కేంద్ర బడ్జెట్ పుణ్యమాని నగల షాపులు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం ధర కొద్దిగా పెరిగినా.. బడ్జెట్ తర్వాత 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) బంగారం ధర రూ.5,000 తగ్గి రూ.70,500 సమీపంలో ట్రేడవుతోంది.
పెళ్లికాని ప్రసాదులకూ స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ పెద్దగా కలిసి రావడం లేదు. ఈ సెగ్మెంట్లో బ్రహ్మచారులతో పోలిస్తే.. పెళ్లయిన వారే బాగా రాణిస్తున్నారు. 2019 -2023 ఆర్థిక సంవత్సరాల మధ్య
భారత్లో తన ఐఫోన్ల ధరలు 3 నుంచి 4 శాతం (రూ.300 నుంచి రూ.6,000) తగ్గిస్తున్నట్టు యాపిల్ కంపెనీ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీ ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించటమే ఇందుకు
వాయుస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎ్సలకు విడివిడిగా రీచార్జ్ ప్లాన్లు తీసుకురావాలని టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ భావిస్తోంది. దీనికి సంబంధించి ఒక చర్చాపత్రం విడుదల చేసింది. వచ్చే నెల 16లోగా దీనిపై
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
అవసరమైన సమయంలో నియంత్రణాపరమైన పర్యవేక్షణా చర్యలు తీసుకునేందుకు వీలుగా పట్టణ సహకార బ్యాంకులపై ఆర్బీఐ సత్వర దిద్దుబాటు చర్యలను (పీసీఏ) ప్రకటించింది. ప్రైమరీ (అర్బన్) సహకార బ్యాంకులపై
ఈక్విటీ మార్కెట్ ఐదు రోజుల వరుస నష్టాలకు తెర దించింది. అమెరికాలో జీడీపీ గణాంకాలు ఆశించిన దాని కన్నా మెరుగ్గా ఉండడంతో పాటు ఇన్వెస్టర్లు ‘‘తగ్గినప్పుడు కొను’’ అనే సూత్రాన్ని పాటించి విలువ ఆధారిత కొనుగోళ్లు జరపడం మార్కెట్కు ఊపిరులు పోసింది. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, ఆర్ఐఎల్ వంటి బ్లూచిప్ షేర్లలో జరిగిన కొనుగోళ్లు
ప్రపంచ క్రీడాప్రేమికులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ క్రీడలకు సరికొత్త రీతిలో పారిస్ తెర లేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య.. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ నినాదంతో ఆరు బయట సాగిన ఈ ఆరంభ వేడుకలు అందరికీ థ్రిల్ను పంచాయి. 205 దేశాల నుంచి 6,800 మంది
టీ20 వరల్డ్ చాంపియన్ టీమిండియా మెగా టోర్నీ తర్వాత పూర్తిస్థాయి జట్టుతో సై అంటోంది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీ్సలో భాగంగా తొలుత మూడు టీ20లలో తలపడనుంది. మొదటి టీ20 శనివారం ఇక్కడ జరగనుంది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, కోచ్గా గంభీర్ కొత్తగా నియమితులయ్యారు.
మీ పిల్లలు రేవ్ పార్టీలకు వెళ్తే మీరేం చేస్తున్నారు.. మత్తు పదార్థాలు వాడే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే తల్లిదండ్రులుగా మీకు బాధ్యత లేదా? అని ఇటీవల రేవ్ పార్టీలో దొరికిన విద్యార్థుల తల్లిదండ్�
రెండేళ్ల కిందట బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన మహిళల ఆసియా కప్లో..టైటిల్ ఫైట్లో భారత్ ప్రత్యర్థి శ్రీలంకే. ఇక ఈసారి కూడా ట్రోఫీకోసం ఆ జట్టుతోనే హర్మన్ప్రీత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను డిఫెండింగ్ చాంపియన్ భారత్ చిత్తు చేస్తే..ఉత్కంఠ
పారిస్ ఒలింపిక్స్లో తొలి డోపీ దొరికాడు. ఇరాక్ దేశానికి చెందిన జూడో క్రీడాకారుడు సజ్జాద్ సెహెన్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్గా తేలాడు. తొలిసారి విశ్వక్రీడల్లో పోటీపడుతున్న 28 ఏళ్ల సజ్జాద్ రెండు రకాల
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ఆరోపించారు.
రెండేళ్లుగా ఆ దేశంలో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే.. ఏవైపు ఉంచి ఎప్పుడు మిస్సైల్స్ వచ్చి పడతాయో తెలీని భీతావహం. కళ్ల ముందే ఎంతోమంది ప్రాణాలు విడిచే భయంకర దృశ్యాలు. దీనికి తోడు పవర్ గ్రిడ్ కూల్చివేతతో
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కుల సంఘాల నాయకులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆయా జిల్లాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మల�
కుక్కను చంపాలంటే దానిపై పిచ్చి కుక్క అని ముద్ర వేయాలనే నానుడిని కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఒంటపట్టించుకున్నట్టుగా ఉంది. గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించే గొర్రెల పంపిణీ పథకం నిర్వీర్యానికి ప్రభుత్వ�
రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. వేలాది మం ది ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్న అపా యింటెడ్ తేదీ, కొత్త బస్సుల కొనుగోలు వం టి కీలక అ�
రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి స్పష్టం చే శారు. తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇ చ్చామని తెలిపారు.