రోజూ పరిమిత మోతాదులో కోడిగుళ్లు తినటం మంచిదని డాక్టర్లు కూడా సూచిస్తుంటారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం సాధారణ ఫారమ్ కోడి గుడ్ల నుంచి రకరకాల ఎగ్స్ వచ్చ
హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య కలకలం రేపింది. రివాల్వర్తో కాల్చుకుని చనిపోయిన సందీప్ కుమార్.. రోహ్తక్ సైబర్ సెల్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్
ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) 10 మంది విద్యార్థులపై పోలీసులు కేసు బుక్కైంది. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.
బెంగళూరులోని ఓ 39 ఏళ్ల వ్యాపారవేత్తపై క్యాబ్ డ్రైవర్ చెంపదెబ్బ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. టోల్ చార్జెస్ కట్టకుండా తప్పించుకునేందుకు డ్
పాట్నా: బీహార్లో పాలిటిక్స్ పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ఎలక్షన్ పనుల్లో నిమగ్నమైపోయాయి. సీట్ల ప
దేశంలోని ఫాస్ట్ట్యాగ్ యూజర్లకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కూల్ ఆఫర్ ప్రకటించింది. దీని కింద ఫాస్ట్ట్యాగ్ యూజర్లు రూ.వెయ్యి ఉచితంగా
బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్రాజ్పుత్..ఇతని గురించి తెలియనివారుండరు. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే
కాఫీ ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ప్రస్తుతానికి బ్రెజిల్, వియత్నాం, కొలంబియా వంటి దేశ
ఆ ఊళ్లో ప్రతి ఇంటికీ విదేశాలతో సంబంధం ఉంది. ఆ గ్రామం నుంచి ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన వేల మంది ఇప్పటికీ దానిని మర్చిపోలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోత
ఐపీఎస్ అధికారి పురాన్ కుమార్ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది.హర్యానా డీజీపీ శ్రతుజీత కపూర్ ను సెలవుపై పంపారు. కపూర్ ను తొలగించాలని
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాగా, కుప్వారా జిల్లా మాచిల్
13 రూల్స్ సడలింపు ఈపీఎఫ్ విత్డ్రాలపై కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ:ఈపీఎఫ్&zwnj
దర్యాప్తుపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి రస్తోగీ అధ్యక్షతన కమిటీ ఈ ఘటనపై అనుమానాలున్నాయి.. అవి తొలగాలి: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: త
హిమాచల్కు వరద సాయం చేయట్లే: ప్రియాంకా గాంధీ సిమ్లాలో మాజీ సీఎం వీరభద్ర సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ సిమ్లా: కాంగ
ఐఆర్సీటీసీ కుంభకోణం కేసు లాలూ, రబ్రీదేవి, తేజస్వీపై ఢిల్లీ కోర్టులో అభియోగాలు నమోదు న్యూఢిల్లీ: ఐఆర్&zwn
కర్నాటక సీఎం కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య బెంగళూరు: ఆర్ఎస్ఎస్ ది తాలిబాన్ లాంటి మనస్తత్వం అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య
EPFO ఖాతాదారులకు శుభవార్త. ఇకపై మీ పీఎఫ్ అకౌంట్ నుంచి నూటికి నూరు శాతం.. అంటే పీఎఫ్ ఖాతాలో ఉన్న నగదు మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పిం
జీవితం ఎవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుందో.. ఎలా శిక్షిస్తుందో ఊహించడం కష్టం. కొన్ని సార్లు విధి పగబట్టినట్లుగా కొందరి జీవితాన్ని ఛిద్రం చేస్తుంది.