ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్ఛరించారు.
రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఖాతాలను తాను బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం చేసిన ఆరోపణను ఎలాన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ తిరస్కరించింది.
కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు ఈ నెల 16న యెమెన్ ప్రభుత్వం ఉరి శిక్షను అమలు చేయబోతున్నది. ఆమె యెమెన్ జాతీయుడిని హత్య చేసినట్లు నిర్ధారించి, ఆమెకు కోర్టు మరణ శిక్ష విధించింది.
మీ ఇంట్లో ఈ 17 రకాల మందుల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే వాటిని జాగ్రత్తగా టాయిలెట్లో వేసి ఫ్లష్ చేయండి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గ
పామాయిల్ ఫ్రీ, నో పామాయిల్.. అనే లేబుల్తో మార్కెట్లో ఆహార ఉత్పత్తుల అమ్మకాలు పెరగటంపై ‘ఇండ్ ఫుడ్ అండ్ బేవరేజ్ అసోసియేషన్' (ఐఎఫ్బీఏ) ఆందోళన వ్యక్తం చేసింది.
నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలైన సామాన్యులను పెట్రో మంట మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఉక్రెయిన్-రష్యా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కేంద్ర
మహారాష్ట్రలో భాషా వివాదం ముదురుతున్నది. మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించిన ఓ దుకాణదారుడిపై దాడి జరిగిన దరిమిలా రాజకీయ వేడి రాజుకున్న నేపథ్యంలో మరాఠీ అస్మిత(ఆత్మగౌరవం) నినాదంతో రాజ్ ఠాక్రే సారథ్యంలోని ఎం
కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో 25 కోట్ల మందికిపైగా కార
అమెరికా వీసా దరఖాస్తుదారులపై వచ్చే ఏడాది నుంచి అదనపు భారం పడబోతున్నది. ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ వెల్లడించిన వివరాల ప్రకారం, నాన్ ఇమిగ్రెంట్ వీసా జారీ సమయంలో వీసా ఇంటెగ్రిటీ ఫీజు కింద 250 డాలర్