ఐటీ రంగ షేర్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. గడిచిన ఏడాదికాలంలో ఐటీ రంగ షేర్లు భారీగా పతనం చెందాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద న
కొత్త సినిమాలు, ఓటీటీల్లోని కంటెంట్ను పైరసీ చేసి, ఐబొమ్మ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రవి �
తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి చెస్ ప్రపంచకప్లో క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్లో భాగంగా లెవొన్ అరోనియన్ (యూఎస్)తో జరిగిన పోరులో తొలి గేమ్ను డ్రా చేసుకున్న అర్జున్�
మారుతి సుజుకీ భారీ స్థాయిలో వాహనాలను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఫ్యూయల్ లెవల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్లో సాంకేతిక లోపం కారణంగా 39,506 యూనిట్ల గ్రాండ్ విటారా కార్లను రీకాల్ చేస్తున్నట్టు ఒ
దేశీయ నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థ(ఎన్బీఎఫ్సీ) ఐసీఎల్ ఫిన్కార్ప్ మరోసారి నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేసింది. ఈ నెల 17న ప్రారంభంకానున్న ఎన్సీడీ ఇష్యూ..ఈ నెల 28న ముగియనున్నదని పేర్కొంద�
ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం వెంటనే గన్నీ బ్యాగులు పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గన్నీ బ్యాగులు పంపిణీ చేయాలని శనివారం కొత్తపల్లి మండలంలోని మన్నాపూర్ వద్ద మహబూబ్నగర్ ప్రధాన రహదారి�
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ నాయకత్వంలో భారీ మార్పులు జరగబోతున్నాయా..అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న టిమ్ కుక్ తన పదవి నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నాడని �
బతికిండగానే మంటలో పడి కాలి బూడిదయ్యాడు ఓ పారిశుద్ధ్య కార్మికుడు.. మూర్చవ్యాధి వస్తే సుమారు అర్ధగంట పాటు నేలపై పడి కొట్టుకుంటూ తిరిగి యాధాస్థానానికి వస్తాడు. కానీ ఈ సారి మూర్చ వ్యాధి వచ్చిన సమయంలో పక్కనే �
రోడ్డు గతుకులుగా, అధ్వానంగా మారిందని.. కొత్త రోడ్డు వేయాలని గత ఆరు నెలలుగా అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోకపోవడంతో తాండూరు పట్టణంలోని ఏడో వార్డు ప్రజలు శనివారం ఆందోళనకు దిగారు.
తెలంగాణ రాష్ర్టాన్ని 2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విన్ గ్రూప్ కంపెనీ ఆసియా సీఈవో ఫామ్సాన్ సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో శనివారం సీఎంను కలిసిన సీఈవో తెలంగాణలో కీలక ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
బంతి గింగిరాలు తిరుగుతూ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్న ఈడెన్ గార్డెన్స్ టెస్టు ఆసక్తికరంగా సాగుతున్నది. బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ బంతితో స్పిన్నర్లు మాయ చేయడంతో ఈ మ్యాచ్లో భారత్ పట్టు బిగించిం