తృణమూల్ కాంగ్రెస్ నేత మహుతా మొయిత్రాను ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు వెంటాడుతోంది. ఈ కేసులో ఆమెను, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు ఈనెల 28న తమ ముందు హాజరుకావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు సమన్లు జారీ చేసింది.
Arvind Kejriwal ఈడీ (Enforcement Directorate) కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈడీ కస్టడీలో (Probe Agency Custody) ఆప్ సుప్రిమో ఆరోగ్యం క్షీణించిందని (Health Deteriorated) ఆ పార్టీ బుధవారం తెలిప�
Fema Case ఫెమా కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, దర్శన్ హీరానందానీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీ చేసింది. ఇద్దరిని ఈ నెల 28న విచారణ కోసం ఢిల్లీకి రావాలని కోరింది.
Money Laundering Case: కేరళ సీఎం కూతురుపై మనీల్యాండరింగ్ కేసు నమోదు అయ్యింది. వీణకు చెందిన కంపెనీల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఎక్సాలాజిక్తో పాటు సీఎంఆర్ఎల్ మైనింగ్, కేఎస్ఐడీసీ కంపెనీల్లో
Man Kills Son ఒక వ్యక్తి ఫోన్లో బిగ్గరగా మాట్లాడటంపై అతడి కొడుకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో తండ్రీకుమారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన తండ్రి ఐరాన్ రాడ్తో కొడుకును కొట్టడంతో అతడు మరణిం�
Lieutenant Governor V K Saxena: కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కరెక్టు కాదన్నారు. జైలు నుంచి సర్కారును నడపకుండా ఉండేందుకు ప్రయత్�
కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించడంపై అమెరికా రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బేనాకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె బుధవారం సౌత్ బ్లాక్లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. సుమారు 40 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగగా.. ఆమె వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
Diplomat Summoned: మద్యం పాలసీ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో అమెరికా యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాకు వి�
పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్సభ అభ్యర్ధి, తృణముల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు...