Blaming It on Vastu Defects? పాలకొండలో చొటుచేసుకున్న పరిణామాలతో అధికారుల్లో భయం పట్టుకుందో, లేదంటే వాస్తు దోషమనే అపనమ్మకమో తెలియదుగాని గత రెండు రోజులుగా నగరపంచాయతీలోని భవనంలోని గదుల్లో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు.
Is It Only for Mining Excavations? సాలూరు మండలం కొఠియా గ్రూప్ ఎగువశెంబి సమీపంలోని కత్తులకొండ వద్ద శుక్రవారం ఒడిశావాసులు భూమి పూజ చేశారు. ఆ గ్రామానికి చెందిన పలువురి సాగు భూముల్లో ఫెన్సింగ్ కోసం పోల్స్ సైతం పాతారు. అయితే ఇదంతా మైనింగ్ తవ్వకాల కోసమే అని ఎగువశెంబి గిరిజనులు భావించి భగ్గుమన్నారు.
మండలంలోని పూడిచెర్ల బస్ స్టేజీ సమీపాన రైతు సూర్య రాజన్న పొలంలో ఫారం పాండ్స్ భూమి పూజ కార్యక్రమానికి శనివారం రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫారం పాండ్స్ భూమి పూజ చేసిన సమీపాన బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
అంబేద్కర్ స్టేడియంలోని క్రీడా పాఠశాలను కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం సందర్శించారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో క్రీడా పాఠశాలలో పలు వసతులు కల్పించారు. అంబేద్కర్ స్టేడియం, క్రీడా పాఠశాలలోని స్విమ్మింగ్ పూల్ల ఆధునికీకరణ, యోగా కేంద్రం, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చారు.
Walking... Climbing Hills... టీకే జమ్ము పంచాయతీ కూటం గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాల్సిందేనని మండల విద్యాశాఖాధికారులు ధనుకొండ గౌరునాయుడు, ముదిలి శ్రీనివాసరావు తేల్చారు. ‘అడవిలో.. ఆరు కిలో మీటర్లు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో వెలువడిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు.
బైక్, కారు, బస్సు, లారీ చివరకు విమానం మైలేజ్ గురించి తెలుసుకుని ఉంటారు..కానీ రైలు మైలేజ్ ఎంతో తెలుసుకునే ప్రయత్నం కూడా చేసివుండరు. ఓ రైలు ఎంత మైలేజ్ ఇస్తుందో మీకు తెలుసా?
ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. దీనితో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నెలరోజులుగా 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణః చల్లబడటంతో ఉపశమనం పొందారు.
Special Focus on palle panduga works జిల్లాలో ‘పల్లె పండుగ’ కింద చేపడుతున్న నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మండల అధికారులను ఆదే శించారు.
నగరంలోని శరీన్నగర్లో సంచలనం సృష్టించిన కాశపోగు సంజన్న హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీలు బాబు ప్రసాద్, శ్రీనివాసాచారి, సీఐలు మధుసూదన్గౌడు, శేషయ్యలు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం మొదటి రోజు జరిగిన తెలుగు పరీక్షకు 15 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 12,173 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
పట్టణంలో జనని పరస్పర సహకార పరపతి సంఘం పేరుతో ఏర్పాటు చేసిన జనని మహిళా బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఆ సంస్థ సీఈఓ వెంకటరమణ గత 20 రోజులుగా సెల్ఫోను స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో డిపాజిటర్లు గగ్గోలు పెడుతు న్నారు.
రౌడీయిజం తగ్గించే దిశగా రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు
Surprise Inspections at Medical Stores ఆపరేషన్ గరుడలో భాగంగా జిల్లాలోని మెడికల్ షాపులపై అధికారులు నిఘా పెట్టారు. శుక్రవారం 4 మందుల షాపులపై దాడులు చేశారు.
Is This How to Register for EHR? కొమరాడ మండలం మాదలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎలకా్ట్రనిక్ హెల్త్ రికార్డు (ఈహెచ్ఆర్) నమోదు తక్కువగా ఉండడంపై డీఎంహెచ్వో ఎస్.భాస్కరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డు నమోదు ఇలాగేనా? అంటూ ప్రశ్నించారు. తీరు మార్చుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
సర్కేడియన్ వి యాప్ ద్వారా గుండె సంబంధిత వ్యాధులు నిర్థారించడం జరుగుతుందని జిల్లా కేంద్ర ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వమిత్ర అన్నారు.
Top 10 Most Expensive Watches: విలాసవంతమైన గడియారాలు కళాత్మక సృష్టి, గొప్పదనానికి చిహ్నాలు, ఇంకా మానవ మేధస్సుకి నిదర్శనాలు. ఇలాంటివి గడియారాల తయారీలో టాప్ లో నిలుస్తాయి. చాలా ఎక్కువ ధరలను పలుకుతాయి. కొన్ని గడియారాలు డజన్ల కొద్దీ సమస్యలతో కూడిన మెకానికల్ నైపుణ్యాన్ని కలిగి ఉంటే, మరికొన్ని మిలియన్ల విలువైన వజ్రాలతో అలంకరించబడి ఉంటాయి. అయితే, ప్రపంచంలోని టాప్10 ఖరీదైన గడియారాలు ఏవో మీకు తెలుసా?
పండు మిర్చి సాగుచేసిన జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి గణ నీయంగా ధర పడిపోవడంతో పాటు చీడ,పీడల కా రణంగా దిగుబడి తగ్గిపోవడంతో ఏం చేయాలో పా లుపోని పరిస్థితులు నెలకొన్నాయి.
Mega Job Fair in Palakonda on 25th పాలకొండలోని ఈ నెల 25న సంకల్ప్ మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణచైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ చదువుకున్న వారు, 18 నుంచి 29 ఏళ్ల లోపు యువతీ యువకులు అర్హులన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో సమస్యలపై ప్రజలు సమర్పించే వినతులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.దినేశ్కుమార్ అధికారులను ఆదేశించారు.
టికెట్టు రావడంతో పాటు 6వ సారి ఎమ్మెల్యే కావడానికి టీడీపీ కా ర్యకర్తలు చేసిన కృషిని ఎన్నటికి మ రువనని ఎల్లప్పుడు వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ప్రజల భాగస్వామ్యంతో ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.
శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల శుక్రవారం దర్శి పట్టణంలో వైభవంగా జరిగింది. వేదపండితులు స్వామి వారికి తెల్లవారుజాము నుంచి అభిషేకం, లక్ష తమలార్చన చేశారు.
తమకు వేతనాలు ఇవ్వాలని ఉపాధి కూలీలు రోడ్డెక్కి భిక్షాటన చేశారు. శుక్రవారం కార్మిక సంఘం నాయకులతో కలిసి గ్రామాలకు చెందిన ఉపాధి హమీ కూలీలు భీమాస్ సర్కిల్ నుంచి శ్రీనివాస్ భవన్ వరకు భిక్షాటన చేశారు. జనవరి నుంచి ఇంతవరకు కూలీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్ర యాణికులను ప్రమాదాల నుంచి కాపాడడమే ప్ర ధాన లక్ష్యమని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ఝా అన్నారు. శుక్రవారం రోడ్డు సేఫ్టీ సమావేశం నిర్వహించారు.
చింతపల్లిలో వైద్యులకు వసతి సమస్య వెంటాడుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు విడుదల చేయకపోవడంతో వైద్యుల క్వార్టర్స్ పూర్తికాలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. చింతపల్లిలో అద్దెకు ఇళ్లు అందుబాటులో లేక వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అల్లూరి మన్యంలో మంచు అందాలు ముచ్చట గొలుపుతున్నాయి. కొత్తచోట్ల మంచు సోయగాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మండలంలోని ఇంజరి పంచాయతీ తూలం గ్రామంలో శుక్రవారం మంచు మేఘాలు స్థానికులకు ఆహ్లాదాన్ని పంచాయి.
కార్పొరేషన్ల రాయితీ రుణాలు అందజేసేం దుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 690 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. గత నెలలోనే అధికారులు, బ్యాంకర్లు ఇంట ర్వ్యూలను కూడా పూర్తి చేశారు. అయితే జాబితా విడుదల కాకపోవడంతో దరఖాస్తుదా రులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
మంచి ర్యాల పట్టణంలో బాలుర పాఠశాలలో పదో తరగతి పరీక్షలో గందరగోళం నెలకొంది. విద్యార్థులకు శుక్రవా రం తెలుగు పరీక్ష నిర్వహించాల్సి ఉండగా దానికి బదులు హిందీ పేపర్కు సంబంధించిన బెండల్రా వడంతో సంబంధిత అధికారులు అలర్ట్ అయ్యారు.
ప్రయాణికులకు మెరుగైన సౌక ర్యాల కల్పనే రైల్వే సంస్థ ప్రధాన లక్ష్యమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. శుక్రవారం రామగుండం రైల్వే స్టేషన్ను సందర్శించి మాట్లాడారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు లో వచ్చిన జీఎంకు స్థానిక రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మిని స్ర్టేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోక్ పేర్కొ న్నారు.
రోడ్డు ప్రమాదాల నుం చి ప్రజలను కాపాడడమే ప్రధాన లక్ష్యమని సీపీ అంబర్ కిశోర్ ఝా చెప్పారు. శుక్రవారం కమిషనరేట్లో పెద్దపల్లి, మంచిర్యాల రోడ్ సేఫ్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రామగుండం కమిషరేట్ పరిధిలో ట్రాఫిక్, రోడ్ సేఫ్టీపై నమ్మకం, భరోసా కలగాలన్నారు.
ఎల్ఆర్ ఎస్ దరఖాస్తులను నెలాఖరులోగా పూర్తిగా పరిష్కరించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రధా న కార్యదర్శి ఎం దానకిషోర్ అన్నారు. శుక్ర వారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించిన అభ్యర్థులకు క్రమబద్ధీకరణ మంజూరు పత్రాలు వెంటనే అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడుకున్న వర్షం కురిసింది. పెద్దపల్లి, ఎలిగేడు, జూలపల్లి, సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం, రామగుండం ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది.
Top 10 Must See Destinations in India: భారత్లో చూడాల్సిన అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అయితే, తాజ్ మహల్ నుంచి కేరళ బ్యాక్వాటర్స్ వరకు టాప్ 10 టూరిస్ట్ ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కర్ని శివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది. గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 60, నారాయణపేట జిల్లాలో 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్లో 99.68 హాజరు శాతం నమోదైంది. కేంద్రాల్లోకి విద్యార్థులను గంట ముం దే అనుమతించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2026లో జరగాల్సిన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ర్టాలు తమకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్రెడ్డితోపాటు బీఆర్ఎస్, కమ్యూని స్టు పార్టీలు కూడా ఈ పునర్విభజనను వ్యతిరేకిస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కార్ అండ్ బైక్ రే్స బంపర్ డ్రా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించనున్నారు. మహబూబ్నగర్ అప్పన్నపల్లిలోని తిరుమలహిల్స్లో గల ఆంధ్రజ్యోతి ఎడిషన్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.