హైదరాబాద్లో వచ్చేనెల 8, 9న నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఆదివారం ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీతోపాటు హెచ్ఐసీ�
చేప, మంచినీటి రొయ్య పిల్లల ఉచిత పంపిణీపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. సీజన్ పూర్తి కావొస్తున్నా పథకంపై సరైన దృష్టి పెట్టడంలేదు. చేపపిల్లల పంపిణీ లక్ష్యం సగమే పూర్తి కాగా, కొన్ని జిల్లాల్లో మొదలే
కేంద్ర ప్రభుత్వం ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నిర్వీర్యం చేసేందుకు అడుగులు వేస్తున్నదని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ విమర్శించారు.
కంచె చేను మేసినట్లుగా.. జలవనరులను పరిరక్షించాల్సిన హెచ్ఎండీఏ లేక్ విభాగం ఇప్పుడు ఆ రికార్డులను తారుమారు చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల పేరిట, చెరువుల రికార్డులను ఆన్లైన్ పోర్టల్లో ల
సంస్కృత సాహిత్య ప్రపంచంలో చాణక్యుడి ‘చాణక్య శతకమ్' భర్తృహరి విరచిత ‘సుభాషిత త్రిశతి’ (నీతి, శృంగార, వైరాగ్య శతకాలు), బాణభట్టు రచించిన ‘చండీశతకమ్' ప్రసిద్ధాలు. అయితే మరో గొప్ప శతక కవీ ఉన్నాడు. ఆతడే మయూరభట్
కొన్ని సాహిత్య సాధనాలు ఎట్లాంటివంటే, అవి రచనలో అంతటా సమానంగా (uniformly, evenly) వ్యాపించి ఉంటాయి, ఉండాలి కూడా. అలా లేనప్పుడు అవి వాటి నిర్వచనాలకు లొంగవు. అలెగరి రచన కొన్ని వాక్యాలకే పరిమితం అయి వుండదు, ఉండకూడదు. చైతన్
చాలా అందమైన ముఖచిత్రం. కవి మనసును దండెంగా కట్టారు. దానిపై మూడు పక్షులను, అదే త్రివేణిలను కూర్చోబెట్టారు. ఆ మూడు గంగా, యమునా, సరస్వతిలా ప్రవహిస్తూ వెళ్లాయి. కవిత్వం అనేది ఒక స్వాప్నిక ప్రక్రియ.
దేవుడు వరమిచ్చినా... పూజారి అనుగ్రహించడన్న చందంగా మారింది జిల్లా మత్స్యకారుల పరిస్థితి. ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురియగా చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. ఈ పరిస్థితిలో అన్ని చెరువుల్లో చ�
కెనడా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకొనే భారత విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది శీతాకాలంలో మొత్తం దరఖాస్తుల్లో సగం వీసా తిరస్కరణకు గురి కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ధోరణికి కెనడాలో కఠి�
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన లేదు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యి చూపిస్తున్నది. ఇందుకు ఉదాహరణే నేతన్న భరోసా పథకం. అధికారంలోకి వచ్చ�
అమ్మాయి అవనికి వెన్నెల ఆడబిడ్డ హరిత కాంతి హద్దులను సరిహద్దులను దాటి ఆకాశాన అరుంధతై వెలిసింది గంగ కృష్ణా గోదావరి కావేరి నర్మదా నదులు కూడా ఒక ఊరు బిడ్డలే ఒకింటి కూతుళ్ళే అమ్మ నాయిన బిడ్డలే
ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో పని మనుషులుగా చేరి మత్తు మందు ఇచ్చి చోరీ చేసిన ఘటన కార్ఖానా పీఎస్ పరిధిలో ఆదివారం సంచలనం సృష్టించింది. తిరుమలగిరి ఏసీపీ రమేశ్, సీఐ అనురాధ వివరాల ప్రకారం.. గన్రాక్ కాలన�
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు దేవుడెరుగు, కనీసం పూర్తైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం లేదు. హైదరాబాద్ పర్యాటకానికే తలమానికమైన కొత్వాల్గూడ ఎకో పార్క్ పనులన్నీ పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోన�
‘మన్ త్రాయతే ఇతి మంత్రః’ అంటే మనసును శుద్ధి చేసి, భౌతిక బంధనాల నుంచి విముక్తి కలిగించేదే మంత్రం. మంత్రజపం ద్వారా మనసు.. శాంతి, భక్తి, దైవంతో నిండిపోతుంది. శ్రీకృష్ణుడి పవిత్ర నామం దివ్యానందభరితమైనది.
క్రీస్తు ప్రకటించిన భావాల కోసం నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు హతసాక్షులుగా క్రైస్తవ మతాధిపత్యం ప్రకటించింది. ‘నా కోసం అనేక చిక్కుల్లో పడతారు. కానీ, అంతిమ విజయం మీదే’ అని స్వయంగా క్రీస్తే ప్రకటించాడ�
ఒక గురువు పల్లెలన్నీ తిరిగి గ్రామస్థులకు నీతి బోధనలు చేయాలని భావించాడు. శిష్యులతో కలిసి ఎండనకా వాననకా ఊళ్లన్నీ పర్యటించడం ప్రారంభించాడు. కొండలు, గుట్టలు, నదులు, వంకలు కూడా దాటి బోధనలు చేయసాగాడు. అక్కడ దొర
భారతీయ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన కొత్త ప్లాట్ఫామ్ ‘టీబీడీ’(త్రిబాణధారి). దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న రాయల్ ర్యాప్చీ సంస్థ ప్రారంభించిన ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని ఇటీవలే దుబాయ్లో ఘనంగా లాంచ్ చేశార�
ఏగన్, ‘కోర్ట్'ఫేం శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధానపాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ధారించని ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి దర్శకుడు.
డా.భీమగాని సుధాకర్గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సందేశాత్మక చిత్రం ‘మాస్టర్ సంకల్ప్'. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు.