హిమాచల్ ప్రదేశ్లో ఓ శునకం 67 మంది ప్రాణాలను కాపాడింది. ఈ శునకం సకాలంలో పెద్దగా మొరుగుతూ, తిరగడంతో వీరంతా భారీ వరదల నుంచి తప్పించుకోగలిగారు. ఈ సంఘటన మండీ జిల్లాలోని సియాథీ గ్రామంలో జూన్ 30 అర్ధరాత్రి జరిగ�
అనధికారిక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి, జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధించడం ర్యాగింగ్ నేరమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. ఇటువంటి గ్రూపులను సీనియర్ విద్యార్థులు ఏర్ప�
విద్యాసంస్థల్లో ఒత్తిడిని తట్టుకోలేక.. మనసులో భావాలు పంచుకునే అవకాశం లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. విద్యార్థులకు అండగా ఉంటూ.. ఆత్మహత్యలను అరికట్టే లక్ష్యంతో ఖరగ్పూ�
సూరత్ విమానాశ్రయంలో సోమవారం ఇండిగో ఫ్లైట్ ప్రయాణికులను చికాకు పరిచే సంఘటన ఒకటి జరిగింది. లగేజీ ద్వారం వద్ద తేనెటీగల గుంపు గుమికూడి చాలా సేపటి వరకు అక్కడి నుంచి కదలక పోవడంతో వారి ప్రయాణం గంట ఆలస్యమైంది