సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో నామినేషన్ల ప్రక్రియ నడుస్తోంది. ముఖ్యంగా నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్లో ఈనెల25తోనామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. అందరి దృష్టి అభ్యర్థుల అఫిడవిట్లపైనే పడింది. రాష్ట్రం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంతధనవంతులు ఎవరనే చర్చ కొద్ది రోజులుగా నడుస్తోంది. ఈ క్రమంలో అందరి దృష్టిని ఆకరిస్తున్నారు గుంటూరు నుంచి ఎన్టీయే కూటమి తరపున పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. దీనికి కారణం ఆయన అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తులే. ఎంపీల్లో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్కు చెందిన రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రూ.5,300 కోట్ల రూపాయిల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లోపేర్కొన్నారు. తాజాగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన ఆస్తుల విలువ రూ.5,705కోట్లుగా ప్రకటించారు. దీంతో అసలు ఆయన ఎవరు.. అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని గూగుల్లో వెతకడం ప్రారంభించారు.
[15:46]Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా జనరేట్ అయ్యే అన్ని పేపర్ స్లిప్ల సహాయంతో ఈవీఎంలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్) పోలైన అన్ని ఓట్లను క్షుణ్ణంగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ (Supreme Court) కీలక వ్యాఖ్యలు వచ్చాయి. ఎన్నికలను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీంకోర్ట్ తేల్చిచెప్పింది.
Andhrapradesh: సర్వేపల్లి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమిరెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కూటమి అభ్యర్థి నామినేషన్కు వేలాదిగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో వెంకటాచలం జాతీయ రహదారి జన సందోహంగా మారింది. నామినేషన్ వేసిన అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సర్వేపల్లి అభ్యర్థిగా రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
Hemant Soren జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేసిన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. లోక్ సభ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేంద్రంపై విరుచుకు పడుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమేరకు నెరవేర్చ�
PM Modi: వరస వివాదాల్లో కాంగ్రెస్ ఇరుక్కుంటోంది. ఇప్పటికే ‘సంపద పునర్విభజన’ కామెంట్స్ చేసిన కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీతో పాటు బీజేపీ ఫైర్ అవుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన శామ్ పిట్రోడా వారసత్వ పన్ను విధించాలని కోరిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. 17 రోజుల పాటు తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఈరోజు నుంచి రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.
[15:22]ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు.
Election Commission: ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అప్పుడు దేశ సంపదను ముస్లింలకు ఆ పార్టీ పంచిపెడుతుందని ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఓ ఎన్నికల సభలో ప్రధాని మోదీ పేర్కొన్న విషయం త�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. 17 రోజుల పాటు తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఈరోజు నుంచి రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.
Kubera టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్కమ్ముల(Shekhar Kammula) ఈ సారి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) సినిమా చేస్తుండటంతో సూపర్ క్యూరియాసిటీ నెలకొంది. D51గా వస్తోన్న ఈ మూవీకి ఇటీవలే కుబేర (Kubera) టైటిల్ను ఫైనల్ చేశారని తెలిసిం
రాత్రిపూట ఎక్కువ సమయం తల స్నానం చేసినా తెల్లవారే సరికి జలుబు వచ్చే అవకాశాలుంటాయి. జలుబు సమస్య నుంచి తప్పించుకోవాలంటే చల్లని నీటితో గానీ, ఎక్కువ సమయం తలస్నానం చేయకూడదు. ముఖ్యంగా వేసవిలో చెమట కాయల నుంచి , చికాకు నుంచి స్నానం నిర్జీవంగా ఉన్న చర్మాన్ని, తేమగా మారుస్తుంది. శరీరం తేలికైన ఫీలింగ్ కలిగి మంచి నిద్ర పడుతుంది.
[15:05]Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..!
Telangana: ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ మొదలైంది. బుధవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ మొదలవగా.. ఈడీ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేయగా.. గత రెండు రోజులుగా కోర్టులో విచారణ జరుగుతోంది. నిన్నటి (మంగళవారం) విచారణలో కవిత తరపున న్యాయవాది నితేష్ రానా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు.
దేశ సంపదన, ఆడవాళ్ల నగలను కాంగ్రెస్ దోచుకుని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోసిపుచ్చారు. 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన నగలను విరాళంగా ఇచ్చారని చెప్పారు.
కెనడా ఫుడ్ బ్యాంక్స్ నుంచి ఆహార పదార్థాలు అందిస్తుంటారు. వాస్తవానికి అవసరం ఉన్న వారు, పేదల కోసం ఫుడ్ అందజేస్తుంటారు. కెనడా టీడీ బ్యాంక్లో డాటా సైంటిస్ట్గా మెహుల్ ప్రజాపతి జాబ్ చేస్తున్నాడు. అతను కెనడా ఫుడ్ బ్యాంక్స్లో లైన్లో నిల్చొని ఉచితంగా ఆహార పదార్థాలు తీసుకున్నాడు. ఆ ఫుడ్ చూపిస్తూ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో.. సెలక్టర్లు భారత జట్టుని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. మాజీ ఆటగాళ్లు జట్టులో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? ఎవరిని ఏ స్థానంలో దింపాలి?
సాధారణంగా మొసలి అంటే అత్యంత భయంకరమైన జంతువు. నీటిలోని మొసలి బలం ముందు ఏనుగు కూడా నిలవలేదు. అయితే అదంతా నీటిలో ఉన్నంతవరకే. బయటకు వస్తే కుక్క కూడా మొసలిని బయటపెట్టగలదు. వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆ మాటల నమ్మాల్సిందే.