వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పరిధిలోని బయోకెమిస్ట్ పదోన్నతుల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 బయోకెమిస్ట్ పోస్టులు ఉండగా ఇటీవల మల్టీజోన్-1లో 9 మందికి, మల్టీ�
శరవేగంగా విస్తరిస్తున్న నార్త్ హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో విస్తరణ అత్యంత కీలకంగా మారింది. 30లక్షలు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతానికి మెరుగైన రవాణా సదుపాయాలతో రూపురేఖలు మారిపోనున్నాయి. బహుళ ప్రయోజనాల�
‘పొలిమేర’ ‘ఇట్లు మారేడుమిల్లి’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది తెలుగమ్మాయి కామాక్షి భాస్కర్ల. ఆమె అల్లరి నరేష్ సరసన కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’ ఈ నెల 21న ప్రేక్షకు
[01:52]‘‘మంచి ప్రేమకథతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘12ఎ రైల్వే కాలనీ’. తర్వాత ఏం జరగనుందన్న ఆసక్తి రేకెత్తిస్తూ సాగుతుంది’’ అన్నారు కామాక్షి భాస్కర్ల.
అన్నిరకాల వాహనాలు ఒకే వేదిక మీదికి తేవడం మహా అద్భుతమని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు. శనివారం ఆయన హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే ఆధ్వర్యంలో నిర్వహ�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పూర్తయిన పనులకు పిలిచిన టెండర్లు వెంటనే రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కలెక్టర్కు రాసిన వినతిపత్రాన్ని శనివారం స్థానిక కలెక్టర�
ఓసారి కాలేజీకి నాలుగు రోజులు సెలవులు వస్తే.. ఇంటికి వెళ్లడానికి సికింద్రాబాదులో రైలెక్కాను. ఎప్పటిలాగే రంగారావు చిన్నాయన వచ్చి రైలెక్కించారు. కిటికీ సీటు దొరికింది, చేతిలో పుస్తకం ఉంది, ఇంకేం కావాలి? చదు�
‘ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు. కానీ అలాంటిదే. రాజు తన ప్రేయసి రాంబాయిని పెళ్లి చేసుకున్నట్లే ఊహించుకొని ‘రాజు వెడ్స్ రాంబాయి’ అని రాస్తుంటాడు. ఆ తర్వాత ఈ ప్రేమికులకు ఏం జరిగిందనేది మాత్రం తెరపైనే
రాష్ట్రంలో ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల ఫీజులు భారీగా పెరిగాయి. ఈ మేరకు తెలంగాణ మోటరు వాహనాల నిబంధనలు-1989లోని రూల్ 81ను సవరిస్తూ ప్రభుత్వం శనివారం జీవో 77ను విడుదల చేసింది. దీంతో కొన్ని ఫ్యాన్సీ నంబర్ల ఫీ
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్)లో అక్రమాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త నిబంధన�
‘మహాభారతం, రామాయణం అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామాయణంలోని ఓ ఘట్టం తీస్తానని అనుకోలేదు. ఒక్కొక్క సీన్ తీస్తుంటే నేను నేలపై లేను.. గాలిలో ఉన్నాననిపించింది. ఫస్ట్టైమ్ మహేశ్ని రాము�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ దక్షిణ ప్రాకారం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల్లో భాగంగా పాత నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే కళాభవన్, కల్యాణకట్ట, ఆలయ ఈవో �
పత్తి కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రైతు హక్కుల పోరాట �
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిమితంగా ఉండవు. చిన్నచిన్న విషయాలకే హైరానా పడుతుంటారు. బంధువులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. వారం మధ్యలో మంచి మార్పు కలుగుతుంది. వ్యాపా
డివైజ్ అడిగిన ప్రశ్నకు ఇన్స్పెక్టర్ రుద్ర కరెక్ట్గా సమాధానం చెప్పాడు. దాంతో, గదిలో సీఐ శరత్ బంధించిన పాతికేండ్ల కుర్రాడిని రక్షించారు రుద్ర అండ్ టీమ్. కానీ, అతను అప్పటికీ స్పృహలోకి రాలేదు. దాంతో, శ
మన దేశంలోని పంజాబ్కు చెందిన సరబ్జిత్ కౌర్ (52) పాకిస్థాన్లో అదృశ్యమయ్యారు. ఆమె మరికొందరితో కలిసి పాక్లోని గురుద్వారాల సందర్శన కోసం వెళ్లారు. ఆమెతోపాటు వెళ్లినవారు ఈ నెల 13న తిరిగి భారత్కు వచ్చేశారు.
చలి తీవ్రత పెరగడంతో మనుషులే కాకుండా పశుపక్ష్యాదులు, ఇతర జీవులు వణికిపోతున్నాయి. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.వెచ్చదనం కోసం ప్రజలు చలిమంటలు కాచుకుంటున్నారు.చలినుంచి రక్షణకు ఉన్న�
మీరు కొనే ప్రాంతంలో ఆ ఇండ్లను నిర్మించే సంస్థలు ఏర్పాటు చేసుకున్న ఎలివేషన్ అది. మీరు కట్టిన ఇంటిని కొంటున్నారంటేనే మీ ఇంటి నిర్మాణం వారి చేతికి అప్పగించడం కదా. అందులో మనకు కొన్ని ఇష్టమైనవి ఉంటాయి,మరికొ�
జనగామ జిల్లాలోని కాందిశీకుల భూములకు సంబంధించిన సేల్ సర్టిఫికెట్ కోసం ఎవాక్యు ఇంటరెస్ట్ (విభజన) చట్టం-1951 కింద వారసులు పెట్టుకున్న దరఖాస్తును 25 ఏండ్లయినా పరిషరించకపోవడంతో అధీకృత అధికారి మోహన్రావుకు ర
పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేసి నీటినిల్వ ప్రారంభించేందుకు కేంద్రం, ఏపీ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. కానీ, ఈ ప్రాజెక్టుతో ఏర్పడే ముంపుపై సర్వే నిర్వహించకుండా తాత్
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన కేసులో విచారణ నిమిత్తం సినీ నటుడు రాణా, ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ శనివారం తెలంగాణ సీఐడీ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు దాదాపు గంటన్నరపాటు రానాను ప్రశ్నించా�
సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసిన కాంగ్రెస్ నాయకుడికి ఊహించని రీతిలో షాక్ తగిలింది. చికిత్స కోసం రూ.32 లక్షలు ఖర్చయ్యాయని సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేస్తే రూ.60 వేలు మంజూరు చేయడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుక�
‘డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా!’ అనే మాట అప్పుడప్పుడూ వింటాం. డబ్బు కంటే ఖరీదైన బంగారం చెట్లకు కాస్తున్నది! ఏ చెట్టుకంటారా? మన జామాయిల్ చెట్లకు పుత్తడి పూస్తున్నదట. ఈ చెట్టు వేళ్లు భూమిలో చాలా లోతుకు పా�
జిరాక్స్ సెంటర్ ముసుగులో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ �
ఇంటర్ తర్వాత కంప్యూటర్ ఇంజినీరింగ్లో చేరాను. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు నవలలు ఎక్కువగా చదివాను. రచయితలు కొమ్మనాపల్లి గణపతిరావు, యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, సింహప్రసాద్, మధు
పొలం పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలు రాజన్న సిరిసిల్ల, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన�
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. ఆర్డర్ కాపీలను డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లు ప్రత్యక్షం అవడంతో సిబ్బంది అవాక్కయ్యారు. ఈ తరహా సమస్యను ఈ నెల 10వ తేదీనే గుర్తించినా స
సహజంగా మంత్రులు, అధికారులు కొత్తగా బాధ్యతలు చేపట్టాక ఒకట్రెండు ఫైళ్లపై సంతకాలు చేయడం ఆనవాయితీ. ఇలా చేయడం ద్వారా సదరు వ్యక్తి అధికారికంగా ఆ శాఖకు నేతృత్వం వహిస్తున్నట్టు భావిస్తారు. ఇటీవల మంత్రిగా బాధ్య�
ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన ప్రజలకు ఎక్కడైనా, ఏకాలంలోనైనా సర్కారు అండగా ఉంటుంది. మానవీయత కోణంతో ఆదుకుంటుంది. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మానవత్వాన్నే మరిచింది. రంగుమారిన పంటలను కొనకుండా �
కొన్ని కథలు ఆసక్తిగా ఉంటాయి. కొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మరికొన్ని వింతగా అనిపిస్తాయి. ఒక సంకలనంలోని అన్ని కథలూ అద్భుతంగా ఉండాల్సిన పనిలేదు. చిల్ చేసేవి కొన్ని, థ్రిల్ పంచేవి కొన్ని ఉన్నా.. ఆ కథా సంకల�
వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు వేలానికి వదిలేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. శనివారం (నవంబర్ 15)తో రిటెన్షన్ గడువు ముగియడంతో అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్, �
ఢిల్లీలో జరిగిన బాంబుబ్లాస్ట్తో సంగారెడ్డి జిల్లాలో పోలీస్శాఖ అలర్ట్ అయ్యింది. పటాన్చెరు ప్రాంతంలో నిఘా నిద్రపోయింది అని ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల కథనం రావడంతో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాలతో పోలీ�
ముందుగా శనగపప్పు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత వాటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి, దాని మీద బాణలి పెట్టి, అందులో నూనె వేయాలి.
రాష్ట్రంలో మత్స్య సంపద వృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబ
సంగీత్శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనే
ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 4నుంచి 5డిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీంతో గ్రేటర్పై చలి పులి పంజా విసురుతుంది.
‘ఒక మంచి వినోదం కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మా సినిమా సక్సెస్తో అర్థమైంది. ఆయ్, లిటిల్ హార్ట్స్ తర్వాత అలాంటి హోల్సమ్ ఎంటర్టైనర్ అని అందరూ అంటున్నారు. తెలుగునేలపై అన్ని వైపుల నుంచీ
జగిత్యాల జిల్లా కేంద్రంలోని నూకపల్లి అర్బన్ కాలనీలో గల డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు నిర్వహించిన లక్కీడ్రాలో తమ పేర్లు రాకపోవడంతో దరఖాస్తుదారులు శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన వెంటనే కాంగ్రెస్ రౌడీయిజం మొదలు పెట్టింది. గెలిచి 24 గంటలు గడవకముందే సామాన్యులపై దాడులకు తెరతీసింది. జూబ్లీహిల్స్ ప్రజలు ముందుగా ఊహించినట్లుగానే కాంగ్రెస్ గెలిస్తే
సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యా ణం, బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం, ఆలయ వర్గాలను కలెక్టర్ కె.హై�
అధికార దుర్వినియోగంతో పాటు అనేక రకాలైన అరాచకాలు చేయడం ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించిందని, బీఆర్ఎస్కు ఓటు బ్యాంకు చెక్కుచెదర లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అ�
‘కాంత’ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద కనిపించడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారని అన్నారు హీరో రానా. ఆయన దుల్కర్ సల్మాన్తో కలిసి నటించిన పీరియాడిక్ ఎ
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సమరానికి ముందు ఆతిథ్య ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ తొడ కండరాల గాయంతో ఈనెల 21 నుంచి పెర్త్ వేదికగా జరుగబోయే మొదటి టెస్టుకు దూరం
గతనెల కురిసిన భారీ వర్షాల కారణం గా పెండ్లి పాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (చెరువు) కింద దెబ్బ తిన్న పనులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.
రోజూ జిమ్, వాకింగ్, యోగా... చేసుకుంటూ ఫిట్గా ఉండటానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ ఫ్లెక్సిబిలిటీ సంగతేంటి? దీన్ని మాత్రం చాలామంది పట్టించుకోరు. వయసు పెరిగేకొద్దీ ఈ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతే.. నడకల
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ముందే పూర్తి కానున్నదని సమాచారం. మరి ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో చేస్తారు? అ�
మల్లసు పర్వతం... కళింగ రాజ్యంలోని నౌకాయాన తీరం. ఆ పర్వతం మీద ఒక గుడారంలో ఆలోచనామగ్నుడై కూర్చుని ఉన్నాడు మహా సార్థవాహుడైన కుసుమ శ్రేష్ఠి. లోకంలో సౌందర్యోపాసన తగ్గింది
బంగారం కొండదిగుతున్నది. రికార్డుల మీద రికార్డుల బద్దలు కొట్టిన పుత్తడి గడిచిన పక్షం రోజుల్లో భారీగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు అమెరికా షట్డౌన్ ముగియ�