Shani Triple Nakshatra Gochar కొత్త ఏడాది పలురాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతున్నది. ఎందుకంటే 2026లో శనిదేవుడు మూడు కీలకమైన నక్షత్రాల్లో సంచరించనున్నాడు. నవగ్రహాల్లో ఒకటైన శని న్యాయం, కర్మ, క్రమశిక్షణ, సాంకేతికత, సవాళ్లు,
[06:39]డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు నిర్వహించే వైకుంఠద్వార దర్శనాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని, సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
[06:19]అధికార, విపక్ష సభ్యులంతా అసెంబ్లీకి హాజరైతే ఎంత అర్థవంతమైన చర్చలు సాగుతాయో మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులు వివరించిన తీరు ఆకట్టుకుంది. సభా గౌరవాన్ని కాపాడుతూ.. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలియజెప్పారు.
41 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ‘ఆధార్ డాటా’ క్లీన్-అప్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. చనిపోయిన 2 కోట్ల మందికిపైగా ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్టు ‘భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధిక�
[05:44]రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) మళ్లీ మొదలైంది. 2024-25 రబీ సీజన్ సీఎంఆర్ డెలివరీ ఇచ్చే గడువు 2026 ఫిబ్రవరి 28 వరకు కేంద్రం పొడిగించింది.
[05:42]దేశానికి రాజ్యాంగమే మూలస్తంభమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. జాతీయవాద ఆలోచనలకు అది మార్గదర్శి అని, వలసవాద మనస్తత్వాలకు ముగింపు పలికే ఆయుధమని చెప్పారు.
[06:13]‘దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. మీరంతా భవిష్యత్తులో ప్రయోజకులుగా మారాలి. ప్రధాని మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్- 2047 లక్ష్యానికి అనుగుణంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి. ఇది కేవలం అధికారులు, ప్రజాప్రతినిధులతో సాధ్యం కాదు.
[06:12]మాక్ అసెంబ్లీలో విద్యార్థులు రాజకీయ నేతలుగా వ్యవహరించినా చాలామంది రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి లేదని పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చినవారిలో 80 శాతానికి పైగా విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్లు కావాలని కలలు కంటున్నట్లు పేర్కొన్నారు.
[06:11]నకిలీ మద్యం కేసులో వైకాపా నేత జోగి రమేష్ (ఏ18), అతని సోదరుడు రాము (ఏ19)ల తొలి రోజు విచారణ 30 నిముషాలే సాగింది. అది కూడా వ్యక్తిగత వివరాల ప్రశ్నలకే సమయం సరిపోయింది.
[06:10]మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, పెళ్లకూరు కృష్ణమోహన్రెడ్డి, కె.ధనుంజయరెడ్డిలకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ట్రయల్కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను ఏపీ హైకోర్టు ఇటీవల రద్దు చేసింది.
[06:08]కర్ణాటక మైనర్ ఇరిగేషన్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఎన్.ఎస్.బోసురాజు గురువారం సాయంత్రం విజయవాడ రానున్నారు. మంత్రాలయం వద్ద తుంగభద్రపై వంతెనతో కూడిన జలాశయం నిర్మించాలనే ఆలోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉంది.
[06:08]ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్కులో రెండు కొండల మధ్య పచ్చని ప్రదేశంలో జిప్లైన్ ఏర్పాటు చేశారు. ఇది రెండు వైపులా కలిపి 350 మీటర్ల పొడవు ఉంటుంది.
[06:10]అమరావతి క్వాంటమ్ వ్యాలీలో అమరావతి క్వాంటమ్ కంప్యుటేషన్ సెంటర్ (ఏక్యూసీసీ) భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే టెండరు పిలవగా.. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అదనంగా మరో భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది స్కాముల సర్కారుగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నిన్న దేశంలోనే అతిపెద్ద భూ స్కాం బయటపడితే.. నేడు మరో రూ.50 వేల కోట్ల పవర్ స్కాం వెలుగుచూసి
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..