అన్ని కళాశాలల్లో యూనివర్సిటీ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల హాజరు నమోదు చేయడంతో పాటు 75 శాతం హాజరు ఉండేలా చూడాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎంపీడీఓగా ఆవుల రాములు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన యాకూబ్ నాయక్ నల్లగొండ జిల్లాకు బదిలీపై వెళ్లారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ కోటా 42 శాతం బిల్లు పార్లమెంట్లో ఆమోదింపజేసి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని బీఆర్ఎస్ ఆత్మకూరు (ఎం) మండలాధ్�
[20:15]మానవత్వం మంటగలిసింది. మద్యం మత్తులో అన్నపై తమ్ముడు అతి కిరాతకంగా దాడి చేస్తున్నా అక్కడున్నవారు చోద్యం చూస్తూ ఫొటోలు, వీడియోలు తీశారు తప్ప అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో నిర్వహించింది. ఇందులో భ�
[20:02]స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
[19:31]Amazon primeday sale: సాధారణ టీవీని స్మార్ట్టీవీలా మార్చేందుకు ఉపయోగించే ఫైర్టీవీ స్టిక్లపై అమెజాన్ ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగే ప్రైమ్ డే సేల్లో వీటిపై డిస్కౌంట్ అందిస్తోంది.
జ్ఞాన వ్యాప్తితోనే సమాజంలో మానవతా విలువలు పెంపొందించవచ్చని జమాతే ఇస్లామి హింద్ రుద్రంపూర్ రామవరం అధ్యక్షుడు మాజిద్ రబ్బానీ అన్నారు. పెనగడప పంచాయతీలోని గౌతంపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పాఠశాల స్థాయ�
తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వాసులు ఉప్పలపాటి రాజేంద్రప్రసాద్, ఉమా ఆర్థిక సహకారంతో విద్యానగర్ కాలనీలో గల మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు �