TG Weather తెలంగాణలో రాగల ఐదురోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ ఉదయం అల్పపీడనంగా మారిందని పేర్కొంది.
CPI సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ ఉన్నారు. ఆయన ఇప్పటికే మూడు పర్యాయాలు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. దీంతో పార్టీ నిబం
Low pressure area నైరుతి బంగాళాఖాతం (Bay of Bengal) లో అల్పపీడనం (Low pressure area) ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది.
Renu Desai ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. అనంతరం ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి కొన్నాళ్ళపాటు పవన్తో వైవాహిక జీవ�
రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలంలోని పుప్పాలగూడ అల్కాపూరీ కాలనీలో సోమవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. టపాసులు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్న తండ్రి–కొడుకుపై వేగంగా దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది.
Seeds రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటు పడుతుందని.. అందులో భాగంగానే రాష్ట వ్యాప్తంగా శనగ, కుసుమ,వేరు శనగ తదితర విత్తనాలను పంపిణీ చేస్తుందని జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి తెలిపారు.
''సర్జరీ జరిగేటప్పుడు సర్జన్ నాకు ఇష్టమైన పాట పెట్టారు. తర్వాత మత్తు మందు ఇచ్చారు. ఆ తర్వాత నేను నిద్రపోయాను. మెలకువ వచ్చాక వాంతి చేసుకున్నా. నా ముఖం, ముక్కు కొత్తగా మారిపోయాయి'' అని ఎమిలీ వివరించారు.
ఓసన్ నగరంలో జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటనలో 30 ఏళ్ల చైనీస్ మహిళ మరణించారు. ప్రమాదం జరిగిన భవనంలోని ఐదో అంతస్తులో ఆమె తన భర్త, రెండు నెలల వయసు చిన్నారితో కలిసి నివసిస్తుండేవారు.
రవాణా శాఖలో జరుగుతున్న అవినీతిపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ జరిపించాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడ�
[15:40]Google invites Superfans: టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సెల్ ఫోన్ అభిమానులకు అరుదైన అవకాశం కల్పిస్తోంది. ‘ట్రస్టెడ్ టెస్టర్ ప్రోగ్రామ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధ్వంసమైన రహదారుల మరమ్మతులను వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి క�
Srisailam ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో బుధవారం నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై ఎం శ్రీనివాసరావు సమీక్షించారు. స