మాతృభూమితో పాటు నాకు బాగా తెలిసిన దేశం అమెరికా. నేను మొట్టమొదట ఆ దేశాన్ని 38 సంవత్సరాల క్రితం సందర్శించాను. ఆ తరువాత అనేక సార్లు ఆ దేశానికి వెళ్లాను. చివరిసారి అక్టోబర్ 2022లో వెళ్లాను. అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ అప్పటికి ఇంకా రెండు సంవత్సరాలు కూడా పూర్తిచేసుకోలేదు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఏమాత్రం సోయిలేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఒక పేరు తీవ్ర వివాదస్పదమైంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈ నెల 30 నుంచి పాఠశాలల్లో ‘తిథి భోజనం’ అనే కొత్త కార్యక్రమం ప్రారంభిం�
సాధారణ జీవితంలో చాలా మంది వ్యవహార రీతులు లావాదేవీల సంబంధితంగా ఉండడం కద్దు. ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు మానవ బృందాల మధ్య లావాదేవీల సంబంధమేమిటి? ‘నేను ఆశిస్తున్నది మీరు ఇస్తే లేదా చేస్తే మీరు కోరింది నేను ఇస్తాను’ అనేదే ఆ బంధం. దీన్నే వ్యవహారికంలో ‘క్విడ్ ప్రొ
వాగ్ధాటి, ముక్కుసూటితనానికి పేరుగాంచిన నాయకుడు సూదిని జైపాల్రెడ్డి. ఆయన తన రాజకీయ ప్రయాణంలో విలువల విషయంలో ఎన్నడూ రాజీపడలేదు. ఎమర్జెన్సీ ప్రకటనపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఎదిరించడానికి కూడా వెనుకాడలేదు. పోలియో కారణంగా జైపాల్రెడ్డి పరిమిత శారీరక చలనశీలత ఆయన రాజకీయ ఎత్తులను
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సాయంత్రం సీఎం అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.
స్వీయ అస్తిత్వం కోసం, ప్రజాస్వామ్య పరివర్తన కోసం కన్నీళ్ళు, రక్తం కలగలిసిన అసంఖ్యాక బలిదానాలను చేసింది తెలంగాణ. ఈ క్రమంలోనే తన స్వీయజీవితాన్ని మండించి, మూడుతరాల ఉద్యమానికి వంతెనగా మారి తెలంగాణ లక్ష్యాన్ని తీరం చేర్చిన వైతాళికుడు ఆచార్య జయశంకర్ సార్. స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, సామాజిక
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం టీటీజేఏసీ చైర్మన్ శ్రీపాల్రెడ్డి ఆధ్వర్యంలో సలహాదారును కలిసి సమస్యలు పరిష్కరిం�
స్థానిక సంస్థల ఎన్నికలు సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన నేపథ్�
గాజా సంక్షోభం విషయంలో ఇక ఎంతమాత్రం మౌనంగా ఉండలేననీ, అక్కడి దయనీయమైన పరిస్థితులను చూస్తూ ఊరుకోలేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గురువారం వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతన్యాహూ అమెరికన్ కాంగ్రెస్ను ఉద్దేశించి ఓ కఠినమైన, తీవ్రమైన ప్రసంగం చేసిన తరువాత,
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు కోర్టుకు రిపోర్టును సమర్పించకపోవడంపై 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు, మీడియా ప్రతినిధ
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు చర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన సయ్య
Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
శాంతి భద్రతలు కాపాడటంలో, త్వరితగతిన పోలీసు సిబ్బంది స్పందించడంలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తాయని, వీటి ద్వారా వచ్చిన కాల్స్పై సత్వర చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు.
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జ్యువెల్ థీఫ్'. పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్, ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కృష్ణసాయి మాట్�
మహేశ్బాబు-రాజమౌళి సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ పాన్ వరల్డ్ ఫ్రాంచైజీకి ‘గోల్డ్' అనే పేరును ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే కథాంశం కావ
కీర్తి సురేశ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నదట. తన చిరకాల స్నేహితుడే తన ప్రియుడట. త్వరలోనే అతడ్ని కీర్తి పెళ్లాడబోతున్నదట. గత కొంతకాలంగా కోలీవుడ్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతున్నది. ఇదిలావుంటే.. కీర్తి�
[05:17]అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే..
[05:19]మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది.
ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలు అంకెలే. రాష్ట్ర బడ్జెట్, రెవెన్యూ రాబడులు, తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలను పరిశీలిస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో గుర్తించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు.
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నెల 29న మూడో పాట ‘క్యా ల
[05:15]గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు.
కులాల కుళ్లు స్నేహితుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపింది? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలు. నిహారిక కొణిదెల సమర్ప�
[05:14]‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్..
[05:13]‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు.
ప్రపంచం నలుమూలల నుంచీ అత్యుత్తమ క్రీడాకారులందరూ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు పారిస్ మహానగరానికి వచ్చిన వేళ.. ఆ క్రీడా సంబరాల ప్రారంభానికి కొన్ని గంటల ముందు.. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెంచ్ హైస్పీడ్ రైల్ (టీజీవీ) నెట్వర్క్పై వరుస దాడులు చేశారు.
వైద్యశాఖలో జరిగిన బదిలీల్లో కుంభకోణం జరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం.
[05:11]హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు.
[05:11]పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
[05:12]గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు.
[05:11]నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు.
[05:09]ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది.
[05:10]నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు.
పంద్రాగస్టుకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ప్రత్యేకంగా పారింగ్ స్థలాలను కేటాయించడంతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పోలీసు శాఖకు సీఎస్ శాంతి కుమారి సూచించారు.
‘హను-మాన్'తో పాన్ఇండియా విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్వర్మ. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్'ని కూడా ఆయన అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ని పూర్తి చేసి, పూజాకార్యక్రమాలను �
‘విలువలేని మనుషుల గురించి పట్టించుకోవడం మానేస్తే మంచిది. పనికిమాలిన ప్రపంచానికి దూరంగా బతకండి. మనం ఆనందంగా బతకాలి. మనవారిని కూడా ఆనందంగా ఉంచాలి. ఇదే నిజమైన జీవితం.’ అంటూ తన ఇన్స్టా ద్వారా అభిమానులకు మెస�
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రంలోని ‘మార్ముంత ఛోడ్చింత’ అనే గీతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన ‘ఏం జేద్దామంటవ్ మరీ..’ అనే మాటలను హుక్లైన్గా త�
[05:04]పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది.
[05:03]దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది.
[05:03]కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు.
[05:00]గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు.
[04:59]లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
తమను సంప్రదించకుండానే నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి 3 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ (కన్నెపల్లి) నుంచి వెంటనే నీటి పంపింగ్ను ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమా�
ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికపరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన కులాలలో ఆరె కులం ఒకటి. తెలంగాణలో దాదాపు పది లక్షలకు పైగా ఆరె కులస్తులు ఉన్నారు. అయితే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడి�