[19:57]దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు.
Forex Reserves ఈ నెల 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు నాలుగు బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 670.86 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది.
Sai Durga Tej పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మెగా హీరో సాయి దుర్గ తేజ్. ఇటీవల తండ్రీకూతుళ్ల ఓ వీడియోను కించపరిచే విధంగా వీడియోను చేసిన ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్పై చర్య తీసుకునే విధం�
Olympics cost: పారిస్ ఒలింపిక్స్ భారీ ఏర్పాట్ల మధ్య ఘనంగా ప్రారంభమైంది. పారిస్లో 117 మంది భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. 2024 ఒలింపిక్, పారాలింపిక్ గేమ్స్ కోసం ఫ్రాన్స్ ఏకంగా $9.7 బిలియన్లను ఖర్చు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. విదేశాల్లో చదువుతున్న తమ కుమార్తెకు పీజు చెల్లించ లేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆ కన్న తండ్రి ప్రజా దర్బార్లో వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ఆయన.. తన వ్యక్తిగత నగదును ఆ విద్యార్థిని చదువు కోసం చెక్కు రూపంలో అందజేశారు.
Nirmala Sitharaman : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.
Independence Day స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్ల�
కాలకృత్యాల కోసం పొదలమాటుకు వెళ్లిన ఓ వ్యక్తిపై కొండచిలువ దాడి చేసింది. అతడి గొంతుకకు చుట్టుకుని ఊపిరాడకుండా చేసి మింగేసే ప్రయత్నం చేసింది. అతడి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే వచ్చి బాధితుడిని కాపాడారు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన వెలుగు చూసింది.
రైల్వే నెట్వర్క్లో అంతరాయం వల్ల ఒక్క రోజులోనే 2.5 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. ఈ సంఖ్య ఈ వారాంతానికి 8 లక్షలకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
Kanwariyas attack కన్వర్ యాత్రికులు నడిరోడ్డుపై ఓ కారులోని నలుగురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మూక దాడికి పాల్పడ్డారు. కర్రలతో కారు అద్దాలు పగులగొట్టారు. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు కారు దిగి ప్రాణభయంతో పరు�
Srisailam శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఈవో పెద్దిరాజు, ఏఈవ
కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ చెట్టు కొమ్మ నుంచి దూరాన ఉన్న మరో కొమ్మ చెట్టు కొమ్మ పైకి అవలీలగా జంప్ చేస్తుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు దుకాణాల్లోని తినుబండారాలను లాక్కొని చెట్టుపైన చిటారుకొమ్మలపై దర్శనమిస్తాయి. దీంతో..