Suriya 47 కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య సూర్య 47 ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టాడని తెలిసిందే. మాలీవుడ్ మూవీ ఆవేశం ఫేం జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక�
[13:32]అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్చంద్ర లడ్డా తెలిపారు.
సాధారణంగా ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. పోలీసులు తనిఖీల సమయంలో కూడా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని అడుగుతారు. కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులకు ఇన్సూరెన్స్ చెల్లించకుండానే నడిపిస్తున్నారు.
[13:19]తాను, తన సోదరిలా తమ తల్లిదండ్రులు కూడా మానసిక వేధింపులకు గురవుతున్నారని.. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని లాలూప్రసాద్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం నిజాయితీతో పనిచేశానని, కానీ తన ప్రయత్నంలో విఫలమైనట్లు ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
[12:57]కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ శుభ్మన్ గిల్ (Shubman Gill) గాయపడిన విషయం తెలిసిందే. అతడు రెండో టెస్ట్ మ్యాచ్లోనూ ఆడేది అనుమానంగానే ఉంది.