Indian Nurse Nimisha: 2023లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ కూడా మరణ శిక్షను సమర్థించింది. నిమిషాను కాపాడ్డానికి ఆమె కుటుంబం ‘బ్లడ్ మనీ’కి సిద్ధమైంది. తలాల్ ఫ్యామిలీ 70 లక్షలు అడగ్గా.. విరాళాలతో ఆ మొత్తాన్ని జమకూర్చింది. అయితే, నిమిషా తరపు న్యాయవాది మధ్యలో దెబ్బ వేశాడు.
భారత ప్రభుత్వం మీడియా సంస్థల ఎక్స్ ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా మీడియాపై సెన్సార్షిప్కు పాల్పడుతోందని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
దేశంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల్లో ఎక్కువ మంది లెక్కలు.. ఎక్కాలు తెల్వనోళ్లే నని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది.
మరాఠా అస్తిత్వం కోసమంటూ మహారాష్ట్రలో ప్రతిపక్ష ఎంఎన్ఎస్ పార్టీ మంగళవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ఏకంగా ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఏక్నాథ్ శిందే శివసేన వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు ప్రతాప్ బాబూరావు సర్నాయక్ పాల్గొనడం సంచలనమైంది.
ఇండియాలోని రాయిటర్స్, రాయిటర్స్ వరల్డ్ ఎక్స్ అకౌంట్లు శనివారం నిలిచిపోవడంతో తాము సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలతో సంప్రదింపులు జరిపామని, వాటిని అన్బ్లాక్ చేయమని కోరామని భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
పహల్గాం ఘటనలో పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయానికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మే 7న పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత సేన విరుచుకుపడింది. ఈ క్రమంలోనే మూడు రాఫెల్ జెట్లతో సహా ఐదు భారత వైమానిక దళ యుద్ధ విమానాలను తాము కూల్చేసినట్టు పాక్ ప్రకటించుకుంది.
పూణెలో నాలుగేళ్ల బాలిక తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆటాడుకునే క్రమంలో మూడో అంతస్తులో కిటికీ గ్రిల్లో నుంచి కిందకు పడబోయింది. అయితే, అగ్నిమాపక దళ సిబ్బంది యోగేష్ చవాన్ చాకచక్యంగా వ్యవహరించడంతో చిన్నారి బతికిపోయింది.
పూణెలో నాలుగేళ్ల బాలిక తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆటాడుకునే క్రమంలో మూడో అంతస్తులో కిటికీ గ్రిల్లో నుంచి కిందకు పడబోయింది. అయితే, అగ్నిమాపక దళ సిబ్బంది యోగేష్ చవాన్ చాకచక్యంగా వ్యవహరించడంతో చిన్నారి బతికిపోయింది.
విమానం కుప్పకూలిన ప్రాంతంలో సేకరించిన రెండు బ్లాక్ బాక్సులు, అందులోని డాటా, తదితర ఆంశాల ఆధాంగా ప్రాథమిక నివేదకను ఏఏఐబీ రూపొందించినట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.
విమానం కుప్పకూలిన ప్రాంతంలో సేకరించిన రెండు బ్లాక్ బాక్సులు, అందులోని డాటా, తదితర ఆంశాల ఆధాంగా ప్రాథమిక నివేదకను ఏఏఐబీ రూపొందించిట్టు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.
మృతుడు రాజ్, సబా ఖురేషి ఒక సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో కలుసుకున్నారు. ఈ పరిచయం కాస్తా వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. దీన్ని అదునుగా భావించిన సబా పక్కా ప్లాన్ వేసింది. రాజ్తో కలిసిన అతని ప్రైవేట్ క్షణాలను వీడియో తీశారు.
ఛత్తీస్గఢ్లో పెద్ద సంఖ్యలో చెట్లను కూల్చివేయడంపై మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తన ఇండస్ట్రియల్ మిత్రులతో కలిసి గిరిజనుల భూములు లాక్కుంటోందని, సహజ వనరులను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.
ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తామంటూ 18 నెలలుగా వారిద్దరూ 32 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ను తీవ్ర వేధింపులకు గురిచేశారు. బెదిరింపులకు పాల్పడి లగ్జరీ కారు కొట్టేశారు. కోట్ల రూపాయలు కాజేశారు. ఇంతటితో ఆగక మరో మూడు రూ. కోట్లు..
రూ. 200 తీసుకుని మోసం చేసిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి.. కేవలం 200 రూపాయలకే పోలీసులు అరెస్ట్ చేశారా? అని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజంగా నిజం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందండోయ్.. ఈ కేసులో నిందితుడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు గానీ.. అసలు ఈ వ్యవహారం అంతా..
ప్రతి పనికి ఆధార్ కార్డు అవసరమవుతుంది. ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలా అయితేనే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ కచ్చితంగా లింక్ అయి ఉండాల్సిందే.
ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తామంటూ 18 నెలలుగా వారిద్దరూ 32 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ను తీవ్ర వేధింపులకు గురిచేశారు. బెదిరింపులకు పాల్పడి లగ్జరీ కారు కొట్టేశారు. రూ. కోట్లలో మొత్తంలో మనీ కాజేశారు. ఇంతటితో ఆగక మరో మూడు రూ. కోట్లు..
రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పలు ట్రేడ్ యూనియన్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అందులోభాగంగా బుదవారం అంటే.. జులై 9వ తేదీన దేశవ్యాప్తంగా బంద్కు పిలుపు నిచ్చాయి.
ఎంపిక చేసిన ప్రభుత్వ సర్వీసులలో బీహార్లోని మహిళలకు ఇప్పటికే రిజర్వేషన్ ఉండగా, తాజా నిర్ణయం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, రిక్రూట్మెంట్ స్థాయిలలో శాశ్వత నివాసిత మహిళలకు 35 శాతం కోటా వర్తిస్తుంది.
హిందూ పురాణాల్లో పేర్కొనే శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ నుంచి వచ్చిన వారేనని కేపీ శర్మ ఓలి చెప్పారు. ఇది తానేదో చెబుతున్నది కాదని, విశ్వామిత్రుడు చతరాలో పుట్టినట్టు వాల్మీకి రామాయణం చెబుతోందని అన్నారు.
ఉగ్రదాడులతో భారత్ను ఇబ్బందులకు గురిచేస్తున్న పాకిస్థాన్కు ఆపరేషన్ సిందూర్తో గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. మనతో పెట్టుకోవాలంటే భయపడేలా చేసింది. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ కౌంటర్ అటాక్స్ చేసింది ఇండియా.
200 రూపాయలు ఎగ్గొట్టిన కేసులో ఓ వ్యక్తికి 30 ఏళ్ల తర్వాత షాక్ తగిలింది. రూ.200ల కోసం 30 ఏళ్ల తర్వాత షాక్ తగలడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సౌదీ అరేబియాలో గత ఏడాది విధించిన మరణశిక్షల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సోమవారం పేర్కొంది. 2024లో సౌదీలో ఏకంగా 345 మందిని ఉరితీయగా..
ఇరాన్ మద్దతుతో ఎర్ర సముద్రంలో విధ్వంసాలకు పాల్పడుతున్న తిరుగుబాటు దళం హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్స(ఐడీఎఫ్) ఆదివారం సాయంత్రం నుంచి ముప్పేట దాడులు జరిపింది.
200 రూపాయలు ఎగ్గొట్టిన కేసులో ఓ వ్యక్తికి 30 ఏళ్ల తర్వాత షాక్ తగిలింది. రూ.200ల కోసం 30 ఏళ్ల తర్వాత షాక్ తగలడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..