వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తు కుదుర్చుకోనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Haryana DGP: హర్యానాలో ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న కేసులో.. ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ కపూర్ను ప్రభుత్వం లీవ్పై పంపింది. ఆ ఆత్మహత్య కేసులో నమోదు అయిన ఎఫ్ఐఆర్లో శత్రుజీత్ కపూర్ పేరు కూడ
కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భద్రతా దళాలు మరోసారి భగ్నం చేశాయి. కుప్వారాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి.
‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు వల్ల మధ్యప్రదేశ్లో 20 మందికి పైగా చిన్నారుల ప్రాణాలు కోల్పోయిన కేసుపై దర్యాప్తు చేస్తున్న తమిళనాడు పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు.
కరూర్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారపర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను దత్తత తీసుకుంటామని ఆ పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జునా తెలిపారు.