[16:25]Wobble: స్వదేశీ సంస్థ ఇండ్కల్ టెక్నాలజీస్ తన మొదటి స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. వోబుల్ వన్ (Wobble One) పేరిట ఈ మొబైల్ను తీసుకొచ్చింది.
మన శరీరంలో ఎప్పటికప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను మన శరీరం మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఇందుకు గాను కిడ్నీలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. మనం శరీరంలోని వ్యర్థాలను వడబోసి క�
12A Railway Colony ‘12A రైల్వే కాలనీ’ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేశ్ ఆసక్తికర విషయాలు షేర్ �
Sasikala Narra అమెరికాలో ఎనిమిదేళ్ల క్రితం ఏపీకి చెందిన తల్లీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అసలు నిందితుడు ఎవరో తెలుసుకున్నారు. అది కూడా అతను వాడిన ల్యాప్టాప్ నుంచి సేకరించిన డీఎన్�
Minister Jupally ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
PM Kisan రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం-కిసాన్ (PM Kisan) నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.
లయన్స్ క్లబ్ అధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ప్రముఖ న్యాయవ్యాది కేవీ.ప్రసాద్ అన్నారు. నల్లగొండ లయన్స్ క్లబ్ అధ్వర్యంలో క్లబ్ సీనియర్ సభ్యుడు బండారు
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి గట్టెక్కాయి. ఐటీ, ఫైనాన్షియల్ షేర్లు రాణించడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 84,643.78 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో మొదలైం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సమగ్రమైన ప్రణాళికతో అమలు చేయాలని, అర్హత కలిగిన మహిళందరికీ అందేలా చూడాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశిం�
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డైయిరీ సంస్థ పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించాలని బుధవారం రాజాపేట మండలంలోని పారుపల్లి పాడి రైతులు పాల కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
రాజాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు బుధవారం ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా రాజాపేటకు చెందిన సీడీఎఫ్డీ సీనియర్ సైంటిస్ట్ ఎలగందుల నరేశ్ ఆధ్వర్యంలో..
Ganguly తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఈడెన్ గార్డెన్ పిచ్పై పెద్ద దుమారమే రేగింది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా రిటైర్�
రాజాపేట మండలంలోని దూది వెంకటాపురంలో రూ.4 కోట్లతో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..