[04:54]ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ (52) మృతిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జుబిన్ ప్రమాదంలో చనిపోలేదని.. ఆయన్ను కుట్రపూరితంగా హత్య చేశారని అసెంబ్లీలో వెల్లడించారు.
పరిశ్రమల భూముల కన్వర్షన్ (హిల్ట్) పాలసీ చేసిన డ్యామేజీని కంట్రోల్ చేసుకునేందుకు మంత్రులు పడిన తిప్పలు అన్నీఇన్నీ కావు. ఒకేసారి ఆరుగురు మంత్రులు వచ్చి వివరణ ఇచ్చుకున్నారంటే డ్యామేజీ ఏ స్థాయి లో ఉన్నద�
[04:52]పెద్దపేగు క్యాన్సర్కు చౌకలో, ప్రభావవంతమైన ఔషధాన్ని కనుగొన్నట్లు రవూర్కెలాలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (ఎన్ఐటీ) శాస్త్రవేత్తలు తెలిపారు. లాంగ్ పెప్పర్ (పిప్పళ్లు)లో ఉండే ఓ మూలకం క్యాన్సర్ను ఎదుర్కోవడంలో తోడ్పడుతుందని గుర్తించారు.
[04:51]ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ప్రసిద్ధి. ఇప్పుడు ఈ ప్రాంతం ఆధునిక వ్యవసాయంతో ప్రత్యేక గుర్తింపును పొందుతోంది. లక్క సాగు స్థానిక రైతులకు గణనీయమైన లాభాలను తెచ్చిపెడుతోంది.
[04:48]పోలీసు కస్టడీలో జరిగే హింస, మరణాలు వ్యవస్థకే ‘మచ్చ’ అని, వీటిని దేశం సహించదని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలీసు స్టేషన్లలో సీసీటీవీలు పనిచేయకపోవడాన్ని సుమోటో కేసుగా తీసుకున్న న్యాయస్థానం మంగళవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
[04:50]ఛత్తీస్గఢ్లో హోంవర్క్ చేయలేదని అయిదేళ్ల బాలుడిని ఇద్దరు టీచర్లు చెట్టుకు వేలాడదీసి దారుణమైన శిక్ష విధించారు. సూరజ్పుర్ జిల్లా నారాయణ్పుర్లోని ప్రయివేటు పాఠశాలలో ఈ అమానవీయ ఘటన జరిగింది.
రాష్ట్రంలో గత సంవత్సరం జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 305 పరిశ్రమలను మూసివేసినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) అధికారులు ఓ ప్�
[04:47]ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఆందోళన బాట పట్టారు. మంగళవారం బిన్గావ్లోని చందపారా నుంచి 24 పరగణాల జిల్లాలోని ఠాకుర్నగర్కు 3 కి.మీ. పాదయాత్ర చేపట్టారు.
[04:45]మీ రోజువారీ వ్యవహారశైలిని నిర్ణయించేది ఉదయమే అని మీకు తెలుసా? ఆ సమయంలో పాటించే చిన్నచిన్న అలవాట్లే మీరు చలకీగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. దాంతో రోజంతా ఆ భావన కొనసాగి మీ పనితీరు, వ్యవహార తీరు మెరుగ్గా ఉంటాయి.
[04:27]‘పరిశ్రమలకు చెందిన 9,263.71 ఎకరాలను ఇతర అవసరాల వినియోగం(కన్వర్షన్) కోసం అనుమతించి రూ.40 వేల కోట్లు రాబట్టాలని 2022లోనే అప్పటి భారత రాష్ట్ర సమితి మంత్రివర్గ ఉపసంఘమే నిర్ణయించిందని, దాన్నే మేం అమలు చేస్తుంటే కేటీఆర్, హరీశ్రావు తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావులు ధ్వజమెత్తారు.
[04:24]రాష్ట్రంలో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులకు ఈసారి తమ వివరాల సవరణకు అవకాశముండదు. పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో విద్యార్థి పేరు, తండ్రి పేరు, గ్రూపు, మాధ్యమం, భాషా సబ్జెక్టులు తదితర వివరాల్లో తప్పులు దొర్లుతుంటాయి.
[04:29]స్పష్టమైన ప్రణాళికతో, పకడ్బందీగా కృషి చేస్తే. తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది.. కానీ ఇందుకు సుస్థిరమైన, నిర్మాణాత్మకమైన, కష్టతరమైన సంస్కరణలను ఏళ్ల తరబడి సమన్వయంతో అమలు చేయాల్సి ఉంటుందని హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బి) పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ముసాయిదా నివేదిక పేర్కొంది.
పారిశ్రామిక భూములను మల్టిపుల్ జోన్లుగా మార్చితే పర్యావరణ, ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్పదని ప్రముఖ పర్యావరణవేత్త, కన్సల్టెంట్ ఇన్ వాటర్ రిసోర్సెస్ అండ్ ైక్లెమేట్ చేంజ్ బీవీ సుబ్బారావు హెచ్చరిం�
ప్రజల సంక్షేమం, రాష్ట్రం మేలు కోసమే పారిశ్రామిక భూముల కన్వర్షన్ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు స్పష్ట�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భూ స్కామ్ కోసమే హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ)ని తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. కేవలం అధికార పక్షం, వారి రహస్య మిత్రపక్షాల సభ్యులే నిజమైన కార్పొరేటర్లుగా సమావేశం ఆద్యంతం కొనసాగింది
మొబైల్ ఫోన్ నంబర్ చేంజ్ స్కామ్తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా స్కామ్లు ఇటీవల ఎక్కువ అవుతున్నాయని.. స్కామర్లు సీనియర్ సిటిజన్లను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్న�
రష్యాతో దాదాపు నాలుగేండ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించినట్టు అమెరికా అధికారి ఒకరు వెల్లడించా
నగరానికి మణిహారంలాంటి ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్లో విలీనంతో ఉత్కంఠ వీడింది. రెండేళ్ల కాలంగా ఉన్న విలీన ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసు�
[04:16]ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారికి చలానాలు విధిస్తూ.. తరువాత అందులో రాయితీలు ఇవ్వడం.. చట్ట పరిణామాలపై ఉన్న భయాన్ని బలహీనపరచడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ రాయితీలు ఇవ్వడం ట్రాఫిక్ క్రమశిక్షణరాహిత్యాన్ని పెంచుతుందని పేర్కొంది.
[04:14]నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు పున్న కైలాష్ నేతను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంగళవారం లేఖ రాయడం కలకలం సృష్టించింది.
[04:20]తెలంగాణ ప్రాసిక్యూషన్ విభాగం మరింత బలోపేతం కానుంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్న జిల్లా డైరెక్టరేట్లను 33కు పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
[04:17]రాష్ట్రంలో నాసిరకం చెక్డ్యాంల నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. లేఖ ప్రతులను మంగళవారం మీడియాకు విడుదల చేశారు.
[04:16]ఆమె నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఇంటికి పెద్ద కుమార్తె. తల్లి సంపాదనే జీవనాధారం. అమ్మానాన్నలు ప్రణీత అని నామకరణం చేశారు. పేరుకు తగ్గట్లుగానే ఎన్ని కష్టాలున్నా తల్లి నుంచి ఆమెకు ప్రోత్సాహం లభిస్తోంది.
[03:58]శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా తితిదే చర్యలు చేపట్టింది.
[03:57]మంగళవారం రాత్రి 10 గంటలు.. ఇద్దరు సహాయకులను వెంటపెట్టుకుని ఓ వృద్ధుడు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్)లో తనకు వైద్యం చేయమంటూ అక్కడి వైద్యులు, సిబ్బందిని అభ్యర్థించారు.
[04:00]వైకాపా ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో చేపట్టిన ఆప్షన్-3 ఇళ్ల నిర్మాణాల్లో ఆ పార్టీకి చెందిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సంబంధీకులకు చెందిన రాక్రీట్ (గుత్తేదారు) సంస్థ రూ.80 కోట్ల అవినీతికి పాల్పడినట్లు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.
[03:57]‘భారతదేశ ఆర్థికవ్యవస్థ ఎంత వృద్ధి చెందినా ఆ ఫలాలు అందరికీ అందుతున్నాయా లేదా అన్నదే ముఖ్యం. ఆ ఫలాలు అందరికీ అందాలంటే నాణ్యమైన ఉద్యోగాలు అందరికీ దక్కాలి.
[03:57]సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని రెండు, మూడ్రోజుల్లో పరిష్కరించేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
[03:59]వైకాపా అధికారంలో ఉన్న సమయంలో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు రాముకు విడతల వారీగా ముడుపులు ఇచ్చినట్లు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్రావు పోలీసు కస్టడీలో వెల్లడించాడు.
ఓ పాఠశాలలోని టీచర్లు హోమ్వర్క్ చేయలేదన్న కోపంతో ఐదేండ్ల పిల్లాడ్ని చెట్టుకు వేలాడదీశారు. ఛత్తీస్గఢ్ సురాజ్పూర్ జిల్లాలోని నారాయణ్పూర్లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
తెలంగాణ కేబినెట్ జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేయాలంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మంత్రి శ్రీధర్బాబు కేబినెట్ నిర్ణయాలను వెల్లడించగా అందులో.. గ్రేటర్ పరిధిలో అండర్గ్రౌ�
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్లో మరణించడం ప్రమాదవశాత్తు జరిగింది కాదని, అది ఉద్దేశ పూర్వక హత్య అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మంగళవారం శాసనసభలో ప్రకటించారు.