ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్గాంధీ లేవనెత్తిన అంశాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయన ఆరోపణలపై ‘సిట్'తో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం
టీసీఎస్ అమెరికాలో తమ ఉద్యోగుల నియామక వ్యూహంపై స్పష్టతను ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసాదారులను అక్కడ ఉద్యోగులుగా నియమించుకోమని ఆ కంపెనీ సీఈవో కృతివాసన్ తెలిపారు.
బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రబ్రీ దేవి, వారి కుమారుడు తేజస్వి యాదవ్లపై ఐఆర్సీటీసీ స్కామ్లో ఢిల్లీ కోర్టు సోమవారం అభియోగాలను నమోదు �
జెన్ జీ ఉద్యమం ధాటికి మరో దేశాధినేత గద్దె దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మడగాస్కర్లో యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి, ప్రెసిడెంట్ ఆండ్రీ రజోలినా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులకు గొప్ప శుభవార్త చెప్పింది. ఉద్యోగి, యాజమాన్యం వాటా సహా పీఎఫ్ నిధిలో అర్హతగల బ్యాలెన్స్లో నూటికి నూరు శాతం విత్డ్రా చేసుకోవచ్చు. చదువుల కోసం 10 సార్లు, పెళ్లి కోసం 5 �