[21:54]తన తల్లి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం ఆమె సంపద ప్రభుత్వానికి వెళ్లకుండా కాపాడుకునేందుకే.. అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ ‘వారసత్వ పన్ను’ను రద్దు చేశారని ప్రధాని మోదీ ఆరోపించారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 25: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలీసు అబ్జర్వర్ రాజేష్కుమార్ సక్సెనాను గురు వారం ఎస్పీ సురేష్కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అంద జేశారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 25: ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేంద్రవిజయ్ గురువారం జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల పైన ఏమైనా సందే హాలు, ఫిర్యాదులు ఉంటే 8523876384ను సంప్రదిం చవచ్చన్నారు.
కౌటాల, ఏప్రిల్ 25: ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఫలితాల్లో మండలంలోని బోదంపల్లి గ్రామానికి చెందిన గీతభవాని రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. బోదంపల్లి గ్రామానికి చెందిన మోర్లె శ్రీనివాస్-లక్ష్మి దంపతుల కూతురు గీతాభవానికి ఇంటర్లో బైపీసీ మొదటి సంవత్సరంలో 437/440 మార్కులు సాధించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ రెడ్డి దత్తత పుత్రుడని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. ఆయన బీజేపీ దగ్గర మోకరిల్లారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
Amit Shah తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. సిద్దిపేటలో గురువారం నిర్వహించిన బీజేపీ విశాల జనసభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 206 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ ముందు 207 పరుగుల స్కోరును ఉంచింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లు
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలో ఒకటైన టెక్ మహీంద్రా తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది. గురువారం నాడు వెల్లడించిన ఈ ఫలితాలలో గత ఏడాదితో పోలిస్తే టెక్ మహీంద్రా కంపెనీ నికరణ లాభంలో భారీగా క్షీణత కనబడింది. ఇందుల�
నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామన్నారు, ఇది బీజేపీ స్టాండ్ అని ఆయన వ్యాఖ
రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రేపు రాష్ట్రానికి రానున్నారు. ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు సీఎస్ శాంతికుమారి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఆ పార్టీ కి గుడ్ బాయ్ చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడ�
ఎన్నికల ప్రచారంలో బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబ సభ్యులు దూసుకుపోతున్నారు. బీసీ జనార్థన్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి, కుమార్తె, కోడలు, సోదరులంతా ఏకమై ఊరూరా ఇంటింటికి తిరుగుతూప్రజలతో మమేకవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీసీ కుటుంబ సభ్యుల ప్�
Jr NTR fires on paparazzi at Mumbai: జూనియర్ ఎన్టీఆర్ చివరిగా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా మీద తన ఫోకస్ అంతా పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మొదటి
2 More Arrested in Salman Khan Firing Case: ఏప్రిల్ 14 న, నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల సంఘటన జరిగింది. ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసిన విక్కీ గుప్తా, సాగర్ పాల్ ఇద్దరినీ ముంబయిలోని ఎస్ప్లానేడ్ కోర్టు ఏప్రిల్ 29 వరకు క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి పంపింది. ముంబై క�
Covid-19: ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19 ఒక వ్యక్తిలో రెండేళ్ల పాటు ఉండి, కొత్త వేరియంట్గా రూపాంతరం చెందిన ఓ కేస్ స్టడీని ఆమ్స్టర్డామ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ నివేదించింది.
KCR నా గుండెని చీలిస్తే కనిపించేది తెలంగాణేనని.. ప్రాణం ఉన్నంత వరకు.. భగవంతుడు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు గానీ.. ఎవరికైనా గానీ మోసం జరిగినా.. అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్�
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలకు సమాధానాలు కనుక్కోవడం సరదాగా అనిపించినా.. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీలో ఏకాగ్రత పెరడగడంతో పాటూ మనసు ఒకే విషయంపై కేంద్రీకృతమై ఉంటుంది. తద్వారా మెదడు రిలాక్స్ కూడా అవుతుంది. ఇలాంటి...
Yashaswni Reddy రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం పెరిగిపోతుంది. ఆరు గ్యారంటీల పేరుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేయడంపై విరుచుకుపడుతున్నారు.
KCR కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే కొనే దిక్కలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోనగిరిలో బీఆర్ఎస్ అధినేత
Chandrababu ఏపీలో ఐదేండ్ల పాటు తప్పులు చేసిన అధికార పార్టీ నాయకులకు బేడీలు వేసి జైళ్లో ఊచలు లెక్కపెట్టిస్తామని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు అన్నారు.
ధోనీ పేరిట సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశారు. నేనే ధోనీని ఇబ్బందుల్లో ఉన్నా రూ.600 పంపించు అనే మెసేజ్తో డబ్బులు దోచుకునేందుకు ట్రై చేస్తున్నారు. సైబర్ మోసగాళ్లు పెట్టిన ఓ మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.