Delhi Blast ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అల్ ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీని 2002 నాటి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PML) సెక్షన్ 19 కింద అరె�
INDA vs OMNA : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో రెండో విజయంపై కన్నేసిన భారత ఏ జట్టు ఒమన్(Oman)ను తక్కువకే కట్టడి చేసింది. ఓపెనర్ హమ్మద్ మిర్జా(32) మెరుపులకు విజయ్కుమార్(1-34 ) చెక్ పెట్టగా.. మిడిల్ ఓవర్లలో సుయాశ్ శర్మ (2-
Gold-Silver Price బంగారం, వెండి ధరలు సామాన్యులకు భారీ ఊరటనిచ్చాయి. ఒకేరోజు భారీగా ధరలు దిగివచ్చాయి. బంగారం రూ.4వేలు, వెండి రూ.8వేల వరకు తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేటు కోత అంచనాలు తగ్గడంతో ధరలు �
[21:32]Bullet Train: బుల్లెట్ రైలు తొలి పరుగు 2027 ఆగస్టులో ఉంటుందని కేంద్రం మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇది సూరత్ నుంచి వాపి మధ్య 100 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుంది.
Bihar : బిహార్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతోంది. నవంబర్ 20వ తేదీన పట్నాలోని గాంధీ మైదానంలో ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కానీ, క్యాబినెట్�
[20:51]సాధారణంగా ఏ టెస్టు మ్యాచ్లోనైనా లంచ్ బ్రేక్ తర్వాత టీ విరామం ఉంటుంది. కానీ, నవంబర్ 22 నుంచి గువాహటిలో భారత్, సౌతాఫ్రికా (IND vs SA) మధ్య జరగనున్న రెండో టెస్టులో ఇది రివర్స్ కానుంది.
భారతదేశంలోని గ్రామీణ పేదలకు కంటి శస్త్రచికిత్సలు అందించే అడాప్ట్ ఎ విలేజ్ కార్యక్రమానికి మద్దతుగా శంకర నేత్రాలయ USA మిల్వాకీలో లైట్ మ్యూజికల్ కన్సర్ట్ను నిర్వహించింది. పెవాకీలోని విస్కాన్సిన్ హిందూ ద�