ఈ-రేస్ తెచ్చి హైదరాబాద్ ఇమేజ్ పెంచిన కేటీఆర్ను కేసులతో వేధించాలని చూడటం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడం బీజేపీ, కాంగ్రె�
దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రూ.2985 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆల్కహాల్ బేవరేజెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం లేఖ రాసింది.
ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ-కార్ రేస్లో విచారణకు ఏసీబీ అనుమతి ఇస్తూ గవర్నర్ ఆమోదం తెలుపడంతో బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయనేది తేటతెల్లమైందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్�
సంక్షేమశాఖలో ఆయనొక జిల్లా స్థాయి రిటైర్డ్ అధికారి. దశాబ్దాలుగా లక్షలాది మందికి సంక్షేమ ఫలాలను అందించడంలో వారధిగా నిలిచారు. ఆపన్నహస్తం అందించి ఆసరాగా నిలిచారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావుపై సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు గురువారం కొట్టివేసింది.
రాష్ట్రంలో గత రెండేండ్లుగా ప్రతిపక్షాన్ని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మక కుట్రలు అమలు చేస్తూనే ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ లక�
మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2014 సాధారణ ఎన్నికల ముందు (2014 ఫిబ్రవరిలో) ఏడవ వేతన సంఘాన్ని నియమించింది. ఆ సంఘం 2015 నవంబర్లో నివేదిక సమర్పించింది.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతించారు. ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్పై తదుపరి చ�
అసలు హైడ్రా అధికారాలు ఏమిటి? ఇష్టానుసారంగా వ్యవహరిస్తే దాని చర్యలను నియంత్రించాల్సి వస్తుందని హైకోర్టు మరోమారు హెచ్చరించింది. కొన్ని నెలలుగా హైడ్రాకు సంబంధించిన కేసులను వింటున్నామని, ఒకో కేసు ఒకో రకంగ
బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై 2023లో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్కు సంబంధించి హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు గురు�
గోల్డెన్ జూబ్లీహిల్స్ హోటల్ ప్రై వేట్ లిమిటెడ్ (ట్రైడెంట్) దివాలా ప్రక్రియ వివాదం కోర్టుల్లో తేలినా మళ్లీ అదే అంశంపై పిటిషన్ దాఖలు చేసిన మహా హోటల్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీరును హై�
తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పదుల సంఖ్యలో మహిళలు, పురుషులు గురువారం జగిత్యాలలోని ఎమ్మెల్యే సంజయ్కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
[03:54]యూరప్ పర్యటనకు అనుమతి ఇస్తూ విధించిన షరతుల్లో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టులో మందీమార్బలంతో హాజరయ్యారు.
[03:50]పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్కు సంబంధించి ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్పై హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసుస్టేషన్లో 2023లో నమోదైన కేసును గురువారం హైకోర్టు కొట్టివేసింది.
[03:48]నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మావోయిస్టు (అప్పటి పీపుల్స్ వార్) ఉద్యమం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతోంది. వరుస ఎన్కౌంటర్లు... లొంగుబాట్లతో సతమతమవుతున్న పార్టీలో అగ్రనేతలే ఉద్యమపథం వీడుతున్నారు.
[03:55]రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
మక్కల విక్రయాలు సరిగా జరడం లేదని మక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మక్కలను కొనుగోలు చేయడానికి సర్కార్ నిబంధనల పేరిట కొర్రీలు పెడుతున్నదని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గుర�
తూకం వేసిన ధాన్యంలో మిల్లర్లు, నిర్వాహకులు కోత పెడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు రైతులు, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత గుర్రం రాజలింగంగౌడ్ కొనుగోలు కేంద్రంలో గురువా రం ఆంద�