దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ బాంబుపేలుడుపై ఢిల్లీ పోలీసులు, భద్రతా దళాలు మంగవారం దర్యాప్తు ప్రారంభించాయి.
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన ఎంతోమంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చాందినీ చౌక్కు చెందిన వ్యాపారవేత్త 34 ఏండ్ల అమర్ కటారియా ప్రాణాలు కోల్పోగా, శరీరంపై అమ్మా, నాన్న, కృతి(భార్య పేరు).. అనే పదాలతో ఉన్న టాటూస్�
[05:45]బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపడుతున్నట్లు బీసీ ఐకాస కార్యనిర్వాహక ఛైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రకటించారు.
[05:44]జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా నిబంధనలు పాటించడం లేదని భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకున్నాయి.
[05:42]తెలంగాణ వ్యవహారాల ఏఐసీసీ కార్యదర్శిగా మహారాష్ట్రకు చెందిన సచిన్సావంత్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
[05:46]ఇంగ్లాండ్ నుంచి శిమ్లాకు వచ్చిన మైకేల్ (72)కు ఈ పర్యటన భావోద్వేగంతో కూడిన అనుభూతిని ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని శిమ్లాకు ఈ బ్రిటిష్ పౌరుడు ఓ ముఖ్యమైన పనిపై వచ్చారు.
బాలికల్లో ధైర్యాన్ని నింపి, వారికి భరోసా కల్పించడమే స్నేహిత కార్యక్రమం లక్ష్యమని, మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే శుక్రవారం సభకు శ్రీకారం చుట్టామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మండలంలోని గర
[05:41]నిషేధిత మత్తు పదార్థం ఎండీఎంఏ సరఫరా కేసులో బెంగళూరులో అరెస్టయిన మధుసూదన్రెడ్డి (మ్యాడీ)తో విశాఖపట్నం వైకాపా విద్యార్థి విభాగం నేత కొండారెడ్డికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి.
[05:42]అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ బయట పడింది. విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమున(29) కిడ్నీని గోవాకు చెందిన రంజన్నాయక్కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.
[05:40]మొంథా తుపాను ధాటికి కూలిన, దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేసింది. గత నెల 27-30 తేదీల మధ్య 20 సెం.మీ. నుంచి 40సెం.మీ. వరకు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
[05:39]జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ సరళి కాంగ్రెస్కే అనుకూలంగా ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనావేస్తూ నిర్వహించిన ప్రచారం కలసి వచ్చినట్లు సీనియర్ నేతలు వివరించారు.
[05:37]ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటివరకు రూ.2,900.35 కోట్లను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ తెలిపారు. ఈ వారంలోనే 18 వేల మందికి రూ.202.90 కోట్లను చెల్లించామన్నారు.
[05:36]లేని భూమి ఉన్నట్లు, అందులో పంట పండినట్లు నకిలీ దస్త్రాలు సృష్టించారు. దానికి కొనసాగింపుగా ఐకేపీ కేంద్రాలకు ధాన్యం విక్రయించినట్లు.. మిల్లుకు సరఫరా చేసినట్లు రాతకోతలు పూర్తి చేశారు. ఏకంగా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2 కోట్లకు పైగా టోకరా వేశారు.
కార్యాలయ పనివేళల అనంతరం కూడా అదనపు పను లు అప్పగిస్తూ, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదు మేరకు జిల్లా సంక్షేమాధికారిపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ�
ఎక్కడైనా పోలింగ్ కేంద్రంలో పోల్ చీటీలతోపాటు చీరలు పంచడం మీరు చూశారా? ఎన్నడైనా పార్టీ జెండా ఉన్న టీ-షర్టులు వేసుకుని పోలింగ్ కేంద్రం వద్ద చీటీలిస్తారని అనుకున్నారా?
అయిన వారి మృతదేహాల కోసం, గల్లంతైన వారి ఆచూకీ కోసం నిరీక్షిస్తున్న పలు కుటుంబాల వారి రోదనలతో న్యూఢిల్లీలోని ఎల్ఎన్జేపీ దవాఖాన మంగళవారం ఉదయం శోక సంద్రంగా మారింది.
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం కారు పేలుడు సంభవించడానికి కొన్ని గంటల ముందు పోలీసులు ఛేదించిన ఫరీదాబాద్ వైట్ కాలర్ ఉగ్ర మాడ్యూల్ వెనుక కీలక పాత్రధారిగా జమ్ము కశ్మీరులోని షోపియాన్కు చెంద�
బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్దామనుకున్న ఓ వ్యక్తి.. వీసా కోసం తనకున్న ఎకరం భూమి అమ్ముకున్నాడు. కొనుగోలుదారుడి బంధువు స్నేహితుడి అకౌంట్ నుంచి తన అకౌంట్లోకి డబ్బులు జమకావడంతో సంతోషించాడు. ఇక విదేశాని
[05:34]తెలంగాణలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఉచిత పంపిణీ పథకం అవసరాలకు వాటినే వినియోగిస్తామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకంలో చేపలను ఆహారంగా చేర్చే అంశంపై సీఎం రేవంత్రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
[05:33]మొంథా తుపాను దెబ్బకు కొందరు రైతుల పొలాల్లో ఇసుక మేటలు వేయగా, ఇంకొందరి పంటలు ఇంకా నీటి మునిగే ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం రాకొండకు చెందిన యశోద పొలంలో వర్షపునీరు నిలిచిపోయి చాలావరకు పంటనష్టం వాటిల్లింది.
శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బీ మొదటి సంవత్సరం మొదటి ఇంటర్నల్ పరీక్షలకు కొందరు విద్యార్థులను అధికారులు నిరాకరించారు. మంగళవారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కాగా, కళాశాలలోని మొత్తం 91 మంది విద్యార్థులకు గ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. ‘నమస్తే తెలంగాణ’ హెచ్చరించినట్టే జరిగింది. 20 వేల దొంగ ఓటర్లు, 20 వేల నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి గెలుపు కోసం బరితెగించింది.
[05:30]సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలోని పొదల్లో సోమవారం అచేతనంగా పడి ఉన్న చిరుత మృతిచెందినట్లు మంగళవారం అటవీశాఖ, పశువైద్యాధికారులు తెలిపారు.
[05:29]దేశంలో చాలాకాలం తరువాత భారీ పేలుడు ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. దిల్లీలో సాయంత్రం 6.52 గంటలకు పేలుడుకు పాల్పడిన ఉగ్రమూకలు 12 మందిని పొట్టనబెట్టుకున్నాయి.
[05:29]‘‘ముప్పై ఏళ్ల కిందట నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వినియోగం గురించి చెబితే హేళనగా మాట్లాడారు. టెక్నాలజీతో హైదరాబాద్ ఎదుగుదల ఎలా సాధ్యమైందో.. భవిష్యత్తులో ఏపీలో ఇంటికో పారిశ్రామికవేత్త అనే మా ఆలోచన కూడా అలాగే సాకారమవుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
జగిత్యాల నడిబొడ్డున కొద్ది రోజులుగా భూ వివాదం రాజుకున్నది. పట్టణంలోని 138 సర్వే నంబర్ భూమిలో 20 గుంటల స్థలం చర్చనీయాంశమవుతున్నది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాజకీయ ప్రజాప్రతినిధులు, వివిధ పార�
[05:27]సాగు భూముల రిజిస్ట్రేషన్లు-మ్యుటేషన్ల ప్రక్రియకు భూమి సబ్ డివిజన్ పటం జోడించే విధానాన్ని అమలు చేసేందుకు రెవెన్యూశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3456 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
[05:28]‘‘మనకు మంచినీరే జీవితం. మట్టి లేనిదే రైతులకు ఆధారం లేదు. ఈ రెండింటినీ కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కృషి చేద్దాం.. మట్టికి జీవం పోసి, మంచినీటిని పరిరక్షించుకోవాలనే ఆలోచనతో చేపట్టిన వాటర్షెడ్ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదాం.
[05:25]భారత్పై సుంకాలు తగ్గించనున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో తమకు అద్భుతమైన అనుబంధం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతా భాగస్వామి అని వెల్లడించారు.
[05:26]‘వైకాపా హయాంలో తితిదే ఛైర్మన్గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి పీఏ, కల్తీనెయ్యి సరఫరా కేసులో నిందితుడు కె.చిన్న అప్పన్నకు 2019-24 మధ్య వేతనం ద్వారా సమకూరిన ఆదాయం రూ.65 లక్షలు.
[05:25]విశాఖలో రుషికొండపై నిరుపయోగంగా ఉన్న భవనాలతోపాటు కొండ కింద తొమ్మిది ఎకరాల ఖాళీ స్థలాన్ని పర్యాటకంగానే వినియోగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధికులు వ్యక్తం చేశారు.
[05:26]ఆర్థిక ఇబ్బందులున్నాయి. అయినా భయం లేదు. నేను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసే వ్యక్తిని. సురక్షితంగా ఒడ్డుకు తీసుకెళ్తా. సూపర్సిక్స్ను సూపర్హిట్ చేశాం.
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన పెట్టింది. పోలవరం నుంచే గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని, తద్వారా బనకచర్ల ప్రాజ
[05:22]సరిహద్దు మీదుగా అక్రమంగా రవాణా చేస్తున్న ఆయుధాలను ఉపయోగించి పాక్ నిర్వహిస్తున్న సీమాంతర ఉగ్రవాదంతో తాము తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని ఐక్యరాజ్యసమితిలో భారత్ పేర్కొంది. ఈ హింసకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
[05:24]కెనడియన్-హంగరియన్-బ్రిటిష్ రచయిత డేవిడ్ సలై ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ గెలుపొందారు. ఆయన రచించిన ‘ఫ్లెష్’ నవలకుగానూ ఈ అవార్డు దక్కింది. భారత రచయిత్రి కిరణ్ దేశాయ్ నవల ‘ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ నవలను వెనక్కినెట్టి ఈ పోటీలో ఆయన విజయం సాధించారు.
[05:24]ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పీఎంఆర్కేవీవై), పీడీఎంసీ పథకాల కింద 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు కలిపి రాష్ట్రానికి రూ.695 కోట్లు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
[05:24]కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసింది. ఒకేసారి ఈ ఇళ్లలో గృహప్రవేశాలకు సన్నాహాలు చేసింది.
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ని ర్వీర్యం చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య విమర్శించారు.
ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆర్అండ్బీ శాఖ ఈఎన్సీ జే మోహన్నాయక్ నియమితులయ్యా రు. భువనేశ్వర్లో జరిగిన ఐఆర్సీ కౌన్సిల్ సమావేశంలో ప్రకటించారు.
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం చేపట్టింది. పుల్వామా డాక్టర్ ఉమర్ నబీ కారు పేలుడుకు బాధ్యుడని ఎన్ఐఏ ప్రాథమికంగా ని�
[05:20]గుండె జబ్బులతో ఆసుపత్రులకు వచ్చే మధుమేహం బాధితులకు చికిత్స అందించే విధానంలో సమూల మార్పులకు కారణమయ్యే పరిశోధనను భారత్కు చెందిన వైద్యుడు విజయవంతంగా నిర్వహించారు.
డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి బాధితుల నుంచి రూ. 50వేలు లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై విజయ్కుమార్, కానిస్టేబుల్ రాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
[05:18]అమెరికా చరిత్రలో అత్యధిక కాలం కొనసాగిన ఆర్థిక ‘షట్డౌన్’ ముగింపు దశకు చేరుకుంది. దేశ ప్రజలకు సబ్సిడీపై చవకైన వైద్య సేవలు అందించే విషయంపై అమెరికా పార్లమెంటులో డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు మధ్య కొనసాగిన ప్రతిష్ఠంభన షట్డౌన్ రూపుదాల్చి ఆర్థిక సేవలకు అంతరాయం కలిగించిన విషయం విదితమే.
[05:19]తుర్కియేకు చెందిన ఓ సైనిక రవాణా విమానం గాల్లోనే ప్రమాదానికి గురై.. గింగిరాలు కొడుతూ నేలకూలింది. అజర్బైజాన్ నుంచి తుర్కియే వెళ్తుండగా.. మార్గమధ్యంలో జార్జియా భూభాగంపై అది కూలిపోయింది.
[05:17]పాకిస్థాన్లో మంగళవారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా.. మరో 36 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు సమీపంలో పార్క్ చేసిన కారులో మధ్యాహ్నం 12.39 గంటలకు పేలుడు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు.
[05:16]గాజాలో అస్థిరమైన కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు.. ఇజ్రాయెల్, ఎర్ర సముద్రంలోని నౌకలపై దాడులను నిలిపేస్తామని సంకేతాలు ఇచ్చారు.
[05:11]రెండో ప్రపంచ యుద్ధంలో కొందరు పోలండ్కు చెందిన పిల్లల్ని, యూదు బాలల్ని రక్షించేందుకు విశేష కృషిచేసిన మహారాజా దిగ్విజయ్సింగ్జీ రంజిత్సింహ్జీ విగ్రహాన్ని ఇక్కడి యూదు రైతుల సహకార సంఘమైన ‘‘మోషవ్’’లో ఆవిష్కరించారు.
[05:15]శరీరంలోని రోగ నిరోధక శక్తినే లక్ష్యంగా చేసుకుని దాడి చేసే హెచ్ఐవీ నియంత్రణలో.. ఉపరకాల వైవిధ్యత సవాలుగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఖండాలు, ఆయా వ్యక్తుల జన్యు నిర్మాణాలకు అనుగుణంగా ఉప రకాలుగా వైరస్ విస్తరిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత బాగా పెరిగిపోవడంతో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్�
లక్ష్యానికి అనుగుణంగా పనిచేయని ఆయిల్పామ్ కంపెనీలపై చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఇకపై ఏడాదికి రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా పనిచేయాలని ఆదేశి�
మొంథా తుపాను మిగిల్చిన కొండంత నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం కొసరంత సాయం విడుదల చేసింది. తుపానుతో దెబ్బతిన్న ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి రూ.15 వేల చొప్పున తక్షణ పరిహారం అందించనున్నది. 15 జిల్లాల్లో 8,662 ఇండ్లు పాక్�
[05:08]గడిచిన 11 సంవత్సరాలుగా గాజాలో పాలస్తీనియుల ఆధీనంలో ఉన్న ఇజ్రాయెలీ సైనికుడి మృతదేహానికి ఎట్టకేలకు మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు వేలాది మంది యూదులు హాజరై మృతవీరునికి నివాళులర్పించారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో లగచర్ల ఘటన జరిగి మంగళవారం నాటికి ఏడాది పూర్తయినందున బాధిత రైతులు చీకటి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిప�
రైతులు పండించిన పత్తిని ఎందుకు కొనుగోలు చేయడంలేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సీసీఐ అధికారుల ను నిలదీశారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని శ్రీ వరసిద్ధి వినాయక కాటన్ మిల్లును ఎమ్మె
[05:06]దేశ రాజధానిలో బాంబుపేలుడు వెనుక ఉగ్రమూలాలు ఉన్నట్లు బయటపడింది. హరియాణాలోని ఫరీదాబాద్లో భారీఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు, దీనికి సంబంధం ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతల్ని దిల్లీ పోలీసుల నుంచి ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) తీసుకుంది.
శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బీ ఫస్టియర్ మొదటి ఇంటర్నల్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కళాశాలలో మొత్తం 91 మంది విద్యార్థులు ఉండగా, దాదాపు 40 మంది విద్యార్థులను అధికారులు పరీక్షకు ని�
రాష్ట్రంలో ఇప్పటివరకు 2,33,069 ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం కాగా, లబ్ధిదారులకు రూ.2,900.35 కోట్లు చెల్లించినట్టు గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లలో 90,613 ఇండ్లు బ
[04:59]బిహార్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు మంగళవారం ముగిసింది. అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్బంధన్ మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. ఓటర్లు భారీగా తరలిరావడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్యాదవ్ను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలు గ్రామంలోని 4.19 ఎకరాల భూమి వేలానికి హైకోర్టు బ్రేక్ వేసింది. సర్వే నంబర్ 288/4లోని ఆ భూమిపై యాజమాన్య హకుల కోసం ఇద్దరు వ్యక్తులు చేసుకున్న దరఖాస్తులపై హెచ్ఎం�
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేలా మధ్యాహ్న భోజన పథకంలో చేప ఆహారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం హెచ్ఐసీసీలో జరిగిన ‘వరల్డ్ ఆక్�
[04:56]ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దులోని బీజాపుర్ జిల్లా నేషనల్ పార్క్ అడవుల్లో మంగళవారం ఉదయం నుంచి భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం..
ప్రజాకవి అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. ఘట్కేసర్లోని అవుటర్ రింగ్రోడ్డు సమీపంలోని స్మృతివనంలో ప్రభు త్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికా రు. లాలాపేట్లోని ఆయన నివాసం నుంచి ఘట్కేసర్ మున్స�
అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయభ్రాంతులకు గురిచేసినా బయటకు వచ్చి ఓటు వేసిన జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ ధన్యవాదాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.