[19:43]అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్.. వలసేతర వీసాలపైనా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు కోడ్ను ఉల్లంఘించేలా ఉన్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈసీని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్.
గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇన్వాలిడేషన్ అయిన కార్మికులు, వారి పిల్లలకు కారుణ్య నియామక పత్రాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి తమ ఆవ�
ప్రమోషనల్ కంటెంట్ను పోస్టు చేయనందుకు మిస్ యూనివర్స్ థాయ్లాండ్ డైరక్టర్ నవాత్ అనేకమంది పోటీదారుల ముందు మిస్ మెక్సికో ఫాతిమా బోష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఫాతిమాబోష్ అభ్యంతరం వ్యక్తం చేయగా, నవాత్ భద్రతాసిబ్బందిని పిలిపించారు. ఆమెను పోటీ నుంచి తప్పిస్తానంటూ బెదిరించారు.
Ragging పీజీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడకుండా యూనివర్సిటీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని పీడీఎస్యూ డిమాండ్ చేశారు.
WPL Retention List : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కోసం భారత క్రికెటర్లను ఫ్రాంచైజీలు భారీ ధరకు రీటైన్ చేసుకున్నాయి. విశ్వవిజేతగా అవతరించిన టీమిండియాలోని సభ్యులైన స్మృతి మంధాన(Smriti Mandhana), జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues),
తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. జోనల్ ఆఫీసర్ అరుణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తాసీల్
Gone Prakash ఓ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సీనియర్ నేత గోనె ప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. కొబ్బరికాయలు కొట్టే రూ. 10 లక్షల కాంట్రాక్టులో కూడా 2 శాతం కమీషన్ అడుగుతున్నాడు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్�
Gold-Silver Rates పుత్తడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. రెండురోజులు తగ్గుతూ వచ్చిన ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.600 పెరిగి.. తులానికి రూ.1,24,700కి చేరాయి. బలమైన ప�
Mahavatar ఇంటెన్స్ యాక్షన్, డ్రామాతో వరల్డ్వైడ్గా ప్రేక్షకుల్ని మహావతార్ (Mahavatar) ఆకట్టుకుంటుందని విక్కీ కౌశల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. కాగా ఈ సినిమా కోసం డైరెక్టర్ అమర్ కౌశిక్, హీరో విక్కీ కౌశల్ న
[18:43]డబ్ల్యూపీఎల్కు సంబంధించిన మెగా ఆక్షన్ నవంబర్ 27న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఒక్కో ప్రాంఛైజీ గరిష్ఠంగా అయిదుగురు క్రీడాకారులను రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది.