నిన్న మొన్నటి వరకు మాడు బద్దలు అయ్యే విధంగా ఎండలు విజృంభించాయి. రుతు పవనాల రాకతో వాతావరణం కాస్త చల్లబడింది. ఒక్కసారిగా సీజన్ మారింది. దీంతో చాలా మందికి సీజనల్ వ్యాధులు వచ్చేశాయి.
సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో లింక్ రోడ్ల నిర్మాణం లేకపోవడంతో రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో లింక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన పలువరు య�
[17:31]అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)ని దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తాజాగా కలిశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సోషల్మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని తమ ప్రభుత్వం కాకినాడ, విశాఖపట్నం పోర్టుల్లో పట్టుకుందని గుర్తుచేశారు.
MLA Mallareddy అన్నోజిగూడలోని కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శనివారం బీఆర్ఎస్ నాయకులు, గౌడ కులస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Bihar CM బీహార్ (Bihar) లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. దాంతో ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసి ఓటర్లను తమవైపు తిప్పుకునేందు
కట్టంగూర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో గత మూడు సంవత్సరాల క్రితం మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి పైపు లైన్ ఏర్పాటు చేశారు. ప్రజలకు మంచినీరు అందించేందుకు నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర�
Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్లో ‘తెలంగాణ జాగృతి’ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
భారత క్రికెట్ బోర్డు అనవసరంగా తొందర పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాస్త అటు ఇటైనా బోర్డు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే కామెంట్స్ వినిపించాయి. ఇది తప్పు అంటూ కొందరు బోర్డును ఏకిపారేశారు. అయితే అవే నోళ్లు ఇప్పుడు బీసీసీఐని మెచ్చుకుంటున్నాయి.
శిశిథరూర్ బృందం తమ పర్యటనలో భాగంగా కొలంబియా విదేశాంగ ఉప మంత్రి రోసా యెలాండ్ విల్లావెసెన్సియోతో భేటీ అయింది. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను సమగ్రంగా తెలియజేసింది.
నకిలీ విత్తనాలు రైతులకు విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబురావు అన్నారు. శనివారం టేకులపల్లి మండల కేంద్రంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారి
[17:24]విక్కీ కౌశల్ (Vicky kaushal) హీరోగా నటించిన ‘ఛావా’ (Chhaava)తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar). వరుస సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఆయన గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారట. ఇదే విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Rain Alert తెలంగాణలోని రాబోయే ఐదురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని.. గరిష్ట ఉష్ణోగ్రతలు
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అత్యుత్తమ ఆస్తి చక్కని చదువు సంస్కారాలే అని మౌలానా ముఫ్తీ యాకుబ్ అన్నారు. శనివారం రామవరం జామా మసీదులో నెల రోజుల పాటు జరిగిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి
sobhita dhulipala టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య,శోభిత ప్రస్తుతం విదేశాల్లో హాలీడేస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో శోభిత దూళిపాళ బర్త్డే రావడంతో ఇంకేముందు చైతూ ఆమె బర్త్డేని గ్రాండ్గా ప్లాన్ చేస�
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం దొంగతనం కలకలం రేపింది. జయపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, దళిత కౌలు రైతు మందుల యాకయ్యకి చెందిన ఆరు క్వింటాళ్ల వరి�
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక పాల శీతలీ�
'భారత్లో జరిగిన ఉగ్రదాడి బాధితులపై సానుభూతికి బదులు, పాకిస్తాన్పై వైమానిక దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ కొలంబియా చేసిన ప్రకటన కొంత నిరాశకు గురిచేసింది' అని శశి థరూర్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అన్ని అన్ని విషయాలు ప్రజలకు తెలుసునని మాజీమంత్రి హరీష్రావు వెల్లడించారు. కాళేశ్వరంతో ఉపయోగం లేదని అన్నోళ్లకి పండిన పంట తెలియదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాలేశ్వరం జలాలతో చెరువులు మత్తళ్లు పారుతున్నాయని తెలిపారు.
[17:08]పోర్చుగీస్ వాళ్లకు సెల్ఫోన్ వాడటం పెద్దగా ఇష్టం ఉండదని, దాని వల్ల సూసేగాడ్ దెబ్బతింటుందని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో భాగంగా సరికొత్త అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
BRS Party బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముస్తాబైంది. డల్లాస్ పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని జూన్ 1 డల్లాస్లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరుగనున్న ఈ సంబురాలకు పార్టీ వర్కింగ్
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట ఇందిరమ్మ కాలనీలో గతేడాది అంగన్వాడీ కేంద్రం నూతన భవన నిర్మాణం జరిగింది. అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ లేకపోవడంతో పిల్లలు రోడ్డు మీదకు వచ్చిన ప్రతిసారి సిబ్�
Pune Law Student: ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్గా మారింది. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. తాను తప్పు చేశానని గుర్తించిన శర్మిష్ట వీడియోను వెంటనే డిలీట్ చేసింది.
COVID-19 Vaccine Effectiveness: కరోనా కేసులు ఇటీవల భారతదేశంలో కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొవిడ్ మళ్లీ వచ్చే ప్రమాదముందా? దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.
భారతదేశ వ్యాప్తంగా బంద్ చేపట్టాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోల ఎన్కౌంటర్కు నిరసనగా ఈ బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈ లేఖను విడుదల చేశారు.