చెన్నై, సాక్షి: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు అభ్యర్థి కె.అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. కోయంబత్తూరులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డీఎంకే,...
దేశంలో 2024 లోక్సభ ఎన్నికల మొదటి దశ(Lok Sabha Election 2024) ఓటింగ్ ఈరోజు(ఏప్రిల్ 19న) నుంచి మొదలైంది. ఈ దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్(voting) ఉదయం 7 గంటలకు మొదలు కాగా ఇది సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
చెన్నై: కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వేలూరు ప్రజలతో మమేకం అవుతున్న ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావటంతో పక్కనే ఉన్న వాలంటీర్లు ఆసుపత్రికి తరలించారు.