సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం జరగనుంది. ఓవైపు ఎండలు మండుతున్నప్పటికీ.. ఓటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్లో బీజేపీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది.
దేవుడి సొంత నేల.. కొబ్బరి నేల.. చైతన్యానికి నెలవైన కేరళ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వనుందోననే ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో కాంగ్రె్సకు పదిహేను సీట్లతో పట్టం కట్టిన మలయాళీలు.. అధికార లెఫ్ట్ ఫ్రంట్ను ఒక్క స్థానానికే పరిమితం చేశారు.
హిందీ బెల్టులో కీలక రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. 2009లో 12 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ 2014లో 2...
మాటలను వక్రీకరించటం, ప్రజల మధ్య మతచిచ్చు రగల్చ టం మీకు అలవాటుగా మారింది. ఈ విధమైన మాటలతో మీరు ప్రధాని పదవికున్న ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు’ అంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.