హైదరాబాద్లో పలుచోట్ల ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని 8 చోట్ల ఏక కాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
కండలు పెంచే ఆసక్తితో జిమ్లకు వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఇంజక్షన్లను విక్రయిస్తున్న వ్యక్తిని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, యాంటీ నార్కోటిక్ బ్యూరో సిబ్బంది అరెస్ట్ చేశారు.
సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు. రంజీ ట్రోఫీ కోసం ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) 17 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈనెల 23 నుంచి జమ్మూ కశ్మీర్తో తలపడే ఈ మ్యాచ్కు అజింక్యా రహానె నేతృత్వం వహించనున్నాడు. టీమ్లో రోహిత్, యశస్వీ
ఆకస్మాత్తుగా తెల్లవారుజామున 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అనేక ప్రాంతాల్లో భవనాలు, రోడ్లు కూలిపోయాయి. ఈ క్రమంలోనే 15 మంది గాయపడ్డారు. అయితే ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుంది, ఏంటనే వివరాలను తెలుసుకుందాం.
భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అద్భుత నాయకుడని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కొనియాడాడు. గతంలో తాను అతడితో కలిసి పనిచేశానని గుర్తు చేశాడు. ‘ఐపీఎల్లో లఖ్నవూ, కోల్కతా జట్ల తరఫున గంభీర్ సాధించిన
ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు సన్నాహకాలను ఆరంభించింది. దీనిలో భాగంగా సోమవారం ఈడెన్ గార్డెన్స్లో ఆటగాళ్లంతా నెట్స్లో చెమటోడ్చారు. ఇదే వేదికపై బుధవారం తొలి టీ20 జరుగనుంది.
ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల సంపద వేగంగా పెరుగుతూపోతున్నది. కొత్త బిలియనీర్లూ అంతే స్పీడుగా పుట్టుకొస్తున్నారు. గత ఏడాది సగటున వారానికి నలుగురు బిలియనీర్లు అవతరించారని ఆక్స్ఫామ్ తాజా నివేదిక తెలియజేస
ఐపీఎల్ ఫ్రాంచైజీ లఖ్నవూ సూపర్ జెయింట్స్ నూతన కెప్టెన్గా రిషభ్ పంత్ వ్యవహరించనున్నాడు. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా, మెంటార్ జహీర్ ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం కెప్టెన్ పరిచయ కార్యక్రమం జరిగింది. ‘నా మీద
దేశానికి తొలి ఖో-ఖో వరల్డ్క్పను అందించిన భారత పురుషుల జట్టులో తెలుగు తేజం పోతిరెడ్డి శివారెడ్డి అసామాన్య ప్రతిభ దాగి ఉంది. బాపట్ల జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన శివారెడ్డి ఈ టోర్నీ ప్రారంభం నుంచి ఫైనల్ వరకు జరిగిన మొత్తం ఏడు
అండర్-19 మహిళల టీ20 వరల్డ్క్పలో పసికూన నైజీరియా చరిత్ర సృష్టించింది. తొలిసారిగా టోర్నీలో పాల్గొంటున్న ఈ ఆఫ్రికా జట్టు పటిష్ట న్యూజిలాండ్ను రెండు పరుగుల తేడాతో కంగుతినిపించింది. దీంతో వరుసగా రెండో ఓటమితో కివీస్ సూపర్ సిక్స్కు దూరమైంది. సోమవారం జరిగిన ఈ గ్రూప్ ‘సి’
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. సమాజ్వాది పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో అతడి వివాహం ఖరారైనట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న రింకూ తండ్రితో పెళ్లి గురించి మాట్లాడినట్టు ప్రియ
‘కాకినాడ సీ పోర్టు’ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ... కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు చేయడం... ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను ‘అరబిందో’ సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది.
ఈ విషయాన్ని అతిగా విశ్లేషించాల్సిన అవసరం లేదని దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు మైకేల్ కుగల్మన్ అన్నారు. ఈ ఏడాది చివర్లో మోదీ, ట్రంప్ భేటీ అయ్యే అవకాశం ఉందని ఆయన అంటున్నారు.
బుద్ధభవన్లోని హైడ్రా(HYDRA) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. చెరువులు, పార్కులు, రోడ్ల ఆక్రమణలపై 89 ఫిర్యాదులు అందాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
అవును..ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్కు బంగ్లాదేశ్ బాలుడొకరు చెక్ చెప్పాడు. ఓ ఆన్లైన్ టోర్నీలో ఇది చోటు చేసుకుందని బంగ్లాదేశ్కు చెందిన చెస్ కోచ్, ఫిడే మాస్టర్ నయీమ్ హక్ వెల్లడించాడు.
స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఎంతో రహస్యంగా వివాహం చేసుకోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియా యుగంలో ఓ మాదిరి సెలబ్రిటీలే తన వ్యక్తిగత విషయాలను బయటకు పొక్కకుండా దాచలేకపోతున్నారు. అలాంటిది కోట్లాది మంది అభిమానులున్న చోప్రా
టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో తెలుగు గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసికి మూడో రౌండ్లో చుక్కెదురైంది. సోమవారం జరిగిన గేమ్లో అర్జున్ను భారత్కే చెందిన ప్రజ్ఞానంద ఓడించాడు. ఇక, ప్రపంచ చాంపియన్
హైదరాబాద్లో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. నగరంలోని 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి
వేసవికి ముందే తాటి ముంజెలు అమ్మకానికి వచ్చేశాయి. సాధారణంగా రథసప్తమి తరువాత మంచి ఎండలు కాసే సమయంలో ఇవి వస్తాయి. ఈసారి సంక్రాంతి నుంచే వీటిని చెట్ల పైనుంచి దించి విక్రయిస్తున్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని బంధుత్వాలు అనుకోకుండా.. అనూహ్యంగా భయటపడుతుంటాయి. అవునా నిజమా అనుకునే విధంగా అవి ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ , ఓ హీరోయిన్ కు సబంధించిన రిలేషన్ కూడా అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కీలక పనులకు ముందడుగు పడింది. రాష్ట్ర సచివాలయం, శాసన సభ, హైకోర్టు వంటి మెగా ప్రాజెక్టులకు సీఆర్డీఏ త్వరలోనే శ్రీకారంచుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్
సింగపూర్తో అవగాహనా ఒప్పందాల (ఎంవోయూ) విషయంలో ఒడిశా దూకుడు ప్రదర్శిస్తున్నది . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లి రెండు ఎంవోయూలు కుదుర్చుకోగా.. ఏకంగా సింగపూ�
‘‘మీరు తరచూ వివాదాల్లో చిక్కుకొంటున్నారు. మిమ్మల్ని ఇప్పటికే రెండుసార్లు మా ముందుకు పిలవాల్సి వచ్చింది. మీ వ్యవహార శైలి పట్ల ముఖ్యమంత్రి కూడా అసంతృప్తితో ఉన్నారు. మీరు గీత దాటుతున్నారు....జాగ్రత్త’’ అని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే
‘కాంగ్రెస్ ఏడాది పాలనలో కార్మికలోకానికి అడుగడుగునా అన్యాయం జరిగింది..ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే జైల్లో పెట్టి భయపెట్టాలని చూస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులకు భయపడొద్దు.నిలదీయడం ఆపొద్�
‘డిప్యూటీ సీఎం పదవి ఆరవ వేలు లాంటిది. అడ్డమే తప్ప ఉపయోగం లేదని స్వర్గీయ నీలం సంజీవరెడ్డి అన్నారు’ అని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి తెలిపారు. సోమవారం వేంపల్లెలో ఆయన
పరిశ్రమల్లో భవన నిర్మాణ అనుమతులపై ఏపీ బిల్డింగ్ రూల్స్-2017కు సవరణలు చేస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పరిశ్రమల్లో కూడా బహుళ అంతస్తులకు అనుమతి