Sasivadane ఈ ఏడాది అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన శశివదనే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక ఓటీటీలో తన లక్ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
[18:50]బ్యాంకు పొదుపు ఖాతాలో లావాదేవీలు పదేళ్లుగా నిలిచిపోయాయా.. వాడుకలోలేని ఖాతాగా బ్యాంకు నిర్ణయించి అందులోని మొత్తాలు ఆర్బీఐకి బదిలీ చేసిందా.. డబ్బు వెనక్కి రాలేదని, అవి ఎలా వస్తాయని చింతిస్తున్నారా.. అలాంటి ఖాతాల కోసం ఆర్బీఐ కొత్తగా ఓ పథకాన్ని ప్రకటించింది.
Cristiano Ronaldo : ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ఇప్పటికీ కుర్రాడిని తలపిస్తున్నాడు. మైదానంలో దిగితే గోల్స్ పండగే అన్నట్టుగా ఆడుతున్నాడీ సాకర్ వెటరన్.
[18:31]పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కోటీశ్వరులు అయ్యే స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్ మండల కేంద్రంలోని �
ఆత్మకూరు(ఎం) మండలంలోని కప్రాయపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు దేవినేని సంతోష్ కుమార్ సోమవారం యాదగిరిగుట్టలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చే�
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని సాలార్జంగ్ పేట ఈద్గా అభివృద్ధి, లక్ష్మీపురంలో షాదీఖానా ని�
US pilot quits Dubai air show భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయింది. ఐఏఎఫ్ పైలట్ మరణించారు. అయినప్పటికీ నిర్వాహకులు ఎయిర్ షో కొనసాగించడంపై అమెరికా వైమానిక దళానికి చెందిన పైలట్
DoT warning మీకు చీటికిమాటికి సిమ్ కార్డులు (SIM cards) మార్చే అలవాటు ఉందా..? పాత సిమ్ కార్డులను బ్లాక్ చేయించకుండా వదిలేస్తున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఒకవేళ మీ సిమ్ దుర్వినియోగం అయితే మీరు కోర్ట
5000 Note ఆర్బీఐ కొత్తగా రూ.5 వేల నోట్లను తీసుకురాబోతుందా.. కొద్దిరోజులుగా సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఆ ప్ర
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కోదాడకు చెందిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటారు. మూడు రోజుల పాటు వరంగల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ పోటీల
మడమ తిప్పడం.. మాట తప్పడం సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర అని మాజీ స్పీకర్ మధుసూదనచారి విమర్శించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని .. బిహార్లో రాహుల్ గాంధీ ప్రచారం చేసుకున్నారని తె�
Gautam Gambhir : గ్రెగ్ ఛాపెల్.. ఈ పేరు వింటే చాలు భారత క్రికెట్ పాలిట విలన్ అని చెబుతారు చాలామంది. కెప్టెన్ సౌరవ్ గంగూలీతో విభేదాలు.. డ్రెస్సింగ్ రూమ్లో గొడవలకు కారణమైన ఛాపెల్ టీమిండియాను నాశనం పట్టించాడు. చూస్తుం�
కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో చిక్కు రంగయ్య జ్ఞాపకార్థం 4 సైకిళ్లను, 70 బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్
MP dk aruna అధికార పార్టీలో ఉన్నాం.. ఇళ్లపైకొచ్చి దాడులు చేస్తామంటే ఊరుకోం.. ఇది ఎవ్వరి జాగిరు కాదు.. ఖబర్దార్ అంటూ బీజేపీ ఎంపీ డీకే అరుణ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో ఎంపీ డీకే అరుణ సోమవ�
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు.
బీసీలకు అన్ని రాజకీయ అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ అడుగడుగునా బీసీలను మోసం చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎంపీ వద్�