గ్రేటర్ హైదరాబాద్లో గురువారం డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కన్నుల పండువగా జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో మంత్రి కేటీఆర్, పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-2లో మంత్రి హరీశ్�
స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు ముందు సన్నాహకాల్లో భాగంగా టీమ్ఇండియా కంగారూలతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల్లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా తొలి వన్డే జరుగనుండగా.. సీనియర్లకు
నాలుగు పుష్కరాల క్రితం ప్రారంభమైన ప్రపంచకప్ ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ 13వ ఎడిషన్కు చేరుకుంది. ప్రతి టోర్నీకి నిబంధనలు మారుతూ తెల్ల దుస్తూల నుంచి కలర్ఫుల్ డ్రస్సుల్లోకి 60 ఓవర్ల నుంచి 50 ఓవ�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకంతోపాటు మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తితో �
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడం వెనక ఎంతోమంది కృషి ఉంది. అలాంటి వారిలో దీపక్ కుమార్ ఉప్రారియా ఒకరు. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ)కు చెందిన ఈ టెక్నీషియన్ చంద్రయ�
ఇల్లెందు నియోజకవర్గంలోని 410 చెరువులు దశాబ్దాలుగా పూడిపోయిన స్థితిలోనే ఉన్నాయి. రైతులు పంటలకు సాగునీరు అందించలేక ఇబ్బందులు పడ్డారు. అరకొర దిగుబడులు సాధిస్తూ బతుకు బండిని నడపలేక అవస్థలుపడ్డారు. తెలంగాణ వ
‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నా పాత్రను చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నుంచి భిన్నమైన పాత్రలపై దృష్టిపెట్టా. ‘పెదకాపు-1’ చిత్రంలో నా పాత్రకు కథాగమనంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పింది అనసూయ.
‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని చూసి చాలా మంది స్టార్ హీరోలు అభినందించారు. చిరంజీవిగారు రెండు గంటల పాటు సినిమా గురించి మాట్లాడారు. నా పర్ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే హ్యాపీగా అనిపి
[03:42]ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల సందడి మొదలైంది. ఇక మిగిలింది శనివారం అధికారిక ఆరంభోత్సవమే. ఈ సారి క్రీడల్లో పతకాల సెంచరీ కొట్టాలనే పట్టుదలతో భారత్ ఉంది.
[01:58]‘‘ప్రతి సినిమాతో నటుడిగా నన్ను నేను ఎంతో కొంత కొత్తగా ఆవిష్కరించుకోవల్సిందే. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో ఆ ప్రయత్నం మరోసారి విజయవంతమైంది’’ అన్నారు నవీన్ పొలిశెట్టి.
[01:58]‘నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటి ప్రాజెక్టుల్లో పాత్రలు పోషించడం ఇంకా ఆసక్తి’ అని అంటోంది సమంత. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’తో ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేసిన సమంత తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ముచ్చటించింది.
[01:57]‘టైగర్ నాగేశ్వరరావు’గా సినీప్రియుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వంశీ తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. నూపుర్ సనన్, గాయత్రిభరద్వాజ్ నాయికలు.
[01:57]‘‘ఇప్పటివరకూ అనసూయ అనగానే రంగమ్మత్త పాత్రనే గుర్తు చేసుకుంటున్నారు. ‘పెదకాపు 1’ విడుదల తర్వాత ఇందులోని పాత్ర పేరుతోనే నన్ను పిలుస్తార’’ని చెప్పారు అనసూయ.
[01:56]సుహాస్ హీరోగా శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షాలిని కొండేపూడి కథానాయిక.
[02:51]భారత చక్కెర మిల్లుల సంఘం (ఐఎస్ఎమ్ఏ), అంతర్జాతీయ చక్కెర సంఘం (ఐఎస్ఓ) సంయుక్తంగా నిర్వహించిన ‘ఇండియా షుగర్- బయో ఎనర్జీ సదస్సు- 2023’లో రెండు ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) ప్రదర్శించింది.