The Greatest Of All Time కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay)వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తు్న్న సినిమా The GOAT (The Greatest Of All Time). మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఆసక్తికర అప్�
Andhrapradesh: సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. సంక్షేమ పథకాలకు నిధులు నిలిపివేతపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగగా.. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం తరపున వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.
బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే మస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని.. వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) అన్నారు. ముస్లిం వర్గాలు కూడా సీఎం జగన్ను నమ్మే పరిస్థితిలో లేరని.. వారికి అన్ని విధాలా అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. నిన్న(బుధవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షోలో కూడా ముస్లింలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలిపారు.
Vijayakanth Viyaskanth: హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు తరపున బుధవారం జరిగిన మ్యాచ్లో విజయకాంత్ వియస్కాంత్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఈ కొత్త ప్లేయర్ శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన క్రికెటర్. లక్నోతో జ�
Renuka Chowdhury నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పట్ల ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి మాట్లా�
సాధారణంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఏదైనా ఓ జట్టు ఓటమిపాలైతే, ఆ రిజల్ట్పై సదరు జట్టు యజమాని టీమ్ సభ్యులు, కోచ్లు, కెప్టెన్లతో చర్చలు జరుపుతాడు. ఎక్కడ తప్పులు జరిగాయి? ఓటమికి గల కారణాలేంటి?
ఈ ఎన్నికల్లో వైసీపీపై(YCP) ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ ఓట్ల రూపంలో చూపిస్తారని.. దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం అని చంద్రబాబు(Chandrababu) అన్నారు. గురువారం నాడు చంద్రబాబు నాయుడు కురుపాంలో(Kurupam) నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో..
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదేళ్లు అవుతోంది. మోదీ- అమిత్ షా ద్వయం కాంగ్రెస్ పార్టీ ఇమేజిని క్రమంగా తగ్గించేశారు. ఈ సారి తక్కువ సీట్లలో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. కేవలం 328 సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించుకోవడానికి కారణం పెద్ద రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు న్యాయం చేయడం కోసమని తెలుస్తోంది.
Andhrapradesh: జగన్కు, కూటమికి ఓటు వేస్తే బీజేపీని గెలిపించినట్టే అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. బీసీ, దళిత, క్రైస్తవులు, ముస్లిం లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏడు నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీకి స్పందన అద్భుతంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీకి నాలుగు లక్షల ఓట్లు వస్తే...
Gangs of Godavari టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మళ్ళీ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ మూవీని గతేడాద
Arvind Kejriwal ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు �
ఆంద్రప్రదేశ్కు మూడు రాజధానులంటూ వైసీపీ అధినేత వైయస్ జగన్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆ క్రమంలో కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఆ న్యాయ రాజధాని ఏర్పాటులో జగన్ ప్రభుత్వం అడుగు నేటికి ముందుకు పడలేదన్న విషయం అందరికీ తెలిసిందే.
Meesala Srinivas Rao నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై బీజేపీ నేతలు తిరగబడ్డారు. అరవింద్ చెత్త నా కొడుకు.. వెధవ నా కొడుకు అంటూ బూతు పురాణం అందుకున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా అరవింద�
Air India Express సిబ్బంది కొరత నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గురువారం 85 విమానాలను రద్దు చేసింది. 20 రూట్లలో విమాన సర్వీసులు నడుపనున్నట్లు తెలిపింది. ఎయిర్లైన్స్కు చెందిన సిబ్బంది అందరూ మూకుమ్మడిగా సిక్
[15:22]Maruti Suzuki Swift: అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ మారుతీ సుజుకీ తమ హ్యాచ్బ్యాక్ మోడల్లో కొత్త స్విఫ్ట్ను విడుదల చేసింది. దీని ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.
Vladimir Putin: ప్రపంచ యుద్ధాన్ని నివారించేందుకు రష్యా అన్ని ప్రయత్నాలు చేస్తుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. విక్టరీ డే మిలిటరీ పరేడ్లో పాల్గొన్న ఆయన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. �
Vijay Deverakonda యూత్తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడే హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లైగర్ సినిమా ఫ్లాప్తో ఢీలా పడ్డ విజయ్ దేవరకొండ ఆ తర్వాత శివనిర్వాణ దర్శకత్వంలో
Sandeshkhali row పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీకి చెందిన ఇద్దరు మహిళలు యూటర్న్ తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై అత్యాచారం ఫిర్యాదును ఒక మహిళ, ఆమె అత్త వెనక్కి తీసుకున్నారు. బీజేపీకి చెందిన వ్యక్త
వాతారవణం మారినప్పుడు ఆక్సిజన్ అధికంగా ఉండే చాలా రకాల ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. దీనికి ఆరోగ్యాన్నిచ్చే ఆకు కూరలు, బ్రోకలీ, దుంపలు, స్ట్రాబెర్రీలు, అవకాడోలు, వెల్లుల్లి, వాల్ నట్స్, చిలగడదుంపలను, డార్క్ చాక్లెట్, సిట్రస్ పండ్లను తీసుకోవాలి.
[15:13]ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ను కాదని ముంబయి హార్దిక్ను కెప్టెన్గా నియమించుకుంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి కూడా ఆ జట్టు ప్రదర్శనలో పెద్దగా మార్పు లేదు.
పులివెందులలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు నిందితులో గురువారం సీబీఐ కోర్టును(CBI Court) ఆశ్రయించారు.
Plane Skids Off Runway ఆఫ్రికా దేశమైన సెనెగల్ (Senegal Airport)లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. రన్వేపై స్కిడ్ (Plane Skids Off Runway) అయ్యి పక్కకు దూసుకెళ్లింది.
Telangana: తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శంకరమ్మకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ మరవదని మంత్రి తెలిపారు. గురువారం శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గాంధీభవన్లో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..
ఒకప్పుడు సరైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడంతో.. సన్రైజర్స్ హైదరాబాద్కు 150 పరుగుల మైలురాయిని అందుకోవడం కూడా గగనంలా అనిపించేది. కానీ.. ఈ సీజన్లో ఊచకోతకు కేరాఫ్ అడ్రస్గా మారింది. గాలి ఊదినంత ఈజీగా...
Fahadh Faasil ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ సినీ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే మలయాళం మూవీ ఇండస్ట్రీ అని చెప్పక తప్పదు. జనవరిలో భ్రమయుగంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మాలీవుడ్ ఆ తర్వాత ‘మంజుమ్మల్ బాయ్స�