Dog హిమాచల్ ప్రదేశ్లో ఓ శునకం 67 మంది ప్రాణాలను కాపాడింది. ఈ శునకం సకాలంలో పెద్దగా మొరుగుతూ, తిరగడంతో వీరంతా భారీ వరదల నుంచి తప్పించుకోగలిగారు. ఈ సంఘటన మండీ జిల్లాలోని సియాథీ గ్రామంలో జూన్ 30 అర్ధరాత్రి జర�
UGC అనధికారిక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి, జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధించడం ర్యాగింగ్ నేరమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. ఇటువంటి గ్రూపులను సీనియర్ విద్యార్థులు ఏర�
విద్యాసంస్థల్లో ఒత్తిడిని తట్టుకోలేక.. మనసులో భావాలు పంచుకునే అవకాశం లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. విద్యార్థులకు అండగా ఉంటూ.. ఆత్మహత్యలను అరికట్టే లక్ష్యంతో ఖరగ్పూ�
సూరత్ విమానాశ్రయంలో సోమవారం ఇండిగో ఫ్లైట్ ప్రయాణికులను చికాకు పరిచే సంఘటన ఒకటి జరిగింది. లగేజీ ద్వారం వద్ద తేనెటీగల గుంపు గుమికూడి చాలా సేపటి వరకు అక్కడి నుంచి కదలక పోవడంతో వారి ప్రయాణం గంట ఆలస్యమైంది
ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్ఛరించారు.
రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఖాతాలను తాను బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం చేసిన ఆరోపణను ఎలాన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ తిరస్కరించింది.
కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు ఈ నెల 16న యెమెన్ ప్రభుత్వం ఉరి శిక్షను అమలు చేయబోతున్నది. ఆమె యెమెన్ జాతీయుడిని హత్య చేసినట్లు నిర్ధారించి, ఆమెకు కోర్టు మరణ శిక్ష విధించింది.
మీ ఇంట్లో ఈ 17 రకాల మందుల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే వాటిని జాగ్రత్తగా టాయిలెట్లో వేసి ఫ్లష్ చేయండి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గ
Palm Oil పామాయిల్ ఫ్రీ, నో పామాయిల్.. అనే లేబుల్తో మార్కెట్లో ఆహార ఉత్పత్తుల అమ్మకాలు పెరగటంపై ‘ఇండ్ ఫుడ్ అండ్ బేవరేజ్ అసోసియేషన్' (ఐఎఫ్బీఏ) ఆందోళన వ్యక్తం చేసింది.
నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలైన సామాన్యులను పెట్రో మంట మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఉక్రెయిన్-రష్యా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కేంద్ర
మహారాష్ట్రలో భాషా వివాదం ముదురుతున్నది. మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించిన ఓ దుకాణదారుడిపై దాడి జరిగిన దరిమిలా రాజకీయ వేడి రాజుకున్న నేపథ్యంలో మరాఠీ అస్మిత(ఆత్మగౌరవం) నినాదంతో రాజ్ ఠాక్రే సారథ్యంలోని ఎం
Bharat Bandh కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో 25 కోట్ల మందికిపై�
అమెరికా వీసా దరఖాస్తుదారులపై వచ్చే ఏడాది నుంచి అదనపు భారం పడబోతున్నది. ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ వెల్లడించిన వివరాల ప్రకారం, నాన్ ఇమిగ్రెంట్ వీసా జారీ సమయంలో వీసా ఇంటెగ్రిటీ ఫీజు కింద 250 డాలర్
IED blast మందుపాతర పేలి (IED blast) ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు (CRPF jawans) తీవ్ర గాయాలపాలైన ఘటన ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం బస్తర్ డివిజన్ (Bastar division) లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
Viral news అతడొక న్యాయవాది (Lawyer). పెళ్లిరోజు కానుకగా తన భార్యకు ఒక గిఫ్ట్ (Gift) ఇవ్వాలనుకున్నాడు. ఆ మేరకు ఓ మొబైల్ షాపులో రూ.49 వేల విలువ చేసే మొబైల్ ఫోన్ (Mobile Phone) కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి భార్య చేతిలో పెట్టాడు. ఆమె స�
Horror ఆధునిక సాంకేతికతతో సమాజం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చేతబడి, క్షద్రపూజల పేరుతో పలు ప్రాంతాల్లో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.
Crime news కన్న తండ్రే మైనారిటీ కూడా తీరని కుమార్తె పాలిట కీచకుడయ్యాడు. నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. బిడ్డ పుట్టడంతో ఓ బ్యాగులో పెట్టి రైల్లో పడేశాడు. రైల్లో పసికందు సమాచార�
Karnataka కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పుపై ప్రతిష్టంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయంగా సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) స్పష్టం చేసినప్పటికీ దీనిపై చర్చ మాత్�
Bouncers ఓ ఫైవ్ స్టార్ హోటల్ (Five-star hotel) లోని నైట్ క్లబ్ (Nightclub) లో యువతి సహా ఇద్దరిపై బౌన్సర్లు (Bouncers) దాడికి పాల్పడ్డారు. క్లబ్లో టాయిలెట్స్ (Toilets) శుభ్రంగా లేవన్నందుకు ఆ ఇద్దరిని బౌన్సర్లు కొట్టారు.
Daulal Vaishnaw కేంద్ర మంత్రి (Union Minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) కు పితృవియోగం సంభవించింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అశ్వినీ వైష్ణవ్ తండ్రి దౌలాల్ వైష్ణవ్ (Daulal Vaishnav).. జోధ్పూర్ (Jodhpur) ఎయిమ్స్ ఆస్పత్రి (
Reel సోషల్ మీడియా (Social Media) మోజులో పడిన కొందరికి రీల్స్ (Reels) పిచ్చి పెరుగుతోంది. ప్రమాదకర రీతిలో రీల్స్ చేసేందుకు ప్రయత్నించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
AAIB report అహ్మదాబాద్ (Ahmedabad) లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా (Airindia) విమాన ప్రమాదంపై ‘ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)’ మంగళవారం పౌర విమానయాన శాఖ (Civil Aviation Ministry) కు, సంబంధిత ఇతర అథారిటీలకు తన ప్రాథమి
Blackmail: ముంబైలో ఓ వ్యక్తిని అతని స్నేహితులు బ్లాక్ మెయిల్ చేశారు. ఓ ప్రైవేటు వీడియోతో అతన్ని బెదిరించి .. అతని ఖాతాలో ఉన్న మూడు కోట్ల సొమ్మును డ్రా చేశారు. సీఏగా చేస్తున్న ఆ వ్యక్తి తన సూసైడ్ నోట్లో ఈ వ�
IndiGo flight మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) లోని దేవీ అహల్యాబాయ్ హోల్కర్ (Devi Ahilyabai Holkar) విమానాశ్రయం నుంచి రాయ్పూర్ (Raipur) కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే తిరిగొచ్చి ల్యాండయ్యింది.
China Protest: దలైలామాకు ప్రధాని మోదీ బర్త్డే విషెస్ చెప్పిన అంశంపై డ్రాగన్ దేశం చైనా అసహనం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ విషస్ను ఖండిస్తూ దౌత్యపరమైన నిరసన వ్యక్తం చేసింది. గడిచిన నాలుగు రోజుల
MNS Protest: మహారాష్ట్రలో మళ్లీ భాషా వివాదం రాజుకున్నది. థానేలో జరిగిన ఘటనకు నిరసనగా ఇవాళ రాజ్థాక్రేకు చెందిన ఎంఎన్ఎస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. షాపు ఓనర్లు ఇచ్చిన నిరసన పిలుపుకు వ్యతిరే