AP Mega DSC 2025 ఏపీ మెగా డీఎస్సీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన వారి తుది జాబితాను ఏపీ విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ను మెగా డీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ జరిగింది. డిస్ట్రిక్ గవర్నర్ రేపాల మదన్ మోహన్, పీఎంసీసీ పాస్ట్ జీఎస్టీ కో ఆర్డినేటర్ గోలి అమరేందర్ రెడ్డి �
[15:24]రష్యా (Russia) ఉక్రెయిన్ (Ukraine)పై దాడులు చేసేందుకు అవసరమైన సొమ్ము కోసం భారత్ (India) కు చమురు విక్రయిస్తోందని పశ్చిమదేశాలు ఆరోపిస్తున్నాయి.
Actor Upendra కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర కుటుంబం సైతం సైబర్ నేరగాళ్ల బారినపడింది. ఉపేంద్ర భార్య ప్రియాంక ఫోన్ హ్యాకింగ్కు గురైంది. తన భార్య ఫోన్ నంబర్ల నుంచి మెస్సేజ్లు పంపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.
రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం పదేండ్ల కాలంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి పెరిగి దేశంలోనే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. సోమవారం కోదాడ మే�
Chilipiched చిలిపిచెడ్ రెవెన్యూ గ్రామమైన శిలంపల్లి గ్రామ చెరువుకు గ్రామస్తులు అలుగు వెళ్లకుండా మట్టి పోశారని తెలిపారు. ఆ చెరువు అలుగుకు నీరు బయటకు వెళ్లకుండా మట్టి వేయడంతో చిలిపిచెడ్ పెద్ద చెరువుకు ప్రమాదం జ�
man shot wife dead మరో వ్యక్తి భర్త డే పార్టీలో భార్య పాల్గొన్నది. ఈ వీడియోను ఆమె భర్త సోషల్ మీడియాలో చూశాడు. ఆ వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందని అనుమానించాడు. అతడితోపాటు మరికొందరితో కలిసి ఆటోలో వెళ్తున్న భార్యను అనుసర�
పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు, వృద్ధులు భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసీల్దా�
BMW Hit Run Case: ఢిల్లీలో జరిగిన బీఎండబ్ల్యూ కారు హిట్ అండ్ రన్ కేసులో.. ఇవాళ ఆ కారు డ్రైవర్ గగన్ప్రీత్ను అరెస్టు చేశారు. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్, ఆయన భార్య సందీప్ కౌర్ బైక్పై వ�
SIR బీహార్లో సర్ ప్రక్రియ చెల్లుబాటుపై అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని సుప్రీంకోర్టు వెల్లడించింది. భారత ఎన్నికల సంఘం బీహార్ సర్ ప్రక్రియలో చట్టం, నియమాలను పాటిస్తుందని తాము విశ్వసిస్తున్నామని ధర్మ
Harish Rao ఇష్టారీతిన ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండల గ్రామాల రైతులు సోమవారం నాడు మాజీ మంత్రి హరీశ్రావును కలిసి తమ ఆవేదన వెల్లగక్కారు.
ఒప్పో కంపెనీ ఎఫ్31 సిరీస్లో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎఫ్31, ఎఫ్31 ప్రొ, ఎఫ్31 ప్రొ ప్లస్ పేరిట మూడు కొత్త ఫోన్లను విడుదల చేశారు. ఈ ఫోన్లలో ప్రత్యేకంగా వేపర్ చాంబర్
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల ఎలక్ట్రీషియన్లు, మోటార్ మెకానిక్ ల నూతన కమిటీని సోమవారం ప్రకటించారు. సింగరేణి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ నూతన మండల కమిటీ అధ్
Shreemani ఎన్నో అగ్రశ్రేణి చిత్రాలకు, స్టార్హీరో చిత్రాలకు గేయ రచయితగా పనిచేశారు శ్రీమణి. అనతికాలంలోనే టాప్ లిరిక్ రైటర్స్ల్లో ఒకరిగా పేరు పొందిన ఈ యువ గీత రచయిత పుట్టిన రోజు సెప్టెంబరు 15 ( సోమవారం). ఈసందర్�
[14:44]ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బంద్కు మద్దతు తెలుపుతున్నామని భాజపా (BJP) తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు (Ramachander Rao) అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఎంఆర్పీఎస్ చండూరు మండల అధ్యక్షుడు ఆకారపు యేసు మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాద�