భారత ఎన్నికల కమిషన్కు (ఈసీఐ) బీజేపీ ఆదేశాలు ఇవ్వడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. రానున్న ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో ఓటరు జాబితా నుంచి ఒక్క నిజమైన ఓటరు పేరు తొలగించినా సహించ
గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 16
తన నయవంచక విధానాన్ని మరోసారి చాటుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీల 42 శాతం రిజర్వేషన్ల హామీని గట్టున పెట్టి బడుగు, బలహీన వర్గాల ప్రజలను నిండాముంచింది. తన చిత్తశుద్ధి లోపాన్ని తానే రుజువు చేసుకుంది. బీసీల �
గ్రామ పంచాయతీల ఎన్నికల నగా రా మోగింది. ఇప్పటికే సర్పంచ్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు పూర్తికావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మంగళవారం షెడ్యూల్ను ప్రకటించారు. దీంతో పల్లెల్లో స్థానిక సం
గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ను ప్రకటించింది. ఈసారి సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే ఎస్ఈసీ సిద్ధమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్కారు వెనుకంజ వేయడంతో గ
పంచాయతీ ఎన్నికల సమరానికి తెరలేచింది. ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నది. లోకల్బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సం ఘం మంగళవారం సాయంత్రం విడ�