సూచిక 
8గంటల క్రితం వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.
హోం
[23:44]దిల్లీ పేలుడు కేసులో హరియాణాలోని అల్ ఫలా యూనివర్సిటీ పేరు వినిపిస్తోంది.
[23:41]గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా నుంచి భారత్కు తీసుకొస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
[23:30]కీలక సమయంలో భారత్ A జట్టు అద్భుత విజయం సాధించింది. దీంతో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీలో సెమీస్కు దూసుకెళ్లింది.
[23:24]రామ్ పోతినేని హీరోగా దర్శకుడు పి. మహేశ్బాబు తెరకెక్కించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ మాట్లాడారు.
[23:13]దేశీయ టెక్ సంస్థ ‘జోహో’ తన మెసేజింగ్ యాప్ ‘అరట్టై’లో బిగ్ అప్డేట్ తీసుకొచ్చింది.
[22:57]షాంఘై సహకార సంస్థ దేశాధినేతల మండలి సమావేశానికి హాజరైన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు.
[23:03]Arthashala: చిన్న వయసులోనే ఆర్థిక అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఛత్తీస్గఢ్లోని బలోదాబజార్-భటాపారా జిల్లాలోని పండిట్ చక్రపాణి శుక్లా పాఠశాలలో అర్థశాల అనే ల్యాబ్ ఏర్పాటు చేశారు.
[22:57]ఛత్తీస్గఢ్లోని జగదల్పుర్లో ‘పండుమ్’ పేరిట ఏర్పాటు చేసిన ఓ కేఫ్ను ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రారంభించారు.
Killer : జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ̶
INDA vs OMNA : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ఏ జట్టు రెండో విక్టరీ కొట్టింది. మంగళవారం ఒమన్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది. 136 పరుగుల ఛేదనలో హర్ష్ దూబే(53 నాటౌట్) అర్ధశతకంతో చెలరేగాడు.
హైదరాబాద్: 2015 గ్రూప్–2 నోటిఫికేషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2019లో టీజీపీఎస్సీ ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ను ర
Skin Cancer Symptoms: చర్మ క్యాన్సర్ అనేది చర్మ కణాలలో సంభవించే తీవ్రమైన క్యాన్సర్గా �
[22:50]సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత బ్యాటర్లు సఫారీ స్పిన్నర్ల మాయాజాలం ముందు తేలిపోయిన సంగతి తెలిసిందే.
Top