పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి గ్రామానికి చెందిన 30మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీరం గులాబీ కండువాలు క
బనకచర్ల ప్రాజెక్టును రద్దు చేసినట్లు పేర్కొన్న ఏపీ సర్కారు ఇప్పుడు పోలవరం-నల్లమలసాగర్(పీఎన్) లింక్ ప్రాజెక్టుపై దూకు డు పెంచింది. పీఎన్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్ను ఆహ్వానిస్తూ నోట
ఎన్నికల సమయంలో గీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, హామీల అమలు లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపన్నగౌడ్ విమర్శించారు. స�
దేవాలయం అనగానే దేవుడితోపాటు దైవసన్నిధిలో వినిపించే వేదపారాయణంతోనే ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ఆలయాల్లో అలాంటి వేదపారాయ ణం కరువైంది. పారాయణం చేసేందుకు వేదపం
చెక్డ్యాం ధ్వంసమైన ఘటనపై సమగ్ర విచారణ జరుగుతున్నదని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత ఎలా నష్టం జరిగిందో తెలుస్తుందని చెప్పారు. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. �
దేశీయ మార్కెట్లోకి సీఎన్జీ ట్రాక్టర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ సోనాలిక ఈ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), కంప్రెస్డ్ బయో గ్యాస్(సీబీజీ) ట్రాక్టర్లను నాగపూర
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నది. వేములవాడ రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాలో ఓ సామాన్య రైతుకు సంబంధించిన నగదు జమ కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం కొట్ట
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమావేశానికి మహిళా సంఘాల సభ్యులు హాజరుకాకపోతే రూ. 500 జరిమానా చెల్లించాలంటూ వెలుగు అధికారులు బెదిరించి కార్యక్రమానికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి,
ప్రభుత్వ అధికారులు తమ విధులను జవాబుదారీతనంతో సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రభుత్వం కార్యక్రమాలు, వాటి అమలు, నిర్వహణపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి జిల్�
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కాలుష్య నియంత్రణ మండలిదే కీలక పాత్ర. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీసీబీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే స్వయం ప్రతిపత్తి కల్పించింది. అన్ని ప�
రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రా..? రియల్ ఎస్టేట్ బ్రోకరా..? అని కోరుట్ల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడి సహజవనరుల�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేసిన పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు విధిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వా�
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా మొదట సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సోమవారం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
[01:25]హిందీ చిత్రసీమ అందగాడు... కమర్షియల్ విజయాలకు చిరునామాగా నిలిచిన దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇకలేరు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం కన్నుమూశారు.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. వైద్య విద్య పీజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని ఐదుగురు విద్యార్థులకు అక్రమంగా మార్కులు కలిపి ఉత్తీర్ణులను చేసినట్టు వచ్
సీఎం రేవంత్రెడ్డికి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే నిరసన సెగ తగిలింది. వైద్య, ఇతర కళాశాలలను ఇతర ప్రాంతాలకు తరలించడంపై ఆగ్రహంతో ప్రజలు, జేఏసీ నేతలు సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్వచ్ఛంద బంద్ పా�
శామీర్పేట కీసర ఓఆర్ఆర్ మార్గంలో ఓ కారు అకస్మాత్తుగా మంటల్లో చికుకుని దగ్ధమైన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. శామీర్పేట పోలీసులు, ఫైర్ సిబ్బంది అకడికి చేరుకునేలోపే వాహనం పూర్తిగా కాలిపోయింది.
తెలంగాణ తొలి ముఖ్యమంతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం తెలిపారు. ఈనెల 29న దీక్షా దివస్ను పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
మహానగరానికి తాగునీటి సరఫరా చేస్తున్న కృష్ణాఫేజ్-1, 2, 3 పంపింగ్ స్టేషన్లకు విద్యు త్ సరఫరా చేసే బల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనున్నట్లు జలమండలి అధికారులు తె�
[01:21]భారత స్వాతంత్య్ర పోరాట నేపథ్యంతో 1948లో వచ్చిన ‘షహీద్’ చిత్రాన్ని చూసిన ఆ పదమూడేళ్ల కుర్రాడు ఆశ్చర్యపోయాడు. తెరపై దిలీప్కుమార్, కామినీ కౌశల్ల నటన, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన తీరు చూసి ‘‘దేవతల్లా ఉన్నారే’’ అనుకున్నాడు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తుల గడువు ఈ నెల 29తో ముగియనున్నది. ఇప్పటి వరకు 1,26,085 దరఖాస్తులు వచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నవీన్ నికోలస్ తెలిపారు.
[01:15]‘‘కొత్త దర్శకులతో పనిచేస్తూ 90 శాతం విజయాల్ని సాధించింది ఈటీవీ విన్. చిత్ర పరిశ్రమలో ఇది సాధారణ విషయం కానే కాదు. ఆ సంస్థ ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథని బలంగా నమ్మి ధైర్యంగా అడుగు వేయడంతోనే ఈ సినిమా విజయం ఖాయమైంది’’ అన్నారు బన్నీ వాస్, వంశీ నందిపాటి.
చీరల పంపిణీకి వచ్చిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ జాటోత్ రామచంద్రునాయక్పై పలువురు మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇంది�
సినిమా ఇండస్ట్రీలో కేవలం నిర్మాత, హీరో, దర్శకుడు మా త్రమే లాభపడుతున్నారని, వారి కోసమే సినిమాలు తీస్తున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వ్యాఖ్యానించారు.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరుచేసినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
తాను రాజీనామా చేయ డం లేదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
[01:14]‘‘మన దక్షిణ భారతదేశంలో తారల్ని ప్రతి అభిమానీ తన జీవితంలో ఒక అంతర్భాగంగా భావిస్తాడు. అందులో నాకు చాలా భావోద్వేగాలు కనిపించాయి. కథానాయకుడు, అభిమాని మధ్య ఉన్న ఆ బంధం నేపథ్యంలో ఒక మంచి కథ చెప్పొచ్చు అనిపించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనతో ఓ పక్క రాష్ర్టాన్ని లూటీ చేస్తుండగా మరో పక్క కేసీఆర్ అమలు చేసిన పథకాలను నిలిపివేసి ప్రజలను బాధపెడుతున్నదని మా జీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్రెడ్డి ధ్వజమెత్
[01:12]‘‘గన్ అంటేనే ఎంతో శక్తిమంతమైనది. దానికి త్రిశూలం, దైవత్వం తోడైతే అది ఇంకెంత బలంగా మారుతుందో. అందుకు తగ్గట్టుగానే ‘అఖండ 2’లో పోరాట ఘట్టాలు ఉంటాయి’’ అన్నారు రామ్లక్ష్మణ్.
రాష్ట్రంలో నాటింగ్హామ్ వర్సిటీ ఆఫ్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వర్సిటీ ప్రతినిధి బృందానికి సూచించారు.
అత్యాధునిక సౌకర్యాలు, అధునాతన హంగులతో నిర్మితమైన సిద్దిపేట జిల్లా జైలు ప్రారంభానికి సిద్ధమైంది. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామ శివారులోని 34 ఎకరాల్లో జైలు నిర్మితమైంది. బీఆర్ఎస్ ప్రభుత్�
[01:11]‘‘మన భారతదేశ చరిత్రకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవి వట్టి రాజుల కథలో యుద్ధ గాథలో మాత్రమే కాదు. మన సంస్కృతికి పునాదులు. ఆ చరిత్రలో చెప్పని ఒక గొప్ప వీరుడి కథే ఈ ‘స్వయంభూ’’ అన్నారు నిఖిల్.
[01:09]విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. పూరి, ఛార్మి కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల నిర్మిస్తున్నారు.
అప్పుల బాధతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రై తు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం డోర్లి గ్రామానికి చెందిన రైతు జలారపు లింగన్న (22) తన
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సర్పం చ్, వార్డు సభ్యుల సీట్ల రిజర్వేషన్లు తేలాయి. యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈమేరకు కలెక్టర్ హనుమంతరావు గెజిట్ నో
విద్యార్థుల్లో ఊబకాయం పెరుగుతుండటం, చిన్నారుల్లోనూ షుగర్ కేసులు బయటపడుతుండటంతో ప్రత్యేకించి స్కూళ్లల్లో ‘షుగర్బోర్డు’లు ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీలు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య సోమవారం జిల్లాలోని 613 పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేశారు. కలెక్ట�
బీపీ, షుగర్ తరువాత ఎక్కువగా వినిపించే రుగ్మత థైరాయిడ్! ఈ సమస్య మహిళల్లోనే అధికంగా కనిపిస్తుంది. మెడ భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఒక ప్రధానమైన గ్రంథినే థైరాయిడ్ అంటారు. దీని నుంచి థైరాయిడ్ హార్మో�
పీహెచ్డీ పూర్తి చేసేందుకు సాధారణంగా ఐదేండ్ల సమయం పడుతుంది. కానీ ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ కనీసం ఏడెనిమిదేండ్లు ఎదురుచూడాల్సిందే. గైడ్తో సత్ప్రవర�
స్వదేశంలో భారత జట్టుకు మరో ఘోర పరాభవం తప్పేలా లేదు! గెలిచే అవకాశమున్న ఈడెన్గార్డెన్స్లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన టీమ్ఇండియా.. రెండో టెస్టులోనూ అదే బాటలో పయనిస్తున్నది. ప్రత్యర్థి బ్యాటర్లు భారీ స్క�
భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం రాష్ట్రపతి భవనంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఆయన హిందీలో దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు.
నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను యంత్రాంగం పూర్తి చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది.
తమ గ్రామానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారిని నియమించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన రైతులు స్థానిక అగ్రికల్చర్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహ�
రైతులకు న్యాయం చేయమని అడిగితే మాపై కేసులు నమోదు చేస్తారా..? అధికారం ఉంది కదా అని అధికారులతో అడ్డగోలు కేసులు పెట్టించడం తగదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరికి సూచిం
ఎన్నికల హామీలతోపాటు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహ�
బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న జరగాల్సిన సమావేశాన్ని 25కు మార్చినట్లు �
ట్రాన్సిట్ హాల్ట్ సందర్భంగా తన భారతీయ పాస్పోర్టును గుర్తించడానికి నిరాకరించిన చైనా ఇమిగ్రేషన్ అధికారులు షాంఘై విమానాశ్రయంలో తనను 18 గంటలపాటు బంధించి తీవ్ర వేధింపులకు గురి చేశారని అరుణాచల్ ప్రదేశ�
కానిస్టేబుల్ చేతిలోని గన్ మిస్ఫైర్ అయిన ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్పేట పోలీస్ లైన్ సీపీఎల్ హెడ్ క్వార్టర్స్లో కానిస్టేబుల్