Sundarakanda Parayanam లోక కళ్యాణం కోసం నవంబర్ 28 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల లోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ పారాయణం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
ప్రస్తుతం జుట్టు రాలిపోయే సమస్యతో అధిక శాతం మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పోషకాహార లోపం, కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, దీర్ఘకాలికంగా పలు వ్యాధులు ఉండ�
మెగాస్టార్ చేతుల మీదుగా స్పిరిట్ ప్రారంభం ప్రభాస్ – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘స్పిరిట్’ రెగ్యులర్ షూట్ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రభాస్ అభిమ�
Sathya Saibaba సాయి బాబా చిత్రాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజ వ్యవస్థాపకులు రామకోటి రామరాజు అద్భుతంగా చిత్రించి సాయిబాబా ఆలయ నిర్వాహకులకు అందించి భక్తిని చాటుకున్నారు.
Team India : భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) గాయపపడంతో తదుపరి నాయకుడు ఎవరు? అనే సంధిగ్దతకు తెరపడింది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం కేఎల్ రాహుల్(KL Rahul)కు పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు.
[17:20]జీ-20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాతో కూడిన ఇబ్సా (IBSA) డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటును ప్రతిపాదించారు. ఆయన నేడు జోహెన్నస్బర్గ్లో బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధినేతలు లూల డిసిల్వా, సిరిల్ రామఫోసాతో భేటీ అయ్యారు.
School Girl Raped ఒక వ్యక్తి స్కూల్ బాలికను లైంగికంగా వేధించాడు. స్కూల్ గ్రౌండ్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలిక చేతికి ఏదో ఇంజెక్షన్ చేశాడు. బాధిత బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ద
Harish Rao పత్తి, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మాజీ మంత్రి హరీశ్రావు ఎండగట్టారు. మీ దుర్మార్గ పాలనలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశా
Adah Sharma హార్ట్ అటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఆదాశర్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అమ్మమ్మ తులసి సుందర్ కొచ్చ అనారోగ్యంతో బాధపడుతూ నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Telangana పత్తి పంటను కొనాలని అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకపోవడంతో భువనగిరి జిల్లాకు చెందిన రైతు జహంగీర్ కన్నీటి పర్యంతమయ్యాడు. నేనేమైనా దొంగనా? పాకిస్థాన్ నుంచి వచ్చానా? నా పంట ఎందుకు కొనడం లేదని �
Medak Church రైతులు పండించిన పంటల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు తదితర వాటిని ఏసయ్యకు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. చర్చిని మామిడి, అరటి, కొబ్బరి మట్టలు, పూలతో అందంగా అలంకరించారు.
Laxmi Ganapathi Park చెట్లను రక్షించాల్సిన అధికారులే కాంట్రాక్టర్కు సహకరించి కాలనీపార్కులో ఉన్న చెట్లను తుదముట్టించారు. ఇంత జరిగినా ఫారెస్ట్ అధికారులు అటువైపు చూడకపోవడం గమనార్హం.