సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబార్పేటలో ఘటన గజ్వేల్/వర్గల్, వెలుగు: ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతోందని, ఆమె కుటుంబీకులు దాడి చేసి కొట్టారన
దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో పల్లె దవాఖా
కోదాడ,వెలుగు: సీఐడీలో పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డ
Government to Issue Gazette Notification Today on Formation of New Districts in AP
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 2047 నాటి వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాల
కోదాడ, వెలుగు: దేశభక్తిని పెంపొందించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్
హైదరాబాద్సిటీ, వెలుగు: వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటితో వాహనాలు కడిగిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు. మంగళవారం వాటర్బోర్డు ఎం
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు వడ్డీ లేని రుణాలను మూడో విడత కార్యక్రమం చేపట్టారు. నల్గొండ జిల్లాలో రూ.66.78 కోట్లు న
Constitution Day: రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వర్తించాలని దేశ పౌరులను ప్రధాని మోదీ కోరారు. బలమైన ప్రజాస్వామ్యానికి ఇవే పునాది అని ఆయన అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన దేశ పౌరులకు లేఖ రాశ�
[10:37]Naia Island: లక్ష్మీమిత్తల్ (Lakshmi Mittal) నయా ఐలాండ్లోకి మకాం మారుస్తున్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ అర్బన్, వెలుగు : ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరి
మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి యాదగిరిగుట్ట, వెలుగు: నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తో మదర్ డెయిరీ పరస్పర అంగీకార ఒప
నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం నకిరేకల్, (వెలుగు ): మూసీ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని నకిరేకల్ ఎమ్మెల్య
PuriSethupathi డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ పూరీసేతుపతి.
నల్లగొండ జిల్లాలో కబేళాకు తరలిస్తు్న్న గోవులను పట్టుకున్నారు పోలీసులు. నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో 65 జాతీయ రహదారిపై తనఖీలు చేసిన పోలీసులు
ఇక అందరూ కార్మిక భద్రత పరిధిలోకి: సంజయ్ హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో వర్కింగ్ జర్నలిస్టుల నిర్వచ
NBK 111: నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' (అఖండ సెకండ�
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు, రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఛాంపియన్’. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న
Mumbai Terror Attack భారత చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటైన ముంబై ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా 17 ఏండ్లు పూర్తయింది.
డిసెంబర్ 11,14,17 తేదీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉమ్మడి వరంగల్ జిల్ల
[10:31]అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
మూడు దశల్లో ఎన్నికలు దశల వారీ ఎన్నికలకు పంచాయతీలు.. వార్డుల విభజన అమల్లోకి ఎన్నికల కోడ్ యాదాద్రి, నల్గొండ, వెలుగు: పంచా
Andhra King Taluka ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అభిమానుల ఆనందానికి అవధుల్లేవు! 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, 'U/A' సర్టిఫికెట్ అందుకోవడమే కాక, బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకుంద�
[10:27]గువాహటి వేదికగా టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్లో తలపడుతున్నాయి. 27/2 ఓవర్నైట్ స్కోర్తో టీమ్ఇండియా అయిదో రోజు ఆటను ప్రారంభించింది. 31.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్ (8*), రవీంద్ర జడేజా (0*) ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు రిజర్వేషన్ల ఫైనల్తో అభ్యర్థుల వేటలో పార్టీలు భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం టౌన్, వెలుగు : గ్రామ పం
హిందువులు.. పండుగలకు.. పుణ్య దినాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పురాణాల ప్రకారం జగన్మాత కుమారుడు కమారస్వామి.. సుబ్రమణ్యేశ్వరస్వామి ఆరాధనకు చాలా వి
జూబ్లీహిల్స్, వెలుగు: ఓ సెక్యూరిటీ గార్డు తాను పనిచేస్తున్న ఇంటికే కన్నం వేయాలని చూశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది. జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్
పల్లెపోరు షురూ షెడ్యూలు విడుదలతో గ్రామాల్లో ఎన్నికల వేడి గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
Nirmala Gavit మహారాష్ట్ర నాసిక్ (Nashik)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శివసేన (Shiv Sena) పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నిర్మలా గవిట్ (Nirmala Gavit)పైకి ఓ కారు దూసుకెళ్లింది.
భూపాలపల్లి రూరల్, వెలుగు: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామంలో
కురవి, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధే సర్కారు లక్ష్యమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. మంగళవారం కురవి మండల కేంద్రంలోన
వర్ధన్నపేట, వెలుగు: ఉప్పరపల్లి క్రాస్ వద్ద ఐదెకరాల ప్రభుత్వ భూమిలో రూ.28 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ఆస్పత్రికి ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు కలెక
పచ్చ కామెర్లు వచ్చిన వారి శరీరం పసుపు రంగులో కనిపిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. కళ్లు కూడా పసుపు రంగులో దర్శనమిస్తుంటాయి. రక్తంలో బైలిరుబిన్ అనే సమ్మేళనం అధికంగా చేరడం వల్ల పచ్
ఫస్ట్ విడతకు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసిన యంత్రాంగం నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్ని
పర్వతగిరి, వెలుగు: కల్లెడ ఆర్డీఎఫ్ కాలేజీ స్టూడెంట్ గుగులోతు వెన్నెల రాష్ట్రస్థాయి వాలీబాల్పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జనార్ధన్ తెలిపారు. ఎస్జీ
తొర్రూరు, వెలుగు: కాంగ్రెస్మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. మంగళవారం తొర్రూరు బీఆర్ఎస్ ఆఫీస్లో పార్టీ
రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించలేదు: దాసు సురేశ్ హైదరాబాద్, వెలుగు: సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల కేటాయింపులో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్&rsqu
[10:08]భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సంపద తొమ్మిది నెలల్లో రెట్టింపయ్యింది.
[10:20]2021 తర్వాత నుంచి అఫ్గాన్తో సంబంధాల పునరుద్ధరణకు చేసిన యత్నాలు విఫలమైనట్లు పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ జియోన్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పులుల కదలికలను పర్యవేక్షించేందుకు అరణ్య భవన్లో ‘టైగర్ ప్రొటెక్షన్ సెల్’ ప్రారంభం హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీని ఉప&z
జనగామ అర్బన్, వెలుగు: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్ అన్నారు. మంగ
ధర్మసాగర్(వేలేరు), వెలుగు: లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయడం నేరమని, సమాచారం తెలిస్తే 63000 30940 నంబర్లో తెలియజేయాలని డీఎంహెచ్ వో అప్పయ్
ట్రాఫిక్ చలానా వ్యవస్థ వివరాలివ్వాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: చలానాలు విధి
Lalu Family Trouble: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆర్జేడీ అధినే�
Raju Weds Rambai చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అందుకున్న చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి సాయిలు కంపటి దర్శకత్వం వహించాడు.
మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ నిర్వాహకులకు క్రిప్టోలో పేమెంట్ ఐబొమ్మ మాటున బెట్టింగ్ యాప్స్, వ్యూయర్స్ లెక్కతో డాలర్లు&nbs
మహబూబాబాద్, వెలుగు: విద్యార్థులు సైన్స్పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. మంగళవారం మహబూబా
Gold Price Today: తగ్గినట్లే తగ్గి ఆశచూపిస్తున్న బంగారం, వెండి రేట్లు మళ్లీ యమా స్పీడులో దూసుకుపోతున్నాయి. రేసుగుర్రంలా దూకుడు పెంచిన విలువైన లోహాలు మ
ఆసిఫాబాద్, వెలుగు: మహిళల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేం
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్పూర్ జిల్లా పోలీసుల ఎదుట మంగళవారం 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.89 లక్షల రివార్డు ఉ
[09:59]చైనాలో అధికారులు తనని వేధించిన సమయంలో అండగా నిలిచిన వారికి అరుణాచల్ ప్రదేశ్ మహిళ పెమా వాంగ్జోమ్ థాంగ్డోక్ కృతజ్ఞతలు తెలిపారు.
అట్టహాసంగా చెక్కుల పంపిణీ లక్సెట్టిపేట, వెలుగు: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందజేస్తోందని మంచిర్యాల క
వేములవాడ, వెలుగు: -రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో సమీపంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్లిన వేములవాడ ఎమ్మెల్యే, విప
ఆసిఫాబాద్లో దిష్టిబొమ్మ దగ్ధాన్ని అడ్డుకున్న పోలీసులు బీసీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట పలు చోట్ల ర్యాలీలు ఆందోళనలు ఆసిఫాబాద్/ఆదిలాబాద్/
11 మందితో హైలెవల్ కమిటీ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల రూపురేఖలు మార్చే ది
కోల్ బెల్ట్, వెలుగు: రాష్ట్రంలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కష్టపడి పనిచేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్వె
సాద్యాసాధ్యాలను పరిశీలించాలని కేబినెట్ లో నిర్ణయం భద్రాద్రికొత్తగూడెం. వెలుగు : జిల్లాలోని పాల్వంచలో 1600మెగావాట్ల పవర్ ప్లాంట్ల ఏర్ప
INDvSA: ఇండియా ఎదురీదుతున్నది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో ఓటమి దిశగా వెళ్తున్నది. అయిదో రోజు తొలి సెషన్లో ఒకే ఓవర్లో ఇండియా రెండు వికెట్లు కోల్పో్యింది.
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తుడు మర్రి శివ సైకిల్పై మంగళవారం శబరిమలకు బయలుదేరారు. స్థానిక హరిహర అయ్యప
న్యూఢిల్లీ: ఆటో కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా 2027 చివరి నాటికి 180 కిలోవాట్ల సామర్థ్యం గల 250 ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు
Telangana Police అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన దీక్షల్లో ఉన్న పోలీసులు విధుల్లోకి రావద్దని, డ్యూటీలో ఉన్న సమయంలో ఎలాంటి మతాచారాలు చేయకూడదని స్పష్టమై�
న్యూఢిల్లీ: అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మంగళవారం (నవంబర్ 25) భారతదేశంలో అతిపెద్ద రైట్స్ ఇష్యూను ప్రారంభించింది. కంపెనీ షేర్లను ర
కాష్ పటేల్.. భారత సంతతికి చెందిన అమెరికన్. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ�
Top