Horror ఆధునిక సాంకేతికతతో సమాజం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చేతబడి, క్షద్రపూజల పేరుతో పలు ప్రాంతాల్లో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో పెద్ద సంఖ్యలో చెట్లను కూల్చివేయడంపై మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తన ఇండస్ట్రియల్ మిత్రులతో కలిసి గిరిజనుల భూములు లాక్కుంటోందని, సహజ వనరులను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.
[17:13] పాకిస్థాన్కు గూఢచార్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు రాష్ట్ర పర్యాటకశాఖ స్పాన్సర్ చేసినట్లు వస్తున్న ఆరోపణలపై ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి స్పందించారు.
Crime news కన్న తండ్రే మైనారిటీ కూడా తీరని కుమార్తె పాలిట కీచకుడయ్యాడు. నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. బిడ్డ పుట్టడంతో ఓ బ్యాగులో పెట్టి రైల్లో పడేశాడు. రైల్లో పసికందు సమాచార�
[16:59] కర్ణాటకలో సీఎం మార్పు అంశం తీవ్ర చర్చనీయమవుతున్న నేపథ్యంలో డీకేకు అనుకూలంగా ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు, ప్రజల మద్దతు ఆయనకే ఉందని చెప్పారు.