Lalrin Puia లోక్సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒక అపశృతి చోటుచేసుకుంది. మిజోరంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ జవాన్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని స్వస్థలానికి పం�
Madhya Pradesh horror మహిళను నెల రోజులుగా నిర్బంధించిన ఒక వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే చిత్రహింసలకు గురి చేశాడు. నోటిలో కారం పోసి ఫెవీ క్విక్తో సీల్ చేశాడు. నరక యాతన అనుభవించిన ఆ మహిళ ఆసుపత్రిలో చి�
Bridge collapse జమ్ముకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో గాలివానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వీయడంతోపాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల ధాటికి కలానీ - చక్తో గ్రామాల మధ్య ఓ నదిపై ఉన్న వంత�
Voter turnout లోక్సభ తొలి విడత ఎన్నికల్లో పోలింగ్ చాలా తక్కువగా నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ సమయం ముగిసేటప్పటికి క్యూలైన్లలో ఉన్
Principal Gets Facial In School లేడీ ప్రిన్సిపాల్ స్కూల్లో క్లాసులు ఎగ్గొట్టింది. ఫేషియల్ చేయించుకోవడంలో బిజీ అయ్యింది. ఇది గమనించి వీడియో తీసిన లేడీ టీచర్ చేయి కొరికింది. ఇటుక రాయితో ఆమెను కొట్టింది. ఈ వీడియో క్లిప్ �
Zero voter turnout నాగాలాండ్లోని ఒకే లోక్సభ స్థానానికి శుక్రవారం ఒకే దశలో పోలింగ్ జరిగింది. అయితే, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల ప్రజలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. దీంతో నాగాలాండ్లోని ఆరు �
double murder తనకు దూరంగా ఉంటుందన్న ఆగ్రహంతో మహిళను కత్తితో పొడిచి ఒక వ్యక్తి హత్య చేశాడు. కుమార్తె కోసం వచ్చిన ఆమె తల్లి రాయితో తలపై కొట్టి అతడ్ని చంపింది. జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి.
Loksabha Elections 2024 : ఈద్ జరుపుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలు ఓటు వేయకుండా తిరిగి వెళ్లవద్దని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
mayor Vikram Ahake బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పోలింగ్ రోజున యూ టర్న్ తీసుకున్నారు. నగరాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ వీడియో సందేశా�
Loksabha Elections మణిపూర్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరిగింది. ఇన్నర్ మణిపూర్ లోక్సభ స్థానానికి పోలింగ్ సందర్భంగా పలుచోట్ల కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. మొయిరాంగ్ కాంపు ప్రైమరీ స్కూల్ దగ్గర జరిగిన కాల�
Raj Kundra వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra) తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. అగౌరవంగా అనిపించినప్పుడు ప్రశాంతంగా ఉండడం ఓ రకమైన ఎదుగుదల లాంటిదే అంటూ వ్యాఖ్యానించారు.
BJP Leader Caught 'Bribing' People పోలింగ్ రోజున బీజేపీ నేత స్థానిక ఓటర్లకు డబ్బులు పంచారు. రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడిన వీడియో క్లిప్ను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. బీజేపీ నీచమైన చర్యకు పాల్పడిందని ఆరోపించింది. బ�
Arvind Kejriwal మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నవరాత్రి ప్రసాదంగా ఒక్కసారి మాత్రమే ఆలూ పూరీ తిన్నారని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు తెలిపారు.
Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కొందరు పగటి కలలు కంటున్నారని ఆ పార్టీ నేత సచిన్ పైలట్ను ఉద్దేశించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సైనిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్ స్కీమ్ను రద్దు చేస్తామని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు.
Couple Vote తొలి విడుత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్లోని కతువాలో ఓ నూతన జంట పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లోక్సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. సాధారణ పౌరులతోపాటు సినీనటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నార
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బా�
Polling Percent దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఉదయం 11 గంటల వరకూ త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది (Polling Percent).
ఓట్ల పండుగ జరుపుకునేందుకు దేశం సిద్ధమైంది. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈ నెల 19న(శుక్రవారం) జరగనుంది. తొలి దశ ఎన్నికల సమరంలో ఒకరినొకరు ఢీకొనేందుకు అధికార, విపక్షాలు సిద్�
Rahul Gandhi ప్రతి ఓటూ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిలుపునిచ్చారు.
PM Modi తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలకు ఓ సందేశాన్నిచ్చారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
Lok Sabha Elections మేఘాలయా ముఖ్యమంత్రి (Meghalaya Chief Minister) కాన్నాడ్ కె సంగ్మా (Conrad K Sangma) సైతం లోక్సభ ఎన్నికల తొలి విడతలో ఓటు వేసేందుకు ఉదయం 6:30 గంటలకే తురాలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అయితే, ప్రజలు అప్పటికే క్యూలైన్�
హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ ‘సంకల్ప్ పత్ర’ పేరుతో, ఈ సారైనా అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ‘న్యాయ్ పత్ర’ పేరిట ఎన్నికల మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. ఓటర్లను ఆకర్షించడానికి 14 ప్రధాన హ
బెంగళూరు ప్రజలకు గొంతు ఎండిపోతున్న సమయంలో డిప్యూటీ సీఎం శివకుమార్ ఓట్ల కోసం బేరం పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన సోదరుడు డీకే సురేశ్కు ఓటు వేస్తేనే కావేరీ జలాలను
ఖతార్ రాజధాని దోహాలోని ‘హమద్' ఎయిర్పోర్ట్ 2024 సంవత్సరానికి గాను ‘ప్రపంచ ఉత్తమ విమానాశ్రయం’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. సింగపూర్లోని చాంజీ ఎయిర్పోర్టు 2వ స్థానం సాధించింది. ‘స్కైట్రాక్స్' ఏటా వరల్డ
భారత ప్రభుత్వ జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్ కేంద్ర ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించింది. వార్తలను ప్రసారం చేసే దూరదర్శన్ న్యూస్ ఛానల్ లోగో రంగును కాషాయ రంగులోకి మార్చేసి తన విధేయతను ప్�
IED Blast ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చిహ్కా గ్రామ సమీపంలో ఓ ఐఈడీని పేల్చేశారు. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండంట్ తీవ్రంగా గాయపడ్డారు.
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకే 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
మద్యం పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హత్యకు పెద్ద కుట్ర జరుగుతున్నదని ఆ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ సంచలన ఆరోపణలు చే