మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో ఓ మైనర్ భార్య (17) తన భర్తను దారుణంగా హత్య చేసింది. మృతుడు గోల్డెన్ పాండే అలియాస్ రాహుల్ (25)కు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. పాండే మృతదేహం ఆదివారం కనిపించింది.
భర్తను ప్రియుడితో కలిసి హత్యచేసి, ముక్కలుగా నరికి సిమెంట్ డ్రమ్ములో దాచిన ఘటనను మరువకముందే యూపీలోని మీరట్లో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను గొంతు నులిమి చంపి పాముకాటుతో అతడు చ�
కోడలిపై అత్త గృహ హింస కేసు పెట్టిన ఘటనలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహ హింస చట్టం కింద తనపై కేసు నమోదు చేయటాన్ని సవాల్ చేసిన కోడలి వాదనను తోసిపుచ్చింది.
నిజాయితీగా ఇచ్చిన ఒకే ఒక్క జవాబు.. అమెరికాను సందర్శించాలన్న అతని చిరకాల స్వప్నాన్ని ఛిద్రం చేసింది. అమెరికన్ ఎంబసీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ భారతీయ యువకుడు రెడిట్ పోస్టులో పంచుకున్నాడు.
హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారనే వివాదం తమిళనాడు, కర్ణాటకల నుంచి మహారాష్ట్రకు వ్యాపించింది. మహారాష్ట్రలో మరాఠీ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా �
వక్ఫ్ బై యూజర్తోసహా వక్ఫ్ ఆస్తులు వేటినీ డీనోటిఫై చేయడం కాని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, బోర్డులలో నియామకాలు కాని మే 5వ తేదీ వరకు చేపట్టబోమని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
India slams Pak Army Chief’s comment కశ్మీర్ను తాము మరిచిపోలేమని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అన్నారు. తమ ప్రధాన రక్తం నాళమని పేర్కొన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. జమ్ముకశ్మీర్ భారత అంతర్భా�
Raj Thackeray హిందీ భాషా వివాదం తమిళనాడు నుంచి మహారాష్ట్రకు చేరింది. మూడో భాషగా హిందీని స్కూళ్లలో అమలు చేసే నిర్ణయంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మండిపడ్డారు. ‘మేం హిందువులం. హిందీ కాదు
Woman Drowns While Making Reel సోషల్ మీడియా రీల్ కోసం ఒక మహిళ ప్రయత్నించింది. మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేయాలని తన కుమార్తెకు చెప్పింది. నదిలోకి దిగి ఫోజులిచ్చింది. అయితే జారి పడిన ఆమె ప్రవాహానికి నదిలో కొట్టుకుప�
Fadnavis మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు బాంబే హైకోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు సమన్లు పంపింది.
Husband, Wife Attempt Bhu Samadhi భార్యాభర్తలు కలిసి ప్రభుత్వ భూమిలో నివసిస్తున్నారు. కబ్జా భూమిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు ఆ స్థలంలో భూ సమాధికి ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ�
TN Minister Ponmudy : మంత్రి పొన్ముడిపై మద్రాసు హైకోర్టు ఫైర్ అయ్యింది. మహిళలు, మతాల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. పొన్ముడిపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఒకవేళ ఆయనపై �
Boy Killed By Tiger ఒక బాలుడు తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లాడు. వారంతా తిరిగి వస్తుండగా నానమ్మ చేయి పట్టుకుని నడుస్తున్న బాలుడిపై పులి దాడి చేసింది. అతడ్ని నోటకరుచుకుని పొదల్లోకి లాక్కెళ్లి చంపింది. ఇది చూసి అతడి �
Tamil Nadu తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి స్మారక చిహాన్ని ఆలయ ‘గోపురం’ ప్రతిరూపంతో అలంకరించారు. చెన్నైలోని మెరీనా బీచ్లో ఉన్న ఈ స్మారకాన్ని హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ మంత్రి పీకే శేఖర్ బాబు స�
World Press Photo : అమ్స్టర్డామ్లోని వరల్డ్ ప్రెస్ ఫోటో ఈ యేటి ఉత్తమ ఫోటోను రిలీజ్ చేసింది. గాజాలో గాయపడ్డ చిన్నారి ఫోటోను తీసిన లేడీ ఫోటోగ్రాఫర్కు అవార్డు ఇచ్చింది. ఇజ్రాయిల్ దాడిలో రెండు చేతులు కోల్పో
snakebite death turns out as murder ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. మృతదేహం వద్ద పామును ఉంచింది. అది కాటు వేయడంతో అతడు మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించింది.
Waqf Law వక్ఫ్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం రోజులు గడువు కోరగా.. సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జ
Jagdeep Dhankar : ఇటీవల తమిళనాడు బిల్లులను క్లియర్ చేస్తూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. డెడ్లైన్లోగా రాష్ట్రపతి, గవర్నర్లు .. బిల్లులపై నిర్ణయం తీసుకోవాలన్నది. అయితే సుప్రీం చేసిన ఆ వ్యాఖ
Minister Orders Doctor’s Transfer ఒక మంత్రి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాడు. దివ్యాంగుడైన డాక్టర్ రోగులను చూడటంలో బిజీగా ఉన్నాడు. అయితే ఆ డాక్టర్ తనకు స్వాగతం చెప్పకపోవడంపై ఆ మంత్రి ఆగ్రహించాడు. ఆయనను అటవీ ప్రాంతానికి బ
Supreme Court పశ్చిమ బెంగాల్లో 25 వేల టీచర్ పోస్టుల (Bengal Teachers) నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవలే కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, తొలగింపునకు గురైన కొంత మంది ఉపాధ్యాయులకు సుప్రీంకోర్�
Amit Shah: నాలుగు జిల్లాలకే నక్సల్స్ పరిమితమైనట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు నక్సల్స్ అంతం అవుతారన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 400 ఫార్�
Naxalites Arrested: చత్తీస్ఘడ్లో ఇవాళ 22 మంది నక్సలైట్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలో మూడు చోట్ల నుంచి ఆ సామాగ్రిని సీజ్ చేశారు.
UP Horror ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన (UP Horror) చోటు చేసుకుంది. ఓ బధిర (చెవిటి, మూగ) బాలిక అత్యాచారానికి గురైంది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను గ్రామస్థులు గుర్తించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిం�
Robert Vadra హర్యానా (Haryana) భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Money laundering case) విచారణ నిమిత్తం రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఇవాళ వరుసగా మూడోరోజు ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లా దవాఖానలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. దవాఖానలోని ఆపరేషన్ థియేటరలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు సర్జికల్ వార్డుకు విస్తరించాయి. దీంతో పొగలు దట్టంగా అల
‘ఎక్స్' వంటి సోషల్మీడియా నెట్వర్క్ను తీసుకురావటంపై ‘ఓపెన్ఏఐ’ కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. సంస్థ తీసుకురాబోతున్న సోషల్ మీడియా అప్లికేషన్ ప్రాథమిక నమూనాపై ‘చాట్జీపీటీ’ దృష్టిసా�
నడిచే రైలు బండిలో నగదు అవసరమైతే ఎలా? అని చింతిస్తున్నారా? ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం రైళ్లలో ఏటీఎం సేవలను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ముంబై- మన్మాడ్ పంచవటి ఎక్స్ ప్ర�