రాష్ట్రంలోని మాజీ సైనికుల పిల్లలకు కంప్యూటర్ గ్రాంట్ కింద రూ. 40 వేలు ఇవ్వనున్నట్టు సైనిక సంక్షేమశాఖ ప్రకటించింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన మాజీ సైనికుల పిల్లలు అర్హులని, సాయధ దళాల పతాక నిధి నుంచి �
నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీ సంస్థ పెండింగ్ పాల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి పాల కేంద్రం వద్ద రైతులు నిరసన తెలిపారు. వార�
[02:55]ఆర్థిక వ్యవహారాల ఆడిట్ కోసం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ)ని ఏర్పాటు చేయనుంది.
[02:54]వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కొత్త టూల్స్ను విడుదల చేసింది. భారత సృజనాత్మక వ్యవస్థను, డిజిటల్ అవసరాలను బలోపేతం చేసేందుకు ఈ ఫీచర్లు దోహదపడతాయని సంస్థ తెలిపింది.
[02:54]అన్ని రకాల భూప్రాంతాల్లోనూ ప్రయాణించే వీలున్న బీవీఎస్10 సింధు వాహనాన్ని భారత రక్షణ బలగాల కోసం తయారు చేయడానికి ఎల్ అండ్ టీ, బీఏఈ సిస్టమ్స్ అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి.
రోజు రోజుకు పెరుగుతున్న చలి బారి నుం చి తప్పించుకునేందుకు ప్రజలు స్వెటర్లను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన దుకాణాల్లో వీటిని కొనుగోలు చేస్తున్నారు. వరంగల్ నగరంతో పాటు ఆయా జి�
రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మెరుగుపడటం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు డిస్కంలు దాదాపు రూ.20 వేల కోట్ల లోటుతో నడుస్తున్నాయి. వాటి ఆదాయానికి, వ్యయానికి మధ్య �
ప్రభుత్వ దవాఖానలో మందుల కొరతతో ప్రజలను ఇబ్బందులు పెడితే సహించేది లేదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హెచ్చరించారు. బుధవారం వనస్థలిపురం ఏరియా దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు సరైన మంద
శీతాకాలంలో చలితీవ్రత, పొగమంచు కారణంగా వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. చీకటి వేళల్లో పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ఆ సమయంలో దగ్గరి దగ్గరి వాహనాలే కన్పించవు.. ఒక వాహనా న�
ఎవ్వరూ అధైర్య పడొద్దు, భవిష్యత్ బీఆర్ఎస్దే, రానున్న అన్ని ఎన్నికల్లో గెలిచి చూపిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. బుధవారం మాజీ మంత్రి మల్లారెడ్
నగరంలో రెండు నెలల తర్వాత వచ్చే మున్సిపల్/ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని, బీఆర్ఎస్ పార్టీ పవర్ చూపిస్తామని ఆ పార్టీ కార్యకర్తలు శపథం చేశారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గాని�
ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి గుండె ఆరోగ్యం అత్యంత ప్రధానమైనదని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ రాష్ట్ర ఐటీ విభాగాధిపతి నితిజ్ఞ హర్కారా అన్నారు. బుధవారం రెనోవా దవాఖాన సౌజన్యంతో ఆల్ ఇండ�
[02:53]గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో తన కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.1.11 లక్షల కోట్లుగా నమోదైందని శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ తెలిపింది. 2023-24 ఆదాయం రూ.99,541.6 కోట్లతో పోలిస్తే ఇది 11% కంటే ఎక్కువ.
[02:52]సౌందర్య సాధనాల విభాగంలో అగ్రగామి సంస్థ లోరియల్, హైదరాబాద్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయబోతోందని తెలిసింది. ఫ్రాన్స్కు చెందిన ఈ సంస్థకు మనదేశంలోని ముంబయి, బెంగళూరుల్లో వ్యాపార, పరిశోధనా కేంద్రాలున్నాయి.
[02:51]మన దేశంలో ఎగుమతిదార్లు, దిగుమతిదార్లు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలకు సమగ్ర వివరాలు అందించేందుకు ది ట్రేడ్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ పోర్టల్ (టీఐఏ) దోహదపడుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్ గోయల్ వెల్లడించారు.
[02:50]నీరు, ప్లంబింగ్ ఉత్పత్తులకు సంబంధించిన బెల్జియం సంస్థ అలియాక్సిస్ భారత్ను అత్యంత వాస్తవిక వృద్ధి మార్కెట్గా అభివర్ణించింది. అమెరికా తర్వాత తమకు అతి పెద్ద రెండో మార్కెట్ భారతేనని పేర్కొంది.
[02:48]ఐఫోన్ల సంరక్షణ కోసం మనదేశంలో టెక్ దిగ్గజం యాపిల్ అమలుచేస్తున్న యాపిల్కేర్ ప్లస్లో మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ చోరీ జరిగినా, పోగొట్టుకున్నా కూడా ఈ పథకం కింద భద్రత ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
[02:44]ప్రస్తుతం భారత్ జనాభా 146 కోట్లు. దాదాపు శతాబ్దం చరిత్ర ఉన్న ఫుట్బాల్ ప్రపంచకప్లో మన దేశం ఒక్కసారీ ఆడింది లేదు. కానీ భారత్లో ఒక చిన్న పట్టణంతో సమానంగా జనాభా ఉన్న ఓ దేశం వచ్చే ఏడాది సాకర్ ప్రపంచకప్లో బరిలోకి దిగనుంది.
[02:40]మహిళల వన్డే ప్రపంచకప్ కోసం 47 ఏళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు ఈ నెలలోనే తెరదించింది భారత జట్టు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో హర్మన్ప్రీత్సేన ప్రపంచకప్ను చేజిక్కించుకోవడంతో దేశంలో క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకపోయాయి.
[02:38]వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను ఆతిథ్య న్యూజిలాండ్ మరో మ్యాచ్ ఉండగానే చేజిక్కించుకుంది. బుధవారం రెండో మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన కివీస్..
[02:28]రంజీ ట్రోఫీలో ఆంధ్ర వరుసగా మూడో విజయం నమోదు చేసింది. బుధవారం ముగిసిన ఎలైట్ గ్రూపు-ఎ మ్యాచ్లో ఆంధ్ర ఇన్నింగ్స్, 81 పరుగుల తేడాతో ఝార్ఖండ్ను చిత్తుచేసింది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో అగ్ర కథానాయికలు ఏడాదికి రెండుమూడు చిత్రాలు చేయడమే కష్టమైపోతున్నది. అలాంటిది ఒకే క్యాలెండర్ ఇయర్లో ఏడు చిత్రాలు చేసిన దక్షిణాది నాయికగా అనుపమ పరమేశ్వరన్ కొత్త ఫీట్ను సాధి�
నూనెలు సలసల కాగుతున్నాయి. కూరగాయల ధరలు కుతకుత ఉడుకుతున్నాయి. కొబ్బరికాయలు, కోడిగుడ్ల ధరలు.. ఇలా నిత్యావసరాల ధరలు రోజుకొకటి చొప్పున పెరుగుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ధరలను అదుపులో పెట్టాల్సిన �
డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ అయిన క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్డీలు వసూలు చేస్తున్న అధిక యూజర్ ఛార్జీలకు వ్యతిరేకంగా బుధవారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎ
‘నేను ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో ఇదొక విభిన్నమైన సినిమా. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది. ఈ జోనర్లో నాకు మరిన్ని సినిమా ఆఫర్లను అందిస్తుందనే నమ్మకం ఏర్పడింది’ అన్నారు ప్రమ�
‘గత కొంతకాలంగా వరుసగా మూడు సినిమాలు చేశా. కానీ ఈ సినిమా చాలా ఎమోషనల్ ఫిలిం. వ్యక్తిగతంగా కూడా ఈ సినిమాతో ఎంతగానో కనెక్ట్ అయ్యాను. నా మనసులోని ఆలోచనలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి’ అన్నారు హీరో రామ్. ఆయన నటించి�
‘మా చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తున్నది. వచ్చే ఆదివారం వరకు ఏడుకోట్లు వసూలు చేస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అన్నారు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి. ఆయన నిర్మాతగా నిర్వి హరిప్రసాద్�
అగ్ర హీరో కార్తి నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘వా వాతియార్'. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అన్నగారు వస�
‘ఓ అందమైన జంట కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ద్వారా మరింత మంది ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకుంటాననే నమ్మకం ఉంది’ అన్నారు ప్రియదర్శి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమంటే’. ’థ్రిల్లు ప్రాప్తిరస�
మహేష్బాబుతో రాజమౌళి రూపొందిస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’లో పలువురు అగ్ర తారలు భాగమవుతున్న విషయం తెలిసిందే. ప్రతినాయకుడు కుంభ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్సుకుమారన్, మందానికిగా క
అగ్ర కథానాయిక నయనతార మంగళవారం జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్శివన్ నయనతారకు పదికోట్ల విలువైన రోల్స్ రాయిస్ స్పెక్ట్రా బ్లాక్ బ్యాడ్జ్ కారును బహుమతిగా అందిచాడు.
గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్న 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో గిరిజన నృత్యం గుస్సాడీని ప్రదర్శించనున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 20న తెలంగాణ గోండు గిరిజ
ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో 23 మంది చిన్నారులను ప్రమాదకర పరిస్థితుల్లో తరలిస్తూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకున్నది.
ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజాసేవలో బీఆర్ఎస్ నేతల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు ప్రజాసేవలో ఉన్నామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని రేణుక గార్డెన్స్ల
వానకాలం అధిక వర్షాలు కురవడంతో పాటు తుపాన్తో ఎడతెరపి లేని వానలు కురిసి అనేక పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం విభిన్న పంటల సాగుకు ప్రసిద్ధి. ఈ మండలంలో రైతులు సో�