కృష్ణా జలాల వాటా విషయంలో సీఎం కేసీఆర్ వాదనే నిజమని తేలింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం నెరవేరబోదని తేటతెల్లమైంది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునలే ఈ విషయాన్ని వి
వైద్యారోగ్య శాఖలో 310 ఫార్మసిస్టు పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలో 105 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శుక్రవారం తెలం
విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉండేదో తెలియంది కాదు. బూజు పట్టిన ర్యాకులు, విరిగిన కుర్చీలు, చిరిగిన పుస్తకాలు, ఉద్యోగార్థులకు మచ్చుకైనా కనిపించని పోటీ పరీక్షల మెటీరియ�
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కోపంతో ఓ నాయకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిసి కూడా పో
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు చార్జిషీట్ వేసేందుకు సీసీఎస్ ఆధీనంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సిద్ధమవుతున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు 107 మందిని సిట్ అరెస్టు చేసింది.
భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో నికర వ్యక్తిగత పొదుపు పడిపోతోంది. ఇదే సమయంలో అప్పులు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి. 2021 మార్చి నాటికి జీడీపీలో 11.5 శాతంగా ఉన్న ఈ పొదుపు 2023 మార్చి నాటికి 5.1 శాతానికి (రూ.6.7 లక్షల కోట్లు) పడిపోయింది...
ఆమె మైదానంలో కాలుపెడితే.. మూడు క్రీడల చాంపియన్. ఒడ్డున నిలబడి తీర్పు చెబితే తిరుగులేని అంపైర్. విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని గుర్తించడంలో కిటుకు తెలిసినఫిజికల్ డైరెక్టర్.
నేనొక గృహిణిని. మూడేళ్ల బాబు ఉన్నాడు. రెండో బిడ్డకు వెళ్లాలా, వద్దా అనే ప్రశ్న నన్నూ నా భర్తనూ వేధిస్తున్నది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునేవారు సింగిల్ చైల్డ్కే పరిమితం అవుతున్నారు.
భారత ఫార్మా రంగంలో మరో భారీ టేకోవర్ చోటు చేసుకుంది. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ (జీఎల్ఎస్) ఈక్విటీలో 75 శాతం వాటాను నిర్మా లిమిటెడ్కు విక్రయించాలని...
భద్రతా కారణాల దృష్ట్యా విశాఖపట్నం-కిరండోల్ మధ్య రాకపోకలు సాగించే రైళ్లను ఈనెల 29వ తేదీ వరకు విశాఖ-దంతెవాడ మధ్య నడపనున్నట్టు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.
ఉరూజ్ అస్ఫక్.. యూట్యూబ్లో ఓ కామెడీ సంచలనం. ఇడెన్బర్గ్ కామెడీ అవార్డ్స్ వేదిక మీద పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయురాలు కూడా. ముంబై జీవితంలోని చీకటి వెలుగులతో హాస్యాన్ని పండిస్తారామె.
నగరంలో డెంగ్యూ విజృంభిస్తోంది. పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడం, దీనికితోడు అడపాదడపా వర్షాలు కురుస్తుండడం...డెంగ్యూ కారక దోమల వ్యాప్తికి అనుకూలంగా మారింది.
రీజెన్సీ సిరామిక్స్ లిమిటెడ్ మళ్లీ ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్లోకి అడుగు పెట్టింది. తయారీ యూనిట్లపై దాదాపు రూ.70 కోట్ల పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని ప్రారంభించిన...
సామర్థ్య వినియోగాన్ని పెంచుకోవడంతో పాటు విలువ చేర్చిన ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించాలని జీఓసీఎల్ కార్పొరేషన్ భావిస్తోంది. దీర్ఘకాల వృద్ధి కోసం ఎలక్ట్రిక్ వాహనాలు, దేశీయంగా చిప్ ఉత్పత్తి...
విజయదశమి తర్వాత విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారుల్లో హడావిడి మొదలైంది.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు బదులు గ్యారంటీ పింఛన్ స్కీమ్ (జీపీఎస్) అమలు చేయాలన్న మంత్రి వర్గం నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండి పడుతున్నారు.
అవినీతి ఆరోపణలతో చిత్తూరులోని మార్కెట్ బ్రాంచ్ సబ్ పోస్టు మాస్టర్ రాంకుమార్ను సస్పెండ్ చేసినట్లు చిత్తూరు తపాలా డివిజన్ సూపరింటెండెంట్ లక్ష్మన్న గురువారం తెలిపారు.
దాశరథి కృష్ణమాచార్య, నెల్లూరి కేశవస్వామి, జిలానీ బానో మొదలైన వామపక్షవాద, జాతీయవాద సాహితీవేత్తల రచనల గురించి చర్చించినప్పటికీ హైదరాబాద్ రాష్ట్ర, తెలంగాణ సాహిత్య చరిత్రలో...
పర్యావరణవేత్త, సామాజిక చింతనాపరుడు కెప్టెన్ జలగం రామారావు. తన 94వ ఏట మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. ప్రత్యేకంగా పర్యావరణం, కాలుష్యం అంశాలపై...
పుంగనూరు ఘటనలో వి.కోట టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. రెండున్నర నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వీరికి గురువారం న్యాయమూర్తి సురే్షరెడ్డి బెయిల్ మంజూరు చేశారు.
పీజీవైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయం విస్మయాన్ని కలిగిస్తోంది. నీట్ పీజీ–2023 కౌన్సిలింగ్ అర్హత కటాఫ్ను...
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు బదులు గ్యారంటీ పింఛన్ స్కీమ్ (జీపీఎస్) అమలు చేయాలన్న మంత్రి వర్గం నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండి పడుతున్నారు.