[20:48]దేశంలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో ఐటీఎన్ఎల్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. కంపెనీ బోర్డు డైరెక్టర్ల అవగాహనతోనే ఈ మోసం జరిగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఐదు పథకాలు ఈ ఏడాదిలోనే అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయించింది. పథకాల అమలు తేదీలతో సహా ప్రకటించారు. సీఎం సిద్ధరామయ్య ప్రటకనపై కర్ణాటక ప్రజలు హర్షవ్యక్తం చేస్తున్నారు.
[20:20]కొరియర్ చేసిన తన పార్శిల్ను వెతికే క్రమంలో సైబర్ మోసం బారిన పడ్డారో ముంబయి వ్యక్తి. రూ.5 జీఎస్టీ కట్టాలని చెప్పి ఆయన వద్ద నుంచి ఓ సైబర్ నిందితుడు రూ.లక్ష కాజేశాడు.
Karthi కార్తీ (Karthi) ప్రస్తుతం టైటిల్ రోల్లో నటిస్తున్న జపాన్ (Japan) షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటే కార్తీ 26 మూవీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. కార్తీ 26 (Karthi 26) ఇటీవలే షురూ అవగా.. ఈ ఏడాది చివరి క
Odisha భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. 50
నైటీ డ్రెస్లో వచ్చి రాత్రి సమయంలో షట్టర్ తాళాలు పగులగొట్టి ఖరీదైన సెల్పోన్లను చోరీ చేసిన నిందితుడిని మహంకాళీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Suryakumar Yadav : భారత క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ ఒక సంచలనం. ఇప్పుడు టెస్టు ఫార్మాట్లోనూ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023)కు స్టాండ్ బై ప్లేయర్గా సెలక్ట్ అయి�
Alampur అలంపూర్ : రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం అలంపూర్ క్షేత్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను జరి�
[20:06]పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఎన్ఏబీపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. అరెస్టు వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపిస్తూ.. ఈ న్యాయ ప్రక్రియను ప్రారంభించారు.
[19:53]బాలానగర్ నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పెట్రోల్ బంకు సమీపంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన బాలానగర్ ఐడీపీఎల్ వద్ద జరిగింది.
పిల్ల చేష్టలు చూడటానికి పైకి నవ్వు తెప్పించినా.. కొన్నిసార్లు వాటి వెనుక పెద్ద ప్రమాదమే పొంచి ఉంటుంది. తెలిసీ తెలీని వయసులో కొందరు పిల్లలు ఆటలు ఆడుకునే క్రమంలో ఉన్నట్టుండి ప్రమాదాలకు గురవుతుంటారు. సరదాగా మొదలుపెట్టినా చివరికి సీరియస్ అవుతుంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో ..