CM Chandrababu On Pensions: ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం పేదలకు కనీవినీ ఎరుగని రీతిలో సేవ చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రూ.34 వేల కోట్లు పింఛన్ల కోసం ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా తమ ప్రభుత్వం ఇచ్చినట్లు పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు.
Arms Dealer: పెహల్వాన్ సోనూ లంగడాను అరెస్టు చేశారు. అక్రమ రీతిలో ఆయుధాలు అమ్మినట్లు అతనిపై కేసులు ఉన్నాయి. 8 ఏళ్లుగా పరారీలో ఉన్న అతన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆర్టీసీలో ఉద్యోగం చాలా శ్రమతో కూడుకున్నదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ ఆర్టీసీ ఉద్యోగి ఆర్.ఎస్ రావు నిర్మల ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Kaleru Venkatesh నియోజకవర్గం వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
[14:13]టెస్ట్ క్రికెట్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా టీమ్ఇండియా శుభ్మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో గిల్ మీద చాలా బరువు బాధ్యతలున్నాయని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు.
Abbas Ansari విద్వేష ప్రసంగం కేసులో సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఎమ్మెల్యే (MLA) అబ్బాస్ అన్సారీ (Abbas Ansari) దోషిగా తేలాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం మావు జిల్లా (Mau district) లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అబ్బాస్ అన్సా�
AP DSC exam dates 2025: ఏపీలో మెగా డీఎస్సీ(AP Mega DSC)కి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్డ్. జూన్ 6 నుంచి 30 వరకు జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ముఖ్యమైన తేదీలు ఇవే..
ICAR scientists వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వివిధ ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు సిద్దిపేట జిల్లాలోని రాయపోల్ తిమ్మకపల్లి గ్రామాల్లో శనివారం పర్యటించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ�
Amaravati Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు చేసుకున్న ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మన ప్రభుత్వ వ్యవస్థల్లోని నిలువెత్తు నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని కళ్లకు కట్టేలా చెబుతున్నారు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగిన గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదపు బాధిత కుటుంబ సభ్యులు. వాళ్లు చెబుతున్న షాకింగ్ నిజాలు నిర్ఘాంత పరిచేలా ఉన్నాయి.
సౌతాఫ్రికా డాషింగ్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ క్రికెట్ నుంచి తప్పుకొని చాన్నాళ్లు అవుతోంది. అయినా ఇంకా అభిమానులు అతడి ధనాధన్ గేమ్ను మర్చిపోలేదు. ముఖ్యంగా ఇండియా ఫ్యాన్స్ ఏబీడీ మీద స్పెషల్ లవ్ చూపిస్తున్నారు.
విటమిన్ ఈ సప్లిమెంట్స్ను అతిగా తీసుకుంటే ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. మరి రోజువారి పరిమితి ఏమిటో, ఈ లిమిట్ దాటితే ఏమవుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
[13:59]మే చివరి వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, వెబ్సిరీస్లు సిద్ధమయ్యాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి
భారీ వర్షాల కారణంగా ఓ రోడ్డును వరద నీరు ముంచెత్తింది. అయితే రోడ్డు దాటే సమయంలో పాదచారులకు షాకింగ్ సీన్ కనిపించింది. వరద నీటిలో రోడ్డు దాటే ముందు జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని గుర్తు చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన మహిళా శక్తీకరణ మహా సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 20 లక్షల మందికిపైగా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మోదీ ఆపరేషన్ సిందూర్, మహిళల గురించి ఆస్తక్తికర వ్యాఖ్యలు చేశారు.