుచేసుకుంది. మిజోరంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ జవాన్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని స్వస్థలానికి పం�