శ్రీశైలం ప్రాజెక్టుకు రోజురోజుకు కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, విద్యుత్ ఉత్పాదనతో 26,817 స్యూసెక్కుల నీరు విడు దల చేస్తున్నారు.
Irrigation water problem ఖరీఫ్ సీజన్ వచ్చేస్తోంది. జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. రైతులు సైతం సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ సమయంలో అన్నదాతకు అండగా ఉండాల్సిన కాల్వలు ప్రవాహం లేక.. తర్వాతైనా నీరు వస్తుందన్న భరోసా కానరాక నిరాశ పరుస్తున్నాయి.
GHMC హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ పరిధిలోని బీమా మైదాన్ వాంబే కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల మరమ్మతులు చేసుకోవాలని.. లేదంటే ఇళ్లను ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
సకాలంలో ఇంటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రభుత్వంలో అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. శాంతి క్లినిక్ ఏరియాలో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాగులో ఉన్న భూముల జోలికి అటవీశాఖ అధికారులు వెళ్లవద్దని రాష్ట్ర రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. మంచిర్యాల కలెక్టరేట్ సమా వేశ మందిరంలో శనివారం ధాన్యం కొనుగోళ్లు, ఇందిర మ్మ ఇళ్లు, భూ భారతి, వానాకాలం సాగు సన్నద్ధతపై ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్ష సమావేశం శనివారం ఏ ర్పాటు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండారపు చక్రపాణి అన్నారు. శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యార్థుల సంఖ్య పెంచేందుకు టిస్ యుటిఎఫ్ ఆధ్వర్యం లో మండలంలోని పలు గ్రామాల్లో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులతో పాటు ప్ర భుత్వ కళాశాల భవన నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్రావు అన్నారు. శనివారం పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న భవ నాల పనులను నాయకులతో కలిసి పరిశీలించారు.
ఎన్నో సాగు చేసుకుంటున్న పోగు రైతులకు పట్టాలివ్వాలని అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకె ఎంఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి లాల్కుమార్ అన్నారు. శనివారం ప ట్టణంలోని ఐఎఫ్టీయు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. పోడు రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని షరతులులేని బ్యాంక్ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.
దర్శి పట్ట ణంలోని అద్దంకి రోడ్డులోని ప్రభుత్వ స్థలం లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవె న్యూ అధికారులు తొలగించారు. ప్రభుత్వ స్థలాల అక్రమణలపై చర్యలేవీ! శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన క థనానికి అధికారులు స్పందించారు.
Miss World తెలంగాణ పర్యాటక ప్రమోషన్ , సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం కావడంపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర�
24 ఏళ్ల వయసులోనే లివర్ సమస్య బారిన పడ్డ ఓ టెకీ నెట్టింట పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. మద్య, ధూమపానం అలవాటు లేకపోయినా తాను లివర్ సమస్య బారిన పడ్డానంటూ అతడు పెట్టిన పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
Madhura Nagar నగర కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిని విస్తరిస్తూ ఏప్రిల్ 24వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష
[21:24]కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసుకుంటున్నారని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు.
మన సైనికుల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానని, అయితే మన రక్షణ సన్నద్ధతపై నిపుణుల కమిటీతో తక్షణం ఒక సమగ్ర వ్యూహాత్మక సమీక్ష జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఖర్గే అన్నారు.