[22:49]రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు.
కోటపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వసతి గృహం విద్యార్థులతో కలిసి వసతి గృహం ఎదుట శుక్రవారం బీజేపీ నాయకులు ఽధర్నా చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2024లో రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని డీఈవో యాదయ్య అన్నారు. ప్రాథమిక పాఠశాలల సబ్జెక్టు డీఆర్పీలకు జిల్లా సైన్స్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దేశ రక్షణే ఊపిరిగా తమప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులు చేస్తున్న త్యాగం మరువలేనివని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కార్గిల్ విజయ్దివస్ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరాస్తలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ బన్సీలాల్లతో కలిసి పాల్గొన్నారు.
జిల్లాలో ఎనిమిది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజల జనజీవనం అస్తవ్యస్తం గా మారింది. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితులు నెల కొన్నాయి. మారుమూల గ్రామాల్లో రోడ్లన్నీ బురదమం కాగా కాలినడక వెళ్లేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పాతకాలంలో.. ఇంట్లో డబ్బులు ఉంటే దొంగలు ఎత్తుకుపోతారు.. బ్యాంకుల్లో అయితే భద్రం అని చెప్పేవారు. దీంతో ప్రజలు బ్యాంకులను నమ్మి అందులోనే పొదుపు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ బ్యాంకులో డబ్బులు ఉండడమే శాపంగా మారింది. బ్యాంకు ఖాతాలో లక్ష అంతకంటే ఎక్కువ ఉంటే ఆ విషయాన్ని తెలుసుకుని సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. స్మార్ట్ఫోన్తో ఎంత మేలు జరుగుతుందో.. అంత నష్టం కూడా జరుగుతోంది... కాబట్టి తస్మాత్ జాగ్రత్త..
రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలని మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తాగునీటి పరీక్షలు చేయాలని అన్నారు. త్వరగా అన్న క్యాంటీన్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు.
బెజ్జూరు, జూలై 26: ప్రాణహిత నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. తలాయి-పాపన్నపేట, కుశ్నపల్లి- సోమిని గ్రామాల మధ్య ప్రాణహిత బ్యాక్వాటర్, లోలెవల్ వంతెనలపై వరదనీరు ప్రవహిస్తుండడంతో 12 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించి పోయాయి.
Rains రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీచేసింది. మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింద�
`పలాస` చిత్రంతో ఆకట్టుకున్న రక్షిత్ అట్లూరి హీరోగా నెక్ట్స్ లెవల్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు `ఆపరేషన్ రావణ్` చిత్రంతో వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
Poco F6 Deadpool ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో ఎఫ్6 డెడ్ పూల్ ఫోన్ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. లిమిటెడ్ ఎడిషన్గా ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్(TGCO)పై సీఎం శుక్రవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.