Padmadevender Reddy మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం.పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ రెడ్డి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి హాజరయ్యారు.
Rajnath Singh దేశ సరిహద్దులు మారవచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అలాగే పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతం కూడా భారత్లోకి తిరిగి రావచ్చని అన్నారు. నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంట�
Brahmanandam హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ఫొటో దిగుదామని బ్రహ్మీని చేయి పట్టుకుని అడిగారు. ఈ క్రమంలో బ్రహ్మానందం కొంచెం (సరదాగా) ఎర్రబెల్లి దయాకర్రావును లెక్కచేయనట్టుగా నో చెప్పారు
[19:10]మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఫొటో అడగ్గా, ఇప్పుడు కాదంటూ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ముందుకు వెళ్లిపోయిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
[19:09]గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ పరిధిలోని మేడి కొండూరు, గుండ్లపాలెంలలో వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Kuldee[ Yadav : ఐదొందలు కొట్టేలా కనిపించిన సఫారీలను 489కే కట్టడి చేసినా విజయంపై మాత్రం ఆశలు లేవు. మార్కో జాన్సెస్(93) వికెట్ తీసి ఆ జట్టు ఇన్నింగ్స్ ముగించిన కుల్దీప్ యాదవ్ (Kuldee[ Yadav) కీలక వ్యాఖ్యలు చేశాడు.
Children Hospitalised పారిశ్రామిక ప్రాంతంలో గాలి కాలుష్యం వల్ల స్థానికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. 15 మంది పిల్లలతో సహా 22 మంది అస్వస్థత చెందారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్�