[05:51]‘‘వైవిధ్యం భారతదేశ గొప్ప ఆస్తి. అజర్బైజాన్లో ఉన్న భారతీయులంతా కలిసిమెలిసి నడుస్తూ భారత్ ఔన్నత్యాన్ని చాటిచెప్పడం సంతోషం కలిగిస్తోంది’’ అని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ బుధవారం ఆందోళన చేపట్టారు.
స్వదేశంలో వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు బుమ్రా త్వరలో దక్షిణాఫ్రికాతో మొదలుకాబోయే వన్డే సిరీస్కు దూరం కానున్నట్టు సమాచారం.
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఆటోడ్రైవర్లు కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఆటోడ్రైవర్లకు పార్టీ తరఫున రూ.5లక్షల బీమా చేయిస్తానని, పాలసీ ప్రీమియం తానే చెల్లిస్తానంటూ ఇటీవల సిరిసిల్లలో �
[05:46]హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరుకు హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణం జరగనుంది. ఏపీలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా ఇది వెళ్తుంది.
[05:49]న్యూస్టుడే నేరవార్త విభాగం: ఉద్యమాలకు పెట్టింది పేరు శ్రీకాకుళం జిల్లా. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎందరో ఆయుధాలతో అడవిబాట పట్టారు. కన్నవారికి దూరంగా సాయుధ పోరాట పంథాలో నడిచారు.
‘పట్టుదల, సంకల్ప బలం ముందు కష్టాలన్నీ ఓడిపోతాయి. ఆ విషయం అమృత్, ఉదయ్ జీవితాల ద్వారా స్పష్టమైంది. మామూలు స్థితి నుంచి ఉన్నతంగా ఎదిగిన వీరిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుకు అనధికారిక వన్డే సిరీస్లో ఓదార్పు విజయం దక్కింది. వరుసగా రెండు మ్యాచ్లను గెలుచుకున్న భారత్ ‘ఏ’.. మూడోవన్డేలో సమిష్టిగా విఫలమై ఓటమి వైపు నిలిచింది.
దేవాదాయశాఖ పరిస్థితి అయోమయంగా ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్ల నుంచి విధానపరమైన నిర్ణయాల్లో అనిశ్చితి నెలకొన్నది. 22 నెలల్లో ఆరుగురు అధికారులు మారడం, అదికూడా పట్టుమని ఏడాదికి మించి ఎవరూ ఉండని కా�
ఇటీవల కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టెస్టులో మెడనొప్పితో మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన కెప్టెన్ శుభ్మన్గిల్..శనివారం నుంచి గువాహటిలో మొదలుకాబోయే రెండో టెస్టులో ఆడతాడా? లేదా?
[05:37]ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం, దక్షిణ బస్తర్ ప్రాంతాలకు చెందిన మావోయిస్టుల వెన్నువిరిచామని, వారిని కోలుకోలేని దెబ్బతీశామని ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతి మహేష్చంద్ర లడ్డా తెలిపారు.
[05:38]కృష్ణా జిల్లాలో మూడు కీలక పంచాయతీల్లో కార్యదర్శులు డిప్యుటేషన్పై సేవలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక వార్షికాదాయం కలిగిన మరో పంచాయతీలో సమీపంలోని ఇంకో పంచాయతీ కార్యదర్శి డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు.
ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం వ్యవహారం పురోగతి కనిపించడం లేదు. ఓ వైపు టెండర్లు పిలిచి ఏడాది గడుస్తున్నా బిడ్లు తెరవకపోగా, మారిన ప్రణాళికలకు అనుగుణంగా నిధులు విడుదల చేయలేదు
ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ ఫైనల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్(51కి)..మెగాటోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
[05:35]దేశంలోని వివిధ ట్రైబ్యునళ్ల సభ్యులు, ఛైర్పర్సన్ల నియామకాలు, పదవీకాలం, సర్వీస్ రూల్స్కు సంబంధించి ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం(2021)లోని పలు ముఖ్యమైన నిబంధనలను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది.
[05:35]వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. రైతులు పాత విధానాలను విడనాడి.. నూతన ఒరవడితో పంటలు సాగు చేసేలా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.
[05:34]ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలోని హలాలీ ఆనకట్ట నుంచి బయలుదేరిన యురేసియన్ గ్రిఫాన్ రాబందు ‘మారిచ్’ 15,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని ముగించుకొని భారతదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చిందని అటవీ శాఖాధికారి బుధవారం తెలిపారు.
‘ప్రభుత్వం ఫీల్ అయినా.. కాంగ్రెస్ నాయకులు బాధపడినా సరే.. కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో సౌకర్యాలు సరిగ్గా లేవు.. వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణర�
[05:33]పేదరికం, సంఘర్షణలు, అసమానతలను తగ్గించేందుకు తీసుకొచ్చిన పలు పథకాలతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశాన్ని పునర్నిర్మించారని కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శ్లాఘించారు.
[05:33]పశ్చిమబెంగాల్కు చెందిన జ్యోతి మొండల్ (30)కు కథక్ నృత్యంలో రికార్డు స్థాయి ప్రదర్శనతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది.
[05:31]బాబా భౌతికంగా మనతో లేకపోయినా.. ఆయన చూపిన ప్రేమ, సేవాస్ఫూర్తి, అందించిన సందేశాలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని నడిపిస్తున్నాయి. బాబా నడయాడిన పుట్టపర్తి పవిత్ర భూమి. ఇక్కడ ఏదో మహత్తు ఉంది.
[05:31]హాంకాంగ్ నుంచి ఛత్తీస్గఢ్లోని సర్గూజాకు ఏటా వచ్చే టిబెటన్ ఆధ్యాత్మిక గురువు సోనమ్ లామా (54) ఈ ఏడాది కూడా బాలల కోసం పలు కానుకలు తీసుకొచ్చారు.
[05:31]జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ-నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ నియమితులయ్యారు.
[05:30]చక్కెర, ఉప్పు, కొవ్వు వంటి ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు ఎక్కువగా ఉండే అల్ట్రాప్రాసెస్డ్ ఆహార పదార్థాలను తినడం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయిందని, రానున్న రోజుల్లో ఏమాత్రం ప్రాసెస్ చేయని శుద్ధ ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని లాన్సెట్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయన పత్రం పేర్కొంది.
[05:30]పాత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే ఇటువంటి వాహనాల రెన్యువల్ ఫీజులను భారీగా పెంచిన ప్రభుత్వం.. తాజాగా 20 ఏళ్లు దాటిన వాహనాల ఫిట్నెస్ పరీక్ష ఫీజులను పెంచింది.
[05:29]తమ అదుపులో ఉన్న అల్ ఫలా గ్రూపు ఛైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దీకీ అక్రమంగా కొన్ని వందల కోట్లు ఆర్జించారని, దేశం విడిచి పారిపోయే యోచనలో ఉన్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది.
[05:29]భారతీయ ముస్లింలు ఆచరిస్తున్న తలాక్-ఎ-హసన్ అనే విడాకుల పద్ధతి చెల్లుబాటవుతుందా లేదా అన్నది ఐదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే విషయం పరిశీలిస్తామని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.
బీడబ్ల్యూఎఫ్ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత సింగిల్స్ ఆటగాళ్లు తొలి రౌండ్లో శుభారంభం చేశారు. హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నెపల్లి, స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్తో పాటు మరో ముగ్గురు ప్
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు ఆల్టైమ్ హై రికార్డు స్థాయిలకు చేరువయ్యాయి. బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మళ్లీ 85వేల మార్కును దాటింది.
[05:28]రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నల (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్)పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించనుంది.
[05:25]అధికారుల అలసత్వం కారణంగా శబరిమలకు భక్తులు పోటెత్తడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగానే ఈ సమస్య నెలకొందని తప్పుపట్టింది.
[05:25]స్థానిక సంస్థల్లో 27శాతం ఓబీసీ కోటాపై తాము తీర్పు ఇచ్చేవరకూ నామినేషన్ల ప్రక్రియను వాయిదా వేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.
[05:22]మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో కీలక నిందితుడు, గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టుచేసింది.
[05:17]విశాఖ జిల్లాలో టాటానగర్ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. పెందుర్తి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై విద్యుత్తు స్తంభం ఒరిగిన విషయాన్ని లోకోపైలట్ గమనించి రైలును ఆపేశారు.
పేదింటి బిడ్డలకు పెళ్లి సమయంలో ఆసరాగా నిలిచేలా.. పెళ్లి పెద్దగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన కల్యాణలక్ష్మి పథకం కాంగ్రెస్ పాలనలో అభాసుపాలవుతున్నది.
[05:14]ప్రేమించలేదని ప్లస్టూ విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. పోలీసుల వివరాల మేరకు.. తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపం సేరాంకోట్టైకి చెందిన మారియప్పన్కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఎకడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని, ఓడిన చోటే గెలిచి చూపిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్
కేంద్ర వ్యవసాయశాఖ అనుబంధ సంస్థ జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ వ్యవసాయ శిక్షణ సంస్థ సేంద్రియ, ప్రకృతి సేద్య పద్ధతులపై 3 నెలల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నట్టు ఎన్ఐపీహెచ్ఎం డైరెక్టర్ జనరల్ �
[05:13]సీబీఐ అధికారులమంటూ కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలలో నగదు నింపే వాహనం నుంచి పట్టపగలే రూ.7.11 కోట్లు కొట్టేశారు. అచ్చం సినిమా తరహాలోనే బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగు, సాగునీటి కోసం చట్టసభల్లో, వీధుల్లో పోరాటాలు నిర్వహించి, శ్రీరాంసాగర్ రెండో దశ కాలువ నిర్మాణం ద్వారా తాగునీరు అందించేందుకు కృషిచేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భ�
[05:08]షేర్లలో పెట్టుబడుల పేరిట నమ్మించి రూ.3.37కోట్లు కొట్టేసిన ఉదంతం వెలుగు చూసింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని వివరాల మేరకు..
[05:09]అక్రమ పద్ధతిలో భూమిని పొందేందుకు చేసిన ఫోర్జరీ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్ బుధవారం వెల్లడించారు.
[05:05]సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో కలిసి మంగళవారం శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఏబీసీ న్యూస్ విలేకరి మేరీ బ్రూస్పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
[05:06]ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో భారత్కు చెందిన 8 నెలల గర్భిణి ప్రాణాలు కోల్పోయారు.
[05:06]తన తల్లిని హత్య చేయాలన్న కుట్ర జరిగిందని, అయితే ఆమెను సకాలంలో భారత్ రక్షించిందని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ తెలిపారు.
[05:05]ఎప్స్టీన్ ఈమెయిళ్లు వెలుగు చూస్తుండటంతో అమెరికాలో అతడితో అంటకాగిన వారి బండారం బయటపడుతోంది. తాజాగా మాజీ ఆర్థిక మంత్రి, ఓపెన్ ఏఐ బోర్డు డైరెక్టరు లారీ సమ్మర్స్ రాజీనామా చేశారు.
[05:06]హెటెరో కంపెనీ రహస్య డేటా లీక్ చేస్తామని, సున్నితమైన సమాచారాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ)కు ఇస్తామని బెదిరించిన వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు.
[05:07]తెలుగునాట సంచలనం సృష్టించిన సినిమా పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమంది రవి(40)ని ఐదు రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి న్యాయస్థానం బుధవారం అనుమతినిచ్చింది. భారతీయ భాషల్లోని 21 వేల సినిమాలను పైరసీ చేసిన రవిని ఇటీవల నగర సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
[05:06]పన్నుల ఎగవేత అనుమానాలపై ఆదాయపన్నుశాఖ అధికారులు నగరంలోని పిస్తాహౌస్, మెహ్ఫిల్, షాగౌస్ హోటళ్లలో చేపట్టిన సోదాలు రెండోరోజైన బుధవారం కూడా కొనసాగాయి.
[05:05]కడుపున పుట్టిన కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి అనుకున్నారు ఆ పేద తండ్రి. ఐదేళ్లుగా ఆ ప్రయత్నాలు చేసినా.. డబ్బు కూడబెట్టలేకపోవడంతో ఇక నావల్ల కాదనుకొని మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గ్రూప్-1 విషయంలో కమిషన్కు డివిజన్ బెంచ్లో కాస్త ఊరట లభించిందో లేదో వెనువెంటనే 2015 గ్రూప్-2 రూపంలో కొత్త చిక
[05:04]పశ్చిమ ఉక్రెయిన్లోని టెర్నోపిల్ నగరంపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 25 మంది మరణించారని అత్యవసర సేవల విభాగం బుధవారం వెల్లడించింది.
[04:56]మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మద్వి హిడ్మా, ఆయన భార్య మడకం రాజేతో పాటు మరో నలుగురు కమాండర్లు మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు.
[05:03]మయన్మార్లోని మయవాడీ పార్క్లో గోల్డెన్ ట్రయాంగిల్ సైబర్ సిండికేట్ చేతిలో చిత్రహింసలకు గురై తీవ్ర అనారోగ్యంపాలైన ఓ యువకుడు అక్కడి ఆర్మీ ఆపరేషన్ ద్వారా విముక్తుడై ఇటీవలే హైదరాబాద్కు తిరిగొచ్చాడు.
[05:04]కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడికి 178 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ కేరళలోని ఓ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాధిత బాలిక మలప్పురం జిల్లా అరీకోడ్ పట్టణ వాస్తవ్యురాలు.
[05:03]ఐపీఎస్ అధికారి సంజయ్ అగ్నిమాపక శాఖ అధిపతిగా ఉన్నప్పుడు ఎన్వోసీల జారీకి వెబ్సైట్, మొబైల్ యాప్, ట్యాబ్ల కొనుగోళ్లలో జరిగిన అక్రమాల కేసులో మరో నిందితుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడి, 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అమెరికాలో ఏపీ మహిళ, ఆమె కుమారుడి హత్య కేసు మిస్టరీ వీడింది. 2017లో వీరు దారుణ హత్యకు గురికాగా, ఈ కేసులో నిందితుడిని ఎనిమిదేండ్ల తర్వాత ల్యాప్టాప్ ఆధారంగా అమెరికా పోలీసులు గుర్తించారు.
బంజారాహిల్స్లోని విరించి వైద్యశాల నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ కోసం జీహెచ్ఎంసీ జారీచేసిన భూసేకరణ నోటీసులను హైకోర్టు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.