టీవల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు హోంగార్డులు ఇమ్మాడి రఘుపతి, ఎన్ సింహాచలం కుటుంబాలకు అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం నగరంలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్త�
మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాయమాటలు చెప్పినా వారంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలకు
భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి జగదీష్రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ధీమా వ్యక్తం చేశారు. బోరబండ డివిజన్ అబ్దుల�
‘జటాధర అద్భుతమైన సబ్జెక్ట్. ఎమోషన్స్తోపాటు సూపర్ నాచురల్, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిళితమైన కథ ఇది. పానిండియా కంటెంట్ కాబట్టే హిందీలో కూడా చేశాం. విజువల్గా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇ�
చేవేళ్ల రోడ్డు ప్రమాదంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి వింత వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రోడ్లు కరాబ్ ఉంటేనే యాక్సిడెంట్లు కావని, బండ్లు మెల్లగా వెళ్తాయని.. రోడ్లు బాగుంటేనే ఎక్కువ యాక్సిడెంట్ల�
రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్�
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే రేషన్కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్సు రద్దయి పోతాయంటూ సీఎం రేవంత్రెడ్డి పరోక్షంగా ఓటర్లను భయపెట్టారు. పదేండ్లు పాలించిన వాళ్లు పేదలకు ఒక రేష
అందమైన కలగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఓ కలత రేగింది. అర్థం చేసుకునే భర్త, ముచ్చటైన పిల్లలున్నా.. ఏదో వెలితి ఆమెను కుంగదీసింది. శారీరకంగానూ ఇబ్బందిపెట్టింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. మానసి
హీరో నాగచైతన్య ప్రస్తుతం ఓ మిథికల్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ఎన్సీ24’ వర్కింగ్ టైటిల్తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకుడు.
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బంది తీరుపై రోగులు మండిపడుతున్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న అ నంతరం డాక్టర్లు ఎప్పుడు వస్తారో.. తమను �
ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ షేక్పేటలో ప్రచారం చేస్తున్న నిరుద్యోగ యువకుడు టేకుల దినేశ్పై కేసు పెట్టడాన్ని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ �
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తగిన గుణపాఠం నేర్పాలని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఉద్యోగ సంఘాల జేఏసీ నేత దేవ
ఆలుమగల మధ్య మాటపట్టింపులు ఎన్నో ఉంటయి. అలకలు మామూలే! అయినా ఇద్దరి మధ్యా ఉండే ప్రేమ.. వాటిని అధిగమించేలా చేస్తుంది. మూడుముళ్లు, ఏడడుగులతో ఒక్కటయ్యే జంట బంధం నూరేండ్లూ కొనసాగాలంటే.. ఈ ఏడు దశలనూ దాటాల్సిందే!
బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకొని అపజయాల్ని చవిచూసిన అగ్ర కథానాయిక పూజాహెగ్డే ప్రస్తుతం దక్షిణాదిలో పూర్వ వైభవాన్ని సాధించే పనిలో ఉంది. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీపై ఈ భామ దృష్టి పెట్టింది.
రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారై వరుస ప్రమాదాలు జరుగుతున్నా సర్కారు మొద్దునిద్ర వీడడంలేదు. మరమ్మతులకు కూడా చేయించడంలేదు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించిన అధికారులు వాటి
కొన్నిరకాల ఆహార పదార్థాలలో ‘లెక్టిన్లు’ అనే ప్రొటీన్లు ఉంటాయి. ఇవి బ్లడ్ గ్రూప్ యాంటి జెన్ను బట్టి.. రక్తంలో కలిసిపోతాయి. ఫలితంగా, కొందరిలో అలసట, తలనొప్పి, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటు�
సమయం చాలా విలువైనది. ఒకసారి చేజారితే ఇక తిరిగి రాదు. ఈ మాటలు ముమ్మాటికీ నిజమైనప్పటికీ, మీ సమయాన్ని ముందు రోజుల కోసం కొద్దికొద్దిగా దాచుకునే అవకాశం ఒకటి ఉంది. దాన్ని తిరిగి వాడుకునే వెసులుబాటూ ఉంది. అదెలా స�
‘మనిషికి మనిషి తోడు..’ ‘ఆపదలో ఆదుకునే సాటి మనిషే దేవుడు’ అని పెద్దలు చెప్తుంటారు. ఇది నిజమేనని తెలిపే ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఘటనలు ఉన్నాయి. ప్రాణాలకు తెగించి మరీ ఇతరుల ప్రాణాలను కాపాడిన ఆదర్శమూర్తులను చూ�
రోజంతా ఇ-మెయిల్స్కు రిైప్లె ఇస్తూ సమయం వృథా చేసుకుంటున్నారా? అయితే, ఈ కొత్త ఏఐ టూల్ మీ ఇ-మెయిల్స్ను మీలాగే రాసి.. ఆఫీస్ పనిని సులభతరం చేస్తుంది! అదెలా అంటారా? అందుకు Perplexity ఓ కొత్త ఇ-మెయిల్ అసిస్టెంట్ని ల�
జాతీయ అవార్డులపై ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జ్యూరీ సభ్యులు రాజకీయ ఒత్తిళ్లతో రాజీపడుతున్నారని పేర్కొన్నారు. సోమవారం 55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ�
రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్గా స్పందించింది. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోన�
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ను ఢీకొట్టడంతో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీస�
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా ఉండటం, పెద్దఎత్తున గుంతలు ఏర్పడటంతో తరచూ ప్రమాదాలు జరిగి, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ ప్రజలు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రజా�
సీనియర్ దర్శకుడు మహేష్చంద్ర తాజాగా ‘పిఠాపురంలో..’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్ తదితరులు ప్రధాన పాత్రధారులు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సిన�
ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని, తీవ్రంగా గాయపడ్డ మరో 17 మంది పరి�
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంటును విడుదల చేయాలని డిమాండ్ చే
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించిన తమ తండ్రి, దివంగత మాగంటి గోపీనాథ్ ఆశయాలను పూర్తిచేసేందుకు తమ తల్లి మాగంటి సునీతాగోపీనాథ్కు ఓటేసి గెలిపించాలంటూ కుమార్తెలు మాగంటి అక్షర, ద
రికార్డుల మోత మోగించిన గోల్డ్ మార్కెట్ను నిశబ్దం ఆవరించింది. దాదాపు నెల కిందట ఆల్టైమ్ హై స్థాయిని తాకిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. ముఖ్యంగా దేశ, విదేశీ మార్కెట్లలో పడిపోతున్న పుత్తడి డిమాం�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.21,137 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడిం
మల్టీప్లెక్సులలో సినిమా టికెట్లు, ఆహార పదార్థాలు, కూల్ డ్రింకుల ధరలు విపరీతంగా ఉండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సినిమా థియేటర్లకు ప్రేక్షకుల రాక కొనసాగాలంటే ధరలను అందుబాటులో ఉంచాలని న్యా
‘ఈ సినిమాను అప్పట్లో చూసిన మీ అమ్మానాన్నలకు.. ఇప్పుడు అదే ప్రేమతో చూడబోతున్న మీకు నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నా మిత్రుడు రామ్గోపాల్వర్మకు థ్యాంక్స్. 36ఏండ్ల క్రితం ‘శివ’ తీసి నన్ను పెద్ద స్టార్ని చేశాడు. 4క
జర్మనీకి చెందిన డ్యూషే బోర్స్ సంస్థ.. హైదరాబాద్లో తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా డ్యూషే బోర్స్ సీఈవో, సీవోవో అమిత దేశాయ్ మాట్లాడుతూ..అంతర్జాతీయ వ్యాపార �