రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. శిథిలావస్థలో ఉన్న గదులు, చాలీచాలని వసతులతో ఉన
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కృతి సనన్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మే’. టీ సిరీస్ సమర్పణల
[11:44]Dubai Air Show: వింగ్ కమాండర్ నమాంశ్ స్యాల్కు రష్యా నివాళి అర్పించింది.
Operation Crystal Fortress దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది.
సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపుల్లోకి ఏపీకే ఫైళ్ల రూపంలో మాల్&zwnj
మెదక్, వెలుగు: తెలంగాణ ఎయిడ్స్ కౌన్సిలర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా మెదక్ కి చెందిన కాముని రాజేశ్వర్ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన రాష్ట్ర కార్
Rishabh Pant: టీమిండియా ప్రస్తుతం గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ ఆడు�
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. భక్తులు ఉదయం నుంచే కోన
శత జయంతి కార్యక్రమంలో కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం, వెలుగు: భగవాన్ సత్యసాయి ప్రపంచానికి శాంతిని పంచారని, ఆయన ఆలోచనలు ప్రతి
కోహెడ, వెలుగు: రాష్ట్రంలోని ఆడ బిడ్డలందరికీ సర్కారు సారె ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కోహెడ మండల కేంద్రంలో కలెక్టర్ హైమావతితో కలి
మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 21 మండలాల పరిధిలో మొత్తం 492 గ్రామ పంచాయతీలు ఉండగా
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం, బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. ముందుగా సుప్రభాత సేవ చేస
కోలీవుడ్లో ఎక్స్ పరిమెంట్స్ను పరిచయం చేసిన హీరో కమల్ హాసన్. ఆయన సినిమాల�
[11:33]భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహ వేడుకలో మరో సమస్య తలెత్తింది. ఆమెకు కాబోయే భర్త అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తరలించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
లక్ష్యం మేరకు బొగ్గును తవ్విన తర్వాత మూసి వేయాల్సినవాటిని డీ కోల్డ్ మైన్స్ అంటారు. మైన్లను ప్రారంభిం చినప్పుడు అక్కడ ఎలాంటి పర్యావరణం ఉం
దీక్షా దివస్ సన్నాహాక సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పు
నెట్వర్క్, వెలుగు: తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ చీరలతో సారె పెట్టి ప్రజా ప్రభుత్వం మహిళలను గౌరవిస్తోందని కలెక్టర్, పలువురు ఎమ్
పెనుబల్లి, వెలుగు : గ్రామాల్లో పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది మాత్రమేనని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. ఆదివారం పెనుబల్
[11:30]ఆయుధాలను వీడటంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలను వదిలే తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
[11:25]ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్ పేరుతో చేపట్టిన తనిఖీల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దిల్లీలో రూ.262 కోట్లు విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
ఎన్ సీసీ డే వేడుకల్లో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఖమ్మం టౌన్, వెలుగు : వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటే విజయం తథ్యమని &
తెలంగాణలో ఈ ఏడాది యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో వరి సాగయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ యేడు భారీ వర్షాలు కురవడంతో రాష్
బాంబు దాడులతో పాకిస్థాన్ దద్దరిల్లింది. సోమవారం తెల్లవారుజామున పెషావర్�
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : మహిళలకు ఉచిత బస్సు వద్దు అన్న ప్రతిపక్షాలకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజల
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కేయూ జేఏసీ నాయకులు మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. కేయూ గ్రౌండ్లో ఆదివారం తెలం
జనగామ జిల్లాలో 280 జీపీలు, భూపాలపల్లి జిల్లాలో 248 జీపీ స్థానాలకు ఖరారు జనగామ/ జయశంకర్భూపాలపల్లి, వెలుగు : గ్రామ పంచాయతీ రిజర్వేషన్లన
తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
శత జయంతి కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు రామచంద్రాపురం, వెలుగు: భగవాన్ సత్యసాయి ప్రపంచానికి శాంతిని పంచారని, ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శన
[11:22]INS Mahe: తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో (ఏఎస్డబ్ల్యూఎస్) వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాహె జలప్రవేశం చేసింది.
బోధన్, వెలుగు : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 25న జరిగే 23వ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేశ్ పిలుపు
Vande Bharat Sleeper భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలోనే వందే భారత్లో స్లీపర్ వెర్షన్ను ప్రవేశపెట్ట�
IndiGo ఇండిగో (IndiGo) విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానాన్ని పక్షి ఢీ కొట్టింది (Bird Hit).
[11:16]గువాహటి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. 9/0 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు తన ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమ్ఇండియా టీ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. టీమ్ ఇండియా ఇంకా 387 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో రిషభ్ పంత్ (6*), రవీంద్ర జడేజా (0) ఉన్నారు.
నోటిఫికేషనే తరువాయి కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో 532 పంచాయతీలు, 4,656 వార్డులకు రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు
గౌహతి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా తొలి సెషన్ లో భారత టాపార్డర్ ను పెవిలియన్ కు పంపించడంతో మూడు రోజు తొలి సెషన్ లోనే నాలుగు వికెట్ల
కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకోవడానికి సురక్షితమైన మార్గం బ్యాంకులే. కానీ దాచిన సొమ్మును మరిచిపోవడమో, లేదా ఖాతాదారుడు అకాల మరణం చెంది ఆ విషయం కుటుం
జగిత్యాల టౌన్: డైవర్షన్ పాలిటిక్స్ చేసే కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్&
వేములవాడ, వెలుగు :- అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఇస్లా
కరీంనగర్ టౌన్, వెలుగు: సిటీలోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో ఆదివారం ఎన్ సీసీ సెలబ్రేషన్స్ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లా
చిగురుమామిడి/సైదాపూర్, వెలుగు: రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ప్రభుత్వ సారె ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం
ప్రస్తుతం దేశంలో మావోల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మ�
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ థాకూర్ మధ్య డేటింగ్ రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి. మృణాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దో దీవానే షెహ్రర్ మ
[11:04]సినిమాల పైరసీ కేసులో నిందితుడు, ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవికి నేటితో పోలీసు కస్టడీ ముగియనుంది.
హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం పేరిట రోజుకొక నకిలీ వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. నకిలీ వెబ్సైట్ల బారిన పడి భక్తులు మోసపోతున్
[10:56]తాను క్షేమంగానే ఉన్నట్లు నటి శ్రద్ధా కపూర్ తెలిపారు. విశ్రాంతి తీసుకుంటే గాయం తగ్గిపోతుందని అన్నారు.
రిజర్వేషన్ వివరాలను వెల్లడించిన అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో గద్వాల, వెలుగు: సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ఆదివారం ఆఫీస
ఎస్పీ డాక్టర్ వినీత్ మహబూబ్ నగర్, వెలుగు: జిల్లా పోలీస్ శాఖ మెగా క్రికెట్ టోర్నమెంట్&z
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమ్ఇండియా (Team India) తడబడుతున్నది. చకచకా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆదివారం సెలవు
Pakistan పాకిస్థాన్ (Pakistan)లో ముష్కరులు రెచ్చిపోయారు. పెషావర్ (Peshawar)లోని పాక్ పారామిలిటరీ ప్రధాన కార్యాలయం (Pakistan Paramilitary Force Headquarters)పై దాడులకు పాల్పడ్డారు.
టీఎంఎస్ ఆర్ యూ డిమాండ్ మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం మందుల ధరలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలని మెడికల్
వీపనగండ్ల, వెలుగు: కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వీపనగండ్ల, చిన్నంబా
సౌతాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు 15 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ఆదివారం (నవంబర్ 23) ప్రకటించింది. సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్
రజనీకాంత్ కుమార్తెను ప్రేమించి పెళ్లాడిన ధనుష్, ఆ తర్వాత ఆమె నుంచి విడాకు�
హైదరాబాద్ శివార్లలోని తెల్లాపూర్లో భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. పశ్చిమబెంగాల్ నుంచి హైదరాబాద్కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను తెల్లాపూర్లోని ఓ లేబర్ క్యాంప్లో మాదాపూర్ ఎస్వోటీ పోలీస
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: నేషనల్ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా నగరంలోని క్రిస్టియన్ పల్లి దగ్గర ఉన్న 1200 ఎంఎం పైప్ లైన్ మార్చుతున్నంద
Top