ఎర్రగుంట్లలో జనంతో సీఎం జగన్ ముఖాముఖి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన భూమా అఖిల వచ్చారు. ఆమెకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. భూమా వర్గీయులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
[12:47]Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం.
ఇటివల ఆసియా(Asia)లోనే 50 బెస్ట్ రెస్టారెంట్ల(restaurants) 2024 జాబితాను విడుదల చేశారు. వాటిలో భారత్ నుంచి మూడు రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి. సియోల్లో జరిగిన వేడుకలో ఉత్తమ రెస్టారెంట్ల 12వ ఎడిషన్ జాబితాను రిలీజ్ చేసిన క్రమంలో పేర్కొన్నారు.
తన కుటుంబ సభ్యులకు సీఎం జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల నుంచి ప్రాణ రక్షణ కల్పించాలంటూ దస్తగిరి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించవలసిందిగా సీబీఐ-యాంటీ కరప్షన్ జోన్ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
తిరుపతి: వైసీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని భావించిన అన్నా రామచంద్రయ్య యాదవ్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాదవ సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..
Manamey టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి మనమే (Manamey). ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్కు మంచి స్పందన వస్తోంది. మేకర్స్ ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఇక న�
కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఆపార్టీ రాష్ట్ర చీఫ్ అన్నామలై(Annamalai) ఆస్తుల విలువ రూ.1.48 కోట్లు అని నామినేషన్ పత్రంలో తెలియజేశారు.
'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి బుధవారం నాడు సాయంత్రం పర్యటించారు. ముందుగా హనుమాన్ జంక్షన్ కు విచ్చేసిన భువనేశ్వరికి యార్లగడ్డ వెంకట్రావ్ దంపతులు మంగ�
యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన వారిలో వైవా హర్ష కూడా ఒకరు.. తన టాలెంట్ తో వరుస అవకాశాలను అందుకుంటూ కమేడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఎన్నో సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ నటిస్తూ వస్తున్నాడు.. ఇటీవల సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇ
పూణేలో జన్మించిన సత్యం సురానా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్ఎస్ఇ)లో విద్యార్థి సంఘం ఎన్నికలకు పోటీ పడుతుండగా., ఈ ఏడాది విద్యార్థి సంఘం ఎన్నికల ప్రచారంలో తనను లక్ష్యంగా చేసుకుని ‘ఫాసిస్ట్’ అని పిలిచారని ఆరోపించారు. గత ఏడాది యునైటెడ్ క�
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జాతిరత్నాలు సినిమా నవీన్ కు మంచి హిట్ ను వచ్చింది.. దీనికన్నా ముందు సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా మంచి ఫేమ్ ను అందించింది.. ఆ సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుంది.. ఇక గత ఏడ�
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సుయాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు అని తెలిపారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజే�
Hardik Pandya: పాండ్యా కెప్టెన్సీపై మీమ్స్ జోరందుకున్నాయి. రెండో మ్యాచ్ కూడా ఓడిపోవడంతో.. అతనిపై ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది. ఐపీఎల్లో సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిన విషయం తె
Sandeep Reddy Vanga సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చివరగా యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ రికార్డు కలెక్షన్లను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కాగా ఈ క్రేజీ డైరెక్టర్కు సంబంధించిన ఆసక్తికర �
మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో రైఫిళ్లు కలిగి ఉన్న నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు SLR రైఫిల్స్తో పాటు ఏడు మొబైల్ ఫోన్లు, ఒక వాకీ టాకీ సెట్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో సలాం రామేశ్వర్ సింగ్, టోంగ్బ్రామ్ గ్యాంజిత్ సింగ్ అలియాస్ చింగ్లెన్సనా, పుఖ్రేమ్ ఇంగోచా సింగ్, తోక్చోమ్ టెంబా అలియాస్ వఖీబా ఉన్నారు.
తెనాలిలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. ఉద్యోగాలు అడిగితే గంజాయి ఇస్తున్నారన్నారు.
ఒక యాంకర్.. రెండు పార్టీల తరపున ప్రచారం.. అదేమిటి రెండు పార్టీలు కూటమి కట్టాయనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఆ రెండు పార్టీలు ప్రత్యర్థి పార్టీలు.. ఒకరంటే మరొకరికి అసలు పడదు. అలాంటిది ఒక మనిషి రెండు పార్టీల తరపున ప్రచారం చేయడం ఏమిటనుకుంటు న్నారా.. మీరు చదువుతున్నది నిజమే..
కేంద్ర ప్రభుత్వ పదవిలో ఉండటం వల్లే తాను ఎన్డీయేకు మద్దతుగా బీజేపీ(BJP) అభ్యర్థులతో కలిసి ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) తెలిపారు.
KSRTC కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. బస్సులో తన వెంట తీసుకెళ్తున్న చిలుకలకు (parrots) కండక్టర్ ఏకంగా రూ.444 టికెట్ కొట్టాడు.
ఐపీఎల్లో (IPL 2024) చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే తమ కెరీర్ మొత్తంలో ఒకటి రెండు జట్లకే ప్రాతినిధ్యం వహిస్తారు. ఎక్కువ మంది ఆటగాళ్లు అనేక జట్లకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ (Jaydev Unadkat) సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
[11:58]Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.