మేడారం సమ్మక్క సాక్షిగా… కాంగ్రెస్లోని కుమ్ములాటలు బయటపడుతున్నాయా? మంత్రుల మధ్య ఆధిపత్య పోరు పీక్స్కు చేరి ఢిల్లీలో పితూరీలు చెప్పుకునేదాకా వెళ్ళిపోయిందా? జరుగుతున్న వ్యవహారాలపై చివరికి ముఖ్యమంత్రి కూడా అసహనంగా ఉన్నారా? ఏయే మం�
ఐనవోలు (హనుమకొండ): తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్(ట్రస్మా) ప్రధాన కార్యదర్శిగా ఐనవోలు ఫాత్ ఫైండర్ కరస్పాండెంట్ డాక్టర్ నడిపల్లి వెంకటేశ్వర్ రావు (Nadipalli Venkateshwar Rao) నియమితులయ్యారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
ఢిల్లీలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎన్టీవీతో మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఎంపిక ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైందన్నారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న సరిహద్దు వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. యుద్ధాలను పరిష్కరించడంలో, శాంతిని స్థాపించడంలో తాను నిపుణుడినని పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.
ప్రధాని మోడీతో ముగిసిన చంద్రబాబు భేటీ.. హస్తినకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. సుమారు 45 నిముషాల పాటు ప్రధాని మోడీతో చంద్రబాబు నాయుడు ముఖాముఖి సమావేశం జరిగింది.. ఈ నెల 16వ తే�
రెనాల్ట్ ఎట్టకేలకు బ్రెజిల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్ క్విడ్ EVని ఆవిష్కరించింది. దీనిని అక్కడ ‘క్విడ్ ఇ-టెక్’ పేరుతో విక్రయించనున్నారు. పెట్రోల్ వెర్షన్ భారతీయ ఎంట్రీ-లెవల్ కార్ల విభాగంలో తుఫానుగా నిలిచ
మీకు వెహికల్ ఉందా? నేషనల్ హైవేలలో నిత్యం ప్రయాణిస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఈజీగా రూ. 1000 పొందే అవకాశం వచ్చింది. జస్ట్ ఒక చిన్న పని చేస్తే చాలు. స్వచ్ఛ భారత్ అభియాన్ కు మద్దతుగా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక కొత్త పథకాన్ని ప్రారం
Afghanistan Rejects Pakistan Delegation: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఇప్పుడిప్పుడే కాస్త శాంతించాయి. తాజాగా పాక్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అధికారిక పర్యటన కోసం చేసిన అభ్యర్థనలను ఆఫ్ఘనిస్తాన్ పదే పదే తిరస్కరించింది. ఒకరకంగా చెప్పాలంటే ఛ�
తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విష్ణు విశాల్, ఇప్పుడు ‘ఆర్యన్’ అనే ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో మన ముందుకు వస్తున్నారు. విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్�
ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ప్రేమలు’ అద్భ
Why Humans Cry: ఏడిస్తే కన్నీళ్లు పెట్టుకునే ఏకైక జీవులు ఏంటో తెలుసా.. మనుషులు. కన్నీళ్లు అనేటివి కేవలం మనుషులకు మాత్రమే వస్తాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఏదో ఒక సందర్భంలో రాజు నుంచి పేదవాడు వరకు ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ఏడుస్తారు. ఈ ఏడుపు అనేది భూమిపై జీ�
Rare Diabetes In Babies: ఇటీవల కాలంలో డయాబెటిస్ కేసులు కేవలం వృద్ధులు, నడివయస్సు వాళ్లకు మాత్రమే పరిమితం కాలేదు.. ఈ సమస్య ఇప్పుడు చిన్నారులను కూడా వేధిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. తాజాగా ఇంగ్లాండ్లోని శాస్త్రవేత్తలు ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉ�
100 Percent PF Withdrawal: దీపావళి పండుగ ముందు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమవుతోంది. న్యూఢిల్లీలో జరిగిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 238వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనై
Jogi Ramesh Open Challenge : నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న జనార్ధన్ వీడియో విడుదల చేయడంతో.. ఈ కేసులో బిగ్ ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.. అయితే, ఆ వీడియోలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరును ప్రముఖంగా ప్రస్తావించడం సంచలనంగా మారింది.. మరోవైపు, ఈ కేస
High Court Serious on AP Police: ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర పోలీసు శాఖను మూసివేయడం మేలని సంచలన వ్యాఖ్యలు చేసింది. డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతుందని.. అసలు పోలీసు వ్యవస్ధ పనిచేసేది ఇలాగేనా అంటూ ఆక్షేపించింది. తిరుపతి పరకామణి కేసు విచారణలో పో�
AP Power Staff JAC: విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలమయ్యాయి. రెండున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్తు యాజమాన్యం ఎదుట మొత్తం 29 డిమాండ్లు ఉంచినా, ప్రధాన అంశాలపై స్పష్టత రాలేదని JAC స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైనా
SAW vs BANW : మహిళల ప్రపంచ కప్ ఉత్కంఠ పోరాటాలతో రంజుగా సాగుతోంది. భారత్పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన డీక్లెర్క్ (37 నాటౌట్) మరోసారి ఒత్తిడిలోనూ చెలరేగింది. బంగ్లాదేశ్కు గుండెకోతను మిగిల్చుతూ సఫారీలను గెలిపించ�