Sundar Pichai టెక్ దిగ్గజం గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఫోన్లో మాట్ల
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ కొద్ది సేపటికి ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు నిల్వ ఉంచి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.