రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వంట కార్మికుల పెండింగ్ వేతనాలు, కోడిగుడ్ల బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ క
ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ను నిర్వహిస్తున్న కేసులో అరెస్టయిన ఇమ్మడి రవిని ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న సైబర్క్రైమ్ పోలీసులు రెండోరోజైన శుక్రవారం కీలక విషయాలను గుర్తించారని తెలిసింది.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో మార్చి 9 నుంచి 20 వరకు జరుగనున్న ‘కమిషన్ ఆఫ్ స్టేటస్ ఉమెన్'లో పాల్గొనేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి మొదలైన ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్కు తొలిరోజే రసవత్తరమైన ఆరంభం! పేసర్లు నిప్పులు చెలరేగిన పెర్త్లో ఒకేరోజు 19 వికెట్లు నేలకూలాయి.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే తొలి టెస్టు చేజార్చుకున్న టీమ్ఇండియా చావోరేవో లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
[04:38]‘మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కాకినాడ జిల్లాలో మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల ప్రణాళిక అమలుకు మార్గసూచి తుదిదశకు చేరింది.
[04:39]రానున్న మూడేళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయడమే లక్ష్యంగా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పూర్తయిన గృహాలకు ఇకపై ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేయించాలని సూచించారు.
మార్చిలోగా మావోయిస్టులను అంతం చేస్తామని శపథం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్షా దమ్ముంటే.. దేశంలోని అవినీతిని, తీవ్రవాదాన్ని అంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. ఈనెల 27న ఢిల్లీ డబ్ల్యూపీఎల్ వేలం పాట జరుగనుంది. రానున్న లీగ్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే కొందరిని అట్టిపెట్టుకోగా, మరికొందరిని వదులుకున్న
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం కోటా ఇస్తామని ధోకా చేసిన కాంగ్రెస్ సర్కారుపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగం
పేద విద్యార్థులు చదువుకునే గురుకులం సమస్యల వలయంగా మారింది. అసలు విద్యార్థులు ఉండలేని దుస్థితి నెలకొన్నది. చుట్టూ ముసిరిన సమస్యలతో ఆ చిన్నారులు సహవాసం చే యాల్సి వస్తున్నది.
మన దేశ సంస్కృతీ సంప్రదాయాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్నదని.. మన ప్రత్యేకతలు, కళా సంపద, సంప్రదాయాలను యువత తెలుసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
ఇద్దరు భారత షట్లర్ల మధ్య జరిగిన క్వార్టర్స్ పోరులో లక్ష్యసేన్దే పైచేయి అయింది. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నీలో లక్ష్య.. 23-21, 21-11తో భారత్కే చెందిన ఆయూశ్ శెట్టిపై విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లాడ�
డెఫ్లింపిక్స్లో భారత షూటర్ల ఆధిపత్యం కొనసాగుతున్నది. ఇప్పటికే పలు విభాగాల్లో మన షూటర్లు డజను పతకాలు సాధించగా.. శుక్రవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్లో శౌర్య సైనీ రజతంతో మెరిశాడు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను భూకంపం వణికించింది. శుక్రవారం ఉదయం సంభవించిన ఈ విపత్తుతో బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు కొద్దిసేపు నిలిచిపోయింది.
[04:35]ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రోడ్ల నిర్మాణానికే రూ.లక్ష కోట్లను ఖర్చు చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
[04:35]ఆహార భద్రతను బలోపేతం చేస్తూ 3.31 కోట్ల మందికి ప్రతి నెలా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. జాతీయ ఆహార భద్రతాకార్డు(ఎన్ఎఫ్ఎస్ఏ) లబ్ధిదారులకు అదనంగా ఒక కిలో చొప్పున బియ్యాన్ని ఇస్తోంది.
[04:31]వచ్చే జనవరిలో ప్రారంభమయ్యే ఇంటర్ ప్రాక్టికల్స్, ఫిబ్రవరిలో మొదలయ్యే వార్షిక పరీక్షల్లో ఎటువంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు అధికారులను సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి ఆదేశించారు.
[04:13]ప్రైవేట్, అన్ ఎయిడెడ్, మైనారిటీ, నాన్మైనారిటీ కళాశాలల్లో పీజీ వైద్య విద్య (మెడికల్, డెంటల్)లో స్థానిక కోటా రిజర్వేషన్లు ప్రస్తుత ప్రవేశాలకు వర్తించవంటూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
[04:20]విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ నెల 25న రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుందని సాధారణ పరిపాలనాశాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది.
[04:21]రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం తెలిపిన అంచనాల మేరకు ఆదాయం రాకపోవడంతో ఆర్థిక ద్రవ్యలోటు పెరుగుతోంది. దాన్ని పూడ్చుకునేందుకు సర్కారు కొత్త రుణాలు సేకరిస్తోంది.
[03:35]నిరుడు న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్కు గురైతే అది అనుకోకుండా ఎదురైన పరాభవమని.. సొంతగడ్డపై మళ్లీ ఇలాంటి పరాజయాలు ఎదురవ్వవని అనుకున్నారు అభిమానులు! కానీ గత వారం దక్షిణాఫ్రికా చేతిలోనూ అనూహ్య ఓటమి ఎదురవ్వడంతో టీమ్ఇండియాకు ఏమైంది..