Air India దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)లో సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి.
మొంథా తుఫాన్ మిగిల్చిన నష్టాల నుంచి రైతులు కోలుకోకముందే మళ్లీ వర్షాలు కురవడం కలవరపెడుతోంది. మంగళవారం (నవంబర్ 04) తెల్లవారుజాము నుంచీ తెలంగాణలో వర్షాలు
నిజామాబాద్, వెలుగు : జిల్లా పోలీస్ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 27 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ సాయిచైతన్య బాధితులతో స్వయంగా మాట్లాడి ఫిర్యా
 స్థానిక సంస్థల  అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ  ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అడిషనల్
[10:48]నగరంలోని ఓ వైద్యుడి ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. ముషీరాబాద్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న జాన్పాల్ అనే వైద్యుడు దిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
[10:50]లండన్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుతో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి భేటీ అయ్యారు.
బోధన్, వెలుగు :  సన్నవడ్లకు మద్దతు ధరతోపాటు బోనస్ అందజేస్తున్నందున బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం  కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్రెడ
 జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  చైర్మన్ రాజగోపాల్ ఖమ్మం టౌన్, వెలుగు :  ఈనెల 15న జరిగే ప్రత్యేక లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం
ఆర్మూర్, వెలుగు :- - కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకుని ఆర్మూర్ టౌన్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్దులగుట్టకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము న
 ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పిట్లం, వెలుగు : వర్షాల వల్ల ధాన్యం తడిసిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజనూ కాంగ్రెస్ సర్కార్
జనగామ/ రాయపర్తి, వెలుగు: తుఫాన్ దాటికి నష్టపోయిన పంటలను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించారు. సోమవారం జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ బైక్పై కొడ
 కలెక్టర్ జితేష్  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డాక్టర్లు సేవాభావంతో  పని చేయాలని కలెక్టర్ జితేష్వి.పాటిల్అన్నారు. సోమవారం పాల్వం
 అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు గంగాధర్ నిజామాబాద్, వెలుగు: వర్షాలకు తడిసిన వడ్లు బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అగ్రికల్చర్ కమిషన్
Cricketers Salary: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ 2025 ఫైనల్లో �
[10:40]గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ను అధికారులు పట్టుకున్నారు. 11 మందిని అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
 18 బ్యాటరీలు, రూ.3,01,000 నగదు, పలు వాహనాలు స్వాధీనం సీపీ విజయ్ కుమార్ సిద్దిపేట రూరల్, వెలుగు: సెల్ ఫోన్ టవర్ల వద్ద బ్యాటరీ, డీజిల్ దొంగతనా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన రైతు తక్కళ్లపల్లి బక్కరావుకు ఉన్న ఐదెకరాల పొలంలో రెండు ఎకరాల్లో పత్తి సాగు చే
పాపన్నపేట, వెలుగు: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని పాపన్నపేటలో సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వ
 కార్తీకమాసం  నెల రోజులు ఎంతో పవిత్రమనవి.   ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజును ( 2025 నవంబర్ 5) అత్యంత విశి
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్
టాలీవుడ్లో ఇటీవల వరుసగా పెద్ద ప్రాజెక్ట్ల్లో భాగమవుతూ గుర్తింపు తెచ్చ�
ఆసిఫాబాద్, వెలుగు: మహిళలు, చిన్నపిల్లల రక్షణే పోలీస్ శాఖ ఫస్ట్ ప్రియారిటీ అని ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. మహిళలు, పిల్లలకు చట్టాలపై షీ ట
 భైంసాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ప్రారంభం భైంసా, వెలుగు: పత్తి విక్రయానికి వచ్చే రైతులను సీసీఐ అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని నిర్మల
ఆదిలాబాద్టౌన్/ఆసిఫాబాద్/నిర్మల్/నస్పూర్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారు
Weather Update: తెలుగు రాష్ట్రాలలో వాతావరణ అనిశ్చిత నెలకొంది. ఈశాన్య రుతు పవనాలు బల�
[10:29]Subramanyam Vedam: భారత సంతతికి చెందిన వేదం సుబ్రహ్మణ్యంను అమెరికా నుంచి పంపించకుండా అక్కడి న్యాయస్థానాలు ఆదేశాలిచ్చాయి.
ఇబ్రహీంపట్నం, వెలుగు: యాచారం ప్రభుత్వ దవాఖానకు తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్(లాక్టాలిస్ ఇండియా గ్రూప్స్) వారు అంబులెన్స్ డొనేట్ చేశారు. సోమవారం యాచారంల
చెన్నూరు, వెలుగు: పశువులను అక్ర మంగా కబేళాలకు తరలిస్తున్న వాహనాన్ని చెన్నూరు పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ దేవేందర్ రావు వివరాల ప్రకారం.. పక్కా సమ
జూబ్లీహిల్స్, వెలుగు: బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదని, ఆ పార్టీకి త్వరలోనే బుద్ధి చెబుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
 ప్రమాదాల నియంత్రణకు  ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: డీసీపీ  మంచిర్యాల, వెలుగు: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రహదా
 ఫీజ్ రీయింబర్స్మెంట్ వెంటనే  రిలీజ్ చేయాలని డిమాండ్. నిర్మల్, వెలుగు: పెండింగ్లో ఉన్న ఫీజ్ రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డి
Chinmayi టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన భార్య, గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి.
Allu Sirish అల్లు కుటుంబం ప్రస్తుతం ఆనందోత్సాహాలతో మునిగిపోయింది. కారణం అల్లు అరవింద్ చిన్న కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొంతకాలంగా ఆయన వివాహం గురించి వార్�
ఈ వారం మహారాష్ట్రలోని బిగ్ బాస్ -19 “వీకెండ్ కా వార్” చాలా ఆసక్తికరంగా మా�
 ఐదేండ్ల పనులు, బడ్జెట్ రూపకల్పన చర్చ హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఈ నెల 25న జరగనుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండడంతో కోడ్ ముగిస
Air Pollution దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మంగళవారం కూడా గాలి నాణ్యత సూచిక చాలా పేలవమైన కేటగిరిలో నమోదైంది.
[10:21]తెలుగు, కన్నడ సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న నటికి ఆన్లైన్ వేదికగా వేధింపులు వచ్చాయి.
Srinagar Cricket League: ఇండియన్ హెవెన్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులపై జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హోటళ్లు, ఆటగాళ్లు, అఫీషియల్స్కు పేమెంట్ ఇవ్వకుండా నిర్వాహకులు ఉడాయించినట్లు ఆరోపణలు ఉన్నాయ
న్యూఢిల్లీ: వరల్డ్ చాంపియన్స్, ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ను ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ నేరుగా అభినందించనున్నారు. బుధవారం (న
హైదరాబాద్ ముషీరాబాద్లోని ఓ డాక్టర్ ఇంట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. తన ఇంటిని డ్రగ్స్ డెన్గా మార్చిన డాక్టర్ జాన్పాల్.. ముగ్గురు స్నేహితులతో కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
[10:15]Tamil Nadu Sexual Assault: తమిళనాడులో జరిగిన అత్యాచార ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
నేషనల్ క్రష్, అందాల భామ రష్మిక మందన్నా ప్రస్తుతం తన కొత్త సినిమా “ది గర్�
Road Accident ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బారాబంకి (Barabanki)లోని దేవా-ఫతేపూర్ రహదారిపై ఓ కారును ట్రక్కు బలంగా ఢీ కొట్టింది (car and truck collide).
Gold Price Today: కొత్త నెలలో కొంత ఒడిదొడుకులు ఉన్నప్పటికీ బంగారం, వెండి రేట్లు మధ్యతరగతి ప్రజలు ఆశించినట్లుగా తగ్గుదలను చూస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయం
[10:06]పాక్ సైన్యం డాలర్లు, ఇతర లాభాల కోసం అమ్ముడుపోతుందని పాక్ జేఎస్ఎంఎం గ్రూపు ఛైర్మన్ షఫీ బుర్ఫాత్ ఆరోపించారు.
 మోదీ, నితీశ్కు కుర్చీమీదున్న ధ్యాస దళితులపై లేదని ఫైర్  హజీపూర్:
కార్తీకమాసం కొనసాగుతుంది. ఈ ఏడాది  ( 2025) ఇప్పటికే ( నవంబర్ 4  నాటికి) రెండు సోమవారాలు.. ఏకాదశి ముగిశాయి.  ఇక తరువాత కార్తీక పౌర్ణమి
[09:59]ఇజ్రాయెల్ పాలనకు మద్దతు ఇవ్వడం ఆపేవరకు అమెరికాకు తాము సహకరించమని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పేర్కొన్నారు. 
ఎన్టీఆర్ హీరోగా  ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో  ఓ  క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కంప్లీట్ యాక్ష
Richest Female Cricketers: నవీ ముంబై వేదికగా నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ విజయం ఒక చారిత్రక ఘట
గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం సృష్టించింది. గచ్చిబౌలిలోని కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న డ్రగ్ పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్స్ సరఫరా చేసినవారితోపాటు పార్టీలో
[09:49]కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వడ్ల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది.
Srikakulam: నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉన్నతమైన, గౌరప్రదమైన ఉ
మన శరీరానికి అనేక పోషకాలు అవసరం అవుతాయన్న విషయం తెలిసిందే. పోషకాలను పొందాలంటే మనం పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాల్లో విటమిన్లు, మినరల్స్ కూడా ఒకటి. చాలా మంది విటమిన్లు ఉండే ఆహ�
హైదరాబాద్: సైబరాబాద్లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్ఎం లగ్జరీ గెస్ట్ రూమ్, కో లివింగ్లపై SOT పోలీసులు దాడు
Top