నాగాలాండ్లోని ఆరు జిల్లాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్తో ఓటింగ్ను బహిష్కరించడంతో ఆయా జిల్లాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు ‘సున్నా’ శాతం పోలింగ్ నమోదైంది
: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లోని పది గ్రామాల ఓటర్లు కమలం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఎన్నికలను బహిష్కరించారు.
లోక్సభ సార్వత్రిక ఎన్నికల మొదటి అంకం శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
Elon Musk: టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్.. ఇండియా టూర్ను రద్దు చేసుకున్నారు. ఆ ట్రిప్ను వాయిదా వేసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఏర్పాటు విషయంలో
భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ‘ఎవరెస్ట్ చేపల కూర మసాలా’లో పరిమితికి మించి పురుగుమందు అవశేషాలు ఉన్నట్టు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (ఎస్ఎఫ్ఏ) ఆరోపించింది.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చెప్తున్నట్లుగా ఎన్డీఏకు 400కు పైగా స్థానాలు రావడం సందేహాస్పదమేనని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్ అభిప్రాయపడ్డారు.
Lakshadweep: లక్షద్వీప్లో రికార్డు స్థాయిలో 83.88 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఎన్సీపీ తరపున మహమ్మద్ ఫైజల్, కాంగ్రెస్ తరపున హమదుల్లా సయ్యిద్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. లక్షద్వీప్లో 57,784 ఓట్లు �
దిగ్గజ కంపెనీ గూగుల్లో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ ఉద్యోగులకు గట్టి హెచ్చరికలు చేశారు. ఇది పని ప్రదేశమని, వ్యాపారపరంగా సంస్థ పాలసీలు, అంచనాలు స్పష్టంగా ఉన్నాయని పేర్క�
వివాహేతర సంబంధం విడాకులు మంజూరు చేసేందుకు ఒక కారణంగా సరిపోతుంది కానీ, పిల్లల సంరక్షణ బాధ్యత అప్పగించే విషయంలో కాదని ఓ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు అభిప్రాయపడింది.
తొలి దశలో ఎన్నికల్లో ‘మొదటి ఓటు నాదే కావాలి’ అని ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు తరలి వచ్చారు! మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా కూడా అదే ఉత్సాహంతో తురాలోని పోలింగ్ కేంద్రానికి ఉదయం 6.30 గంటలకే చేర�
కర్ణాటకలోని విపక్ష బీజేపీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కొందరు ఇక్కడ శాంతి భద్రతలు దిగజారాయని, అందుకే గవర్నర్ పాలనను విధించే అవకాశం ఉందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస�
ఒడిశాలోని (Odisha) ఝార్సుగూడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో (Mahanadi) బోల్తా పడింది. దీంతో నలుగురు మరణించారు.
రాబోయే వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేసుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఈ వేసవిలో రైలు ప్రయాణాలకు డిమాండ్ పెరిగిన దృష్ట్యా, రైల్వే మంత్రిత్వ...
లోక్ సభ ఎన్నికలు - 2024కు ( Lok Sabha Elections - 2024 ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో తనకు ఎంత ఆస్తి ఉందో వెల్లడించారు.