[21:39]AI Video row: ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్పై ఏఐ వీడియో రూపొందించిన కాంగ్రెస్, ఆ పార్టీ ఐటీ సెల్పై కేసు నమోదైంది. భాజపా దిల్లీ ఎలక్షన్ సెల్ కన్వీనర్ సంకేత్ గుప్తా ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ మంత్రుల సమావేశంలో కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించిన ఆయన.. ఐదేళ్ల వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం.. ఇక మనం వేగ�
Andhra Cricket Association : గత కొంత కాలంగా దేశవాళీ క్రికెట్లో తేలిపోతున్న ఆంధ్ర జట్టుకు త్వరలోనే మహర్ధశ రాబోతోంది. వచ్చే డొమెస్టిక్ సీజన్లో న్యూజిలాండ్ మాజీ కోచ్ గ్యారీ స్టీడ్ (Gary Stead) ఆ టీమ్కు కోచింగ్ ఇవ్వనున్నాడు.
[21:27]కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించి తీరాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నికర, మిగులు, వరద జలాల్లో చుక్క నీరు కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు.
[21:12]ఆంధ్ర క్రికెట్ అసోసియేషణ్ (ఏసీఏ) రంజీ క్రికెట్ సీజన్ 2025-26కు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ గ్యారీ స్టీడ్ను పురుషుల జట్టుకు ప్రధాన కోచ్గా నియమించింది.
Viral Video ఇటీవల ఢిల్లీలోని ఓ కారు షోరూం మొదటి అంతస్తు నుంచి మహీంద్రా థార్ వాహనం కింద పడిపోయిన ఘటనపై యువతి మాని పవార్ స్పందించింది. తాను చనిపోయానని వస్తున్న వదంతులను ఖండించింది. తాను బతికే ఉన్నానని, ఈ ప్రమాదంల�
మన ఆరోగ్యం కోసం పోషకాలు ఉండే ఆహారాలను తినాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. పోషకాల విషయానికి వస్తే వాటిల్లో స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని రెండు రకాలు ఉంటాయి.
[20:27]నాటో (NATO) దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడంతోపాటు, చైనాపై సుంకాలు (Tariff) విధించినప్పుడే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగుస్తుందన్నారు.